LOADING...

02 Mar 2024


BJP: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి మోదీ  

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు.

Anant Ambani: ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో అనంత్ స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ  

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో తన కుమారుడు అనంత్ అంబానీ తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడటంతో రిలయన్స్ చైర్‌పర్సన్ ముకేష్ అంబానీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

BJP: ఇవాళ సాయంత్రానికి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తోలి జాబితా 

2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Jayant Sinha: గౌతమ్ గంభీర్ దారిలో జయంత్ సిన్హా.. లోక్‌సభ ఎన్నికలలో పోటీకి  దూరం 

మాజీ కేంద్ర మంత్రి, హజారీబాగ్‌కు చెందిన బీజేపీ ఎంపి జయంత్ సిన్హా శనివారం బిజెపి అధ్యక్షుడు జేపి నడ్డాను తనను ఎన్నికల బాధ్యతల నుండి తప్పించాలని కోరారు.

TTD: తిరుమలలో భక్తులకు వేసవి ఏర్పాట్లు.. వేసవి కాలంలో ఈ దర్శన టికెట్లు తగ్గింపు 

వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామ‌ని టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు.

Mohammed Gaus Niyazi: మోస్ట్-వాంటెడ్ గ్యాంగ్‌స్టర్,ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య నిందితుడు.. దక్షిణాఫ్రికాలో అరెస్ట్ 

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దక్షిణాఫ్రికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో ఒకరైన మహ్మద్ గౌస్ నియాజీని అరెస్టు చేసింది.

Google: యాప్ డీలిస్టింగ్‌కు అనుమతి లేదు: గూగుల్-ఇండియన్ స్టార్టప్‌ల పై మంత్రి అశ్విని వైష్ణవ్

గూగుల్ తన ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్‌లను ఉపసంహరించుకోవడంపై ప్రభుత్వం, భారతీయ యాప్‌ల తొలగింపును అనుమతించలేమని, వచ్చే వారం టెక్ కంపెనీ, సంబంధిత స్టార్టప్‌లను సమావేశానికి పిలిచామని ప్రభుత్వం శనివారం తెలిపింది.

Kolkata Dancer: అమెరికాలో కోల్‌కతా డాన్సర్ దారుణ హత్య.. ఈవెనింగ్ వాక్ చేస్తుండగా ఘటన 

కోల్‌కతాకు చెందిన అమర్‌నాథ్ ఘోష్ అనే భరతనాట్య,కూచిపూడి కళాకారుడు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు.

Save The Tigers: 'సేవ్ ది టైగర్స్' సీజన్ 2 స్ట్రీమింగ్ తేదీ వెల్లడించిన మేకర్స్ 

తెలుగు ఓటిటి స్పేస్‌లో వెబ్ సిరీస్ లకు క్రేజ్ ఎక్కువ..టాలీవుడ్ లోని ప్రముఖ నటులు కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.

Jr Ntr: కొత్త లుక్ లో జూనియర్ ఎన్టీఆర్.. కన్నడ టాప్ స్టార్స్‌తో పిక్ వైరల్ 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న సాయంత్రం బెంగళూరు వెళ్లారు.

Jharkhand: జార్ఖండ్‌లో స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం 

జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో అత్యంత అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత్‌కు వచ్చిన ఓ విదేశీ మహిళా పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది.

Lok Sabha elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ.. ఖండించిన యువరాజ్ 

దేశంలో కొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా,ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా క్రీడా రంగానికి చెందిన పలువురు క్రీడాకారులు పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి.

Gautam Gambhir: 'నా రాజకీయ బాధ్యతల నుంచి నన్ను తప్పించండి': బీజేపీ చీఫ్‌ని కోరిన గౌతమ్ గంభీర్

రాబోయే ఐపీఎల్ 2024 సీజన్‌లో,కోల్‌కతా నైట్‌రైడర్స్ కి మెంటార్‌గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.

Pavitranath: ప్రముఖ సీరియల్ నటుడు కన్నుమూత 

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుల్లితెర తెలుగు సీరియల్స్ చక్రవాకం, మొగలిరేకులులో ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో నటించి మెప్పించిన నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు.

మార్చి 2న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

మార్చి 2వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Vasantha Krishna Prasad: టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్యెల్యే 

మైలవరం వైసీపీ ఎమ్యెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Gaza: గాజాకి మానవతా సహాయంపై బైడెన్ కీలక నిర్ణయం 

ఉత్తర గాజాలో సహాయం చేస్తున్న సమయంలో జరిగిన తోపులాటలో కనీసం 115 మంది పాలస్తీనియన్లు మరణించగా మరో 750 మందికి గాయాలయ్యాయి.

Nitin Gadkari: కాంగ్రెస్‌ నేతలకు కేంద్ర మంత్రి గడ్కరీ లీగల్ నోటీసు 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ నుండి 19 సెకన్ల క్లిప్పింగ్‌ను తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేసినందుకు గాను కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌లకు లీగల్ నోటీసులు జారీ చేశారు.

Bengaluru Bomb Blast: బెంగళూరు పేలుడు ఘటనలో కీలక పరిణామం.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడి గుర్తింపు 

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన ఒక రోజు తర్వాత,కర్ణాటక రాజధానిలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని కేఫ్ ప్రాంగణంలో ఒక వ్యక్తి బ్యాగ్‌తో వెళ్తున్నట్లు చూపించే CCTV ఫుటేజీ బయటపడింది.

01 Mar 2024


West Bengal: ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ.. బెంగాల్‌లో ఆసక్తికర పరిమాణం 

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

25 మంది ప్రైవేట్ రంగ నిపుణులకు కేంద్రం కీలక పదవులు

25 మంది ప్రైవేట్ రంగ నిపుణులను కీలక పోస్టుల్లో నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

IT Raids: పొగాకు వ్యాపారి ఇంట్లో రూ.50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు స్వాధీనం 

దేశవ్యాప్తంగా బన్షీధర్ టొబాకో కంపెనీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం దాడులు చేసింది.

Rameshwaram blast: రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య 

Rameshwaram Cafe blast: బెంగళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 9 మంది గాయపడ్డారు.

Election Commission: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక 

2024లోక్‌సభ ఎన్నికల విషయంలో భారత ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

PM Modi: సందేశ్‌ఖాలీలో మహిళలకు జరిగిన అన్యాయంపై ఆగ్రహంతో ఉంది: ప్రధాని మోదీ 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'సందేశ్‌ఖాలీ కేసు'పై ప్రధాని మోదీ స్పందించారు.

KTR: మేడిగడ్డ విషయంలో దుష్ప్రచారం సరికాదు: కేటీఆర్‌ 

మేడిగడ్డ బ్యారేజీని కేటీఆర్ ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

PM Modi: 'రాజా రామ్ మోహన్ రాయ్ ఆత్మ క్షోభిస్తుంది'..సందేశ్‌ఖలీపై స్పందించిన ప్రధాని 

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సామాజిక సంస్కర్త రాజా రామ్‌మోహన్‌రాయ్‌కు తెలిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు.

BB Patil: బిఆర్ఎస్ కి జహీరాబాద్‌ ఎంపీ రాజీనామా 

తెలంగాణ అసెంబ్లీ రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

Hanu-Man: ఓటిటి డేట్ ని లాక్ చేసుకున్న 'హను-మాన్'.. ఎప్పుడంటే.. ?

సంక్రాంతి బ్లాక్‌బస్టర్ "హను-మాన్" ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 వేదిక‌గా ఈ చిత్రం మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 08 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Kolkata: సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి చంపిన మహిళ 

కోల్‌కతాలో ఓ మహిళ తన సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి చంపి,నేరం గురించి పోలీసులకు తెలియజేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.ఈ సంఘటన బుధవారం జరిగింది.

Family Star: ఫ్యామిలీ స్టార్ గురించి అప్‌డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ 

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో,డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్.

Bengaluru: బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో పేలుడు.. ఐదుగురికి గాయాలు 

బెంగళూరులోని కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్దం రావడం వల్ల స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు గురుప్రీత్ సింగ్ అలియాస్ గోపి శుక్రవారం పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లాలో కాల్చి చంపబడ్డాడు.

Canada: కెనడా మాజీ ప్రధాని కన్నుమూత

కెనడా మాజీ ప్రధాని బ్రియాన్ ముల్రోని(84)వృద్యాప్యం కారణంగా కన్నుమూశారు.

Asaram Bapu: అత్యాచారం కేసులో ఆశారాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు 

అత్యాచారం కేసులో 11 ఏళ్లుగా జైలులో ఉన్న ఆశారాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆశారాం బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.

Karnataka: కర్ణాటక అసెంబ్లీలో పాక్ నినాదాలు..ధృవీకరించిన ఫోరెన్సిక్ నివేదిక 

కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య విజయం సాధించిన సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు లేవనెత్తినట్లు ఫోరెన్సిక్ నిపుణులు ఒక నివేదికలో ధృవీకరించారని వర్గాలు ఇండియా టుడేకి తెలిపాయి.

Odela 2: క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్‌లో తమన్నా భాటియా 

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చివరిసారిగా బాంద్రా (మలయాళం)భోళా శంకర్(తెలుగు)లో కనిపించింది.

Rinky Chakma: 28ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మాజీ 'మిస్ ఇండియా త్రిపుర' మృతి

2017లో మిస్ ఇండియా త్రిపుర కిరీటాన్ని గెలుచుకున్న రింకీ చక్మా కన్నుమూశారు. ఆమె వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే.

Operation Valentine Review: ఆకట్టుకున్న వైమానిక పోరాటం, వైమానిక దాడులు  

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం "ఆపరేషన్ వాలెంటైన్".

Himachal Pradesh: అనర్హత వేటుపై హైకోర్టుకు ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు 

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా గురువారం ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.

Ishan-Shreyas: 'ఎవరినీ బలవంతం చేయలేరు'.. ఇషాన్-శ్రేయాస్‌ వ్యవహారంపై సాహా కీలక వ్యాఖ్యలు 

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బుధవారం తొలగించడంపై భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్పందించాడు.

Kolkata first division league: భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం.. నివేదిక కోరిన గంగూలీ

కోల్‌కతాలో జరిగిన ఫస్ట్‌క్లాస్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపిస్తూ భారత మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఫేస్‌బుక్ పోస్ట్ భారత క్రికెటర్లలో ప్రకంపనలు సృష్టించింది.

Paytm: పిపిబిఎల్ తో ఒప్పందాలు రద్దు.. లాభాలలో పేటీఎం షేర్లు 

పేటియం మాతృ సంస్థ అయిన One97 కమ్యూనికేషన్స్, దాని అనుబంధ పేటియం పేమెంట్ బ్యాంక్‌తో వివిధ ఇంటర్-కంపెనీ ఒప్పందాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

Hero Vida V1 Plus : విడా వి1 ప్లస్ వేరియంట్‌ని రీ లాంచ్ చేసిన హీరో 

ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ రోజురోజుకు వృద్ధి చెందుతుండగా, హీరో మోటోకార్ప్ విడా వి1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలను మళ్లీ ప్రారంభించింది.

LPG Cylinder Price: భారీగా గ్యాస్ సిలిండర్ ధర 

మార్చి నెల తొలిరోజే గ్యాస్ వినియోగదారులకు పెద్ద షాక్ తగిలింది.

Maharashtra: 'ఇండియా' కూటమి పొత్తు ఖారారు.. 18స్థానాల్లో కాంగ్రెస్ పోటీ

మహారాష్ట్రలో కూడా 'ఇండియా' కూటమి మధ్య సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరింది.

Lavu Sri Krishna Devarayalu: టిడిపిలోకి వైసీపీ ఎంపీ.. ముహూర్తం ఖరారు

నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు టిడిపిలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది.

Tamil Nadu: 'ఇది పొరపాటు మాత్రమే.. వేరే ఉద్దేశం లేదు': ఇస్రో ప్రకటనలో చైనా రాకెట్ ఫొటోపై తమిళనాడు మంత్రి 

ఇస్రో కొత్త లాంచ్ ప్యాడ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రకటనలో 'చైనీస్ జెండా' కనిపించడంపై తమిళనాడులో వివాదం చెలరేగింది.

Mass Shooting: రొట్టెల కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై బుల్లెట్ల వర్షం..112మంది మృతి

పాలస్తీనా వైద్య, భద్రతా మూలాల ప్రకారం, గాజా నగరానికి పశ్చిమాన మానవతా సహాయం కోసం వేచి ఉన్న పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 112 మంది పాలస్తీనియన్లు మరణించగా, 769 మంది గాయపడ్డారు.

Missouri: నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులు, కోర్టు సిబ్బందిపై కాల్పులు.. ఇద్దరు మృతి 

అమెరికాలోని మిస్సౌరీలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక ఇంటిలో ప్రాసెస్ సర్వర్ తొలగింపు నోటీసును అందజేయడానికి వచ్చిన కోర్టు ఉద్యోగి, పోలీసు అధికారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు.

మార్చి 1న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

మార్చి 1వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక.. ప్రధాని అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం 

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) అధ్యక్షతన సమావేశం జరిగింది.

Fire accident: బాంగ్లాదేశ్ ఢాకాలోని ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది మృతి 

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఆరు అంతస్తుల భవనంలో గురువారం అర్థరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 44 మంది మరణించారు.