Atlas Cycle : తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న 'అట్లాస్ సైకిల్' మాజీ చీఫ్ సలీల్ కపూర్
ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ 'అట్లాస్' మాజీ ప్రెసిడెంట్ సలీల్ కపూర్(70) ఆత్మహత్య చేసుకున్నాడు. దిల్లీలోని ఆయన నివాసంలో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
2025కి 6-సీటర్ మోడల్ Yని తయారు చేయనున్న టెస్లా
ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా 2025 చివరి నాటికి చైనాలో ప్రసిద్ధి చెందిన మోడల్ Y SUV ఆరు-సీట్ల వెర్షన్ను తయారు చేయాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ నివేదించింది.
Madhavi Puri: సెబీ చీఫ్ మాధవీ పురి బుచ్ వ్యవహారంలో ప్రశ్నలు లేవనెత్తిన కాంగ్రెస్
సెబీ చీఫ్ మాధవీ పురి బుచ్ సంబంధంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.
Telangana: తెలంగాణలో కొత్త విద్యా కమిషన్.. త్వరలోనే చైర్మన్, సభ్యుల నియామకం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యా కమిషన్ను ఏర్పాటు చేసింది.
Rs 2000 Notes: 2000 రూపాయల నోట్లకు సంబంధించి ఆర్బిఐ కొత్త అప్డేట్.. అదేంటంటే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఇటీవల ఒక కీలక సమాచారం విడుదల చేసింది.
WTC Final: 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు తేదీలు ప్రకటించిన ఐసీసీ
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2023-25 ఫైనల్ తేదీని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
Dunzo: బెంగళూరు కంపెనీ డుంజోలో 75 శాతం మంది ఉద్యోగుల తొలగింపు
మరో ప్రముఖ స్టార్టప్ దివాలా తీసే పరిస్థితికి చేరింది. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక చేతులెత్తేసింది.
London: లండన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్పై సైబర్ దాడి
లండన్ నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ నిర్వహణ బాధ్యతలో ఉన్న రవాణా సంస్థ ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ ఒక సైబర్ సెక్యూరిటీ దాడిని ఎదుర్కొంటున్నట్లు ధ్రువీకరించింది.
Bangladesh: సొంత గడ్డపై పాకిస్థాన్ కి ఘోర ఓటమి.. టెస్టును క్లీన్స్వీప్ చేసిన బంగ్లాదేశ్
టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్ దుమారం రేపింది. దేశంలో జరుగుతున్న నిరసనలు, అల్లర్లలో తమ దేశం అట్టుడుకుతున్న పరిస్థితుల్లో కూడా వారు ప్రేరణనిచ్చే ప్రదర్శనతో అదరగొట్టారు.
Google Pixel 9 Pro Fold: ఇండియాలో 'గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్' లాంచ్.. ధర ఎంతంటే?
కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే భారత మార్కెట్లోకి సెప్టెంబర్ 4న గూగుల్ పిక్సెల్ 9 ఫ్రో ఫోల్డ్ రిలీజ్ కానుంది.
Brunei: బ్రూనైలో మోదీకి స్వాగతం పలికిన.. 7000+ లగ్జరీ కార్లు ఉన్న బ్రూనై సుల్తాన్ ఎవరు..?
భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై పర్యటనలో ఉన్నారు. బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బల్కియా ఆహ్వానం మేరకు మోదీ ఇక్కడికి చేరుకున్నారు.
Tamil Nadu : ఏఐ హబ్గా ఎదుగుతున్న తమిళనాడు.. గూగుల్, అమెజాన్ సహా ప్రముఖ టెక్ దిగ్గజాల పెట్టుబడులు
భారతదేశంలో కృత్రిమ మేధస్సు రంగంలో కీలక కేంద్రంగా తమిళనాడు వేగంగా అవతరిస్తోంది.
Revanth Reddy:జిల్లాల్లో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు..ఆక్రమణలపై చర్యలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా రెండో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
Aparajita Bill 2024: బెంగాల్ లో 'అపరాజిత' బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం..ఈ బిల్ చరిత్రాత్మకం
పశ్చిమ బెంగాల్లో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చలకు దారితీసింది.
Prabhas: అజయ్ దేవగన్ మూవీలో ప్రభాస్.. 'కల్కి' పాటతో హింట్ ఇచ్చిన దర్శకుడు
టాలీవుడ్ స్టార్స్ ఈ మధ్య బాలీవుడ్ లోనూ నటిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 'వార్ 2' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
France: ఫ్రాన్స్ లో షాకింగ్ ఘటన.. భార్యపై 92 సార్లు అత్యాచారాలు చేయించిన భర్త
ఫ్రాన్స్లో షాకింగ్ ఘటన ఒక్కటి వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్యపై 10 సంవత్సరాల పాటు 92 సార్లు అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
Anantapur: తెలుగు క్రికెట్ అభిమానులకు పండగే.. అనంతపురంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు..
అనంతపురానికి టీమిండియా క్రికెటర్లు వచ్చారు. దులీప్ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెట్ ఆటగాళ్లు ఇక్కడకు చేరుకున్నారు.
Central Scheme: తెల్లరేషన్ కార్డుదారులకు త్వరలో గుడ్ న్యూస్.. రేషన్ స్కీం క్రింద బియ్యంతో పాటు ఈ 9 సరుకులు ఫ్రీ..
కేంద్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్ధిదారుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ రేషన్ కార్డు ఉన్నవారికి 9 రకాల నిత్యావసర వస్తువులు అందించనున్నట్లు ప్రకటించింది.
Operation Bhediya: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి
ఉత్తర్ప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు భయబ్రాంతులకు గురిచేస్తోంది. గత కొన్నినెలలుగా మహసి ప్రాంతంలో ఈ జీవాల వరుస దాడుల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు.
UttarPradesh : 2.5 లక్షల మంది ఉద్యోగుల జీతాలను ఆపేసిన ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం.. కారణం ఏంటంటే..!!
ఉత్తర్ప్రదేశ్లోని దాదాపు 2.5 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు లేవు. ఈ ఉద్యోగుల ఆస్తుల వివరాలు ఇవ్వనందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి జీతాలను నిలిపివేసింది.
Ex-RG Kar principal Sandip Ghosh: మాజీ RG కర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్పై అవినీతి కేసు ఏమిటి?
పశ్చిమ బెంగాల్ లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ను సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది.
FY25కి భారతదేశ వృద్ధి అంచనాను 7శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంకు
2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంకు సెప్టెంబర్ 3న 6.6% నుండి 7%కు పెంచింది.
Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రానికి నిలిచిపోయిన రాకపోకలు
తెలంగాణలో ప్రస్తుతం విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024 భారతదేశ పతకాల విజేతల జాబితా
ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే 2024 పారిస్ పారాలింపిక్స్లో భారతదేశం రికార్డు స్థాయిలో 84 మంది పారా అథ్లెట్లను ప్రాతినిధ్యం వహిస్తోంది.
Netflix: IC 814 సిరీస్ వివాదంపై దిగివచ్చిన నెట్ఫ్లిక్స్.. మనోభావాలకు దెబ్బతీయమని హామీ
1999లో ఖాట్మాండు నుండి న్యూ దిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఐసీ 814ను ఐదుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులు హైజాక్ చేశారు.
Nani: 'సరిపోదా శనివారం' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత
నాచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోదా శనివారం' సినిమా ఆగస్ట్ 29న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ICICI Bank:సెబీ చీఫ్పై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన ఐసీఐసీఐ బ్యాంక్
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్పర్సన్ మాధబి పూరీ బుచ్ పదవీ విరమణ తర్వాత కూడా ఐసిఐసిఐ నుండి జీతం పొందుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆరోపించింది.
Bangladesh: భారత్ వ్యతిరేక ఉగ్ర నాయకుడితో మహ్మద్ యూనస్ భేటీ.. ఆన్లైన్లో వీడియోలు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సారథి మహమ్మద్ యూనస్ ఇటీవల అతివాద సంస్థ హెఫాజత్-ఎ-ఇస్లాం నాయకుడు మమునుల్ హక్తో,అతని గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు.
IIT Bombay: ఐఐటీ బాంబే ప్లేస్మెంట్లలో కనీస వేతనం భారీగా తగ్గుదల
ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT బాంబే)లో ఇటీవల జరిగిన ప్లేస్మెంట్ డ్రైవ్లో, తాజా గ్రాడ్యుయేట్లకు అందించే కనీస వేతన ప్యాకేజీ భారీ తగ్గడం కలకలం రేపుతోంది.
West Bengal: ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే.. 36 రోజుల్లో ఉరి... పశ్చిమ బెంగాల్ అత్యాచార నిరోధక బిల్లులో ఏముంది?
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న, జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురయ్యారు.
Mokshagna : టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి మోక్షజ్ఞ.. వైరల్ అవుతున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్
నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ లో ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
Jr NTR: పెద్ద మనసు చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్..తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ ముందుకొస్తోంది.
DR Congo: డీఆర్ కాంగో జైలులో129 మంది మృతి.. 59 మందికి గాయాలు
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాల జైలులో ఇటీవల ఖైదీల సంయుక్తంగా జైలు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం తీవ్రంగా విఫలమైంది.
Operation Bhediya: బహరాయిచ్ లో.. 5 ఏళ్ల బాలికపై తోడేలు దాడి
ఉత్తర్ప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు ఇంకా ఆగడం లేదు. అధికారులు 'ఆపరేషన్ భేడియా' అనే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ, పూర్తిస్థాయిలో ఫలితాలు రాలేదు.
Rajinikanth: కూలీ నెం 1421.. అదిరిపోయే లుక్లో రజనీకాంత్ కొత్త పోస్టర్ విడుదల
సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Helicopter:హెలికాప్టర్ సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు
భారత తీర గస్తీ దళానికి చెందిన ఒక తేలికపాటి హెలికాప్టర్ అరేబియా సముద్రం మీద అత్యవసర ల్యాండింగ్ చేస్తూ ప్రమాదానికి గురైంది.
Virender Sehwag: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై వీరేంద్ర సెహ్వాగ్ అనాసక్తి.. కారణం ఏంటో తెలుసా..?
మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియా హెడ్ కోచ్ పదవిపై తనకు పెద్దగా ఆసక్తి లేదని తెలిపారు.
Rains: దేశవ్యాప్తంగా సాధారణం కంటే 7శాతం అధిక వర్షపాతం నమోదు
వర్షాకాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana: మూడు రోజులుగా భారీ వర్షాలు.. తెలంగాణ ప్రాజెక్టులకు భారీ వరద ప్రవాహం
తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది.
Radian Aerospace: రాకెట్ లేకుండానే అంతరిక్షంలోకి.. ఈ విమానాన్ని తయారు చేసే కంపెనీ ఇదే..
అంతరిక్ష సంస్థ నాసా దశాబ్దాల క్రితమే పునర్వినియోగ అంతరిక్ష విమానాన్ని తయారు చేయాలని భావించింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
PM Modi: బ్రూనై, సింగపూర్కు పర్యటనకు ప్రధాని మోదీ.. భారత ప్రధాని మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే!
భారత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్, బ్రూనై దేశాలకు బయల్దేరి వెళ్లారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు, ప్రధాని మోడీ ఇప్పుడు బ్రూనైకి బయలుదేరారు.
Ramamohan Rao: ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా రామమోహన్ రావు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా రామమోహన్ రావును నియమించాలని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) ప్రతిపాదించింది.
Telangana: భారీ వర్షాలు,వరదలకు తెలంగాణలో రూ.5వేల కోట్ల నష్టం: రేవంత్
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.
Haryana: గోసంరక్షకుల దాడిలో 12వ తరగతి విద్యార్థి హత్య
హర్యానాలోని ఫరీదాబాద్లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.
X TV: ఎక్స్ టీవీ యాప్ ప్రారంభం.. YouTube కి గట్టి పోటీ
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ చాలా కాలంగా స్మార్ట్ టీవీ యాప్ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
Nasa: స్టార్లైనర్ వ్యోమనౌక నుండి వచ్చే వింత శబ్దం.. అసలు విషయాన్ని కనుగొన్న నాసా
నాసా వ్యోమగాములు బుచ్ విల్మోర్,సునీతా విలియమ్స్ నిన్న (సెప్టెంబర్ 2) బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక నుండి ఒక వింత శబ్దం విన్నారు.
Paris 2024: పారాలింపిక్స్లో రికార్డులను సృష్టించిన సుమిత్ యాంటిల్
పారిస్లో జరిగిన పారాలింపిక్స్లో భారత జావెలిన్ సంచలనం సుమిత్ యాంటిల్ అద్భుతమైన ప్రదర్శనతో వరుసగా స్వర్ణ పతకాలను సాధించాడు.
Rajasthan: రాజస్థాన్లో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం.. సురక్షితంగా పైలట్
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం కుప్పకూలింది. మిగ్-29 యుద్ధ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం.
Jio: జియో వినియోగదారులు ఎటువంటి యాప్ లేకుండా కాల్స్ రికార్డ్ చేయవచ్చు.. ఎలాగంటే ..?
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇటీవలే Jio PhoneCall AI అనే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పవర్డ్ సర్వీస్ను ప్రారంభించింది. ఈ కొత్త AI ఫీచర్ కంపెనీ 'కనెక్టెడ్ ఇంటెలిజెన్స్' చొరవలో భాగమని జియో తెలిపింది.
TGSRTC: భారీ వర్షాల నేపథ్యంలో.. తెలంగాణలో 1400 బస్సులు రద్దు
భారీ వర్షాల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో బస్సులు రద్దు చేశారు.
Israel-Hamas War: ఆరుగురు బందీలను 'తల వెనుక' నుండి హమాస్ కాల్చి చంపారు: బెంజమిన్ నెతన్యాహూ
హమాస్ గాజాలో బందీగా ఉన్న ఆరుగురు ఇజ్రాయిలీలను కాల్చి చంపడం యుద్ధంలో కీలక పరిణామంగా మారింది.
#Newsbytesexplainer: ప్రకృతి వైపరీత్యమా.. మానవా తప్పిదామా.. ఎవరిది నేరం..?
వర్షాకాలం జూన్లో ప్రారంభమవుతుంది. రైతులు ఆ సీజన్లో ఏదైనా వర్షం పడితే తక్షణమే పొలాన్ని దున్ని విత్తనాలు నాటుతారు.
Devara: 'దేవర' నుండి కీలక అప్డేట్.. ఎల్లుండే మూడవ సింగిల్ 'దావూది' విడుదల
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న "దేవర" సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Canada: కెనడాలో AP ధిల్లన్ ఇంటి వెలుపల కాల్పుల కలకలం
ప్రముఖ పంజాబీ గాయకుడు AP ధిల్లన్ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయన్న వార్త కెనడాలో కలకలం రేపుతోంది.
Congo Gumi: 1,400 సంవత్సరాలుగా నిలకడగా పనిచేస్తున్న జపాన్ కంపెనీ
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, నిరంతరంగా పనిచేస్తున్న సంస్థగా పేరు పొందిన జపాన్లోని కాంగో గుమి కంపెనీకి పేరుంది.
Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు
ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయించారు.
Microsoft: రీకాల్ ఫీచర్ను అన్ఇన్స్టాల్ చేయలేమని మైక్రోసాఫ్ట్ ప్రకటన
మైక్రోసాఫ్ట్ రాబోయే రీకాల్ ఫీచర్ను వినియోగదారులు అన్ఇన్స్టాల్ చేయలేరని స్పష్టం చేసింది. Windows 11 ఇటీవలి 24H2 బిల్డ్ వెర్షన్లో ఈ సమస్యను తొలుత డెస్క్మోడర్ను గుర్తించింది.
Paris 2024 Paralympics: పారాలింపిక్స్లో భారత్ మరో స్వర్ణం.. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితేశ్ కుమార్
పారిస్ పారాలింపిక్స్లో భారత్కు మరో స్వర్ణ పతకం అందింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 విభాగంలో నితేశ్ కుమార్ పసిడి సాధించాడు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు.. 100 పైగా రోడ్లు మూసివేత, 8 జిల్లాలకు హెచ్చరికలు
హిమాచల్ ప్రదేశ్లో వరుస వర్షాలు రాష్ట్రంలో సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి.
UP: డబ్బులివ్వలేదని రక్షించలేదు.. నదిలో కొట్టుకుపోయిన ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరక్టర్
ఉత్తర్ప్రదేశ్లోని బిల్హౌర్లో ఘోర విషాదఘటన చోటు చేసుకుంది. డబ్బులివ్వలేదని కారణంలో ఓ వ్యక్తి నదిలో కొట్టుకుపోతున్నా గత ఈతగాళ్లు రక్షించలేదు.
Drone in vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా.. ట్రయల్ రన్ కు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం
ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో ఆహారం సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది.
Swati Maliwal assault case: స్వాతి మలివాల్ దాడి కేసు.. బిభవ్ కుమార్కు బెయిల్
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బిభవ్ కుమార్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Vinayaka Chavithi Festival:వీధుల్లో వినాయకుడి ఉత్సవాలకు నాంది పలికింది ఎవరు? అసలు కారణం ఇదే
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయకుడి విగ్రహాలను వీధుల్లో ప్రతిష్టించే సంప్రదాయం ఎలా ప్రారంభమైందో ఓసారి తెలుసుకుందాం.
Glioblastoma: ప్రాణాంతక మెదడు క్యాన్సర్.. గంటలో నిర్దారించే కొత్త రక్త పరీక్ష
శాస్త్రవేత్తలు మెదడు క్యాన్సర్లోని అత్యంత ప్రమాదకరమైన రకం గ్లియోబ్లాస్టోమాను వేగంగా గుర్తించే కొత్త పద్ధతిని కనుగొన్నారు.
Supreme Court: 'నిందితుడని ఇళ్లను ఎలా కూల్చివేస్తారు'... బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఇటీవలి కాలంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లపై బుల్డోజర్ పంపిస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.
India's manufacturing sector: 3 నెలల కనిష్టానికి దేశంలో తయారీ రంగం
గత నెలలో దేశంలో తయారీ రంగం క్షీణించింది.
Duleep Trophy: 'పెర్త్' తరహాలో అనంతపురం క్రికెట్ పిచ్
మరో మూడ్రోజుల్లో దులీప్ ట్రోఫీ 2024 ప్రారంభం కానుంది.
Congress on SEBI cheif: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు.. ఐసీఐసీఐ బ్యాంక్,మరో రెండు చోట్ల నుండి జీతం
కాంగ్రెస్ పార్టీ సెబీ చైర్పర్సన్ మాధబి పురీ బుచ్పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆమె సెబీ ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్నప్పటికీ, ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్ నుండి వేతనం తీసుకుంటున్నారంటూ ఆరోపించింది.
Vijayawada: వరదలో చిక్కుకున్న విజయవాడ.. ప్రాంతాల వారీగా హెల్ప్లైన్ నంబర్లు ఇవే..!
కుంభవృష్టి కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి.
Revanth Reddy: జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ రాశారు.
Andhrapradesh Cyclone : ఆంధ్రప్రదేశ్కు మరో తుఫాన్ ముప్పు, బీ అలర్ట్!
ఆంధ్రప్రదేశ్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడటంతో రాష్ట్రం వరదలలో మునిగిపోయింది.
CBI:కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 6,900+ అవినీతి కేసులను సీబీఐ విచారించింది: సీవీసీ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేసిన 6,900కు పైగా అవినీతి కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది.
Heavy rains: ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాల ఎఫెక్టు.. రైల్వే ట్రాక్ కొట్టుకుపోయి పలు రైళ్లు రద్దు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని నివేదికలు తెలిపాయి.
Google Chrome: గూగుల్ క్రోమ్ డెస్క్ టాప్ బ్రౌజర్తో జాగ్రత్త.. కేంద్రం కీలక హెచ్చరిక..!
గూగుల్ క్రోమ్ లో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలు కనుగొన్నారు, దీని కారణంగా వినియోగదారులు సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది.
Ganesh Idols And Procession 2024: గణేష్ మండపాలకు అనుమతి పొందడం ఎలా? దరఖాస్తు విధానం ఇదే!
ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా 11 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి.
Kangana Ranaut: 'ఇది చాలా చిన్న విషయం'.. జయా బచ్చన్ వివాదంపై కంగనా రనౌత్ స్పందన
పార్లమెంట్లో ఇటీవల జయా బచ్చన్ పేరు చుట్టూ నడిచిన వివాదంపై నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు.
Delhi: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను అరెస్ట్ చేసిన ఈడీ
ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం 6 గంటల విచారణ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను సోమవారం కస్టడీలోకి తీసుకుంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్కు బర్తడే విషెస్ చెప్పిన బన్నీ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ ఆల్టైమ్ ఇండియా ఎలెవన్లో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాకి షాక్
గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా తన పర్యటన శ్రీలంకతో ప్రారంభమైంది. ఈ పర్యటనలో గంభీర్ కోచ్గా మిశ్రమ ఫలితాలను పొందాడు.
Revanth Reddy: తెలంగాణలో వరదలు.. సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మూడ్రోజులగా కురుస్తున్న కుండపోత వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి.
Gadadhari Hanuman: పాన్ ఇండియన్ భాషలలో 'గదాధారి హనుమాన్'.. నవంబర్ లో విడుదలకు సన్నాహాలు
కొత్త సినిమా కొత్త టాలెంట్ ను పరిచయం చేస్తూ,కొత్త ప్రొడక్షన్ హౌస్ లతో కొత్త కాన్సెప్ట్ లను అందిస్తూ ఉంటుంది టాలీవుడ్.
Telangana: ఎడతెరపి లేని వర్షాలు.. 15 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
వరదల వల్ల తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు అధికారులు అంచనా వేశారు.
Jammu: సుంజ్వాన్ ఆర్మీ బేస్ సమీపంలో ఉగ్రదాడి.. జవాన్కు గాయాలు
జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో, జమ్మూలోని పెద్ద ఆర్మీ స్థావరంపై ఉగ్రదాడి జరిగింది.
Narendra Modi: పారాలింపిక్స్లో దేశాన్ని గర్వపడేలా చేశారు : మోదీ
పారిస్ పారాలింపిక్స్లో భారత్ ఇప్పటి వరకు 6 పతకాలు సొంతం చేసుకుంది. వీటిలో 1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.
Hawaii Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి.. ఇద్దరికీ గాయాలు
అమెరికాలోని హవాయి రాష్ట్రంలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Ukraine war: అర్ధరాత్రి విరుచుకుపడ్డ ఉక్రెయిన్ .. 158 డ్రోన్లను ధ్వంసం చేసిన రష్యా
ఉక్రెయిన్,రష్యా మధ్య డ్రోన్ యుద్ధం కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి ఉక్రెయిన్ 158 డ్రోన్లను ప్రయోగించింది. వీటిని రష్యా కూల్చి వేసినట్లు సమాచారం.
Preeti Pal: పారిస్ పారాలింపిక్స్లో 2 పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన ప్రీతి పాల్ ఎవరు?
ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ 2024లో భారత స్ప్రింటర్ ప్రీతీ పాల్ అద్భుతాలు చేసింది.
Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. సాయం చేస్తానని హామీ ఇచ్చిన మోదీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి.
Operation Bhediya: ఉత్తర్ప్రదేశ్'లో కొనసాగుతున్న తోడేళ్ళ భీభత్సం.. అటవీశాఖ పెట్రోలింగ్ ఉన్నప్పటికీ బాలిక మృతి
ఉత్తర్ప్రదేశ్ లోని బహ్రైచ్లో తోడేళ్ల మూకల భీభత్సం కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు తోడేళ్లను పట్టుకున్నప్పటికీ, ఆదివారం మరో రెండేళ్ల బాలికపై అడవి జంతువు దాడి చేసింది.
Chiranjeevi : 'సమరసింహారెడ్డి' స్ఫూర్తితో 'ఇంద్ర'సినిమా చేశానన్న మెగాస్టార్
నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ రంగంలో 50 ఏళ్లకు పూర్తి చేసిన సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. కుప్పం విద్యార్థులు వినూత్న ప్రదర్సన.. వైరల్ అవుతున్న వీడియో
ఏపీ డిప్యూటీ సీఎం,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం (సెప్టెంబర్ 2) తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు.
Starlink Satellites: 6,300కి మించిన స్టార్లింక్ ఉపగ్రహాల సంఖ్య.. ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే..
బిలియనీర్ ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్-X అనే అంతరిక్ష సంస్థ తన స్టార్లింక్ ఉపగ్రహాల సంఖ్యను వేగంగా పెంచుతోంది. గత వారం ఒక్కరోజే 42 స్టార్ లింక్ ఉపగ్రహాలను కంపెనీ అంతరిక్షంలోకి పంపింది.
Telangana Rains: తెలంగాణలో ఇవాళ 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. విద్యా సంస్థలకు సెలవు
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Happy birthday Pawan Kalyan: చిరంజీవి తమ్ముడి నుండి డిప్యూటీ సీఎం దాకా పవన్ ప్రస్థానం
పవన్ కళ్యాణ్.. ఇది పేరు కాదు ఓ బ్రాండ్. మెగా అభిమానులకు తారకమంత్రం.
Prakasm Barrage: ఏపీని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీపై రెండో ప్రమాద హెచ్చరిక జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Chandrababu naidu: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం.. బోటులో వెళ్తుండగా..
విజయవాడ పట్టణాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజల జీవనం స్థంభించిపోయింది.
Trains Cancelled: భారీ వర్షాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో నేడు రద్దయిన రైళ్ల వివరాలివే..
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Effect of heavy rains: ఆంధ్రా, తెలంగాణలో వర్షాల బీభత్సం.. 19 మంది మృతి, 140 రైళ్లు రద్దు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం చోటుచేసుకుంది. ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.
Telangana: నేటి పరీక్షలన్నీ వాయిదా.. యూనివర్సిటీల కీలక నిర్ణయం
తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
Telangana: తెలంగాణలోని వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధాని, అమిత్షా ఆరా
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కీలక శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
#Newsbytesexplainer: భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం.. 9 మంది మృతి
రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైంది.
Hyundai: భారతదేశంలో కొత్త SUV సిరీస్ను తీసుకువచ్చే యోచనలో హ్యుందాయ్.. ఎంత టైం పడుతుందంటే..?
దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త SUVలను విడుదల చేయడానికి యోచిస్తోంది. తద్వారా, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ కార్ల తయారీ కంపెనీలతో పోటీ పడుతూ మార్కెట్ వాటాను పెంచుకోవచ్చు.
Whatsapp Update: వాట్సాప్లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వినియోగదారులు స్టిక్కర్లను కనుగొనడం ఇప్పుడు మరింత సులభం
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ వినియోగదారులకు నిరంతరం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. కంపెనీ ఇప్పుడు GIPHY స్టిక్కర్ శోధన ఫీచర్ను విడుదల చేసింది.
Nasa: బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌక నుండి వింత శబ్దం.. ఆశ్చర్యపోయిన నాసా వ్యోమగాములు
ఈ నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకను వేరు చేయడం ద్వారా భూమికి తిరిగి వచ్చేలా ప్రణాళిక ఉంది.
Amanatullah Khan: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ దాడులు.. అరెస్టు చేస్తారని పార్టీ ఆరోపణ
మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) బృందం సోమవారం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంటి వద్దకు చేరుకుంది.
Grok: Grok AIతో చిత్రాన్ని రూపొందించడం చాలా సులభం.. ఎలా అంటే?
బిలియనీర్ ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ xAI, ఇటీవలే దాని Grok AI చాట్బాట్ కొత్త వెర్షన్ను ప్రారంభించింది. దీనికి Grok-2, Grok-2 Mini అని పేరు పెట్టారు.
Lucknow: లక్నోలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఐజీ కుమార్తె మృతి
ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ ఎల్ బీ తృతీయ సంవత్సరం చదువుతున్న అనికా రస్తోగి(21)శనివారం రాత్రి మృతి చెందింది.
Manipur: మణిపూర్లో మళ్లీ హింస..ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా,తొమ్మిది మంది గాయపడ్డారు
మణిపూర్లో సెప్టెంబర్ 1 ఆదివారం మరోసారి హింసాత్మక ఘటనకు సంబదించిన వార్త వెలుగులోకి వచ్చింది.
#Newsbytesexplainer: ఉచిత పథకాలు రాష్ట్రాల ఖజానాకు గండి పెడుతున్నాయా.. ఇది తెలుసుకోవడం చాల ముఖ్యం
స్టేట్ ఫైనాన్స్: ఎ రిస్క్ అనాలిసిస్ పేరుతో 2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక వచ్చింది.