18 May 2023

RCB vs SRH: సెంచరీతో అదరగొట్టన కోహ్లీ; ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ విజయం

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది.

RCB vs SRH: హెన్రిచ్ క్లాసెన్ సెంచరీ; 186 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా టైటిల్ చెప్పేసారు బ్రో; ఒకేసారి ముడు అప్డేట్లు రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్ర టైటిల్ ఇంతకుముందే రిలీజ్ అయ్యింది.

ప్రేరణ: టాలెంట్ ఉండి కృషి చేయలేని వాడు, టాలెంట్ లేని కృషి చేసే వాడి చేతిలో ఓడిపోతాడు 

కొందరికి పుట్టుకతోనే మంచి తెలివి ఉంటుంది. మనుషుల్ని, పరిస్థితులను ఈజీగా అర్థం చేసుకుంటారు. ఏ పనైనా ఈజీగా నేర్చుకుంటారు.

జెర్సీని మార్చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. మోహన్ బగాన్ కు నివాళిగా మార్పు

ఐపీఎల్ 2023 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఫుల్ ఫామ్ లో ఉంది. వరుసగా ఆ జట్టు ప్లేయర్లు గాయాలపాలవుతున్నా.. సమిష్టిగా రాణించి ఫ్లేఆఫ్స్ కు దగ్గరైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

తెల్లజుట్టుతో ఇబ్బందిగా ఉందా? ఈ పనులు చేస్తే తెల్లజుట్టు నల్లబడే అవకాశం 

వయసేమో 20, జుట్టు చూస్తే మాత్రం 60 ఏళ్ల ముసలివాడికి మల్లే తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ కాలంలో తెల్లజుట్టు యుక్త వయసులోనే వచ్చేస్తోంది.

అడ్వర్టైజింగ్‌ ఎక్స్‌పెండిచర్‌లో చరిత్ర సృష్టించిన జియో సినిమా

అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ జియో సినిమా మొదటి ఐదు వారాల్లో 1300 కోట్ల వ్యూస్ సాధించి ఇప్పటికే ఆల్ టైం రికార్డును సృష్టించింది.

భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. కారణమిదే..?

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఫేమ్-2 కింద ఒక్కో ద్విచక్ర వాహనంపై భారీగా సబ్సిడీ ఇస్తోంది. అయితే ఈ పథకం గడువు 2024 మార్చితో ముగియనుంది.

ల్యాప్ టాప్ ముందు కూర్చుంటే కళ్ళు అలసిపోతున్నాయా? ఈ వ్యాయామాలు చేయండి. 

ఇప్పుడు జాబ్స్ అన్నీ లాప్టాప్ లకు అతుక్కుపోయి చేయాల్సి వస్తోంది. ఎక్కువ గంటలు లాప్టాప్ తెరను చూడటం వల్ల కళ్ళు అలసిపోతుంటాయి.

హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

ఫోన్ అంటే ఇదే కదా..! రూ.8,999లకే ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్

రియల్ మీ వినియోగదారులకు కోసం అదిరిపోయే ఫోన్ ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది.

మ్యాగజైన్ కవర్ పేజీపై ఆర్ఆర్ఆర్ హీరోలు: జపాన్ లో క్రేజ్ మామూలుగా లేదుగా 

ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. భారతీయ సినిమాలకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన ఆస్కార్ ని సైతం ఒడిసి పట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ స్కూల్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు 

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కాలేజీల్లో చదవే విద్యార్థులను ప్రోత్సహించేందుకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

WWE మాజీ ప్రపంచ ఛాంపియన్ బిల్లీ గ్రహం కన్నుమూత

WWE మాజీ ప్రపంచ ఛాంపియన్ బిల్లీ గ్రహం(79) కన్నుమూశాడు. మాజీ ప్రో రెజ్లర్ తీవ్ర అనారోగ్యంతో చాలా కాలంగా ఆస్ప్రతిలో చికిత్స తీసుకుంటున్నాడు.

వంద కోట్లు కొల్లగొట్టిన విరూపాక్ష: ఈ ఏడాది నాలుగవ సినిమాగా రికార్డు 

బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం, బాక్సాఫీస్ దగ్గర 100కోట్లు కొల్లగొట్టింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తన సోషల్ అకౌంట్లో పోస్ట్ చేసింది.

'ది కేరళ స్టోరీ'పై బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధంపై సుప్రీంకోర్టు స్టే 

'ది కేరళ స్టోరీ' సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మే 8న జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంటే పశ్చిమ బెంగాల్‌లోని థియేటర్లలో ఇప్పుడు సినిమాను ప్రదర్శించవచ్చు.

కోహ్లీకి ప్రత్యర్థిగా ఉండడం చాలా కష్టం : డుప్లెసిస్

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై సౌతాఫ్రికా ప్లేయర్ డుప్లెసిస్ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి ప్రత్యర్థిగా ఉండడం కంటే అతనితో కలిసి ఆడడం ఎంతో మంచిదని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ పేర్కొన్నారు.

పుష్ప 2 ద రూల్: ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న భన్వర్ సింగ్ షెకావత్;  ఫాహద్ ఫాజిల్ ఫోటో రిలీజ్

పుష్ప 2 చిత్ర షూటింగ్ రాకెట్ స్పీడ్ లో జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్ 

రిజర్వ్ బ్యాంక్ నుంచి చెన్నైలోని విల్లుపురానికి రూ. 1,070కోట్ల నగదుతో వెళ్తున్న రెండు కంటైనర్ ట్రక్కుల్లో ఒకటి సాంకేతిక లోపంతో రోడ్డుపైనే ఆగిపోయింది.

ఆసియా క్రీడల వైపు భారత్ చూపు.. నేటి నుంచే హాకీ సిరీస్

ఆసియా క్రీడల సన్మాహమే లక్ష్యంగా భారత మహిళల హాకీ జట్టు కఠిన పరీక్షకు సిద్ధమైంది.

నూతన సీఎస్‌గా పీకే సింగ్‌ను నియమించిన దిల్లీ ప్రభుత్వం; కేంద్రానికి ప్రతిపాదనలు 

కొత్త ప్రధాన కార్యదర్శిగా 1989బ్యాచ్ ఐఏఎస్ అధికారి పీకే గుప్తాను నియమించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది.

పవన్ అభిమానులకు క్రేజీ న్యూస్, ఓజీ నుండి అప్డేట్ వచ్చేసింది 

పవన్ కళ్యాణ్ హీరోగా సాహోదర్శకుడు సుజిత్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇండియన్ క్రికెట్ ని శుభ్‌మన్ గిల్ ఏలుతాడు : మాజీ క్రికెటర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది టీ20, వన్డే, టెస్టు క్రికెట్ తో పాటు ఐపీఎల్లోనూ సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా గిల్ నిలిచాడు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచులో గిల్ సెంచరీ చేశాడు. ఏకంగా ఆ మ్యాచులో అతడు 58 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు.

26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్ 

2008 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న కెనడాకు చెందిన వ్యాపారి తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించాలని కాలిఫోర్నియాలో కోర్టు తీర్పునిచ్చింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ లాస్ట్ సినిమా అదేనంటూ దర్శకుడు మిస్కిన్ కామెంట్స్ 

సూపర్ స్టార్ రజనీకాంత్ లాస్ట్ సినిమా గురించి చాలా రోజులుగా అనేక కథనాలు వస్తున్నాయి. కాలా సినిమా నుండి రజనీకాంత్ ఏ సినిమా తీసిన అదే తన లాస్ట్ సినిమా అని వార్తలు వచ్చాయి.

చైన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కేసు నమోదు.. ఆరోపణలు నిజమైతే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మే20న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచులో విజయం సాధిస్తేనే సీఎస్‌కే నేరుగా ఫ్లేఆఫ్స్ కి చేరుకుంటుంది.

జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు

సంప్రదాయ క్రీడ 'జల్లికట్టు'ను సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. అయితే చట్టం ప్రకారం జంతువుల భద్రత, రక్షణ విషయంలో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలను ఆదేశించింది.

ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్టు ఇదే 

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచడానికి మంచి మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు 

వాతావరణ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం తాజాగా చేసిన పరిశోధనలో కీలక అంశాలను వెల్లడించింది.

సచిన్ చూసి ధోని, కోహ్లీ నేర్చుకోవాలి.. వారిద్దరికి డబ్బే ముఖ్యమా..?

కొందరు సెలబ్రిటీలు ఏ యాడ్ లో పడితే ఆ యాడ్ లో దర్శనం ఇస్తుంటారు. ముఖ్యంగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అల్కహాల్ ప్రమోషన్లలో సెలబ్రిటీలు చేస్తున్నారు. ఏదైనా ప్రొడెక్టును సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తే దానికి విపరీతమైన డిమాండ్ మార్కెట్లో ఏర్పడుతుంది.

ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం: వ్యాక్సిన్ కనుక్కోకముందే ఈరోజు ఎలా వచ్చింది? కారణాలేంటి? 

మే 18వ తేదీన ప్రతీ ఏడాది ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని జరుపుతారు. ఈరోజును ఎయిడ్స్ వ్యాక్సిన్ నాలెడ్జ్ డే పేరుతో కూడా పిలుస్తారు.

ఆదిపురుష్: జైశ్రీరామ్ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పేసారు 

ఆదిపురుష్ ట్రైలర్ రిలీజైనప్పటి నుండి ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. టీజర్ రిలీజైనప్పుడు వచ్చిన నెగెటివిటీ, ట్రైలర్ రిలీజ్ తో పూర్తిగా దూరమైపోయింది.

IPL 2023 : ఆర్సీబీకి 'డూ ఆర్ డై' మ్యాచ్.. నేడు సన్ రైజర్స్‌తో కీలక మ్యాచ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.

కేంద్ర న్యాయ మంత్రిగా కిరెణ్ రిజిజు తొలగింపు; అర్జున్ రామ్ మేఘవాల్ నియామకం 

కేంద్ర మంత్రి వర్గంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం న్యాయ మంత్రిగా ఉన్న కిరెణ్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘవాల్‌ను ప్రభుత్వం నియమించింది.

జెబ్రానిక్స్ కొత్త ఇయర్ బడ్స్ సూపర్బ్.. ఏఎన్‌సీ ఫీచర్‌తో లుక్స్ అదుర్స్!

జెబ్రానిక్స్ కంపెనీ కొత్తగా జెబ్ పోడ్స్-1 ఇయర్‌బడ్‌లను ఇండియాలో లాంచ్ చేసింది. ఏఎన్‌సీ ఫీచర్ తో ఈ బడ్స్ రావడం విశేషం. ఇంట్రడక్టరీ ధరతో ఈ బడ్స్ సేల్ కు కూడా వచ్చాయి.

అనారోగ్యంతో బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా కన్నుమూత

హర్యానాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, అంబాలా బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా(72) గురువారం కన్నుమూశారు.

హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు

గ్లోబల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్ విభిన్నమైన కంటెంట్, బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోకు చాలా ప్రసిద్ధి.

చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారు ఈ మ్యూజియంలను తప్పకుండా సందర్శించండి 

ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే. ఈ సందర్భంగా భారతదేశంలోని చెప్పుకోదగ్గ మ్యూజియంల గురించి తెలుసుకుందాం.

ఓడినా రేసులోనే పంజాబ్.. సన్ రైజర్స్ గెలుపు కోసం చైన్నై, లక్నో ప్రార్థనలు 

ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడినా పంజాబ్ కింగ్స్ ఇంకా ప్లే ఆఫ్స్ రేసులోనే ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇంకా ఆరు లీగ్ మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

'గో ఫస్ట్' విమాన సర్వీసుల రద్దు మే 26 వరకు పొడిగింపు

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్ తమ విమాన సర్వీసుల సస్పెన్షన్‌ను మే 26వరకు పొడిగించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

మే 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

ఉత్తర ఇటలీని ముంచెత్తిన వరదలు; 9మంది మృతి; ఫార్ములా వన్ రేసు రద్దు

ఉత్తర ఇటలీలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి 9మంది మృతి చెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలోని పార్టీ అధిష్టానం కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును ఖరారు చేసింది.

17 May 2023

లివింగ్ స్టోన్ పోరాడినా పంజాబ్‌కు తప్పని ఓటమి; ఢిల్లీ క్యాపిటల్స్ విజయం 

ఐపీఎల్‌లో భాగంగా బుధవారం హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) 15పరుగుల తేడాతో విజయం సాధించింది.

రోసోప్ వీరవిహారంతో 213 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్; పంజాబ్ లక్ష్యం 214 రన్స్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా బుధవారం హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) బ్యాటర్లు విజృంభించారు.

ప్రేరణ: నీవు చేయలేవని విమర్శించిన వాళ్ళు నీవు చేసిన పనికి ఆశ్చర్యపోతుంటే వచ్చే కిక్కే వేరు 

ఈ ప్రపంచంలో చాలామందికి ఒక జబ్బు ఉంది. అదే అవతలి వాళ్ళను కిందకు లాగడం. ఇలాంటి వారు ప్రతీ పనిలోనూ నిరుత్సాహపరుస్తారు.

ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం; రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ

ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. యూరియా కోసం రూ.70,000 కోట్లు, డీ-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) కోసం రూ.38,000 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ బుధవారం తెలిపారు.

చావు దెబ్బలు తిన్నా.. సునిశిత్ తగ్గట్లేదుగా.. ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతిలో బడితపూజ!

శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ ఇటీవల రాంచరణ్ ఫ్యాన్స్ చేతుల్లో చావు దెబ్బలు తిన్నాడు. ముఖ్యంగా సెలబ్రిటీలపై పర్సనల్ గా కామెంట్ చేయొద్దని ఏకంగా ఫ్యాన్స్ డబులిచ్చి మరీ బుద్ధి చెప్పారు.

మండు వేసవిలో జుట్టు పిలకను ఫ్యాన్ గా వాడుతున్నాడంటూ అమితాబ్ బచ్చన్ కామెంట్ 

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తాజాగా పోస్ట్ చేసిన వీడియో, వైరల్ గా మారింది. మండు వేసవిలో జుట్టునే ఫ్యాన్ గా వాడేస్తున్నాడని ఒక వీడియోను పోస్ట్ చేసాడు అమితాబ్.

వచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ 

2023-2027 మధ్య కాలంలో అంటే వచ్చే ఐదేళ్ల కాలంలో రికార్డుస్థాయిలో ప్రపంచ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.

మరోసారి ధోనీని ట్రోల్ చేసిన కెవిన్ పీటర్సన్.. స్పందించని మిస్టర్ కూల్

ఇంగ్లాండ్ మాజీ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మరోసారి ఎంఎస్ ధోనీని ట్రోల్ చేశాడు. సరదాగా మంగళ, బుధవారాల్లో వరుస ట్వీట్లతో ధోనీపై పీటర్సన్ కౌంటర్లు వేశాడు.

డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక 

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పటివరకు ఆనంద్ తీసిన చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోలేకపోయిన ఫర్వాలేదనిపించాయి.

లేట్ చేయకుండా ఆ ఇద్దరిని టీమిండియాకు ఆడించాలి : బీసీసీఐకి హర్భజన్ సూచన

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో యంగ్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఐపీఎల్ ద్వారా లభించిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకొని మెరుగ్గా రాణిస్తున్నారు.

నేషనల్ వాల్నట్స్ డే: వాల్నట్స్ తో స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి 

ప్రతీ సంవత్సరం మే 17వ తేదీన నేషనల్ వాల్నట్స్ డే జరుపుకుంటారు. వాల్నట్స్ మార్కెటింగ్ బోర్డ్ నిర్ణయించిన ప్రకారం, 1950నుండి జాతీయ వాల్నట్స్ దినోత్సవాన్ని జరుపుతున్నారు.

దిల్లీ-సిడ్నీ: గాలిలో ఉన్న ఎయిర్ ఇండియా విమానంలో కుదుపు, ప్రయాణికులకు గాయాలు 

దిల్లీ నుంచి సిడ్నీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గాలిలో ఉండగానే భారీ కుదుపునకు లోనైంది.

జనసేనకు షాక్: గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌లో చేర్చిన ఈసీ

ఎన్నికల ముంగిట భారత్ ఎన్నికల సంఘం జనసేన పార్టీకి షాకిచ్చింది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అయోమయంలో పడ్డారు.

న్యూ లుక్‌తో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే? 

న్యూ లుక్ తో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ బైక్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. గత మోడల్ కన్నా అప్‌డేటెడ్ వెర్షన్తో ఇది లాంచ్ అయింది. ఎక్స్ పల్స్ 200 4వీని విడుదల చేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ మంగళవారం ధ్రువీకరించింది.

శర్వానంద్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్: వేడుక ఎక్కడ జరుగుతుందంటే? 

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ లిస్టులో ఒకరిగా మిగిలిన శర్వానంద్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ రక్షితా రెడ్డితో ఎంగేజ్మెంట్ జరుపుకుని పెళ్ళికి సిద్ధమైపోయాడు.

'వర్క్ ఫ్రం హోమ్' అనైతికం: ఎలోన్ మస్క్ ఆసక్తికర కామెంట్స్

'వర్క్ ఫ్రం హోమ్'పై టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి టెక్ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మస్క్, తాజాగా ఒక అడుగు ముందుకేసి 'వర్క్ ఫ్రం హోమ్' అనేది అనైతికమన్నారు.

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీకి భద్రత పెంచుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కరాటే కళ్యాణికి షాక్: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో వివాదంపై నోటీసులు జారీ చేసిన మంచు విష్ణు 

సినీ నటి కరాటే కళ్యాణీకి షాక్ తగిలింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో వివాదం చెలరేగుతుండడంతో మంచు విష్ణు నోటీసులు పంపించారని తెలుస్తోంది.

సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి? 

కర్ణాటక సీఎం ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తదుపరి సీఎంగా నియమించాలని అధిష్టానం నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది.

హ్యుండాయ్ ఎక్స్ టర్‌ కారులో దిమ్మతిరిగే ఫీచర్స్.. స్పష్టం చేసిన కంపెనీ

ఎక్స్‌టర్ ఎస్‌యూవీ అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని హ్యుండాయ్ స్పష్టం చేసింది. స్టాండర్ట్ వేరియంట్లతో పాటు ఆరు ఎయిర్ బ్యాగ్ లతో ప్రయాణికులకు మరింత భద్రతను ఇవ్వనుంది.

దిల్లీలో మే 18 వరకు ఈదురుగాలులు; రాబోయే 5 రోజుల పాటు ఒడిశాలో వేడిగాలులు

దిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈదురు గాలులు మే 18 వరకు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.

కేన్స్ 2023: లెహెంగాలో రెడ్ కార్పెట్ పై నడిచిన సారా ఆలీ ఖాన్; పెళ్ళి కూతురిలా ఉన్నావంటూ కామెంట్స్ 

కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో భారతీయ సినిమా స్టార్లు రెడ్ కార్పెట్ మీద నడుస్తూ హొయలు పోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ సారా ఆలీ ఖాన్, లెహెంగా ధరించి రెడ్ కార్పెట్ మీద నడిచింది.

బోట్ నుంచి మరో బ్లూటూత్ స్మార్ట్ వాచ్ లాంచ్.. వారం రోజులు బ్యాటరీ లైఫ్

దేశీయ కంపెనీ బోట్ రోజు రోజుకూ సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తోంది.

సిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు 

సిడ్నీలో నిర్వహించనున్న క్వాడ్ సమ్మిట్ రద్దు అయినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. అలాగే క్వాడ్ నాయకుల తదుపరి చర్చలు జపాన్‌లో చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు.

వన్ నేషన్ వన్ ప్రోడక్ట్: 72స్టేషన్లలో స్టాల్స్ ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే 

స్థానిక కళాకారుల కళలను ప్రోత్సహించేందుకు, తమ కళలకు మార్కెట్ సృష్టించడానికి 2022-23బడ్జెట్ లో వన్ నేషన్ - వన్ ప్రోడక్ట్ అనే పద్దతిని తీసుకొచ్చారు.

నూతన టెక్నాలజీతో రేంజ్ రోవర్ SV SUV.. ఫీచర్లు ఇవే!

నూతన టెక్నాలజీతో రేంజ్ రోవర్ SV SUV వచ్చేసింది. టాటా మోటర్స్ యాజమన్యంలోని బ్రిటిష్ SUV స్పెషలిస్ట్ ల్యాండ్ రోవర్ మేలో ఆవిష్కరిస్తున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. అవసరమైతే డిమాండ్ ను బట్టి ప్రొడక్షన్ ను పెంచనున్నట్లు తెలుస్తోంది.

దేశంలో కొత్తగా 1,021మందికి కరోనా; 4 మరణాలు 

దేశంలో గత 24 గంటల్లో 1,021 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. తాజా కేసులతో మొత్తం బాధితులు 4.49 కోట్లకు పెరిగారు.

నందినీ రెడ్డి, సమంత హ్యాట్రిక్ మూవీ: కీలక పాత్రలో డీజే టిల్లు ఫేమ్ సిద్ధు? 

దర్శకురాలు నందినీ రెడ్డి, హీరోయిన్ సమంత మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరూ పర్సనల్ లైఫ్ లో మంచి స్నేహితులు. తన కష్టకాలంలో నందినీ రెడ్డి తనతో పాటే ఉందని సమంత ఆల్రెడీ తెలియజేసింది కూడా.

పది రోజులగా మా నాన్న ఐసీయూలో ఉన్నాడు.. ఈ విజయం ఆయనకే అంకితం: లక్నో పేసర్

ఐపీఎల్‌లో లక్నో పేసర్ మోసిన్ ఖాన్ ఒక్క ఓవర్ తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అటల్ బిహారి వాజ్ పేయి స్టేడియం వేదికగా ముంబైతో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది.

వరల్డ్ హైపర్ టెన్షన్ డే 2023: హైబీపీ రావడానికి కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

ప్రతీ ఏడాది మే 17వ తేదీన ప్రపంచ అధిక బీపీ దినోత్సవాన్ని జరుపుతారు. హైబీపీ మీద అవగాహన కల్పించడానికి, హైబీపీ వల్ల ఇబ్బందులను తెలుసుకుని, వాటి బారిన పడకుండా ఉండడానికి ఈరోజును జరుపుతారు.

ఆంధ్రప్రదేశ్: ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో భూమా అఖిల ప్రియ, ఆమె భర్తతో పాటు అనుచరులను నంద్యాల పోలీసులు ఆళ్లగడ్డలో మంగళవారం అరెస్ట్ చేశారు.

IPL 2023: లక్నోపై ఓడిన ముంబై.. ఫ్లే ఆఫ్స్ కి ఛాన్సుందా?

ఐపీఎల్ 2023 ఫ్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకూ కీలకమే.

ఆదిపురుష్ ప్రీమియర్ షో రద్దు: నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్ 

ప్రభాస్ రాముడిగా బాలీవుడ్ నటి క్రితి సనన్ సీతగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. వాల్మీకీ రామాయణాన్ని వెండితెర అద్భుతంగా ఆవిష్కరించబోతున్నాడు దర్శకుడు ఓం రౌత్.

భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం 

అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా 'యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ 2022' నివేదికను విడుదల చేసింది. అయితే ఈ నివేదికలో భారత్‌లో మత స్వేచ్ఛ, మైనార్టీలపై దాడులను అమెరికా ప్రస్తావించింది.

PBKS vs DC: పంజాబ్ కింగ్స్ కు చావోరేవో

ఇండియన్ ప్రీమియర్ లో భాగంగా 64వ మ్యాచ్ లో మరో కీలక పోరు జరగనుంది. నేడు ధర్మశాల స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది.

హ్యాపీ బర్త్ డే ఛార్మి: హీరోయిన్ నుండి ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి జీవితంలోని ఆసక్తికర విషయాలు 

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. కొంతమంది మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. అలాంటి వాళ్ళలో ఛార్మి కౌర్ ఒకరు.

కారు ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' జున్మోని రభా మృతి; సీఐడీ విచారణ

అసోం 'లేడీ సింగం', 'దబాంగ్ కాప్'గా ప్రసిద్ధి చెందిన పోలీసు మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

లావా అగ్ని టు 5జీ ఫోన్ అదిరింది బాసూ.. ధర ఎంతంటే..?

అదిరిపోయే ఫీచర్స్ తో లావా అగ్ని టు 5జీ ఫోన్ లాంచ్ అయింది. అగ్ని లైనప్ లో రెండో మోడల్ ను దేశీయ బ్రాండ్ లావా తీసుకొచ్చింది.

మే 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

ఆ మంచు కరిగిందా అంతే సంగతులు; ప్రమాదంలో మానవాళి

భూమిపై ఉన్న మానవాళి, జంతుజాలం ఎదుర్కొనే ప్రమాదకర పరిస్థితులను వివరించే పరిశోధనాత్మక కథనాన్ని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌ ప్రచురించింది.

LSG vs MI: 178పరుగుల లక్ష్యానికి అడుగు దూరంలో ఆగిపోయిన ముంబై ఇండియన్స్ 

ఐపీఎల్ లో ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. లక్నో లోని అటల్ బీహారీ వాజ్ పేయి మైదానంలో జరిగిన ఈ మ్యాచులో 5పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై లక్నో విజయం సాధించింది.