LOADING...

29 Aug 2024


AP CM Chandrababu: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి: చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీగా మారుస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులను ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

Nagarjuna: రజనీకాంత్ కూలీ సినిమా నుండి కింగ్ నాగార్జున ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

రజనీకాంత్ త్వరలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో "కూలీ" చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రం రజినీకాంత్ 171వ సినిమా అవుతుంది.

Chandrababu: కార్మికులకు చంద్రబాబు సర్కార్ గుడ్‌ న్యూస్.. కార్మికులకు రూ.10లక్షల బీమా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల సంక్షేమేమే కూటమి ప్రభుత్వ ప్రధాన విధానమని పేర్కొన్నారు.

Nita Ambani:'విక్షిత్ భారత్' కోసం నీతా అంబానీ బ్లూప్రింట్.. రిలయన్స్ ఫౌండేషన్ నుండి 25 కోట్ల మంది పాఠశాల పిల్లలకు సహాయం

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేష్ అంబానీ ప్రసంగం తరువాత, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తన సందేశాన్ని అందించారు.

Deepfake Video: శుభ్‌మాన్ గిల్‌ను విమర్శిస్తున్నవిరాట్ కోహ్లి డీప్‌ఫేక్ వీడియో వైరల్ 

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ వీడియోకు బలి అయ్యాడు. అతని డీప్‌ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jio Brain: AI ఫీచర్ల కోసం జియో బ్రెయిన్‌.. వినియోగదారులు పొందగలిగే ప్రయోజనాలు..

రిలయెన్స్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం),చైర్మన్ ముకేష్ అంబానీ అనేక పెద్ద ప్రకటనలు చేశారు.

RIL AGM: వార్షిక ఆదాయంలో రూ. 10 లక్షల కోట్లను అధిగమించిన భారతదేశపు మొదటి కంపెనీగా రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వార్షిక ఆదాయంలో 10లక్షల కోట్ల రూపాయలను అధిగమించిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది.

RIL AGM 2024: సెట్ అప్ బాక్స్ కోసం రిలయన్స్ జియో TvOS.. కాల్‌లోనే ఏఐ సేవలు

రిలయన్స్‌ జియో కొత్తగా జియో టీవీ ఓఎస్‌ను ప్రకటించింది. ఈ కొత్త సాంకేతికత జియో సెటాప్‌ బాక్స్‌ వినియోగదారులకు మరింత మెరుగైన డిజిటల్‌ ఛానెల్‌ సేవలను అందించనుంది.

Reliance: రిలయన్స్‌ వాటాదారులకు బోనస్‌ షేర్లు ప్రకటించిన ముకేశ్ అంబానీ.. త్వరలో బోర్డు ఆమోదముద్ర    

రిలయెన్స్ సంస్థ తన వాటాదారులకు శుభవార్త అందించింది.షేర్‌హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు జారీ చేయడానికి ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు సెప్టెంబర్‌ 5న సమావేశం కానుందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది.

WHO: చండీపురా వైరస్‌ను 20 ఏళ్లలో భారతదేశంలో అతిపెద్ద వ్యాప్తిగా పేర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ 

గత కొన్ని నెలలుగా భారతదేశంలో చాలా మందిని ప్రభావితం చేసిన ప్రాణాంతక చండీపురా వైరస్ (CHPV), గత 20 ఏళ్లలో భారతదేశంలో సంభవించిన అతిపెద్ద వ్యాప్తిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అభివర్ణించింది.

Jio: జియో వినియోగదారులకు శుభవార్త.. 100 GB ఉచిత క్లౌడ్ స్టోరేజీ 

జియో యూజర్లకు రిలయన్స్‌ నుంచి శుభవార్త వచ్చింది. ఈ దీపావళి నుంచి జియో ఏఐ క్లౌడ్‌ స్టోరేజ్ సేవలను ప్రారంభించనుంది.

Hurun India Rich List 2024: హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో జెప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా 

బెంగళూరుకు చెందిన జప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా (21) మరోసారి 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024'లో అత్యంత పిన్న వయస్కుడిగా ఎంపికయ్యారు.

Hurun Rich List 2024: హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ.. అతని సంపద ఎంత పెరిగింది?

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ,అతని కుటుంబం భారతదేశంలోని సంపన్న కుటుంబాలలో ఒకటి. హురున్ ఇండియా 2024 సంపన్నుల జాబితాలో ఇది వెల్లడైంది.

INS Arighat: ఐఎన్ఎస్ అరిఘాత్.. భారతదేశ రెండో అణు జలంతర్గామి నేడు ప్రారంభం 

భారతదేశం తన రెండవ అణు శక్తితో నడిచే జలాంతర్గామిని నేడు ప్రారంభించబోతోంది. ఐఎన్‌ఎస్ అరిఘాత్ అని పిలిచే ఈ రెండవ అణు శక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామిని విశాఖపట్నంలో నేడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభిస్తారు.

Special Trains: పండగల వేళ తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో 48 స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలివే..!

దసరా, దీపావళి, ఛాత్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త వినిపించారు.

Student suicide rate: భారతదేశంలో గుబులుపుట్టిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యల రేటు.. జనాభా పెరుగుదల రేటును మించి..

భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని ఒక తాజా నివేదిక స్పష్టం చేసింది.

Shahrukkhan: హురున్ ఇండియా ధనవంతుల జాబితాలో షారుక్ ఖాన్.. ఎంత సంపద ఉందంటే? 

బాలీవుడ్ రాజు షారుక్ ఖాన్ ఏదో ఒక కారణంతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తన సుదీర్ఘ సినీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో విజయాలు సాధించాడు.

National Sports Day 2024: క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ 

ఈ రోజు జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులు అర్పించారు.

YSRCP: వైసీపీకి షాక్.. ఇద్దరు ఎంపీలు రాజీనామా..త్వరలో టీడీపీ పార్టీలోకి.. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి.

Mollywood: లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ నటులపై కేసు నమోదు!

మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

Puja Khedkar: పూజా ఖేద్క‌ర్‌ను అరెస్టు చేయ‌కండి: ఢిల్లీ హైకోర్టు

వివాదాస్ప‌ద ఐఏఎస్ ఆఫీస‌ర్ పూజా ఖేద్క‌ర్‌ ముందస్తు బెయిల్ వ్యవధిని ఢిల్లీ హైకోర్టు పొడిగించింది, దీంతో ఖేద్కర్‌కు ప్రస్తుతానికి అరెస్టు నుంచి ఉపశమనం లభించింది.

Bengaluru: బెంగుళూరులో దారుణం.. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో దారుణ హత్య

కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం (ఆగస్టు 28) టెర్మినల్ 1లోని పార్కింగ్ ఏరియా దగ్గర ఒక ఉద్యోగి బహిరంగంగా కత్తితో పొడిచి దారుణ హత్య చేశారు.

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కంపించిన భూమి 

ఢిల్లీ,పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం 11:30 గంటలకు బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం.

Climate change effect: తొలిసారిగా ఓం పర్వతం నుండి అదృశ్యమైన మంచు

మంచుతో కప్పబడిన ఓం పర్వతం ఒక్కసారిగా మంచు రహితంగా మారింది.కోట్లాది ప్రజల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన ఓం మూర్తి కూడా కనుమరుగైంది.చూడటానికి నల్ల పర్వతం మాత్రమే మిగిలి ఉంది.

Paris Paralympics 2024: స్పోర్ట్స్ డే నాడు ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్‌ 

క్రీడా ప్రపంచానికి స్ఫూర్తిని పంచేలా, మరోసారి అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించటానికి, అవయవ లోపం తమకే కాని తమ లక్ష్యానికి కాదన్న సంకల్పాన్ని ప్రపంచానికి చాటేలా, పారిస్‌ వేదికగా మరో విశ్వ క్రీడలు ప్రారంభమయ్యాయి.

Nagarjuna Birthday: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున పుట్టినరోజు స్పెషల్..

ఓ హీరో.. 30 ఏళ్ల వయసులో రొమాన్స్ చేస్తే ఓకే.. కానీ 60 ఏళ్ల వయసులో రొమాన్స్ చేయడం అంటే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది.కానీ ఈ ప్రత్యేకతను చూపించిన హీరో ఎవరో తెలుసా? అది నాగార్జున!

Prabhas: ప్రభాస్ 'రాజా సాబ్' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

'కల్కి 2898 AD ' సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్ననేపథ్యంలో, ప్రభాస్‌ తన తదుపరి ప్రాజెక్టులకు సన్నద్ధమవుతున్నాడు.

Nuzivedu Triple IT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో వందల మంది విద్యార్థులకు అస్వ‌స్థ‌త‌

ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో వందలమంది విద్యార్థులు వారం రోజులుగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి చేరుతున్నారు.

Srisailam Dam:ఎగువ నుంచి వరద.. నాగార్జునసాగర్‌ 22 గేట్ల ద్వారా నీటి విడుదల  

భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి భారీ వరద నీరు ఆల్మట్టి,నారాయణపూర్, జూరాల మీదుగా శ్రీశైలం జలాశయానికి చేరుతోంది.

AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పింఛనుదారులకు శుభవార్త అందించింది.

Nasa: భూమిపై విద్యుత్ క్షేత్రాన్ని కనుగొన్న నాసా

అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సబ్‌ఆర్బిటల్ రాకెట్ నుండి పొందిన డేటాను ఉపయోగించి భూమిపై విద్యుత్ క్షేత్రాన్ని మొదటిసారిగా కనుగొంది.

Gujarat Flood: గుజరాత్‌లో వరదలు.. 26 మంది మృతి, 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్

గుజరాత్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.

Jammu and kashmir: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ-కుప్వారాలో మూడు చోట్ల ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం 

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు మూడు వేర్వేరు ఆపరేషన్లలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి.

Whatsapp Update: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే?

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తన వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.

ODI Cricket: ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ బ్యాట్స్‌మెన్‌లపై ఒక లుక్ 

వన్డే క్రికెట్‌ మాజీ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో 7 సార్లు 1,000కు పైగా పరుగులు చేశారు.

#Newsbytesexplainer:బెయిల్ అంటే ఏంటి? భారత చట్టాల్లో ఎన్ని రకాల బెయిల్స్ ఉన్నాయి?

జార్ఖండ్‌ భూ కుంభకోణం కేసులో నిందితుడు ప్రేమ్ ప్రకాష్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ ఇవ్వ‌డం రూల్‌.. జైలుశిక్ష మిన‌హాయింపు, అది మనీలాండరింగ్ కేసు అయినా సరే.

Telugu language day 2024: దేశ భాషలందు తెలుగు లెస్స.. మాతృ భాష గొప్పదనం ఇదే

దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవ రాయులు చెప్పిన, చెయ్యేతి జై కొట్టు తెలుగోడా అని వేములపల్లి గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి.

28 Aug 2024


Zaheer Khan:లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్‌గా జహీర్ ఖాన్

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ను మళ్లీ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడిని తమ జట్టు మెంటర్‌గా నియమించినట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది.

Heavy rains: అలర్ట్.. తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ శాఖ ధ్రువీకరించింది.

HMD Barbie Flip:బార్జీ ఫోన్‌ను లాంచ్ చేసిన నొకియా మాతృ సంస్థ!

నోకియా మాతృసంస్థ HMD గ్లోబల్, బార్బీ నేపథ్యంతో ప్రత్యేకమైన ఫ్లిప్ ఫోన్‌ను ఆవిష్కరించింది.

Pooja Khedkar:నన్ను అనర్హులుగా ప్రకటించే అధికారం UPSCకి లేదు: పూజా ఖేద్కర్‌

అధికార దుర్వినియోగం,తప్పుడు ధ్రువీకరణ పత్రాల సమర్పణ కేసులో ఐఏఎస్‌ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేద్కర్‌పేరు ఇటీవల వార్తల్లోకి వచ్చింది.

Pushpa 2: 'పుష్ప ది రూల్‌' కౌంట్‌డౌన్‌ షురూ .. కొత్త పోస్టర్‌ షేర్‌ చేసిన టీమ్‌

అల్లు అర్జున్‌ , సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ "పుష్ప 2: ది రూల్". ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Rammohan Naidu : కడప, కర్నూలు జిల్లాలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్రమంత్రి రామ్మోహన్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, ఆ దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

Industrial Smart Cities: 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ఆమోదించిన మోదీ ప్రభుత్వం 

దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు రూ.28,602 కోట్ల అంచనా పెట్టుబడితో 10 రాష్ట్రాల్లో 12 కొత్త పారిశ్రామిక నగరాల ఏర్పాటుకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Devara 3rd Song: ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో సర్ప్రైజ్.. మూడో సాంగ్ ఎప్పుడొచ్చినా భీభత్సమే అంటూ హింట్ 

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ'దేవర'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Viral Fevers: తెలంగాణలో విష జ్వరాల ఉద్ధృతి.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో విష జ్వరాలు విజృంభించాయి. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వైరల్ ఫీవర్స్‌‌తో ప్రజలు అల్లాడిపోతున్నారు.

Jan dhan yojana: జన్ ధన్ యోజనకి పదేళ్లు పూర్తి.. 53 కోట్ల ఖాతాలు.. ఇది చరిత్రాత్మకమన్న ప్రధాని 

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన నేటితో (ఆగస్టు 28) 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Potula Sunita: వైసీపీకి మరో బిగ్ షాక్.. రాజీమానా చేసిన ఎమ్మెల్సీ

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తగులుతున్నాయి.

ICC Rankings : ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటిన యశస్వీ, కోహ్లీ.. దిగజారిన బాబార్ అజామ్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకుల జాబితాను విడుదల చేసింది.

Polavaram: ఆంధ్రప్రదేశ్ కేంద్రం గుడ్ న్యూస్.. పోలవరానికి కేంద్ర కాబినెట్ గ్రీ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Nifty Microcap 250 index:అధిక రాబడులు పొందాలనుకుంటున్నారా? నిఫ్టీ మైక్రోక్యాప్ 250లో లాభాలు, నష్టాలు గురించి తెలుసుకోండి

చాలామంది వ్యాపారాల్లో అధిక లాభాలను పొందాలని భావిస్తున్నారు. ఎందులో వ్యాపారం చేయాలో చాలామందికి తెలియదు. నిఫ్టీలో పెట్టుబడులు పెడితే లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

Pollution: 2021-22 మధ్య భారతదేశంలో వాయు కాలుష్యం 20 శాతం తగ్గుదల.. చికాగో విశ్వవిద్యాలయ నివేదిక 

2021-22 మధ్యకాలంలో భారత వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని చికాగో యూనివర్సిటీకి చెందిన ఎయిర్ క్వాలిటీ ఫండ్ ఆఫ్ ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (EPIC) అధ్యయనంలో తేలింది.

Polio: 10 సంవత్సరాల తర్వాత మేఘాలయలో పోలియో కేసు.. పోలియో వ్యాక్సిన్ ద్వారా ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుందో తెలుసా?

2014లో అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది.

Village Defence Guards: రాజౌరిలో అనుమానాస్పద కదలికలు.. కాల్పులు జరిపిన గ్రామ రక్షణ గర్డ్స్

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో సోమవారం రాత్రి అనుమానాస్పద కదలికలను గుర్తించిన గ్రామ రక్షణ గార్డ్స్ (VDG) బృందం కాల్పులు జరిపింది.

GST Council meet: సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

జీఎస్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చే నెల 9వ తేదీన సమావేశం కానుంది. వచ్చే నెలలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశంలో పన్ను రేట్లను హేతుబద్ధీకరించడంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. సచివాలయ వ్యవస్థలో సంస్కరణల పునఃప్రారంభం.. రివర్స్ టెండరింగ్స్ రద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన, రివర్స్ టెండర్స్ ను రద్దు చేయాలని నిర్ణయించుకుంది.

Knife attack in Germany: బాటసారులపై దాడిచేసిన నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు

పశ్చిమ జర్మనీలోని మోయర్స్ పట్టణంలో బాటసారులపై కత్తులతో దాడి చేసిన నిందితుడిని జర్మన్ పోలీసులు కాల్చి చంపారు.

PMLA: బెయిల్ ఇవ్వ‌డం రూల్‌.. జైలుశిక్ష మిన‌హాయింపు.. పీఎంఎల్ఏ కేసులో సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ఈ రోజు ఒక కీలక తీర్పును వెలువరించింది. మనీల్యాండరింగ్ కేసుల విచారణలో పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్) కింద సుప్రీంకోర్టు ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది.

Jai Shah: గౌరవంగా ఉంది.. టెస్టు క్రికెట్‌పై జై షా కీలక వ్యాఖ్యలు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నూతన ఛైర్మన్‌గా జై షా ఎంపికయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా, డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.

Pm Modi: అమెరికాలో ప్రధాని మోదీ మెగా కమ్యూనిటీ ఈవెంట్ కి భారీ స్పందన 

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ మరోసారి నిరూపితమైంది.

Hindenburg: మరో బాంబు పేల్చిన 'హిండెన్‌బర్గ్'.. ఈసారి టార్గెట్ సూపర్ మైక్రో కంప్యూటర్‌ 

భారత్‌లో అదానీ గ్రూప్ గురించి సంచలన విషయాలు వెల్లడించిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇప్పుడు అమెరికన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ సూపర్ మైక్రోపై పలు ఆరోపణలు చేసింది.

Duleep Trophy: దులీప్ ట్రోఫీకి స్టార్ ఆటగాళ్లు దూరం.. జడేజా, సిరాజ్‌లకు విశ్రాంతి 

దులీప్ ట్రోఫీకి స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు.

TGSRTC: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. టీజీఎస్ఆర్టీస్‌లో 3,035 ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Google: గూగుల్ జెమినీ AI అసిస్టెంట్ త్వరలో మీ WhatsApp కాల్‌లను నిర్వహించగలదు

గూగుల్ తన జెమినీ చాట్‌బాట్‌ను ఏకీకృతం చేయడానికి వాట్సాప్, Google మెసేజ్, Android సిస్టమ్ నోటిఫికేషన్‌ల కోసం మూడు కొత్త ఎక్సటెన్షన్స్ పై పని చేస్తోంది.

Google Meet: గూగుల్ మీట్ కొత్త AI ఫీచర్.. మీ కోసం గమనికలను తీసుకుంటుంది

గూగుల్ మీట్ 'Take notes for me' అనే వినూత్న కృత్రిమ మేధస్సు (AI) సాధనాన్ని పరిచయం చేసింది.

Game Changer : 'గేమ్ ఛేంజర్' రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'గేమ్ ఛేంజర్‌' ఈ మూవీ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Apple Layoffs: 100 మంది ఉద్యోగులను తొలగించిన ఆపిల్ డిజిటల్ సేవల విభాగం 

ఆపిల్ తన డిజిటల్ సేవల సమూహంలో దాదాపు 100 ఉద్యోగాలను తొలగించింది. దాని Apple Books యాప్, Apple బుక్‌స్టోర్‌కు బాధ్యత వహించే టీమ్‌పై అతిపెద్ద కోతలు పడ్డాయని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది.

Osmania Hospital: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పటల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. గోషా మహల్‌లో ఉస్మానియా హాస్పటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

America: కమలా హారిస్‌తో భేటీకి ట్రంప్ అంగీకారం.. నిబంధనలు ఇవే..   

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వాతావరణం నెలకొంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో డిబేట్‌ కు అంగీకరించారు.

Rajayasabha: రాజ్యసభలో తొలిసారిగా ఎన్డీఏకు మెజారిటీ.. ఎంత మంది ఎంపీలు ఉన్నారంటే..

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌కు గుడ్ న్యూస్.. రాజ్యసభలో ఎన్డీయే కూటమి మెజారిటీ మార్క్‌ను చేరుకుంది.

Space-X: మళ్లీ వాయిదా పడిన స్పేస్ -X పొలారిస్ డాన్ మిషన్.. ఈసారి కారణం ఏంటంటే..?

స్పేస్-X పొలారిస్ డాన్ స్పేస్ మిషన్ ప్రయోగం వివిధ కారణాల వల్ల మళ్లీ మళ్లీ ఆలస్యం అవుతోంది.

Narendra Modi: వచ్చే వారం ఏపీ పర్యటనకు ప్రధాని రాక..? కారణం ఇదే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నట్లు సమాచారం.

Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు భద్రత పెంపు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల స్థాయికి పెంచారు.

Weather Latest Update: బంగాళఖాతంలో అల్పపీడనం.. ఆ జిల్లాలకు హెచ్చరీకలు జారీ చేసిన ఐఎండీ

గాంగేటిక్ పశ్చిమ బెంగాల్‌లో నిన్న కొనసాగిన అల్పపీడనం ఈరోజు ఉదయం 5:30 గంటల సమయంలో బలహీనపడి, ఝార్ఖండ్, పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతం కానుంది.

CJI Chandrachud: సీజేఐ డీవై చంద్రచూడ్ పేరుతో సైబర్ మోసం.. క్యాబ్ కోసం రూ.500 డిమాండ్

సీజేఐ డీవై చంద్రచూడ్ పేరుతో సైబర్‌ మోసం వెలుగులోకి వచ్చింది.

Gujarat: గుజరాత్‌లో భారీ వర్షాల కారణంగా 15 మంది మృతి.. పలు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ 

రుతుపవనాల వర్షాల వల్ల పర్వతాల నుంచి మైదాన ప్రాంతాల వరకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గుజరాత్‌లో భారీ వర్షాల కారణంగా 15 మంది మరణించగా, 23,000 మందిని రక్షించారు.

West Bengal: పశ్చిమబెంగాల్‌లో కొనసాగుతున్న బంద్‌.. పోలీసులు-ఆందోళనకారుల మధ్య ఘర్షణ

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి రాజకీయాలు తీవ్రమవుతున్నాయి.

Whatsapp: వాట్సాప్ కొత్త ఫీచర్ .. బ్యాకప్ కోసం పాస్‌కీని సెట్ చేసుకోవచ్చు 

వాట్సాప్ తన వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తుంది.

Medical student suicide: దిల్లీలో వైద్య విద్యార్థి ఆత్మహత్య 

సెంట్రల్ దిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో 30 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.

X Down: యాప్,వెబ్‌సైట్‌ను ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొంటున్న  వినియోగదారులు 

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ పనిచేయకపోవడం వల్ల, భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ఇతర దేశాల వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Scrappage Policy: పాత వాహనాలను స్క్రాప్ చేయడంపై కొనుగోలుదారులకు రాయితీలు 

స్క్రాపేజ్ విధానంలో కొత్త వాహనాల కొనుగోలుపై రాయితీలు ఇచ్చేందుకు వాహన తయారీదారులు అంగీకరించారు.

Reliance Jio: రిలయన్స్ జియో కొత్త రీచార్జ్ ప్లాన్లు..నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీ..వివరాలివిగో 

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రారంభించింది. కొత్త జియో రీఛార్జ్ ప్లాన్‌లో, కంపెనీ వినియోగదారులకు అపరిమిత ప్రయోజనాలను అలాగే ఉచిత నెట్‌ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

Rice Increase Weight: అన్నం తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

బియ్యం తేలికపాటి ఆహారంగా పరిగణించబడుతుంది. అందుకే చాలా మంది దీన్ని చాలా ఇష్టంగా తింటారు.

Youtube: యూజర్లకు షాక్ ఇచ్చిన యూట్యూబ్.. ప్రీమియం ప్లాన్‌ల పెంపు

యూట్యూబ్ తన ప్రీమియం ప్లాన్‌లను భారతదేశంలో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచింది. మీరు ప్రీమియం ప్లాన్ తీసుకుంటే YouTubeలో ప్రకటనలు ఉండవు.

Tripura flood: 31కి చేరిన మృతుల సంఖ్య.. నేడు త్రిపురకి కేంద్ర బృందం 

త్రిపురలో వరదల్లో మరో ఐదుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 31కి చేరుకుందని మంగళవారం ఓ అధికారి తెలిపారు.

NSG New Chief: ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ బీ శ్రీనివాసన్ నియామకం

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి బి శ్రీనివాసన్ మంగళవారం నియమితులయ్యారు. శ్రీనివాసన్ 1992బ్యాచ్ బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి.

#Newsbytesexplainer: బెంగాల్‌లో 'సివిక్ పోలీస్ వాలంటీర్లు'.. అసలు వీళ్లు ఎవరు ?వీరి రిక్రూట్‌మెంట్ ఎలా జరుగుతుంది,వారు ఏ పని చేస్తారు? 

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Paralympics 2024: నేటి నుంచే పారాలింపిక్స్‌.. భారత్‌ నుంచి 84 మంది

పారా ఒలింపిక్స్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో మరికొన్ని గంటల్లో ఈ క్రీడలు ప్రారంభం కానున్నాయి.