27 Apr 2023
RR vs CSK: 32పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లో సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది.
బెంగళూరు: ఇంటర్లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు
పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి ఇల్లు అద్దెకు ఇచ్చే యజమానుల గురించి ఎప్పుడైనా విన్నారా? బెంగళూరులో అద్దెకోసం ఇల్లును వెతుకున్న వ్యక్తికి ఆ వింత అనుభవం ఎందురైంది.
RR vs CSK: అర్థ సెంచరీతో బ్యాట్ ఝళిపించిన యశస్వి; చెన్నై లక్ష్యం 203పరుగులు
జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు మొదలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, 20ఓవర్లు ముగిసే సమయానికి 5వికెట్ల నష్టానికి 202పరుగులు చేసింది.
బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం
గోపాల్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి.కృష్ణయ్య హత్య కేసులో దోషిగా ఉన్న ఆనంద్ మోహన్ సింగ్ను విడుదల చేయాలని బిహార్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంపై ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ (ఐఏఎస్) అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రేరణ: ఇతరుల కోసం చెయ్యి అందించు, కానీ నువ్వు కిందకు వెళ్ళకుండా చూసుకో
ఇతరులకు సాయం చేయడం చాలా మంచి పద్దతి. కానీ ఆ సాయం ఏ మేరకు ఉండాలనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు చేస్తున్న ఆ సాయమే మిమ్మల్ని కిందకు లాగేస్తుంటుంది.
ఏంజెలో మాథ్యూస్ సూపర్ సెంచరీ
ఐర్లాండ్ తో సొంతగడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు రెచ్చిపోయారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 492 పరుగులకు ఆలౌటైంది.
పంజాబ్ కింగ్స్ తో తలపడేందుకు సై అంటున్న లక్నో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 38వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.
టీమిండియాకు ఎంపికైన తర్వాత ఆంజిక్య రహానే ఎమోషనల్ పోస్టు
టెస్టు స్పెషలిస్ట్ గా ముద్రపడిన అంజిక్యా రహానే ఐపీఎల్ 2023 సీజన్లో ఊహించని విధంగా విజృంభిస్తున్నాడు.
ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని విషసర్పంతో పోల్చారు.
ఆస్కార్ అందుకున్న చంద్రబోస్ కు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం
ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.
'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు; ఆందోళనలో రైతన్నలు
ఇప్పటికే రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షాలు తెలంగాణ మరో మూడు రోజలు పాటు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
కేజీఎఫ్ 3పై తన మనసులోని మాటను బయట పెట్టిన రవీనా టాండన్
కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన కేజీఎఫ్-1, 2 చిత్రాలు భారతదేశం అంతటా భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.
17 మంది మహిళా క్రికెటర్లకు BCCI కాంట్రాక్ట్.. ఏ గ్రేడ్ లో ముగ్గురు
మహిళా క్రికెట్ కోసం బీసీసీఐ ఇప్పటికే డబ్ల్యూపీఎల్, పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు అమలు వంటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా సీనియర్ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్టులను ప్రకటించింది.
జనవరి-మార్చి త్రైమాసికంలో 9,400మంది ఉద్యోగులను తొలగించిన భారతీయ స్టార్టప్లు
గత ఏడాది నుంచి నెలకొన్ని ఆర్థిక అనిశ్చితి ఐటీ రంగానికి శరాఘాతంగా మారింది. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపును చేపడుతున్నాయి.
ఫ్యాషన్: ఫ్లోరల్ ఎడిషన్ దుస్తుల్లో వేసవిలో ధరించాల్సిన వెరైటీలు తెలుసుకోండి
ప్రతీ సీజక్ కు ఒక్కో రకమైన ఫ్యాషన్ ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ వేసవిలో ఫ్లోరల్ ఎడిషన్ దుస్తులు ధరించడం బాగుంటుంది.
మరికొద్ది రోజుల్లో మొదటి చంద్రగ్రహణం.. మనపై ప్రభావం ఉంటుందా?
2023 సంవత్సరంలో మొత్తం 4 సూర్యగ్రహణాలు రాబోతున్నాయి. అందులో రెండు సూర్యగ్రహాణాలు, 2 రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. మొదటగా మొదటి సూర్యగ్రహణం మనం చూశాం.
సూడాన్లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి
సూడాన్లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని సురక్షింతంగా స్వదేశానికి తరలించడమే ప్రభుత్వ లక్ష్యమని గురువారం విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా స్పష్టం చేశారు.
కేకేఆర్ స్టార్ ప్లేయర్ కి ఊహించని షాక్.. భారీ జరిమానా
ఐపీఎల్ 2023లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోల్ కతా ఊహించిన షాకిచ్చింది.
ఆక్సిజన్ మాస్క్ తో సమంత: ఆందోళనలో అభిమానులు
మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సమంత, గత కొన్ని రోజులుగా అటు సోషల్ మీడియాలోనూ, ఇటు సినిమా షూటింగుల్లోనూ యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.
చైన్నై సూపర్ కింగ్స్ తో కీలక పోరుకు సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 37వ మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.
తెలంగాణ భవన్లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు.
ట్రెండింగ్ లో సమంత గుడి: గతంలో ఎవరెవరు హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టారో తెలుసుకోండి
సినిమా తారలపై ఉన్న అభిమానాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తుంటారు. కొందరు పచ్చబొట్టు పొడిపించుకుంటే మరికొందరు సినిమా తారల పేర్లను తమ పిల్లలకు పెట్టుకుంటుంటారు.
'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత
మూడు దశాబ్దాల క్రితం డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేశారని అమెరికాకు చెందిన రచయిత జీన్ కారోల్ న్యూయార్క్ కోర్టులో దావా వేశారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోలుకోలేని దెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం!
ఐపీఎల్ 2023 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో చతికిలపడుతోంది. ప్రస్తుతం ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తీవ్ర గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
భూమికి కొత్త ముప్పు; నక్షత్రాలు పేలి ధరణిపైకి దూసుకొస్తున్న ప్రమాదకర ఎక్స్-కిరణాలు
ఖగోళ శాస్త్రవేత్తలు భూ గ్రహానికి కొత్త ముప్పును గుర్తించారు. పేలిన నక్షత్రాల నుంచి ఉత్పన్నమయ్యే ఎక్స్-కిరణాలు భూమితో సహా 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలను తీవ్రంగా ప్రభావితం చేసే దశ రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సామజరగమన టీజర్: ప్రేమించిన వాళ్లచేత రాఖీలు కట్టించుకునే యువకుడి కథ
యాక్టర్ శ్రీ విష్ణు హీరోగా వివాహ భోజనంబు సినిమా దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన మూవీ సామజవరగమన. ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదలైంది.
టీ20ల్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. ఒకే స్టేడియంలో 3వేల పరుగులు
రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టీ20 చరిత్రలో రికార్డు సృష్టించాడు.
Husqvarna Svartpilen 401 v/s BMW G 310 R: ఈ రెండు బైకుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
స్వీడన్ దేశానికి చెందిన హాస్క్ వర్ణా, స్వార్ట్ పైలెన్ 401 అనే కొత్త బైకును ఇండియాలో లాంచ్ చేయబోతుంది.
TS EAMCET-2023: తెలంగాణ ఎంసెట్కు పరీక్షాల కేంద్రాల పెంపు; భారీగా పెరిగిన అప్లికేషన్లు
తెలంగాణ ఎంసెట్ -2023 కోసం రికార్డు స్థాయిలో అప్లికేషన్లు పెరిగినట్లు జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)- హైదరాబాద్ పేర్కొంది.
ఐపీఎల్లో చరిత్రలోనే అతి చెత్త రికార్డు నమోదు
చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.
వైరల్ వీడియో: సఫారీకి వెళ్ళిన స్నేహితుల గుంపును భయపెట్టిన పెద్దపులి
అడవిలో జంతువులను చూడడానికి సఫారీకి వెళ్ళిన స్నేహితుల గుంపును పులి భయపెట్టింది. సఫారీ వాహనంలో కూర్చుని పులిని ఫోటో తీస్తుండగా, సడెన్ గా వాళ్లమీదకు పరుగెత్తింది పులి. దాంతో తమ సఫారీ వాహనాన్ని అక్కడి నుండి కదిలించారు.
పొన్నియన్ సెల్వన్ 2 సినిమా చూసేముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు
మణిరత్నం రూపొందిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం గతేడాది విడుదలై తమిళంలో మంచి విజయం అందుకుంది. ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేదు.
పాయింట్ల పట్టికలో పైకొచ్చిన కేకేఆర్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్లో స్పల్ప మార్పులు
చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీపై కేకేఆర్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది.
దేశంలో కొత్తగా 9,355 మందికి కరోనా; 26 మరణాలు
దేశంలో గత 24గంటల్లో 9,355 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
'గగన్యాన్' పైలెట్లకు శిక్షణ పూర్తికావొచ్చింది: రాకేష్ శర్మ
భారత తొలి వ్యోమగామి, వింగ్ కమాండర్ (రిటైర్డ్) రాకేష్ శర్మ ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్లోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన 'గగన్యాన్' & బియాండ్'పై ప్రదర్శనలో పాల్గొన్నారు.
ప్రీమియర్ లీగ్ లో చెల్సియా వరుసగా ఐదో ఓటమి
ప్రీమియర్ లీగ్ లో చెల్సియా చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్ లో ఓడిపోయి చెత్త రికార్డును మూటగట్టుకుంది. తాజాగా బ్రెంట్ఫోర్డ్తో జరిగిన మ్యాచ్ లో చెల్సియా 0-2 తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.
ఏజెంట్ సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న రామ్ చరణ్
ఏజెంట్ సినిమా నిర్మాతలు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రెండు రోజులైతే సినిమా రిలీజ్ అవుతుందనగా, ఏజెంట్ సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడన్నట్లుగా ఒక వీడియోను రిలీజ్ చేసారు.
TSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్న్యూస్; హైదరాబాద్లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) హైదరాబాద్ పరిధిలోని సాధారణ ప్రయాణికుల కోసం టీ-24 టిక్కెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
పోకో నుంచి కొత్త 5G ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే!
షావోమీ సబ్ బ్రాండ్ పోకో నుంచి కొత్త 5G ఫోన్ వచ్చేసింది. పోకో ఎఫ్5 మొబైల్ ఇండియాలో మే9వ తేదీన సాయంత్రం 5.30గంటలకు లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని పోకో అధికారికంగా ధ్రువీకరించింది.
పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప 2 చిత్రీకరణ పనులు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో శరవేగంగా జరుగుతున్నాయి.
ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు
'ఆపరేషన్ కావేరి' కింద, భారతదేశం ఇప్పటివరకు సూడాన్ నుంచి దాదాపు 1100 మందిని తరలించింది.
ఏప్రిల్ 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు. దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
26 Apr 2023
తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు; కేకేఆర్ ఘన విజయం
చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓటమి పాలైంది.
KKR vs RCB: కేకేఆర్ బ్యాటర్లు ధనాధన్; ఆర్సీబీ లక్ష్యం 201 పరుగులు
చిన్నస్వామి స్టేడియంలో వేదికగా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు.
EMOM వర్కౌట్: ఒక నిమిషంలో రెస్ట్ తీసుకునే వీలున్న ఈ వ్యాయామం గురించి తెలుసుకోండి
వ్యాయామంలో చాలా రకాలుంటాయి. EMOM వర్కౌట్ కూడా అందులో ఒకటి. ఈ వర్కౌట్ కొంచెం కొత్తగా ఉంటుంది.
టీ20ల్లో వరల్డ్ నెంబర్ వన్ గా సూర్యకుమార్ యాదవ్
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా టీ20 ర్యాంకింగ్స్ ను ఆప్డేట్ చేసింది. కాగా టీ20 బ్యాటింగ్ ర్యాకింగ్స్ లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఐపీఎల్లో మొదటి దశ కంప్లీట్.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందో తెలుసా!
ఐపీఎల్ 2023 తొలి దశ మ్యాచ్ లు ముగిశాయి. ఈ సీజన్ లో మొత్తం జట్లు ఇప్పటికే ఏడు మ్యాచ్ లు ఆడాయి. ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడిన అనంతరం లీగ్ మ్యాచ్ లు పూర్తికానున్నాయి. ఈ సీజన్ లో మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విడగొట్టారు.
విరూపాక్ష కలెక్షన్లు @555: రికార్డును పెంచుకుంటూ పోతున్న సాయి ధరమ్ తేజ్
విరూపాక్ష సినిమాతో సరికొత్త జోనర్ ని తెలుగు ప్రేక్షకులకు అందించాడు సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రానికి బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురుస్తోంది.
ప్రేరణ: సమయాన్ని నీ చేతుల్లో ఉంచుకోకపోతే నీకంటూ జీవించడానికి సమయం ఉండదు
పొద్దున్న లేవగానే చకచకా స్నానం చేసేసి తొందరగా తొందరగా ఆఫీసుకు వెళ్ళి, మళ్ళీ సాయంత్రమెప్పుడో ఇంటికి వచ్చేసి, కనీసం భార్యతో మాట్లాడడానికి కూడా టైమ్ లేకుండా, అన్నం తినేసి నిద్రపోయి మళ్ళీ తెల్లారి నిద్రలేచి ఆఫీసుకు రెడీ అవుతున్నారా?
అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి, గైడ్ టీచర్ అరుదైన ఘనత సాధించారు. వీరు తయారు చేసిన ఓ నమూనా అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైంది.
ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్ షిప్ లో తెలుగు అబ్బాయి
ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది.
శరీరంలోని అనారోగ్య లక్షణాలను పెదవులు ఎలా తెలియజేస్తాయో చూడండి
మనిషి ముఖంలో పెదవులు అనేవి అందమైన భాగాలు. ఈ భాగాలకు అనారోగ్యాన్ని గుర్తించే లక్షణాలు ఉన్నాయి.
2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్లైన్ ఫామ్స్ విడుదల
ఆదాయపు పన్ను శాఖ ఇంకా ఆన్లైన్ ఐటీఆర్ ఫారమ్లను విడుదల చేయనప్పటికీ, 2023-24 లేదా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి ఆఫ్లైన్ ఐటీఆర్-1, 4 ఫామ్స్ను విడుదల చేసింది.
తండ్రి కాబోతున్న లక్నో ఫాస్ట్ బౌలర్.. ధనాధన్ లీగ్కు దూరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతంగా రాణిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ కు గట్టి షాక్ తగిలింది. ఈ సీజన్ లో ఆ జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన పాస్ట్ బౌలర్ మార్క్వుడ్ ఐపీఎల్ కు దూరం కానున్నారు.
ప్రపంచ టేబుల్ టెన్నిస్ కు ఎంపికైన తెలంగాణ అమ్మాయి
తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మరోసారి సత్తా చాటింది. ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే భారత్ జట్టుకు ఎంపికై రికార్డు సృష్టించింది. మే 20న దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది.
శాకుంతలం సినిమా ఫలితం బాధపెట్టింది అంటున్న నటి
సమంత ప్రధాన పాత్రలో రూపొందిన పౌరాణిక చిత్రం శాకుంతలం, బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సమంత కెరీర్లోనే అతిపెద్ద అపజయంగా నిలిచింది శాకుంతలం.
ఛత్తీస్గఢ్: నక్సల్స్ దాడిలో 11మంది డీఆర్జీ జనాన్లు మృతి
ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో అరన్పూర్ సమీపంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్జి) సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై నక్సల్స్ ఐఈడీ దాడిలో మొత్తం 11 మంది సిబ్బంది మరణించారు.
బీసీసీఐని ప్రశంసలతో ముంచెత్తిన టీమిండియా మాజీ కోచ్
ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ ఐపీఎల్ తర్వాత జూన్ 7వ తేదీన లండన్ లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాలుగు రోజులగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు.
#VS11: త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ కొత్త సినిమా నేడే ప్రారంభం
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన 11వ సినిమాను దాదాపు నెల క్రితమే ప్రకటించాడు. సితార ఎంటర్ టైన్మెంట్, త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
అయ్యో! సైబీరియన్ పక్షలకు ఎంత కష్టమొచ్చే; వడగండ్లతో విలవిల
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని మాధాపురం గ్రామానికి ప్రతి ఏటా వలస వచ్చే సైబీరియన్ పక్షులు అకాల వర్షాలు, వడగళ్ల వానలకు అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా వడగళ్ల వానల వలన మృత్యువాత పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పిల్ల ఏనుగులు కొట్లాడుకునే వీడియోను షేర్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్, ఆశ్చర్యపోతున్న ఇంటర్నెట్
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ కాస్వాన్ తరచుగా అడవి గురించి రకరకాల వీడియోలు షేర్ చేస్తుంటారు. అడవిలో కనిపించే జంతువులను, పక్షులను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.
Hyderabad Metro: ఆ రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను నడుపుతున్న హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్లో ప్రయాణాల కోసం మెట్రోను ఆశ్రయించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు వేసవి కావడంతో మెట్రో ప్రయాణాలు మరింత పెరిగాయి.
ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు
ఉత్తరాఖండ్లోని సరిహద్దు గ్రామమైన 'మాణా' వద్ద 'భారత మొదటి గ్రామం' అని ప్రకటిస్తూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సైన్ బోర్డును ఏర్పాటు చేసింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి బోర్టును ఏర్పాటు చేశారు.
రోహిత్ విశ్రాంతి తీసుకో.. లేకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్స్లో కష్టమే!
ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగింట్లో ఓటమిపాలైంది.
కిలో గంజాయి స్మగ్లింగ్; భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్ ప్రభుత్వం
కిలో గంజాయిని స్మగ్లింగ్ చేసిన కేసులో దోషిగా తేలిన భారత సంతతికి చెందిన 46 ఏళ్ల తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తిని బుధవారం సింగపూర్ ప్రభుత్వం ఉరితీసింది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గ్లింప్స్ పై తాజా అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సప్
దిగ్గజ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ సంస్థ యూజర్లకు తీపికబురును అందించింది. ఇకపై యూజర్లు ఒకటి కన్నా ఎక్కువ ఫోన్లలో వాట్సప్ లాగిన్ ఛాన్స్ లభించింది. యూజర్లు అందరికీ ఈకొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.
లండన్లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం
లండన్లో జగన్నాథుడి ఆలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆలయాన్ని నిర్మాణం కోసం ఒడిశా మూలాలున్న ప్రవాస భారతీయుడు 25మిలియన్ పౌండ్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు
దేశంలో గత 24గంటల్లో 9,629 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 61,013కు చేరుకుంది.
ప్రేమ విమానం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చేస్తున్నాడు
అభిషేక్ పిక్చర్స్, జీ5 సంస్థలు సంయుక్తంగా ప్రేమ విమానం అనే వెబ్ ఫిలిమ్ ని తీసుకొస్తున్నారు. ఈ వెబ్ ఫిలిమ్ టీజర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయనున్నారు.
గుజరాత్ విజయంతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు
ఆహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగులతో విజయం సాధించింది.
తాలిబన్ చేతిలో కాబూల్ విమానాశ్రయంలో ఉగ్రదాడి సూత్రదారి హతం
2021లో కాబూల్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక సూత్రదారి అయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాలిబాన్ హతమార్చింది. ఈ విషయాన్ని అమెరికా ధృవీకరించింది.
గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో నీరజ్ చోప్రా
గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో టోక్సో ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా పాల్గొననున్నారు. గతేడాది గాయం కారణంగా ఈ పోటీలను అతను తప్పుకున్నాడు. మే 5న దోహా డైమండ్ లీగ్ మీట్ ప్రారంభం కానుంది.
మొక్కల నుండి వచ్చే ప్రోటీన్లు మీ శరీరానికి అందాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకోండి.
శరీర కండరాలను, కణజాలాలను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఐతే ఎక్కువ శాతం ప్రోటీన్లు మాంసాహారంలోనే ఉంటాయి.
పాస్పోర్ట్ ఆఫీస్లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్
ఆంధ్రప్రదేశ్లో పాస్ పోర్ట్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. రాష్ట్రంలో విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతిలోని పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఇక నుంచి శనివారం కూడా పని చేయనున్నాయి.
ఆసియా బ్యాడ్మింటన్లో పీవీ.సింధు, శ్రీకాంత్పై భారీ అంచనాలు
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పీవీ.సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్ లక్ష్యసేన్ పసిడే లక్ష్యంగా బరిలోకి దిగున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు శాపంగా మారిన అకాల వర్షాలు
అకాల వర్షాల కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ తో పని చేయాలనుందని చెప్పిన హాలీవుడ్ డైరెక్టర్
ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళికి థాంక్స్ చెప్పాల్సిందే.
ఆర్సీబీ, కేకేఆర్ జట్టులో ప్రధాన ఆటగాళ్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 36వ మ్యాచ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్, కోల్ కతా నైట రైడర్స్ తలపడనున్నాయి.
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత కోమాలో ఉన్నానంటున్న విరూపాక్ష దర్శకుడు
విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్, బాక్సాఫీసు వద్ద వసూళ్ళ సునామీని సృష్టిస్తున్నాడు. మిస్టికల్ థ్రిల్లర్ గా వచ్చిన విరూపాక్ష సినిమాను చూడడానికి జనాలందరూ ఆసక్తిగా చూపిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో నీటి కాలుష్యానికి చెక్ పెట్టేందుకు 'నాణ్యత' యాప్
నగరంలో నీటి నాణ్యత, సరఫరా, కాలుష్యంపై ప్రజలు ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్&ఎస్బీ) కొత్త యాప్ను రూపొందించింది.
పొన్నియన్ సెల్వన్ 2: మణిరత్నం పాదాలను తాకిన ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్
మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషనలో భాగంగా ముంబైలో జరిగిన ఈవెంట్ లో, ఆ సినిమాలో నటించిన స్టార్స్ అందరూ హాజరయ్యారు.
దిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు; పాజిటివ్ రేటు 22.74శాతం
దేశ రాజధాని దిల్లీలో కరోనా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు కొన్ని రోజులుగా తగ్గుతుంటే, దిల్లీలో మాత్రం భారీగా నమోదవుతున్నాయి.
ఏప్రిల్ 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు. దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.