24 May 2023

81 పరుగుల తేడాతో లక్నోపై ముంబయి ఇండియన్స్ భారీ విజయం 

ఐపీఎల్ ఎలిమినేటర్ గేమ్‌లో బుధవారం లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టింది.

ముందు ఇంగ్లీష్ నేర్చుకోండ్రా.. కోహ్లీ ఫ్యాన్స్ పై దాదా అగ్రహం

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ మధ్య విభేదాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి.

వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు 

వాతావరణ మార్పులు హిందూ కుష్-హిమాలయన్ బేసిన్‌లో నీరు, విద్యుత్ సరఫరా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు చైనా వాటర్ రిస్క్ థింక్ ట్యాంక్ నేతృత్వంలోని పరిశోధన బృందం వెల్లడించింది.

ప్రేరణ: మీకు సందేహాలు ఎక్కువగా వస్తాయా? మీరెప్పుడు అనుకున్నది సాధించలేరు? 

కీడు ఎంచి మేలు ఎంచాలని చెబుతారు. నిజమే కానీ ఇది అన్నివేళలా నిజం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు కీడు జరుగుతుందేమోనన్న భయంతో మంచి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది.

IPL 2023: 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ

ఐపీఎల్ లో ఓ కొత్త కార్యక్రమానికి బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఫ్లే ఆఫ్స్ స్టేజ్ లో జరిగే మ్యాచులలో పడే ప్రతి డాట్ బాల్ కు 500 మొక్కలు నాటాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ కు తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి

ప్రస్తుతం ఐపీఎల్ చివరి మ్యాచులు జరుగుతున్నాయి. వీటి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో పోటీ పడనున్నాయి.

మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది, ప్రపంచం సిద్ధమవ్వాలి: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక 

కరోనా కంటే ప్రమాదకర మహమ్మారి పొంచి ఉందని, ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు.

ప్రపంచ స్కిజోఫ్రీనియా దినోత్సవం: ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? 

స్కిజోఫ్రీనియా అనేది మానసిక రుగ్మత. ఈ రుగ్మతతో బాధపడేవారు నిజానికి ఊహకు తేడా తెలియని స్థితిలో ఉంటారు. కొన్నిసార్లు వీళ్ళకి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. ఎవరెవరో కనిపిస్తారు.

విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్ 

2023లో మొదటి త్రైమాసికానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 9.95లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జగనన్న విద్యా దీవెన కింద రూ.703 కోట్లను బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు.

తెరపైకి రానున్న క్రేజీ కాంబో: తేజ దర్శకత్వంలో రానా సినిమా? 

రానా దగ్గుబాటి సోలోగా హిట్టు కొట్టి చాలా రోజులు ఐపోయింది. హీరోగా సాలిడ్ హిట్ కోసం రానా ఎదురుచూస్తున్నాడు. రానా హీరోగా మంచి సినిమా రావాలని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

సీఎస్కే ఫ్యాన్స్ పై రవీంద్ర జడేజా అగ్రహం.. ఏకంగా ట్విట్‌తో సమాధానం

చైన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాళ్లలో రవీంద్ర జడేజా ఒకరు. ఈ సీజన్లో చైన్నై విజయాల్లో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచులోనూ రవీంద్ర జడేజా సత్తా చాటాడు.

ఒక్కరోజులో 11బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు ఆర్నాల్ట్ 

అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదోడుకల నేపథ్యంలో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ భారీ నష్టపోయారు.

రామ్ చరణ్ 16వ సినిమా: ఆల్రెడీ పనులు మొదలెట్టిన బుచ్చిబాబు; ఫోటో రిలీజ్ 

రామ్ చరణ్ 16వ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతోంది.

కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి 

కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

ఐపీఎల్ ఫ్లేఆఫ్స్ లో హిట్ మ్యాన్ రికార్డులే ఇవే..!

ఐపీఎల్ 2023 సీజన్లో చైన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్స్ కి అడుగుపెట్టింది. ఏకంగా పదిసార్లు ఫైనల్ కి చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది.

టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్: టైగర్ జోన్ ని పరిచయం చేసిన వెంకటేష్ 

కొత్త దర్శకుడు వంశీ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్ ఇంతకుముందే విడుదలైంది. ఫస్ట్ లుక్ ని కేవలం పోస్టర్ తో సరిపెట్టకుండా చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు.

భారత్‌లో కచ్చితంగా ఫ్యాక్టరీని నెలకొల్పుతాం: టెస్లా అధినేత ఎలాన్ మస్క్

ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్ లో ఫ్యాక్టరీ నెలకొల్పే అవకాశాల పై మాట్లాడుతూ తాము కచ్చితంగా భారత్ కు వస్తామని తెలియజేశారు.

వైట్‌హౌస్ వద్ద తెలుగు యువకుడి హల్‌చల్; అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై దాడికి ప్లాన్ 

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వద్ద ఓ తెలుగు కుర్రాడు హల్ చల్ చేశాడు.

పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న తొలిప్రేమ 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ ప్రారంభం, పవన్ కళ్యాణ్ ఖుషి, రామ్ చరణ్ ఆరెంజ్, ప్రభాస్ రెబెల్, ఎన్టీఆర్ సింహాద్రి చిత్రాలతో కొనసాగుతూనే ఉంది.

పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు దూరం.. 19 పార్టీలు ఉమ్మడి ప్రకటన

జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిపై కీలక పరిణామం ప్రస్తుతం చోటు చేసుకుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్: తగ్గించేందుకు పాటించాల్సిన పద్దతులు 

మహిళలు గర్భం దాల్చినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భాన్ని మోసే 9నెలల సమయంలో ఆరోగ్యపరంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

IPL 2023: ఐపీఎల్‌లో శుభ్‌మాన్ గిల్ పేరిట సూపర్ రికార్డు 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో గుజరాత్ స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ సూపర్ రికార్డును నెలకొల్పాడు.

21రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు; ఏ రోజున ఏం చేస్తారో తెలుసుకుందాం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ 

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో జరిగిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత 

పుష్ప 2 సినిమా కోసం అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివర్లో పుష్ప 2 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమచారం అందుతోంది.

ఎంఎస్ ధోనిపై నిషేధం.. ఫైనల్  మ్యాచ్‌కు దూరం..?

ఐపీఎల్ 2023లో ఎంఎస్ ధోని సారథ్యంలో చైన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్స్ లో అడుగుపెట్టింది. పదిసార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా సీఎస్కే రికార్డు సృష్టించింది.

త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు

సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్- నాగ‌పూర్ మధ్య వందే భారత్ రైలును నడిపేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

ఆత్మహత్య ఆలోచనల నుండి కాపాడిన నరేష్; తన జీవితంలోని ఆసక్తికర విషయాలను వెల్లడించిన పవిత్రా లోకేష్ 

సీనియర్ యాక్టర్ నరేష్, సీనియర్ హీరోయిన్ పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్ళీ పెళ్ళి. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 26వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

దేశంలో కొత్తగా 552 మందికి కరోనా, 6మరణాలు

దేశంలో గత 24గంటల్లో 552 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు బుధవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

గోదావరి జలాలు కావేరికి.. మొగ్గు చూపుతున్న కేంద్రం

గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు గోదావరి జలాలను 87 మీటర్ల నీటిమట్టం స్థాయి నుంచి తీసుకోవడానికే కేంద్ర మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

క్యాస్టింగ్ కౌచ్ పై నేనలా అనలేదంటున్న హన్సిక; ఏది పడితే అది రాయొద్దంటూ సీరియస్ 

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై హన్సిక విరుచుకుపడిందనీ, తననొక హీరో డేట్ కి రమ్మని పిలిచాడనీ, ప్రతీరోజూ ఫోన్లు, మేసేజ్ లు చేసేవాడనీ, ఆ విధంగా తనను ఇబ్బంది పెట్టేవాడని వార్తలు వచ్చాయి.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు విజయకేతనం ఎగురేశారు. దాదాపు 40మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.

వడగళ్ల వాన పడినా గింజ రాలదు.. పంట స్థిరంగా ఉంటుంది

పంట తెగుళ్లను తట్టుకొని ఈదురుగాలులు, వడగళ్లు పడినా పంట నేల వాలకుండా స్థిరంగా ఉంటుంది. వానాకాలం సీజన్ ను దృష్టిలో ఉంచుకొని నకిలీ విత్తనాల సమస్యను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.

అద్భుత ఫీచర్లతో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 212km

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుత ఫీచర్లతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. గత కొంతకాలంగా నుంచి ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు లాంచ్ అయింది. దీని ధర, ఫీచర్లు, బ్యాటరీ వంటి వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం.

నడుము చుట్టూ పేరుకున్న కొవ్వును యోగా తగ్గించేస్తుందా? ఈ ఆసనాలు ప్రయత్నించండి 

పొట్టకొవ్వు, నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడం అంత సులభం కాదు. దీనికోసం కొన్ని యోగాసనాలు పనిచేస్తాయి. అలాగే ఆహార అలవాట్లలో మార్పులు తీసుకురావాలి.

ఈ ఏడాది దిగుబడిపై ప్రతికూల వాతావరణ ప్రభావం 

వేసవి కాలం వచ్చిందంటే గుర్తు వచ్చేవి మామిడి పండ్లు. మిలియన్ల మంది భారతీయులు మే- జూలై నెలల్లో మామిడి పండ్ల సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

తెలుగు ఇండియన్ ఐడల్ కోసం అల్లు అర్జున్: పెద్దరికం వల్ల ఆగిపోయానంటున్న ఐకాన్ స్టార్ 

ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ పాటల పోటీ ప్రోగ్రామ్ విజయవంతంగా సాగుతోంది. వారం వారం సరికొత్త పాటలతో అలరిస్తూ వస్తోంది.

LSG vs MI: ఫైనల్ లక్ష్యంగా రోహిత్ సేన.. తగ్గేదేలా అంటున్న లక్నో

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.

విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ జంటగా బూ మూవీ: డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ 

విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్, నివేతా పేతురాజ్ నటించిన బూ సినిమా గురించి చాలామందికి తెలియదు. ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఎండల నుంచి ఉపశమనం; ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దిల్లీలో పాటు వాయువ్య భారతదేశంలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.

మే 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా దిల్లీలో నిరసన తెలుపుతున్న భారత స్టార్ రెజ్లర్లు మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట మహిళా మహాపంచాయతీ నిర్వహించాలని నిర్ణయించారు.

23 May 2023

IPL 2023: ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన చైన్నై సూపర్ కింగ్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ఫైనల్స్ లోకి చైన్నై సూపర్ కింగ్స్ అడుగుపెట్టింది. క్వాలిఫయర్-1 మ్యాచులో చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో చైన్నై అద్భుత విజయం సాధించింది.

IPL 2023: ఆ పార్టీలో ధోనీ ఏడ్చేశాడు: హర్భజన్ సింగ్!

భారత క్రికెటర్ ఎంఎస్ ధోని తన టాలెంట్ తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ధోనికి వీరాభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు; 'ఎండ్యూరింగ్ సింబల్' అవార్డును ప్రధానం చేసిన ఏఎస్‌సీఈ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం మరో ఖ్యాతిని గడిచింది.

వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ షెడ్యుల్ ను ప్రకటించిన ఐసీసీ

ఈ ఏడాది చివర్లో ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ కోసం క్వాలిఫయర్స్ షెడ్యూల్ ను మంగళవారం ఐసీసీ ప్రకటించింది. ఈ క్వాలిఫయర్స్ టోర్నీ జూన్ 18 నుంచి జులై 9 వరకూ జింబాబ్వే లోజరుగనుంది.

ప్రేరణ: నీ జీవితానికి నువ్వు ఓనర్ లా ఉండాలి, మేనేజర్ లా కాదు 

మనుషులు అందరూ ఈ భూమ్మీదని ఏదో ఒక పనిమీద వచ్చారు. ఇక్కడందరూ ఎవరికి వారే ప్రత్యేకం. ఏ ఇద్దరు కూడా ఒకేలాంటి ఆలోచనలతో ఉండరు. అంతెందుకు సొంత అన్నదమ్ములే వేరువేరుగా ఆలోచిస్తారు.

నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లిన ప్రధానికి విశేష ఆదరణ లభిస్తోంది.

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. 29న జీఎస్ఎల్వీ -ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈనెల 29న శ్రీహరి కోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ ను ప్రయోగించనున్నారు.

పాన్ ఇండియా వైపు బాలయ్య చూపు: రజనీ కాంత్ తో మల్టీస్టారర్ చేసే అవకాశం 

దాదాపుగా తెలుగు సినిమా హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. ఈ విషయంలో యువ హీరోలు ముందున్నారు.

భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ 

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిడ్నీలో భారత కమ్యూనిటీని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

మార్కండేయులు పాత్రలో సాయి ధరమ్ తేజ్: బ్రో సినిమా నుండి లుక్ రిలీజ్ 

బ్రో సినిమా నుండి వరుసగా అప్డేట్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్ లుక్ ని రివీల్ చేసారు.

PolSIR మిషన్‌ను అమోదించిన నాసా.. దానివల్ల ప్రయోజనం ఏంటీ?

భూమిలో వాతావరణాన్ని, డైనమిక్ స్వభావాన్ని తెలుసుకోవడానికి నాసా కొత్త మిషన్ ను అమోదించింది.

భోళాశంకర్: మంచుకొండల్లో రొమాంటిక్ సాంగ్ పూర్తి 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకతంలో భోళాశంకర్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.

ఇన్ ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్: ఈ జీర్ణ సంబంధ వ్యాధి లక్షణాలు, చికిత్స తెలుసుకోండి 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 7మిలియన్ల మంది ఇన్ ఫ్లమెటరీ బోవెల్ డిసీజ్(ఐబీడీ) సమస్యతో బాధపడుతున్నారు. గత 20ఏళ్ళలో ఐబీడీ బారిన పడిన వాళ్ళ సంఖ్య పెరిగింది.

పాంటింగ్, లారా వల్ల ప్లేయర్స్ ఎదగలేకపోతున్నారు : గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

ప్రపంచ క్రికెట్లో లెజెండరీ ప్లేయర్లు అయిన రికి పాంటింగ్, బ్రియన్ లారా ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి జట్టుకు విజయాలను అందించారు. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ కి హెడ్ కోచ్ బ్రియన్ లారా, ఢిల్లీ క్యాపిటల్స్ కి హెడ్ కోచ్ గా పాంటింగ్ వ్యవరిస్తున్నారు.

Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో 

ఆర్బీఐ రూ. 2000నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకు తర్వాత నగదు చెల్లింపులు భారీగా పెరిగినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేర్కొంది.

ఐపీఎస్ ఆఫీసర్ తో గొడవ పెట్టుకున్న డింపుల్ హయాతి; కేసు నమోదు 

టాలీవుడ్ భామ డింపుల్ హయాతి, తనకు కాబోయే భర్త డేవిడ్ పై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

సిడ్నీలో ప్రధాని మోదీ అరుదైన స్వాగతం; 'వెల్‌కమ్ మోదీ' అంటూ ఆకాశంలో సందేశం

ఆస్ట్రేలియాలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన స్వాగతం లభించింది.

ఎంఎస్ ధోనిలా ఎప్పుడూ అతడిని చూడలేదు.. మహీపై హార్ధిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా క్వాలిఫయర్ 1 మ్యాచులో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చెపాక్ వేదికగా మంగళవారం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల; అమ్మాయిలే టాప్, తెలుగు వాళ్లు సత్తా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

#Thalapathy 68: విజయ్ సినిమాలో ఎన్టీఆర్? పజిల్ ని సాక్ష్యంగా చూపుతున్న అభిమానులు 

తలపతి విజయ్ సినిమాలోఎన్టీఆర్ నటించబోతున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

వాట్సాప్ లో ఎడిట్ ఫీచర్ ఆప్షన్.. మెసెజ్‌లో తప్పులని ఎడిట్ ఎలా చేయాలంటే! 

వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇటీవలే పర్సనల్ చాట్ కు లాక్ ఆప్షన్ జత చేసిన వాట్సాప్.. తాజాగా 'ఎడిట్' ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.ఇతరులకు పంపిన మెసేజ్ 15 నిమిషాల్లోపు ఎడిట్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడనుంది.

హైదరాబాద్: కుక్క నుంచి తప్పించుకోవడానికి 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్ 

హైదరాబాద్‌లో ఓ డెలివరీ బాయ్ కస్టమర్ కుక్క నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో అపార్ట్‌మెంట్ భవనం నుంచి దూకేశాడు.

ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే

ఆస్ట్రేలియా సిడ్నీలోని పర్రమట్టా కౌన్సిల్ లార్డ్ మేయర్‌గా భారత సంతతికి చెందిన సమీర్ పాండే కొత్త లార్డ్ మేయర్‌గా ఎన్నికయ్యారు.

ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి బిగ్ షాక్.. సబ్సిడీలో భారీ కోత

ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విద్యుత్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని జూన్ 1నుంచి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఫేమ్ 2 కింద అందిస్తున్న సబ్సిడీని తగ్గించాలని నిర్ణయించింది.

మేకలను బలిచ్చి ఎన్టీఆర్ పోస్టర్ కు రక్తాభిషేకం: అరెస్ట్ చేసిన పోలీసులు 

అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఎక్కడైనా, ఏ విషయంలో అతి మంచిది కాదని చెబుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ అభిమానుల అత్యుత్సాహం అరెస్టుకు దారి తీసింది.

అద్భుత ఫీచర్లతో కిక్కెక్కించే Ola S1 వచ్చేసింది.. జూలైలో డెలివరీలు

పెట్రోల్ రేట్లు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ OLA S1లకు మంచి గుర్తింపు ఉంది. ఏప్రిల్ నెలలో ఓలా టూవీలర్లు 21882 యూనిట్లు అమ్ముడుపోయాయి.

నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మే 19న రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

కీర్తి సురేష్ జీవితంలో మిస్టరీ మ్యాన్: త్వరలో చెబుతానంటూ పోస్ట్ 

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది కీర్తి సురేష్. అయితే మహానటి తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్దగా విజయాలు అందుకోలేవు.

 దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి

దేశంలో గత 24గంటల్లో 405 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ఇటీవల చేపట్టిన దిల్లీ పర్యటనలు సత్ఫలితాలను ఇచ్చినట్లు కనిపిస్తున్నాయి.

తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా మరో రికార్డు సృష్టించాడు. జావెలిన్ త్రోలో నంబర్ వన్ ర్యాంకును సాధించాడు.

కొరియన్ అంబాసిడర్ కు నాటు స్టెప్పులు నేర్పించిన రామ్ చరణ్ 

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు స్టెప్పులు వేయని వారు ఎవ్వరూ లేరు. ఆస్కార్ అందుకున్న పాటకు అందరూ కాళ్ళు కదిలించారు. తాజాగా కొరియన్ అంబాసిడర్ కూడా నాటు నాటు అంటూ స్టెప్పులు వేసాడు.

ఐపీఎల్ 2023లో బౌలర్ల హవా మామూలుగా లేదుగా.. లిస్టులో ఎవరున్నారంటే?

ఐపీఎల్ 2023లో బౌలర్లు అదరగొట్టాడు. కీలక మ్యాచుల్లో సత్తా చాటి మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ సీజన్ లో బౌలర్లు సాధించిన రికార్డులు ఓసారి చూద్దాం.

AP ICET-2023: రేపు ఏపీ ఐసెట్: నిమిషం ఆలస్యమైనా అనుమతించరు 

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2023(ఏపీ ఐసెట్-2023)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్ఈ) ఆధర్వంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం బుధవారం నిర్వహించనుంది.

59ఏళ్ళ వయసులో మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నారు. మాజీ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ ను వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించబోతున్నారని పేజ్ సిక్స్ పత్రిక వెల్లడి చేసింది.

IPL 2023: లీగ్‌ దశలో అదరగొట్టిన టాప్ బ్యాట్స్‌మెన్స్ వీరే..!

ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ ముగిసింది. నేటి నుంచి ఫ్లే ఆఫ్స్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లీగ్ స్టేజ్ లో అంచనాలకు మించి బ్యాటర్లు రాణించారు. ఆరెంజ్ క్యాప్ కోసం ఈ సీజన్లో గట్టి పోటీ ఏర్పడింది.

ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ

కొత్త పార్లమెంట్ భవనం 'సెంట్రల్ విస్టా' ప్రారంభంపై రాజకీయ రగడ రాజుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్లమెంట్ భవనం ప్రారంభ తేదీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ప్రపంచ తాబేలు దినోత్సవం: నీటిలో నివసించే తాబేలుకు, భూమి మీద నివసించే తాబేలుకు మధ్య తేడాలు  

తాబేళ్ళలో చాలా రకాలున్నాయి. నీటిలో నివసించే తాబేళ్ళు, భూమి మీద నివసించే తాబేళ్లు. భూమిలోపల తాబేళ్ళు చేసే రంధ్రాల వల్ల అనేక జీవులు అందులో నివసిస్తాయి. అలాగే సముద్రంలో చనిపోయిన చేపలను తాబేళ్ళు తినేస్తాయి.

చైన్నై, గుజరాత్ మధ్య నేడు బిగ్ ఫైట్..ఫైనల్ చేరే తొలి జట్టు ఏదో?

ఐపీఎల్ లో రెండు ధీటైన జట్ల మధ్య నేడు కీలక పోరు జరగనుంది. మంగళవారం తొలి క్వాలిఫయర్ మ్యాచులో నాలుగుసార్లు చాంపియన్ చైన్నై సూపర్ కింగ్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.

ఆర్ఆర్ఆర్: కొమరం భీమ్ పాత్రను కొరడాతో కొట్టించిన నటుడు కన్నుమూత 

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రను కొరడాతో కొట్టించిన తెల్లదొర పాత్ర వేసిన రే స్టీవెన్ సన్ కన్నుమూశారు.

మే 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

గయానా: పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం; 19మంది విద్యార్థులు మృతి

గయానాలోని సెకండరీ స్కూల్ డార్మిటరీలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 19మంది పిల్లలు మరణించారని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.