భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Vijayawada: విజయవాడలో వేగంగా పారిశుద్ధ్య పనులు
విజయవాడ నగరంలో వరద పరిస్థితి క్రమంగా తగ్గుతోంది. సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లో వరద నీరు 2 అడుగుల మేర తగ్గింది.
Paleru : పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు
ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
Khammam: మున్నేరుకు భారీగా వరద.. ప్రమాద హెచ్చరికలు జారీ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మంలోని మున్నేరులో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది.
Murali Mohan: టీడీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. మురళీ మోహన్ సంస్థకు హైడ్రా నోటీసులు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, టాలీవుడ్ నిర్మాత మురళీ మోహన్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది.
Vijayawada: చీకటిపడేలోగా వారంతా పునరావాస కేంద్రాల్లో ఉండకపోతే ప్రమాదమే : కలెక్టర్
నగరంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జక్కంపూడి కాలనీ, అంబాపురం వంటి ప్రాంతాల్లో ప్రయాణ మార్గాలు పూర్తిగా జలదిగ్బంధంతో నిండిపోయాయి.
CV Anand: హైదరాబాద్ సీపీగా మళ్లీ సీవీ ఆనంద్ నియామకం
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి
నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద గత కొన్ని రోజులుగా గేట్లు మరమ్మతు పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గేట్ల మరమ్మతులు పూర్తియ్యాయి.
AP Rains: అలర్ట్.. రానున్న మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారింది.
Vijayawada: బుడమేరు గండ్ల పూడ్చివేత.. సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు
భారీ వరదల కారణంగా బుడమేరు డైవర్షన్ ఛానల్ (బీడీసీ)కు ఏర్పడిన గండ్లను జలవనరుల శాఖ అధికారులు పూర్తిగా పూడ్చేశారు.
Hydra: హైడ్రా మరింత బలోపేతం.. మూడు జోన్లుగా విభజన
విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
Vijayawada: భయం గుప్పిట్లో విజయవాడ.. మళ్లీ పెరిగిన వరద ప్రవాహం
విజయవాడకు మళ్లీ వరద భయం వెంటాడుతోంది.
Maoist:ప్రియురాలి కోసం వచ్చి పట్టుబడ్డ మావోయిస్టు
హరియాణా నుంచి బెంగళూరుకు తన ప్రేయసిని కలిసేందుకు వచ్చిన అనిరుద్ధ్ రాజన్ అనే మావోయిస్టుని సీసీఐ శుక్రవారం అరెస్టు చేసింది.
Rape: లిఫ్ట్ ఇచ్చి మహిళపై ఆత్యాచారానికి పాల్పడ్డ దుండగులు
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
Train Accident : మధ్యప్రదేశ్లో పట్టాలు తప్పిన రైలు
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో శనివారం తెల్లవారుజామున సోమనాథ్ ఎక్స్ప్రెస్కు చెందిన రెండు కోచ్లు పట్టాలు తప్పాయి.
Telangana: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల
తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ ఆన్లైన్ పరీక్షల తుది 'కీ' విడుదలైంది.
AP-Telangana:తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం
భారీ వర్షాలు, వరదలు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పెద్ద మొత్తం సహాయం అందజేసింది.
Telangana Congress: తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్గౌడ్ నియమితులయ్యారు. ఈ నియామకాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
JammuKashmir Elections: బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన అమిత్ షా
పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది.
Flood Ration: ఇంటింటికి వరద సాయం పంపిణీ ప్రారంభం.. రేషన్ కార్డు లేనివారు ఇలా తీసుకోవచ్చు
విజయవాడలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన విపత్తు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Telangana: వారం రోజుల్లో విడుదల కానున్న డీఎస్సీ ఫలితాలు.. 6 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది.ప్రాథమిక 'కీ'పై అనేక అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో,ఫైనల్ కీ విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.
Lepakshi Knowledge Hub: లేపాక్షి భూముల్లో పారిశ్రామిక పార్కు
వైఎస్ హయాంలో అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రయత్నించిన భూ పందేరాల్లో ఒకటి లేపాక్షి నాలెడ్జ్ హబ్.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇప్పటినుండి వారికీ ఉచిత విద్యుత్
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యా సంస్థలకు శుభవార్త తెలిపింది.
Tirupati:తిరుపతి నగరానికి తలమానికంగా రైల్వే స్టేషన్.. అత్యాధునిక సౌకర్యాలతో కొత్త అనుభూతి
తిరుపతి రైల్వే స్టేషన్ చాలా కాలంగా వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చెందుతుందని విన్నాం. ఇప్పుడు అది సాకారం కాబోతోంది.
Telangana TGSRTC:తెలంగాణలో పల్లెవెలుగుతో సహా అన్ని బస్సులలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థ
తెలంగాణ ఆర్టీసీ కొత్త సంచలనానికి సిద్ధమవుతోంది. టికెట్లు, బస్పాస్లు అన్నీ ఆన్లైన్ విధానంలోకి మార్చే ప్రణాళికలు చేపట్టింది.
Chandrababu: వరద ప్రాంతాలలో కరెంటు బిల్లులపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాలలో కరెంటు బిల్లుల వసూళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
Railway Safety: విజయవాడలో వరద ప్రభావం.. రైల్వే లైన్ల పాత్ర
వరదల సమయంలో విజయవాడ నగరంలో సగం ప్రాంతం ముంచెత్తినా, మరో సగం సురక్షితంగా నిలిచింది.
Karnataka: COVID-19 నిధులను బిజెపి దుర్వినియోగం చేసింది.. ఆరోపించిన సిద్ధరామయ్య ప్రభుత్వం
కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. కొవిడ్ సంక్షోభ సమయంలో భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయని తాజా నివేదికలో వెల్లడైంది.
Telangana: తెలంగాణ రైతుల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రైతుబీమాకు యాప్
తెలంగాణ రాష్ట్రంలో రైతుల సాయం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Sridhar Babu: తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తాం: దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో దూసుకెళ్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Union Minister visit to Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ పర్యటన
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.
Delhi: 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలిని పీల్చిన ఢిల్లీ వాసులు.. నివేదిక
ఈ ఏడాది ప్రథమార్థంలో దిల్లీ ప్రజలు మొత్తం 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలి పీల్చారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ప్రకటించిన నివేదిక తెలియజేస్తోంది.
Mumbai: టైమ్స్ టవర్లో భారీ అగ్నిప్రమాదం.. ఘటనాస్థలికి చేరుకున్న 9 అగ్నిమాపక యంత్రాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలోని టైమ్స్ టవర్ భవనంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
Sitaram Yechury: సీపీఎం నేత సీతారాం ఏచూరి పరిస్థితి విషమం.. ఢిల్లీ ఎయిమ్స్లో వెంటిలేటర్పై చికిత్స
సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని సమాచారం.
RG Kar Rape case: మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రహస్య స్థావరంపై ED దాడులు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచారం కేసు దర్యాప్తులోకి ప్రవేశించింది.
Manipur: మణిపూర్లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ .. ఆయుధాలు,మందుగుండు సామాగ్రి, స్వాధీనం
భారత సైన్యం, మణిపూర్ పోలీసులు గురువారం సంయుక్త ఆపరేషన్లో కాంగ్పోక్పి,ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాలలో భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
CM Chandrababu: వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద వల్ల కలిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఈ రోజు సాయంత్రానికి పంపించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
#Newsbytesexplainer:'టూ-ఫింగర్-టెస్ట్'అంటే ఏమిటి? సుప్రీం కోర్టు నిషేధం ఉన్నప్పటికీ,ఈ రేప్ కేసులలోఇంకా ఇలానే ఎందుకు దర్యాప్తు జరుగుతోంది
మేఘాలయ రాష్ట్రంలో అత్యాచార కేసుల్లో 'టూ-ఫింగర్-టెస్ట్ 'ను నిషేధిస్తున్నట్లు మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీన్ని పాటించని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.
Telangana: యువతా మేలుకో.. ఓటు నమోదు చేసుకో
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
Ravindra Jadeja: బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన జీవన ప్రస్థానంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
Lella Appireddy: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.