బెంగళూరు: వార్తలు
We Work : బెంగళూరు,హైదరాబాద్లలో 4,000 డెస్క్లతో విస్తరించిన వీ వర్క్ ఇండియా
We Work India సంస్థ భారీగా విస్తరిస్తోంది. ఈ మేరకు భారతదేశంలోని ప్రధాన మెట్రో మహనగరాలైన హైదరాబాద్, బెంగళూరులో 4000 డెస్క్లతో వీ వర్క్ సంస్థ కొత్త డెస్కులను స్థాపించింది.
Kumaraswamy: కుమారస్వామి ఇంటికి దొంగ కరెంట్.. కర్ణాటక మాజీ సీఎంపై కేసు నమోదు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామిపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసు ఎందుకు నమోదు అయ్యిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
India vs Netherlands: టీమిండియా 9వ విజయం.. నెదర్లాండ్స్పై భారీ గెలుపు
ప్రపంచ కప్ 2023లో టీమిండియా తన విజయ పరంపరను కొనసాగించింది. గ్రూప్ స్టేజ్లో వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసింది.
India vs Netherlands: శ్రేయాస్, కేెఎల్ రాహుల్ సెంచరీల మోత.. నెదర్లాండ్స్ టార్గెట్ 411 పరుగులు
ప్రపంచ కప్లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు.
IND vs NED: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
ఐసీసీ ప్రపంచ కప్లో చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా టీమ్ ఇండియా- నెదర్లాండ్స్ తలపడుతున్నాయి.
Prathima Murder case: కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమ హత్య కేసులో.. డ్రైవర్ అరెస్ట్
బెంగళూరులోని సుబ్రమణ్యపోరా ప్రాంతంలో తన ఇంట్లో శవమై కనిపించిన కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమను హత్యను పోలీసులు ఛేదించారు.
Bengaluru Fire Video: బెంగళూరు పబ్లో భారీ అగ్నిప్రమాదం
బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోని పబ్లో భవనంలోని నాల్గవ అంతస్తులో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.
బెంగళూరు : క్యాబ్ బుక్ చేసి క్యాన్సిల్ చేసిందని, ఆమెను వేధించిన డ్రైవర్, అసలు ఏమైందంటే
కర్ణాటకలో ఓ క్యాబ్ డ్రైవర్ లో రాక్షసుడు నిద్రలేచాడు.ఈ మేరకు తొలుత క్యాబ్ బుక్ చేసి అనంతరం క్యాన్సిల్ చేసిందన్న కారణంగా ఆమెను వేధించాడు.
బెంగళూరు:వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుణ్ని ప్రేమించిందని.. కుమార్తెను హత్య చేసిన తండ్రి
బెంగళూరు సమీపంలో బిదనూరుకు చెందిన మంజునాథ్ కు ఇద్దరు కుమార్తెలు. అతని పెద్ద కూతురు(20) వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించింది.
ఐఏఎఫ్ బలం రెట్టింపు.. తొలి LCA తేజస్ ట్రైనర్ విమానాన్ని అందజేసిన HAL
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బలం ఇప్పుడు రెట్టింపు కానుంది.
EV CAR : బెంగళూరులో ఈవీ కారు దగ్ధం..ఆందోళనలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాదరులు
కర్ణాటకలో ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపైనే అగ్నికి ఆహుతైంది. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని జేపీ నగర్ దాల్మియా సర్కిల్లో ఈ ప్రమాదం జరిగింది.
ఫుట్పాత్పై దంపతులను కారు ఢీకొట్టిన ప్రముఖ నటుడు.. మహిళ మృతి
కన్నడ స్టార్ యాక్టర్ నాగభూషణం శనివారం బెంగళూరులో ఫుట్పాత్పై వెళ్తున్న దంపతులను తన కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహిళ చనిపోగా, ఆమె భర్త ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతన్నాడు.
బెంగళూరులో కనీవినీ ఎరుగని ట్రాఫిక్.. రాత్రికి ఇంటికి చేరిన పాఠశాల విద్యార్థులు
కర్ణాటక రాజధాని బెంగళూరును ట్రాఫిక్ ముంచెత్తింది. బుధవారం అసాధారణంగా పెరిగిన ట్రాఫిక్ మహానగర ప్రజలను తీవ్ర అసౌకర్యాల పాలు చేసింది.
రేపు బెంగళూరు బంద్: ఏవి తెరిచి ఉంటాయి? ఏవి క్లోజ్ చేస్తారో తెలుసుకుందాం
తమిళనాడుకు కావేరీ నీటిని కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పేదరికాన్ని జయించి.. వరల్డ్ కప్ జట్టుకు నెట్ బౌలర్ గా ఎంపికైన ఫుడ్ డెలివరీ బాయ్
ఇండియాలో క్రికెట్ ఉన్న క్రేజ్ అంత కాదు. పిల్లల నుంచి పెద్దల వరకూ క్రికెట్ను ఇష్టపడతారు. క్రికెట్లో రాణించడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. అందుకే గుడిలోకి ప్రవేశించలేదంటూ మరో రగడ
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలోని ఓ హిందూ దేవాలయంలో తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
Bengaluru: బెంగళూరులో ప్రేయసిని ప్రెషర్ కుక్కర్తో కొట్టి చంపిన ప్రియుడు.. కారణం ఇదే!
బెంగళూరులో 24ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు ప్రెషర్ కుక్కర్తో కొట్టి చంపాడు. ఈ ఘటనలో నిందితుడు వైష్ణవ్ను పోలీసులు అరెస్టు చేశారు.
వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదనే రిసీవ్ చేసుకోవడానికి రావొద్దని చెప్పాను: కాంగ్రెస్ విమర్శలకు మోదీ జవాబు
ఈరోజు ఉదయం ఏథేన్స్ నుండి బెంగళూరుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, డైరెక్టుగా ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకోవడానికి ISTRAC కేంద్రానికి వెళ్ళి శాస్త్రవేత్తలతో మాట్లాడారు.
చంద్రయాన్-3 మూన్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశానికి 'శివశక్తి' గా నామకరణం: మోదీ
బెంగళూరులోని పీణ్య పారిశ్రామిక ప్రాంతంలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ సెంటర్లో ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
Fire in train: తెలంగాణ ఎక్స్ప్రెస్, ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైళ్లలో మంటలు
ముంబై-బెంగళూరు మధ్య నడిచే ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి.
చందమామ దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3, ఆగస్ట్ 23న జాబిల్లిపై అడుగుపెట్టనున్న ల్యాండర్
జాబిల్లికి చంద్రయాన్-3 మరింత చేరువైంది. జాబిల్లి చుట్టు వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఇస్రో దిగ్విజయంగా చేపట్టింది. చంద్రుడిపై పరిశోధనలకుగానూ చంద్రయాన్-3 చేపట్టిన ప్రక్రియ నేటితో నెల పూర్తి చేసుకుంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టూర్ ప్లాన్ చేస్తున్నారా? బెంగళూరు దగ్గర్లోని చూడాల్సిన ప్రదేశాలు ఇవే
స్వాతంత్ర దినోత్సవం దగ్గరలోనే ఉంది. ఈ సమయంలో ఆఫీసులకు వెళ్ళేవారికి లాంగ్ వీకెండ్ అవకాశం దొరుకుతోంది. కాబట్టి ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తే బాగుంటుందని ప్రతీ ఒక్కరికీ అనిపిస్తుంది.
బెంగళూరులో యువతిపై దారుణం.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్
భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు ఇంకా కొనసాగుతుండటం ఆందోళకరంగా మారింది. ఈ మేరకు కర్ణాటకలో ఘోరం జరిగింది.
ఈనెలలోనే పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ .. హైదరాబాద్-బెంగళూరు రైలు టైమింగ్స్ ఇవే
హైదరాబాద్ మహానగరానికి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది. దేశంలోని తొలి రెండు దిగ్గజ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది.
'బోయింగ్ 737-8-200 ఎయిర్క్రాఫ్ట్' కలిగిన మొదటి ఆసియా ఎయిర్లైన్గా 'ఆకాశ ఎయిర్' రికార్డు
ఆసియాలో తమ విమాన సర్వీసుల్లో బోయింగ్ 737-8-200 ఎయిర్క్రాఫ్ట్ను ప్రవేశపెట్టిన మొదటి ఎయిర్లైన్గా భారతీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ అవతరించింది.
బెంగళూరులో ప్రొటోకాల్ ఉల్లంఘన.. గవర్నర్ని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించని ఎయిర్ ఏషియా
కర్ణాటక రాజధాని బెంగళూరులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మహానగర పరిధిలోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఈ మేరకు కన్నడ నాట గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ విమానం ఎక్కలేకపోయారు. ఫలితంగా ఫ్లైట్ బయల్దేరి వెళ్లిపోయింది.
చంద్రయాన్-3 ప్రయోగంలో మరో ముందడుగు; చంద్రుడికి మరింత చేరువలో వ్యోమనౌక
చంద్రయాన్-3 వ్యోమనౌక లక్ష్యం దిశగా కీలక ముందడుగు వేసింది. నాలుగో కక్ష్యలో భూమి చుట్టు తిరిగిన వ్యోమనౌక, తాజాగా 5వ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు మంగళవారం ఇస్రో ప్రకటించింది.
Bengaluru: రాపిడో డ్రైవర్ అసభ్యకర చేష్టలు; యువతిని బైక్పై తీసుకెళ్తూ హస్త ప్రయోగం
బెంగళూరులో యువతి పట్ల ఓ రాపిడో డ్రైవర్ను అసభ్యకరంగా ప్రవర్తించాడు. యువతిని బైక్పై తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఆ డ్రైవర్ హస్త ప్రయోగం చేసినట్లు, అలాగే తనను డ్రాప్ చేసిన తర్వాత లైంగికంగా వేధించనట్లు అతిర అనే యువతి ఆరోపించారు.
బెంగళూరు మహానగరంలో భారీ పేలుళ్లకు యత్నం.. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్
భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ, ఎలక్ట్రానిక్ మహానగరం బెంగళూరులో బాంబుల కలకలం రేగింది. ఈ మేరకు పోలీసులు భారీ ఉగ్రదాడిని భగ్నం చేశారు.
Opposition Meeting: 26 ప్రతిపక్షాల కూటమి పేరు 'I-N-D-I-A' గా ఖరారు
బెంగళూరులో సమావేశమైన 26 ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి పేరును ఖరారు చేశాయి.
ఐకియా స్టోర్లో కస్టమర్కు చేదు అనుభవం; ఫుడ్ కోర్ట్లో తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక
బెంగళూరులోని ఐకియా స్టోర్లోని ఒక మహిళా కస్టమర్కు చేదు అనుభవం ఎదురైంది.
PM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హార్డ్ కోర్ అవినీతిపరులంటూ వారిపై ధ్వజమెత్తారు.
Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు
కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరకేంగా ప్రతిపక్షాలు బెంగళూరులో నిర్వహిస్తున్న సమావేశాలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి. రెండోరోజు సమావేశానికి 26రాజకీయ పార్టీలు హాజరవుతాయని కాంగ్రెస్ పేర్కొంది.
Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్మ్యాప్పై ఫోకస్
బెంగళూరు వేదికగా ప్రతిపక్షాలు మరోసారి సమావేశం కాబోతున్నాయి. అయితే ఈసారి సోమవారం, మంగళవారం ఈ సమావేశాలు జరగనున్నాయి.
కాంగ్రెస్ కీలక ప్రకటన ; దిల్లీ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా నిర్ణయం
బెంగళూరులో సోమవారం విపక్ష నేతల రెండో భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన దిల్లీ ఆర్డినెన్స్కు తాము వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆప్ పార్టీ పోరాటానికి మద్ధతు పలికింది.
బెంగళూరులో విపక్షాల రెండో భేటీకి సోనియాగాంధీ.. 16న దిల్లిలో విపక్ష నేతలకు ప్రత్యేక విందు
కేంద్రంలోని భాజపాను ఎదుర్కోనేందుకు భారత విపక్ష పార్టీలు మరోసారి భేటీ కానున్నాయి. ఈ మేరకు బెంగళూరులో జులై 17 నుంచి 18 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.
బెంగళూరు: హెచ్ఏఎల్ ఎయిర్పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
నోస్ ల్యాండింగ్ గేర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫ్లై బై వైర్ ప్రీమియర్ 1ఏ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
త్వరలోనే ఐఫోన్లను తయారు చేయనున్న టాటా గ్రూప్
భారతీయ తొలి ఐఫోన్ తయారీ సంస్థగా అవతరించేందుకు టాటా గ్రూప్ అడుగు దూరంలోనే ఉంది.
బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే
బెంగళూరులో జులై 13, 14తేదీల్లో జరగాల్సిన ప్రతిపక్షాల రెండోదఫా సమావేశం వాయిదా పడింది. సమావేశాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని జనతాదళ్ (యునైటెడ్) ముఖ్య అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. అయితే ప్రతిపక్ష పార్టీల సమావేశం వాయిదా పడటానికి కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సీఎం సిద్దరామయ్యపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు; కర్ణాటక కాంగ్రెస్లో దమారం
కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.