13 Apr 2023
IPL 2023: గుజరాత్ టైటాన్స్ను గెలిపించిన శుభ్మాన్ గిల్
మొహాలీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
IPL 2023: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
పంజాబ్ లోని మొహాలీ స్టేడియంలో గురువారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఓటీటీ: అసలు మూవీ రివ్యూ: రవిబాబు మార్క్ పనిచేసిందా?
ఈటీవీ విన్ ఓటీటీ ఛానెల్ లో అసలు మూవీ ఈరోజు విడుదలైంది. ఈ చిత్రానికి కథ అందించి తనే ప్రొడ్యూసర్ గా మారాడు రవిబాబు. దర్శకత్వ బాధ్యతలను మాత్రం ఉదయ్, సురేష్ ల మీద పెట్టాడు.
సంగీత దర్శకుడిగా మారిన పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్
పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ సినిమాల్లోకి వస్తున్నాడంటూ చాలా రోజులుగా వార్తలు వచ్చాయి.
IPL 2023: చైన్నై ఓటమితో పాయింట్ల పట్టికలో స్పల్ప మార్పులు
చెపాక్ వేదికగా చైన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకూ పోరాడిన సీఎస్కే అఖరికి ఓటమిని చవిచూసింది.
Android 14 లో అద్భుతమైన ఫీచర్లు ఇవే
Google ఇప్పుడు సాధారణ వినియోగదారుల కోసం Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బీటా వెర్షన్ ను విడుదల చేసింది. Android 13 విడుదలైన తర్వాత Google ఇప్పుడు Android 14 లో మరెన్నో అద్భుతమైన ఫీచర్స్ ను తీసుకొచ్చింది.
ప్రేరణ: అంతా అయిపోయిందనుకోకండి, చీకటి పడ్డ తర్వాతే చంద్రుడు వస్తాడు
జీవితంలో కష్టాలు కామన్. వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని కొన్నిసార్లు కష్టాలనేవి అసలు పోవేమో అనిపిస్తుంటుంది.
మరింత మంది ఉద్యోగులను తొలగించే యోచనలో గూగుల్
కొన్ని నెలలుగా ఉద్యోగుల తొలగింపు అనేది సర్వసాధారంగా మారాయి. అమెజాన్, మెటాతో సహా కొన్ని దిగ్గ టెక్ కంపెనీలు ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలో గూగుల్ కూడా చేరినట్లు కనిపిస్తోంది.
దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం
దొంగతనం చేశాడనే అనుమానంతో 32 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కొట్టారు. అనంతరం అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో బయట పడేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పూర్లో జరిగింది.
కొరియన్ పాప్ మ్యూజిక్ లో స్టార్ గా వెలుగొందుతున్న 20ఏళ్ల ఇండియాకు చెందిన ఆరియా విశేషాలు
ప్రస్తుతం కొరియన్ పాప్ మ్యూజిక్ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోంది. కొరియన్ పాపులర్ మ్యూజిక్ గ్రూపుల గురించి ఆన్ లైన్ లో చర్చలు జరుగుతున్నాయి.
బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం; నేటి నుంచి ఆన్లైన్లో టికెట్లు
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం అధికారులు ప్రభుత్వ పాఠాశాల, కళాశాల విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించారు.
మార్కెట్లో అత్యంత శక్తివంతమైన కారుగా MG సైబర్స్టర్
బ్రిటిష్ వాహన తయారీ సంస్థ మరో శక్తివంతమైన కారును రూపొందించింది. MG సైబర్స్టర్ కారును ప్రపంచ మార్కెట్లోకి పరిచయం చేయడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి.
హీరోయిన్ పూర్ణతో లవ్ ఎఫైర్ ఉందన్న దర్శకుడు రవిబాబు
సీనియర్ యాక్టర్ కీ.శే చలపతి రావు కొడుకు రవిబాబు, తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.
ఏప్రిల్ 22న పీఎస్ఎల్వీ-సీ55 మిషన్ను ప్రయోగించనున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏప్రిల్ 22న పీఎస్ఎల్వీ-సీ55 మిషన్కు ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.
ప్లేయర్స్ నాలుగు మ్యాచ్లు కూడా ఆడలేకపోతున్నారని రవిశాస్త్రి ఫైర్
టీమిండియా ఆటగాళ్లు తరుచూ గాయలపాలవుతూ మ్యాచ్ లకు దూరమవుతున్నారు. గాయం పేరుతో స్టార్ ఆటగాళ్ల మ్యాచ్ లకు దూరం కావడంతో ఆ జట్టు గెలుపుపై ప్రభావం చూపుతోంది.
రుతుక్రమ సమస్యలపై పోరాటం: సూల్ విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందించాలన్న సుప్రీంకోర్టు
స్కూల్ విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందించాలన్న సుప్రీంకోర్టు రుతుక్రమం గురించి పబ్లిక్ గా మాట్లాడటం సరైన పని కాదని భారతీయ ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే రుతుక్రమంలో శుభ్రత పాటించడం వంటి విషయాలను పెద్దగా పట్టించుకోవట్లేదు.
కొత్త నటులతో టీవీల్లోకి వచ్చేస్తోన్న హ్యారీ పోటర్ సిరీస్
హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారికి హ్యారీ పోటర్ గురించి పరిచయం అవసరం లేదు. జేకే రౌలింగ్ రాసిన హ్యారీ పోటర్ పుస్తకాలను వార్నర్ బ్రోస్ సంస్థ సినిమాలుగా తెరకెక్కించింది.
IPL 2023 : CSK కి మరో బిగ్ షాక్.. నెక్ట్ మ్యాచ్ కు ధోని దూరం?
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ చేతిలో చైన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది.
సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ను కూల్చేసిన సైన్యం; ఏకే 47 మ్యాగజైన్, నగదు స్వాధీనం
జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం గురువారం పాకిస్థాన్ డ్రోన్ను కూల్చేసింది.
గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్కౌంటర్
గ్యాంగ్స్టర్గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతని అనుచరుడు గులామ్ ఉత్తర్ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరో తెలుసా?
మార్చి నెల పురుషుల ప్లేయర్ ఆప్ ద మంత్ అవార్డును తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఈ అవార్డును బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గెలుపొందాడు. మార్చి నెలలో వివిధ ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేసేందుకు అతనికి ఈ అవార్డు లభించింది.
నాగ్పూర్: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఏప్రిల్ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ వీడియో వైరల్గా మారింది.
Kawasaki Ninja 400 కంటే Yamaha YZF-R3 ఫీచర్స్ సూపర్బ్
జపనీస్ మార్క్ యమహా వచ్చే నెలలో ఇండియాలో సూపర్స్పోర్ట్ YZF-R3ని మళ్లీ కొత్త ఫీచర్స్తో ప్రవేశపెట్టనుంది. ముందు వచ్చిన బైక్ ట్రాక్-ఫోకస్డ్ ఆఫర్ కారణంగా విమర్శలను ఎదుర్కొంది. ప్రస్తుతం ఆల్ రౌండ్ సబ్-400cc మోటార్సైకిల్గా రానుంది.
దసరా దర్శకుడిపై మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యం
అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా బాగుందంటే దాని గురించి సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తుంటారు. తాజాగా బలగం చిత్ర యూనిట్ ను కలుసుకుని సన్మానించిన సంగతి తెలిసిందే.
విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ
విదేశీ నిధుల్లో అవకతవకలు జరిగాయంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీబీసీ ఇండియాపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద కేసు నమోదు చేసింది.
పాపం.. రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్కు ఊహించని షాక్!
చైన్నై సూపర్ కింగ్స్ ను సొంతమైదానంలో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో ఓడించింది.
ట్రావెల్: కెన్యా పర్యటనకు వెళ్ళినపుడు గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు
తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అడవి జంతువులను చూడాలనుకునే వారు కెన్యాలో మంచి సఫారీ అనుభావాన్ని పొందుతారు.
దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్ వెల్లడి
దేశంలో అత్యంత ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో పేర్కొంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి: 132వ జయంతి రోజున 125అడుగుల విగ్రహం ఆవిష్కరణ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బీఆర్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ లో రూపుదిద్దుకుంది. హుస్సేన్ సాగర్ పక్కన, ఎన్టీఆర్ గార్డెన్స్ ను ఆనుకుని 125అడుగుల ఎత్తులో డాక్తర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం.
ఢిల్లీ ఓటములపై స్పందించిన గంగూలీ.. ఏమన్నాడో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది.
తెలంగాణ అలర్ట్: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా అన్ని జిల్లాల్లో కలిపి గురువారం ఒక్కరోజే 31 ఇప్పుడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
వరుస డకౌట్లు.. అయినా అగ్రస్థానంలో సూర్య
ఇటీవల చెత్త ప్రదర్శనతో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇబ్బంది పడుతున్నాడు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వరుసగా మూడుసార్లు డకౌట్ అయి చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు.
పంజాబ్: భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి
పంజాబ్లోని భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ తన సర్వీస్ వెపన్ పేలిపోవడంతో అతను మరణించినట్లు గురువారం పోలీసులు తెలిపారు.
యాక్షన్ సీన్స్ లో నటించడంపై సమంతను హెచ్చరిస్తున్న కోస్టార్స్
మయోసైటిస్ తో పోరాడుతున్న సమంత ఆరోగ్యం ఈ మధ్య కొంచెం కుదుటపడింది. అందువల్లే సినిమా షూటింగుల్లో పాల్గొంటుంది. గతకొన్ని రోజులుగా ఇండియన్ వెర్షన్ సిటాడెల్ షూటింగ్ లో పాలు పంచుకుంటోంది సమంత.
'మార్గదర్శి' కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలను ఆపలేము: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్లోని తమ కార్యాలయాల్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీ సోదాలను 'మార్గదర్శి' చిట్ఫండ్ కంపెనీ తెలంగాణ హైకోర్టులో సవాలు చేసింది.
IPL 2023: ధోనీలో ఏదో తప్పు ఉంది: మాథ్యూ హెడన్
రాజస్థాన్ రాయల్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా.. కేవలం 18 పరుగులే వచ్చాయి.
పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ప్రైజ్: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ లుక్
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఉన్నారు. తాజాగా మొదలైన షూటింగ్, శరవేగంగా సాగుతోంది. ఇటీవలే హీరోయిన్ శ్రీలీల కూడా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది.
దేశంలో కొత్తగా 10,158 మందికి కరోనా; కేసుల పెరుగుదలపై నిపుణులు ఏంటున్నారంటే!
దేశంలో గత 24 గంటల్లో 10,158 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 230 రోజుల్లో ఇదే అత్యధికమని పేర్కొంది.
జపాన్ సమీపంలోని జలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా గురువారం జపాన్ తూర్పు సముద్రం వైపు పేరు తెలియని సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలిటరీని ధృవీకరించింది.
జపాన్ లో తెలుగు హీరోలా హవా: టాప్ లో రామ్ చరణ్, ప్రభాస్
ఆస్కార్ తర్వాత తెలుగు సినిమా స్థాయి చాలా పెరిగిపోయింది. ప్రపంచ దేశాల సినిమా పరిశ్రమలు తెలుగు సినిమా వైపు చూస్తున్నాయి. తెలుగు సినిమాలు ఇతర దేశాల్లో వాళ్ళ భాషల్లోకి డబ్ అవుతున్నాయి.
IPL 2023: గుజరాత్ టైటాన్స్ - పంజాబ్ కింగ్స్లో విజయం ఎవరిది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా గురువారం 18వ మ్యాచ్ జరగనుంది. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. మ్యాచ్ రాత్రి 7:30గంటలకు ప్రసారం కానుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ
మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది.
ఏప్రిల్ 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు.
12 Apr 2023
IPL2023: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన కెప్టెన్ ఎంఎస్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
IPL 2023: రాణించిన జోస్ బట్లర్.. చైన్నై లక్ష్యం ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 17వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. చైన్నైలోని చిదంబరం స్టేడియంలో మొదట టాస్ గెలిచిన కెప్టెన్ ఎంఎస్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు.
భటిండా మిలిటరీ క్యాంపు; జవాన్లపై కాల్పులు జరిపింది ఎవరు? రైఫిల్ ఎక్కడ?
భటిండా ఆర్మీ క్యాంపులో కాల్పులు జరిగిన నలుగు జవాన్లు మరణించిన ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఇన్వెస్టిగేషన్) అజయ్ గాంధీ వెల్లడించారు.
ఐపీఎల్లో సీఎస్కే కెప్టెన్గా ధోని స్పెషల్ రికార్డు
ఐపీఎల్ లో చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నాడు. ఇప్పటివరకూ ఏ క్రికెటర్కు సాధ్యం కానీ స్పెషల్ రికార్డును ధోని అధిగమించనున్నాడు. నేడు రాజస్థాన్ రాయల్స్తో చైన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
సెల్ఫీ ఛాలెంజ్పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్
టిడ్కో ఇళ్లపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విసిరిన సెల్ఫీ ఛాలెంజ్పై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే కేవలం నాలుగు ఫొటోలను పోస్ట్ చేయడం కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు.
'చావు, బతుకులు అల్లా చేతిలో ఉంటాయి' : పాక్ మాజీ ఆటగాడు
ఆసియా కప్ వివాదం రావణకాష్టంలా రగలుతూనే ఉంది. భద్రతా కారణాల వల్ల తాము పాకిస్థాన్ కు రాబోమని, తటస్థ వేదికలు అయితేనే ఆసియా కప్ ఆడతామని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది.
తెలంగాణలో పెరిగిన ఎండలు; రాబోయే ఐదు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో భానుడు భగభమంటున్నాడు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో దాదాపు 40డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
IPL 2023: పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పలివే!
ఐపీఎల్లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఓ స్థానాన్ని మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి ఎగబాకింది.
అదనపు మానవతా సాయం కోరుతూ మోదీకి లేఖ రాసిన జెలెన్స్కీ
భారతదేశం నుంచి అదనపు మానవతా సహాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లేఖ రాశారు. ఈ విషయాన్ని బుధవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఐపీఎల్లో అదరగొడుతున్న హైదరాబాద్ కుర్రాడు.. త్వరలో టీమిండియాలోకి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో హైదరాబాద్ యువ ఆటగాడు తిలకవర్మ సూపర్ స్టైక్ రేటుతో విజృంభిస్తున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాడు. 29 బంతులను ఆడి 41 పరుగులతో చెలరేగాడు.
దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ
దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
రోహిత్.. సరిగ్గా రెండేళ్ల తర్వాత సూపర్ హాఫ్ సెంచరీ
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 2017 నుంచి ఐపీఎల్లో చెత్త ప్రదర్శన చేస్తున్నాడని విమర్శలు వినపడుతున్నాయి.
తమిళనాడు కంబం ద్రాక్షకు జీఐ ట్యాగ్
తమిళనాడు ప్రసిద్ధ కంబం ద్రాక్షకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కంబం ద్రాక్ష భౌగోళిక సూచిక ట్యాగ్(జీఐ) ట్యాగ్ని పొందింది. కంబం ద్రాక్షను కంబం పన్నీర్ త్రాట్చై అని కూడా పిలుస్తారు.
ఉస్తాద్ టీజర్: భయాన్ని ఎదిరించి గాల్లో ఎగిరిన యువకుడి కథ
ఆస్కార్ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా తెరకెక్కిన చిత్రం ఉస్తాద్. తాజాగా ఉస్తాద్ టీజర్ విడుదలైంది.
ఆ యువ ప్లేయర్ వల్లే మ్యాచ్ను గెలిచాం: రోహిత్ శర్మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఖాతా తెరిచింది. వరుసగా రెండు మ్యాచ్లో పరాజయం పాలైన ముంబై.. మూడో మ్యాచ్లో చివరి బంతికి గెలుపు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
JUICE Mission: బృహస్పతిపై మానవ ఆనవాళ్లను గుర్తించేందుకు జ్యూస్ మిషన్; రేపు ప్రయోగం
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) గురువారం తన అతిపెద్ద ప్రయోగాలలో ఒకటైన ప్రతిష్టాత్మకమైన బృహస్పతి ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ (Juice) మిషన్ను నిర్వహించడానికి సిద్ధమైంది.
చైన్నై సూపర్ కింగ్స్ V/s రాజస్థాన్ రాయల్స్.. విజయం ఎవరిది..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 17వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, చైన్నైసూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రసారం కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు చివరి మ్యాచ్ లో గెలుపొంది మంచి జోష్ మీద ఉన్నాయి.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఘోరం: సిలిండర్ పేలుడుతో భారీ ప్రమాదం
భారత రాష్ట్ర సమితి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఆందోళనకరంగా మారిపోయింది. అనుకోని ప్రమాదం జరగడంతో సమావేశానికి వచ్చిన వారికి గాయాలయ్యాయి.
Audi Q3: ఆడి కార్ల ధరలు పెంపు; సవరించిన రేట్లు మే 1నుంచి అమలు
జర్మనీ వాహన తయారీ సంస్థ ఆడి మే 1 నుంచి క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్ ధరలను 1.6 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
సూర్యకుమార్ యాదవ్.. కొన్ని బంతులను ఎదుర్కో : రవిశాస్త్రి
ఇటీవల పేలవ ఫామ్లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వరుసగా మూడుసార్లు డకౌట్ అయి చెత్త రికార్డును మూటు కట్టుకున్నాడు.
రిలీజ్ కు రెడీ అవుతున్న కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా, షూటింగ్ పై తాజా అప్డేట్
అమిగోస్ చిత్రంతో ప్రేక్షకులకు తీవ్ర నిరాశను మిగిల్చాడు కళ్యాణ్ రామ్. బింబిసార విజయవంతం కావడంతో అమిగోస్ మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. కానీ బాక్సాఫీసు వద్ద ఆ ఆశలన్నీ నిరాశగా మారిపోయాయి.
SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్ర ఇంధన పొదుపు సూచిక (ఎస్ఈఈఐ) 2021-22లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ముందువరుసలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది.
రాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన మోదీ
రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి దిల్లీ వరకు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
జోస్ బట్లర్ వల్లే స్వేచ్ఛగా అడుతున్నా: యశస్వీ జైస్వాల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎంతో యువ ఆటగాళ్లు ప్రతిభను చాటుతున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లే తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. బౌలింగ్, అటు బ్యాటింగ్ విభాగాల్లో యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకున్నాడు.
పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కోసం గ్యాంగ్ లీడర్ హీరోయిన్ వచ్చేస్తోంది?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్: ఎస్వీబీ పతనం భారత క్యాపిటల్ మార్కెట్, స్టార్టప్లపై ప్రభావమెంత?
స్టార్టప్లు, టెక్నాలజీ కంపెనీలకు సేవలందించే ప్రముఖ అమెరికా బ్యాంక్ 'సిలికాన్ వ్యాలీ బ్యాంక్'(ఎస్వీబీ) పతనం ప్రపంచ మార్కెట్లను షేక్ చేసింది. అయితే భారత్లో బలమైన పునాదులను కలిగి ఉన్న ఎస్వీబీ పతనం మన దేశ క్యాపిటల్ మార్కెట్పై ప్రభావం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
తీవ్ర గాయంతో మైదానాన్ని వీడిన సూర్యకుమార్ యాదవ్
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు ఐపీఎల్ కలిసి రావడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో వరుసగా మూడుసార్లు డకౌట్ అయి చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు.
మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఇంట్లో తయారు చేసుకోగలిగే ఫేస్ పీల్స్
చర్మాన్ని అందంగా ఉంచుకునేందుకు ఫేస్ పీల్స్ వాడుతుంటారు. వీటివల్ల చర్మంపై ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది.
దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 8,000 మందికి వైరస్
దేశంలో గత 24 గంటల్లో కరోనా కొత్త కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజులో దాదాపు 8వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై సైమన్ ధుల్ ఫైర్.. ఖండించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన 46వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు
ప్రభాస్ అభిమానులు అందరూ సలార్ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సలార్ సినిమా నుండి చిన్న అప్డేట్ వస్తే బాగుంటుందని ఆశగా అనుకుంటున్నారు.
పంజాబ్ మిలిటరీ స్టేషన్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి
పంజాబ్లోని భటిండా మిలిటరీ స్టేషన్లో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ కార్యాలయం ప్రకటించింది.
మాంచెస్టర్ సిటీ చేతిలో బేయర్న్ మ్యూనిచ్ చిత్తు
UEFA ఛాంపియన్స్ లీగ్ 2022-23 సీజన్ క్వార్టర్-ఫైనల్లో మాంచెస్టర్ సిటీ, బేయర్న్ మ్యూనిచ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బేయర్న్ మ్యూనిచ్ ను 3-0తో మాంచెస్టర్ సిటీ చిత్తు చేసింది. రోడ్రి, బెర్నార్డో, సిల్వా, ఎర్లింగ్ హాలాండ్ సిటీ తరుపున గోల్స్ చేసి సత్తా చాటాడు.
భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు
అంతర్జాతీయ ద్రవ్యనిధి విభాగం(ఐఎంఎఫ్) చీఫ్ డేనియల్ లీ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనదిగా అభివర్ణించారు.
రైటర్ పద్మభూషణ్ తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటున్న సుహాస్
కలర్ ఫోటో సినిమాతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్, ఇటీవల రైటర్ పద్మభూషణ్ సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి హిట్ దక్కించుకున్నాడు.
ఏప్రిల్ 12న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు.
పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి
మయన్మార్ మిలిటరీ జుంటా పౌరులపై వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడిలో పిల్లలు, విలేకరులతో సహా కనీసం 100 మంది మరణించారు. మయన్మార్ మిలిటరీని 'జుంటా' పిలుస్తారు.