LOADING...

19 Apr 2023


IPL 2023: స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయిన రాజస్థాన్.. లక్నోదే గెలుపు 

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో లక్నో బ్యాట్‌మెన్స్ తడబడ్డారు.

IPL 2023: తడబడిన లక్నో బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు స్వల్ప స్కోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 26వ మ్యాచ్‌లో సువాయ్ మాన్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.

'స్వలింగ వివాహం అర్బన్ కాన్సెప్ట్ కాదు'; కేంద్రం వాదనలను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు

భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా విచారణ వాడీవేడీగా సాగింది.

రేపు హైబ్రిడ్ సూర్యగ్రహణం: ఎలా చూడాలో తెలుసా!

ఈ ఏడాదిలో అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణం రాబోతోంది. 2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న గురువారం నాడు సంభవించనుంది.

కిడ్నీలో రాళ్ళ సమస్య నుండి ఉపశమనం అందించే యోగాసనాలు 

వయసుతో సంబంధం లేకుండా కిడ్నీలో రాళ్ళ సమస్యలు చాలామందిలో కనిపిస్తున్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బుధవారం విడుదల చేసింది.

IPL 2023: కోల్‌కతాతో సమరానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని 28వ మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైటర్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు సాయంత్రం 7:30గంటలకు ప్రసారం కానుంది.

 వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్‌తో చేతులు కలిపిన లక్ష్మీనారాయణ 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ చేతులు కలిపారు.

రానా నాయుడు సిరీస్ సీజన్ 2 పై నెట్ ఫ్లిక్స్ క్లారిటీ 

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో కనిపించిన రానా నాయుడు సిరీస్ కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి 

మధ్యప్రదేశ్‌లోని షాహ్‌డోల్‌లోని సింగ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఆగి ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది.

IPL 2023: పంజాబ్ కింగ్స్‌తో పోరుకు బెంగళూర్ సై

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 27వ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తలపడనున్నాయి. పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది.

ప్రేరణ: ఒక పనిలో బెస్ట్ అవ్వాలంటే ఆ పనిలోని వరస్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి 

ఏ పని చేస్తున్నప్పుడైనా ఆ పనిలోని లోపాలు తెలిసినపుడే నువ్వు ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలవు. అలా కాని పక్షంలో ఆ పనిచేయడం నీ వల్ల కాకుండా పోతుంది.

యూకేలో భారతీయం; సంబల్‌పురి చీరను ధరించి మారథాన్‌లో నడిచిన ఒడిశా మహిళ 

యూకేలో ఒడిశాకు చెందిన ఓ మహిళ చేసిన ఫీట్ ఆకట్టుకుంది. 41 ఏళ్ల మధుస్మిత జెనా దాస్ భారతీయ సంప్రదాయ సంబల్‌పురి చేనేత చీరను ధరించి మాంచెస్టర్‌లో 42.5కి.మీ మారథాన్‌లో నడిచింది.

త్వరపడండి.. Tata Altroz ​​iCNG మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభం

స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇండియాలో తన అల్ట్రాజ్ మోడల్ యొక్క CNG వేరియంట్‌ల కోసం బుకింగ్‌లను ప్రారంభించింది.

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా‌గ్రామ్‌లో 4వేల ఉద్యోగాల కోతకు 'మెటా' సన్నద్ధం 

సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' బుధవారం నుంచి కంపెనీ వ్యాప్తంగా మరో దఫా ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమవుతోంది.

బాలీవుడ్ ను పొగుడుతూ దక్షిణాది సినిమాపై విరుచుకుపడ్డ హీరోయిన్ తాప్సీ 

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో హీరోయిన్ తాప్సీ కనిపించలేదు. చివరగా మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలో తెలుగు తెరమీద మెరిసిన తాప్సీ, ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంటోంది.

 అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్ 

గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యలకు సంబంధించి కేసులో ప్రయాగ్‌రాజ్‌లోని షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్‌తో సహా నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

Archery World Cup Stage 1: ప్రపంచ రికార్డును సమం చేసిన జ్యోతి

భారత్ అగ్రశేణి ఆర్చర్, ఏపీ అమ్మాయి జ్యోతి సంచలనం సృష్టించింది. ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పి, మరో ప్రపంచ రికార్డును సమం చేసింది.

అక్షయ తృతీయ 2023: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి 

ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22వ తేదీన జరుపుకుంటున్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అదృష్టం కలుగుతుందని నమ్ముతుంటారు.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ

భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది.

WTC ఫైనల్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ కు ఆసీసీ జట్టు సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు ఇంగ్లాండ్ తో జరిగే యాషెస్ సీరిస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాతో ఆసీస్ జూన్ 7న లండన్ లోని ఓవల్ లో తలపడనుంది.

యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు

గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.

నేషనల్ బనానా డే: అరటి పండుతో నోరూరించే రెసిపీస్ ఎలా చేయాలో తెలుసుకోండి 

ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన జాతీయ అరటి దినోత్సవాన్ని జరుపుకుంటుంది అమెరికా. ఈ నేపథ్యంలో అరటి పండుతో రకరకాల రెసిపీస్ తయారు చేసుకుంటారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు; వేడిగాలులతో దేశంలో నగరాలు ఉక్కిరి బిక్కిరి

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

టెక్నాలజీ ఆటకు అంతరాయం: కాన్వే

ప్రస్తుత టెక్నాలజీ వల్ల మైదానంలో ఆడే క్రికెటర్లకు పలు సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో వాటి ప్రభావం ఒక్కోసారి జట్టు గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం 

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ సోదాలు జరుగుతున్నాయని సమాచారం.

ఐపీఎల్ అప్పుడే మరో స్థాయికి వెళ్లింది : రవిశాస్త్రి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ మొదటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సంచలనాలను నమోదు చేసింది.

దేశంలో మళ్లీ పంజుకున్న కరోనా; కొత్తగా 10,542మందికి వైరస్ 

గత ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు, బుధవారం మళ్లీ పెరిగాయి.

మార్చి త్రైమాసికంలో పెరిగిన విమాన ప్రయాణాలు; ఫుల్‌జోష్‌లో ఇండిగో ఎయిర్ లైన్స్ 

కోవిడ్‌తో కుదేలైన దేశీయ విమానయాన పరిశ్రమ కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది.

మారుతీ, హ్యూందాయ్: కార్ల మార్కెట్ షేర్ లో తగ్గింపు, కారణం అదే 

మిడిల్ క్లాస్ వాహనాలను తయారు చేసే సంస్థగా పేరున్న మారుతీ సుజుకీ ఇండియా మార్కెట్ షేర్ తగ్గిపోయింది. హ్యూందాయ్ మార్కెట్ షేర్ కుడా పడిపోయింది.

ముంబై విజయంతో.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో స్పల్ప మార్పులు!

ఉప్పల్ స్టేడియంలో మంగళవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.

సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు 

చైనా మిలిటరీ ధ్వని కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఎత్తైన గూఢచారి డ్రోన్‌ను త్వరలో మోహరించే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ మంగళవారం రాసుకొచ్చింది.

టాగా టియోగా ఈవీకి పోటీగా ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు.. నేడే లాంచ్

ఇండియాలో కామెట్ ఈవీని ప్రారంభిస్తున్నట్లు ఎంజీ మోటర్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే ఈ కారు వివరాలను ఎంజీ మోటర్ తెలియజేసింది. నేడే ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ కానుంది.

#OG: ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పక్కన గ్యాంగ్ లీడర్ భామ ఫిక్స్ 

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ముంబైలో టెస్ట్ షూట్ పూర్తి చేసుకోవడం, షూటింగ్ మొదలు కావడం సహా అన్నీ చకచకా జరిగిపోతున్నాయి.

Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా?

భారతదేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరం నిలిచినట్లు ఓ అధ్యయనం పేర్కొంది.

రాజస్థాన్, లక్నో ఆటగాళ్ల ఫర్మామెన్స్‌పై ఓ లుక్కేయండి!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ 

భారత ఇతిహాసమైన రామాయణాన్ని కనీవిని ఎరగని రీతిలో వెండితెర మీద ఆవిష్కరించేందుకు ఆదిపురుష్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు హీరో ప్రభాస్.

సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు

ప్రియాంక చోప్రా, రిచార్డ్ మ్యాడెన్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ లండన్ ప్రీమియర్ కు ఇండియన్ వెర్షన్ సిటాడెల్ సిరీస్ లో కనిపిస్తున్న సమంత, వరుణ్ ధావన్ హాజరయ్యారు.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు

ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో భారత్ నుంచి ముంబై, దిల్లీ, హైదరాబాద్‌కు చోటు దక్కింది.

ఐపీఎల్‌లో తొలి వికెట్ తీసిన అర్జున్ టెండుల్కర్.. రోహిత్ ఫుల్ జోష్!

లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్లో తొలి వికెట్ ను సాధించాడు.

ఏజెంట్ ట్రైలర్ కు క్రేజీ రెస్పాన్, హాలీవుడ్ విజువల్స్ అంటూ ప్రశంసలు 

అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ సినిమా నుండి నిన్న సాయంత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ట్రైలర్ రిలీజ్ కోసం కాకినాడలో పెద్ద ఈవెంట్ ని నిర్వహించారు మేకర్స్.

ఏప్రిల్ 19న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి సమయం ఆసన్నమైంది. జైలు నుంచి విడుదలైన జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ మంగళవారం కీలక ప్రకటన చేశారు.

ఈషా రెబ్బా బర్త్ డే: హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి 

గత కొన్నేళ్ళుగా తెలుగు సినిమాలో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా ఎదిగినట్టు ఒక్క ఉదాహరణ కూడా లేదు. కారణమేంటో తెలియదు కానీ తెలుగు అమ్మాయిలైన హీరోయిన్లు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు.

18 Apr 2023


IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ

ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై 14 పరుగుల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2023: చెలరేగిన ముంబై బ్యాటర్లు.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే? 

ఇండియన్ ప్రీమియర్ 25వ మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.

శాకుంతలం సినిమా ఫలితం: సంబంధం లేదంటూ పరోక్షంగా తెలియజేసిన సమంత 

మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యాన్ని దర్శకుడు గుణశేఖర్ వెండితెర మీదకు శాకుంతలం పేరుతో తీసుకొచ్చాడు.

బీఎల్ సంతోష్ కుట్ర వల్లే నేను బీజేపీ నుంచి బయటకు వచ్చా: జగదీశ్ శెట్టర్

బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ప్రేరణ: నువ్వు చేసే పని రేపటి నీ భవిష్యత్తుకు ఉపయోగపడకపోతే ఈరోజే దాన్ని వదిలెయ్ 

నీకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు దాని కోసమే నువ్వు రోజూ పనిచేయాలి. నువ్వు చేసే పని నీ లక్ష్యానికి నిన్ను దగ్గర చేయాలి. అలా కాని పక్షంలో ఈరోజు నువ్వు చేస్తున్న పనిని మానేయడమే మంచిది.

పిక్సెల్ 6a కంటే గూగుల్ పిక్సెల్ 7a ఫోన్‌లో ఎక్కువ ఫీచర్లు 

గూగుల్ ప్రొడక్టుల్లో పిక్సెల్ 7a సిరీస్ నుంచి కొత్త మోడల్ ఫోన్ రానుంది. గతేడాది వచ్చిన పిక్సెల్ 6a స్థానంలో ఈ ఫోన్ ను భారత్ మార్కెట్లోకి తీసుకురానున్నాయి.ప్రస్తుతం పిక్సెల్ 7a లక్షణాలు, ఫీచర్లు గురించి తెలుసుకుందాం.

స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా 

స్వలింగ సంపర్కులకు పెళ్లి చేసుకునే హక్కు ఉందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. వారిని ఒటరిగా వదిలేస్తే సరిపోదన్నారు. కానీ వారికి అవసరమైన సామాజిక సంస్థల నిర్మాణం చాలా అనివార్యమని నొక్కి చెప్పారు.

వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

ట్రావెల్: మెట్రోలో నీళ్లు తాగడం సహా సింగపూర్ దేశంలో చేయకూడని కొన్ని పొరపాట్లు 

సింగపూర్ చాలా చిన్న దేశం. ఇదొక ద్వీపం. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది పర్యాటకులు సింగపూర్ సందర్శనకు వస్తుంటారు.

నెపోలియన్ మూవీ ఫేమ్ హాస్యనటుడు అల్లు రమేష్ కన్నుమూత 

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మావిడాకులు వెబ్ సిరీస్ తో ఎంతో పేరు తెచ్చుకున్న అల్లు రమేష్, ఈరోజు కన్నుమూశారు.

'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) నాయకుడు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మంగళవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరికపై క్లారిటీ ఇచ్చారు.

IPL 2023: కోహ్లీకి యాక్షన్‌కి దాదా రియాక్షన్ మామూలుగా లేదుగా!

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

కింగ్ కోహ్లీ అత్యుత్సాహం.. మ్యాచ్ ఫీజులో 10శాతం కోత

ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ నియామళిని ఉల్లంఘించినందుకు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు.

ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా జాతీయ అవార్డు అందుకున్న నటుడు, ఫిక్స్ చేసిన కొరటాల 

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయంలో చాలా పుకార్లు వచ్చాయి.

డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

బంజారాహిల్స్‌ డీఏవీ స్కూల్‌లోని నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో డ్రైవర్ రజనీ కుమార్‌కు హైదరాబాద్ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది.

అందం: ఫేషియల్స్ చేయించుకోవాలి అనుకునేవారు అందులోని రకాల గురించి తెలుసుకోండి. 

ఫేషియల్ చేయించుకోవడం వల్ల చర్మం లో రక్త ప్రసరణ మెరుగ్గా అవుతుంది. ఈ కారణంగా చర్మం ఉబ్బినట్లుగా మారడం వంటి సమస్యలు దూరం అవుతాయి.

మూడోస్థానంలో చైన్నై.. ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఆర్సీబీ ఆటగాడు 

చిన్నస్వామి స్టేడియంలో సోమవారం చైన్నై సూపర్ కింగ్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తలపడ్డాయి. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో చైన్నై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

భారత్‌లో మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్; కస్టమర్లకు స్వాగతం 

భారతదేశంలో మొట్టమొదటి యాపిల్ స్టోర్‌ను సీఈఓ టిమ్ కుక్ మంగళవారం ప్రారంభించారు. తొలి రిటైల్‌ స్టోర్‌ను ముంబైలో ఏర్పాటు చేశారు.

భారతీయ రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం; ఏడాదిలో 25శాతం వృద్ధి నమోదు 

2022-23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.

IPL 2023: సూపర్ ఫామ్‌లో అంజిక్యా రహానే 

గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న టీమిండియా క్రికెటర్ అంజిక్యా రహానే ఐపీఎల్ దుమ్ములేపుతున్నాడు. అటు బ్యాట్‌తోనూ మైదానంలో కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.

సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ఏప్రిల్ చివర్లో ఓటీటీలో సందడి చేయనున్న సిరీస్ లు 

ఈ నెలాఖరులో ఓటీటీలో ఇంట్రెస్టింగ్ సిరీస్ లు వస్తున్నాయి. బలగం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రియదర్శి నటిస్తున్న సేవ్ ద టైగర్స్, కేరాఫ్ కంచరపాలెం, నారప్ప సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రత్నం నటిస్తున్న వ్యవస్థ సిరీస్ లు రాబోతున్నాయి.

IPL 2023: వాషింగ్టన్ సుందర్ vs రోహిత్ శర్మ.. ఎవరిది పైచేయి? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 25వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.

అనూప్ రూబెన్స్ బర్త్ డే: హిట్ ఆల్బమ్స్ ఇచ్చినా స్టార్ స్టేటస్ కు ఆమడ దూరంలో నిలిచిన అనూప్ 

తెలుగులో స్టార్ స్టేటస్ సంగీత దర్శకులను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. తెలుగు సినిమా స్థాయి ఇంతలా పెరిగిన తర్వాత కూడా సంగీతం అనగానే వేరే భాషల టెక్నీషియన్ల వైపు మొగ్గు చూపుతుంటారు.

గ్యాంగ్‌స్టర్ అతిక్ సోదరుల హత్యపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ 

పోలీసుల సమక్షంలో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ , అష్రఫ్ హత్య జరగడంపై విచారించేందుకు మాజీ సీజేఐ అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు స్వీకరించింది.

సరికొత్త లుక్స్‌తో అదిరిపోయిన పోర్స్చే కయెన్

జర్మన్ వాహన తయారీ సంస్థ పోర్షే SUV 2024 వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం దీని బుకింగ్‌లు USలో ప్రారంభమయ్యాయి.ఈ వేసవిలో అక్కడ డెలివరీలు ప్రారంభకానున్నాయి.

భగ్గుమంటున్న భానుడు; మరో మూడు రోజులు వేడిగాలులకు అల్లాడాల్సిందే 

పశ్చిమ బెంగాల్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలలో రాబోయే మూడు రోజుల్లో సూర్యుడు మరింత మండనున్నట్లు వాతావరణ కార్యాలయం మంగళవారం అంచనా వేసింది.

పుష్ప యాక్టర్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న ధూమమ్ ఫస్ట్ లుక్ విడుదల 

పుష్ప సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన ఫాహద్ ఫాజిల్, ధూమమ్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. కేజీఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థ హాంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది.

IPL 2023: సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌లో సూపర్ రికార్డు 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్లో‌ పలు రికార్డులు బద్దలయ్యాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బ్యాట్స్ మెన్స్ బౌండరీల వర్షం కురిపించారు.

దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ అదృశ్యమయ్యారని సోమవారం సాయంత్రం నుంచి ఆయన జాడ తెలియలేదని అతని కుమారుడు సుభార్గుషు రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లిటిల్ డార్లింగ్ ని చూడాలనుందంటూ తల్లి కాబోతున్నట్లు కన్ఫామ్ చేసిన ఇలియానా 

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటిన ఇలియానా, ప్రస్తుతం తెలుగు సినిమాలకు బాగా దూరమైంది. ఈ మధ్య కాలంలో ఆమె ఒక్క సినిమాలోనూ కనిపించలేదు.

'ఓటర్లను ఏ, బీ, సీలుగా విభజించండి, వారితో ఒట్టు వేయించుకోండి'; ధర్మాన వ్యాఖ్యలు వైరల్

ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఈ మధ్య కాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందనే విమర్శలు కూడా వస్తున్నాయి.

ఇండియాలో మొదటి ఆపిల్ రిటైల్ స్టోర్ ని ప్రారంభిస్తున్న టిమ్ కుక్, స్టోర్ విశేషాలివే 

టెక్ దిగ్గజం ఆపిల్ ఇన్ కార్పోరేషన్, ఇండియాలో తన మొట్టమొదటి రిటైల్ స్టోర్ ని ప్రారంభిస్తోంది. ఈరోజు ఉదయం 11గంటలకు ముంబైలో ఆపిల్ సీఈవో చేతుల మీదుగా టిమ్ కుక్ ప్రారంభిస్తున్నారు.

IPL 2023: సన్ రైజర్స్ VS ముంబై ఇండియన్స్.. గెలుపుపై ఇరు జట్లు ధీమా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 25వ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. మంగళవారం హైదారాబాద్‌లోని అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్ 

ఆదిపురుష్ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. సినిమా రిలీజ్ కు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ చిత్రంపై ఆసక్తిని పెంచేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు

హర్యానాలోని కర్నాల్‌లో రైస్ మిల్లు మంగళవారం ఉదయం కుప్పకూలిపోయింది. దీంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు.

ఏప్రిల్ 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

అమెరికా దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతం

ఉత్తర సిరియాపై అమెరికా జరిపిన హెలికాప్టర్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతమయ్యాడు.

అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు 

అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవాన్ని ప్రతీ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన జరుపుతారు. చారిత్రక కట్టడాలు, ప్రాంతాలను కాపాడటంలో అవగాహన పెంచేందుకు ఈ రోజును జరుపుతారు.