25 Apr 2023
విజృంభించిన గుజరాత్ బౌలర్లు; ముంబై ఇండియన్స్కు మరో ఓటమి
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది.
పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు ఎస్. ప్రకాష్ సింగ్ బాదల్ (95) మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ పీఏ ధృవీకరించారు.
దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు
అహ్మదాబాద్లోని గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ దంచికొట్టింది. 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 207పరుగులు చేసింది.
రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్
కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ టీడీపీ నేతల ఫొటోలతో కూడిన పోస్టర్లను ప్రొద్దుటూరులో ప్రధాన కూడళ్లలో అతికించారు.
కేకేఆర్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆర్సీబీ రెడీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 36వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. కేకేఆర్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయింది.
చాట్ జీపీటీని ఉపయోగించి రోజువారి పనులను సులభం చేసుకోండిలా
ఏఐ.. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది. దానికి ముఖ్య కారణం చాట్ జీపీటీ.
రోహిత్ శర్మ Vs హార్ధిక్ పాండ్యా.. గురు శిష్యుల్లో ఎవరు పైచేయి సాధిస్తారో!
ఐదుసార్లు ఐపీఎల్ టైటిట్ గెలిచిన ముంబై ఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నేడు కీలక పోరు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు
భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి వార్త చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి
2023 ఏడాదికి గాను సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు, 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు బోర్డు నిర్వహించింది.
విరూపాక్ష కలెక్షన్లు: సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధికం
సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. సినిమా రిలీజైనా నాలుగు రోజుల్లోనే 50కోట్ల వసూళ్ళను సాధించింది. ఈ మేరకు ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ, శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర వెల్లడించింది.
క్రేజీ ఫీచర్లతో వస్తున్న వన్ ప్లస్ ప్యాడ్ ట్యాబ్.. ధర ఎంతో తెలుసా!
క్రేజీ ఫీచర్లతో వస్తున్న వన్ ప్లస్ ప్యాడ్ ట్యాట్ ధర వివరాలు వచ్చేశాయి. ఇండియాలో తొలి ట్యాబ్ అయిన ఈ ప్యాడ్ ధర, ఆఫర్ల వివరాలను వన్ ప్లస్ మంగళవారం వెల్లడించింది.
బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?
గ్యాంగ్స్టర్ ఆనంద్ మోహన్ బిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆనంద్ మోహన్ విడుదల వార్త ఇప్పుడు బిహార్లో సంచలనంగా మారింది.
ప్రేరణ: ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది, నీ కష్టానికి కూడా
ఎక్స్ పైరీ.. ఈ మాట ఎవ్వరికీ నచ్చదు. ఎందుకంటే గడుస్తున్న జీవితం సడెన్ గా ఆగిపోతుందంటే ఎవ్వరికైనా ఎందుకు నచ్చుతుంది.
సమంత ఇంగ్లీష్ యాసపై భగ్గుమంటున్న సోషల్ మీడియా : ఇండియన్ యాక్టర్స్ ఇలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నలు
సిటాడెల్ లండన్ ప్రీమియర్ కు హాజరైన సమంత ట్రోలర్స్ చేతికి చిక్కింది. సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో నటిస్తున్న సమంతను అక్కడి మీడియా ప్రశ్నలు వేసింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు సంపాదించుకున్న అంజిక్యా రహానే
గత కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా అంజిక్యా రహానేకు అదృష్టం వరించింది. తాజాగా ఐపీఎల్ లో రహానే భీకర ఫామ్ లో ఉన్నాడు. యువ ఆటగాళ్లకు సైతం సాధ్యం కాని షాట్స్ తో దుమ్మురేపుతున్నాడు. ఎప్పుడూ క్లాసిక్ షాట్స్ ను ఆడేందుకు ఇష్టపడే రహానే ఐపీఎల్ లో రూట్ మార్చాడు.
ఆర్ఆర్ఆర్ హిందీ రీమేక్: ఆలియా పాత్రలో క్రితిసనన్ అంటున్న ఏఐ
రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి ఆస్కార్ ను ఒడిసి పట్టిన సంగతి తెలిసిందే.
ఖగోళ అద్భుతం: బెంగళూరులో జీరో షాడో డే- నీడలు అదృశ్యం
బెంగళూరులో ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. ఒక నిమిషం పాటు పట్టపగలు నిడలు అదృశ్యమయ్యాయి.
కింగ్ కోహ్లీకి భారీ జరిమానా.. మళ్లీ రిపీట్ అయితే రెండు మ్యాచ్లు నిషేధం!
ఐపీఎల్లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ టీమ్ వరుస విజయాలతో దూసుకెళ్లింది.
మ్యూజిక్ స్కూల్ ట్రైలర్: పిల్లల కలలను పట్టించుకోవాలని చెప్పే కథ
శ్రియా శరణ్, శర్మాన్ జోషి ప్రధాన పాత్రలో రూపొందిన మ్యూజిక్ స్కూల్ ట్రైలర్ ని ఈరోజు మద్యాహ్నం, విజయ్ దేవరకొండ లాంచ్ చేసారు.
షార్జా గ్రౌండ్లో సచిన్ కు అరుదైన గౌరవం
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కి అరుదైన గౌరవం లభించింది.
కారణం లేకుండానే బ్రియాన్ హంఫ్రీస్ను సీఈఓగా తొలగించిన కాగ్నిజెంట్
బ్రియాన్ హంఫ్రీస్ను ఎటువంటి కారణం లేకుండానే అసంకల్పితంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి జనవరిలో కాగ్నిజెంట్ తొలగించింది.
ప్రపంచ పెంగ్విన్ దినోత్సవం: ఆడ పెంగ్విన్ లను ఆకర్షించడానికి బహుమతులిచ్చే మగ పెంగ్విన్ విశేషాలు
పెంగ్విన్ లు చాలా క్యూట్ గా ఉంటాయి. ఎగరలేని ఈ సముద్రపు పక్షులు అత్యంత శీతల ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. ప్రస్తుతం పెంగ్విన్ లు అంతరించిపోతున్నాయి.
ఉప్పల్ స్టేడియంలో నకిలీ టికెట్ల కుంభకోణం
ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ లో ఫేక్ టికెట్లు వెలుగు చూశాయి.
ఎయిర్ ఇండియాలో డిజిటల్ సిస్టమ్స్ అప్గ్రేడ్; చాట్జీపీటీ కోసం రూ.1600కోట్ల పెట్టుబడి
టాటాలకు చెందిన ఎయిర్ ఇండియా తన ఎయిర్లైన్ డిజిటల్ సిస్టమ్లను ఆధునీకరిచాలని నిర్ణయించింది. అందులో భాగంగా చాట్జీపీటీ-ఆధారిత చాట్బాట్, ఇతర అనేక సాంకేతికతలను ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఇప్పటికే 200 మిలియన్ల డాలర్ల(రూ.1600కోట్లు) పెట్టుబడిని ఎయిర్ ఇండియా పెట్టింది.
రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకొని, కేసు నమోదు చేయాలని భారత టాప్ రెజర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం నుంచి ఆందోళన చేస్తున్నారు.
కేరళలో వందేభారత్: విశేషాలు ఛార్జీలు, రూట్లు తెలుసుకోండి
భారతీయ రైల్వేరంగం కొత్త పుంతలు తొక్కుతోంది. గమ్యాన్ని త్వరగా, సురక్షితంగా చేర్చాలనే ఉద్దేశ్యంతో దేశంలో వందేభారత్ రైలు ప్రారంభమైంది.
పీఎఫ్ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్ఐఏ దాడులు
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ని లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
వార్తలను తెలుసుకోవడానికి వాట్సప్లో సరికొత్త ఫీచర్!
ప్రపంచంలో అత్యధిక యూజర్లను వాట్సప్ సొంతం చేసుకుంది. ఈ మధ్య వరుస అప్డేట్ను అందిస్తూ యూజర్లకు మరింత దగ్గర అవుతోంది.
కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!
కేరళలోని కొచ్చిలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రారంభించారు. 10ద్వీపాలను కలిపే వాటర్ మెట్రో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లతో నడుస్తుంది.
ఆర్ ఎక్స్ 100 కాంబినేషన్ రిపీట్: సెగలు పుట్టిస్తున్న పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్
ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి, ఆ తర్వాత మహాసముద్రం సినిమాతో అపజయాన్ని మూటగట్టుకున్నాడు.
ఒక్క సెంచరీకే హ్యారిబ్రూక్ కథ అయిపోయింది.. దారుణంగా ట్రోల్స్!
ఐపీఎల్ 2023 సీజన్లో సన్ రైజర్స్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.
ప్రపంచ మలేరియా దినోత్సవం 2023: మలేరియా ప్రభావాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు
మలేరియాపై ఆగాహన కల్పించడానికి, మలేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతీ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుతారు.
కేరళ తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ వరకు నడిచే కేరళ తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.
సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం
సూడాన్లో సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) మధ్య భీకర ఆదిపత్య పోరు జరుగుతోంది. ఈ పోరాటం కారణంగా సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారతదేశం 'ఆపరేషన్ కావేరి'ని ప్రారంభించింది.
IPL 2023 Points Table: ఢిల్లీ గెలిచినా చివరిస్థానంలోనే.. మూడోస్థానంలో వార్నర్
ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదారాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే పాయింట్ల పట్టికలో ఢిల్లీ స్థానం మారలేదు. విజయం సాధించినా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. చైన్నై సూపర్ కింగ్స్ ఐదు విజయాలతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
యాంకర్ సుమ గొంతు పట్టుకుని బెదిరించిన హీరో గోపీచంద్
యాంకర్ అన్న పదానికి పర్యాయ పదంగా మారిన సుమ, ప్రతీరోజు ఏదో ఒక షో ద్వారా ప్రేక్షకులకు కనిపిస్తూనే ఉంటారు.
ఈ నెల 30నుంచే తెలంగాణ కొత్త సచివాలయంలో విధులు
తెలంగాణ నూతన సచివాలయంను ఏప్రిల్ 30న ఘనంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్న 5 నూతన టూ వీలర్లు ఇవే!
ప్రముఖ టూ-వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్ లవర్స్ కి అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలో సరికొత్త మోడల్ టూవీలర్లు తీసుకొచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది.
ఖుషి: మంచుకొండల్లో విజయ్ చేయబోతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్
లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ, ఖుషి పనుల్లో బిజీగా ఉన్నాడు. సమంత హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర షూటింగ్, గత కొన్ని రోజులుగా చాలా వేగంగా జరుగుతోంది.
భవన నిర్మాణ కార్మికులకు కేజ్రీవాల్ గుడ్న్యూస్: ఉచిత బస్ పాస్లు; 75 శాతం రాయితో ఇళ్లు
దిల్లీలోని భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరును సమీక్షించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు.
విరూపాక్ష: ఇతర భాషల్లో రిలీజ్ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ హీరోగా రిలీజైన విరూపాక్ష మూవీ, బాక్సాఫీసు దగ్గర తన సత్తా చూపిస్తోంది. ఊపిరి బిగపట్టేంత సస్పెన్స్ తో రూపొందించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకుంటున్నారు.
ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు
ఇండోనేషియాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. సుమత్రా ద్వీపానికి పశ్చిమాన 7.3తీవ్రతతో భారీ ప్రకంపనలు వచ్చినట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (బీఎంకేజీ) తెలిపింది.
అనుష్క శర్మతో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన విరాట్ కోహ్లీ
మైదానంలో తన బ్యాట్తో బౌండరీల వర్షం కురిపించే కోహ్లీ బ్యాట్ వదిలేసి సడన్గా రాకెట్ పట్టాడు. తన భార్య అనుష్కశర్మతో కలిసి కోహ్లీ బ్యాడ్మింటన్ ఆడాడు.
ఏప్రిల్ 25న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు. దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
మారుతీ సుజకీ ఫ్రాంక్స్ వచ్చేసింది.. ధర ఎంతంటే!
మారుతీ సుజికీ ఫ్రాంక్స్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆటో మొబైల్ ప్రియులు ఈ బైక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు మారుతీ సుజకీ ఫ్రాంక్స్ ను లాంచ్ చేశారు.
IPL 2023: ఉత్కంఠ పోరులో దిల్లీ క్యాపిటల్స్దే విజయం
ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
24 Apr 2023
IPL 2023: విజృంభించిన సన్ రైజర్స్ బౌలర్లు.. హైదరాబాద్ టార్గెట్ 145
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 34 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్,ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి.
వివేకా హత్య విషయంలో నిజం ఛానల్ ద్వారా నిజాలు బయటపెడతానంటున్న రామ్ గోపాల్ వర్మ
సంచలనాలకు కేరాఫ్ గా నిలిచే తెలుగు సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా మరో సంచలనంతో ముందుకు వచ్చాడు.
'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ
అనంతపురం మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు తాను చెప్పిన 'రాయల తెలంగాణ' సిద్ధాంతాన్ని మరోసారి లేవనెత్తారు.
మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా
ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకురాలు అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు.
ప్రేరణ: ఓడిపోతానేమో అనుకుని ప్రయత్నం చేయకపోవడమే అత్యంత గొప్ప ఓటమి
మనిషి జీవితంలో ఓటమి అనేది సహజం. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్న కొద్దీ అది నిన్ను ఎక్కువగా భయపెడుతుంటుంది.
ఏఎన్సీ బోట్ హెడ్ఫోన్స్ వచ్చేశాయి: వంద గంటల వరకు బ్యాటరీ లైఫ్
దేశీయ బ్రాండ్ బోట్ కొత్తగా యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ పీఛర్ తో హెడ్ ఫోన్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. బోట్ రాకర్జ్ 551 ఏఎన్సీ మోడల్ తో సరికొత్తగా ముందుకొచ్చింది. ఈ హెడ్ ఫోన్స్ ఫుల్ చార్జ్ చేస్తే 100 గంటల వరకు ఇవ్వడం దీని ప్రత్యేకత. ఈ హెడ్ ఫోన్స్ ధర, సేల్, స్పెసిఫికేషన్లు, ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హాలీవుడ్ సినిమాల్లో పనిచేసే సత్తా భారతీయులకు ఉందంటున్న ప్రియాంకా చోప్రా
ప్రియాంకా చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిటాడెల్ సిరీస్, ఏప్రిల్ 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది.
అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ
2024 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సోమవారం హౌరాలో కలిశారు.
కేవలం డ్యాన్సులు చేసే హీరోయిన్ కాదని కంగనా రనౌత్ పై ఆర్ మాధవన్ ప్రశంసలు
తమిళం, హిందీ చిత్రాల్లో కనిపించే ఆర్ మాధవన్, తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంగనా గురించి గొప్పగా మాట్లాడాడు మాధవన్.
అనుష్కతో కలిసి మాస్ స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మతో కలిసి డాన్సులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు; అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్
వైఎస్ వివేకా హత్య కేసులో లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డిని అరెస్టు చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
ఈ వారం థియేటర్లలోకి, ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాల లిస్టు
ఏప్రిల్ నెలలో చివరి వారం వచ్చేసింది. ఈ నెలలో థియేటర్లలో సందడి చేయడానికి సినిమాలు రెడీ ఐపోయాయి. అవేంటో చూద్దాం.
సుప్రీంకోర్టు వర్సెస్ ప్రభుత్వం; పాకిస్థాన్లో ఆడియో క్లిప్ ప్రకంపనలు
పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ అత్త మహ్ జబీన్ నూన్, ప్రతిపక్ష పార్టీ పీటీఐ న్యాయవాది ఖవాజా తారిఖ్ రహీమ్ భార్య రఫియా తారిక్ మధ్య జరిగిన ఫోన్ కాల్ లీకైంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాక్.. మరో ప్లేయర్ దూరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అశించిన మేర రాణించలేదు. ఈ సీజన్ లో వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిపోయి చెత్త రికార్డును మూట కట్టుకుంది. ఇటీవలే కోల్ కతా నైటర్స్ విజయం సాధించిన ఢిల్లీకి మరోషాక్ తగిలింది.
అదిరిపోయే స్టైల్లో సచిన్ కు శుభాకాంక్షలు తెలిపిన సెహ్వాగ్
ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సచిన్ టెండుల్కర్.. నేడు 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.
సింహాద్రి రీ రిలీజ్: ఎన్టీఆర్ కోసం ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్ రెడీ
జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20వ తేదీన సింహాద్రి సినిమా మళ్లీ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై క్రేజీ అప్డేట్ వచ్చింది.
గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ
గత పాలకులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విరుచుకుపడ్డారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని, నిధుల కేటాయింపులో వివక్ష చూపాయని మండిపడ్డారు. అయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అలాంటి వ్యత్యాసాలను తొలగించిందన్నారు.
IPL 2023 : సిక్సర్ల వర్షంతో రికార్డులను బద్దలు కొట్టిన సీఎస్కే
ఐపీఎల్ 2023లో భాగంగా నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
కలుపు మొక్కలను పెరగకుండా చేసే ఈ మొక్కలను మీ గార్డెన్ లో పెంచండి
ఎవ్వరూ పెంచకుండానే పెరిగి మీకు కావాల్సిన మొక్కలు పెరగకుండా కలుపు మొక్కలు అడ్డుకుంటాయి. మీ తోటలోని మొక్కలు సరిగ్గా పెరగాలంటే కలుపు మొక్కలను తీసేయాల్సిందే.
అతిక్ అహ్మద్ కార్యాలయంలో రక్తంతో తడిసిన క్లాత్, మెట్లపై బ్లెడ్ మరకలు, మారణాయుధాలు
ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్కు చెందిన కార్యాలయంలో సోమవారం అడుగుపెట్టిన పోలీసులు ఖంగుతిన్నారు.
IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ తో ఢీ కొట్టనున్న సన్ రైజర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాందీ ఇంటర్నేషన్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో హైదరాబాద్ తలపడనుంది.
తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న హామీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
పానీపూరీలో పానీకి బదులు మామిడి రసం: అవాక్కవుతున్న నెటిజన్లు
ఇండియాలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది పానీపూరీ అని చెప్పవచ్చు. అందరికీ ఇష్టమైన పానీ పూరీని వెరైటీగా అందించాలనే తాపత్రయంతో పానీకి బదులు మామిడి రసాన్ని వాడుతున్నారు.
WFI అధ్యక్షుడికి వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన రెజ్లర్లు
భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫోగాట్, సాక్షి మాలిక్ WFI అధ్యక్షుడికి వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన నిరసన తెలియజేశారు.
ట్విట్టర్: బ్లూ టిక్ కోసం డబ్బులు ఎందుకు కట్టాలంటూ అమితాబ్ ట్వీట్
మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ లో రోజుకో వింత జరుగుతోంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, సీఈవో గా వచ్చినప్పటి నుండి ట్విట్టర్ లో రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి.
లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల
హైదరాబాద్లో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి వినతిపత్రం సమర్పించేందుకు వెళుతున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు సోమవారం అడ్డుకున్నారు.
సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ సెంచరీలపై ఓ లుక్కేయండి
రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సచిన్ టెండుల్కర్.. క్రికెట్ రిటైర్మెంట్ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయిపోయింది. ఇప్పటికీ సచిన్ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులను ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు.
పుస్తకాలు; స్యూ గ్రాఫ్టన్ రచించిన ఆల్ఫాబెట్ సిరీస్ లోని అద్భుతమైన పుస్తకాలు
స్యూ గ్రాఫ్టన్.. అమెరికాకు చెందిన డిటెక్టివ్ నవలా రచయిత్రి. ఆల్ఫాబెట్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోని A నుండి Y వరకు మొత్తం 25పుస్తకాలు రాసారు.
సూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్ఓ
సూడాన్ జరుగుతున్న సాయుధ పోరాటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆవేదన వ్యక్తం చేసింది. సూడాన్ వివాదంలో 413 మంది మరణించారని పేర్కొంది.
ఆత్రేయపురంలో బంగారం పూతరేకులు; ధరంతో తెలుసా?
పూతరేకులు అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాల్లోని ఆత్రేయపురం. పూతరేకులకు ఆత్రేయపురం వరల్డ్ ఫేమస్ అని చెప్పాలి.
వైరల్ అవుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్కుల రిపోర్ట్: మ్యాథ్స్ లో 100/100
సినిమా సెలెబ్రిటీల చదువు గురించి తెలుసుకోవాలని అభిమానులకు ఆసక్తిగా ఉంటుంది. వెండితెర మీద వందకు వంద మార్కులు తెచ్చుకునే స్టార్స్, స్కూల్ సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు తెచ్చుకునేవారో తెలుసుకోవాలని ఉత్సాహ పడతారు.
పర్యాటకులకు అలర్ట్: నేడు, రేపు పాపికొండల విహార యాత్ర రద్దు
ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాపికొండల విహార యాత్రను యంత్రాంగం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
వేసవి వేడిని పోగొట్టి చల్లదనాన్ని అందించే పెరుగు ప్రయోజనాలు
వేసవి వేడి చంపేస్తోంది. ఇంట్లో కూర్చున్నా, బయటకు వెళ్ళినా ఎండ వేడి కారణంగా అదోలాంటి అలసట వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో శరీరాని చల్లబర్చుకోవడం చాలా ముఖ్యం.
తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన
కరీంనగర్తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో 5రోజుల పాటు తీవ్ర వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
Harley Davidson X 500 vs Royal Enfield Interceptor 650 :ఈ రెండు బెస్ట్ బైక్ ఇదే!
ఎక్స్ 500 బైకును సరికొత్తగా అంతర్జాతీయ మార్కెట్లోకి హార్లీ డేవిడ్ సన్ ప్రవేశపెట్టింది.
ఆదిపురుష్: విమర్శలను సీరియస్ గా తీసుకున్నాం అంటున్న నిర్మాత
ఆదిపురుష్ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్, సినిమా విడుదల ఆలస్యంపై, గ్రాఫిక్స్ పనులపై మాట్లాడారు. ఆదిపురుష్ చిత్ర టీజర్ కు వచ్చిన స్పందనను పరిశీలించామని, ప్రేక్షకుల కోరిక మేరకు సినిమాకు మెరుగులు దిద్దామని ఆయన అన్నారు.
అమృత్పాల్ను పట్టుకోవడంలో జప్యంపై ప్రతిపక్షాల విమర్శలు; పంజాబ్ సీఎం ఏం చెప్పారంటే!
ఖలిస్థానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ను పట్టుకోవడంలో ఎందుకు జాప్యం చేశారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మార్చి 18నే అతన్ని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తున్నాయి.
విరాట్ కోహ్లీని వెంటాడుతున్న దురదృష్టం.. గ్రీన్ డ్రెస్లో ఆడితే డకౌట్!
చిన్నస్వామి స్టేడియంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ రాజస్థాన్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ సీజన్లో ఆర్సీబీ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
హరిహర వీరమల్లు కోసం పాట పాడనున్న పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన కొత్త సినిమా కోసం పాట పాడబోతున్నాడు. హరిహర వీరమల్లు చిత్రంలోని ఒక పాటను పవన్ కళ్యాణ్ పాడబోతున్నాడని వినిపిస్తోంది.
హైస్కూల్ పార్టీలో కాల్పులు; 9మంది యువకులకు గాయాలు
అమెరికా టెక్సాస్లోని జాస్పర్లో జరిగిన ప్రోమ్ పార్టీలో కాల్పుల కలకలం రేగింది. ఈఘటనలో 9మంది యువకులు గాయపడ్డారు.
ఏప్రిల్ 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు.
సచిన్ బర్త్ డే స్పెషల్ : క్రికెట్ కు నిలువెత్తు రూపం సచిన్ టెండుల్కర్
భారత క్రికెట్లో అతనోక సంచలనం. క్రికెట్ దేవుడిగా పిలిపించుకున్న ఘనత అతడికి మాత్రమే సొంతం. ఎంతోమంది క్రికెటర్లకు అతని జీవితమే పాఠ్యాంశం. జీవితంలో ఎన్నో అటుపోట్లు, ఎన్నో అవమానాలు, అన్నింటికి బ్యాట్ తోనే సమాధానం చెప్పిన ఏకైక ఆటగాడు.