17 Apr 2023
IPL 2023: ఉత్కంఠ పోరులో చైన్నై విక్టరీ
చిన్నస్వామి స్టేడియంలో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ముందు చైన్నై 227 పరుగుల భారీ స్కోరును ఉంచింది.
IPL 2023: బౌండరీలతో దద్దరిల్లిన చిన్నస్వామి స్టేడియం.. చైన్నై భారీ స్కోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన బెంగళూర్ బౌలింగ్ ఎంచుకుంది.
R21: ప్రపంచాన్ని మార్చే శక్తిగా మారనున్న మలేరియా వ్యాక్సిన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో సరికొత్త విప్లవం వచ్చింది. మలేరియా వ్యాధిని నివారించడానికి కొత్త వ్యాక్సిన్ వచ్చేసింది.
కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు
రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు మరింత హడలెత్తించనున్నట్లు వాతావరణ కార్యాలయం సోమవారం తెలిపింది.
UPI: 2022లో భారత్లో 88బిలియన్ల యూపీఐ లావాదేవీలు; విలువ రూ.150 ట్రిలియన్లు
2022లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు భారతదేశంలో రికార్డుస్థాయిలో పెరిగిపోయాయి.
ఎంఎస్ ధోని లాంటి కెప్టెన్ భవిష్యతులో రావడం కష్టమే : టీమిండియా దిగ్గజం
టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని ప్రపంచ క్రికెట్లో లెజెండరీ ప్లేయర్, తన కెప్టెన్సీలో ఎన్నో రికార్డులను సాధించాడు.
ప్రేరణ: గడిచిన నిన్న గురించి ఆలోచించడం కన్నా రాబోయే రేపు గురించి పనిచేయడం ఉత్తమం
గడిచిపోయిన దాని గురించి ఆలోచించడం కరెక్ట్ కాదని అందరికీ తెలుసు. అయినా కూడా పదే పదే అప్పడు అలా చేసుండకపోతే బాగుండేది, ఇప్పుడిలా ఉండేవాడిని కాదు అనుకుంటూ ఫీలవుతారు.
BMW XM లేబుల్ రెడ్ v/s లంబోర్ఘిని ఉరస్.. ఇందులో ఏదీ బెస్ట్
ప్రీమియం మోటర్ కార్ బ్రాండ్ బీఎండబ్ల్యూ ఇప్పుడు లేటెస్ట్ గా XM SUV, XM తో మరింత పవర్ ఫుల్ గా రానుంది.
భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్గఢ్ జిల్లా జైలుకు తరలింపు
గ్యాంగ్స్టర్గా అతిక్ అహ్మద్తో పాటు అతని సోదరుడు అష్రఫ్ను హతమార్చిన ముగ్గురు షూటర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం ప్రయాగ్రాజ్లోని నైని సెంట్రల్ జైలు నుంచి ప్రతాప్గఢ్ జిల్లా జైలుకు బదిలీ చేశారు.
ఊపందుకున్న ఏజెంట్ ప్రమోషన్స్, ట్రైలర్ లాంచ్ కోసం భారీగా ఏర్పాట్లు
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో ఏజెంట్ సినిమాతో వస్తున్నాడు. కాకపోతే తెలుగులో రిలీజ్ అయిన కొన్ని రోజులకు హిందీలో రిలీజ్ అవుతుందని ప్రెస్ మీట్ లో అఖిల్ వెల్లడి చేసిన సంగతి తెలిసిందే.
జగిత్యాల: 12చేతి వేళ్లు, 12కాలి వేళ్లతో జన్మించిన శిశువు
కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం అరుదైన ఘటన చోటుచేసుకుంది.
వెంకటేష్ అయ్యర్ మిస్టర్ 360 ఆటగాడు : కెవిన్ పీటర్సన్
ముంబై ఇండియన్స్ పై నిన్న అద్భుత సెంచరీతో చెలరేగిన కోల్ కతా ఆటగాడు వెంకటేష్ అయ్యర్పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముంబై చేతిలో కోల్ కతా ఓడిపోయిన అతడు ఆడిన ఇన్నింగ్స్ మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోపక్క వెంకటేష్ అయ్యర్ బౌండరీల వర్షం కురిపించాడు.
రోజులు పెరుగుతున్న దసరాకు తగ్గని ఆదరణ, అల్లు అర్జున్ ట్వీట్ తో చర్చల్లోకి దసరా
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం, బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా థియేటర్ల దగ్గర తన సత్తా చాటుతోంది.
'ప్రత్యేక హోదా కోసం పోరాడండి'; ఏపీ మంత్రులకు హరీష్ రావు కౌంటర్
బీఆర్ఎస్, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో వివాదం ప్రారంభమైన నేపథ్యంలో ఆయన సోమవారం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
జులై 1నుంచి అమర్నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
జమ్ముకశ్మీర్లో 62రోజుల పాటు సాగే అమర్నాథ్జీ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సోమవారం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
కాంబినేషన్ రకం చర్మం గలవారు ఎలాంటి చర్మ సంరక్షణ పద్దతులు పాటించాలో తెలుసుకోండి
కాంబినేషన్ రకం: జిడ్డుదనం పొడిదనం కలగలిసిన చర్మ రకాన్ని కాంబినేషన్ రకం అంటారు. ఈ రకం చర్మం గల వారిలో ముఖ రంధ్రాలు, మొటిమలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఓపెన్ మాస్టర్స్ సిరీస్లో విజేతగా నిలిచి రష్యా ప్లేయర్ ఆండ్రీ రుబ్లేవ్
మోంటాకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టెన్నిస్ టోర్నీ రష్యా ప్లేయర్ ఆండ్రీ రుబ్లేవ్ సంచలనం సృష్టించాడు. మొకాకోలో ఆదివారం జరిగిన పురుషుల సింగల్స్ ఫైనల్లో తొమ్మిది ర్యాంకర్ హోల్గర్ రూనె పై విజయం సాధించాడు.
Uttar Pradesh: గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ శరీరంలో 9 బుల్లెట్లు
గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్, అష్రఫ్ మృతదేహాలకు నిర్వహించిన శవ పరీక్షల వివరాలను పోలీసులు వెల్లడించారు.
కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్
శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 సినిమా నుండి సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2 సినిమాలో హీరో సిద్ధార్థ్ నటిస్తున్నాడని ప్రకటన వచ్చింది.
IPL 2023: ఆరెంజ్ క్యాప్ లిస్టులో యంగ్ ప్లేయర్ టాప్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆదివారం రెండు మ్యాచ్లు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం
ఆంధ్రప్రదేశ్ రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ గ్రిడ్లకు డిమాండ్ ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన
ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
ఆస్కార్ వేదిక నాటు నాటు నాటు పాటకు స్టెప్పులు వేద్దామనుకున్నా కుదర్లేదంటూ కారణం చెప్పిన రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాట పర్ఫార్మెన్స్ జరిగే సందర్భంలో, ఆర్ఆర్ఆర్ హీరోలు డ్యాన్సులు వేస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి.
తన కుమారుడి ప్రదర్శనపై సచిన్ ఏమన్నారంటే!
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎంతోమంది క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు.
రాజస్థాన్ పర్యటనకు వెళ్తున్నారా? జీఐ ట్యాగ్ అందుకున్న ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి
జీఐ ట్యాగ్:
ఐపీఎల్లో అరుదైన మైలురాయిని చేరుకున్న హార్ధిక్ పాండ్యా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.
ఇన్ఫోసిస్ షేర్లు 12శాతం ఎందుకు పడిపోయినట్లు?
దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం ప్రారంభ ట్రేడింగ్లో దాదాపు 12 శాతం పడిపోయాయి.
రాహుల్ గాంధీ టీమ్తో పొంగులేటి చర్చలు; కాంగ్రెస్లోకి వెళ్లడం కన్ఫమ్ అయినట్టేనా?
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారింది.
పెళ్లికి ఎస్ చెప్పిన గాలోడు సుధీర్?
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, ఆ తర్వాత సుడిగాలి సుదీర్ గా పేరు తెచ్చుకున్నాడు.
IPL 2023: గుజరాత్ తరుపున అద్భుతంగా రాణించిన నూర్ అహ్మద్ ఎవరు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ టైటాన్స్ తలపడ్డాయి.
IPL 2023: ముంబై, కోల్కతా కెప్టెన్లకు భారీ జరిమానా
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ తలపడ్డాయి.
అంగారక గ్రహం మీద ఎగిరిన హెలికాప్టర్, వీడియో విడుదల చేసిన నాసా
మనిషి మనుగడకు భూమి తర్వాత అనువైనది అంగారక గ్రహం అని శాస్త్రవేత్తలు భావిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే అంగారక గ్రహం మీద జీవం ఉందేమోనని అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.
మహారాష్ట్ర భూషణ్ అవార్డు వేడుకలో విషాదం; వడదెబ్బకు 11మంది మృతి; 120మందికి అస్వస్థత
నవీ ముంబైలో ఆదివారం జరిగిన 'మహారాష్ట్ర భూషణ్' అవార్డు ఈవెంట్ విషాదకరంగా మారింది.
దేశంలో 60వేల మార్క్ను దాటిన కరోనా యాక్టివ్ కేసులు
దేశంలో కోవిడ్ కేసులు 60వేల మార్క్ను దాటాయి. గత 24గంటల్లో దేశంలో 9,111 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
స్కార్పియో ఎన్ మోడల్ ధరను మళ్లీ పెంచేసిన మహీంద్రా
మహీంద్రా గత నాలుగు నెలల్లో మహాంద్రా స్కార్పియో-ఎన్ మోడల్ ధరను రెండోసారి పెంచింది.
సలార్ సినిమాకు కేజీఎఫ్ తరహా ప్లానింగ్, రెండు భాగాల విషయంలో సంబరపడుతున్న అభిమానులు
ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. కేజీఎఫ్ తో చరిత్ర సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
సిద్ధార్థ్ బర్త్ డే: తెలుగులో స్టార్ గా ఎదిగిన సిద్ధార్థ్ మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించేదెప్పుడు?
సిద్ధార్థ్.. ఈరోజు ఆయన బర్త్ డే. అసిస్టెంట్ డైరెక్టర్ గా మణిరత్నం దగ్గర పనిచేసి, అమృత సినిమాలో చిన్న వేషం వేసి, ఆ తర్వాత నటనను కెరీర్ గా మార్చుకున్నాడు.
అలబామా: పుట్టినరోజు వేడుకల్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి
దక్షిణ అమెరికా రాష్ట్రమైన అలబామాలో 'స్వీట్ 16' పార్టీ మారణహోమంగా మారింది. పుట్టినరోజు వేడుకల్లో సామూహిక తుపాకీ కాల్పులు జరిగాయి.
బట్లర్కు ఐ లవ్ యూ చెప్పిన గుజరాత్ అమ్మాయి
ఐపీఎల్ లో 16వ సీజన్లో ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ జరిగింది.
కాంగ్రెస్లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ సోమవారం బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరారు.
ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ మళ్లీ తెరపైకి: 800 మూవీ మోషన్ పోస్టర్ వచ్చేసింది
2020సంవత్సరంలో శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడంటూ ప్రకటన వచ్చింది. 800 అనే టైటిల్ తో రూపొందే ఈ మూవీ నుండి మోషన్ పోస్టర్ కూడా వచ్చింది.
కింగ్ కోహ్లీ vs మిస్టర్ కూల్.. చిన్నస్వామి స్టేడియంలో విజయం ఎవరిది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సోమవారం కింగ్ కోహ్లీ, మిస్టర్ కూల్ తలపడనున్నాయి.
మార్చిలోనే గ్యాంగ్స్టర్, అతిక్, అష్రఫ్ను పోలీసులు చంపేయాలనుకున్నారా?
ఉత్తర్ప్రదేశ్ గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కస్డడీలో ఉన్న వీరు హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఏప్రిల్ 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది.
16 Apr 2023
IPL 2023: దూకుడుగా ఆడి రాజస్థాన్కు విజయాన్ని అందించిన హిట్ మేయర్
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.
IPL 2023: రాణించిన గుజరాత్ బ్యాటర్లు .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.
IPL 2023: కోలకత్తా నైట్ రైడర్స్ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోరు చేసింది.
చార్లీ చాప్లిన్ బర్త్ డే: మూడుసార్లు టీనేజర్లను పెళ్ళిచేసుకున్న చార్లీ జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు
మాటలు లేకుండా కేవలం తన హావభావాలు, అల్లరి పనులతో నవ్వించే చార్లీ చాప్లిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మూకీ సినిమాల ద్వారా ప్రేక్షకులకు నవ్వులు పంచిన చార్లీచాప్లిన్ పుట్టినరోజు ఈరోజు.
తెలుగు సినిమాలో స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు
ఈ మధ్య కాలంలో నెపోటిజం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. బాలీవుడ్ లో అయితే మరీనూ. బంధుప్రీతి అనేది ప్రతీ ఇండస్ట్రీలో సహజంగా కనిపిస్తూ ఉంటుంది.
Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?
ఉత్తర్ప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యకు గురయ్యారు.
సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
వేసవి కాలంలో కరెంట్ వినియోగం పెరగడం, విద్యుత్ కంపెనీల నుంచి బొగ్గుకు డిమాండ్ పెరిగింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంలు తనిఖీ చేయాలని ఈసీ ఆదేశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) కీలక ఆదేశాలను జారీ చేసింది.