13 Jan 2025

Earthquake: జపాన్‌లో భూకంపం కలకలం.. 6.9 తీవ్రతతో ప్రకంపనలు

జపాన్ నైరుతి ప్రాంతంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదైన ఈ భూకంపం గురించి జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.

Scarlet fever: పిల్లలు జాగ్రత్త.. హైద‌రాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న స్కార్లెట్ ఫీవ‌ర్ కేసులు

హైదరాబాద్‌ నగరంలో సీజనల్‌ వ్యాధులతో పాటు స్కార్లెట్‌ జ్వరం కేసులు పెరిగిపోతున్నాయని పిల్లల డాక్టర్లు తెలియజేస్తున్నారు.

India-Bangladesh: బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు

భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నూరల్ ఇస్లామ్‌ను సోమవారం పిలిపించింది.

Game Changer:'గేమ్‌ ఛేంజర్‌' లీక్ బెదిరింపులు.. విచారణ ప్రారంభంభించిన సైబర్‌ పోలీసులు 

'గేమ్‌ ఛేంజర్‌' సినిమా విడుదలకు ముందు, సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను లీక్‌ చేస్తామని బెదిరించిన వారిపై చిత్ర బృందం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వద్ద ఫిర్యాదు చేసింది.

Omar Abdullah: మోదీ మాట నిలబెట్టుకోవడంతో సీఎం అయ్యా.. ఒమర్ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు.

Maha Kumbh Mela: మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన 'మహా కుంభమేళా'కు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. తొలిరోజు ఉదయం కేవలం 60 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

Trinadha Rao Nakkina: నటి అన్షుపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు తెలిపిన దర్శకుడు

తాజాగా, నటి అన్షుపై టాలీవుడ్ దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు క్షమాపణలు తెలిపాడు.

OLA S1Z: పండగ సీజన్‌లో ఓలా EVపై భారీ డిస్కౌంట్.. రూ. 24 వేలు తగ్గింపు!

పండగ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు తమ వెహికల్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి.

Madhya Pradesh: నలుగురు పిల్లల్ని కనే వారికి రూ. 1 లక్ష.. మధ్యప్రదేశ్ బోర్డు ప్రకటన

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పరశురామ్‌ కల్యాణ్‌ బోర్డు తమ కమ్యూనిటీని విస్తరించేందుకు నూతన చర్యలు చేపట్టింది.

Virat Kohli: కోహ్లీకి నచ్చకపోతే అవకాశాలు ఇవ్వడు.. అందుకే రాయుడును తప్పించారు : రాబిన్ ఉతప్ప

భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rangoli Colours: సంక్రాంతి ముగ్గుల కోసం ఇంట్లోనే రంగులు సులభంగా తయారు చేసుకోండి 

సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలని అనుకుంటే, అందమైన రంగులు తప్పనిసరి. కానీ మార్కెట్‌లో రంగులు కొనడం కొంచెం ఖర్చుతో కూడుకుంది.

Z-Morh Tunnel : జెడ్-మోర్ సొరంగం.. కాశ్మీర్-లడఖ్ రవాణాకు కీలక మైలురాయి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జమ్ముకశ్మీర్‌ గందర్బల్‌ జిల్లాలో జెడ్-మోర్‌ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మోదీ 12వసారి జమ్ము కాశ్మీర్‌ను సందర్శించనున్నారు.

 HMPV: చైనాలో హెచ్ఎంపీవీ కేసులు తగ్గుదల.. ఇండియాలో 17 నమోదు

చైనాలో మానవ మెటాప్న్యూమోవైరస్‌ కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.

Rangoli Tips: పది నిమిషాల్లో అందమైన ముగ్గు.. రంగులు నింపడానికి సులభమైన చిట్కాలను పాటించండి!

భోగి, సంక్రాంతి పండుగలలో ఇంటి ముందు ముగ్గు వేయడం, దానిని అందంగా అలంకరించడం అనేది ప్రతి ఇంటి ఆచారం.

Pappu Chakodilu: సంక్రాంతికి స్పెషల్.. పిల్లలకి ఇష్టమైన క్రిస్పీ పప్పు చకోడీల రెసిపీ

సంక్రాంతి పండుగ అంటే అనేక రకాల పిండివంటలతో కూడిన ఆనందం. అందులో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికి ఇష్టమైన వంటకం పప్పు చకోడీలు.

Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ నష్టం.. 800 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి.

Bhogi Mantalu: భోగి మంటల వెనక శాస్త్రీయ కారణాలు.. అవి ఎలా పనిచేస్తాయంటే?

భోగి మంటలు వేయడం అనేది సంప్రదాయంలో భాగంగా రావడంతో పాటు, దీనికి శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి.

flying Kites: ఈ సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే! 

సంక్రాంతి పండుగ అంటే సరదా ఆటలు, పిండివంటలు, ముగ్గులు, అలాగే గాలిపటాలు ఎగరేయడం అనేది ప్రత్యేకంగా ఆనందాన్ని కలిగిస్తుంది.

Sankranti Food: సంక్రాంతి వేళ శనగపిండి, బెల్లంతో రుచికరమైన లడ్డూల తయారీ.. ఎలా చేయాలంటే?

మకర సంక్రాంతి సందర్భంగా శెనగపిండితో బెల్లం కలిపి చేసిన లడ్డూలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇందులో నువ్వులు వేసి మరింత రుచిని పెంచవచ్చు.

Maha Kumbh : మహా కుంభమేళా కోసం 13వేల ప్రత్యేక రైళ్లు 

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళా సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది.

E-buses: తెలంగాణలో కాలుష్యం తగ్గించేందుకు నూతన ప్రణాళిక.. మర్చి 31 నాటికి 314 ఈ-బస్సులు

తెలంగాణ ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల ప్రవేశం మరింత పెరుగుతోంది. మార్చి నాటికి దశలవారీగా 314 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులను రోడ్లపై తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది.

Telangana: రాష్ట్రంలో స్తంభించపోయిన చెక్‌డ్యాంల నిర్మాణం

తెలంగాణలో చెక్‌డ్యాంల నిర్మాణాలు నిలిచిపోనున్నాయి. నాబార్డు నిధులతో గత ప్రభుత్వ కాలంలో ప్రారంభించిన పనుల్లో మూడోవంతు మాత్రమే పూర్తి అయ్యాయి.

Cultivation of vegetables: సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం

మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Konaseema: ఆత్రేయపురంలో కేరళ తరహా డ్రాగన్ బోటింగ్ పోటీలు

పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలు కోనసీమలో సంక్రాంతి సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.

Standard Glass Lining: స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ ఐపీఓకు 23% ప్రీమియంతో లిస్టింగ్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ కంపెనీ షేర్లు సోమవారం స్టాక్‌ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి.

Atchutapuram: మత్స్యకారులకు వరించిన అదృష్టం.. ఆ 'కచిడి' చేపల ధర రూ. 1.40 లక్షలు!

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప దొరికింది.

Cockfighting: భోగి వేడుకల్లో అట్టహాసంగా కోడి పందెలా సందడి

భోగి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తున్నారు.

Indira Bhawan : ఈనెల 15న కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్న సోనియా గాంధీ

దేశంలోని పురాతన పార్టీ కాంగ్రెస్ కొత్త జాతీయ ప్రధాన కార్యాలయాన్ని దిల్లీలో ప్రారంభించేందుకు సిద్ధమైంది.

Padi kaushik Reddy: కరీంనగర్ కలెక్టరేట్‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి.

Fire Explosion : యెమెన్‌లో మళ్లీ కలకలం.. గ్యాస్ స్టేషన్‌లో పేలుడు వల్ల 15 మంది మృతి

యెమెన్‌లో గ్యాస్ స్టేషన్‌లో జరిగిన ఘోర పేలుడులో భారీ అగ్నిప్రమాదం సంభవించి 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

Z-Morh Tunnel: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జెడ్-మోడ్‌ ప్రారంభం

జమ్ముకశ్మీర్‌లో గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్‌ సొరంగాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు.

Startups: 2025లో అంకురాల హవా.. 25 స్టార్టప్స్ ఐపీఓ కోసం సిద్ధం

అంకుర సంస్థలు (స్టార్టప్స్) వడ్డీ వ్యయాలు అధికంగా ఉండటంతో పాటు ఆర్థిక సంస్థలు కావాల్సినంత నిధులు అందించడంలో ఆసక్తి చూపడం లేదు. తమ అభివృద్ధి దశలో పెట్టుబడులకు వెంచర్ క్యాపిటలిస్టులను ఆశ్రయించాయి.

Maha Kumbh mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. భక్తుల తాకిడితో కిటకిటలాడిన త్రివేణి సంగమం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది.

12 Jan 2025

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ 

క్రికెట్ అభిమానుల కోసం బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఆదివారం సాయంత్రం అధికారికంగా విడుదల చేసింది.

Vinod Kambli: ఎంసీఏకు ప్రత్యేక కృతజ్ఞతలు : వినోద్ కాంబ్లి

భారత క్రికెట్‌లో ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు ఘనమైన చరిత్ర ఉంది. వాంఖేడ్ స్టేడియం తన 50వ పండగను జరుపుకుంటూ, జనవరి 19న స్వర్ణోత్సవం నిర్వహించుకోనుంది.

CM Stalin: జాతీయ గీతంపై వివాదం.. సీఎం స్టాలిన్‌పై గవర్నర్‌ విమర్శలు

తమిళనాడులో అధికార డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ ఆర్‌ఎన్‌ రవికి మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు మరింత ముదురుతున్నాయి.

Chandrababu: ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే లక్ష్యం.. పీ-4 విధానానికి చంద్రబాబు పిలుపు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పీ-4 (పబ్లిక్‌-ప్రైవేట్‌-పీపుల్‌-పార్టనర్‌షిప్‌) విధానంలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

AI Robot Girlfriend: మార్కెట్‌లోకి ఏఐ గర్ల్‌ఫ్రెండ్ 'అరియా' లాంచ్.. ఖరీదెంతంటే? 

టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అద్భుతాలను ఆవిష్కరిస్తోంది.

Devjit Saikia: బీసీసీఐ నూతన కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా బాధ్యతల స్వీకరణ

భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త కార్యదర్శిగా మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దేవ్‌జిత్ సైకియా నియమితులయ్యారు.

Ira Jadhav: అండర్-19 క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన ఇరా జాదవ్

భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ట్రిపుల్‌ శతకం సాధించిన దాఖలాలు లేవు.

Daaku Maharaaj: అనంతపురంలోనే 'డాకు మహారాజ్‌' విజయోత్సవ వేడుక : నిర్మాత

'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అనంతపురంలోనే సక్సెస్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.

Jasprit Bumrah: బుమ్రా పునరాగమనంపై అనుమానాలు.. నాకౌట్‌ మ్యాచ్‌లు చేరుతాడా?

ఆస్ట్రేలియా పర్యటనలో జస్పిత్ బుమ్రా వెన్ను నొప్పి తిరగబెట్టిన విషయం తెలిసిందే.

Hamas: హమాస్‌ మానవ కవచాల వినియోగం.. మండిపడ్డ పాలస్తీనా అథారిటీ

హమాస్ మానవ కవచాలను వాడుతోందని పాలస్తీనా అథారిటీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. వెస్ట్‌బ్యాంక్‌లో హమాస్‌ కార్యకలాపాలను అసలు ఒప్పుకోమని పీఏ తేల్చిచెప్పింది.

Republic Day: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం!

1950 జనవరి 26న భారతావనికి గణతంత్ర దేశంగా మారడం సంతోషకరమైన చారిత్రక ఘట్టం. మొట్టమొదటిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసి, 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించారు.

Sanju Samson: భవిష్యత్‌లో ఆరు సిక్స్‌లు కొట్టే బ్యాటర్‌ సంజు శాంసన్‌నే: సంజయ్‌ బంగర్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదడం అనేది చాలా అరుదైన ఘనత.

Jaishankar: డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి జైశంకర్

డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ హాజరుకానున్నారు.

Rohit Sharma: ' కొంతకాలం నేనే సారథి'.. బీసీసీఐ సమావేశంలో రోహిత్ శర్మ కీలక నిర్ణయం

భారత జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను కోల్పోవడంపై బీసీసీఐ సమీక్ష నిర్వహించింది.

Andhra Pradesh: గుంటూరు నుండి సికింద్రాబాద్‌కు 3 గంటల్లోనే ప్రయాణం!

తెలుగు రాష్ట్రాల ప్రజలుగా బీబీనగర్ - నడికుడి రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Daggubati Family Case: హోటల్ కూల్చివేత.. వెంకటేశ్‌, సురేష్‌, రానాలపై కేసు

టాలీవుడ్ ప్రముఖులు దగ్గుబాటి వెంకటేష్, సురేష్‌, రానాలపై కేసు నమోదైంది.

Vinfast India: భారత్‌లోకి వియత్నాం ఆటోమొబైల్ కంపెనీ.. సూపర్ కార్లతో సంచలనం!

వియత్నాం నుండి వెలువడిన ఆటో మొబైల్ కంపెనీ విన్‌ఫాస్ట్, భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. 2025లో భారతదేశంలో ఈ కంపెనీ తన ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

TG 10th Public Exams Fee: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు గడువు పెంపు

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది.

Cock Fights: పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

సంక్రాంతి పండగ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిపై దాడులు కొనసాగుతున్నా, పందెం నిర్వాహకులు ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు.

Republic Day 2025: గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో

2025 గణతంత్ర దినోత్సవం కోసం ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యే అవకాశం ఉందని పలు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

Los Angeles wildfires: లాస్‌ఏంజెలెస్‌లో కార్చిచ్చు తగ్గడం లేదు.. నీటి కొరతతో సమస్యలు

లాస్‌ ఏంజెలెస్‌లోని కార్చిచ్చు మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

New Liquor Brands: మద్యం కంపెనీల అనుమతులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కొత్త మద్యం బ్రాండ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Daaku Maharaj: బాలకృష్ణ 'డాకు మహారాజ్' ట్విట్టర్ రివ్యూ

నందమూరి బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'డాకు మహారాజ్' సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.

SpaDex: స్పేడెక్స్‌ ఉపగ్రహాలు 3 మీటర్ల దూరం.. ఇస్రో ప్రకటన

నింగిలో డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయోగించిన స్పేడెక్స్‌ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నట్లు ఇస్రో వెల్లడించింది.

Pakistan: సింధు నదిలో 33 టన్నుల బంగారం నిల్వల గుర్తింపు

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌, అటోక్ జిల్లాలో సింధూ నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు.

Bitcoin: టెలిగ్రామ్‌లో మెసేజ్‌.. క్లిక్ చేస్తే రూ.70 లక్షల బిట్‌ కాయిన్స్‌ మాయం

వనపర్తి జిల్లా కొత్తకోటలో శనివారం ఓ సైబర్ నేరం వెలుగుచూసింది. దీంలో ఎనిమిదేళ్లుగా భద్రంగా దాచుకున్న రూ.70 లక్షల విలువైన 15 బిట్‌కాయిన్లను ఓ సైబర్ నేరస్థుడు కాజేశాడు.

Joe Biden: 'నేను పోటీలో ఉంటే ట్రంప్‌ గెలిచేవాడు కాదు' : బైడెన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోవడంపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rythu bharosa: రైతుభరోసాకు మార్గదర్శకాలు విడుదల.. ప్రతి ఎకరాకూ రూ.12 వేలు సాయం!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఎకరాకు రూ.12,000 పెట్టుబడి సాయాన్ని రైతులకు పంపిణీ చేయనున్నారు.

IPO: భారత స్టాక్ మార్కెట్లో చరిత్ర సృష్టించనున్న ఐపీఓలు.. ఈ ఏడాది పెట్టుబడుల మహోత్సవం

కోటక్ క్యాపిటల్ అంచనా ప్రకారం ఈ ఏడాది కంపెనీలు ఐపీఓల ద్వారా 35 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3 లక్షల కోట్లు) సమీకరించే ఉన్నట్లు తెలుస్తోంది.