భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
YSR Family Assets : జగన్, షర్మిల మధ్య ఆస్తి గొడవ.. NCLTలో జగన్ పిటిషన్
గత కొంతకాలంగా వైఎస్ కుటుంబంలో విభేదాలు తీవ్రంగా మారుతున్న సంగతి తెలిసిందే.
Supreme Court: పారిశ్రామిక మద్యపానాన్ని నియంత్రించే అధికారం రాష్ట్రాలకు ఉంది: సుప్రీం
ఆల్కహాల్ తయారీని నియంత్రించే చట్టాలను అమలు చేయడానికి రాష్ట్రాలకు అధికారం ఉందని బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టంగా తెలియజేసింది.
Byju's- BCCI: బైజూస్- బీసీసీఐ వివాదం.. సుప్రీం కీలక ఆదేశాలు
బీసీసీఐతో జరుగుతున్న సెటిల్మెంట్ కేసులో బైజూస్కు కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు.
Bengaluru Rains: భారీ వర్షాలతో బెంగళూరు జలమయం
బెంగళూరులో సోమవారం అర్ధరాత్రి నుండి తెల్లవారుజామువరకు అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యారు.
Anantapur Rains: అకాల వర్షాలతో అనంతపురం అతలాకుతలం.. పొంగిన వాగులు,వంకలు.. భారీగా పంట నష్టం
అకాల వర్షాలు అనంతపురం జిల్లాను అతలాకుతలమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షాలకు శ్రీ సత్యసాయి జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపోయాయి.
Diwali Special Trains: దీపావళికి ఇంటికి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. 804 ప్రత్యేక రైళ్లు
దీపావళికి ఇంటికి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మంచి వార్తలు ప్రకటించింది.
Cyclone Dana: దానా తుపాన్ ఎఫెక్ట్.. రైళ్లను రద్దు చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్లకల్లోలం మరింత ఉధృతమవుతోంది. దానా తుఫాన్ రేపు తీరం దాటనుందని వాతావరణ శాఖ పేర్కొంది.
Vasireddy Padma: వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైన మరో కీలక నేత..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తరువాత వైఎస్సార్సీపీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
Orvakal: ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ఏర్పాటు గల కారణాలు ఏమిటి . .అక్కడే ఎందుకు?
ఓర్వకల్లులో డ్రోన్ హబ్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పలు కారణాలపై ఆధారపడి ఉందని పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ కార్యదర్శి సురేష్కుమార్ తెలిపారు.
Cyclone Dana: 'దానా' తుఫాన్ ఎఫెక్టు.. ఆంధ్ర, ఒడిశా, బెంగాల్కు ఐఎండీ అలర్ట్
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడుతూ, ఈరోజు తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
PM Modi and Xi Jinping: 5 ఏళ్ళ తరువాత తొలిసారి భేటీ కానున్న మోదీ, జిన్పింగ్
బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి రష్యా వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో త్వరలో సమావేశమవుతారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
Kartarpur Sahib Corridor: కర్తార్పూర్ సాహిబ్ కారిడార్పై భారత్ - పాకిస్తాన్ ఒప్పందం.. మరో ఐదేళ్ల పాటు పొడగింపు
ఇటీవల జరిగిన SCO సదస్సులో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ పాకిస్తాన్ పర్యటన చేసిన సంగతి తెలిసిందే.
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర
ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది.
Bengaluru Rains: బెంగళూరులో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం .. శిథిలాల క్రింద 17 మంది కార్మికులు
తీవ్ర వర్షాల కారణంగా బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం 17మంది శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు పేర్కొన్నారు.
Meta-AP: వాట్సప్ ద్వారా పౌర సేవలు.. ఢిల్లీలో మంత్రి లోకేష్ సమక్షంలో మెటాతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ
నేటి జనరేషన్కు ఆండ్రాయిడ్ ఫోన్లు, వాట్సాప్ వంటి టెక్నాలజీలపై అవగాహన ఉండడం సహజం.
BRICS Summit: రష్యాలో పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ..
16వ బ్రిక్స్ సమావేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రష్యాకు వెళ్లారు. ఈ సమావేశం రష్యాలోని కజాన్ నగరంలో జరగనుంది.
IMD: హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. హెచ్చరించిన వాతావరణ శాఖ
తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగిన ఆవర్తనం మంగళవారం నాటికి బలహీనపడింది.
AP News: కేంద్రమంత్రితో ఏపీ మున్సిపల్శాఖ మంత్రి నారాయణ భేటీ.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలక చర్చ
కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మంగళవారం దిల్లీలో సమావేశమయ్యారు.
AP Cyclone Dana: దానా తుఫాన్ ఎఫెక్టు.. శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలకు అలర్ట్!
తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం, పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది.
India-China: ఎల్ఏసీపై పెట్రోలింగ్కు సంబంధించి భారత్, చైనా మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటి ?
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి)పై పెట్రోలింగ్కు సంబంధించి భారతదేశం,చైనా ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేశాయి.
Hyderabad: బాంబు బెదిరింపుతో సికింద్రాబాద్ పాఠశాల వద్ద హై అలర్ట్.. ముమ్మరంగా తనిఖీ చేపడుతున్న పోలీసులు
సికింద్రాబాద్ జవహర్ నగర్ సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద పోలీసుల తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నారు.
Chandrababu: భవిష్యత్తులో డ్రోన్ ఓ గేమ్ చేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ ఛేంజర్గా మారనున్నట్లు చెప్పారు.
Kaleshwaram Project: కాళేశ్వరం కేసు.. ఇంజినీర్లపై రేపటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింపు
కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలో కీలక మలుపు.. రేపటి నుంచి మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం కానుంది. ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు, ఉన్నతాధికారులను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారించనున్నారు.
Delhi Air Quality: ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ లెవెల్స్
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరమవుతుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హెచ్చరించింది.
Diwali: దీపావళికి 14,086 బస్సులు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక సేవలు!
దీపావళి పండుగ సందర్బంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శివశంకర్ 14,086 ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
AP Free Gas Cylinders 2024 : ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు- అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి సందర్భంగా 'దీపం పథకం'ని ప్రవేశపెడుతుంది. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు.
Telangana: తెలంగాణలో ఎన్ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ.. ప్రభుత్వం అధికారిక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణను ఎన్ఐసీ (National Informatics Centre)కి అప్పగించినట్లు ధ్రువీకరించింది.
AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఒడిశా, పశ్చిమ బెంగాల్కు 'రెడ్ అలర్ట్'
బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ఏర్పడుతున్న నేపథ్యంలో, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్లో మేజర్ యాంటీ-టెర్రర్ ఆపరేషన్ , కొత్తగా ఏర్పడిన టెర్రర్ గ్రూప్ విచ్ఛిన్నం..!
జమ్ముకశ్మీర్లో పోలీసులు భారీ యాంటీ టెర్రర్ ఆపరేషన్ను చేపట్టారు. వరుసగా నిర్వహించిన సోదాల్లో కొత్తగా ఏర్పాటైన ఉగ్రగ్రూప్ తెహ్రీక్ లబైక్ యా ముస్లీమ్ (TLM)ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
AP High Court: హైకోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యం.. నలుగురు ఐఏఎస్లకు వారెంట్లు
ఆంధ్రప్రదేశ్లో నలుగురు ఐఏఎస్ అధికారులకు బెయిలబుల్ వారెంట్లను రాష్ట్ర హైకోర్టు జారీ చేసింది.
Terror Attack: కశ్మీర్ ఉగ్రదాడి వెనుక చైనా ప్రయోజనాలతో లింకు పెట్టిన పాక్ ఉగ్రవాద సంస్థ
జమ్ముకశ్మీర్లోని గండేర్బల్ జిల్లా సోన్మార్గ్ సొరంగ నిర్మాణ ప్రదేశంలో జరిగిన దాడి ఉగ్రవాదుల కారణంగా ఆదివారం రాత్రి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Narayana: ఏపీ రాజధాని అమరావతికి మరో శుభవార్త.. రూ.11వేల కోట్ల రుణానికి హడ్కో గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కీలకమైన అడుగులు పడుతున్నాయి.
Telangana: సియోల్లో తెలంగాణ మంత్రుల పర్యటన.. నీటి వనరుల ప్రాజెక్టులపై దృష్టి
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతోంది.
Guwahati: తల్లి మృతదేహంతో మూడు నెలలుగా ఇంట్లోనే.. షాక్ అయ్యిన పోలీసులు
అస్సాంలోని గౌహతిలో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. మూడు నెలలుగా తల్లి మృతదేహంతో ఒకే ఇంట్లో ఉంటున్న కుమారునికి సంబందించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Polavaram : పోలవరం నిర్మాణంపై కీలక సమీక్షలు.. రేపు సీఎంతో నిర్మాణ సంస్థల భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విషయం తెలిసిందే.
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇకపై కాన్వాయ్ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ జామ్లు ఉండవు!
సీఎం కాన్వాయ్ వెళ్తుందంటే రోడ్లపై ఏర్పడే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహనాలు నిలిచిపోవడం, ట్రాఫిక్ సమస్య ఏర్పడడం సర్వసాధారణం.
Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ ఎన్కౌంటర్.. కర్ణి సేన రూ.1.11 కోట్ల రివార్డు
జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను ఎన్కౌంటర్ చేసినందుకు కర్ణి సేన భారీ రివార్డును ప్రకటించింది.
Anantapur: అనంతపురంలో ఉధృతంగా ప్రవహిస్తున్న 'పండమేరు'.. నీట మునిగిన పలు కాలనీలు
అనంతపురంలో సోమవారం రాత్రి భారీ వర్షాల కారణంగా పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
BRICS Summit 2024: నేడు నుంచి రష్యాలోనిబ్రిక్స్ సమ్మిట్ 2024.. ప్రధాని మోదీ - అధ్యక్షుడు పుతిన్ కీలక భేటీ..
బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు జరిగే ఈ సదస్సు రష్యాలోని కజాన్ వేదికగా ప్రారంభం కానుంది.
AP Cyclone Effect : ఏపీకి ముంచుకొస్తున్న తుపాను ప్రభావం.. ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.