భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
#NewsBytesExplainer: ఒక రూపాయితో కోటీశ్వరుడవ్వడం సాధ్యమేనా..?.. ఫాంటసీ క్రికెట్ యాప్స్ మాయలో పడుతున్న భారత యువత
ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ మే 17న మళ్లీ ప్రారంభమైంది.
Indian Army New Act: త్రివిధ దళాలకు ఉమ్మడి కమాండ్.. ఇంటర్-సర్వీసెస్ చట్టానికి గెజిట్ నోటిఫికేషన్
భారత త్రివిధ బలగాలకు మధ్య కమాండ్, కంట్రోల్, డిసిప్లిన్ను ఏకతాటిపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఇంటర్-సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్, కంట్రోల్ అండ్ డిసిప్లిన్) చట్టం - 2023' కు సంబంధించి నిబంధనలను కేంద్రం తాజాగా గెజిట్ ద్వారా నోటిఫై చేసింది.
Mock Drill: రేపు పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో మాక్డ్రిల్..
పాకిస్థాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలలో మాక్ డ్రిల్లు నిర్వహించేందుకు గురువారం సాయంత్రం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
Central Cabinet Decisions: 14 పంటలకు MSP పెంపు.. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి సహా మొత్తం 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంపును ఆమోదించింది.
Manipur: కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు 44మంది ఎమ్మెల్యేలు సిద్ధం.. రాజ్ భవన్లో గవర్నర్ను కలిసిన మణిపూర్ బీజేపీ నేత
వర్గ పోరాటాలతో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మణిపూర్లో త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేత తోక్చం రాధేశ్యామ్ సింగ్ వెల్లడించారు.
Annadata Sukhibhav Scheme: రైతులకు రూ.20 వేలు సాయం.. అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది.
Ayodhya: రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం ఖరారు.. జూన్ 3 నుంచి 5 వరకు కార్యక్రమాలు ఇవే..
త్రేతాయుగం నాటి రామ దర్బార్కు సంబంధించిన ఆధ్యాత్మిక భావన ప్రజల హృదయాల్లో ఆవిష్కృతమై ఉంది.
Siddaramaiah: కమల్ హాసన్ వివాస్పద వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి.. కన్నడ ప్రజల దీర్ఘకాల చరిత్ర గురించి తెలియదు
తమిళ భాష నుంచి కన్నడ భాష ఉద్భవించిందన్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
Supreme Court: ఏపీ హైకోర్టులోకి మరోసారి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రవేశం.. కొలీజియం కీలక సిఫారసు
సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
Supreme Court Collegium: కోల్కతా హైకోర్టుకు జస్టిస్ సుజయ్పాల్ బదిలీ.. కొలీజియం కీలక సిఫార్సు
సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా తెలంగాణ హైకోర్టుకు సంబంధించి కీలక బదిలీలను సిఫార్సు చేసింది.
Kamal Haasan: డీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్ హాసన్..
ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీతి మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారయినట్లే!.
Andhra Pradesh: సీఎం సమక్షంలో దత్తత కార్యక్రమం ప్రారంభం.. ఆగిరిపల్లిలో అభివృద్ధికి శ్రీకారం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన 'పీ4 కార్యక్రమం' (పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ఫర్ పాడవలపూడి మోడల్) అమలు దశలోకి ప్రవేశిస్తోంది.
Operation Sindoor : సైనిక శౌర్యానికి ప్రతీకగా.. ఆపరేషన్ సిందూర్ లోగోను రూపొందించిన వీరులు వీరే!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ప్రారంభించిన 'ఆపరేషన్ సిందూర్' పేరిట, మే 7వ తేదీన పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు చేసిన విషయం విదితమే.
NTR: దార్శనికత ఉన్న నాయకుడు 'ఎన్టీఆర్' : ప్రధాని మోదీ
నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
NTR Jayanthi: ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఘన నివాళి
నేడు నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి.
Rains: ఈసారి మోస్తరు కంటే అధిక వర్షాలు.. ఐఎండీ వెల్లడి
ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
Mahanadu: మహానాడులో కీలక చర్చలు ఇవాళే.. సాయంత్రం టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
కడప వేదికగా ఇవాళ టీడీపీ మహానాడు రెండో రోజు కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు అధికారికంగా మహానాడు ప్రారంభమయ్యే నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Telangana: రాష్ట్రంలో మొదలైన వానాకాలం సీజన్.. నారు పోస్తూ.. దుక్కులు దున్నుతూ పొలాల్లో రైతులు
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికన్నా ముందే ప్రవేశించటంతో వానాకాలం సీజన్ ప్రారంభమైంది.
Covid 19: ఏపీలో కొత్తగా మూడు కరోనా కేసులు.. ఒకరి పరిస్థితి విషమం
కరోనా వైరస్ మళ్లీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది.
Karnataka: దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో..
దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
Miss world 2025: మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీలకు కౌంట్డౌన్.. 31న జరిగే కార్యక్రమానికి హైటెక్స్లో ఏర్పాట్లు
మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీకి సమయం దగ్గర పడుతోంది.ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్న 40 మంది అందాల భామలు, ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు.
Visakhapatnam: విశాఖ రహదారులపై వచ్చే నెల నుండి పరుగులు పెట్టనున్న డబుల్ డెక్కర్ బస్సులు
విశాఖపట్టణంలో డబుల్డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
Omar Abdullah: 'కశ్మీర్లో పర్యాటకాన్ని ఉగ్రవాదం ఆపదు': పహల్గామ్లో ఒమర్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించిన విషయం తెలిసిందే.
5th generation fighter plane: భారతదేశం ఐదవ తరం ఫైటర్ జెట్ 'AMCA' కి ఆమోదం.. దాని ప్రత్యేకత ఏమిటి?
భారత ప్రభుత్వం స్వదేశీ ఐదవ తరం యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) కు ఆమోదం తెలిపింది.
Alla Ramakrishna Reddy: టిడిపి కార్యాలయంపై దాడి.. వైసిపి మాజీ ఎమ్మెల్యే ఆర్కే పై కేసు నమోదు..
మాజీ మంగళగిరి ఎమ్మెల్యే,వైఎస్సార్సీపీ నేత అయిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే)పై ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) అధికారులు కేసు నమోదు చేశారు.
CSMIA: ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. కాల్ చేసిన వ్యక్తి అరెస్టు
ఆర్థిక రాజధాని ముంబైలో బాంబు బెదిరింపు కలకలం రేపింది.
Telangana Cabinet: తెలంగాణాలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?
తెలంగాణ కాంగ్రెస్లో గత ఏడాదిన్నరుగా వేచి చూస్తున్న క్యాబినెట్ విస్తరణ, ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్న పార్టీ కమిటీల నియామకానికి ఈ సారి ముహూర్తం ఫిక్సయ్యేలా ఉంది.
PM Modi: నెహ్రు సర్దార్ పటేల్ సలహాను అంగీకరించి ఉంటే.. ఈ ఉగ్రవాద ఘటనలు జరిగేవి కావు: నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్నారు.
Amritsar: పంజాబ్ అమృత్సర్లో బాంబు పేలి.. దుండగుడు మృతి
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో బాంబు పేలుడు ఒక కలకలాన్ని సృష్టించింది.
Telangana: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'ఆధార్ ఈ-సంతకం': పొంగులేటి
సేవలను మరింత పారదర్శకంగా చేయడంతో పాటు ప్రజల సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 'ఆధార్ ఈ-సంతకం'ను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
Damodar Raja Narasimha: కొవిడ్తో ముప్పు లేదు.. అప్రమత్తత అవసరం.. ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి దామోదర్
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
Private Schools: ప్రైవేటు విద్యా సంస్థలకు ఆర్టీఈ ఫీజులు ఖరారు.. స్టార్ రేటింగ్ల ఆధారంగా చెల్లింపు
ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద కల్పించే 25 శాతం ప్రవేశాల ఫీజుల విషయంలో నిర్ణయ కమిటీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.
Andhrapradesh: ఫిర్యాదుల స్వీకరణకు పోలీసు శాఖ కొత్త పంథా.. కాగిత రహితంగా ఫిర్యాదుల స్వీకరణ
పోలీసు శాఖ ఇప్పుడు ఫిర్యాదుల స్వీకరణలో కొత్తగా ఒక ఆధునిక విధానాన్ని ప్రవేశపెడుతోంది.
AP Rains: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Tejashwi Yadav: తండ్రైన తేజస్వి యాదవ్.. మగ బిడ్డకు జన్మనిచ్చిన రాచెల్ గోడిన్హో
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మళ్లీ తండ్రయ్యారు.
Mahanadu: మహానాడులో పసందైన వంటకాలు.. మూడు రోజులు 30 రకాల వంటకాలతో విందు
తెలుగుదేశం పార్టీ మహానాడు ఎక్కడ నిర్వహించినా, అక్కడ ఆహార పరంగా ప్రత్యేక ఆకర్షణ ఉంటుందనడం అతిశయోక్తి కాదు.
Kerala: కొచ్చిన్ తీరంలో లైబీరియా నౌకకి ప్రమాదం.. తీరానికి కొట్టుకొస్తున్న నీట మునిగిన కంటెయినర్లు
కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ తీరంలో ప్రమాదానికి గురైన లైబీరియా నౌక ఘటనలో,మునిగిన కంటెయినర్లలో కొన్ని సోమవారం తీరానికి చేరుకున్నాయి.
CRPF Jawan:'పాక్ కు గూఢచర్యం' చేసిన CRPF జవాన్.. ఉగ్రవాద దాడికి 6 రోజుల ముందే పహల్గామ్ లో విధులు..!
పాక్కు గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఆర్పీఎఫ్ జవాన్ మోతీ రామ్ జాట్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Telangana: వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్లాల్ మృతి
వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాణోత్ మదన్లాల్ (Banoth Madanlal) మృతిచెందారు.
Mahanadu 2025: కడప గడపలో పసుపు పండగ.. నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహణ
పసుపు జెండాలు ఎటు చూసినా రెపరెపలాడుతున్నాయి, పచ్చని తోరణాలతో ప్రాంగణం కళకళలాడుతోంది.