23 Aug 2024
Kabaddi: ప్రపంచ మార్కెట్ను శాసిస్తున్న కబడ్డీ.. కోట్ల వర్షం కురిపిస్తున్న ఫ్రాంచైజీలు
కబడ్డీ లీగ్ దేశంలో సంచనాలను సృష్టిస్తోంది. ఒక గ్రామీణ క్రీడగా ఉన్న కబడ్డీ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ను శాసిస్తోంది.
Ravi Teja : షూటింగ్లో రవితేజకు గాయం.. శస్త్ర చికిత్స చేసిన వైద్యులు
మాస్ మహారాజ్ రవితేజ గాయపడినట్లు సినీ వర్గాలు తెలిపారు. తన 75వ సినిమాలో షూటింగ్లో ఉండగా తన కుడిచేతికి గాయమైంది.
Instagram: ఇన్స్టాగ్రామ్ లో సూపర్ ఫీచర్ .. ఇది ఎలా ఉపయోగించాలో తెలుసా ?
ఇన్స్టాగ్రామ్ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ప్లాట్ఫారమ్కు కొత్త ఫీచర్లను జోడిస్తుంది.
ISRO: రాబోయే మిషన్లో మనుష్యులను చంద్రునిపైకి పంపడం,వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడంపై యోచన: సోమనాథ్
చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన తర్వాత, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-4,చంద్రయాన్-5 ప్రణాళికలపై కసరత్తు చేస్తోంది.
National Sports Day 2024: భారత ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్.. మేజర్ ధ్యాన్ చంద్ రికార్డులు, విజయాలు పై కథనం
భారత హాకీ విషయానికి వస్తే, మొదటగా మనకు గుర్తుకు వచ్చే ఏకైక ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ .
Hema: సినీ నటి హేమకు బిగ్ రీలీఫ్.. సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా'
సినీ నటి హేమకు బిగ్ రీలీఫ్ లభించింది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రకటించింది.
Co-Lead Gemini: జెమిని AIకి సహయకుడిగా నోమ్ షజీర్
గూగుల్ స్టార్టప్ క్యారెక్టర్ మాజీ హెడ్ నోమ్ షజీర్ను జెమిని ఏఐ సహయకుడిగా నియమించారు.
Major Dhyan Chand Khel Ratna: క్రీడల్లో అత్యున్నత అవార్డు ఖేల్రత్న ఎప్పుడు ప్రారంభమైంది? ఎందుకు పేరు మార్చారు?
మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న భారతదేశంలో ఇచ్చే అతిపెద్ద క్రీడా పురస్కారం. ఇంతకుముందు ఈ అవార్డు పేరు 'రాజీవ్ గాంధీ ఖేల్ రత్న', ఇప్పుడు దానిని 'మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న'గా మార్చారు.
Shakib Al Hasan: బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్పై హత్య కేసు నమోదు
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా అతనిపై మర్డర్ కేసు నమోదైంది. రఫీకుల్ ఇస్లామ్ ఈ కేసును దాఖలు చేశారు.
Naga Chaitanya- Sobhita: నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఫిక్స్! వెడ్డింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
అక్కినేని అందగాడు నాగ చైతన్య,ఈ మధ్యనే టాలీవుడ్ కో-స్టార్ శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు.
Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి భారీ ఊరట లభించింది. ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Airindia: ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా! కారణం ఏంటంటే!
టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఈరోజు (ఆగస్టు 23) రూ.98 లక్షల ఆర్థిక జరిమానా విధించింది.
Telangana: గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్గా బి.నర్సింగరావు.. దిల్రాజుకు ప్రత్యేక స్థానం
సినీ కళాకారులను ప్రభుత్వాలు సత్కరిస్తుండటం మనం చూస్తుంటాం. ప్రతిభ ఉన్న వాళ్లకు వార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తారు.
Lung Cancer Vaccine: ప్రపంచంలోనే మొట్టమొదటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాక్సిన్ ట్రయల్ ప్రారంభం
ప్రపంచంలోనే మొట్టమొదటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాక్సిన్ రోగులపై పరీక్షించడం ప్రారంభించింది.
Kl Rahul: అంతర్జాతీయ క్రికెట్కు కేఎల్ రాహుల్ వీడ్కోలు! సోషల్ మీడియాలో వైరల్గా మారిన పోస్టు
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చాలా కాలం తర్వాత మళ్లీ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
Statue of Union: టెక్సాస్లో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం.. అమెరికాలోనే మూడో అతి పెద్దది
అమెరికాలోని టెక్సాస్లోని 90 అడుగుల ఎత్తైన హనుమంతుని కాంస్య విగ్రహం కొలువుదీరింది.
Pawan Kalyan : సినిమాల కంటే దేశమే ముఖ్యం.. గ్రామసభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
తనకు సినిమాల కంటే దేశమే ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Shyamala Gopalan: కమల సిరులలో విప్లవ జ్యోతిని నింపిన శ్యామలా గోపాలన్ ఎవరు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ శుక్రవారం (ఆగస్టు 23) చికాగోలో అంగీకరించి జాతీయ సదస్సులో హారిస్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తల్లి డా. శ్యామలా గోపాలన్ హారిస్ కు నివాళులర్పించారు.
MAA : ప్రభాస్ జోకరంటూ అర్షద్ వ్యాఖ్యలు.. ఖండించిన 'మా' అసోసియేషన్
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి ఇటీవల ప్రభాస్పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ ప్రముఖులతో సహా పలువురు స్పందించారు.
Modi in Ukraine: ఉక్రెయిన్కు చేరుకున్న ప్రధాని మోదీ
ఉక్రెయిన్లో ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ నుంచి కీవ్ చేరుకున్నారు.
Prabhas : ప్రభాస్ సినిమాలో విలన్గా త్రిష. సందీర్ రెడ్డి వంగా భారీ స్కెచ్
ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు యావత్ ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.
Nepal Bus Accident: నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో పడిపోయిన భారత బస్సు
నేపాల్లో భారతీయ బస్సు శుక్రవారం ప్రమాదానికి గురైన వార్త వెలుగులోకి వచ్చింది.
Anil Ambani: అనిల్ అంబానీకి భారీ షాక్ .. 5 సంవత్సరాల పాటుసెబీ నిషేధం.. 25 కోట్ల జరిమానా
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లీ.. త్వరలోనే అధికారిక ప్రకటన?
ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ యాజమాన్యం దృష్టి సారించింది. ఇప్పటికే రిటైన్ చేసుకొనే ఆటగాళ్లపై ఓ అవగాహనకు వచ్చింది.
Right to Disconnect:ఆస్ట్రేలియాలో కొత్త 'డిస్కనెక్ట్ హక్కు'చట్టం.. ఉద్యోగులకు రక్షణ
ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సోమవారం నుండి ఉద్యోగుల సంరక్షణకు కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువస్తోంది.
Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనాపై 40 హత్య కేసులు, మరెన్నో ఆరోపణలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత కూడా ఆమె కష్టాలు తీరడం లేదు. దేశ తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై 40 హత్య కేసులు నమోదు చేసింది.
Medicine : 156 ఔషధాలపై బ్యాన్ విధించిన కేంద్రం
రోగులకు ముప్పు వాటిల్లే 150 రకాల ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది.
Arvind Kejriwal: సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్కు దక్కని ఉపశమనం ..సెప్టెంబర్ 5న తదుపరి విచారణ
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఉపశమనం లభించలేదు.
Thailand Plane Crash: తూర్పు థాయ్లాండ్లో కుప్పకూలిన విమానం.. 9 మంది మృతి
సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ థాయిలాండ్ ప్రకారం, గురువారం మధ్యాహ్నం రాజధాని బ్యాంకాక్లోని ప్రధాన విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే దేశీయ విమానాల చిన్న ప్రయాణీకుల విమానం కూలిపోయింది.
Mount Elbrus: యూరప్లోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన సౌదీ అరేబియాకు చెందిన తెలుగు ఎన్నారై
రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్(Mount Elbrus) పర్వతాన్ని ఆంధ్రప్రదేశ్ కి చెందిన తెలుగు యువతి అధిరోహించింది.
Ration Card: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సన్నబియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Tamilnadu: లైంగిక వేధింపుల ఆరోపణలపై ఉపాధ్యాయుడు అరెస్టు.. కోయంబత్తూర్ ప్రభుత్వ పాఠశాలలో ఘటన
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 9 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Ravi Kiran: జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్కు టీటీడీ జేఈఓ బాధ్యతలు?
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా జైళ్లశాఖలోని కోసాంధ్ర రేంజ్ డీఐజీ ఎంఆర్ రవికిమార్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh : ఏపీలో పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి.. ఏకంగా 2,800 కోట్లు..!
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు పెట్టేందుకు గ్రోదెజ్ సంస్థ ఆసక్తి చూపుతోంది. ఏకంగా రూ.2,800 కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
Botswana : 2492 క్యారెట్ల భారీ వజ్రం లభ్యం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్దది
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాన్ని తాజాగా బయటపడింది. ఆ వజ్రం 2492 క్యారెట్ల బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
National Space Day 2024: నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే
దేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 23) జరుపుకుంటోంది.
Tripura: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి
దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని త్రిపుర రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడ కొండచరియలు విరిగిపడటంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
Lausanne Diamond League2024: లుసానె డైమండ్ లీగ్లో రెండో స్థానంతో మెరిసిన నీరజ్ చోప్రా
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లాసాన్ డైమండ్ లీగ్ 2024లో పురుషుల ఈవెంట్లో రెండో స్థానంలో నిలిచాడు.
PM Modi: నేడు ఉక్రెయిన్ కు ప్రధాని మోదీ.. శాంతి సందేశంతో సహా ఎజెండాలో ఏముంది?
పోలాండ్లో తన 2 రోజుల పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ను సందర్శిస్తున్నారు. వారు ఉక్రెయిన్ చేరుకోవడానికి రైలులో 10 గంటలు ప్రయాణించనున్నారు.
Kamala Harris: ఇక అమెరికా ట్రంప్ చేతుల్లోకి వెళ్లదు.. కమలా హారిస్ ఎమోషనల్ కామెంట్స్
అమెరికా అధ్యక్షల ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అంగీకరించారు.
Zomato: జొమాటో ఇంటర్సిటీ లెజెండ్స్ సర్వీస్ మూసివేత
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో తన ఇంటర్సిటీ లెజెండ్స్ సేవను వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
WhatsApp: వాట్సాప్ వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్.. దాన్ని ఎలా ఉపయోగించాలి?
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ చాలా కాలంగా వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్పై పనిచేస్తోంది. ఇప్పుడు కంపెనీ తన ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ దీన్ని విడుదల చేయడం ప్రారంభించింది.
Pakistan: పాకిస్థాన్లో పోలీసు వాహనాలపై రాకెట్ దాడి.. 11 మంది పోలీసులు మృతి
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్లో గురువారం పోలీసులపై రాకెట్లతో దాడి చేశారు.ఇందులో కనీసం 11 మంది సైనికులు మరణించగా చాలా మంది గాయపడ్డారు.
Microscope: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మైక్రోస్కోప్.. సెకనులో 1 క్వింటిలియన్ వంతు వద్ద సమయాన్ని స్తంభింపజేస్తుంది
భౌతిక శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూక్ష్మదర్శినిని సృష్టించారు. ఇది చాలా వేగంగా ఎలక్ట్రాన్లను చలనంలో చూడగలదు.
Antimony Export: యాంటిమోనీ ఎగుమతిని చైనా నిషేధం.. తుపాకుల నుండి అణుబాంబుల వరకు అన్నింటిపైనా దీని ప్రభావం ఉంటుందా..?
చైనాలో పుష్కలంగా ఖనిజాలు ఉన్నాయి. ఖనిజాల పరంగా ప్రపంచంలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది.
Telugu language day 2024: తియ్యని తేనెల పలుకులు.. మన తెలుగు పాట
పాలమీగడల కన్నా స్వచ్ఛంగా, పున్నమి వెన్నల కన్నా అందంగా ఉండేది మన తెలుగు భాష. ఈ విషయాన్ని ఎంతోమంది ప్రముఖులు నిరూపిస్తూ పాటలను రచించారు.
22 Aug 2024
China: హైట్ పెరగడానికి ఆపరేషన్ చేశారు.. కానీ నడవలేకపోయారు
ఎత్తు పెరగడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
IMD Weather : తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం మరో అప్డేట్ ప్రకటించింది.
National Sports Day 2024: జాతీయ క్రీడా దినోత్సవం..ప్రాముఖ్యత,చరిత్ర.. ఎందుకు జరుపుకుంటారు?
భారతదేశంలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు ఇచ్చి గౌరవిస్తారు.
OTT Release : ఈ వారం ఓటీటీలో అదరగొట్టే సినిమాలు ఇవే..!
ప్రస్తుత కాలంలో ఓటీటీకి డిమాండ్ బాగా పెరిగిపోతోంది. థియోటర్లలో విడుదలైన మూవీలు 15 నుంచి 20 రోజుల్లోపు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
PhonePe: ఫోన్ పే యూజర్లకు గుడ్న్యూస్.. అకౌంట్లో డబ్బులు లేకున్నా చెల్లింపులు చేయండిలా
నేటి అధునిక సమాజంలో యూపీఐ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. వీటిల్లో చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారు.
Whatsapp: వాట్సాప్ లో కొత్త ఫీచర్ .. చాట్ థీమ్ను సెట్ చేయవచ్చు.. ఇది ఎలా పనిచేస్తుందంటే..?
వాట్సాప్ ఇప్పుడే టెస్ట్ఫ్లైట్ బీటా ప్రోగ్రామ్ ద్వారా కొత్త అప్డేట్ను విడుదల చేసింది.
TVS Jupiter 10cc:కొత్త జూపిటర్ 110cc స్కూటర్ను విడుదల చేసిన TVS మోటార్ ..ధర నుండి ఫీచర్ల వరకు అన్ని వివరాలు
TVS మోటార్ తన కొత్త స్కూటర్ Jupiter 110 ccని ఈరోజు(ఆగస్టు 22)న విడుదల చేసింది.
ENG Vs IND: ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి.
Dabur: తమిళనాడులో రూ.400 కోట్లు పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీని నిర్మించనున్న డాబర్
డాబర్ ఇండియా తన మొదటి ఫ్యాక్టరీని దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ ప్రణాళిక ప్రకారం, డాబర్ రాబోయే 5 సంవత్సరాలలో 400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది.
J&K Assembly polls: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తుకు కాంగ్రెస్ సై
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని JKNC చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.
Hydrabad Police : రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే ఉచితంగా ఇంటివద్ద దింపుతారంటూ సోషల్ మీడియాలో గత రెండ్రోజులుగా ప్రచారం సాగుతోంది.
Dhanush : మరికొన్ని గంటల్లో 'రాయన్' స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాయన్. ఈ మూవీ ధనుష్ కెరీర్లోనే 50వ సినిమా కావడం విశేషం.
Italy: సిసిలీ తీరంలో మునిగిపోయిన బ్రిటిష్ పారిశ్రామికవేత్త పడవ.. 5 మృతదేహాలు లభ్యం
ఇటలీలోని సిసిలీ ద్వీపం తీరంలో మునిగిపోయిన బ్రిటీష్ పారిశ్రామికవేత్త మైక్ లించ్ విలాసవంతమైన పడవ శకలాలను వెలికి తీయగా, అందులో 5 మృతదేహాలు లభ్యమయ్యాయి.
Gram Sabha:13,326 పంచాయతీల్లో గ్రామసభలను ప్రారంభించిన పవన్ కళ్యాణ్
9 కోట్ల పనిదినాలతో 13,326 పంచాయతీల్లోని 87 ప్రాజెక్టుల పరిధిలో 57 లక్షల మందికి పనులు కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
TG Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
Kolkata Doctor Murder Case: మెడికల్ కాలేజీ మహిళా డాక్టర్పై సామూహిక అత్యాచారం జరగలేదు: సీబీఐ
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని తేలింది.
Cristiano Ronaldo : యూట్యూబ్లోకి రొనాల్డ్.. 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్స్కైబర్లు
ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Bangladesh Floods: బంగ్లాదేశ్లో వరదలకు మా డ్యామ్ కారణం కాదు.. స్పష్టం చేసిన MEA
బంగ్లాదేశ్లో వరద పరిస్థితి గుమ్టి నదిపై భారత డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడం వల్ల కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
Atchutapuram : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. కేంద్ర రూ.2లక్షలు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా పరిశ్రమలో మృతుల చెందిన కుటుంబాలకు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.
MLC Kavitha: కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకెళ్లారు.
Microsooft: మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోలో భద్రతా లోపం.. క్లౌడ్ డేటా లీక్ అయ్యే ప్రమాదం
సైబర్ సెక్యూరిటీ సంస్థ టెనబుల్ పరిశోధకులు మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోలో ఒక క్లిష్టమైన భద్రతా లోపాన్ని కనుగొన్నారు.
Revanth Reddy: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి అవకాశం.. దిల్లీకి వెళ్లిన సీఎం
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హీటెక్కాయి. తాజాగా తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు.
Assam: మౌల్వీలు ముస్లిం వివాహాలను నమోదు చేయలేరు, బిల్లుకు కేబినెట్ ఆమోదం
అస్సాంలో, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం మతపెద్దలు, ఖాజీలు ముస్లిం వివాహాలను నమోదు చేయకుండా నిరోధించే బిల్లును ఆమోదించింది.
Youtube: యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ అయిందా? రికవరీ కోసం గూగుల్ కొత్త AI టూల్ వచ్చేసింది!
ప్రజలలో ఉన్న యూట్యూబ్కు ఉన్న ఆదరణ అంత ఇంతా కాదు. యూట్యూబ్ ఉచితంగా లభిస్తుండడం, రోజుకు లక్షలాది వీడియోలు అందుబాటులో వస్తుండడమే దీనికి కారణం.
Milan Ratnaik: టెస్టుల్లో 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన శ్రీలంక ప్లేయర్
ఇంగ్లండ్ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో శ్రీలంక ప్లేయర్ మిలన్ రత్నాయక్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
Kolkata Doctor Murder Case: వైద్యులు విధుల్లో చేరాలన్న సుప్రీంకోర్టు
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు చెందిన డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు మళ్లీ విచారణ కొనసాగుతోంది.
Bangladesh: షేక్ హసీనా సహా మాజీ ఎంపీల దౌత్య పాస్పోర్ట్లు రద్దు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనాతో సహా మాజీ పార్లమెంటేరియన్లందరికీ జారీ చేసిన దౌత్య పాస్పోర్ట్లను రద్దు చేసింది. బంగ్లాదేశ్ హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
Thalapathy Vijay: తలపతి విజయ్ రాజకీయ ప్రవేశం.. పార్టీ జెండా, గీతాన్ని ఆవిష్కరించిన 'లియో' స్టార్
తమిళ సినిమా అగ్ర హీరోగా కొనసాగుతున్న'తలపతి విజయ్' రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
Mamata Banerjee: మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ మధ్య భగ్గుమంటున్న విభేదాలు
కోల్కతా ఆర్జీకార్ వైద్య కళాశాలలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మద్య విభేదాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
Beware!: మీరు ఇలా చేస్తే మీ ఐఫోన్ వెంటనే క్రాష్ అవుతుంది
కొత్తగా కనుగొనబడిన బగ్ కేవలం నిర్దిష్ట క్రమమైన అక్షరాలను టైప్ చేయడం ద్వారా ఐఫోన్ లు, iPadలను తాత్కాలికంగా క్రాష్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
Zomato-Paytm: జొమాటో చేతికి రూ.2,048 కోట్ల పేటీఎమ్ 'టికెట్'!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ జొమాటో,పేటియం మధ్య పెద్ద డీల్ జరగబోతోంది. దీని కోసం, ఫిన్టెక్ సంస్థ Paytmకి జొమాటో రూ. 2048 కోట్లు చెల్లించనుంది.
Vishwambhara First Look: చిరంజీవి బర్తడే.. 'విశ్వంభర' పోస్టర్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అంటే మెగా అభిమానులకు పండుగ రోజు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు పుట్టిన రోజు వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నారు.
Polaris Dawn Mission: స్పేస్-X పొలారిస్ డాన్ మిషన్ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే . .?
ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్-X అనే అంతరిక్ష సంస్థ, పొలారిస్ డాన్ మిషన్ ప్రయోగం ఆలస్యం అవుతున్నట్లు ప్రకటించింది.
sunkishala project: సుంకిశాల ప్రాజెక్టు సందర్శనకు అంతర్జాతీయ నిపుణులు
సుంకిశాల ప్రాజెక్టు సందర్శనకు త్వరలో అంతర్జాతీయ నిపుణుల బృందం త్వరలో రానుంది.
Pr Sreejesh: శ్రీజేష్కు భారీ నజరానా ప్రకటించిన కేరళ ప్రభుత్వం
పారిస్ ఒలింపిక్స్లో వరుసగా రెండో పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన భారత హాకీ గోల్కీపర్గా పేరుగాంచిన పీఆర్ శ్రీజేష్కు కేరళ ప్రభుత్వం బుధవారం రూ.2కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది.
Ceat Awards: రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్కు క్రికెట్ అత్యున్నత అవార్డులు ప్రధానం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్లకు క్రికెట్కు సంబంధించిన అత్యున్నత అవార్డులు లభించాయి.
Telangana: వానాకాలంలో సాగు టార్గెట్ కోటి ఎకరాలు
వానాకాల సీజన్లో తెలంగాణ రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో రాష్ట్ర వ్యవసాయశాఖ క్లారిటీ ఇచ్చింది.
Social Security Agreement: భారత్- పోలాండ్ మధ్య సామాజిక భద్రతా ఒప్పందం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం పోలాండ్లో పర్యటిస్తున్నారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి.
Ocean of Magma: చంద్రుడి ఉపరితలంపై ఒకప్పుడు 'మాగ్మా' సముద్రం..! చంద్రయాన్ 3
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్ -3 మిషన్ నుండి వచ్చిన డేటా ప్రకారం చంద్రుడిపై ఒకప్పుడు శిలాద్రవంతో ఉండేదన్న వాదనను బలపరిచింది. రీసెర్చ్ జర్నల్ 'నేచర్'లో ప్రచురితమైన విశ్లేషణలో ఈ విషయం తెలిపింది.
Komatiteddy: విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్-విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్హెచ్ 65 పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపడంతో 2 నెలల్లో టెండర్లు పిలిచి నవంబర్ నాటికి ప్రారంభించనున్నారు.
Elon Musk: భవిష్యత్తులో మరింత మందికి చిప్ అమరుస్తాం: ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ ఇటీవల తన రెండవ రోగికి న్యూరాలింక్ చిప్ను విజయవంతంగా అమర్చింది.
Neuralink: న్యూరాలింక్ రెండవ మార్పిడి విజయవంతం.. రోగికి ఎటువంటి దుష్ప్రభావాలు లేవు
ఎలాన్ మస్క్ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ ఇటీవల మరో పక్షవాత రోగి మెదడులో న్యూరాలింక్ చిప్ను అమర్చింది. రెండవ ట్రయల్ పేషెంట్లో ఇంప్లాంట్ బాగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
Air India: ఎయిరిండియా విమానంలో బాంబు బెదిరింపు.. తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది.
Atchutapuram SEZ explosion: అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు..17మంది మృతి.. 60 మందికి తీవ్ర గాయాలు
అచ్యుతాపురం ఫార్మా యూనిట్లో బుధవారం పేలుడు సంభవించి, 17 మంది మరణించారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Telugu Mahasabha: తొలి తెలుగు మహాసభల ప్రత్యేకతలు
తెలుగు మహాసభలు అనేవి తెలుగు భాషా సాహిత్యం,సంస్కృతి,చరిత్రను ప్రోత్సహించే గొప్ప సాంస్కృతిక సమావేశాలు.