22 May 2023

మేకప్: మీరు వాడే కాస్మెటిక్స్ లో ఈ రసాయనాలుంటే వెంటనే వాటిని అవతల పారేయండి 

మేకప్ సాధనాలు కొనేటపుడు వాటిని తయారు చేయడానికి ఏయే పదార్థాలు వాడతారో మీరు తెలుసుకుంటారా? తెలుసుకోకుండా వాడటం అస్సలు మంచిది కాదు.

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, ఇళ్లు దగ్ధం, కర్ఫ్యూ విధింపు

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఇంఫాల్‌లోని న్యూ లంబులనే ప్రాంతంలో సోమవారం ఖాళీ చేసిన ఇళ్లను ఒక గుంపు దగ్ధం చేసింది.

ప్రేరణ: నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా ఉన్న ఫర్వాలేదు కానీ ఆగిపోకూడదు 

కొంతమంది తమ జీవితంలో గమ్యాలను చాలా తొందరగా చేరుకుంటారు. మరికొంతమందికి ఆలస్యం అవుతుంది. కొందరికైతే గమ్యం అన్న ఆలోచనే ఉండదు.

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రేపు ఇంగ్లండ్‌కు వెళ్లనున్న విరాట్ కోహ్లీ

జూన్ 7 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు విరాట్ కోహ్లీతో పాటు మరో ఏడుగురు ప్లేయర్లు ఇంగ్లండ్ కు వెళ్లనున్నట్లు సమాచారం. తొలి విడతగా ఈ ప్లేయర్స్ ను బీసీసీఐ పంపనున్నట్లు తెలుస్తోంది.

టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు లాంచ్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటర్స్ తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఆల్ట్రోజ్ సీఎన్‌జీ వెర్షన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

దూసుకుపోతున్న అదానీ గ్రూప్ స్టాక్స్‌; రూ.10లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ

హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల విషయంలో గౌతమ్ అదానికి చెందిన అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2023లో సిక్సర్ల మోత.. అత్యధిక సిక్సర్ల రికార్డు బద్దలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో బ్యాటర్లు సిక్సర్ల మోత మోగించారు. ఈ సీజన్లో ఇప్పటికే 200 కు స్కోర్లు నమోదు కావడంతో బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించారు.

బ్రో సినిమా సెట్స్ లోకి తిరిగివచ్చిన సాయి ధరమ్ తేజ్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర మోషన్ పోస్టర్ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

BBC Documentary on Modi: పరువు నష్టం కేసులో బీబీసీకి దిల్లీ హైకోర్టు సమన్లు 

2002 గుజరాత్ అల్లర్లపై వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉందని పేర్కొంటూ గుజరాత్‌కు చెందిన 'జస్టిస్ ఆన్ ట్రయల్' అనే ఎన్జీవో దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై దిల్లీ హైకోర్టు సోమవారం బీబీసీకి సమన్లు ​​జారీ చేసింది.

పుష్ప 2 సినిమాకు బాలీవుడ్ హంగులు: అతిధి పాత్రలో నటించనున్న స్టార్ హీరో? 

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప వీడియో, పుష్ప 2 సినిమా హైప్ ని మరింత పెంచింది.

యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు

యాంటీట్రస్ట్ ఆరోపణల నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ డిప్యూటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

ఆర్సీబీ ఫ్లే ఆఫ్స్ కి చేరుకోకపోవడానికి కారణం అతడే : డుప్లెసిస్

ఐపీఎల్ 2023 ఫ్లే ఆఫ్ రేసు నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి ఇంటి దారి పట్టింది.

వాట్సప్ లో అదిరిపోయే ఫీచర్.. త్వరలో స్టిక్కర్ టూల్!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్లకు రోజుకొక కొత్త ఫీచర్ అందిస్తున్నది. తాజాగా మెటా ఆధారిత సంస్థ మరో నూతన ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

లే ఆఫ్స్: గడిచిన ఐదు నెలల్లో 2లక్షల ఉద్యోగులను తొలగించిన టెక్ కంపెనీలు 

ప్రస్తుతం లే ఆఫ్స్ యుగం నడుస్తోంది. కంపెనీలు తమపై ఉన్న భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తీసివేస్తున్నాయి.

ప్రధాని మోదీకి ఫిజీ, పపువా న్యూ గినియా దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం 

పసిఫిక్ ద్వీప దేశాలైన ఫిజీ, పపువా న్యూ గినియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అరుదైన గౌరవం లభించింది.

టాలీవుడ్ లో విషాదం: సీనియర్ నటుడు శరత్ బాబు ఇకలేరు 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు శరత్ బాబు(71) ఈరోజు కన్నుమూశారు.

రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ జిమ్నీ.. 30వేలు దాటిన ఆర్డర్స్

మారుతీ సుజుకీ జిమ్మీ లాంచే ముందే రికార్డు సృష్టించింది. ఈ జిమ్మీ 5 డోర్ ఎస్‌యూవీ కోసం ముందు బుక్సింగ్స్ ప్రారంభయమ్యాయి.

చక్కెర వ్యాధిని అదుపులో ఉంచే అద్భుతమైన పానీయాలు 

రక్తంలో చక్కెర శాతం పెరగడం, ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం లేదా తక్కువగా ఉత్పత్తి కావడం మొదలగు కారణాల వల్ల డయాబెటిస్ వ్యాధి వస్తుంది.

బల్లియా: గంగా నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, 24మంది గల్లంతు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలోని మల్దేపూర్ ప్రాంతంలో సోమవారం గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో రెండు డజన్ల మంది గల్లంతైనట్లు సమాచారం.

విద్యుదుత్పత్తిపై సింగరేణి ఫోకస్; ఇక లాభాలే లాభాలు!

సింగరేణి అనేగానే మనకు గుర్తుకొచ్చేది బొగ్గు. గనుల్లో వెలికి తీసిన బొగ్గును పరిశ్రమలు, విద్యుత్ సంస్థలకు విక్రయించడం ఆనవాయితీగా వస్తోంది.

టీమిండియా కిట్ స్పాన్సర్ గా అడిడాస్.. స్పష్టం చేసిన జైషా

ప్రముఖ జర్మన్ కంపెనీ అడిడాస్ ఇక నుంచి టీమిండియా కిట్ స్పానర్ గా ఉండనుంది. క్రీడా సంబంధిత వస్తువులు ఉత్పత్తి చేసే అడిడాస్ తో తాము జతకట్టుతున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా ధృవీకరించారు.

సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు; ముందస్తు బెయిల్ తిరస్కరణ

వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తు బెయిల్‌ కోసం వైఎస్‌ అవినాష్‌రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

IPL 2023: ఫ్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టిన నాలుగు జట్లు.. ఏయే టీమ్స్ తలపడుతున్నాయంటే..! 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 చివరి దశకు చేరుకుంది. ఫ్లే ఆఫ్స్ చేరుకునే టీమ్‌లు ఏవనే సస్పెన్స్ కు తెరపడింది. ఫ్లే ఆఫ్స్ లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ అడుగుపెట్టాయి.

అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా? 

ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

రూ.2,000 నోట్ల మార్పిడికి తొందరేం లేదు, బ్యాంకులకు పరుగెత్తకండి: ఆర్‌బీఐ గవర్నర్

రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి లేదా ఆ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకోవడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నందున్న వినియోగదారులు తొందరపడొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ)గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.

ఐఫోన్ 15 ప్రో మాక్స్ లో దిమ్మతిరిగే ఫీచర్లు.. కొత్తగా ఏమి యాడ్ చేశారంటే!

యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొత్త సిరీస్ లో దిమ్మతిరిగే కెమెరా ఫీచర్లు రానున్నట్లు తెలుస్తోంది.

2018 ఎవ్రీవన్ ఈజ్ హీరో ట్రైలర్: వందకోట్లు సాధించిన మళయాలం సినిమా తెలుగులో రిలీజ్ 

మళయాలంలో రిలీజై వందకోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిన 2018, ఇప్పుడు తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదలైంది.

హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు; 10వేల మందికి ఉద్యోగాలు 

విశ్వ నగరం హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

గృహం: పాత వస్తువులను అవతల పారేస్తున్నారా? ఈ విధంగా వాడితే బాగుంటుంది 

పాడైపోయిన బాటిల్స్, బట్టలు, ఇంకా అనేక ఇతర సామాన్లను ప్రతీసారీ బయట పారేస్తున్నారా? పాత వస్తువులను వేరే ఇతర ప్రయోజనాలకు వాడవచ్చు. దీనివల్ల భూమి మీద చెత్త తగ్గుతుంది, అలాగే మీకు కొత్తవి కొనే ఖర్చు తగ్గుతుంది.

హిట్ మ్యాన్ ఖాతాలో మరో స్పెషల్ రికార్డు.. కోహ్లీ సరసన నిలిచిన రోహిత్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో స్పేషల్ రికార్డును సాధించాడు. ఆదివారం సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

దిల్లీలో 46 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు; ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరిక

దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 46డిగ్రీల సెల్సియస్‌గా నమోదవడంతో ఐఎండీ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది.

ఏథర్ 450X ఎలక్ట్రికల్ స్కూటర్ల ధరల పెంపు.. ధ్రువీకరించిన సంస్థ

ఇటీవల కేంద్ర ప్రభుత్రం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను తగ్గించాలని నిర్ణయించింది. దీంతో 450X ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను జూన్ 1, 2023 నుండి పెంచనున్నట్లు ఏథర్ ఎనర్జీ ధ్రువీకరించింది.

టైగర్ నాగేశ్వర్ రావు పాన్ ఇండియా ప్లాన్: ఐదుగురు స్టార్స్ వచ్చేస్తున్నారు 

రావణాసుర ఫ్లాప్ తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.

కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం!

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సోమవారం కూడా హాజరు కాలేదు.

ఎండల నుంచి ఉపశమనం; మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అలాగే రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ (ఐఎండీ-హెచ్) పేర్కొంది.

ఓటీటీలో విరూపాక్ష సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్, రికార్డు స్థాయిలో వ్యూస్ 

థియేటర్లలో దుమ్ము దులిపిన విరూపాక్ష, ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయింది. సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన విరూపాక్ష సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

ఐపీఎల్ 2023లో పడిలేచిన ముంబై ఇండియన్స్.. జర్నీ సాగిందిలా..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. సీజన్ మొదటి అర్ధభాగంలో అశించిన స్థాయిలో రాణించని ముంబై.. సరైన సమయంలో విజయాలను సాధించి సత్తా చాటింది.

నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం 

జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సోమవారం నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

బిచ్చగాడు 3 సినిమాను కన్ఫర్మ్ చేసిన విజయ్ ఆంటోనీ, వివరాలివే 

బిచ్చగాడు సినిమాతో మంచి హిట్ అందుకున్న విజయ్ ఆంటోని, తాజాగా బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Tennis: చరిత్ర సృష్టించిన డేనియల్ మెద్వెదేవ్

రష్యా టెన్నిస్ స్టార్ డేనియల్ మెద్వెదేవ్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. హోల్గర్ రూన్ ను 7-5, 7-5తో మెద్వెదేవ్ చిత్తు చేసి ఇటాలియన్ ఓపెన్ 2023 కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు.

మే 22న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

పునియా, ఫోగట్ నార్కో టెస్ట్ చేయించుకుంటే నేను కూడా రెడీ: ఆర్ఎఫ్ఐ చీఫ్ శరణ్ సింగ్ 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నార్కో టెస్టు చేయించకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.

RCB Vs GT: ఆర్సీబీ ఓటమి.. ఫ్లేఆఫ్స్ కు వెళ్లిన ముంబై 

ఐపీఎల్ 16వ సీజన్ లో చివరి లీగ్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచులో ఆర్సీబీని గుజరాత్ చిత్తు చేసింది.

21 May 2023

పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకండి.. షియోమీ మాజీ సీఈఓ

పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకూడదని ఇప్పటికే చాలామంది నిపుణులు, వైద్యులు చెప్పారు. చిన్న వయస్సులోనే పిల్లలు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం వల్ల వారికి మానసికంగా ఎనో దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

గ్రీన్ సూపర్ సెంచరీ.. హైదరాబాద్ పై గెలిచిన ముంబై

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ముంబై ఇండియన్స్ చిత్తు చేసింది. మొదట టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.

ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కాసేపటి క్రితమే కన్నుమూశారు.

హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా?

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ పరివాహక ప్రాంతంలోని 84 గ్రామాల ప్రజల దశాబ్దాల డిమాండ్ నెరవేరింది.

మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి 

ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది రేసర్లు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.

రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్ 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం దిల్లీలోని వీర్ భూమిలో నివాళులర్పించారు.

తెలుగు సినిమా: రీ రీలీజ్ లు నిర్మాతలకు లాభాలను ఇస్తున్నాయా? అసలు బిజినెస్ ఎలా జరుగుతోంది? 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ ల పర్వం కొనసాగుతోంది. అప్పట్లో సూపర్ డూపర్ విజయాలు సాధించిన సినిమాలు థియేటర్లలో మళ్లీ రిలీజ్ అవుతున్నాయి.

దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115

దేశంలో గత 24గంటల్లో 756 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.

రాజీవ్ గాంధీ మరణించిన రోజును జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నారు? 

జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం మే 21వ తేదీన జరుపుతారు. ఉగ్రవాద చర్యలను అరికట్టడానికి, దేశ ప్రజల్లో ఐక్యతను పెంపొందించడానికి, జాతీయ భావాన్ని పెంచడానికి జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతున్నారు.

మే 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.