భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
New Ration Cards : తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్లు చెబుతోంది.
Revanth Reddy: నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసే అవకాశం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్తున్నారు. దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలతో ఆయన బిజీ బిజీగా గడపనున్నారు.
Leopard Attack : తొమ్మిదేళ్ల బాలికను చంపేసిన చిరుతపులి
ఉత్తర్ప్రదేశ్లో చిరుతపులి (Leopard) దాడిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
INDIA bloc meet: 92మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ వేళ.. నేడు 'ఇండియా' కూటమి కీలక భేటీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో విపక్షాలకు చెందిన మొత్తం 92 మంది ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేసిన వేళ.. ప్రతిపక్ష 'ఇండియా' మంగళవారం దిల్లీలో సమావేశం కాబోతోంది.
Ram Mandir: అద్వానీ, మురళీ మనోహర్ జోషి రామ మందిర శంకుస్థాపనకు గైర్హాజరు.. అతిథులు ఎవరంటే..?
అయోధ్యలో రామమందిరం ఉద్యమానికి పెద్దపీట వేసిన భాజపా కురువృద్ధులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా వచ్చేనెల జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని ఆలయ ట్రస్ట్ సోమవారం ఇక్కడ తెలిపింది.
Seethakka: త్వరలో 14వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ చేస్తాం: మంత్రి సీతక్క
తెలంగాణలోని నిరుద్యోగులకు స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు.
Tamil Nadu rain: తమిళనాడును ముంచెత్తున్న భారీ వర్షాలు.. విద్యాలయాలకు సెలవు.. ముగ్గురు మృతి
దక్షిణ తమిళనాడులో మంగళవారం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Delhi liquor Policy: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసిన ఈడీ
దిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది.
Congress: తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమించిన కాంగ్రెస్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మరి కొన్ని నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.
PAC Meeting: తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా గాంధీ పోటీ చేయాలి.. పీఏసీ మీటింగ్లో సంచలన తీర్మానం
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) పోటీ చేయాలని పొలిటికల్ అఫైర్ కమిటీలో నిర్ణయించారు.
YSR Aarogya Sri: ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ.. చికిత్స పరిమితి రూ.25లక్షలకు పెంపు
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ.25లక్షలకు పెంచే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
Murder: నిజామాదాబాద్ జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఆరుగురు హత్య
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.
Uttam Kumar Reddy: ఎవరినీ వదిలిపెట్టం: కాళేశ్వరం బ్యారేజీ పిల్లర్ల కుంగిపోడవంపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని నిర్మించిన ఎల్అండ్టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి సోమవారం సమావేశమయ్యారు.
Lokesh Yuvagalam: ఈనెల 20న 'యువగళం' ముగింపు సభ.. హాజరు కానున్న పవన్ కళ్యాణ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర చివరి దశకు చేరుకుంది.
TS High Court: సింగరేణి ఎన్నికలపై వీడని ఉత్కంఠ.. హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్
సింగరేణి ఎన్నికల నిర్వహణపై విచారణ వాయిదా పడింది.
Lokesh-Amarnath: కోడిగుడ్డు.. గాడిదగుడ్డు అంటూ తిట్టేసుకున్న లోకేశ్, అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో తిట్ల పురాణం సర్వసాధారణమే. తాజాగా ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తిట్టుకున్నారు.
Lokasabha: లోక్సభ నుంచి సస్పెండ్ అయ్యిన 33 మంది ప్రతిపక్ష ఎంపీలు
లోక్సభలో గందరగోళం సృష్టించినందుకు గాను 33 మంది ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) లోక్సభ నుండి శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.
Karanataka: అమానవీయం.. దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేయించిన ప్రిన్సిపల్
కర్ణాటకలోని కోలార్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మొరార్జీ రెసిడెన్షియల్ పాఠశాలలోని దళిత విద్యార్థులతో ప్రిన్సిపల్ సెప్టిక్ ట్యాంకును క్లీన్ చేయించాడు.
కేబినేట్ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు.. ఢిల్లీలో తొలిసారిగా పీఏసీ సమావేశం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 10 రోజులు అయింది.
Uttar Pradesh: కాన్పూర్లో అగ్గిపెట్టెతో ఆడుకుంటూ.. నాలుగు కుక్కపిల్లలను కాల్చిన మైనర్ బాలురు
ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలోని పార్కులో ముగ్గురు మైనర్ బాలురు నాలుగు వీధికుక్కలను కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది.
Rs 17.5 crore injection: 15నెలల రైతు బిడ్డకు రూ.17 కోట్ల ఇంజెక్షన్
ఉత్తర్ప్రదేశ్ సహరాన్పూర్లో 15 నెలల ఒక పేద రైతు కొడుకుకు దిల్లీలోని ఎయిమ్స్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు ఇంజెక్షన్ను అందించారు.
Guptha Nidhulu: విశాఖలో లంకే బిందుల కోసం తవ్వకాలు.. నెల రోజుల నుంచి పూజలు!
విశాఖపట్టణం (Visakhapatnam)లో లంకే బిందులు, గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి.
#Andhra Pradesh: ప్రభుత్వాస్పత్రిలో దళిత బాలికకు ఘోర అవమానం
ఆంధ్రప్రదేశ్ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో దారుణం వెలుగు చూసింది. 10ఏళ్ల దళిత బాలికకు ఘోర అవమానం జరిగింది.
#Nara Lokesh: యువగళం పాదయాత్రలో నారా లోకేశ్కు గాయం
'యువగళం పాదయాత్ర'లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు స్వల్ప గాయమైంది.
NIA Raids: 4 రాష్ట్రాలు.. 19 ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA)దక్షిణ భారతదేశంలోని 19 ప్రదేశాలలో "అత్యంత రాడికలైజ్డ్ జిహాదీ టెర్రర్ గ్రూప్"ని ఛేదించడం ద్వారా సోదాలు నిర్వహించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Suicide at Eden: ఈడెన్ గార్డెన్స్ లో దారుణం..గాలరీలో వేలాడుతూ విగతజీవిగా కనిపించిన యువకుడు
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో సోమవారం తెల్లవారుజామున స్టేడియంలోని కె బ్లాక్ లో ఒక యువకుడి మృతదేహం వేలాడుతూ కనిపించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Gang rape: హైదరాబాద్లో మహిళపై గ్యాంప్ రేప్.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి!
హైదరాబాద్లోని తార్నాకలో మహిళపై గ్యాంప్ రేప్కు పాల్పడిన ఘటన కలకలం రేపింది.
Saffron Vande Bharat: నేడు వారణాసిలో 2వ ఆరెంజ్ కలర్ వందే భారత్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
వారణాసి-న్యూఢిల్లీ మధ్య ఆరెంజ్ కలర్ రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు.
Coronavirus india: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వైరస్ సోకి ఐదుగురు మృతి..
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24గంటల్లో కరోనా కొత్త కేసులు 335 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం…కరాచీ ఆసుపత్రిలో చేరిక
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్లోని కరాచీలోని ఆసుపత్రిలో చేరినట్లు సోమవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Tamilnadu Heavy rains: తమిళనాడులో భారీ వర్షాలు.. 4 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉందని సోమవారం వార్తా సంస్థ ANI నివేదించింది.
Telangana: తెలంగాణలో 11మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే వారికి కొత్త పోస్టింగ్లను కేటాయించింది.
Bihar: పూజారి దారుణ హత్య.. కళ్ళు బయటకు తీసి, జననాంగాలను..
బిహార్లోని గోపాల్గంజ్లో పూజారిని దారుణంగా హత్య చేసారు. ఈ హత్యాకాండపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి, దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
Unemployment rate: దేశంలో 13.4శాతానికి తగ్గిన గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం రేటు
దేశంలో 15 ఏళ్లు లేదా.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం రేటు 2022-23లో 13.4%కి తగ్గింది.
Telangana: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్లోని రేవంత్ రెడ్డి నివాసంలో వీరి భేటీ జరిగింది.
Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.
Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కార్యాలయ భవనమైన 'సూరత్ డైమండ్ బోర్స్'తో పాటు సూరత్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు.
Maharashtra: సోలార్ కంపెనీలో పేలుడు.. 9మంది దుర్మరణం
మహారాష్ట్ర నాగ్పూర్లోని ఒక కంపెనీలో ఆదివారం జరిగిన పేలుడులో ఆరుగురు మరణించారు.
Chhattisgarh: నక్సల్స్ ఎన్కౌంటర్లో CRPF అధికారి మృతి
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్తో జరిగిన ఎన్కౌంటర్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారి మరణించగా, ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు.
PM Modi: పార్లమెంటు భద్రతా లోపంపై మొదటిసారి స్పందించిన మోదీ.. ఏమన్నారంటే?
డిసెంబర్ 13న జరిగిన పార్లమెంట్లో భద్రతా లోపంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ఈ సంఘటన చాలా బాధాకరమైనదని మోదీ అన్నారు.