27 May 2023
ఎన్టీఆర్ రామారావు బర్త్ డే: దర్శకుడిగా ఎన్టీఆర్ తెరకెక్కించిన సినిమాలు
అప్పటివరకూ దేవుళ్ళను కేవలం పటాల్లో మాత్రమే చూసిన తెలుగు ప్రేక్షకులు, వెండితెర మీద దేవుడి పాత్రలో కనిపించిన ఎన్టీఆర్ ను చూసి పులకరించిపోయారు.
దేవుళ్ళ రూపాల్లో తెరమీద కనిపించి తెలుగు ప్రేక్షకులకు దేవుడిగా మారిన ఎన్టీ రామారావు
ఎన్టీ రామారావు, ఈ పేరు చెబితే తెలుగు సినిమా పులకరించిపోతుంది, తెలుగు వాడి ఛాతి ఐదంగుళాలు పెరుగుతుంది. తెరమీద ఎన్టీఆర్ కనిపిస్తే మనసు ఉప్పొంగుతుంది.
మోటోరోలా నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్.. 'మడతపెట్టే' ఫీచర్లతో ముందుకు!
మోటోరోలా కంపెనీ తొలి ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మోటోరోలా RAZR 40 సరికొత్త సిరీస్ ను భారత్ మార్కెట్లోకి ప్రవేశపెటట్టనుంది. ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది.
NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా
1982, మార్చికి ముందు వరకు నందమూరి తారక రామారావు( ఎన్టీఆర్) అంటే తెలుగు తెరపై దేవుడు. తెలుగు వారికి ఆయనే రాముడు, కృష్ణుడు.
బాక్సులు బద్దలయ్యేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు.. కొత్త తరహా సెలబ్రేషన్స్ షూరూ!
రెండు నెలలుగా విరామం లేకుండా సాగుతున్న ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్లో ఇక ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఐపీఎల్ 2023 ఫైనల్ ముందు ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 24మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. బెంగళూరులోని రాజ్భవన్లో 24మంది కొత్త మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా?
దిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 8మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు గైర్జాజరయ్యారు.
IPL 2023 Final: ఫైనల్లో ఎంఎస్ ధోని Vs హార్ధిక్ పాండ్యా.. ట్రోఫీ విజేత ఎవరో!
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్లో కూడా ఫైనల్లో అడుగుపెట్టింది.
భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు
దిల్లీలో శనివారం ఉదయం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్ష కురిసింది.
మే 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు.
GT Vs MI: ముంబైకి బిగ్ షాక్.. ఫైనల్కు చేరిన గుజరాత్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజృంభించింది. ముంబై పై 62 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.
26 May 2023
రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం నుంచే ఎండలు విపరీతంగా మండిపోతుండటంతో మధ్యాహ్నం పూట జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
మోదీ 9 ఏళ్ళ పాలన..ఈ 9 ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అడుగుతున్న కాంగ్రెస్
2014 లో జరిగిన ఎన్నికలల్లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మే 26న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. నేటి తో ఆయన భాద్యతలను స్వీకరించి 9 ఏళ్ళు పూర్తి అయ్యింది.
అప్గానిస్తాన్ తో వన్డే సిరీస్.. కోహ్లీ రోహిత్కు విశ్రాంతి! మ్యాంగ్ వార్ కు నో ఛాన్స్!
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముగిసిన వెంటనే టీమిండియా జట్టు స్వదేశంలో ఆప్ఘనిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ను ఆడనుంది.
ప్రేరణ: రూపం లేని రేపటి గురించి ఆలోచించడం కన్నా నీ రూపం ఉన్న ఈరోజు గురించి ఆలోచించు
చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలంటే ఈరోజు మొదలుపెట్టరు. రేపు చేద్దామనుకుంటారు.
2,000 ఏళ్ల నాటి కంప్యూటర్.. అవాక్కైన శాస్త్రవేత్తలు!
20వ శతాబ్దంలో ప్రాచీన గ్రీకులు వాడిన ఓ అధునాతన పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు అవాక్కైయ్యారు. యాంటికిథెరా మెకానిజం, ఒక పురాతన గ్రీకు ఖగోళ కాలిక్యులేటర్ ను, మొదటిసారిగా 2,000 సంవత్సరాల క్రితం ఓడ ప్రమాదంలో కనుగొనబడింది.
ఆహారం: వేసవిలో ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
వేసవి వేడి తీవ్రంగా ఉంది, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. వెచ్చని వాతావరణం కారణంగా ఆరోగ్యానికి హానికలగజేసే బ్యాక్టీరియాలు, వైరస్ లు, పరాన్నజీవులు పుట్టుకొస్తాయి.
భార్యాభర్తలను విడదీయడమే గురూజీ స్పెషల్ అంటూ బండ్ల గణేష్ ట్వీట్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తీసే సినిమాల కంటే పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడే మాటల ద్వారానే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు బండ్లగణేష్.
WTC Final 2023 విజేతకి భారీ ప్రైజ్మనీ.. ప్రకటించిన ఐసీసీ
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ప్రైజ్మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం వెల్లడించింది. ఛాంపియన్ గా నిలిచే జట్టుతో పాటు రన్నరప్ నుంచి 9వ స్థానం వరకు నిలిచే జట్లకు అందిందే నగదు వివరాలను ప్రకటించింది.
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
SSMB 28 టైటిల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్; అభిమానులు రెడీగా ఉండండి
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ని రివీల్ చేసే సమయం వచ్చేసింది.
విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు.. దేశంలోనే కాదు ఆసియాలో కూడా కోహ్లీనే రారాజు
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. అతను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో రికార్డుతో అభిమానులను అలరిస్తున్నాడు.
రెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత రెండు వారాల్లో రెండు దేశాల్లో పర్యటనను పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు.
రామ్ చరణ్ నిర్మాతగా అక్కినేని అఖిల్ సినిమా?
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమాతో ఏప్రిల్ 28వ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అక్కినేని అఖిల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.
కొత్త జెర్సీతో టీమిండియా ప్లేయర్స్.. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రాక్టీస్ షూరూ
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం టీమిండియా ప్రాక్టీస్ ను మొదలు పెట్టింది. ఆస్ట్రేలియాతో జరిగే కీలక పోరుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలో బీసీసీఐ కొత్త ట్రైనింగ్ కిట్ ను ఆవిష్కరించింది.
పాస్పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు
దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.
హైదరాబాద్: అండర్వాటర్ టన్నెల్ ఎక్స్పోకు విశేష స్పందన; భారీగా తరలివస్తున్న పబ్లిక్
అతి సమీపం నుంచి సముద్ర జీవులను 180-డిగ్రీల కోణంలో చూడాలనుకుంటున్నారా? వేసవిలో కుటుంబంతో విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడికో వెళ్లనవసరం లేదు. ఆ డెస్టినేషన్ హైదరాబాద్ నడిబొడ్డున ఉంది.
ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?
ప్రభాస్ అభిమానులకు ఒకేరోజున రెండు ట్రీట్స్ దొరకబోతున్నాయి. ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల అవుతుందని వినిపిస్తోంది.
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని దాఖలైన పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభించేందుకు లోక్సభ సచివాలయాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
మెక్లారెన్ ఆర్టురా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది.. ధరెంతంటే?
బ్రిటిష్ సూపర్ కారు మెక్ లారెన్ ఆర్టురా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. సూపర్ లుక్ తో ఉన్న ఈ రేసు కారు వినియోగదారులను ఎంతగానే ఆకట్టుకుంటోంది.
జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం
జూన్ 22నుంచి హైదరాబాద్లో ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచింది.
కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్లో మృతదేహం లభ్యం
కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ హోటల్ యజమానిని హత్య చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
తండ్రి మహేష్ బాబు బాటలో కూతురు సితార ఘట్టమనేని: బ్రాండ్ అంబాసిడర్ గా తొలి సంతకం
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని అందరికీ పరిచయమే.
ధోనీకి క్రెడిట్ ఇస్తారు కానీ.. రోహిత్కు ఇవ్వరు: గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సారిథి రోహిత్ శర్మ కెప్టెన్సీకి గుర్తింపు లభించడం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.
బరితెగిస్తున్న చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణ గ్రామాల నిర్మాణం
భారత సరిహద్దుల్లో చైనా మళ్లీ రెచ్చిపోతోంది. ఉత్తరాఖండ్ సరిహద్దులో చైనా గ్రామాలను నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత సరిహద్దు నుంచి వాటి దూరం కేవలం 11 కిలోమీటర్ల మాత్రమే ఉండనుంది.
ట్రావెల్: దివ్యాంగులకు సౌకర్యంగా ఉండే ఇండియాలోని పర్యాటక ప్రదేశాలు
దివ్యాంగులకు సౌకర్యంగా ఉండే పర్యాటక ప్రాంతాలు ఇండియాలో చాలానే ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో దివ్యాంగులు స్వేఛ్ఛగా తిరగవచ్చు. ఒకచోటి నుండి మరోచోటికి సులభంగా వెళ్ళవచ్చు.
కర్ణాటకలో కేబినెట్ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం
కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం శనివారం కేబినెట్ను విస్తరించనుంది. సిద్ధరామయ్య ప్రభుత్వంలో మరో 24 మంది మంత్రులు శనివారం ప్రమాణస్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
న్యూరాలింక్: మనిషి మెదడులో చిప్ అమర్చే మానవ పరీక్షకు ఎఫ్డీఏ అనుమతి: మస్క్ ట్వీట్
మనిషి మెదడులో చిప్ అమర్చేందుకు ఎలోన్ మస్క్ స్టార్టప్ న్యూరాలింక్ సంస్థ మరో మైలురాయికి చేరుకుంది. న్యూరాలింక్ సంస్థ మానవ పరీక్షలు చేపట్టేందుకు లైన్ క్లీయర్ అయ్యింది.
మలేషియా మాస్టర్స్ 2023 : నిరాశ పరిచిన శ్రీకాంత్.. సెమీఫైనల్ కు సింధు, ప్రణయ్
కౌలాలంపూర్ వేదికగా జరుగుతన్న మలేసియా మాస్టర్స్ టోర్నీలో పివి సింధు సత్తా చాటింది. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో 21-16, 13-21, 22-20తో చెనా షట్లర్ జాంగ్ యి మాన్ను చిత్తు చేసింది.
అరకులోయ కాఫీ పంటకు ఆర్గానిక్ సర్టిఫికేట్, వివరాలివే
కాఫీ పంటలకు, మిరియాల పంటలకు అరకులోయ ప్రసిద్ది చెందింది. ఇక్కడ పండే కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. అమెరికాలో సైతం అరకు కాఫీ లభిస్తుంది.
ఆప్ నేత సత్యేందర్ జైన్కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సత్యేందర్ జైన్కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ డేటా ప్రైవసీలపై యాపిల్ అవగాహన.. కంపెనీ వ్యుహమిదే
హెల్త్ డేటా ప్రైవసీలపై అవగాహన పెంచడానికి యాపిల్ సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది. ఇండియా సహా ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ డేటా ప్రైవసీలపై యాపిల్ అవగాహన కల్పించనుంది. ప్రపంచవ్యాప్తంగా 24 ప్రాంతాల్లో బ్రాడ్ కాస్ట్, సోషల్ మీడియా, బిల్బోర్డ్ల సహా వివిధ ప్లాట్ ఫారమ్లలో కనిపిస్తుంది.
అంగారక గ్రహం నుంచి భూమికి మొదటిసారిగా సందేశం; అది ఏలియన్ సిగ్నలేనా?
సువిశాల విశ్వంలో జీవం ఎక్కడైనా ఉందా? అనే కోణంలో దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి.
బాలయ్య, బోయపాటి కాంబో: అఖండ సీక్వెల్ ను పక్కనపెట్టి లెజెండ్ సీక్వెల్ రెడీ?
కొన్ని కాంబినేషన్లు ఎప్పుడు విజయాలను సాధిస్తూనే ఉంటాయి. అలాంటి కాంబినేషన్లలో బాలయ్య, బోయపాటి కాంబో ముందు వరుసలో ఉంటుంది.
మీ మనసు ప్రశాంతంగా, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించాలి, ఎందుకో ఇక్కడ తెలుసుకోండి
ప్రస్తుత ప్రపంచం పక్కనున్న వారిని కనీసం చూడ్డానికి కూడా టైం లేకుండా బిజీగా గడుపుతోంది. తలకాయలను ఫోన్లకు అతికించేసి చేతులను కీబోర్డ్ కి అప్పగించేసి మనసంతా ఒత్తిడి నింపుకుంటూ బ్రతికేస్తున్నారు.
మైఖేల్ జోర్డాన్ జెర్సీ వేలానికి రికార్డు స్థాయిలో ధర
ప్రఖ్యాత అమెరికా మాజీ బాస్కెట్ బాల్ ఛాంపియన్ మైకేల్ జోర్డాన్ జెర్సీ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ లో అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు బాస్కెట్ బాల్ లెజెండ్ జోర్డాన్ ధరించిన జెర్సీకి వేలంలో రూ.3.03 మిలియన్లు ధర పలకడం విశేషం.
తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్
దాదాపు దశాబ్దం పాటు భరించలేని నష్టాలను చవిచూసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు
యూకే ప్రధానమంత్రి రిషి సునక్ అధికారిక నివాసం లండన్లోని 10డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. కారుతో ఇంటి గేట్లను వేగంగా వచ్చి ఢీకొట్టాడు.
MI vs GT: క్వాలిఫయర్-2 మ్యాచులో గెలిచేదెవరో..? గుజరాత్, ముంబై మధ్య నేడు బిగ్ ఫైట్
లక్నోపై విజయంతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్.. చైన్నై చేతిలో పరాజయం పాలైన గుజరాత్ టైటాన్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి.
రామ్ పోతినేని, బోయపాటి కాంబో: అనుకున్న తేదీ కంటే ముందుగానే రిలీజ్?
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
'మెటా'లో మరో విడత ఉద్యోగుల తొలగింపు; లిస్ట్లో భారత్లోని టాప్ ఎగ్జిక్యూటివ్లు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా మరో విడత ఉద్యోగుల తొలగింపును చేపట్టింది.
మేమ్ ఫేమస్ ట్విట్టర్ రివ్యూ: కొత్తవాళ్ళు చేసారంటే నమ్మలేం అంటున్న నెటిజన్లు
కంటెంట్ బాగుంటే సినిమాను నెత్తిన పెట్టుకుని ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఆ సినిమాను ప్రేక్షకుల దాకా తీసుకెళ్ళాలంటే ప్రమోషన్ కూడా బాగుండాలి.
మే 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75నాణెం విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.