ఇండియా లేటెస్ట్ న్యూస్: వార్తలు

దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ 

హైదరాబాద్‌లోని సోమాజిగూడ భారతదేశంలోని టాప్-30 హై స్ట్రీట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

దేశంలో కొత్తగా 1,690 కరోనా కేసులు; 12మంది మృతి

దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. యాక్టివ్ కేసులు కూడా 20వేల లోపు చేరుకోవడం గమనార్హం.

11 May 2023

పంజాబ్

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర మరో పేలుడు; వారం రోజుల్లో మూడో బ్లాస్ట్

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున మరో పేలుడు సంభవించింది.

10 May 2023

కర్ణాటక

కర్ణాటకలో మళ్లీ హంగ్; సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్; ఎగ్జిట్ పోల్స్ అంచనా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగియడంతో పోస్ట్ పోల్ సర్వేల ఆధారంగా పలు సంస్థలు బుధవారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.

Same sex marriage case: విచారణ బెంచ్ నుంచి సీజేఐ చంద్రచూడ్‌ను తొలగించాలని పిటిషన్; తిరస్కరించిన సుప్రీంకోర్టు 

స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించే బెంచ్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను తొలగించాలని అన్సన్ థామస్ చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది.

09 May 2023

కర్ణాటక

అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది. పోలింగ్ బుధువారం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లను చేసింది.

సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్

అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ కుమ్ములాట మొదలైనట్లు కనిపిస్తోంది.

09 May 2023

ఐఎండీ

తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది? 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ అల్పపీడనం బలపడి తుపానుగా మారుతుంది.

మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు

మణిపూర్‌లో హింస చెలరేగుతున్న నేపథ్యంలో అక్కడ ఐఐడీ, ట్రీఐటీ, ఎన్ఐటీల్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి తరలించింది.

పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 

కూరగాయల పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఘనత సాధించింది. దేశంలోనే 5వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది.

వంతెనపై నుంచి లోయలో పడిపోయిన బస్సు; 15 మంది మృతి 

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్తున్న బస్సు మంగళవారం ఖర్గోన్‌లో వంతెనపై నుంచి లోయలోకి పడిపోవడంతో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. దాదాపు 25మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

08 May 2023

తిరుపతి

తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు 

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరోసారి భద్రతా లోపం కనిపించింది.

08 May 2023

విమానం

పీకల్లోతు కష్టాల్లో ఉన్న 'గో ఫస్ట్' మళ్లీ టేకాఫ్ అవుతుందా? 

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వాడియా గ్రూప్ యాజమాన్యంలోని 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్స్ గతవారం స్వచ్ఛంద దివాలా కోసం దాఖలు చేసింది.

కరీనంగర్ మామిడి ఉత్తర భారతం ఫిదా

తెలంగాణలో పండుతున్న మామిడి పండ్లకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా కరీంనగర్‌లో పండించే మామిడికి ఉత్తర భారతంలో మంచి గిరాకీ ఉంటుంది.

08 May 2023

దిల్లీ

బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు రైతులు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చారు.

అమృత్‌సర్: గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు 

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ పరిసరాల్లోని హెరిటేజ్ స్ట్రీట్‌లో సోమవారం ఉదయం మరో పేలుడు సంభవించింది.

08 May 2023

కేరళ

కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి 

కేరళ మలప్పురంలోని తానూర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హౌస్‌బోట్ బోల్తా పడటంతో 22 మంది మృతి చెందారు. అందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది.

జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు రైతు నాయకుల మద్దతు 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ, ఆయన్ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్నారు.

తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్

సోషల్ మీడియాలో బుధవారం నుంచి ఒక విడియో తెగ వైరల్ అవుతోంది.

NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల; ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్‌టీఏ)NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం రిజిస్టర్ చేసుకున్న వైద్య విద్య అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in నుంచి అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దేశంలో స్వల్పంగా పరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,962 మందికి వైరస్

దేశంలో గత 24 గంటల్లో 3,962 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.

04 May 2023

దిల్లీ

మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం 

దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లు బుధవారం అర్థరాత్రి కొందరు పోలీసులు మద్యం మత్తులో తమపై అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.

జమ్ముకశ్మీర్‌‌లో మరో ఎన్‌కౌంటర్‌- ఇద్దరు ఉగ్రవాదులు హతం 

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

03 May 2023

తుపాను

రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను 

మే 6వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

03 May 2023

పెన్షన్

ఈపీఎఫ్ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు జూన్ 26వరకు పొడిగింపు 

అధిక పెన్షన్ కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి గడువును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) పొడిగించింది. జూన్ 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

ఉత్తర్‌ప్రదేశ్: వీధి కుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలోని సీబీ గంజ్ ప్రాంతంలో వీధి కుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అలాగే మరో చిన్నారికి గాయాలయ్యాయి.

02 May 2023

దిల్లీ

దిల్లీలో భారీ వర్షాలు: 13ఏళ్లలో రెండో కూలెస్ట్ డేగా రికార్డు

దిల్లీలో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో సోమవారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 26.1 డిగ్రీలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

02 May 2023

దిల్లీ

తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య

తీహార్ మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థి ముఠా సభ్యులు అతనిపై దాడి చేయడంతో టిల్లు తాజ్‌పురియా మరణించినట్లు మంగళవారం జైలు అధికారులు తెలిపారు.

విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు

విడాకుల విషయంలో 6నెలల వెయిటింగ్ పీరియడ్‌‌పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం వివాహం బంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైతే, ఆ కారణంతో వివాహాలను వెంటనే రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో బాధపడుతూ ఆదివారం రాత్రి దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని క్రిటికల్ కార్డియాక్ యూనిట్‌లో చేరినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర

19కిలోల కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ల ధరను రూ. 171.50 తగ్గిస్తున్నట్లు పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. మే 1 నుంచి తగ్గించిన ధరలు అమలులోకి వచ్చినట్లు వెల్లడించాయి.

91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభంతో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ 

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 91 కొత్త ఎఫ్ఎం ట్రాన్స్‌మిటర్‌లను ప్రారంభించారు.

మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?

మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయం మే 1 నుంచి నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది.

దేశంలో కొత్తగా 9,355 మందికి కరోనా; 26 మరణాలు 

దేశంలో గత 24గంటల్లో 9,355 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం

లండన్‌లో జగన్నాథుడి ఆలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆలయాన్ని నిర్మాణం కోసం ఒడిశా మూలాలున్న ప్రవాస భారతీయుడు 25మిలియన్ పౌండ్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు

దేశంలో గత 24గంటల్లో 9,629 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 61,013కు చేరుకుంది.

CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి 

2023 ఏడాదికి గాను సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు, 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు బోర్డు నిర్వహించింది.

ఖగోళ అద్భుతం: బెంగళూరులో జీరో షాడో డే- నీడలు అదృశ్యం 

బెంగళూరులో ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. ఒక నిమిషం పాటు పట్టపగలు నిడలు అదృశ్యమయ్యాయి.

అతిక్ అహ్మద్ కార్యాలయంలో రక్తంతో తడిసిన క్లాత్, మెట్లపై బ్లెడ్ మరకలు, మారణాయుధాలు 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌కు చెందిన కార్యాలయంలో సోమవారం అడుగుపెట్టిన పోలీసులు ఖంగుతిన్నారు.

దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29

దేశంలో ఒక్కరోజులోనే 10,112 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,806కి పెరిగిందని కేంద్రం వెల్లడించింది.