తాజా వార్తలు

'నన్నే కరుస్తావా'; పాము తల కొరికిన వ్యక్తి; వీడియో వైరల్

తమిళనాడులోని రాణిపేటలో పామును పట్టుకుని, దాని తలను కొరికి, వీడియో రికార్డు చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్

10వ తరగతి హిందీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్ బుధవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ఒంట్టిమిట్ట సీతా‌రాముల కల్యాణానికి సీఎం జగన్ గైర్హాజరకు కారణాలేంటి?

ఒంటిమిట్టలో బుధవారం జరిగే సీతా రాముల కల్యాణానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆ కార్యక్రమం రద్దయింది.

పెళ్లిళ్ల సీజన్‌ వేళ ఆకాశానంటిన బంగారం ధర; పది గ్రాములు రూ.61,360

పెళ్లిళ్ల సీజన్‌ వేళ హైదరాబాద్‌లో బంగారం ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. ఆరు నెలల్లో బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం నాడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారంతో పోలిస్తే రూ.1,030 పెరిగి రూ.61,360 వద్ద ఉంది.

ట్రంప్‌కు 1,20,000 డాలర్లు చెల్లించాలని పోర్న్‌స్టార్ డేనియల్స్‌‌ను ఆదేశించిన అమెరికా కోర్టు

పోర్ట్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు మంగళవారం కాలిఫోర్నియాలోని ఫెడరల్ అప్పీల్ కోర్టు షాకిచ్చింది. పరువు నష్టం కేసులో ఓడిపోయినందున డొనాల్డ్ ట్రంప్‌కు 1,20,000డాలర్లు చెల్లించాలని డేనియల్స్‌ను ఆదేశించింది.

జమ్ముకశ్మీర్: పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలోని ఓ వైన్‌షాప్‌లో బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరు లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు తప్పించుకున్నారు. సినీ ఫక్కీలో బుధవారం ఉదయం పోలీసుల అదుపులో నుంచి బయటపడ్డారు.

ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

కరోనా ఉద్ధృతి; దేశంలో కొత్తగా 4,435మంది వైరస్; 163 రోజుల్లో ఇదే అత్యధికం

దేశంలో గత 24 గంటల్లో 4,435 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 15 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 163 రోజుల్లో ఇదే అత్యధికమని కేంద్రం పేర్కొంది.

05 Apr 2023

కర్ణాటక

సూపర్ బామ్మ! 70ఏళ్ల వృద్ధురాలి ఆలోచన భారీ రైలు ప్రమాదాన్ని నివారించింది; అదెలాగో తెలుసుకోండి

మంగళూరులోని మందారకు చెందిన 70ఏళ్ల వృద్ధురాలు ఇటీవల కర్ణాటకలో భారీ రైలు ప్రమాదాన్ని నివారించడంలో దోహదపడింది.

05 Apr 2023

కేరళ

కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడి అరెస్టు

కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడిని మంగళవారం అర్థరాత్రి మహారాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు.

ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం

ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రయాగ్‌రాజ్ పోలీసులు కీలకమైన పురోగతిని సాధించారు. గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కసరి మసారి ఇంటి నుంచి ఒక ఐఫోన్, కీలకమైన రిజిస్టర్‌తో పాటు రెండు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

'నేను ఆ ఒక్క నేరమే చేశాను'; అరెస్టు తర్వాత ట్రంప్ ఆసక్తికర కామెంట్స్

పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు హష్ మనీ చెల్లింపులతో సహా 36 నేరారోపణలలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం( అమెరికా కాలామానం ప్రకారం) అరెస్టు అయ్యారు.

'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ది పనులపై మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

04 Apr 2023

దిల్లీ

దిల్లీ మెట్రోలో బ్రాలెట్, మినీ స్కర్ట్‌లో మహిళ హల్‌చల్; అశ్లీల ప్రదర్శనపై చట్టం ఏం చెబుతోంది?

ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా అశ్లీల ప్రదర్శన, డ్యాన్స్‌లు, వీడియోలు తీయడాన్ని దిల్లీ మెట్రో ఇప్పటికే నిషేధించింది. అయినా ఆ ఆదేశాలను పూర్తిస్థాయిలో పాటించడం లేదు.

04 Apr 2023

కోవిడ్

దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు; కొత్తగా 3,038 మందికి వైరస్

భారతదేశంలో మంగళవారం 3,038 కరోనా వైరస్ కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మహమ్మారి సోకి కొత్తగా మరో 9మంది మృతి చెందినట్లు పేర్కొంది.

04 Apr 2023

సిక్కిం

సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది

సిక్కింలోని నాథు లా పర్వత మార్గంలో మంగళవారం భారీ హిమపాతం సంభవించింది. అనేక మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు.

04 Apr 2023

తెలంగాణ

రెండోరోజు కూడా 10వ తరగతి పేపర్ లీక్! విచారణకు ఆదేశించిన విద్యాశాఖ

తెలంగాణలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షల్లో మంగళవారం హిందీ పేపర్ లీకైంది. తాండూరులో సోమవారం తెలుగు పేపర్ లీక్ అయిన రీతిలోనే వరంగల్‌లో పదో తరగతి హిందీ పేపర్ బయటకు వచ్చింది.

04 Apr 2023

చెన్నై

ప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్

చెన్నైలోని ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్‌లో ఉద్యోగం చేస్తున్న 29ఏళ్ల యువకుడిని అతని ప్రియురాలు హత్య చేసింది. ఈ ఘటన పుదుకోట్టైలో జరిగింది.

04 Apr 2023

దిల్లీ

దిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దీపక్ బాక్సర్ మెక్సికోలో అరెస్ట్

దిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో ఒకరైన దీపక్ బాక్సర్‌ మెక్సికోలో అరెస్టు చేసినట్లు సీనియర్ స్పెషల్ సెల్ అధికారులు మంగళవారం తెలిపారు.

గాలిలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం; హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్

బెంగళూరు నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6E897లో సాంకతిక లోపం తలెత్తడంతో మంగళవారం హైదరాబాద్‌కు మళ్లించారు. హైదరాబాద్‌ విమానాశ్రాయంలో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

04 Apr 2023

అమెరికా

భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన

భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న కంటి చుక్కల మందు(ఐడ్రాప్స్‌)పై అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 'కాంగ్రెస్ ఫైల్స్' పేరుతో తన సిరీస్‌లోని రెండో ఎపిసోడ్‌ను సోమవారం విడుదల చేయగా, 3వ ఎపిసోడ్‌ను మంగళవారం విడుదల చేసింది.

నేడు కోర్టుకు హాజరుకానున్న ట్రంప్; న్యూయార్క్‌లో హైటెన్షన్

'హష్ మనీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ లోని మాన్‌హట్టన్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు.

04 Apr 2023

చైనా

మరోసారి చైనా కవ్వింపు; అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు పేరు మార్చిన డ్రాగన్ దేశం

'కుక్క తోక వంకర' అన్న చందంగా చైనా వ్యవహరిస్తోంది. మరోసారి డ్రాగన్ దేశం అరుణాచల్ ప్రదేశ్‌లో కవ్వింపు చర్యలకు దిగింది. అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు 'దక్షిణ టిబెట్‌'గా పేరు మార్చి చైనా మరోసారి తన వంకర బుద్ధిని చాటుకుంది.

బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్

బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం అన్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తమతో చెప్పిందని పేర్కొన్నారు.

03 Apr 2023

తెలంగాణ

10వ తరగతి తెలుగు పేపర్ లీక్; ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు

వికారాబాద్ జిల్లాలోని తాండూరు నంబర్ 1 సెంటర్‌లో ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లి ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి సర్క్యులేట్ చేసినందుకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ సహా ముగ్గురు అధికారులను తెలంగాణ విద్యాశాఖ సోమవారం సస్పెండ్ చేసింది.

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తున్న మద్యం పాలసీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని దిల్లీ కోర్టు సోమవారం రెండు వారాల పాటు పొడిగించింది.

'వంటగ్యాస్ ధరను తగ్గించాలి'; ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని పజైయసీవరం గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ తాకింది. వంటగ్యాస్ ధరను తగ్గించాలని గృహిణులు డిమాండ్ చేశారు.

పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా

పరువు నష్టం కేసులో తనను దోషిగా సూరత్ కోర్టు తేల్చడాన్ని సవాల్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ పిటిషన్‌ను స్వీకరించిన సూరత్ సెషన్స్ కోర్టు, తదిపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది.

ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన నేతల జాబితాలో ప్రధాని మోదీ నెంబర్ 1

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లను వెనక్కి నెట్టి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అవతరించారు.

03 Apr 2023

కోవిడ్

దేశంలో కరోనా ఉద్ధృతి; కొత్తగా 3,641మందికి వైరస్; ఏడుగురు మృతి

భారతదేశంలో సోమవారం 3,641 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కొత్త కేసులతో కలిసి క్రియాశీల కేసుల సంఖ్య 20,219కి పెరిగింది.

03 Apr 2023

కర్ణాటక

ప్రభుత్వాస్పత్రి నుంచి నవజాత శిశువును ఈడ్చుకెళ్లిక కుక్క; చిన్నారి మృతి

ప్రసూతి వార్డు నుంచి ఒక కుక్క నవజాత శిశువును ఈడ్చుకెళ్లిన ఘటన కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది.

03 Apr 2023

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో పరీక్ష కేంద్రాల వల్ల సందడి నెలకొంది. ఈ ఏడాది నుంచి రెండు రాష్ట్రాల్లో కూడా 11పేపర్లతో నిర్వహించే పరీక్షను 6 పేపర్లతో నిర్వహిస్తున్నారు.

శ్రీరామనవమి శోభాయాత్రలో మళ్లీ ఘర్షణలు; బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో శ్రీరామనవమి వేడుకల అనంతరం ఆదివారం నిర్వహించిన స్వామివారి ఊరేగింపులో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే గాయపడ్డారు.

03 Apr 2023

కేరళ

కేరళ: రైలులో గొడవ; తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన వ్యక్తి; రైల్వే ట్రాక్‌పై మూడు మృతదేహాలు

కేరళలోని కోజికోడ్‌లో ఎలత్తూర్‌ సమీపంలో కదులుతున్న రైలులో దారుణం జరిగింది. తోటి ప్రయాణికుడితో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగాడు.

02 Apr 2023

కోవిడ్

దేశంలో ఒక్కరోజులో 27శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,823 మందికి వైరస్

దేశంలో 24గంటల్లో కొత్తగా 3,824 మందికి కరోనా సోకినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కరోజే 27శాతం కేసులు ఎక్కువగా నమోదైనట్లు పేర్కొంది. 184 రోజుల్లో ఇదే అత్యధికమని చెప్పింది.

భారత సీనియర్ క్రికెట్ సలీం దురానీ కన్నుమూత

భారత క్రికెట్ దిగ్గజం సలీం దురానీ (88) కన్నుమూశారు. 1961-62లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను ఓడించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Costumes Krishna: ప్రముఖ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

ప్రముఖ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్స్ కృష్ణ ఆదివారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. అయితే ఈసారి ఫిర్యాదు చేసింది ఏ పార్టీ ప్రతినిధి కాదు.

01 Apr 2023

దిల్లీ

1000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొట్టిన పక్షి; దిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ విధింపు

దుబాయ్‌కి వెళ్లే ఫెడెక్స్ విమానాన్ని ఓ పక్షి బలంగా ఢీకొట్టడంతో శనివారం మధ్యాహ్నం ఆ ఫ్లైట్‌ను దిల్లీ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు విమానాశ్రయంలో పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీని ప్రకటించారు.