హైకోర్టు: వార్తలు
Minister Srinivas Goud: తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఊరట
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్కు ఊరట లభించింది.
చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షాక్.. మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు మూడు కేసులకుే సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
నేను జారీ చేసిన ఉత్తర్వులతో కేంద్రం ఎందుకు ఇబ్బంది పడిందో అర్థం కాలేదు: జస్టిస్ మురళీధర్
ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్.మురళీధర్ 2020లో దిల్లీ అల్లర్ల కేసులో తాను జారీ చేసిన ఉత్తర్వుపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడిందో తనకు తెలియదని అన్నారు.
ఈడీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని సూచన
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. కేసులను దర్యాప్తు చేసే సమయంలో ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని చెప్పింది.
లోకేశ్ కు ముందస్తు బెయిల్ మంజూరు.. ఫైబర్ గ్రిడ్ కేసు విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు అక్టోబర్ 4 వరకు బెయిల్ శాంక్షన్ చేసింది.
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 రద్దుపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ బుధవారానికి వాయిదా పడింది.
పీఓపీ వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు.. అలాంటి చోట్ల చేయొద్దని ఆదేశం
వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్కు టీఎస్పిఎస్సీ అప్పీల్
జూన్ 11న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
స్కిల్ డెవలప్మెంట్ కేసు: క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు నుంచి తనకు తనకు విముక్తి కల్పించాలని కోరుతూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్పై సంచలన తీర్పును వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు రద్దు చేసింది.
చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన ధర్మాసనం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో చుక్కెదురైంది.
సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. వాక్ స్వాతంత్య్రం విద్వేషం కాకూడదు
సనాతన ధర్మం'పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.దేశం, తల్లిదండ్రులు, గురువుల పట్ల శాశ్వత కర్తవ్యాల సమాహారమే సనాతన ధర్మమని కోర్టు తెలిపింది.
రాజస్థాన్లో రామ్దేవ్పై కేసు.. మతపరమైన వ్యాఖ్యలే కారణం
రాజస్థాన్లో యోగా గురువు రామ్దేవ్ బాబాపై కేసు నమోదైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణల కారణంగా రామ్దేవ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Bandi Sanjay: బండి సంజయ్కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు
కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. టీటీడీ, అటవీశాఖకు హైకోర్టు నోటీసులు
అలిపిరి-తిరుమల మెట్ల మార్గంలో భక్తుల భద్రతపై దాఖలైన పిటిషన్పై బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది.
లక్షద్వీప్ ఎంపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ; కేరళ హైకోర్టుకు కీలక ఆదేశాలు
2009లో జరిగిన హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్కు విధించిన శిక్షను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
కేరళ: పాఠశాలలో పోక్సో చట్టం బోధనలు.. అవగాహన కల్పించేలా పాఠాలు
పోక్సో(POCSO) చట్టంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి పోక్సో చట్టం గురించి అవగాహన పాఠాలను పాఠాశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని నిర్ణయించింది.
సుప్రీంకోర్టు మెగా బదిలీలు.. రాహుల్ గాంధీకి స్టే నిరాకరించిన ఆ జడ్జి బదిలీ
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల శిక్ష నిలుపుదలకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచక్ బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
బుద్వేల్ భూముల వేలానికి హెచ్ఎండీఏకు గ్రీన్ సిగ్నల్.. ఎకరం ధర రూ.30 కోట్లకుపైనే
హైదరాబాద్ మహానగర శివారు(వెస్ట్ సిటీ) ప్రాంతం బుద్వేల్ లో భూముల వేలం ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బిహార్లో కులగణనను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
బిహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వనమాపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
జ్ఞానవాపి మసీదు కేసులో హైకోర్టు కీలక తీర్పు.. శాస్త్రీయ సర్వే కొనసాగించాలని ఆదేశాలు జారీ
జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేని కొనసాగించేందుకు అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే సర్వేను ప్రారంభించుకోవచ్చని తీర్పునిచ్చింది.
భారతీ సిమెంట్స్ ఎఫ్డీ కేసు; తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
వై.ఎస్.జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
బిహార్లో కుల గణనకు పాట్నా హైకోర్టు గ్రీన్ సిగ్నల్
బిహార్లో రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను నిర్వహించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పాట్నా హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
YS Viveka Case : సీబీఐ తప్పుగా వాంగ్మూలాన్ని రికార్డు చేసిందంటూ అజేయ కల్లం పిటిషన్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. విచారణలో భాగంగా తన వాంగ్మూలాన్ని సీబీఐ తప్పుగా రికార్డు చేసిందంటూ అజేయ కల్లం నేడు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.
జ్ఞానవాపి మసీదులో సర్వేపై ఆగస్టు 3న తీర్పును రిజర్వ్ చేసిన అలహాబాద్ హైకోర్టు
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు సంబంధించిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఆగస్టు 3న కోర్టు తీర్పును వెలువరించనుంది.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు ఎన్నికను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
ఏపీ, బాంబే హైకోర్టులకు కొత్త సీజేలు.. కొలిజీయం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం
బాంబే,ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు నూతనంగా ప్రధాన న్యాయమూర్తులు నియామకమయ్యారు.ఈ మేరకు జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ లకు పదోన్నతి లభించింది.
తెలంగాణ బీజేపీకి గుడ్ న్యూస్.. మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ బీజేపీకి మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద పార్టీ తలబెట్టిన ధర్నాకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Gyanvapi mosque Case: జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టు స్టే
జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వేపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు.. ప్రధానిని దూషించడం రాజద్రోహం కాదు
కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.ఈ మేరకు బీదర్లోని షహీన్ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన రాజద్రోహం కేసును రద్దు చేసింది.
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి చుక్కెదురు.. స్టే పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పదమైన కామెంట్స్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ మేరకు పరువు నష్టం దావా కేసులో మరోసారి ఆయనకి ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణ, ఏపీలతో పాటు 7 హైకోర్టులకు కొత్త సీజేలు.. సుప్రీం కొలీజియం సిఫారసు
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త చీఫ్ జస్టిస్ లు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
ఆర్-5 జోన్లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్లో పేదల ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు అక్కడ గృహాలను నిర్మించేందుకు సుప్రీం కోర్టు అనుమతించిందా లేదా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
మంగపేటలోని 23 గ్రామాలపై హైకోర్టు సంచలన తీర్పు.. 75 ఏళ్లకు గిరిజనులకు అనుకూలమైన తీర్పు
చరిత్రాత్మకమైన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలేనని గుర్తించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట
తోషాఖానా కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్కు ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్సీ)లో మంగళవారం భారీ ఊరట లభించింది.
ట్విట్టర్ పిటిషన్ కొట్టేసిన కర్ణాటక హైకోర్టు.. రూ.50 లక్షల ఫైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ
కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఈ మేరకు రూ.50 లక్షల జరిమానాను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదిపురుష్ యూనిట్ పై అలహాబాద్ హైకోర్టు ఫైర్.. ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తారా అని నిలదీత
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వివాదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే సినిమాలో చూపించిన పాత్రలు, సన్నివేశాలు రామాయణంలోని పాత్రలను కించపరిచేలా ఉన్నాయని పిటిషన్ దాఖలైంది.
రిటైర్మెంట్ రోజు హైకోర్టు న్యాయమూర్తి రికార్డు.. 65 తీర్పులిచ్చిన జస్టిస్ ముక్తా గుప్తా
దిల్లీ హైకోర్టులో ఓ మహిళా న్యాయమూర్తి రికార్డు సృష్టించారు. సుదీర్ఘకాలం పాటు దిల్లీ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించి, సోమవారం కెరీర్ లోనే చివరి వర్కింగ్ డే సందర్భాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో కేసులను విచారించారు.