Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

01 Jul 2025
తమిళనాడు

Tamil Nadu: శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఐదుగురు మృతి, అనేక మందికి గాయాలు 

తెలంగాణలో జరిగిన భయానక ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే, తమిళనాడులో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

01 Jul 2025
తెలంగాణ

Pashamylaram: గుర్తించలేని స్థితిలో మృతదేహాలు.. డీఎన్‌ఏ పరీక్షలకు సన్నాహాలు

పాశమైలారంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.

01 Jul 2025
పోలవరం

Polavaram: పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ఎగువ ప్రాంతాల్లో జలవర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, గోదావరి నదిలోకి వరదనీరు చేరుతూ ఉండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం స్థిరంగా పెరుగుతోంది.

Heavy Rains: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. పలుచోట్ల రెడ్‌ అలర్ట్‌!

తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం తీవ్రంగా పెరిగిపోయింది.

Digital India: డిజిటల్ ఇండియాకు పది సంవత్సరాలు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్

డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై నేటికి పదేళ్లు పూర్తయ్యాయి.

Jai shankar: 'పర్యాటకాన్ని దెబ్బతీయడానికే పహల్గామ్ దాడి'.. విదేశాంగ మంత్రి జైశంకర్ హాట్ కామెంట్స్

పహల్గాం ఉగ్రదాడి అంశంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా స్పందించారు.

01 Jul 2025
భారతదేశం

INS Tamal: ఇండియన్ నేవీలోకి నేడు INS తమాల్.. ఈ యుద్ధనౌక ప్రత్యేకతలు ఏంటంటే..?

భారత నౌకాదళానికి నేడు మరో శక్తివంతమైన ఆయుధం చేరనుంది.

PM Modi: ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన ఖరారు.. పూర్తి వివరాలు ఇవే!

ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిది రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనలో ఆయన ఐదు దేశాల్లో పర్యటించనున్నారు.

Greenfield Highway: కేవలం ఆరు గంటల్లో విశాఖ నుంచి రాయ్‌పుర్‌.. వచ్చే ఏడాది హైవే మొత్తం అందుబాటులోకి

విశాఖపట్టణం నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌కు కేవలం ఆరు గంటలలో చేరుకునేలా యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం దశలవారీగా వేగంగా ముందుకుసాగుతోంది.

Pashamylaram: పాశమైలారం రసాయన సంస్థలో రియాక్టర్ పేలుడు.. 35కు చేరిన మరణాలు!

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర పేలుడు ఘటన మరింత విషాదం తెచ్చిపెట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 35కి చేరినట్టు అధికారులు ధ్రువీకరించారు.

01 Jul 2025
ఒడిశా

Odisha: ఒడిశాలో దారుణం.. భువనేశ్వర్‌ మున్సిపల్‌ అధికారిపై బీజేపీ కార్పొరేటర్‌ దౌర్జన్యం

ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో అధికార పార్టీకి చెందిన కొందరు రౌడీ మూకలు రెచ్చిపోయారు.

Banakacherla Project: ఏపీకి బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం.. బనకచర్ల ప్రాజెక్ట్‎కు అనుమతులు నిరాకరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది.

01 Jul 2025
శ్రీశైలం

Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం 

శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టులోని ఎడమ,కుడి గట్టుల వద్ద ఉన్న విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది.

01 Jul 2025
హైదరాబాద్

Hyderabad Metro: అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ మెట్రో రైలు (ఎల్‌ అండ్‌ టి ఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్‌)కు ఒక విశేషమైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

YS Jagan: జగన్ వాహనం కింద సింగయ్య మృతి.. ఫోరెన్సిక్‌ నివేదిక

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన దళిత వ్యక్తి సింగయ్య మృతి కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది.

Railways Fare Hike: జూలై 1, 2025 నుండి రైలు టికెట్ ధరల్లో భారీ మార్పులు.. పెంపు ఎలా ఉండనుంది? 

భారతీయ రైల్వేలు జూలై 1వ తేదీ నుంచి కొన్ని రైళ్లపై ప్రయాణ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

30 Jun 2025
బీజేపీ

Rajasingh : తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ.. రాజాసింగ్‌కు బండి సంజయ్ బుజ్జగింపులు

తెలంగాణ బీజేపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Andhrapradesh: లిక్కర్ స్కాం కేసులో కొత్త మలుపు.. మరో ఇద్దరినీ అరెస్ట్ చేసిన సిట్

ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్న లిక్కర్ స్కాం కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది.

30 Jun 2025
భారతదేశం

Bunker Buster: అమెరికా ఇరాన్ దాడుల తర్వాత, బంకర్ బ్లస్టర్ క్షిపణి ప్రాజెక్టు వేగవంతం చేసిన భారత్ 

గతవారం అమెరికా, ఇరాన్‌లోని ఫోర్దో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక GBU-57/A మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులతో దాడులు నిర్వహించిన నేపథ్యంలో,భారత్ తన బంకర్ బ్లాస్టర్ సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది.

AP Government: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ సంస్థకు జల విద్యుత్‌ ప్రాజెక్టు రద్దు చేసిన సర్కార్..

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Assam: అస్సాంలో తొలి చట్టబద్ధమైన ట్రాన్స్ మ్యారేజ్ తో చరిత్ర సృష్టించిన గౌహతి జంట 

అస్సాంలో సుదీర్ఘ పోరాటం తర్వాత, గౌహతికి చెందిన ట్రాన్స్ ఉమెన్ తైరా భట్టాచార్య తన స్నేహితుడు విక్రమ్జిత్ సూత్రధర్‌ను వివాహం చేసుకుంది.

30 Jun 2025
బీజేపీ

Raja Singh: బీజేపీకి గుడ్‌బై.. రాజాసింగ్‌ సంచలన నిర్ణయం!

తెలంగాణ బీజేపీలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Monsoon Rains: ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న వర్షాలు - శిమ్లాలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం 

ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో వర్షాలు తీవ్రమయ్యాయి.

Revanth Reddy: పాశమైలారం పేలుడు ఘటనపై సీఎం స్పందన.. తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ!

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

30 Jun 2025
కోల్‌కతా

Gang Rape Case: బాధితురాలిని ఫస్ట్ డే నుంచే లక్ష్యంగా పెట్టుకున్నారు.. కోల్‌కతా ఘటనపై పోలీసుల నివేదిక!

కోల్‌కతా లా కాలేజ్‌ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు.

Chandra Babdu: టెక్ విప్లవానికి నాంది.. అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం తొలి కీలక అడుగు వేసింది.

J-K: భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల భారీ కుట్ర.. భగ్నం చేసిన సైన్యం

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి రెండు నెలలు గడిచిన నేపథ్యంలో, జమ్ముకశ్మీర్‌లో భారత భద్రతా దళాలు మరో భారీ కుట్రను సమయానంతరంగా భగ్నం చేయగలిగాయి.

Mallikarjun Kharge: కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి? ఆసక్తికరంగా ఖర్గే వ్యాఖ్యలు 

కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందన్న వార్తలు చాలా రోజులుగా చర్చనీయాంశంగా మారాయి.

30 Jun 2025
తెలంగాణ

Gig Workers: గిగ్‌ రంగంలో అసమానతలు.. పరిష్కారాలకు.. వీవీ గిరి లేబర్‌ ఇన్‌స్టిట్యూట్‌ 'విజన్‌-2047' నివేదిక సిఫార్సులు

దేశంలో గిగ్‌,ప్లాట్‌ఫార్మ్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ వివక్షలేకుండా సమాన వేతనం, సమాన పని గంటలు కల్పించాల్సిన అవసరం ఉందని వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్‌ సూచించింది.

30 Jun 2025
తెలంగాణ

Telangana: వైద్య విద్యార్థులకు శుభవార్త.. స్టైపెండ్‌ పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో యూజీ, పీజీ వైద్య విద్యార్థులకు శుభవార్త అందింది. వారి స్టైపెండ్‌ను ప్రభుత్వం 15 శాతం మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

PM Modi: గిరిజన మహిళలను మెచ్చుకున్న ప్రధాని మోదీ

''ఒకప్పుడు పొలాల్లో కూలీలుగా శ్రమించిన ఈ మహిళలు, ఇప్పుడు చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తూ తమ జీవితాలను మార్చుకుంటున్నారు. వీరి విజయగాధ తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ గర్వపడతారు'' అంటూ భద్రాచలం గిరిజన మహిళలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.

Supreme Court: లలిత్‌మోదీకి సుప్రీంలో చుక్కెదురు..  పిటిషన్‌ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం 

ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు,మాజీ ఛైర్మన్ అయిన లలిత్ మోదీకి సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది.

30 Jun 2025
బీజేపీ

PVN Madhav: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ పేరు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్ష పదవి ఎట్టకేలకు తుది నిర్ణయానికి వచ్చింది.

AP DSC Hall Tickets: జూలై 1, 2 డీఎస్సీ పరీక్షలకు కొత్త హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు తాజా అప్డేట్ వచ్చింది. జూలై 1, 2 తేదీల్లో నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

Char Dham Yatra: చార్ ధామ్ యాత్రపై 24 గంటల నిషేధం ఎత్తివేత 

ఉత్తరాఖండ్‌లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

IMD Alert: వర్షాల బెడదతో ఉత్తరాఖండ్ అతలాకుతలం.. చార్‌ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్!

దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు తీవ్రస్థాయిలో కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.

30 Jun 2025
ఇస్రో

India: ఆపరేషన్ సిందూర్ తర్వాత 52 సైనిక ఉపగ్రహాల ప్రయోగాన్ని వేగవంతంచేసిన భారత్‌ 

'ఆపరేషన్‌ సిందూర్‌' తర్వాత భారత్‌ అంతరిక్షంలో నిఘా సామర్థ్యాన్ని మరింత స్థాయికి చేర్చేందుకు కీలక చర్యలు ప్రారంభించింది.

30 Jun 2025
తెలంగాణ

Blast : పటాన్‌చెరులో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పదిమంది కార్మికులు మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

30 Jun 2025
బీజేపీ

AP BJP: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..?

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయం తుదిదశకు చేరినట్లు సమాచారం.