అస్సాం/అసోం: వార్తలు

Assam: భార్యకు టికెట్ రాలేదని.. కాంగ్రెస్‌ను వీడిన అసోం ఎమ్మెల్యే 

దేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రత్యర్థులను ఓడించేందుకు ఎంపిక చేసి టిక్కెట్లు ఇస్తున్నారు.

Himanta Sarma: బహుభార్యత్వం, బాల్య వివాహాలు లేవు: బంగ్లాదేశ్ ముస్లింలకు హిమంత శర్మ 'షరతులు'

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశ్ ముస్లింలను 'మియా' అని పిలిచే స్థానికులుగా గుర్తించడానికి షరతులు విధించారు.

24 Mar 2024

దిల్లీ

Assam: ఐఎస్ఐఎస్‌లో సంస్థలో చేరతానని ఈమెయిల్‌.. ఐఐటీ గౌహతి విద్యార్థి అరెస్ట్

నిషేదిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌(ISIS)లో చేరేందుకు వెళుతున్నాడనే ఆరోపణలపై శనివారం సాయంత్రం ఐఐటీ గౌహతి విద్యార్థిని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

PM Modi: అసోం కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ 

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అసోం చేరుకున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున కజిరంగా నేషనల్ పార్క్‌కు చేరుకున్న ప్రధాని మోదీ ఇక్కడ ఏనుగు (Elephant Safari)పై ప్రయాణించారు.

Kaji Nemu: కాజీ నేమును రాష్ట్ర పండు'గా ప్రకటించిన అస్సాం 

'కాజీ నేము' (Kaji Nemu)(citrus lemon) భారతదేశంలోని అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక చిక్కని పండు.

06 Feb 2024

గుహవాటి

Guwahati: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. హోటల్‌లో వ్యక్తి హత్య.. ప్రేమికుల అరెస్టు 

Guwahati: అసోం రాష్ట్రం గుహవాటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ సంచలనంగా మారింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేసు.. అసోం సీఐడీకి బదిలీ 

భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు,పోలీసుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై అసోం పోలీసులు కేసును రాష్ట్ర సీఐడీకి బదిలీ చేశారు.

Rahul Gandhi: హిమంత శర్మ.. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు: రాహుల్ గాంధీ ఫైర్

అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Assam: రాహుల్ గాంధీపై కేసు.. అసోంలో పోలీసులు వర్సెస్ కాంగ్రెస్.. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసోంలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉద్రిక్తంగా మారింది.

Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ యాత్ర.. ఒక షరతు విధించిన సీఎం హిమంత శర్మ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మేఘాలయ నుంచి తిరిగి మంగళవారం అసోంలోకి ప్రవేశించింది.

Rahul Gandhi: అసోంలో ఉద్రిక్తత.. ఆలయంలోకి వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో ప్రస్తుతం అసోంలో కొనసాగుతోంది.

Rahul Gandhi: 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో రాహుల్ గాంధీ బస్సుపై దాడి 

అసోంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Congress: అసోంలో కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై దాడి 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై ప్రస్తుతం అసోంలో జరుగుతోంది.

Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం..లారీ-బస్సు ఢీ.. 14 మంది మృతి

అస్సాంలోని డెర్గావ్‌లో బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు 45 మందితో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో కనీసం 14 మంది మరణించగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.

13 Dec 2023

మణిపూర్

Assam: అస్సాం సరిహద్దులో కాల్పులు.. మాజీ మిలిటెంట్ హతం 

అస్సాం-మణిపూర్ సరిహద్దులోని కాచర్ జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

Assam: అస్సాం మంత్రికి బెదిరింపు.. పోలీసుల అదుపులో వ్యక్తి 

సోషల్ మీడియాలో అస్సాం మంత్రి అతుల్ బోరాను బెదిరించినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గురువారం తెలిపారని న్యూస్ ఏజెన్సీ పిటిఐ నివేదించింది.

Assam: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన అస్సాం ప్రభుత్వం..  రెండో పెళ్ళికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి  

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ మతాలు అనుమతించినప్పటికీ రెండో పెళ్లికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం అన్నారు.

ఎయిర్‌పోర్టుల్లో ప్రార్థనా గది ఏర్పాటు కోరుతూ పిల్‌.. కొట్టేసిన గువహటి హైకోర్టు

అస్సాం గువహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ప్రత్యేక ప్రార్థన గదిని ఏర్పాటు చేయాలని కోరుతూ పిల్ దాఖలైంది.

వచ్చే పదేళ్ల వరకు మీ సామాజిక వర్గం ఓట్లు బీజేపీకి అవసరం లేదు: అసోం సీఎం కీలక వ్యాఖ్యలు

అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తరుచూ తన ప్రకటనతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

27 Sep 2023

ఆర్మీ

Assam: 16ఏళ్ల బాలిక్‌పై ఆర్మీ మేజర్ దంపతుల పైశాచికం.. తిండి పెట్టకుండా, నాలుకను కోసి, రక్తం వచ్చేలా కొట్టి.. 

తమ ఇంట్లో పని చేస్తున్న 16ఏళ్ల బాలికను రెండేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై ఆర్మీ మేజర్, అతని భార్యను అస్సాంలో అరెస్టు చేశారు.

అస్సాంలో వరద భీభత్సం.. నీట మునిగిన 22 జిల్లాలు, 3 లక్షలకుపైగా నిరాశ్రయులు

అస్సాంలో మరోసారి ప్రకృతి విలయతాండవం చేస్తోంది.ఈ మేరకు రాష్ట్రంలో భారీ వరదలు సంభవించాయి. దాదాపుగా 22 జిల్లాలు నీట మునిగాయి.

27 Aug 2023

బీజేపీ

అసోం బీజేపీ ఎంపీ ఇంట్లో 10ఏళ్ల బాలుడి మృతదేహం.. అసలేమైంది? 

అసోం సిల్చార్‌లోని బీజేపీ ఎంపీ రాజ్‌దీప్ రాయ్ నివాసంలో పదేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

Oldest Elephant: దేశంలోనే అత్యంత వృద్ధాప్య ఏనుగు 'బిజులీ ప్రసాద్' మృతి 

అసోంలో సోనిత్‌పూర్ జిల్లాలోని తేయాకు తోటల్లో ఇన్నిరోజులు రాజుగా జీవించిన 'బిజులీ ప్రసాద్' అనే పెంపుడు ఏనుగు సోమవారం ఉదయం కన్నుమూసింది. ఈ ఏనుగు వయసు 89 సంవత్సరాలు అని అధికారులు తెలిపారు.

28 Jul 2023

ఇండియా

మహాభారతంలో లవ్ జీహాద్ ఉందంటూ ఘాటు విమర్శలు.. మండిపడ్డ హిమంత బిశ్వ శర్మ

లవ్ జీహాద్ గురించి కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎప్పటి నుంచో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఈ వ్యవహరంపై అస్సాం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ బోరాహ్ స్పందించాడు. మహాభారతంలో లవ్ జీహాద్ జరిగిదంటూ సంచలన ఆరోపణలు చేశాడు.

26 Jul 2023

హత్య

Assam: ట్రిపుల్ మర్డర్ కేసు: అత్త, మామ, భార్యను చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 

అసోంలో దారుణం జరిగింది. గోలాఘాట్ జిల్లాలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది.

కూరగాయల ధరల పెరుగుదలపై అసోం సీఎంకు ఓవైసీ స్ట్రాంగ్ రిప్లే

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముస్లిం వ్యాపారులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముస్లిం వ్యాపారుల వల్లే గువాహటిలో కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని సీఎం ఆరోపించారు.

గువాహటిలో ఘోరం.. తల్లీకూతుళ్లపై 8 మంది గ్యాంగ్ రేప్

అసోంలోని గువాహటిలో దారుణం చోటు చేసుకుంది. దివ్యాంగురాలైన ఓ మహిళ సహా ఆమె కుతురుపై 8 మంది దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు.అత్యాచారం అనంతరం నిందితులు తల్లీ కుమార్తెల ప్రైవేట్ భాగాలపై కారం చల్లి పారిపోయారు.

అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి

అసోంను వరదలు ముంచెత్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో దాదాపు 22జిల్లాలు జలమయంగా మారాయి. బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.

22 Jun 2023

వరదలు

అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది  

అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 1.2 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.

అస్సాంలో భారీ వర్షాలకు రెడ్ అలెర్ట్ .. వరదల్లో చిక్కుకున్న 31 వేల మంది 

అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాలకు వ‌ర‌ద‌లు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు 30 వేల మందికిపైగా జనం వ‌ర‌ద‌ల బారినపడ్డారు.

బంగ్లాదేశ్‌లో 4.8తీవ్రతతో భూకంపం; అసోంతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు

బంగ్లాదేశ్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.8తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

12 Jun 2023

బీజేపీ

అసోంలో దారుణం: మహిళా బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ హత్య! 

అసోం బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ గోల్‌పరా జిల్లాలో అనునాస్పదస్థితిలో శవమై కనిపించారు.

గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 

అసోంలో గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.

29 May 2023

గువాహటి

అసోం: కారు- వ్యాను ఢీ, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం 

అసోంలోని గువాహటిలోని జలుక్‌బరి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.

29 May 2023

మణిపూర్

అసోంలోని సోనిత్‌పూర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం

అసోంలోని సోనిత్‌పూర్‌లో సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది.

కారు ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' జున్మోని రభా మృతి; సీఐడీ విచారణ

అసోం 'లేడీ సింగం', 'దబాంగ్ కాప్'గా ప్రసిద్ధి చెందిన పోలీసు మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్‌పై విరుచుకపడ్డ మోదీ 

పేరు ప్రతిష్ఠలు, ఎప్పటికీ దేశాన్ని తామే పాలించాలన్న అధికార దాహంతో కొందరు ప్రజలకు హానీ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.

యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఫైటర్ జెట్ విమానంలో ప్రయాణించారు.

నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత

తాను అవినీతిపరుడినంటూ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తనకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా పరువు నష్టం కేసు పెడతానని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు.

ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ పేరు, ఆయన తండ్రి పేరును కాంగ్రెస్ నాయకులు అపహాస్యం చేస్తున్నారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌సభ్యుల భయంకరమైన వ్యాఖ్యలను దేశం క్షమించదని శర్మ పేర్కొన్నారు.

20 Feb 2023

గుహవాటి

భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య

ఓ మహిళ తన భర్త, అత్తను హత్య చేసి, వారి మృతదేహాలను ముక్కలుగా నరికి మూడు రోజులు ఫ్రిజ్‌లో ఉంచింది. ఈ ఘటన అసోంలోని గువాహటిలో జరిగింది.

అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు

భారతి ఎయిర్‌టెల్ తన 5G సేవలను భారతదేశంలోని కోహిమా, ఐజ్వాల్, గ్యాంగ్‌టాక్, టిన్సుకితో సహా మరిన్ని ఈశాన్య నగరాల్లో ప్రారంభించింది.

15 Feb 2023

గుహవాటి

అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న

బాల్య వివాహాలను అదుపు చేయడంలో అసోం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గువాహటి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో' చట్టాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారని ప్రశ్నించింది.