భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Jammu Kashmir: రాజౌరిలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు.సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించారు.
#NewsBytesExplainer: ట్రంప్ $5 మిలియన్ల 'గోల్డ్ కార్డ్'ఎంట్రీ.. భారతీయులపై దీని ప్రభావం ఎంత..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించేందుకు గోల్డ్ కార్డ్ వీసా (Gold Card Visa)ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు.
Survey on Work From Home: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ను ప్రోత్సహించే దిశగా కీలక అడుగు వేసింది.
Maha Kumbh Mela: మళ్ళీ వచ్చే మహా కుంభమేళాకి నీరు ఉండకపోవచ్చు.. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ మహాకుంభమేళా నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు.
Vallabaneni Vamshi: వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు నమోదు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది.
Tvk First Anniversary: మహాబలిపురంలో టీవీకే వార్షికోత్సవ సభ.. విజయ్ పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
విజయ్ పార్టీ "తమిళగ వెట్రి కళగం" (టీవీకే) ఆవిర్భావ దినోత్సవం మహాబలిపురంలో జరుగనుంది.
PM Modi: మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. 'గ్రేట్ పేట్రియాటిక్ వార్' వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
JMM:మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కారు ట్రక్కును ఢీకొట్టడంతో జేఎంఎం ఎంపీ మహువా మజీకి గాయలు
మహాకుంభమేళా (Maha Kumbh) నుండి తిరిగి వస్తుండగా బుధవారం తెల్లవారుజామున జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ ఎంపీ మహువా మాజీ (Mahua Maji) వాహనం ప్రమాదానికి గురైంది.
Compulsory Telugu: తెలంగాణలో అన్ని పాఠశాలల్లో ఇక తెలుగు బోధన తప్పనిసరి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో మాతృభాష బోధనపై కీలక నిర్ణయం తీసుకుంది.
SLBC Tunnel Collapse: ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు కొనసాగుతోన్న సహాయక చర్యలు
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్ఎల్బీసీ)లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.
Nehru Zoo Park Ticket Price: పర్యాటకులకు బిగ్ షాక్.. హైదరాబాద్ జూపార్క్లో టికెట్, పార్కింగ్ ఛార్జీల పెంపు
హైదరాబాద్లోని నెహ్రూ జూపార్క్ సందర్శకులకు భారీ షాక్ ఎదురైంది. ప్రభుత్వం అన్ని రకాల టికెట్ ధరలను పెంచింది.
CM Revanth Reddy: ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ
ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుసుకున్నారు.
Telangana: ఎటిఎం కార్డు తరహాలో తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇక స్వైప్ చేస్తే చాలు!
తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
Arvind Kejriwal:అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభ బాట?.. పంజాబ్ కాంగ్రెస్ నేత బజ్వా ఆరోపణ
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురించి ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి.
Nandipet: మహాశివరాత్రి ప్రత్యేకం.. 9 అంతస్తుల గోపురం, నవనాథుల మహిమ
నిజామాబాద్ జిల్లా నందిపేట్లోని నవనాథుల స్తూపం మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా ముస్తాబైంది.
Free Driving Classes: మహిళలకు జిల్లాలవారీగా ఆటో, కారు డ్రైవింగ్ కేంద్రాలు ఏర్పాటు
తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్, టూ వీలర్ డ్రైవింగ్ ఉచితంగా నేర్పిస్తున్నారు.
Pollution: హైదరాబాద్ నగరంలో పెరిగిన వాయు కాలుష్యం.. టీజీఎస్పీసీబీ హెచ్చరిక
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో ఇది తీవ్రమైన సమస్యగా మారుతోంది.
Kumbh Mela: హర హర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతున్న కుంభమేళా ఘాట్లు!
ప్రయాగ్రాజ్లో వైభవంగా ప్రారంభమైన మహాకుంభమేళా భక్తులతో కిటకిటలాడుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవం నేటితో ముగియనుంది.
ATLAS: 'అట్లాస్' రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం.. బాధ్యులైన పదిమందికిపైగా అధికారులపై చర్యలకు ఆదేశం!
తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశం (అట్లాస్) రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Chandrababu: మే నెలలో తల్లికి వందనం.. బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టుల భర్తీ
''కేంద్ర ప్రభుత్వ సహాయంతో,ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మెల్లగా గాడిలో పెడుతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం.
Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం
తమిళనాడులో తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లా కుళితలైలో, కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్.. పైకప్పు కూలినచోట 70% బురద, 30% నీళ్లు
ఎస్ఎల్బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రదేశం తీవ్రమైన ఊబిలా మారింది.
CAG Report : ఢిల్లీ మద్యం పాలసీ వల్ల వేల కోట్ల నష్టం.. కాగ్ నివేదిక..
దిల్లీ ఎక్సైజ్ విధానం,మద్యం సరఫరా నియమాల అమలులో తీవ్రమైన లోపాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(CAG)తాజా నివేదిక వెల్లడించింది.
AP Fibernet: ఏపీ ఫైబర్నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య
ఏపీ ఫైబర్నెట్ (AP Fibernet) ఎండీగా ప్రవీణ్ ఆదిత్య (Praveen Aditya) నియమితులయ్యారు.
Hyperloop: 3 గంటల్లోపే హైదరాబాద్ టూ దిల్లీ.. హైపర్లూమ్ రవాణా వ్యవస్థకు భారత్ సిద్ధం..
భారతదేశం ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అమలుకు సిద్ధమవుతోంది.
Supreme Court: దేవినేని అవినాష్,జోగి రమేశ్, మరో 20 మందికి ముందస్తు బెయిల్ మంజూరు
చంద్రబాబు నాయుడు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో జరిగింది.
1984 Anti Sikh Riots: హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (Sajjan Kumar) తండ్రీకొడుకులను సజీవదహనం చేసిన కేసులో జీవితఖైదు పడింది.
Kolkata: కోల్కతాలో విస్తుగొలిపే ఘటన.. సూట్కేసులో శరీర భాగాలు నదిలో విసిరేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలు..
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో (Kolkata) సంచలనకర ఘటన చోటుచేసుకుంది.
Telangana: 22 శాతం పూర్తయిన ఖరీఫ్ సీఎంఆర్.. 7.90 లక్షల టన్నుల బియ్యం సిద్ధం
ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ద్వారా బియ్యంగా మారుతోంది.
Where Is Kumkis: ఏపీలో ఏనుగుల దాడులు.. కర్ణాటకతో ఒప్పందం చేసుకున్నకుంకీ ఏనుగులు ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల దాడులను నియంత్రించేందుకు కర్ణాటక నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను తీసుకురావాలని ఒప్పందం కుదిరి ఐదు నెలలు గడిచినా ఆ ఏనుగుల రాక మాత్రం ఇంకా జరగలేదు.
YSRCP vs Janasena: ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్.. జనసేనలోకి 20 మంది కార్పొరేటర్లు, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు..
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
Kerala: కేరళలో యువకుడి దారుణం.. ప్రియురాలిని ఇంటికి తెచ్చి.. ఆపై ఇంట్లోవాళ్లని హతమార్చి!
కేరళలో ఘోర ఘటన చోటుచేసుకుంది.ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో పాటు ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు.
Shashi Tharoor:కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో శశిథరూర్ సెల్ఫీ.. పార్టీ మారనున్నారనే ఊహాగానాలకు బలం
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పార్టీని వీడే అవకాశముందని కొద్దిరోజులుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదికపై దుమారం.. అతిషి సహా ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
దిల్లీ అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.బీజేపీ ప్రభుత్వం శాసనసభలో గత ప్రభుత్వానికి సంబంధించిన కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది.
Warangal Special Bus: వరంగల్ నుంచి వివిధ పుణ్య క్షేత్రాలకు స్పెషల్ బస్సులు… ఛార్జీలను ఖరారు చేసిన అధికారులు
ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Visakhapatnam: విశాఖ ఉక్కులో వీఆర్ఎస్ అమలుపై వివాదం
విశాఖపట్టణం ఉక్కు పరిశ్రమలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) అమలు విషయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (డీపీఈ) మార్గదర్శకాలను విస్మరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Maha Kumbh: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా.. 15,000 మంది పారిశుధ్య కార్మికులతో క్లీన్నెస్ డ్రైవ్..
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
Telangana Tourism: టాప్-10లో హైదరాబాద్ చారిత్రక ప్రదేశాలు.. అత్యధిక దేశీయ పర్యాటకుల సందర్శనతో రికార్డు
హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా వెలుగొందుతున్న గోల్కొండ కోట, చార్మినార్లు పర్యాటక రంగంలో విశేష గుర్తింపును పొందాయి.
Andhra News: అవసరాలు తేల్చాక నీటి కేటాయింపులు.. కృష్ణా బోర్డు అత్యవసర సమావేశంలో నిర్ణయం
నాగార్జునసాగర్ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లు ముందుగా సమావేశమై, నీటి అవసరాలను ముందు పక్కాగా తేల్చాలి.
SLBC tunnel collapse: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం.. మూడు రోజులు గడుస్తున్నా 8 మంది ఆచూకీపై రాని క్లారిటీ
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 72 గంటలు (మూడు రోజులు) పూర్తయినప్పటికీ, సహాయచర్యల్లో పెద్దగా పురోగతి లేదు.