భారతదేశం: వార్తలు

01 Sep 2023

ఆహారం

భారతదేశ ఆహార సాంప్రదాయాల్లో కనిపించే పద్ధతులు.. వాటి వెనక నిజాలు 

ఆహార సాంప్రదాయాలు ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటాయి. ఆయా ప్రాంతాన్ని బట్టి ఆహార సాంప్రదాయాలు పుట్టుకొస్తాయి. భారతదేశంలో రకరకాల ఆహార సాంప్రదాయాలు కనిపిస్తాయి.

01 Sep 2023

జీఎస్టీ

రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు.. ఆగస్టు నెలలో ఎంత వసూలైందో తెలుసా

ఏటా జీఎస్టీ వసూళ్లు పెరుగుతూనే ఉంది. ఈ మేరకు దేశంలో చిన్న వ్యాపారాలనూ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం, మరోవైపు స్టార్టప్ వ్యవస్థల పెరుగుదల, కొత్తగా పెరుగుతున్న వ్యాపారాలు వెరసి జీఎస్టీ వసూలు దూసుకెళ్తోంది.

01 Sep 2023

ఆహారం

భారతదేశ మసాలా దినుసుల చరిత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు 

ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు అందులో యాక్షన్, కామెడీ, రొమాన్స్ లాంటివి లేకపోతే సినిమాలో మసాలా తగ్గిందని అంటారు.

G-20 SUMMIT- 2023: నాల్గోసారి భారత్ రానున్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్

అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ భారత్ రానున్నారు. దిల్లీ వేదికగా త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన జీ-20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు.

01 Sep 2023

ఆహారం

స్ట్రీట్ ఫుడ్: భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో నోరూరించే చిరుతిళ్ళు ఇవే 

భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఫేమస్. సాయంకాలం పూట రోడ్డు మీద వెళ్తుంటే రకరకాల వెరైటీలు గల స్ట్రీట్ ఫుడ్స్ సువాసనలు మిమ్మల్ని ఆకర్షిస్తుంటాయి.

31 Aug 2023

ఆహారం

భారతదేశ ప్రజలకు టీ ఎప్పుడు అలవాటయ్యింది? దీని వెనక పెద్ద కథ ఉందని మీకు తెలుసా?

పొద్దున్న లేవగానే టీ తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. టీ తాగకపోతే ఆరోజు ఏదో కోల్పోయామనే ఫీలింగ్ చాలా మందిలో కనిపిస్తుంది. అయితే మీకు ఈ విషయం తెలుసా?

జయహో భారత్.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానం

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు భారత స్థూల దేశీయోత్పత్తి (GROSS DOMESTIC PRODUCT)లో తొలి త్రైమాసికం Q1లో 7.8 శాతంగా నిలిచింది.

31 Aug 2023

హత్య

అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే నిజాలు.. దిల్లీలో మాయ గ్యాంగ్ అలజడులు

దిల్లీలో అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే విషయాలు బహిర్గతమవుతున్నాయి.

ఇండియాకు అమెరికా గుడ్ న్యూస్.. భారత్‌లో జీఈ విమాన ఇంజిన్ల తయారీకి యూఎస్ కాంగ్రెస్‌ గ్రీన్‌ సిగ్నల్‌

భారతదేశంలో జీఈ విమాన ఇంజిన్ల తయారీకి అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.ఫలితంగా దేశీయ ఫైటర్ జెట్‌ల తయారీలో కీలక ముందడుగు పడింది.

31 Aug 2023

చైనా

వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం

G-20 శిఖరాగ్ర సమావేశాలకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ డుమ్మా కొట్టే అవకాశం ఉంది. దిల్లీ వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన సమ్మిట్ కు గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

30 Aug 2023

చైనా

వివాదాస్పద మ్యాప్ పై భారత్ తీవ్ర స్పందనకు బదులిచ్చిన డ్రాగన్ దేశం  

చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది.ఈ మేరకు భారతదేశంలోని భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపిస్తూ సోమవారం చైనా అధికారికంగా ఓ మ్యాప్‌ను విడుదల చేసింది.

India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది? 

భారత్ అధ్యక్షతన తొలిసారిగా జరగనున్న జీ20 సదస్సుకు కేవలం 9రోజుల సమయం మాత్రమే ఉంది.

సింగపూర్‌కు బియ్యం ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

సింగపూర్ దేశానికి బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండియాకు సింగపూర్ తో ప్రత్యేక సంబంధాలున్నాయి.

29 Aug 2023

చైనా

మారని చైనా వక్రబుద్ధి.. అరుణాచల్ తమ అంతర్భాగమంటూ మ్యాప్ విడుదల

భారత్ ఎంత శాంతియుతంగా ఉన్నా, చైనా మాత్రం తన వంకర బుద్దిని మార్చుకోవడం లేదు. భారత్‌తో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతున్న విధంగా వ్యవహరిస్తుంది.

జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ 

మరో 10రోజుల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దేశవిదేశాల నుంచి హై ప్రొఫైల్ ఉన్న నాయకులు దిల్లీకి రానున్నారు.

పాకిస్థాన్‌లో భారత డిప్యూటీ హైకమిషన్‌గా గీతిక శ్రీవాస్తవ నియామకం 

పాకిస్థాన్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్‌, ఇన్‌చార్జ్ హై కమిషనర్‌‌గా ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి గీతికా శ్రీవాస్తవను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

28 Aug 2023

సినిమా

మిస్ దివా యూనివర్స్ 2023 టైటిల్ గెలుచుకున్న శ్వేతా శారద: ఆమె గురించి మీకు తెలియని విషయాలు 

మిస్ దివా యూనివర్స్ 2023 టైటిల్ ని చండీఘర్ కి చెందిన 22ఏళ్ల శ్వేతా శారద కైవసం చేసుకున్నారు. నిన్న రాత్రి ముంబైలో మిస్ దివా యూనివర్స్ 2023 ఫైనల్స్ జరిగాయి.

భారత్‌లో ప్రపంచకప్-2023.. ఆరంభ వేడుక‌లు ఎక్కడో తెలుసా?

ఐసీసీ వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి మొదలుకానుంది. ఈ మేరకు వరల్డ్ కప్ ఆరంభ వేడుకలను అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. ఇందుకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.

'భారత్- పాక్ మ్యాచ్ జరిగితే క్రికెట్ అభిమానులే కాదు.. మేం కూడా ఎంజాయ్ చేస్తాం'

మరో మూడు రోజుల్లో ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. దీని కోసం టీమిండియా కఠోర ప్రాక్టీస్‌ చేస్తోంది. శ్రీలంక వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను పాకిస్థాన్‌ క్లీన్‌స్వీప్‌ చేసి దూకుడు మీదుంది.

యూనిఫామ్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు: సిబ్బందికి సీఆర్పీఎఫ్ హెచ్చరిక 

కేంద్ర రిజర్వుడ్ పోలీసు బలగాలు తమ సిబ్బందికి సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. యూనిఫామ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కడా పంచుకోకూడదని హెచ్చరించింది.

వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదనే రిసీవ్ చేసుకోవడానికి రావొద్దని చెప్పాను: కాంగ్రెస్ విమర్శలకు మోదీ జవాబు 

ఈరోజు ఉదయం ఏథేన్స్ నుండి బెంగళూరుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, డైరెక్టుగా ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకోవడానికి ISTRAC కేంద్రానికి వెళ్ళి శాస్త్రవేత్తలతో మాట్లాడారు.

భారత్ భళా..2030 నాటికి ఉపాధి రంగంలో మరో ఘనత : మెకిన్సే నివేదిక

ప్రపంచ దేశాల్లో భారత్ మరో ఘనత సాధించనుంది. ఈ మేరకు 2030 నాటికి జనాభాలో పని చేసే వయసులో ఉన్నవారు అత్యధికంగా ఉండే తొలి మూడు దేశాల్లో ఒకటిగా భారతదేశం నిలవనుంది.

B20 సదస్సులో నిర్మలా సీతారామన్.. ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యం

దేశంలో గత 9 ఏళ్లుగా సుస్థిరమైన సంస్కరణలు చేపట్టామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గతంలో అస్థిరమైన సంస్కరణలు ఉండేవని, కొవిడ్ కాలంలోనూ సంస్కరణలను కొనసాగించామన్నారు.

25 Aug 2023

రష్యా

జీ-20 సమావేశాలకు రష్యా డుమ్మా.. పుతిన్ రావట్లేదని ప్రకటన

ప్రతిష్టాత్మకంగా జరగబోయే జీ-20 దేశాధినేతల సదస్సుకు వ్లాదిమిర్ పుతిన్‌ గైర్హాజరు కానున్నారు. భారత్‌ అధ్యక్షతన సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు జరగబోయే ఈ సదస్సుకు ఆయన హాజరుకావట్లేదని రష్యా ప్రకటన చేసింది.

25 Aug 2023

చైనా

మోదీతో జిన్‌పింగ్.. ఇండో చైనా సంబంధాలు బలపడితే ఇరు దేశాలకూ లాభమే 

భారత్-చైనా సంబంధాలపై డ్రాగన్ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడితే ఉమ్మడి ప్రయోజనాలకు మేలు కలుగుతుందని ప్రధాని మోదీతో అన్నారు.

BRICS: బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6దేశాలకు సభ్యత్వం.. స్వాగతించిన మోదీ

బ్రిక్స్ కూటమిలో సభ్యదేశాల సంఖ్య పెరగనుంది. మరో 6 కొత్త దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరనున్నాయి.

23 Aug 2023

ఇస్రో

చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షల వెల్లువ

చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో చంద్రయాన్-3 మిషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలతో సహా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

అంతరిక్ష రారాజుగా భారత్.. దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ఏకైక దేశంగా రికార్డు

ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్టుతో ప్రపంచవ్యాప్తంగా భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. అగ్రరాజ్యాలు, అగ్రదేశాలకు అందని భారీ అంతరిక్ష విజయాన్ని సగర్వంగా అందుకుంది.

Chandrayaan 3 mission successful: సాహో ఇస్రో.. జయహో భారత్.. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం

చందమామపై రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది.

చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ప్రపంచ దేశాల ఫోకస్.. ఇంతకీ అక్కడ ఏముందో తెలుసా

చందమామపై పరిశోధించే క్రమంలో ప్రపంచ దేశాల అంతరిక్ష సంస్థలు దక్షిణ ధ్రువం(South Pole)పైనే ఫోకస్ పెట్టాయి. అగ్రదేశం అమెరికా సహా ఐరోపా దేశాలు, చైనా, భారత్‌, జపాన్‌, ఇజ్రాయెల్‌ తదితర దేశాలు ఇప్పటికే పలుమార్లు ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టాయి.

23 Aug 2023

కర్ణాటక

CR Rao: తెలుగు మూలాలున్న ప్రపంచ గణిత మేథావి సీఆర్ రావు మృతి 

భారతదేశానికి చెందిన అమెరికన్ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త, స్టాటిస్టిక్స్‌లో నోబెల్‌గా చెప్పుకునే ఇంటర్నేషన్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు అందుకున్న సీఆర్ రావు, 103ఏళ్ల వయసులో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారు.

కొన్ని నెలలు ఉల్లిపాయలు తినడం మానేయండి: ఉల్లి ధరల పెరుగులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు 

ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

BRICS: 'బ్రిక్స్' కూటమిలో మరో 40దేశాలు ఎందుకు చేరాలనుకుంటున్నాయి? 

బ్రిక్స్ కూటమి.. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమాహారం.

22 Aug 2023

అమెరికా

శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి

అగ్రరాజ్యం అమెరికాలో భారత కొత్త కాన్సులేట్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి నియామకమయ్యారు. ప్రపంచానికే ఐటీ కేంద్రం(సిలికాన్ వ్యాలీ)గా గుర్తింపు పొందిన నగరం శాన్‌ఫ్రాన్సిస్కోలో శ్రీకర్‌ రెడ్డి పనిచేయనున్నారు.

Bharat NCAP:  ప్రజల ప్రాణాలను కాపాడేందుకు 'భారత్ ఎన్‌సీఏపీ' ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసిన నితిన్ గడ్కరీ 

కేంద్ర జాతీయ రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ BNCAP (Bharat New Car Assessment Program) ప్రోగ్రామ్ ని లాంచ్ చేసారు. దీని ప్రకారం యాక్సిడెంట్‌లో కారు ఎంతమేరకు పాడవుతుందో అంచనా వేస్తారు.

7th Pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: రెండేళ్ళు సెలవు పెట్టినా జీతం వచ్చేస్తుంది 

ఆల్ ఇండియా సర్వీస్ సభ్యులకు సంబంధించిన సెలవుల విషయంలో కొన్ని సవరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

17 Aug 2023

అమెరికా

హర్యానా ముస్లింలు భారత్​లోనే గౌరవంగా బతకాలని అనుకుంటున్నారు : యూఎస్ కాంగ్రెస్ రో ఖన్నా 

హర్యానాలో జరిగిన తీవ్ర అల్లర్ల నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇక్కడి ముస్లింలు భారతదేశంలోనే గౌరవంగా బతకాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

రాజస్థాన్​లో విద్యార్థుల వరుస బలవన్మరణాలు.. కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య

రాజస్థాన్​లో మరో దారుణం జరిగింది. కోటాలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతుండటం కలకలం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న ఓ విద్యార్థి బలవన్మరణానికి ఒడిగట్టాడు.

Independence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే 

స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్విహంచేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకలకు ఇంకో రెండురోజుల సమయం మాత్రమే ఉంది.