Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతిలోని సచివాలయంలో చేనేత, హస్తకళల రంగంపై సమీక్ష నిర్వహించారు.

Telangana: రైతులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు.. సన్నాల వడ్లకు బోనస్‌

రాష్ట్రంలో రైతులకు మేలు చేసే ఉద్దేశ్యంతో ఖరీఫ్ సీజన్ నుండి సన్న వడ్లు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు.

24 Sep 2024
తెలంగాణ

Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల ఈ వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

24 Sep 2024
హైదరాబాద్

Adulterated Ghee: కుళ్లిన జంతు వ్యర్థాలతో నెయ్యి.. హైదరాబాద్,చుట్టుపక్కల జిల్లాల్లో పెద్దఎత్తున దందా

ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు, రోడ్డు పక్కన ఉన్న ఏదో బండిపైన లేదా పరిశుభ్రత కంటే తక్కువ స్థాయిలో ఉన్న హోటల్‌లో తింటున్నారా?

Pune Airport: పూణె విమానాశ్రయానికి పేరు మార్పు.. మహారాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం

మహారాష్ట్రలోని పుణె విమానాశ్రయానికి పేరు మార్పుకు రంగం సిద్ధమైంది. ఈ ఎయిర్‌పోర్టు ఇప్పుడు జగద్గురు తుకారామ్‌ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలువబడే ప్రతిపాదనకు మహారాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Chandra Babu: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

న్యాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో సమీక్ష నిర్వహించారు.

23 Sep 2024
తమిళనాడు

Tamil Nadu Governor: లౌకిక వాదంపై తీవ్ర విమర్శలు చేసిన తమిళనాడు గవర్నర్

తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

23 Sep 2024
బెంగళూరు

Bengaluru: బెంగళూరు హత్యకేసు.. అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తింపు

బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన మహిళా హత్య ఉదంతం అక్కడి ప్రజల్ని తీవ్రంగా కలవరపెడుతోంది.

23 Sep 2024
డెంగ్యూ

Manipur: మణిపూర్‌లో డెంగ్యూ విజృంభణ.. ఇప్పటివరకు 448 కేసులు నమోదు.. ఒకరి మృతి 

ఈశాన్య భారతదేశం మణిపూర్‌లో డెంగ్యూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గత నెల రోజుల నుంచి డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

Rahul Gandi: మోదీ 'మన్ కీ బాత్' కాదు, 'కామ్ కీ బాత్' గురించి మాట్లాడు.. రాహుల్ గాంధీ 

శ్రీనగర్‌లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఆర్మీ రైలును పేల్చివేసేందుకు కుట్ర.. రైల్వే ఉద్యోగి అరెస్టు 

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఆర్మీ రైలును టార్గెట్ చేస్తూ పేల్చివేసేందుకు కుట్ర పన్నిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

23 Sep 2024
కేరళ

Kerala: బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్‌ఫెక్షన్‌తో కేరళ వ్యక్తి మృతి 

కేరళలోని కాసర్‌గడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మణికందన్ అనే వ్యక్తి బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Brain Eating Amoeba Infection) వ్యాధితో మరణించాడు.

23 Sep 2024
ఐఎండీ

Heavy Rain Alert: తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Free bus in AP: ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మంత్రి కీలక ప్రకటన.. విధి విధానాలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడి

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలతో ముందుకు వచ్చింది.

23 Sep 2024
హైదరాబాద్

Hydra: మాదాపూర్‌లో స్పోర్ట్స్ అకాడమీ కూల్చివేత 

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వేగవంతమయ్యాయి.

Atishi: ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అతిషి.. పక్కన ఖాళీ కుర్చీతో 

అతిషి మార్లెనా (Atishi) సోమవారం నాడు ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె తన పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తపరిచారు.

23 Sep 2024
బీజేపీ

Daggubati Purandeswari: కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా పురంధేశ్వరి.. లోక్‌సభ స్పీకర్‌ ఉత్తర్వులు

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కి కీలక బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం.

Ayodhya MP Son: అయోధ్య ఎంపీ కుమారుడిపై కిడ్నాప్, దోపిడీ కేసు 

ఫైజాబాద్ సమాజ్‌వాదీ పార్టీ, లోక్‌సభ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్‌పై కిడ్నాప్, బెదిరింపులు, దాడి ఆరోపణలపై కేసు నమోదైంది.

23 Sep 2024
బెంగళూరు

Bengaluru: బెంగళూరులో 29ఏళ్ళ మహిళ దారుణ హత్య.. 50 ముక్కలు చేసి రిఫ్రిజిరేటర్‌లో.. 

బెంగళూరు నగరంలో 29 ఏళ్ల ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. కొంత కాలంగా తన భర్తకు దూరంగా ఉంటున్న మహాలక్ష్మి, తన అపార్ట్‌మెంట్‌లోనే హత్య చేయబడింది.

PM Modi - DSP : అమెరికా స్టేజ్‌పై హర్ ఘర్ తిరంగా సాంగ్.. దేవి శ్రీ ప్రసాద్‌ను హత్తుకున్న నరేంద్ర మోదీ

సప్తసముద్రాలు దాటి భారతీయతను దేవిశ్రీ ప్రసాద్‌ చాటి చెప్పాడు. దేశభక్తి గానం న్యూయార్క్‌లో సందడి చేసింది.

Nitin Gadkari: "4వ టర్మ్‌లో అధికారంలోకి వస్తామో, రామో కానీ..": నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ తోటి మంత్రిని ఉద్దేశించి చమత్కారం

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగాల్లో చమత్కరాలు తరచుగా వినిపిస్తుంటాయి. తాజాగా ఆయన తోటి మంత్రిని ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Child Pornography: ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం,వీడియోలను డౌన్‌లోడ్ చేయడం నేరం.. సుప్రీం కీలక తీర్పు..

మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (సోమవారం) కీలక తీర్పు వెల్లడించింది.

23 Sep 2024
పంజాబ్

Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం 

న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అతిషి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది.

23 Sep 2024
బీజేపీ

R. Krishnaiah: బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య..?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్. కృష్ణయ్య త్వరలో కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Narendra Modi: అమెరికాలో కొత్త భారతీయ రాయబార కార్యాలయాలు.. బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో ప్రారంభం

న్యూయార్క్‌లోని నాస్సు వెటరన్స్ కొలిసియమ్‌లో భారతీయ అమెరికన్ల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.

Chandrababu: టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు తీపికబురు.. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ 

తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపికబురు చెప్పారు. నామినేటెడ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు.

PM Modi: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ సమావేశం 

ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని లోట్టే ప్యాలెస్ హోటల్‌లో అమెరికా టెక్నాలజీ రంగంలోని ప్రముఖ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

23 Sep 2024
జైపూర్

Rhea Singha: 'మిస్ యూనివర్స్ ఇండియా 2024'గా రియా సింఘా 

ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటాన్ని రియా సింఘా దక్కించుకున్నారు. జైపూర్ లో జరిగిన 'మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024' పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు.

Andhrapradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్‌ విండో విధానం

భవన నిర్మాణ అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.

23 Sep 2024
చెన్నై

Software Engineer: పని ఒత్తిడితో మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య!

అధిక పని ఒత్తిడి కారణంగా 'ఎర్నెస్ట్ అండ్ యంగ్' లో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందిన ఘటన మరవకముందే మరొకటి వెలుగులోకి వచ్చింది.

Tirumala: తిరుమల లడ్డూ కల్తీపై చంద్రబాబు కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు 

గత ఐదేళ్లలో వైసీపీ నేతలు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Child Pornography Case: నేడు ఛైల్డ్‌ పోర్నోగ్రఫీపై తుది తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు..

సుప్రీంకోర్టు ఈరోజు(సోమవారం)మద్రాస్ హైకోర్టు ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తుది తీర్పు ఇవ్వనున్నది.

22 Sep 2024
హైదరాబాద్

Heavy Rains: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్..  రానున్న నాలుగు రోజుల్లో  భారీ వర్షాలు 

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాల కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక హైదరాబాద్‌కి ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

22 Sep 2024
రాజస్థాన్

Rajasthan: తిరుపతి లడ్డూ వివాదం.. రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రసాదంలో కల్తీపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

22 Sep 2024
అమృత్‌సర్

Golden Temple: గోల్డెన్ టెంపుల్‌లో గన్‌తో కాల్చుకున్న యువకుడు 

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో ఓ యువకుడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.

22 Sep 2024
ఇండియా

EY Employee Death: పని ఒత్తిడితో అన్నా సెబాస్టియన్ మరణం.. నివేదిక కోరిన జాతీయ మానవ హక్కుల కమిషన్

ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో సీఏగా పనిచేస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పెరాయిల్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Arvind Kejriwal: నరేంద్ర మోదీ నాపై కుట్ర చేసి నా ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్నాడు : కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.

Pawan Kalyan :దోషులను కఠినంగా శిక్షించాలి.. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tirumala Laddoos: తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయాన్ని పర్యవేక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం కి నెయ్యి పంపిణీ చేసే వాహనాలకు జియో-పొజిషనింగ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసింది.

High Court: ఎనిమిది హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు కొలీజియం నోటిఫికేషన్

సుప్రీంకోర్టు కొలీజియం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 8 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.