China: హైట్ పెరగడానికి ఆపరేషన్ చేశారు.. కానీ నడవలేకపోయారు
ఎత్తు పెరగడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
IMD Weather : తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం మరో అప్డేట్ ప్రకటించింది.
National Sports Day 2024: జాతీయ క్రీడా దినోత్సవం..ప్రాముఖ్యత,చరిత్ర.. ఎందుకు జరుపుకుంటారు?
భారతదేశంలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు ఇచ్చి గౌరవిస్తారు.
OTT Release : ఈ వారం ఓటీటీలో అదరగొట్టే సినిమాలు ఇవే..!
ప్రస్తుత కాలంలో ఓటీటీకి డిమాండ్ బాగా పెరిగిపోతోంది. థియోటర్లలో విడుదలైన మూవీలు 15 నుంచి 20 రోజుల్లోపు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
PhonePe: ఫోన్ పే యూజర్లకు గుడ్న్యూస్.. అకౌంట్లో డబ్బులు లేకున్నా చెల్లింపులు చేయండిలా
నేటి అధునిక సమాజంలో యూపీఐ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. వీటిల్లో చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారు.
Whatsapp: వాట్సాప్ లో కొత్త ఫీచర్ .. చాట్ థీమ్ను సెట్ చేయవచ్చు.. ఇది ఎలా పనిచేస్తుందంటే..?
వాట్సాప్ ఇప్పుడే టెస్ట్ఫ్లైట్ బీటా ప్రోగ్రామ్ ద్వారా కొత్త అప్డేట్ను విడుదల చేసింది.
TVS Jupiter 10cc:కొత్త జూపిటర్ 110cc స్కూటర్ను విడుదల చేసిన TVS మోటార్ ..ధర నుండి ఫీచర్ల వరకు అన్ని వివరాలు
TVS మోటార్ తన కొత్త స్కూటర్ Jupiter 110 ccని ఈరోజు(ఆగస్టు 22)న విడుదల చేసింది.
ENG Vs IND: ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి.
Dabur: తమిళనాడులో రూ.400 కోట్లు పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీని నిర్మించనున్న డాబర్
డాబర్ ఇండియా తన మొదటి ఫ్యాక్టరీని దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ ప్రణాళిక ప్రకారం, డాబర్ రాబోయే 5 సంవత్సరాలలో 400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది.
J&K Assembly polls: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తుకు కాంగ్రెస్ సై
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని JKNC చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.
Hydrabad Police : రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే ఉచితంగా ఇంటివద్ద దింపుతారంటూ సోషల్ మీడియాలో గత రెండ్రోజులుగా ప్రచారం సాగుతోంది.
Dhanush : మరికొన్ని గంటల్లో 'రాయన్' స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాయన్. ఈ మూవీ ధనుష్ కెరీర్లోనే 50వ సినిమా కావడం విశేషం.
Italy: సిసిలీ తీరంలో మునిగిపోయిన బ్రిటిష్ పారిశ్రామికవేత్త పడవ.. 5 మృతదేహాలు లభ్యం
ఇటలీలోని సిసిలీ ద్వీపం తీరంలో మునిగిపోయిన బ్రిటీష్ పారిశ్రామికవేత్త మైక్ లించ్ విలాసవంతమైన పడవ శకలాలను వెలికి తీయగా, అందులో 5 మృతదేహాలు లభ్యమయ్యాయి.
Gram Sabha:13,326 పంచాయతీల్లో గ్రామసభలను ప్రారంభించిన పవన్ కళ్యాణ్
9 కోట్ల పనిదినాలతో 13,326 పంచాయతీల్లోని 87 ప్రాజెక్టుల పరిధిలో 57 లక్షల మందికి పనులు కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
TG Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
Kolkata Doctor Murder Case: మెడికల్ కాలేజీ మహిళా డాక్టర్పై సామూహిక అత్యాచారం జరగలేదు: సీబీఐ
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని తేలింది.
Cristiano Ronaldo : యూట్యూబ్లోకి రొనాల్డ్.. 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్స్కైబర్లు
ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Bangladesh Floods: బంగ్లాదేశ్లో వరదలకు మా డ్యామ్ కారణం కాదు.. స్పష్టం చేసిన MEA
బంగ్లాదేశ్లో వరద పరిస్థితి గుమ్టి నదిపై భారత డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడం వల్ల కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
Atchutapuram : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. కేంద్ర రూ.2లక్షలు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా పరిశ్రమలో మృతుల చెందిన కుటుంబాలకు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.
MLC Kavitha: కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకెళ్లారు.
Microsooft: మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోలో భద్రతా లోపం.. క్లౌడ్ డేటా లీక్ అయ్యే ప్రమాదం
సైబర్ సెక్యూరిటీ సంస్థ టెనబుల్ పరిశోధకులు మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోలో ఒక క్లిష్టమైన భద్రతా లోపాన్ని కనుగొన్నారు.
Revanth Reddy: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి అవకాశం.. దిల్లీకి వెళ్లిన సీఎం
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హీటెక్కాయి. తాజాగా తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు.
Assam: మౌల్వీలు ముస్లిం వివాహాలను నమోదు చేయలేరు, బిల్లుకు కేబినెట్ ఆమోదం
అస్సాంలో, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం మతపెద్దలు, ఖాజీలు ముస్లిం వివాహాలను నమోదు చేయకుండా నిరోధించే బిల్లును ఆమోదించింది.
Youtube: యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ అయిందా? రికవరీ కోసం గూగుల్ కొత్త AI టూల్ వచ్చేసింది!
ప్రజలలో ఉన్న యూట్యూబ్కు ఉన్న ఆదరణ అంత ఇంతా కాదు. యూట్యూబ్ ఉచితంగా లభిస్తుండడం, రోజుకు లక్షలాది వీడియోలు అందుబాటులో వస్తుండడమే దీనికి కారణం.
Milan Ratnaik: టెస్టుల్లో 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన శ్రీలంక ప్లేయర్
ఇంగ్లండ్ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో శ్రీలంక ప్లేయర్ మిలన్ రత్నాయక్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
Kolkata Doctor Murder Case: వైద్యులు విధుల్లో చేరాలన్న సుప్రీంకోర్టు
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు చెందిన డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు మళ్లీ విచారణ కొనసాగుతోంది.
Bangladesh: షేక్ హసీనా సహా మాజీ ఎంపీల దౌత్య పాస్పోర్ట్లు రద్దు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనాతో సహా మాజీ పార్లమెంటేరియన్లందరికీ జారీ చేసిన దౌత్య పాస్పోర్ట్లను రద్దు చేసింది. బంగ్లాదేశ్ హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
Thalapathy Vijay: తలపతి విజయ్ రాజకీయ ప్రవేశం.. పార్టీ జెండా, గీతాన్ని ఆవిష్కరించిన 'లియో' స్టార్
తమిళ సినిమా అగ్ర హీరోగా కొనసాగుతున్న'తలపతి విజయ్' రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
Mamata Banerjee: మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ మధ్య భగ్గుమంటున్న విభేదాలు
కోల్కతా ఆర్జీకార్ వైద్య కళాశాలలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మద్య విభేదాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
Beware!: మీరు ఇలా చేస్తే మీ ఐఫోన్ వెంటనే క్రాష్ అవుతుంది
కొత్తగా కనుగొనబడిన బగ్ కేవలం నిర్దిష్ట క్రమమైన అక్షరాలను టైప్ చేయడం ద్వారా ఐఫోన్ లు, iPadలను తాత్కాలికంగా క్రాష్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
Zomato-Paytm: జొమాటో చేతికి రూ.2,048 కోట్ల పేటీఎమ్ 'టికెట్'!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ జొమాటో,పేటియం మధ్య పెద్ద డీల్ జరగబోతోంది. దీని కోసం, ఫిన్టెక్ సంస్థ Paytmకి జొమాటో రూ. 2048 కోట్లు చెల్లించనుంది.
Vishwambhara First Look: చిరంజీవి బర్తడే.. 'విశ్వంభర' పోస్టర్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అంటే మెగా అభిమానులకు పండుగ రోజు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు పుట్టిన రోజు వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నారు.
Polaris Dawn Mission: స్పేస్-X పొలారిస్ డాన్ మిషన్ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే . .?
ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్-X అనే అంతరిక్ష సంస్థ, పొలారిస్ డాన్ మిషన్ ప్రయోగం ఆలస్యం అవుతున్నట్లు ప్రకటించింది.
sunkishala project: సుంకిశాల ప్రాజెక్టు సందర్శనకు అంతర్జాతీయ నిపుణులు
సుంకిశాల ప్రాజెక్టు సందర్శనకు త్వరలో అంతర్జాతీయ నిపుణుల బృందం త్వరలో రానుంది.
Pr Sreejesh: శ్రీజేష్కు భారీ నజరానా ప్రకటించిన కేరళ ప్రభుత్వం
పారిస్ ఒలింపిక్స్లో వరుసగా రెండో పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన భారత హాకీ గోల్కీపర్గా పేరుగాంచిన పీఆర్ శ్రీజేష్కు కేరళ ప్రభుత్వం బుధవారం రూ.2కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది.
Ceat Awards: రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్కు క్రికెట్ అత్యున్నత అవార్డులు ప్రధానం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్లకు క్రికెట్కు సంబంధించిన అత్యున్నత అవార్డులు లభించాయి.
Telangana: వానాకాలంలో సాగు టార్గెట్ కోటి ఎకరాలు
వానాకాల సీజన్లో తెలంగాణ రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో రాష్ట్ర వ్యవసాయశాఖ క్లారిటీ ఇచ్చింది.
Social Security Agreement: భారత్- పోలాండ్ మధ్య సామాజిక భద్రతా ఒప్పందం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం పోలాండ్లో పర్యటిస్తున్నారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి.
Ocean of Magma: చంద్రుడి ఉపరితలంపై ఒకప్పుడు 'మాగ్మా' సముద్రం..! చంద్రయాన్ 3
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్ -3 మిషన్ నుండి వచ్చిన డేటా ప్రకారం చంద్రుడిపై ఒకప్పుడు శిలాద్రవంతో ఉండేదన్న వాదనను బలపరిచింది. రీసెర్చ్ జర్నల్ 'నేచర్'లో ప్రచురితమైన విశ్లేషణలో ఈ విషయం తెలిపింది.
Komatiteddy: విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్-విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్హెచ్ 65 పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపడంతో 2 నెలల్లో టెండర్లు పిలిచి నవంబర్ నాటికి ప్రారంభించనున్నారు.
Elon Musk: భవిష్యత్తులో మరింత మందికి చిప్ అమరుస్తాం: ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ ఇటీవల తన రెండవ రోగికి న్యూరాలింక్ చిప్ను విజయవంతంగా అమర్చింది.
Neuralink: న్యూరాలింక్ రెండవ మార్పిడి విజయవంతం.. రోగికి ఎటువంటి దుష్ప్రభావాలు లేవు
ఎలాన్ మస్క్ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ ఇటీవల మరో పక్షవాత రోగి మెదడులో న్యూరాలింక్ చిప్ను అమర్చింది. రెండవ ట్రయల్ పేషెంట్లో ఇంప్లాంట్ బాగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
Air India: ఎయిరిండియా విమానంలో బాంబు బెదిరింపు.. తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది.
Atchutapuram SEZ explosion: అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు..17మంది మృతి.. 60 మందికి తీవ్ర గాయాలు
అచ్యుతాపురం ఫార్మా యూనిట్లో బుధవారం పేలుడు సంభవించి, 17 మంది మరణించారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Telugu Mahasabha: తొలి తెలుగు మహాసభల ప్రత్యేకతలు
తెలుగు మహాసభలు అనేవి తెలుగు భాషా సాహిత్యం,సంస్కృతి,చరిత్రను ప్రోత్సహించే గొప్ప సాంస్కృతిక సమావేశాలు.
Tech Layoffs: టెక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? 8 నెలల్లో 1.32లక్షల ఐటీ ఉద్యోగుల తొలగింపు.. కొనసాగుతోన్న లేఆఫ్స్!
సీకింగ్ ఆల్ఫా ఆదివారం(ఆగస్టు 18) ఒక నివేదికలో పేర్కొన్నట్లుగా,ఈ నెలలో సాంకేతిక రంగంలో తొలగింపులు వేగవంతం అయ్యాయి.
Train Force: ప్రధాని మోదీ ఉక్రెయిన్కు వెళ్లనున్న ఫోర్స్ వన్ సైనిక రైలు విశేషాలేంటో తెలుసా
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 21 నుంచి 23 వరకు పోలాండ్, ఉక్రెయిన్లలో పర్యటించనున్నారు.
Supreme Court: ఓటుకు నోటు కేసులో ఆళ్ల పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఓటుకు నోటు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
FADA: భారతదేశం అంతటా ₹73,000 కోట్ల విలువైన 7L ప్యాసింజర్ వాహనాలు అమ్ముడుపోలేదు
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) భారతదేశ వ్యాప్తంగా ఉన్న డీలర్షిప్ల వద్ద ప్యాసింజర్ వెహికల్ (PV) ఇన్వెంటరీలో భారీ పెరుగుదలను నివేదించింది.
Srsp project: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది.ప్రస్తుతం ఉన్న నీటిమట్టాన్ని అధికారులు విడుదల చేశారు.
Neville Tata: టాటా రిటైల్లో కొత్త తరానికి బాధ్యతలు.. నెవిల్లే టాటా ఎవరంటే..?
టాటా గ్రూప్లోని కొత్త తరం నాయకత్వం మొదలైంది. స్టార్ బజార్ హెడ్గా 32 ఏళ్ల నెవిల్లే టాటా బాధ్యతలు చేపట్టారు.
Chandrababu: కొత్త ఇంధన విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్'లో కొత్త ఇంధన విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
Manu Bhaker :తమిళనాడు సీఎం ఎవరో తెలియదు.. వైరల్గా మారిన మను భాకర్ సమాధానం
ఒలింపిక్ పతక విజేత భారత షూటర్ మను భాకర్ ప్రస్తుతం విరామంలో ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన మను భాకర్ కు .. చెన్నైలోని ఓ పాఠశాలలో సన్మానం చేశారు.
Civilian Polaris Dawn spacewalk: చరిత్ర సృష్టించనున్నసివిలియన్ పొలారిస్ డాన్ స్పేస్వాక్ మిషన్
అమెరికాకు చెందిన స్పేస్ కంపెనీ స్పేస్-Xనలుగురు ప్రయాణికులను స్పేస్వాక్ కోసం పంపుతోంది.
Telangana: రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
అర్హులైనా రుణమాఫీ కానీ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ISRO: ఐదేళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు: ఇస్రో చైర్మన్ సోమ్నాథ్
వచ్చే ఐదేళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగించే యోచనలో ఉన్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ డాక్టర్ ఎస్. సోమనాథ్ తెలిపారు.
Mangalagiri: మంగళగిరిలో నైపుణ్య గణన సర్వే.. వచ్చే నెల 3న ప్రయోగాత్మకంగా మొదలు
భారతదేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణన(skill Census) నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం సిద్దమైంది.
Jan Poshan Kendra:'జన్ పోషణ్ కేంద్రం'గా రేషన్ షాపులు..పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
రేషన్ షాపులను ప్రభుత్వం మార్చబోతోంది. నేడు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించబోతోందని ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
Google: Chrome డేటా సేకరణపై Google దావాను ఎదుర్కొంటుంది: US కోర్టు
టెక్ దిగ్గజం గూగుల్, వినియోగదారుల అనుమతి లేకుండా క్రోమ్ బ్రౌజర్ ద్వారా డేటా సేకరణపై ఆరోపణలపై USలో క్లాస్-యాక్షన్ దావాను ఎదుర్కొంటుందని ఇక్కడి కోర్టు తీర్పు చెప్పింది.
Maharastra: విద్యార్థినులకు అసభ్యకర వీడియోలు చూపిస్తూ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆరుగురు విద్యార్థినులకు అసభ్యకర వీడియోలు చూపించి వారిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
MS Dhoni: రాంచీలోని లోకల్ ధాబాలో స్నేహితులతో ఎంఎస్ ధోని.. ఫొటో వైరల్!
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్వస్థలం రాంచీలో తన స్నేహితులతో కలిసి ఓ లోకల్ ధాబాలో లంచ్ను ఎంజాయ్ చేశారు.
PM Modi : పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు బయలుదేరారు.
ICC: ICC కొత్త అధ్యక్షుడిగా జై షా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ నుండి మద్దతు - నివేదిక
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే ప్రధాన ప్రసార హక్కుల హోల్డర్ స్టార్తో US $ 3 బిలియన్ల (సుమారు రూ. 25,200 కోట్లు) వివాదం మధ్య వైదొలగాలని నిర్ణయించుకున్నారు.
Iran: ఇరాన్లో బస్సు బోల్తా పడి 35 మంది పాకిస్థానీ యాత్రికులు మృతి
ఇరాన్లోని యాజ్ద్లో చెక్పాయింట్ వద్ద బస్సు బోల్తా పడడంతో 35 మంది పాకిస్థానీ యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు.
ISRO: చంద్రయాన్-3 డేటాను ఆగస్టు 23న బహిరంగంగా విడుదల చేయనున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ వారం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చంద్రయాన్-3 ద్వారా సేకరించిన సమాచారాన్ని బహిరంగంగా విడుదల చేయనుంది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి.. గెజిట్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.సీబీఐ ఎంట్రీకి కూటమి సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
Bihar: బిహార్లో ఆర్జేడీ నేత పంకజ్ రాజ్ దారుణ హత్య
బిహార్ వైశాలి జిల్లా హాజీపూర్ స్థానిక కౌన్సిలర్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) సభ్యుడు పంకజ్ రాయ్ మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు.
Shaktikanta Das: టాప్ సెంట్రల్ బ్యాంకర్గా ఎన్నికైన ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్.. అభినందనలు తెలిపిన మోదీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ US ఆధారిత గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా వరుసగా రెండవ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్గా ర్యాంక్ పొందారు.
PickleBall Game: 'పికిల్బాల్ గేమ్' అంటే ఏమిటి?రూల్స్ ఎలా ఉంటాయి?
ప్రపంచంలో పికిల్బాల్ ట్రెండ్ పెరుగుతోంది.అమెరికాలో మొదలైన పికిల్బాల్ ట్రెండ్ ఇప్పుడు ప్రపంచంలోని 70 దేశాలకు చేరుకుంది.
SUV: సన్రూఫ్తో కూడిన ఈ SUVల ధర రూ. 10 లక్షల కంటే తక్కువ
ప్రస్తుతం, తాజా కార్లలో సన్రూఫ్ అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్గా మారింది. అందుకే కార్ల తయారీదారులు కూడా తమ మోడళ్లలో చాలా వరకు ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు.
Viswanatha Satyanarayana: తెలుగు సాహిత్య చరిత్రలో అద్భుత అధ్యాయం.. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ
తెలుగులో జ్ఞానపీఠ అవార్డుపొందిన ప్రథమవ్యక్తి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఈయన కృష్ణాజిల్లా నందమూరు గ్రామంలో జన్మించారు.
Instagram: ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్.. చాట్లో సందేశాలను పిన్ చేయచ్చు
ఇన్స్టాగ్రామ్ తన వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ప్లాట్ఫారమ్కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తోంది.
Jennifer Lopez: విడాకులకు సిద్ధంగా మరో సినీ జంట
సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ తన భర్త బెన్ అఫ్లెక్ నుండి విడాకుల కోసం దరఖాస్తు చేసింది.
Whatsapp: వాట్సాప్ లో కొత్త ఫీచర్ .. త్వరలో యూజర్లు వాట్సాప్ రంగును మార్చుకోగలరు
వాట్సాప్ మెయిన్ యాప్ కలర్ అనే కొత్త ఫీచర్పై పని చేస్తోంది. ఈ ఫీచర్ని ఉపయోగించి, వినియోగదారులు యాప్ డిఫాల్ట్ థీమ్ను ఎంచుకోగలుగుతారు. యాప్ ప్రధాన బ్రాండింగ్ రంగును మార్చగలరు.
T20 womens world cup: యూఏఈకి తరలిన మహిళల టీ20 ప్రపంచకప్
బంగ్లాదేశ్లో అధికార మార్పిడి నేపథ్యంలో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో. మహిళల టీ20 ప్రపంచకప్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చనున్నట్లు ఐసీసీ మంగళవారం తెలిపింది.
#NewsbytesExplainer: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, నాసా దగ్గర 2 అప్షన్స్ .. వారు ఎలా తిరిగి వస్తారంటే?
అమెరికన్ వ్యోమగాములు బారీ విల్మోర్, సునీతా విలియమ్స్ ఇప్పటికీ అంతరిక్షంలో చిక్కుకున్నారు.