తాజా వార్తలు
ZestMoney కంపెనీ మూసివేత.. 150 మంది ఉద్యోగుల తొలగింపు
బీఎన్పీఎల్ స్టార్టప్ 'జెస్ట్మనీ(ZestMoney)'ని మూసివేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.
Forbes: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో భారతీయులు ఎంతమంది అంటే?
ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను 2023 ఏడాదికి గాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి నలుగురికి చోటు దక్కింది.
Revanth Reddy: పాలమూరు బిడ్డను రెండోసారి వరించిన ముఖ్యమంత్రి పదవి
తెలంగాణ సీఎంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది. రేవంత్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి నియామకం
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఎట్టకేలకు తేలింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు.
AndhraPradesh: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ ఫీజులపై హైకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులు హైకోర్టు (Highcourt) కీలక తీర్పు ఇచ్చింది.
Safest city: భారత్లో అత్యంత సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్ స్థానం ఎంతంటే?
భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరాల జాబితాను 'క్రైమ్ ఇన్ ఇండియా 2022' పేరుతో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది.
Deepfake: డీప్ఫేక్ వీడియోల కట్టడికి సోషల్ మీడియా సంస్థలతో కేంద్రం సమావేశం
డీప్ఫేక్లకు సంబంధించిన సమస్యను పరిష్కారం కేంద్రం కీలక చర్యలు చేపట్టింది.
Adani group: దూసుకుపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. రూ.13.3 లక్షల కోట్లు దాటిన కంపెనీ విలువ
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు మంగళవారం కూడా స్టాక్ మార్కెట్లో దూసుకుపోయాయి.
Israel: ఇజ్రాయెల్ సైన్యం మాస్టర్ ప్లాన్.. హమాస్ సొరంగాలను నీటితో నింపేందుకు ఏర్పాట్లు
గాజా స్ట్రిప్లో హమాస్ సొరంగాల నెట్వర్క్ లేకుండా చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తోంది.
Cyclone Michaung: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన 'మిచౌంగ్' తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మిచౌంగ్' తుపాను తీరాన్ని తాకింది. బాపట్ల సమీపంలో తీరాన్ని తాకినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో
చంద్రయాన్-3 ప్రాజెక్టులో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ముందడుగు వేసింది.
Vijayashanti: కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంపై విజయశాంతి ఆసక్తికర కామెంట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే.
విజయవాడ: అక్కినేని హాస్పిటల్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
Akkineni Hospital: విజయవాడలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కినేని మహిళా హాస్పిటల్లోని పైఅంతస్తులో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.
Byju's: ఇళ్లను తాకట్టు పెట్టి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించిన బైజూస్ వ్యవస్థాపకుడు
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ బైజూస్(Byju's)కు కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
Singareni elections: తెలంగాణలో మరో ఎన్నికలకు తేదీ ఖరారు
తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల వల్ల సింగరేణి(Singareni) గుర్తింపు సంఘాల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే.
Padi Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించి.. పాడి కౌశిక్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.
Manipur: మణిపూర్లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు, 13 మంది మృతి
మణిపూర్లోని తెంగ్నౌపాల్ జిల్లాలోని లీతు గ్రామంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు రెండు గ్రూపులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు.
Bitcoin: 40,000 డాలర్ల మార్కును బిట్కాయిన్ విలువ.. ఇన్వెస్టర్లలో ఆనందం
ఒకటిన్నర సంవత్సరాల తర్వాత బిట్కాయిన్ పెట్టుబడిదారుల ముఖాల్లో మళ్లీ ఆనందం చిగురించింది.
టీఎస్జెన్కో, టీఎస్ట్రాన్స్కో సీఎండీ పదవికి ప్రభాకర్రావు రాజీనామా
టీఎస్ ట్రాన్స్కో(Transco), జెన్కో (Genco) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి దేవులపల్లి ప్రభాకరరావు సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమర్పించారు.
Congress: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం 'ఇండియా'లో కూటమిలో సీట్ల పంపకంపై ఉంటుందా?
రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది.
Congress: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత ఏఐసీసీకి అప్పగింత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థిని ఎంపక చేసేందుకు సోమవారం సీఎల్పీ మీటింగ్ జరిగింది.
Mizoram: మిజోరం అసెంబ్లీ ఫలితాల్లో దూసుకుపోతోన్న ZPM.. 26 స్థానాల్లో ఆధిక్యం
మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం నుంచి జరుగుతోంది.
Michaung' Cyclone: మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.
PM Modi: ఎన్నికల్లో ఓటమిపై కోపం వద్దు: ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు.
Aircraft Crashes: తూప్రాన్ సమీపంలో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు మృతి
మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో శిక్షణ విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ విమానం కూలినట్లు తెలుస్తోంది.
Telangana Assembly: అసెంబ్లీలో తొలిసారి డబుల్ డిజిట్కు చేరిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య
తెలంగాణ అసెంబ్లీలో ఈసారి మహిళ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పెరిగింది.
Congress: నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ రెడ్డి!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది.
Congress Victory factors: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డ 6 కీలక అంశాలు ఇవే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుపు విజయాన్ని అందుకుంది. 64స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ను సాధించింది.
DGP Anjani kumar: తెలంగాణ డీజీపీని సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కీలక పరిణాణం చోటు చేసుకుంది.
Revanth Reddy: ప్రగతి భవన్ పేరును 'ప్రజా భవన్'గా మారుస్తాం: రేవంత్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీ భావన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
KCR: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పారాజయం పాలైంది.
Kamareddy: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్కు ఝలక్.. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు
కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచి దోబూచులాడుతున్న విషయం తెలిసిందే.
KTR: 'గురి తప్పింది'.. బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి దాదాపు ఖరారైంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో బీజేపీ మళ్లీ గెలవడానికి కారణం ఇదే: సీఎం శివరాజ్ చౌహాన్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 230 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్కు 64 సీట్లు రాగా, బీజేపీ 163 సీట్లు గెలుచుకుంది.
INDIA bloc: డిసెంబర్ 6న 'ఇండియా' కూటమి సమావేశం.. ఎన్నికల ఫలితాలపై చర్చ
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది.
Congress: తెలంగాణలో అధికారం దిశగా కాంగ్రెస్.. కార్యకర్తలు సంబరాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా ముందుకు సాగుతోంది.
Telangana results: తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. అశ్వారావుపేట, ఇల్లెందులో కాంగ్రెస్ విజయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెల్లడైంది.
Assembly results: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ హవా
ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీని కనబరుస్తోంది.
Telangana Result: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్కు భారీ ఆధిక్యం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
Telangana Result: తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. 15 నిమిషాలకు ఒక రౌండ్ లెక్కింపు
Telangana Assembly Election Result 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.