భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Encounter: కుప్వారాలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌ లోని కుప్వారా జిల్లా హంద్వారాలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.

17 Mar 2025

అమెరికా

USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు.

17 Mar 2025

తెలంగాణ

TG Drug Control : డ్రగ్స్ మాఫియాకు చెక్.. తెలంగాణలో కఠిన చట్టాల అమలు

మాదకద్రవ్యాల వినియోగం కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నేరాల పెరుగుదలకు కారణమవుతోంది.

17 Mar 2025

అయోధ్య

Ayodhya's Ram temple trust:  ప్రభుత్వానికి అయోధ్య రామాలయ ట్రస్ట్ చెల్లించిన పన్ను ఎంతో తెలుసా..?  

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదు సంవత్సరాలలో ఏకంగా రూ. 400 కోట్ల పన్నులు చెల్లించి ప్రభుత్వానికి విశేష సహకారం అందించింది.

Assembly Budget Session: అసెంబ్లీలో మూడో రోజు చర్చలు.. ఐదు బిల్లులపై కీలక నిర్ణయం

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రారంభం కానున్నాయి.

Indian Railway: అనకాపల్లి జిల్లా వద్ద వంతెన కుంగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం.. విశాఖలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు 

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద వంతెన కుంగిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Andhra Pradesh: ఐదేళ్లలో తొలిసారి విద్యుత్ ఛార్జీలలో తగ్గింపు.. ట్రూడౌన్‌ ప్రకటన!

గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు మార్గాలు అన్వేషించగా, ఏటా కొత్త పేర్లతో వినియోగదారులపై భారాన్ని మోపింది.

PM Modi: జాతి ప్రయోజనాలే సర్వోన్నతం.. లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌ ముఖాముఖిలో ప్రధాని మోదీ

పాకిస్థాన్‌తో శాంతి కాంక్షిస్తూ చేసిన ప్రతి ప్రయత్నానూ మోసం,శత్రుత్వంతోనే ఎదుర్కొన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

Heat Waves: రాష్ట్రంలో ఎండల తీవ్రత.. నాతవరంలో 42.1 డిగ్రీలకు తాకిన ఉష్ణోగ్రత 

రాష్ట్రంలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలను మించి నమోదైంది.

MLC Kavitha: గ్రూప్-1 అభ్యర్థుల అనుమానాలకు సమాధానం చెప్పాలి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (TSPSC) నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.

Harsha Sai: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హర్ష సాయిపై కేసు.. అరెస్టు తప్పదా?

సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

CM Chandrababu: రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం.. స్మారక పార్క్ ఏర్పాటు 

పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

Harish Rao: రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్: హరీశ్ రావు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

PM Modi: ప్రధాని మోదీ ఎక్స్‌క్లూజివ్‌.. లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌ పాడ్‌కాస్ట్‌ నేడే విడుదల! 

ప్రధాని నరేంద్ర మోదీ మరో పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) పరిశోధకుడు, పాడ్‌కాస్ట్‌ హోస్ట్‌ లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌(Lex Fridman) ఈ ఇంటర్వ్యూను నిర్వహించారు.

Rabies Deaths: భారతదేశంలో రేబిస్ మరణాలు 2.5 రెట్లు పెరుగుదల.. ప్రతి నెలా నలుగురు మృతి

భారతదేశంలో రేబిస్ వ్యాధి కారణంగా మరణాలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదికలో వెల్లడించింది.

Ashwini Vaishnaw: తమిళ సంస్కృతి గొప్ప ఆస్తి: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

జాతీయ విద్యావిధానం అంశంపై కేంద్రం-తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతున్న తరుణంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Amit Shah: కాంగ్రెస్ హయాంలో నన్ను జైల్లో పెట్టారు: అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనకు ఎదురైన జైలు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

Manohar Naidu: గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా

గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే తన రాజీనామా లేఖను కలెక్టర్‌కు పంపిస్తానని ఆయన మీడియాకు వెల్లడించారు.

15 Mar 2025

బీజేపీ

BJP: ముస్లిం కాంట్రాక్టర్లకు 4% రిజర్వేషన్.. కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ తీవ్ర విమర్శలు

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కాంట్రాక్టర్లకు ప్రభుత్వ టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం పట్ల బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

CM Chandrababu: 47 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నంబర్ వన్‌గా అభివృద్ధి చేయడం తన లక్ష్యమని, తాను చివరి రక్తపు బొట్టువరకు ప్రజలకు సేవ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Kakinada: కాకినాడలో దారుణ ఘటన.. పిల్లలను హత్య చేసి ఉరేసుకున్న తండ్రి

కాకినాడలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే వారి పాలిట కాలయముడిగా మారాడు.

AP Best Legislator Award: ఏపీలో శాసనసభ సభ్యులకు ఉత్తమ లెజిస్లేటర్ అవార్డులు.. సిద్ధమైన ప్రణాళిక!

పార్లమెంట్‌లో ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందజేసినట్టుగానే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా రాష్ట్ర శాసనసభలో ప్రతేడాది ఉత్తమ లెజిస్లేటర్‌ అవార్డు ప్రదానం చేయాలని నిర్ణయించింది.

Grenade Attack: అమృత్‌సర్‌లో గుడిపై గ్రేనేడ్ దాడి.. భయాందోళనలో భక్తులు

అమృత్‌సర్‌లోని ఓ ఆలయంపై గ్రేనేడ్ దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి హ్యాండ్ గ్రేనేడ్ విసిరినట్లు తెలిసింది.

#NewsBytesExplainer: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన మావోయిస్టుల ఆధిపత్యం.. ఉనికి ప్రశ్నార్థకమా?

తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నాయకత్వం గత రెండు దశాబ్దాలుగా ప్రభావశీలంగా కొనసాగింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి.

Jammu and Kashmir: ఏప్రిల్ 1 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది.

15 Mar 2025

తిరుపతి

Gunfire in America: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఏపీ యువకుడికి తీవ్ర గాయాలు

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగడంలేదు. తాజాగా మెమ్ఫిస్‌ నగరంలో చోటుచేసుకున్న కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

15 Mar 2025

తెలంగాణ

T- SAFE App: సురక్షిత ప్రయాణానికి 'టీ-సేఫ్‌'.. 35 వేలకుపైగా ప్రయాణాలకు భద్రతా వలయం!

తెలంగాణ పోలీసులు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రారంభించిన 'టీ-సేఫ్‌' యాప్‌ ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది.

14 Mar 2025

తెలంగాణ

TG News: తెలంగాణలో మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఎండలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. మార్చి నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్నాయి.

Honeytrap: అమ్మాయి ట్రాప్ లో పడి పాక్‌కు మిలిటరీ రహస్యాలను లీక్‌.. వ్యక్తిని అరెస్టు 

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రవీంద్ర కుమార్ ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పుర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు.

14 Mar 2025

తెలంగాణ

TGPSC Group-3: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్షల ఫలితాలు విడుదల.. జనరల్‌ ర్యాంకింగ్స్‌ జాబితా ఇదిగో..

తెలంగాణలో TGPSC గ్రూప్-3 ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది నవంబర్‌లో నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల మార్కులు, జనరల్ ర్యాంక్‌ల జాబితాను టీజీపీఎస్సీ (TGPSC) శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది.

14 Mar 2025

జనసేన

Janasena: నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. పిఠాపురం కదిలివచ్చిన జనసైనికులు..

ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ఈ రోజు (మార్చి 14) పిఠాపురంలో ఘనంగా నిర్వహించనున్నారు.

14 Mar 2025

కర్ణాటక

Yediyurappa: పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి కర్ణాటక హైకోర్టులో స్వల్ప ఊరట 

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప (BS Yediyurappa)పై మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన కేసులో న్యాయస్థానం కొంతవరకు ఊరట ఇచ్చింది.

Uttar Pradesh:'27 ఏళ్లుగా కుటుంబంతో కలిసి హోలీ జరుపుకోలేకపోయా'.. ఓ పోలీసు ఆవేదన

దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి.

India -Pak: పాక్‌పై భారత్‌ మండిపాటు.. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచానికి తెలుసు..

భారతదేశం పొరుగుదేశాల్లో అస్థిరత కలిగించే ప్రయత్నాలు చేస్తోందని పాకిస్థాన్ మరోసారి న్యూదిల్లీపై ఆరోపణలు చేసింది.

Amaravati: ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రాజధాని పునః ప్రారంభ పనులకు శ్రీకారం 

ఏప్రిల్ 15న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

14 Mar 2025

భూకంపం

Earthquake: కార్గిల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం..లడఖ్,జమ్మూ కాశ్మీర్ అంతటా ప్రకంపనలు 

హోలీ రోజున ఉత్తర భారతం వణికిపోయింది.హిమాలయ ప్రాంతంలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది.

New Ration cards: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై క్లారిటీ ఇచ్చిన మంత్రి.. కొత్త కార్డుల్లో కీలక మార్పులు 

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి అద్భుతమైన శుభవార్త. త్వరలో రేషన్ కార్డుల వ్యవస్థలో కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Minister Narayana: విశాఖ వాసులకు గుడ్‌న్యూస్‌.. ఫేజ్‌-1 కింద రూ.11,498 కోట్లతో 46.3 కి.మీ. మెట్రో

విశాఖపట్టణంలో ఫేజ్-1 కింద మొత్తం 46.3 కిలోమీటర్ల పరిధిలో మూడు కారిడార్లతో రూ.11,498 కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.

14 Mar 2025

కేరళ

Kerala: కేరళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు.. పాలక్కాడ్‌లో  రెడ్ అలర్ట్ జారీ  

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Andhra Pradesh: ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు మంత్రి నారా లోకేష్ ఆమోదం 

విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.