క్రికెట్: వార్తలు

బుమ్రా ఐపీఎల్ ఆడకపోతే ప్రపంచం ఆగిపోతుందా : మాజీ క్రికెటర్

గాయం కారణంగా కొన్ని నెలలుగా టీమిండియాకు జస్ప్రిత్ బుమ్రా దూరమయ్యాడు. ఆస్ట్రేలియా‌తో జరిగే చివరి రెండు టెస్టులకు, వన్డే సిరీస్‌కు కూడా అతన్ని సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

కేఎల్ రాహుల్‌ విశ్రాంతి తీసుకోవాలి: దినేష్ కార్తీక్

టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కొంతకాలంగా ఏ మాత్రం రాణించడం లేదు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అతని అటతీరు అధ్వాన్నంగా మారింది. శుభ్‌మన్ గిల్ వంటి యంగ్ ప్లేయర్లను కాదని జట్టులోకి తీసుకుంటే రాహుల్ అశించిన స్థాయిలో ఆడడం లేదు.

కొత్త జెర్సీతో దర్శమివ్వనున్న టీమిండియా ఆటగాళ్లు..!

టీమిండియా జెర్సీ మరోసారి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూరోప్ బ్రాండ్ అడిదాస్ రూపొందించనున్న కొత్త జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి అడిడాస్‌తో ఐదేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

ఐసీసీ ఉమెన్స్ టీ20 ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన రిచా ఘోష్

భారత క్రీడాకారిణి రిచా ఘోష్ కెరీర్లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించింది. ఐసీసీ ఉమెన్స్ టీ20 బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో టీమిండియా మహిళా ప్లేయర్ రిచా ఘోస్ సత్తా చాటింది.

పృథ్వీషాపై రివర్స్ కేసు.. అసభ్యంగా తాకాడని ఆరోపణ

భారత్ క్రికెటర్ పృథ్వీ షా సెల్పీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ కేసులో నిందితురాలైన యూట్యూబర్ సప్నా గిల్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రతిష్టాత్మక అవార్డు రేసులో మెస్సీ, నాదల్

క్రీడల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా పరిగణించే లారస్ స్పోర్ట్స్ అవార్డు రేసులో పుట్‌బాల్ సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీ, టెన్నిస్ స్టార్ నాదల్ ఉన్నారు. గతేడాది డిసెంబర్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో లియోనల్ మెస్సీ అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపి, గోల్డెన్ బాల్ అవార్డును దక్కించుకున్నాడు.

ధోని రికార్డును సమం చేసిన హిట్‌మ్యాన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే రోహిత్ శర్మ ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఎంఎస్ ధోని రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. రోహిత్ శర్మ గత వారం టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా నాలుగో విజయాన్ని అందుకున్నాడు.

అరుదైన రికార్డుకు చేరువలో కేన్ విలియమ్సన్

టెస్టులో న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ సరికొత్త రికార్డులను బద్దలు కొట్టాడు. వెల్లింగ్టన్ లోని ఇంగ్లండ్ జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండు సంచలన రికార్డులను తన పేరిట రాసుకున్నాడు.

ఆ ఇద్దరు ఉంటే టీమిండియాను ఓడించడం ఆసాధ్యం

స్వదేశంలో టీమిండియాను ఓడించడం విదేశీ టీమ్ లకు ఓ కలగా మారుతోంది. భారత్ ను ఓడించాలని దిగ్గజ టీంలు, లెజెండరీ ఆటగాళ్లు కలలు కన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. 1996లో మొదలై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2004 లో మాత్రమే టీమిండియా స్వదేశంలో ఓడిపోయింది.

వెస్టిండీస్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన గాబ్రియెల్

వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వన్డే, టీ20 జట్టులను ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డేలకు సారథిగా సాయ్ హోప్, టీ20లకు కెప్టెన్‌గా రోవ్‌మన్ పావెల్ ఎంపికయ్యాడు.

రాహుల్‌ను వైస్ కెప్టెన్ నుంచి తప్పించడంపై హర్భజన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు

టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తన ఫెయిల్యూర్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన ఆటతీరుతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. నాగ్ పూర్ టెస్టులో 20 పరుగులు, ఢిల్లీ టెస్టులో 17 పరుగులకే ఔట్ అయి నిరాశపర్చాడు. దీంతో తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ వైస్ కెప్టెన్సీ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది.

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా

ఐర్లాండ్‌పై ఇండియా ఉమెన్స్ టీమ్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఇండియా గెలిచింది. టీ20 వరల్డ్ కప్‌లలో వరుసగా మూడోసారి ఇండియా సెమీస్ చేరడం విశేషం.

ఆసీస్ మాజీ సారిథి మార్క్ వా- దినేశ్ కార్తిక్ మధ్య మాటల యుద్ధం

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఆసీస్ మాజీసారిథి మార్క్ వా-దినేష్ కార్తీక్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వా-నేనా అంటూ ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఫీల్డ్ గురించి మాట్లాడిన మార్క్ వా.. దినేష్ కార్తీక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టెస్టుల్లో రికార్డు క్రియేట్ చేసిన ఇంగ్లండ్

టెస్టులో ఇంగ్లండ్ సంచలనాత్మక రికార్డును క్రియేట్ చేస్తోంది. ప్రధాన్ కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలను తీసుకున్నప్పటి నుంచి టెస్టులో అద్భుతంగా రాణిస్తోంది. ఒకప్పుడు టెస్టులో పేలవ ఫామ్‌ను కొనసాగించిన ఇంగ్లండ్.. ఇప్పుడు టెస్టులో రికార్డులను సృష్టిస్తోంది.

జస్ప్రీత్ బుమ్రాను తప్పించిన బీసీసీఐ..!

టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే టీమిండియా కు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. నేరుగా ఐపీఎల్‌లో మైదానంలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం.

వంద టెస్టులు ఆడి చతేశ్వర్ పుజారా అరుదైన ఘనత

టీమిండియా వర్సస్ ఆస్ట్రేలియా రెండో టెస్టులో మ్యాచ్ చతేశ్వర్ పుజారా వంద టెస్టులు ఆడి అరుదైన ఘనతను సాధించారు. ఈ మైలురాయిని సాధించిన 13వ టీమిండియా ఆటగాడిగా పుజారా నిలిచారు. పుజారా పది సంవత్సరాలుగా టెస్టులో ఆడుతూ మెరుగ్గా రాణిస్తున్నాడు. పుజారా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ తర్వాత టెస్టులో నంబర్ త్రీ బ్యాటర్ గా నిలవడం గమనార్హం.

జడేజా, అశ్విన్ బౌలింగ్‌లో ఆడటానికి చూస్తే పళ్లు రాలిపోతాయి

గవాస్కర్ టోఫ్రీలో భాగంగా టీమిండియా 2-0 ఆధిక్యంలో కొసాగుతోంది. టీమిండియా విజయంలో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించారు. రెండో టెస్టులో వీరిద్దరూ ఏకంగా 16 వికెట్లు తీసి సత్తా చాటారు.

20 Feb 2023

బీసీసీఐ

కెఎల్ రాహుల్‌ వైస్ కెప్టెన్ హోదా తొలగింపు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. నాగ్ పూర్ టెస్టులో 20 పరుగులు, ఢిల్లీ టెస్టులో 17 పరుగులకే ఔట్ అయి నిరాశపర్చాడు. దీంతో తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ వైస్ కెప్టెన్సీ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సుజీబేట్స్ ఫార్మామెన్స్ అదుర్స్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సుజీబేట్స్ అద్భుత ఫర్మామెన్స్ అదరగొడుతోంది. 102 పరుగులతో తేడాతో శ్రీలంకను న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సుజీబేట్స్ 49 బంతుల్లో 56 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఎనిమిది సార్లు అర్ధసెంచరీలు చేసిన ప్లేయర్‌గా సుజీబేట్స్ నిలిచింది.

కేఎల్ రాహుల్‌పై నాకు కోపం లేదు : మాజీ పేసర్

భారత్ క్రికెట్ జట్టుకు టెస్టులో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టులో పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే

బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. వన్డే సిరీస్ కోసం బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. అయితే మొదటి వన్డే నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నారు.

అర్ధశతకంతో టీమిండియాను అదుకున్న అక్షర్ పటేల్

ఢిల్లీలో అస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్ రౌండర్ అర్ధశతకంతో రాణించాడు. విరాట్‌కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ మొదటి నుండి దూకుడుగా ఆడాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీల వర్షం కురిపించాడు.

టెస్టులో కొత్త రికార్డు సృష్టించిన బెన్ స్టోక్స్

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్టులో సరికొత్త రికార్డును సృష్టించాడు. న్యూజిలాండ్ జరుగుతున్న ఓపెనింగ్ టెస్టులో బెన్ స్టోక్స్ ఈ మైలురాయిని సాధించాడు. మాజీ న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ రికార్డును బెన్ స్టోక్స్ అధిగమించాడు. టెస్టులో అత్యధిక సిక్సర్లు (107) సాధించిన బ్రెండన్ మెకల్లమ్ రికార్డను చెరిపేశాడు. ప్రస్తుతం బెన్ స్టోక్స్ 109 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఆస్ట్రేలియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు వార్నర్ దూరం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా రెండు టెస్టు నుండి తప్పుకున్నాడు.

17 Feb 2023

ఐపీఎల్

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. చైన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఐపీఎల్ సమరం ప్రారంభం కానుంది. మార్చి 31న సీజన్ మొదలు కానుంది. చివరి మ్యాచ్ మే 28న జరగనుంది. 12 స్టేడియాల్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమైన భారత్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ మహిళలు అదరగొడుతున్నారు. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ ను, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సత్తా చాటింది. ప్రస్తుతం రేపు ఇంగ్లండ్ జరుగనున్న టీ20 పోరుకు సిద్ధమైంది.

IND vs AUS: అశ్విన్, జడేజా సూపర్.. ఆస్ట్రేలియా ఆలౌట్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడీయం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 78.4 ఓవర్లలలో 263 పరుగులు చేసింది.

రెండో టెస్టులో రికార్డులను సాధించిన భారత స్పిన్నర్లు

ఢిల్లీ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్లు జడేజా, రవిచంద్రన్ అశ్విన్ పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా కూడా ఓ అరుదైన ఘనతను సాధించాడు.

17 Feb 2023

బీసీసీఐ

Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా

ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ పదవి నుంచి వైదొలిగాడు. తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జైషాకు పంపించాడు. దీనికి జైషా ఆమోదం తెలిపారు. ఇటీవల ప్రముఖ ఛానల్ స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

ముగ్గురు ఆఫ్ స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఢిల్లీలో మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు స్వల్ప మార్పులతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా మ్యాట్ రెన్ షా స్థానంలో ట్రావిస్ హెడ్ ను జట్టులోకి తీసుకుంది. బోలాండ్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ మ్యాథ్యూ కున్మెన్ కు ప్లేస్ దక్కింది. టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్‌కి తుది జట్టులో అవకాశం కల్పించారు.

రెండో టెస్టుపై కన్నేసిన టీమిండియా

నాగపూర్ జరిగిన మొదటి టెస్టులో విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులో ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. అయితే టెస్టు సిరీస్ ఎలాగైనా గెలవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. మొదటి టెస్టులో 132 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. టీమిండియాపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది.

మొదటి టెస్టులో సత్తా చాటిన న్యూజిలాండ్ పేసర్ బ్లెయిర్‌టిక్నర్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో అరంగేట్రం చేసిన న్యూజిలాండ్ పేసర్ బ్లెయిర్ టిక్నర్ సత్తా చాటాడు. రైట్ ఆర్మ్ పేసర్ ఇప్పుడు టెస్టులో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బెన్ డకెట్ పెవిలియానికి పంపాడు.

టెస్టు మ్యాచ్‌ని వన్డేలా ఆడిన ఇంగ్లండ్

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ అధిపత్యాన్ని ప్రదర్శించింది. డే-నైట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కేవలం 58.2 ఓవర్లలో 325/9 వద్ద డిక్లరేషన్ చేసింది. ఇంకా ఒక వికెట్ చేతిలో ఉన్నా ఉన్నా కూడా డిక్లరేషన్ చేయడం గమనార్హం. ఓపెనర్ జాక్ క్రాలీ (4) ఆరంభంలోనే ఔటైపోయినా.. డకెట్ (68 బంతుల్లో 84 పరుగులు), ఓలీ పోప్ (65 బంతుల్లో 42), హారీ బ్రూక్స్ (81 బంతుల్లో 89 పరుగులు) క్రీజులో ఉన్నంతసేపు బౌండరీ మోత మోగించేశారు.

టెస్టులో చరిత్రను నెలకొల్పిన జేమ్స్ అండర్సన్

వెటరన్ ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఓపెనింగ్ టెస్ట్‌లో చరిత్ర సృష్టించాడు, 21 సంవత్సరాలుగా అంతర్జాతీయ వికెట్లు తీస్తున్న మొదటి బౌలర్‌గా నిలిచాడు. డే-నైట్ మొదటి ఇన్నింగ్స్ లో ప్రారంభంలోనే జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లను పడగొట్టాడు.

న్యూజిలాండ్ లెఫ్టార్మ్ పేసర్ నీల్ వాగ్నర్ అరుదైన ఘనత

న్యూజిలాండ్ లెఫ్మార్మ్ పేసర్ నీల్ వాగ్నల్ టెస్టులో అరుదైన ఘనతకు సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ జరుగుతున్న డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో 4/82 అకట్టున్నాడు. ఈ మ్యాచ్‌లో జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ ఫోక్స్, జాక్ లీచ్ పెవిలియానికి పంపి టెస్టు కెరీర్‌లో రికార్డును సాధించాడు. వాగ్నర్ టెస్టు క్రికెట్‌లో 250 వికెట్లను పూర్తిగా చేసిన ఐదో న్యూజిలాండ్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు.

తొలి టెస్టులో హాఫ్ సెంచరీతో రాణించిన బెన్ డకట్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. బెన్ డకెట్ వేగంగా ఆడి కేవలం 68 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశారు. మౌంట్

టీ20 ప్రపంచకప్‌లో రికార్డు సృష్టించిన పాకిస్తాన్ మహిళా ప్లేయర్

మహిళా టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మహిళల టీ20లలో శతకం బాదిన మొదటి పాకిస్తాన్ మహిళా ప్లేయర్ మునీబా చరిత్ర సృష్టించింది. 68 బంతుల్లో 102 పరుగులు (14 బౌండరీలు) చేసింది. దీంతో పాకిస్తాన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

వెస్టిండీస్ టీ20 కెప్టెన్‌గా విధ్వంసకర ఆల్ రౌండర్

వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టుకు కొత్త కెప్టెన్‌లను గురువారం ప్రకటించింది. వన్డేలకు సారథిగా సీనియర్ ఆటగాడు సాయ్ హోప్, టీ20లకు విధ్వంసకర ఆల్ రౌండర్ రోవ్‌మన్ పావెలను నియమించింది. గతేడాది T20 ప్రపంచ కప్ తర్వాత వైట్-బాల్ కెప్టెన్‌గా నికోలస్ పూరన్ తప్పుకున్న విషయం తెలిసిందే.

16 Feb 2023

బీసీసీఐ

బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది

ఆసియా కప్ వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇప్పటికే అతిథ్యం ఇవ్వాల్సిన పాకిస్తాన్ భారత్ కచ్చితంగా పాల్గొనాలని కోరుతోంది. అయితే భద్రతా కారాణాల రీత్యా పాకిస్తాన్‌లో తాము ఆడే ప్రసక్తి లేదంటూ ఇప్పటికే బీసీసీఐ చీఫ్ కార్యదర్శి జేషా ప్రకటించిన విషయం తెలిసింది.

జహీర్‌ఖాన్ లాంటి లెఫ్ట్ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ టీమిండియాకు అవసరం

క్రికెట్‌లో లెట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లు చాలా అరుదుగా కనిపిస్తారు. టీమిండియాలో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ల కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటంది. టీమిండియాకు లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ విభాగంలో ఒకప్పుడు జహీర్‌ఖాన్ కొత్త చరిత్రలను సృష్టించాడు. ప్రస్తుతం ఆలాంటి బౌలర్ కోసం టీమిండియా అన్వేషిస్తోంది.