LOADING...

22 Sep 2025


Bangladesh: ఢాకాలో 'డెంగ్యూ' బెడద.. 24 గంటల్లో రికార్డు స్థాయి మరణాలు

బంగ్లాదేశ్‌లో డెంగ్యూ వ్యాధి తీవ్ర సమస్యగా మారింది. దేశవ్యాప్తంగా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నందుకు ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.

IND vs PAK: ఫఖర్ జమాన్ క్యాచ్ వివాదం.. ఐసీసీకి పాక్ ఫిర్యాదు

ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ వివాదాస్పద క్యాచ్ ఔట్ సన్నివేశం వల్ల గందరగోళం రేగింది.

Investment Tips: ఫస్ట్ టైం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారా? ఇది తెలుసుకుంటే ఇక సమస్య ఉండదు

గత కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది.

Kushi 2: ఖుషీ సీక్వెల్ కోసం నిర్మాత రెడీ.. డైరెక్టర్ ఎస్ జే సూర్య కీలక వ్యాఖ్యలు

దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ 'ఖుషీ' 2000లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది.

Rekha Gupta-Arvind Kejriwal: కేజ్రీవాల్ నా రీల్స్ చూడటం ఆపండి.. పంజాబ్ ప్రజలపై దృష్టి పెట్టండి: రేఖా గుప్తా 

ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై దిల్లీ సీఎం రేఖా గుప్తా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

Indian Defence: ప్రత్యర్థులు మన ముందు 'డమ్మీ'లు: భారత్‌ కొత్త వ్యూహంతో ముందుకు

ఉపగ్రహాలు, డ్రోన్లు, కృత్రిమ మేధ (AI) వంటివి ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ, యుద్ధానికి సంబంధించిన మూల సూత్రాలు వందల సంవత్సరాలుగా మారవు.

Pawan-Lokesh: డిప్యూటీ సీఎం పవన్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ.. రాజకీయ అంశాలపై చర్చ 

శాసనసభ సమావేశాల విరామ సమయంలో,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కలిశారు.

charge-off: క్రెడిట్‌ కార్డ్‌ రిపోర్ట్‌.. ఛార్జ్‌-ఆఫ్‌ గురించి తెలుసా..? 

చార్జ్-ఆఫ్‌ అనే పదం క్రెడిట్ కార్డులతో సంబంధించి వినిపించిందా? మీ కార్డ్ రిపోర్ట్‌లో ఈ ఎంట్రీ ఉంటే, అది మీ సిబిల్‌ స్కోరుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

Hyderabad Rains: హైదరాబాద్'లో దంచికొడుతున్న వాన.. 

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

#NewsBytesExplainer: కర్ణాటకలో ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంపు నిర్ణయం.. ఆందోళనలో తెలుగు రాష్ట్రాల రైతాంగం

కర్ణాటకలోని అత్యంత కీలకమైన భారీ ప్రాజెక్ట్‌ ఆలమట్టి డ్యామ్ ఎత్తును పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రైతులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Mid-Air Scare: ఎయిర్ ఇండియా విమానంలో కలకలం.. కాక్‌పిట్‌ డోర్‌ తెరవడానికి ప్రయత్నించిన ప్రయాణికుడు

బెంగళూరు నుంచి వారణాసి వైపునకు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులలో కలకలం రేగింది. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు కాక్‌పిట్‌ డోర్‌ను తెరవడానికి ప్రయత్నించాడు.

Nara Lokesh: పరకామణి వ్యవహారం.. త్వరలోనే సిట్‌ ఏర్పాటు: మంత్రి నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఇటీవల మీడియాతో అసెంబ్లీ వద్ద చిట్‌చాట్‌ నిర్వహిస్తూ పరకామణి వ్యవహారంపై వివరణ ఇచ్చారు.

Motivation: స్నేహితులే కొంప ముంచుతారు.. నకిలీ స్నేహితుని గుర్తించే సీక్రెట్ ఇవే! 

మన జీవితంలో చాలా మంది మన వెనుకే ఉండి, మన వెన్నుపోటుగా వ్యవహరిస్తారు. అందుకే ఎవరినీ తక్షణం నమ్మకూడదు.

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25200పైగా నమోదైన  నిఫ్టీ 

స్వల్ప నష్టాలతో సోమవారం ఉదయం ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేసుకున్నాయి.

Perzea: బ్రెస్ట్ క్యాన్సర్‌ చికిత్సకు సరికొత్త ఔషధాన్ని తీసుకొచ్చిన హెటిరో హెల్త్‌‌‌‌కేర్ లిమిటెడ్ 

భారతదేశంలోని ప్రముఖ ఔషధ కంపెనీలలో ఒకటైన హెటిరో హెల్త్‌‌‌‌కేర్ లిమిటెడ్(Hetero Healthcare Ltd) బ్రెస్ట్ క్యాన్సర్‌ రోగుల కోసం సరికొత్త ఔషధాన్ని విడుదల చేసింది.

Navratri 2025: నవరాత్రి 9 రోజులు.. ఏ రోజు ఏ రంగుని, ఏ దేవతను పూజించాలో తెలుసా?

ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న ముగియనున్నాయి. దసరా లేదా విజయదశమి చివరి రోజున జరుపుకుంటారు.

Canada: ఖలిస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్‌.. కెనడాలో అరెస్టు 

ఖలిస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్‌ను కెనడాలో పోలీసులు అరెస్టు చేశారు.

Supreme Court: 'పైలట్లే స్విచ్ ఆఫ్ చేశారనడం బాధ్యతారాహితం'.. ఎయిరిండియా ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Gold Price Today: పండగ సీజన్ వేళ.. పసిడి ప్రియులకు షాక్.. ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధర

బంగారం ధరలు అమాంతం పెరిగి,సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. భారత్ లో బంగారం 10 గ్రాములు ₹1.11 లక్షలకు చేరింది

GST on petrol,diesel,alcohol: పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్‌పై జీఎస్టీ సంగతేంటి.. రేట్లు తగ్గాయా?

మన దేశంలో పరోక్ష పన్నుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కొత్త తరం సంస్కరణలను తీసుకొచ్చింది.

 Chiranjeevi: 47 ఏళ్ల సినీ ప్రయాణం.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారు.

GST 2.0: ₹50,000 పైగా ఉన్న ఆపిల్, శాంసంగ్, షియోమీ మొబైల్స్ చౌకగా మారుతాయా?

వస్తు, సేవల పన్ను (GST) వ్యవస్థలో భారీ మార్పు భారత ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 22 నుంచి అమలు చేసింది.

OG Trailer: స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా పవన్‌ కల్యాణ్‌.. అదిరిపోయిన 'ఓజీ' ట్రైలర్

పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' ట్రైలర్‌ (OG Trailer) ఎట్టకేలకు విడుదలైంది.

Andhra pradesh:ప్రతి నియోజకవర్గంలో MSME పార్క్‌లు: 175 పార్కుల అభివృద్ధి, పెట్టుబడులు,ఉపాధి అవకాశాలు

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్ అభివృద్ధి చేయాలని ఈ విధంగా మొత్తం 175 MSME పార్కులు ఏర్పాట్లవుతాయని ప్రతిపాదించింది.

Railway Tunnel: ఏపీలో అతిపెద్ద రైల్వే సొరంగ మార్గం.. ఆ జిల్లాలకు మహర్దశ 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా-అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం ఉంది.

PVCU:ప్రశాంత్‌ వర్మ నుంచి నయా సర్ప్రైజ్ .. సూపర్‌ హీరో మూవీ 'అధీర' ఫస్ట్‌ లుక్‌!

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌ (PVCU) నుంచి ప్రతేడాది ఒక సినిమా విడుదల చేస్తామని ముందే వెల్లడించిన విషయం తెలిసిందే.

This Week Movie: ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే.. ఓటీటీలో కూడా వినోదాల వర్షం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం 'ఓజీ'తో థియేటర్లకు రాబోతున్నారు. ఆయన టైటిల్‌ పాత్రలో నటించిన ఈ పాన్‌ ఇండియా మూవీని సుజీత్‌ దర్శకత్వంలో రూపొందించారు.

Asia Cup 2025 : సూపర్-4లో పాక్ పై భారత్ గెలుపు.. కానీ జీరో పాయింట్స్.. ఎందుకంటే?

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్లు సూపర్-4లో మరోసారి ఎదుర్కోవనున్నాయి.

Local Body Elections: తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్‌ మార్గదర్శకాలు విడుదల

తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను పంచాయతీరాజ్‌ శాఖ ఆదివారం విడుదల చేసింది.

H-1B visa fee: ట్రంప్ నిర్ణయం ప్రభావం.. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోతో సహా కుదేలైన ఐటీ షేర్లు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకం చేసిన కొత్త ఆదేశం కారణంగా భారతీయ ఐటీ రంగం షేర్లు సోమవారం (సెప్టెంబర్ 22) గణనీయంగా నష్టపోయాయి.

Electricity Employees: విద్యుత్‌ ఉద్యోగ నియామకాల్లో మార్పులకు రాష్ట్రం సిద్ధం.. మూడు వేల కొత్త ఉద్యోగాలకు మార్గం సుగమం

తెలంగాణలో విద్యుత్‌ శాఖలో ఉద్యోగ నియామకాలకు మార్పులు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Pakistan Air Strikes: ఖైబర్ పఖ్తుంఖ్వాపై పాకిస్తాన్ వైమానిక దాడి.. 30 మంది మృతి!

తమ దేశంలోని ఉగ్రవాదులను అణచివేయడానికి పాకిస్థాన్ ఆర్మీ వైమానిక దాడులకు పాల్పడింది.

Surya Kumar Yadav: భారత్‌కు పాక్ 'పోటీ'నే కాదు.. క్లారిటీ ఇచ్చేసిన సూర్యకుమార్

ఆసియా కప్ 2025 సూపర్-4లో దుబాయ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.

GST 2.0: జీఎస్టీ భారత్'లో పండుగ కొనుగోళ్లకు ఊపునిస్తుందా?

జీఎస్టీ శ్లాబుల్లో జరిగిన కొత్త మార్పులు కోట్లాది భారతీయులపై ఉన్న దినసరి ఆర్థిక భారం తగ్గించేలా మారనున్నాయి.

Kantara Chapter 1: 'కాంతార చాప్టర్‌ 1' ట్రైలర్ విడుదల.. చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ!

2022లో రికార్డులు బ్రేక్ చేసిన 'కాంతర' సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Singareni Workers: సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం.. ఎంతంటే? 

తెలంగాణ సర్కారు సింగరేణి కార్మికులకు బోనస్‌ను ప్రకటించింది. గత సంవత్సరం 33 శాతం వాటాను కార్మికులకు అందించిన విషయం తెలిసిందే.

Abhishek Sharma: మా అబ్బాయి ఇన్నింగ్స్‌ని అస్వాదించాం.. సెంచరీ చేస్తాడనే నమ్మకం ఉంది : అభిషేక్ శర్మ తల్లి

ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో పాక్‌పై అద్భుత ప్రదర్శన చూపించిన భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఫ్యామిలీ మద్దతుతో మరింత ప్రేరణ పొందాడు. 39 బంతుల్లో 74 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు.

Gujarat: పోర్ బందర్ సుభాష్ నగర్ జెట్టీ తీరంలో కాలిపోతున్న నౌక..

గుజరాత్ రాష్ట్రంలోని పోర్‌బందర్‌ సుభాష్‌నగర్‌ జెట్టీ ప్రాంతంలో ఓ నౌకలో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది.

GST 2.0: రైల్ నీర్ వాటర్ బాటిల్ ధరలను తగ్గించిన ఇండియన్ రైల్వేస్

రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త.ఇటీవల జీఎస్టీ తగ్గింపు తర్వాత,భారతీయ రైల్వే(Indian Railways) తన ప్రసిద్ధ బాటిల్ వాటర్ బ్రాండ్ రైల్ నీర్ ధరలను తగ్గించే నిర్ణయం తీసుకుంది.

TTD Parakamani Theft: వైసీపీ పాలనలో శ్రీవారి పరకామణి సొమ్ము దొంగతనం.. వీడియో రిలీజ్ చేసిన నారా లోకేశ్

వైసీపీ పాలనలో టీటీడీ పరకామణి సొమ్ము దొంగతనంపై మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.

Amit Shah: కొత్త జీఎస్టీ ని నమ్మకంపై ఆధారపడిన పన్నుల వ్యవస్థగా అభివర్ణించిన అమిత్ షా

దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలకమైన మార్పులు నేటి నుంచి అమలు కానున్నాయి.

Siddaramaiah: కన్నడ రాజకీయాల్లో కొత్త మలుపు.. సిద్ధరామయ్య వారసుడిగా ధవన్ రాకేశ్ 

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పెద్ద కుమారుడు రాకేశ్‌ను రాజకీయాల్లోకి తెచ్చే కలలను కలిగేవారు.

H1B fee: కొత్త H-1B నిబంధనలపై ఇమిగ్రేషన్‌ శాఖ స్పష్టత.. తగ్గిన ఆందోళన : నాస్‌కామ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్‌1బీ వీసాల ఫీజులను పెంచే ప్రకటనతో ఏర్పడిన గందరగోళానికి అమెరికా ఇమిగ్రేషన్‌ శాఖ ఇచ్చిన వివరణ కొంత ఉపశమనం ఇచ్చిందని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్‌కామ్‌) ప్రకటించింది.

Lionel Messi :14 ఏళ్ల తర్వాత భారత్‌లో మెస్సీ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే? 

ప్రపంచ ఫుట్‌ బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ భారత పర్యటన ఖరారైంది.

Chandrababu: క్వాంటమ్ టెక్నాలజీపై రాష్ట్రం ప్రత్యేక దృష్టి: ఏపీ సీఎం చంద్రబాబు

సరైన సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్ని అయినా చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

Rajnath Singh: 'అవును ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ కాలేదు': రాజ్‌నాథ్ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఒత్తిడి చూపించడానికి అమెరికా 50 శాతం సుంకాలు (Trump Tariffs) విధించిన సంగతి తెలిసిందే.

Kalyan Dasari : ఓజీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ నిరీక్షణ.. హీరోగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కళ్యాణ్ దాసరి!

పవన్ కళ్యాణ్ 'ఓజీ' ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. అయితే రెండు రోజులుగా ట్రైలర్ రిలీజ్ వాయిదా పడుతూ ఉంది.

GST 2.0: జీఎస్టీ 2.0 కింద చౌకగా లభించే కార్లు,బైక్‌ల పూర్తి జాబితా

దేశంలోని వాహన కొనుగోలుదారులకు అతిపెద్ద శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూసిన జీఎస్టీ 2.0 నేటి నుండి అధికారికంగా అమల్లోకి వచ్చింది.

Bihar: మూడు విడతల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం (ఈసీ) వేగంగా చర్యలు తీసుకొంటోంది

Zubeen Garg: సింగర్ జుబిన్ గర్గ్ మృతి.. సీఐడీతో దర్యాప్తు చేపిస్తాం : అస్సాం సీఎం 

అస్సాం ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ (52) శుక్రవారం సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మృతి చెందడం తెలిసిందే. అయితే, ఆయన మరణం సంబంధించి వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Gold Price Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం ఎంతుందంటే?

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ వస్తున్నాయి.

Vijayawada Kanakadurgamma: జగన్మాత దుర్గమ్మ కోసం ప్రత్యేకంగా 12 రకాల మంగళసూత్రాలు

విజయవాడ కనకదుర్గమ్మకు భక్తుల కోసం 12 రకాల ప్రత్యేక మంగళసూత్రాలున్నాయి.

India: 'బాడీగార్డ్' ఉపగ్రహాలను ప్లాన్ చేస్తున్న భారత్ 

ప్రస్తుత కాలంలో శాటిలైట్‌ ఆధారిత కమ్యూనికేషన్లు మన రోజువారీ జీవితానికి అత్యంత అవసరమైనవి.

Uttar Pradesh: లివ్-ఇన్ భాగస్వామిని హత్య చేసి, బ్యాగులో కట్టి.. సెల్ఫీ తీసుకున్న నిందితుడు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న అత్యంత దారుణ ఘటన బయటకు వచ్చింది. వేరే పురుషుడితో అఫైర్ ఉందేమో అనే అనుమానంతో ఒక వ్యక్తి, తన లివ్-ఇన్ పార్ట్‌నర్‌ ఆకాంక్ష (20)ను చంపాడు.

Working Age Population: అత్యధిక పని-వయస్సు జనాభా నిష్పత్తిలో దిల్లీ ముందంజ.. ఆ తర్వాత తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ 

ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనగల వయసున్న (15-59 ఏళ్లు) వ్యక్తుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో దిల్లీ టాప్‌లో నిలిచింది.

Vijayawada: దసరా వేడుకల కోసం విజయవాడలో ట్రాఫిక్‌ టూల్స్ ఇవే!

దసరా వేడుకల సందర్భంగా ప్రజలకు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను మళ్లించే చర్యలు చేపట్టామని నగర పోలీసు కమిషనర్ ఎస్‌.వి. రాజశేఖరబాబు వెల్లడించారు.

OG : 'ఓజీ' క్రేజ్ పీక్‌లో.. జనసేనకు అభిమానుల భారీ విరాళం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) విడుదలకు ముందే హంగామా సృష్టిస్తోంది.

Stock Market: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి.

Charlie Kirk: 'నా భర్తను చంపిన నిందితుడిని క్షమిస్తున్నా'.. ట్రంప్ సమక్షంలో చార్లీ కిర్క్ భార్య ఎరికా కీలక ప్రకటన

చార్లీ కిర్క్‌ను హత్య చేసిన వ్యక్తిని తాను క్షమించేశానని, ఆయన భార్య ఎరికా కిర్క్ ప్రకటించారు.

Irfan Pathan : ఒక నిమిషంలో 3 పోస్టులు.. పాక్‌పై సెటైర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్

ఆసియా కప్ 2025లో టీమిండియా-పాకిస్తాన్ సూపర్-4 మ్యాచ్ అనంతరం భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన పోస్టులు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

Singareni Dasara Bonus: సింగరేణి కార్మికులకు దసరా బోనస్ పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం

సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన లాభాలను సాధించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.

Operation Sindoor: సిందూర్‌ పార్ట్‌ 2, 3 పాకిస్థాన్ చర్యలపై ఆధారపడి ఉంటాయి: రాజ్‌నాథ్ సింగ్  

ఉగ్రవాదులను మద్దతు ఇచ్చే పాకిస్థాన్ ను కేవలం సరిహద్దుల్లోనే కాకుండా, వారి భూభాగంలోనూ గట్టిగా బుద్ధి చెప్పామన్నారు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.

Abhishek Sharma : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. టీ20లో అరుదైన ఘనత

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Tamil Nādu: స్టార్టప్‌ల హబ్‌గా ఎదుగుతున్న తమిళనాడు.. 'ఇన్నోవేషన్-టీఎన్' డ్యాష్‌బోర్డ్ ప్రారంభం

తమిళనాడు పరిశ్రమల స్థాపనలోనే కాకుండా, స్టార్టప్‌ల నమోదు విషయంలో కూడా ప్రగతి సాధిస్తోంది.

Traffic Rules: సిగ్నల్‌ దాటితే వెంటనే ఈ-చలాన్‌.. ట్రాఫిక్‌ అమలులో కొత్త పద్ధతులు

ఇంటి నుండి బైక్‌ లేదా కారులో బయటకు బయల్దేరే ముందు జాగ్రత్తగా ఉండాలి.

Radhika Sarathkumar : సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ తల్లి కన్నుమూత

సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తల్లి గీత ఆదివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో గీత తుదిశ్వాస విడిచారు.

Guntur: తురకపాలెంలో మెలియాయిడోసిస్‌ ఆందోళన.. జంతువులకు పరీక్షలు అవసరం.. వైద్య నిపుణుల సూచన 

గుంటూరు జిల్లా తురకపాలెం ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న రహస్యమైన మరణాల నేపథ్యంలో స్థానిక ప్రజలపై నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొంతమందికి 'మెలియాయిడోసిస్‌' పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Former First Buddy: మళ్ళీ కలుసుకున్న పాత మిత్రులు.. పక్కపక్కనే కూర్చుని..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ మరోసారి ఒకే వేదికపై కనిపించారు.

Rain Alert: తెలంగాణ, ఏపీలలో ఈరోజు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Vijayawada: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు.. 29న పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం 

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమవుతున్నాయి.

PM Modi: నేడు అరుణాచల్‌ప్రదేశ్,త్రిపురలో మోదీ పర్యటన.. రూ.5,100 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రెండు రాష్ట్రాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు.

GST: నేటి నుంచి కొత్త 'జీఎస్‌టీ'.. తగ్గనున్న 375 వస్తువుల ధరలు 

సోమవారం నుంచి వంటింటి అవసరాల నుంచి ఎలక్ట్రానిక్స్‌, ఔషధాలు,వైద్య పరికరాలు,వాహనాలు, అలాగే వ్యక్తిగత జీవిత బీమా,ఆరోగ్య బీమా ప్రీమియం ధరలు తగ్గనున్నాయి.

21 Sep 2025


IND vs PAK: విజృంభించిన అభిషేక్ శర్మ.. పాక్‌పై టీమిండియా సూపర్ విక్టరీ

ఆసియా కప్‌ సూపర్‌ ఫోర్‌లో మరోసారి పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచులో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Hyderabad: హైదరాబాద్‌ శివారులో వర్ష బీభత్సం

హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతాలు ఆదివారం సాయంత్రం కుండపోత వర్షాలకు తడిసి ముద్దయ్యాయి.

PM Modi: రేపటి నుంచి కొత్త జీఎస్టీ.... జీఎస్టీ సంస్కరణలపై మోదీ కీలక వ్యాఖ్యలు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ ప్రజలకు ప్రసంగిస్తూ, నవరాత్రి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Kalyani Priyadarshan : అనాథ ఆశ్రమం నుండి బాక్సాఫీస్ హిట్ దాకా.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్

హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తుతోంది.

Journalist Zhang Zhan: కరోనా వ్యాప్తిని ప్రపంచానికి తెలిపిన జర్నలిస్ట్ ఇంకా జైలులోనే.. ఎందుకంటే? 

ఈ ఆధునిక యుగంలో సంభవించిన అతి పెద్ద వినాశనాల్లో కరోనా వైరస్ ఒకటిగా ఉంటుంది.

Anandkumar Velkumar: మూడు పతకాలు సాధించిన ఏకైక భారత అథ్లెట్ వేల్‌కుమార్

నార్వే వేదికగా జరిగిన ప్రపంచ స్పీడ్ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్ చరిత్ర సృష్టించాడు.

TGPSC : అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు జాగ్రత్తగా ఉపయోగించాలి.. టీసీపీఎస్సీ హెచ్చరిక

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-II సర్వీసెస్ (సాధారణ నియామకం) కింద వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన తేదీలను అధికారికంగా ప్రకటించింది.

China J-35A: అమెరికా, మిత్ర దేశాలకు ఆందోళన.... చైనా 'సైలెంట్ కిల్లర్' ప్రదర్శన

ప్రపంచానికి సవాల్ విసిరే చైనా ఆధునిక ఆయుధ సంపత్తి శనివారం ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ఒక ప్రత్యేక ఆయుధం ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా, 'సైలెంట్ కిల్లర్' అనే పేరు కూడా సంపాదించింది.

Robo Shankar : భర్తకు చివరి వీడ్కోలు.. రోబో శంకర్ అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసిన భార్య

తమిళ స్టార్ యాక్టర్ రోబో శంకర్ ఆకస్మికంగా మరణించగా, ఇది సినీ పరిశ్రమలో షాక్ సృష్టించింది.

IND vs PAK: భారత్‌పై సూపర్-4 మ్యాచ్‌కి పాక్ జట్టులో కీలక మార్పులు

ఆసియా కప్ 2025 సూపర్-4లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమీపిస్తోంది. గ్రూప్ దశలో ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లు జ‌రిగిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌కి దారితీసే కీలక మ్యాచ్‌లకు స్థానం ఏర్పడింది.

TV Prices Fall on GST Cut: టీవీ కొనాలనుకుంటున్నారా?.. ఇప్పుడే బెస్ట్ టైమ్‌.. రూ.85,000 వరకు తగ్గింపు!

రేపటి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుతో వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందించేందుకు ప్రముఖ టెలివిజన్‌ తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించారు.

Motivation: జీవితంతో ఆనందంగా జీవించాలంటే ఈ నాలుగు పద్ధతులు తప్పనిసరి

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో రాజకీయ విధానాల గురించి మాత్రమే కాకుండా జీవితానికి సంబంధించిన అనేక విలువైన విషయాలను బోధించారు.

Dadasaheb Phalke Awards: బీఎన్ రెడ్డి నుంచి మోహన్‌లాల్ వరకు.. ఫాల్కే అవార్డు అందుకున్న దక్షిణాది లెజెండ్స్ వీరే!

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే. భారత సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రవేశపెట్టింది.

Maruti Suzuki Victoris: ఫ్యామిలీకి సరిపడే కాంప్లిట్‌ ఎస్‌యూవీ.. హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ విక్టోరిస్‌ ధరలు ఇవే

మారుతీ సుజుకీ విక్టోరిస్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్‌లో ఈ మోడల్‌కి సంబంధించిన ఆన్‌రోడ్‌ ధరల పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ ఉన్నాయి.

IND vs PAK: ఒకవేళ భారత్-పాక్ మ్యాచ్ రద్దైతే.. ఏ జట్టుకు లాభం!

ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా మరికొన్నే గంటల్లో భారత-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ రాత్రి 7:30 గంటలకు పడనుంది.

CM Chandrababu: నారావారి పల్లెకు స్కోచ్ గోల్డెన్ అవార్డు.. ప్రశంసించిన సీఎం

ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డెన్ అవార్డుకు స్వర్ణ నారావారిపల్లి గ్రామం ఎంపికైంది. ఈ అవార్డు ప్రతీ ఇంటికీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసినందుకు గ్రామానికి లభించింది.

Mithun Manhas - BCCI: బీసీసీఐ అధ్యక్ష రేసులో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడని ప్లేయర్

మరో వారం రోజులలో భారత క్రికెట్ బోర్డు (BCCI) ఏజీఎం జరగనుంది. కొత్త అధ్యక్షుడిగా ఎవరు రావచ్చో ఇంకా తేలకపోవడం దేశ క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై లైంగిక ఆరోపణలు.. కేసు నమోదు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఇవాళ బిగ్ షాక్ తగిలింది.

H-1B visa program: టెన్షన్ పడొద్దు.. హెచ్‌1బీ వీసా ఫీజు నిబంధనలు వీరికి ఉండవు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వాణిజ్యమంత్రి హోవార్డ్ లుట్నిక్ హెచ్‌1బీ వీసాపై చేసిన ప్రకటన తీవ్ర గందరగోళం సృష్టించింది.

PM Modi: జాతిని ఉద్దేశించి ఇవాళ సాయంత్రం మాట్లాడనున్న మోదీ 

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు దేశానికై ప్రసంగించనున్నారని పీఎమ్ఓ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

Mirai : 'మిరాయ్' లో కామెడీ పాత్ర చేసిన టాలీవుడ్ డైరక్టర్‌ని గుర్తు పట్టరా?

తేజ సజ్జా హీరోగా నటించిన తాజా సినిమా 'మిరాయ్' సెప్టెంబర్ 12న విడుదలై, ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది.

Gang Rape: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. ప్రైవేట్ టీచర్‌పై గ్యాంగ్ రేప్, హత్య

రోజు రోజుకు దేశంలో క్రూరమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారాలు, హత్యలు చేస్తున్న దుండగులపై ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ బారబంకిలో దారుణం చోటు చేసుకుంది.

India-Pakistan: పాక్‌ మరోసారి కవ్వింపు ప్రయత్నం.. LoC వద్ద కాల్పులు!

ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం నియంత్రణ రేఖ (LoC) వద్ద పాకిస్థాన్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది.

Amul products: అమూల్‌ ఉత్పత్తులపై భారీగా ధర తగ్గింపు

గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) తన ప్రసిద్ధ 'అమూల్‌ బ్రాండ్‌ డెయిరీ ఉత్పత్తుల' ధరలను ఈ నెల 22 నుండి తగ్గించబోతున్నట్టు ప్రకటించింది.

Surya Grahan : సూర్యగ్రహణం రోజున సూతక్ కాలం వర్తించదు.. భారతదేశంలో గ్రహణం కనిపిస్తుందా?

సెప్టెంబర్ ప్రారంభంలో సంపూర్ణ చంద్రగ్రహణం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఏడాదిలో రెండవ, చివరి 'సూర్యగ్రహణం' సంభవించనుంది.

OG: ఇవాళే 'ఓజీ' ప్రీ రిలీజ్ వేడుక.. పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై ఉత్కంఠ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Donald Trump: బగ్రామ్ ఎయిర్‌బేస్ తిరిగి ఇవ్వండి.. అఫ్గాన్‌కు ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)అఫ్గానిస్థాన్‌పై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆయన బగ్రామ్ ఎయిర్‌బేస్‌(Bagram Air Base)ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే.

Rains: ఉపరితల ఆవర్తన ప్రభావం.. తెలంగాణలో నేడు, రేపు భారీవర్షాల సూచన

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.

IND vs PAK: పాకిస్థాన్ బౌలింగ్ ఎప్పుడూ ప్రమాదకరమే.. టీమిండియాకు దాస్‌గుప్తా హెచ్చరిక

ఆసియా కప్ 2025 సూపర్-4 దశ పోటీలు ప్రారంభమయ్యాయి. శనివారం శ్రీలంకపై బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించి మంచి ఆరంభం చేసింది.

Smriti Mandhana: స్మృతి మంధాన సెన్సేషన్‌ రికార్డు.. వన్డే చరిత్రలోనే..!

టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మరో చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఆటగాళ్ల జాబితాలో ఆమె పేరు నిలిచింది.