అమెరికా: వార్తలు

నేడు అమెరికా - భారత్ విదేశాంగ మంత్రుల కీలక భేటీ.. ప్రాధాన్యం కానున్న కెనడా నిజ్జర్ హత్య 

భారత్, అమెరికా దేశాల మధ్య ఇవాళ మరో కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ సమావేశమవనున్నారు.

సీసీటీవీ కెమెరాలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య.. వాషింగ్టన్‌ పోస్టు వెల్లడి

జూన్‌లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలోని గురుద్వారా వెలుపల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్పులు, హత్యకు దారితీసిన క్షణాలు CCTV కెమెరా లో రికార్డు అయ్యాయి.

26 Sep 2023

కెనడా

నిజ్జర్ హత్య విచారణకు సహకరించాలని భారత్‌ను కోరిన అమెరికా

భారతదేశం-కెనడా దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య, సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తులో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని "బహిరంగంగా, ప్రైవేట్‌గా" కోరినట్లు యునైటెడ్ స్టేట్స్ తెలిపింది.

మూడు నెలల్లో 90వేల మంది భారతీయ స్టూడెంట్స్‌కు వీసాలు జారీ చేసిన అమెరికా 

భారతదేశంలోని అమెరికా ఎంబసీ మన దేశ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసింది.

24 Sep 2023

కెనడా

నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారాన్ని అందించిన అమెరికా ఇంటెలిజెన్స్.. న్యూయార్క్ టైమ్స్‌ వెల్లడి 

ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం భారత్-కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

అమెరికాలోని ఖలిస్థానీల ప్రాణాలకు ముప్పు.. ఎఫ్‌బీఐ హెచ్చరిక 

అమెరికాలోని ఖలిస్థానీ మద్దతుదారులకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది.

23 Sep 2023

ప్రపంచం

అమెరికాలో దారుణం: 6నెలల పసిబాలుడిని కొరికి తినేసిన ఎలుకలు 

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. 6నెలల పసి బాలుడిని ఎలుకలు కొరికి తిని చంపేశాయి.

టీ20 ప్రపంచకప్‌ 2024లో ఐసీసీ కీలక నిర్ణయం.. అమెరికాలో మూడు వేదికలు ఖరారు

టీ20 ప్రపంచకప్‌- 2024 మెగా టోర్నీకి సంబంధించి అగ్రరాజ్యం అమెరికాలో వేదికలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు మూడు మైదానాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీ ఖరారు చేసింది.

20 Sep 2023

కెనడా

కెనడా నిప్పుతో చెలగాటమాడటం ఆడుతోందని అమెరికా చురకలు.. వాషింగ్టన్‌ జోక్యం వద్దని నిపుణుల సూచన  

భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలపై అమెరికా ఖండించింది. అగ్రరాజ్యంతో పాటు యూకే, ఆస్ట్రేలియా దేశాలు తీవ్ర వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి.

సెప్టెంబర్ 28న జో బైడెన్‌ అభిశంసన కమిటీ విచారణ 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ చేపట్టిన అభిశంసన విచారణపై కీలక అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన కమిటీ విచారణను నిర్వహించనుంది.

అమెరికాలో తప్పిపోయిన ఖరీదైన ఫైటర్ జెట్.. కనిపిస్తే చెప్పాలని ప్రజలకు వేడుకోలు

అగ్రరాజ్యం అమెరికాలో ఫైటర్‌ జెట్ తప్పిపోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ మేరకు దాని జాడకోసం ఆ దేశ వాయుసేన తీవ్రంగా గాలిస్తోంది. ఎక్కడైనా కనిపిస్తే చెప్పాలంటూ మిలిటరీ అధికారులు ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

హెచ్‌-1B వీసాపై వివేక్‌ రామస్వామి సంచలన వ్యాఖ్యలు.. లాటరీ విధానానికి బైబై

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి వివేక్‌ రామస్వామి హెచ్‌-1బీ వీసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర అమెరికా : మెక్సికో బార్‌లో భీకర కాల్పులు.. ఆరుగురి మృత్యవాతEmbed

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రం జాలిస్కోలోని ఓ బార్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.

అమెరికాలో సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం.. ప్రయాణికుల బ్యాగులో నుంచి డబ్బు మాయం

ఎయిర్‌పోర్ట్ సిబ్బంది దొంగతనం చేసిన సంఘటన అగ్రరాజ్యం అమెరికాలో సంచలం రేపుతోంది.

భారత స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేసేందుకు జేపీ మోర్గాన్ ప్లాన్ 

భారతదేశంలోని స్టార్ట్-అప్‌లకు ఆర్థిక సహాయం చేసేందుకు అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ చేజ్ & కో ప్లాన్ చేస్తోంది.

తుపాకీ కొనుగోలు కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఐదేళ్ల క్రితం అక్రమంగా తుపాకీ కొనుగోలు చేసిన కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ను డెలావేర్‌లోని ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది.

అలాస్కాలో జరిగిన విమాన ప్రమాదంలో అమెరికా చట్టసభ సభ్యురాలి భర్త మృతి

అమెరికా ప్రతినిధి మేరీ సాట్లర్ పెల్టోలా భర్త అలాస్కాలో సింగిల్ ఇంజిన్ పైపర్ PA-18 ప్రమాదంలో మరణించినట్లు ఆమె కార్యాలయం,US ఏజెన్సీలు బుధవారం (స్థానిక కాలమానం) తెలిపాయి.

అమెరికా: జాహ్నవి మృతిపై దర్యాప్తు చేయాలని భారత్ డిమాండ్ 

ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని సీటెల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతి చెందిన విషయం తెలిసిందే.

13 Sep 2023

పోలీస్

అమెరికాలో తెలుగు యువతి మృతిని అపహాస్యం చేస్తూ మట్లాడిన పోలీస్ ఆఫీసర్

అమెరికాలో ఈ ఏడాది జనవరిలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొని తెలుగు యువతి మరణించింది.

నేషనల్ పీనట్స్ డే: వేరుశనగ పంటలోని మీకు తెలియని వెరైటీలు 

ప్రపంచవ్యాప్తంగా వేరుశనగలను పండిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వేరుశనగ రకాన్ని పండిస్తుంటారు.

CDC: అమెరికాలో 6నెలల కంటే ఎక్కువ వయస్సున్న వారికి కరోనా బూస్టర్ డోస్ 

అమెరికాలో కరోనా కొత్త వేరియంట్లు పుట్టకొస్తుండటం, అలాగే కరోనా బాధితులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్య సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది.

13 Sep 2023

ఆపిల్

ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ గ్రాండ్ లాంఛ్.. నాలుగు మోడళ్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆపిల్ వండర్ లస్ట్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

భారత్ అధ్యక్షతన G-20 శిఖరాగ్ర సమావేశాలు సంపూర్ణ విజయవంతం : అమెరికా

G-20 శిఖరాగ్ర సమావేశంపై అమెరికా ప్రశంసల జల్లును కురిపించింది. ఆదివారం భారత్ అధ్యక్షతన దిల్లీలో జరిగిన ప్రపంచ దేశాధినేతల సమావేశాలు అట్టహాసంగా ముగిశాయని అమెరికా ప్రకటించింది.

యూఎస్‌ ఓపెన్‌లో దుమ్మురేపిన కోకో గౌఫ్.. 19 ఏళ్లకే తొలి గ్రాండ్​స్లామ్ కైవసం

అమెరికా యువ సంచలనం, కోకో గౌఫ్ తొలి గ్రాండ్​స్లామ్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో టైటిల్ గెలిచిన పిన్న వయస్కురాలిగా సెరెనా విలియమ్స్ తర్వాత గుర్తింపు సాధించారు.

Modi-Biden bilateral meet: ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ చర్చించిన అంశాలు ఇవే.. 

జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌- ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరువురు దేశాధినేతలు కీలక అంశాలపై చర్చించారు.

ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న గోల్డ్‌మ్యాన్ సాచ్స్.. వారిని తొలగించేందుకు రంగం సిద్ధం 

ప్రముఖ అమెరికన్ ప్రముఖ బహుళజాతి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ పవర్‌హౌస్ గోల్డ్‌మన్ సాచ్స్ ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది.ఆర్థిక మాంద్యం నేపథ్యంలో భారీగా ఉద్యోగాలపై కోత విధించనుంది.

నేడు దిల్లీ వేదికగా మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇవాళ దిల్లీ చేరనున్నారు. ఈ మేరకు గురువారం అమెరికాలో గురువారం బయల్దేరిన బైడెన్, శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు దిల్లీ చేరుకోనున్నారు.

అమెరికాకు భారత్ గుడ్ న్యూస్.. G-20కి ముందు వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేత 

G-20 శిఖరాగ్ర సమావేశానికి ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాకు చెందిన పలు ఉత్పత్తులపై అదనపు సుంకాలను ఎత్తివేసేందుకు నిర్ణయించింది.

బైడెన్ కోసం మూడెంచల భారీ భద్రత.. భారత రోడ్లపై పరుగులు తీయనున్న బీస్ట్

ప్రతిష్టాత్మకమైన G-20 దేశాల శిఖరాగ్ర సమావేశం శని,ఆదివారాల్లో జరగనుంది.ఈ మేరకు 20 మంది దేశాధినేతలు ఈ కీలక సదస్సుకు హాజరుకానున్నారు.

Sanatana Dharma Day: సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించిన అమెరికా నగరం 

డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్రమైన దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదం దేశం దాటి ఖండాంతరాలకు చేరుకుంది.

China roller spoiler: జీ20 సమ్మిట్‌‌లో చైనా పాత్రపై అమెరికా ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు 

దిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్‌‌లో చైనా పాత్రపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

జిల్ బైడెన్‌ కరోనా పాజిటివ్.. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు వస్తారా? 

మరో రెండు రోజుల్లో దిల్లీలో జరిగే జీ20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు బయలుదేరాల్సిన ఉండగా.. ఆయన పర్యటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

04 Sep 2023

చైనా

జి20 శిఖరాగ్ర సమావేశానికి జిన్‌పింగ్ గైర్హాజరు కావడంపై జో బైడెన్ నిరాశ

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ జీ20కి శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకూడదని తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నిరాశ వ్యక్తం చేశారు.

03 Sep 2023

ప్రపంచం

విదేశాల్లో అధ్యక్షులుగా సత్తా చాటుతున్న ప్రవాస భారతీయులు వీళ్లే

ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం భారతీయ మూలాలున్న అనేక మంది నేతలు వివిధ దేశాల్లో కీలక పదవులను పొంది భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టతను ఘనంగా చాటుతున్నారు.

సెప్టెంబర్ 8న మోదీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం: వైట్‌హౌస్ వెల్లడి 

దిల్లీ వేదికగా సెప్టెంబర్ 9,10తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ పాల్గొనేందుకు 8వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు.

G-20 SUMMIT- 2023: నాల్గోసారి భారత్ రానున్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్

అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ భారత్ రానున్నారు. దిల్లీ వేదికగా త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన జీ-20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు.

డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా ఉపాధ్యక్షుడిగా రామస్వామి సరైనోడు 

అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన ట్రంప్ ఆయన చాలా తెలివైనోడు అంటూ కీర్తించారు.

జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ 

మరో 10రోజుల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దేశవిదేశాల నుంచి హై ప్రొఫైల్ ఉన్న నాయకులు దిల్లీకి రానున్నారు.

అమెరికా:యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాలో కాల్పుల కలకలం.. ప్రొఫెసర్ మృతి 

అమెరికా నార్త్‌ కరోలినా చాపెల్‌ హిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాలో కాల్పులు కలకలం సృష్టించాయి.

అమెరికా: నల్లజాతీయులే లక్ష్యంగా కాల్పులు.. ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని ఓ తెల్లజాతీయుడు ముగ్గురు నల్లజాతీయులను కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.