LOADING...

31 Aug 2024


GDP: 15 నెలల కనిష్ఠానికి జీడీపీ వృద్ధి

2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 15 నెలల కనిష్టానికి 6.7 శాతంగా నమోదైంది,

Vistara : మన దేశంలో నవంబర్ 11న విస్తారా ప్రయాణానికి ముగింపు

మనదేశంలో ప్రముఖ విమానయాన సంస్థ 'విస్తారా' తన పదేళ్ల ప్రయాణానికి ముగింపు పలకనుంది.

Prakasam barrage: ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి, 70 గేట్లు ఎత్తివేత 

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.

Novak Djokovic: యూఎస్‌ ఓపెన్‌ 2024లో సంచలనం.. నొవాక్ జకోవిచ్‌ మూడో రౌండ్‌లో ఔట్

యూఎస్‌ ఓపెన్‌ 2024లో మరో సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది.

Mohanlal: మలయాళ పరిశ్రమ అమ్మలాంటిది.. దయచేసి నాశనం చేయకండి : మోహన్ లాల్

మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు మాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Guntur: గుంటూరు జిల్లాలో విషాద ఘటన.. కాల్వలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి

గుంటూరు జిల్లాలో భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు, కాలువలు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

Russia : రష్యాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అదృశ్యం 

రష్యా తూర్పు ప్రాంతంలో ఉన్న కమ్‌చత్కా ద్వీపకల్పంలో 22 మంది ప్రయాణికులతో బయలుదేరిన హెలికాప్టర్‌ అదృశ్యమైంది.

Nitish Kumar: నితీశ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు

బిహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ను జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

Brazil: ఆ దేశంలో 'ఎక్స్' సేవలు నిలిపివేత 

బ్రెజిల్‌లో ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

Devara: 'దేవర' ఫీవర్.. ఎన్టీఆర్‌ మూవీకి ఓవర్సీస్‌లో భారీ స్పందన 

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్ ఎన్టీఆర్‌ మోస్ట్ అవైటెడ్‌ మూవీ 'దేవర' పైన భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

Special Trains: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్, తిరుపతి, చెన్నై శబరిమలకు స్పెషల్ ట్రైన్స్

సెప్టెంబర్ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

Bandla Ganesh : పవన్ కళ్యాణ్ నాకు జీవితాన్ని ఇచ్చాడు : బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న 'గబ్బర్ సింగ్' సినిమాని రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Narendra Modi: మహిళల భద్రతపై ప్రధాని మోదీ ఆందోళన

దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Samit Dravid: రాహుల్ ద్రావిడ్ అడుగుజాడల్లో కొడుకు.. అండర్-19 జట్టుకు సమిత్ ద్రావిడ్ ఎంపిక 

రాహుల్ ద్రావిడ్ వారసుడు సమిత్ ద్రవిడ్ తన తండ్రి స్ఫూర్తితో క్రికెట్‌లో ముందుకు సాగుతున్నారు.

Heavy Rains: హైదరాబాద్‌ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. భారీ వర్షాలపై అలర్ట్

హైదరాబాద్‌ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Farmers Protest 200 Days: ఇవాళ సరిహద్దులో రైతుల భారీ నిరసన.. హాజరు కానున్న వినేష్ ఫోగట్

పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో శంభు, ఖానౌరీ వద్ద రైతుల ఉద్యమం నేటితో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేలాది మంది రైతులు ఈ సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటున్నారు.

Goldman Sachs : 1,800 మంది ఉద్యోగులను తొలగించిన గోల్డ్‌మన్ సాక్స్

ప్రతిష్టాత్మక గోల్డ్‌మన్ సాక్స్ బ్యాంక్ తన వార్షిక సమీక్షలో భాగంగా దాదాపు 1,300 నుంచి 1,800 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' నివేదించింది.

Russian attacks: ఖర్కివ్ నగరంపై రష్యా దాడులు.. ఐదుగురు దుర్మరణం

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌ నగరంపై రష్యా సైన్యం తాజాగా గ్లైడ్‌ బాంబులతో దాడులు చేపట్టింది.

Broken landslides: విజయవాడలో కొండచరియలు విరిగిపడి బాలిక మృతి

విజయవాడ మొగల్రాజపురంలో సున్నపుబట్టి సెంటర్ వద్ద శుక్రవారం భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.

Mamata Banerjee: కోల్‌కతా కేసులో మమతా బెనర్జీ లేఖపై కేంద్రం కౌంటర్ 

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

Chandra Babu: ఏపీలో భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష.. అప్రమత్తంగా ఉండాలని సూచన 

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండి, తగిన సూచనలు చేయాలని ఆయన ఆదేశించారు.

Shamshabad: శంషాబాద్‌లో దిగిన ప్రపంచంలో అతి పెద్ద సరకు రవాణా విమానం

ప్రపంచ దేశాల్లో ఆకాశ తిమింగలంగా 'బెలుగా' విమానానికి ప్రత్యేక స్థానముంది. గురువారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్ లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో మరోసారి బెలుగా ప్రత్యక్షమైంది.

Champai Soren: తనపై నిఘా ఉంచడంతోనే బీజేపీలో చేరా.. చంపాయ్ సోరెన్

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ శుక్రవారం బీజేపీలో చేరారు. తనపై నిఘా ఉంచారన్న విషయం తెలిసి తాను కాషాయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

30 Aug 2024


Paris Paralympics 2024: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనీష్ నర్వాల్ రజతం 

పారిస్ పారాలింపిక్స్ 2024లో నేడు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు.

Ap -Telangana Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనం ఏర్పడింది.శనివారం నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Google: గూగుల్ ఇప్పుడు రోగుల లక్షణాలను వినగలిగే ఏఐపై పని చేస్తోంది

ఏఐ గురించి ఇప్పటివరకు విన్నదాన్ని బట్టి చూస్తే, గూగుల్ కూడా రోగాల మొదటి లక్షణాలను ముందే కనిపెట్టడానికి ధ్వని సిగ్నల్‌లను వాడుతోంది.

Paris Paralympics 2024: భారత్‌కు మూడో పతకం.. 100 మీటర్ల ఈవెంట్‌లో ప్రీతి పాల్ కాంస్యం

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ తన మూడో పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల టీ35 విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

Monsoon: రైతులకు వాతావరణ విభాగం బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు వర్షాలు  

సకాలంలో వానలు పడటం చాలా ముఖ్యం. వానాకాలంలో సరైన మోతాదులో వర్షపాతం ఉండడం సమతుల్యతను సూచిస్తుంది.

Telangana:టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, ఎకో,టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టింది.

RBI: ఓటీపీ, కేవైసీల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. ఆర్‌బీఐ హెచ్చరిక

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఓటీపీలు,కేవైసీ డాక్యుమెంట్ పేర్లతో జరుగుతున్న మోసాల గురించి ప్రజలను హెచ్చరించింది.

Champai Soren: బీజేపీలో చేరిన జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్‌ సోరెన్‌ 

జార్ఖండ్‌లో గత కొన్ని రోజులుగా మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ విషయంలో రాజకీయ ప్రకంపనలు శుక్రవారంతో ముగిశాయి.

PM Modi:'తల వంచి క్షమాపణ కోరుతున్నాను'.. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ 

మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్షమాపణలు చెప్పారు.

Avani Lekhara: పారాలింపిక్స్‌ షూటింగ్ లో భారత్ కు గోల్డ్ 

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌ షూటింగ్ లో పారా షూటర్ అవని లేఖరా 10 మీటర్ల ఎయిర్ రీఫిల్ ఎస్ హెచ్ 1లో బంగారు పతాకం సాధించింది.

8th Pay Commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక నిర్ణయం 

నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించనున్నట్లు సమాచారం.

Pushpa 2: పుష్ప 2 విడుదలపై రూమర్లకు చెక్‌ పెట్టిన నిర్మాత.. ఈ నెల నుండి ప్రమోషన్లు షురూ 

టాలీవుడ్‌ మోస్ట్ అవైటెడ్‌ సినిమాల్లో 'పుష్ప 2' ఒకటి. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ఈ పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతుంది.

England vs Srilanka: జో రూట్ 33వ టెస్ట్ సెంచరీ..  సాధించిన రికార్డులు ఇవే

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్ జో రూట్ శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శతకం సాధించి..అత్యధిక శతకాల జాబితాలో 10వ స్థానానికి చేరాడు.

Revanth Reddy: భారత న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంది: రేవంత్ రెడ్డి 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారత న్యాయవ్యవస్థపై తనకు ఉన్న విశ్వాసాన్ని మరోసారి ధృవీకరించారు.

LGBTQ+: LGBTQ సమాజానికి గుడ్ న్యూస్.. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉమ్మడి బ్యాంక్ ఖాతాను తెరవొచ్చు 

కేంద్ర ప్రభుత్వం LGBTQ సమాజానికి గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకు ఖాతాల విషయంలో వారికి ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్ఫష్టం చేసింది.

GST Council Meet: వచ్చే నెల జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. టర్మ్‌ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తొలగింపు..?

బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్టీ (GST) రద్దు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటూ, త్వరలో ఈ విషయంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

China: చైనాలో ఒకేలాంటి ముఖాలు ఉన్న 500 మంది.. ఇది ఎలా సాధ్యమైందంటే.. 

నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతిదీ సాధ్యమే అని చెబితే, మీరు నమ్మకపోవచ్చు, కానీ ప్రతిరోజూ వస్తున్న వింత కేసులు మనల్నివిస్మయానికి గురి చేయడమే కాదు ..అది ఎలా సాధ్యం అవుతుంది , అని కూడా ప్రశ్నింపజేస్తుంది?

Yadadri: యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి.. రాష్ట్ర జెన్‌కో సన్నాహాలు

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర జెన్‌కో ఏర్పాట్లు చేస్తోంది.

Nagarjuna Sagar: సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత

భారీ వరద నీరు సాగర్ జలాశయానికి చేరుకుంటుండడంతో, 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

Andhra Pradesh: గుడ్లవల్లేరులో దారుణం.. లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా! 

ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల మహిళా హాస్టల్‌లోని టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం రేపింది.

Ethanol: చెరకు  నుంచి ఇథనాల్ ఉత్పత్తిపై ఉన్న నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం.. 

కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తి విధానంలో కీలక మార్పులు చేసింది. చెరకుతో ఇథనాల్ తయారీపై విధించిన నిషేధాన్ని రద్దు చేసింది.

ChatGPT: చాట్‌జీపీటీకి వేగంగా పెరుగుతున్న వినియోగదారులు.. 20 కోట్లకు చేరుకున్న వీక్లీ ఆక్టివ్ యూజర్స్ 

చాట్‌జీపీటీ ప్రారంభించిన వెంటనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. అలాగే , దాని వినియోగదారుల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది.

IMA On Doctors Safety: భారతదేశంలో నైట్ షిఫ్ట్‌లో 35% మంది వైద్యులు అసురక్షితం.. ఐఎంఏ  అధ్యయనంలో కీలక విషయాలు..

భారతదేశంలో నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్న డాక్టర్లలో మూడింట ఒక వంతు మంది అసురక్షితంగా భావిస్తున్నారు.వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు.

Telangana: అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో వాతావరణశాఖ రేపటి నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Kalki 2898 AD: కల్కి 2898 AD పార్ట్ 2 షూటింగ్ మొదలయ్యేది అప్పుడే ..కీలక సమాచారం ఇచ్చిన నిర్మాతలు 

ఇటీవల పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ సృష్టించిన చిత్రం "కల్కి 2898 AD." యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా,డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో థియేటర్లలో సందడి చేసింది.

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో శీతల్‌ దేవి శుభారంభం.. నేరుగా ప్రిక్వార్టర్స్‌లో చోటు 

తొలిసారి పారిస్ పారాలింపిక్స్‌ బరిలో దిగిన శీతల్‌ అరుదైన రికార్డు సాధించింది. 17 ఏళ్ల జమ్ముకశ్మీర్‌ పారా ఆర్చర్‌ గురువారం మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లో 720లో 703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి, నేరుగా ప్రిక్వార్టర్స్‌కి చేరుకుంది.

Metro Rail: విజయవాడ,విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టులపై సమీక్ష..ఈ రూట్‌లలోనే, ప్రభుత్వం కీలక ప్రకటన 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అటకెక్కిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు నిర్ణయించారు.

Telangana:తెలంగాణ డిస్కంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కొత్త రికార్డ్ స్థాయిని చేరుకుంది. ట్రాన్స్‌‌కో సీఎండీ ప్రకారం, గురువారం ఉదయం 7:30 గంటలకు విద్యుత్ వినియోగం గరిష్ఠానికి చేరింది.

Krishna Water: కృష్ణా నదీ జలాల విషయంలో కీలక పరిణామం.. నీటి కేటాయింపులు సహా 40 అంశాలపై మళ్లీ విచారణ

కృష్ణా జలాల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇటీవల 40 అంశాలపై మళ్లీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది.

Spicejet: స్పైస్‌జెట్‌పై DGCA నిఘా.. సెలవుపై 150 మంది ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు 

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పైస్‌ జెట్ విమానయాన సంస్థపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిశితంగా పరిశీలించడం ప్రారంభించింది.

Supreme Court: సుప్రీంకోర్టు రికార్డు.. 83,000కి చేరుకున్న పెండింగ్‌ కేసుల సంఖ్య

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పూర్తయినా పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణపై ఎలాంటి ప్రభావం ఉండదు. వాటి సంఖ్య పెరుగుతోంది.

CM Chandrababu: అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలి.. సీఎం చంద్రబాబు ఆదేశం

రాజధాని అమరావతిలో ఉన్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు.

Donald Trump: నన్ను గెలిపిస్తే.. ఉచిత IVF చికిత్స: డొనాల్డ్ ట్రంప్

రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కీలక ప్రకటన చేశారు.

Whatsapp: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. స్వంత చాట్ ఫిల్టర్‌లను క్రియేట్ చేసుకోవచ్చు 

వాట్సాప్ తన వినియోగదారుల అనుభవాన్ని సులభతరం చేయడానికి నిరంతరం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ ఇప్పుడు కస్టమ్ చాట్ లిస్ట్ ఫిల్టర్ అనే కొత్త ఫీచర్‌పై పని చేయడం ప్రారంభించింది.

Gujarat Flood:గుజరాత్‌లో ప్రకృతి బీభత్సం.. 28 మంది మృతి, 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్  

గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తున్నాయి.భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

PM Modi: నేడు మహారాష్ట్రలో మోదీ పర్యటన.. రూ.76 000 కోట్లు ప్రాజెక్ట్ కు శంకుస్థాపన

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో దాదాపు రూ.76,000 కోట్లతో నిర్మించనున్న వాధావన్ పోర్ట్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.

Volt Typhoon: వోల్ట్ టైఫూన్ లక్ష్యంగా భారతీయ ఐటీ కంపెనీలు.. విధ్వంసం సృష్టించగల చైనా 'హ్యాకింగ్ తుఫాను' ఏమిటి?

చైనా హ్యాకర్లు పలు భారతీయ, అమెరికా ఐటీ కంపెనీలను టార్గెట్ చేస్తున్నారు. వోల్ట్ టైఫూన్ అనే ఈ హ్యాకింగ్ తుఫానును భద్రతా పరిశోధకులు గుర్తించారు.