Apple Glow Time: ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్..ఐఫోన్ 16 సిరీస్ స్పెసిఫికేషన్లు
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 వెర్షన్ను ఆపిల్ ఈరోజు విడుదల చేసింది.
Apple Watch Ultra2: కొత్త రంగులలో ఆపిల్ వాచ్ అల్ట్రా 2.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
ఆపిల్ తన వార్షిక లాంచ్ ఈవెంట్ను ఈ రోజు (సెప్టెంబర్ 9) నిర్వహించింది.
AirPods 4: 30-గంటల బ్యాటరీ, వైర్లెస్ ఛార్జింగ్తో Apple AirPods 4
ఈరోజు జరిగిన ఈవెంట్లో Apple AirPods 4ని ఆవిష్కరించింది. ఆపిల్ తన తదుపరి తరం ఎయిర్పాడ్లను అధునాతన రూపంతో పరిచయం చేసింది.
Apple: ఆపిల్ వాచ్ సిరీస్ 10 ప్రారంభం.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
ఆపిల్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్ ప్రారంభమైంది.
GST council: బీమాపై GST తగ్గించే నిర్ణయం.. తదుపరి భేటీలోనే!
జీవిత, ఆరోగ్య బీమా పై జీఎస్టీ తగ్గింపు పై నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్లో వాయిదా పడింది.
Financial Times Rankings 2024: టాప్ 100లో 21 భారతీయ సంస్థలకు చోటు
ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ (FT MiM) 2024 గ్లోబల్ ర్యాంకింగ్స్ తాజాగా విడుదల అయ్యాయి.
Rahul Dravid: 'ఖాళీ చెక్కులను' తిరస్కరించిన రాహుల్ ద్రవిడ్.. కారణం ఏంటంటే?
టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మళ్లీ ఐపీఎల్లోకి అడుగు పెట్టనున్నారు.
Trump vs Harris: ట్రంప్ వర్సెస్ హారిస్ డిబేట్ పై ఉత్కంఠ .. ఇవిగో రూల్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ, డెమోక్రాట్, రిపబ్లికన్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.
Darshan: 'నేను అతనిని తన్ని కొట్టాను': రేణుకాస్వామిపై దాడి చేసినట్లు ఒప్పుకున్న దర్శన్
ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ రేణుకాస్వామిపై దాడి చేసిన విషయాన్ని అంగీకరించారు.
GST: రూ.2000 లోపు పేమెంట్లపై 18 శాతం GST.. కీలక విషయాలు వెల్లడించిన ఆ మంత్రి
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2000 లోపు పేమెంట్లపై జీఎస్టీ విధించకుండా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించింది.
US presidential race: కమలా హారిస్ ప్రచారంలో 'నాటు నాటు'సాంగ్
అమెరికా (USA)లో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
Haryana Assembly Elections 2024: 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన ఆప్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నమవడంతో అక్కడ కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Delhi: DPCC సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. 2.39 కోట్ల నగదు స్వాధీనం
అవినీతి కేసులో ఇద్దరు నిందితులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.
Indonesia: ఇండోనేషియాలో రన్వేపై అదుపుతప్పిన విమానం..48 మందికి గాయాలు
ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలోని యాపిన్ ద్వీపంలో 48 మందితో టేకాఫ్ అవుతున్న ఏటీఆర్-42 విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
IDV: ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అంటే ఏంటి? అది ఎలా నిర్ణయించబడుతుంది?
మీరు సరైన కారు బీమా తీసుకోకపోతే భవిష్యత్తులో కలిగే ప్రమాదాలు, బ్రేక్డౌన్లు లేదా మరమ్మత్తులు మిమ్మల్ని ఆర్థికంగా భారీగా దెబ్బతీస్తాయి.
Barclays: అమెరికా మాంద్యం వైపు వెళుతోందా..? బార్క్లేస్ ఆర్థికవేత్త ఏమంటున్నారంటే..
బార్క్లేస్లో అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త పూజా శ్రీరామ్ అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై విశ్వాసం వ్యక్తం చేశారు.
Carrots Benefits: ప్రతిరోజూ క్యారెట్ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
క్యారెట్లు కేవలం రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
MPOX: మంకీ పాక్స్ అనుమానితులకు పరీక్షలు.. రాష్ట్రాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అడ్వైజరీ
దేశంలో మొట్టమొదటిసారిగా మంకీపాక్స్ (mpox) అనుమానితుడిని గుర్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముఖ్యమైన అడ్వైజరీని విడుదల చేసింది.
Devara Trailer: ఎన్టీఆర్ దేవర ట్రైలర్ విడుదలకు టైం ఫిక్స్.. గెట్ రెడీ ఫర్ గూస్బంప్స్
తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'దేవర' ఒకటి.
Supreme Court: రేపు సాయంత్రం 5 గంటలలోపు విధులలో చేరాల్సిందే.. వైద్యులకు సుప్రీంకోర్టు అల్టిమేటం
కోల్కతా ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి నిరసిస్తూ ఆందోళనలు చేస్తోన్న వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
OCA: ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా రణధీర్ సింగ్
ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (OCA) అధ్యక్షుడిగా రణ్ధీర్ సింగ్ ఎంపికయ్యారు.న్యూఢిల్లీ లో జరిగిన 44వ ఓసీఏ జనరల్ అసెంబ్లీలో ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా రాజీనామాలను ఆమోదించిన రైల్వేశాఖ
భారతీయ స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియా ఇటీవల తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
IC 814: IC 814లో కాపీరైట్ ఉల్లంఘనపై నెట్ఫ్లిక్స్కు హై కోర్టు సమన్లు
కాందహార్ హైజాక్ ఆధారంగా తీసిన వెబ్ సిరీస్ 'IC 814' ఇప్పుడు కొత్త చట్టపరమైన సమస్యలో చిక్కుకుంది.
China Virus: చైనాలో వెట్ల్యాండ్ వైరస్.. మెదడుపై ప్రభావం
చైనాలో కొత్త రకం వైరస్ వెలుగు చూసింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వెట్ల్యాండ్ వైరస్ (WELV)ను పరిశోధకులు గుర్తించారు.
Chandrababu: భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తం ఉండాలి.. అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్
వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Vande Bharat Express : రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. సికింద్రాబాద్- నాగ్పూర్ రూట్లో వందేభారత్.. ఎప్పటినుంచి అంటే?
సికింద్రాబాద్ నుండి మరో వందే భారత్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు.
Kolkata rape murder case: కోల్కతా డాక్టర్ ఘటన కేసు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై హత్యాచారం కేసు తదుపరి విచారణ సుప్రీం కోర్టులో జరుగుతోంది.
Devara: ఓవర్సీస్ 'దేవర' రికార్డులు.. ట్రైలర్ ఎప్పుడంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ చిత్రం 'దేవర'. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
Polaris Dawn Mission:రేపు ప్రారంభం అవనున్న పొలారిస్ డాన్ మిషన్.. ప్రకటించిన స్పేస్-ఎక్స్
స్పేస్-X తన పొలారిస్ డాన్ అంతరిక్ష యాత్రను రేపు (సెప్టెంబర్ 10) ప్రారంభించనుంది.
Rahul Gandhi :తెలుగు భాషను 'ప్రైడ్ ఆఫ్ ఇండియా' గా అభివర్ణించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, అమెరికా పర్యటనలో భాగంగా డాలస్లోని ప్రవాస భారతీయులతో ముచ్చటించారు.
Telangana Rains: భారీ వర్షాలు.. సింగరేణిలో తగ్గిన బొగ్గు ఉత్పత్తి
కుంభవృష్టి వర్షాలతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. తెలంగాణలో సింగరేణి సహా దేశ వ్యాప్తంగా గనుల్లో నీరు చేరడంతో ఉత్పత్తి భారీగా తగ్గింది.
Swachh Vayu Survekshan 2024: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 ర్యాంకింగ్స్.. విజయవాడ 9వ ర్యాంక్.. 26వ స్థానంలో విశాఖపట్నం
విజయవాడను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలంగా మార్చిన నేపథ్యంలో, అక్కడి ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు.
Red Alert for Budameru: బుడమేరుకు మళ్లీ వరద.. పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్..
బుడమేరకు మరోసారి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
Future City: శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫోర్త్ సిటీకి మెట్రో రైలు
హైదరాబాద్ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు.
AP Rains: ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర..పొంగిన వాగులు… నిలిచిన రాకపోకలు!
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
APSRTC: ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు..
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బలోపేతం దిశగా త్వరలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు.
AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...!
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మధ్యంతర నివేదిక పంపించింది.
Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్ నాయుడు
పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. 48 గంటలపాటు అతి భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
GST Council meet today:నేడు54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..బీమా ప్రీమియం పన్ను, రేట్ల హేతుబద్ధీకరణ..కీలక అంశాలపై నిర్ణయం
నేడు ఢిల్లీలో 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీమా ప్రీమియం, ఆన్లైన్ గేమింగ్ వంటి పన్నులపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
KKR - IPL: గంభీర్ స్థానంలో ఈ మాజీ ఆల్రౌండర్కు మెంటార్ గా ఛాన్స్!
గత ఐపీఎల్ విజేత కోల్కతా నైట్ రైడర్స్కు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. జట్టు మెంటార్గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ భారత జట్టుకు ప్రధాన కోచ్గా నియమించబడగా, సహాయ కోచ్లు అభిషేక్ నాయర్, రైన్ టెన్ దస్కటే కూడా టీమ్ ఇండియాతో చేరారు.
Nuclear power plant on moon: చంద్రుని కోసం అణు కర్మాగారాన్ని నిర్మిస్తున్న రష్యా..ఈ మిషన్లో భారతదేశం కూడా చేరే అవకాశం
చంద్రుని గురించి మరింత సమాచారం పొందడానికి, రష్యా చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతోంది, తద్వారా భవిష్యత్తులో చంద్రుని మిషన్లు సరిగ్గా నిర్వహించబడతాయి.
Kolkata Murder Case : నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ స్టేటస్ రిపోర్టును సమర్పించే అవకాశం
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచారం ఘటన ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది.
Apple: నేడు ఐఫోన్ 16 సిరీస్ను లాంచ్ చేయనున్న ఆపిల్.. ఈవెంట్ను ఎప్పుడు,ఎక్కడ,ఎలా చూడాలో తెలుసుకోండి..
టెక్ దిగ్గజం ఆపిల్ తన అనేక పరికరాలను లాంచ్ చేయడానికి ఈ రోజు (సెప్టెంబర్ 9) 'గ్లోటైమ్ ఈవెంట్'ను నిర్వహించబోతోంది.
Kalindi Express: కాన్పూర్లో ట్రాక్ పై ఎల్పిజి సిలిండర్.. రైలు పట్టాలు తప్పించే ప్రయత్నం
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో కాళింది ఎక్స్ప్రెస్ రైలు పెనుప్రమాదం నుంచి తప్పించుకుంది.
IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టులో షమీ-శ్రేయస్కు ఎందుకు అవకాశం దక్కలేదంటే?
బంగ్లాదేశ్తో మ్యాచ్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. రెండు సంవత్సరాల విరామం తర్వాత రిషభ్ పంత్ టెస్టు ఫార్మాట్లోకి తిరిగి వచ్చాడు.
J&K: జమ్ముకశ్మీర్ నౌషేరాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు ఘనవిజయం సాధించాయి. నౌషెరాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
Nigeria :నైజీరియాలో ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి
నైజీరియాలో ఆదివారం ఇంధన ట్యాంకర్ ప్రమాదం సంభవించి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను నైజర్ స్టేట్ అత్యవసర సేవల ఏజెన్సీ వెల్లడించింది.
Hamas-Israel Conflict: తెర వెనుక ఇరాన్ పెద్ద ఎత్తుగడలు.. IDF వ్యూహాన్ని మారుస్తుందా
ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను చంపిన తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. గత రెండు వారాలుగా జరుగుతున్న వరుస ఘటనల కారణంగా ప్రాంతీయ వివాదాలు తారాస్థాయికి చేరాయి.
Chandrababu: ప్రకాశం బ్యారేజి వద్ద మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేటి సాయంత్రం ప్రకాశం బ్యారేజిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు.
Khammam: మున్నేరుకు వరద.. మొదటి హెచ్చరిక జారీ చేసిన అధికారులు
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టడంతో,తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా తీవ్ర వరదల పాలయ్యింది.
Paris Paralympics 2024 :పారాలింపిక్స్'లో 29 పతకాలతో 18వ స్థానంలో భారత్
పారిస్ పారాలింపిక్స్లో భారత క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. అసమాన పోరాటంతో పారా విశ్వ క్రీడల (Paralympics) రికార్డులను తిరగరాశారు.
Vishkapatnam: గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండచరియలు..తీవ్ర ఆందోళనలో ప్రజలు
ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా విశాఖ నగరంలోని గోపాలపట్నం ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
Revanth Reddy:జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీ.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎప్పుడెప్పుడా అని ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కల నిజమైంది. నిజాయితీతో సమాజం కోసం పని చేసే ఆ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
Rajnath Singh: 'పీఓకే ప్రజలు భారతదేశంలో చేరాలి'..జమ్మూ కాశ్మీర్ ఎన్నిలక ప్రచారంలో రాజ్నాథ్ సింగ్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు భారత్లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
Monkeypox: భారత్ లో Mpox అనుమానిత కేసు నమోదు
ప్రాణాంతక మంకీపాక్స్ వ్యాప్తి పలు దేశాలను కలవరపెడుతోంది. ఇప్పుడు భారత్లోనూ ఈ వ్యాధి కేసు నమోదైంది.
Bihar:బక్సర్ సమీపంలో పట్టాలు తప్పిన మగద్ ఎక్స్ప్రెస్.. రెండుగా విడిపోయిన న్యూఢిల్లీ - పాట్నా రైలు
బిహార్ లో, బక్సర్ సమీపంలో రైలు ప్రమాదం కలకలం సృష్టించింది. దిల్లీ నుంచి ఇస్లాంపూర్ వైపు ప్రయాణిస్తున్న మగధ్ ఎక్స్ప్రెస్ రైలు, ట్వినిగంజ్,రఘునాథ్పుర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు భాగాలుగా విడిపోయింది.
Brij Bhushan: వినేష్ ఫోగట్,బజరంగ్ పునియాలకు వ్యతిరేకంగా మాట్లాడద్దు.. బ్రిజ్ భూషణ్కి బీజేపీ సలహా
రెజ్లర్లు వినేష్ ఫోగట్,బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం జరిగింది.
Duleep Trophy 2024:దులీప్ ట్రోఫీ గెలిచిన ఇండియా-బి జట్టు
దులీప్ ట్రోఫీలో ఇండియా-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇండియా-బి జట్టు 76 పరుగుల తేడాతో విజయం సాధించింది.
HYDRA: గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా .. కొత్త నిర్మాణాలనే కూలుస్తున్నాం : రంగనాథ్
గత కొన్ని రోజులుగా నగరంలో హైడ్రా వేగంగా దూసుకుపోతుంది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి మీద హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటోంది.
Rains in Telugu States: రెయిన్ అలెర్ట్.. నేడు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్!
వాయుగుండం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
MP Keshineni: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని ఏకగ్రీవంగా ఎన్నిక
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కొత్త అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Kaloji Award: కాళోజీ నారాయణరావు 2024 సాహిత్య అవార్డుకు నలిమెల భాస్కర్ ఎంపిక
ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్కు 2024 కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం లభించింది.
Moeen Ali: అంతర్జాతీయ క్రికెట్కు ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ గుడ్ బాయ్
ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పాడు. 37 ఏళ్ల అలీ, 2014లో ఇంగ్లాండ్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు.
Mathu Vadalara 2 Trailer : విడుదలైన 'మత్తు వదలరా 2' ట్రైలర్.. ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్
2019లో విడుదలైన "మత్తు వదలరా" సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. కామెడీ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తల్లి అయ్యారు. ముంబయిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
Rahul Gandi: అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ.. ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తాం
కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటన ఆదివారం ప్రారంభమైంది.
New Interest Rates: అక్టోబర్ 1 నుంచి RBL బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు.. లక్షలోపు బ్యాలెన్స్కు ప్రభావం
ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలో ఉన్న ప్రముఖ బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంక్ (RBL) తమ కస్టమర్లకు షాకిచ్చింది.
Arina Sabalenka: యూఎస్ ఓపెన్ 2024 విజేతగా సబలెంక.. ఫైనల్లో జెసికాపై విజయం
అమెరికాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ 2024 టెన్నిస్ టోర్నమెంట్లో బెలారస్కు చెందిన అరీనా సబలెంక అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Prakasam barrage : ప్రకాశం, నాగార్జున సాగర్ వద్ద వరద హెచ్చరిక: భారీగా నీటి విడుదల
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది.
Vijayawada: విజయవాడలో వేగంగా పారిశుద్ధ్య పనులు
విజయవాడ నగరంలో వరద పరిస్థితి క్రమంగా తగ్గుతోంది. సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లో వరద నీరు 2 అడుగుల మేర తగ్గింది.
Paleru : పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు
ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
Khammam: మున్నేరుకు భారీగా వరద.. ప్రమాద హెచ్చరికలు జారీ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మంలోని మున్నేరులో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది.
Space-X 2 సంవత్సరాలలో అంగారక గ్రహానికి మొదటి మానవరహిత స్టార్షిప్ను పంపుతుంది - ఎలోన్ మస్క్
అంతరిక్ష సంస్థ స్పేస్-ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ 2 సంవత్సరాలలో అంగారక గ్రహంపైకి మొట్టమొదటి మానవరహిత స్టార్షిప్ను ప్రయోగిస్తున్నట్లు ప్రకటించారు.
Murali Mohan: టీడీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. మురళీ మోహన్ సంస్థకు హైడ్రా నోటీసులు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, టాలీవుడ్ నిర్మాత మురళీ మోహన్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది.
Paralympics: జావెలిన్ త్రోలో భారత్కు స్వర్ణం.. చరిత్ర సృష్టించిన నవదీప్
పారా ఒలింపిక్స్లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ప్రతిభను చాటారు.
Ukraine crisis: ఉక్రెయిన్ సమస్య పరిష్కారంలో భారత్, చైనా సహకారం కీలకం: ఇటలీ ప్రధాని
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా మిన్నంటుతుండగా, ఈ వివాదం పరిష్కారం కోసం పలు దేశాలు శాంతి స్థాపన ప్రయత్నాల్లో పాల్గొంటున్నాయి.