15 Jan 2025

Israel-Hamas: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం

పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

Ghaati : అనుష్క శెట్టి 'ఘాటి'లో త‌మిళ న‌టుడు విక్రమ్ ప్రభు.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్

అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "ఘాటి". ఈ చిత్రానికి "వేదం", "కంచె" వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు, జగర్లమూడి కృష్ణ (క్రిష్), దర్శకత్వం వహిస్తున్నాడు.

#NewsBytesExplainer: అరవింద్ కేజ్రీవాల్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు, ఢిల్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కొత్త సమస్య ఎదురైంది.

Rohit Sharma: " టెస్టుల్లో అతడిని చూడటం కష్టమే".. రోహిత్ పై ఆసీస్‌ మాజీ పేసర్ బ్రెట్‌ లీ కీలక వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా పర్యటనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపర్చాడు. మూడు టెస్టులలో కేవలం 31 పరుగులు మాత్రమే చేసిన అతను ఒక్కసారి మాత్రమే రెండంకెల స్కోర్ నమోదు చేయడం గమనార్హం.

India-US: భారత్‌,అమెరికా భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసే దురుద్దేశంతో కొన్ని శక్తులు పని చేస్తున్నాయి.. కేంద్రానికి నివేదిక

భారత్‌, అమెరికా భద్రతా ప్రయోజనాలను అడ్డుకునే ఉద్దేశంతో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అత్యున్నత స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఏర్పడిన విచారణ కమిటీ గుర్తించింది.

Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 23,200ఎగువన నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజున లాభాల్లో ముగిశాయి.

Prabhas Kalki 2: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సీక్వెల్ పై క్రేజీ అప్‌డేట్ చెప్పిన ప్రొడ్యూసర్ 

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) చిత్రంతో భారతీయ సినిమా ప్రపంచం అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

Army Day parade: జనవరి 15న ఆర్మీ డే ఎందుకు జరుపుకుంటారు, ఈసారి పూణేలో కవాతు ఎందుకు నిర్వహించారు? 

ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా 77వ ఆర్మీ డేని నేడు అంటే జనవరి 15న జరుపుకుంటున్నారు.

Atishi Marlena: అతిషిపై రమేష్ బిధురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. 'ఆతిశీ జింకలా పరుగెడుతున్నారు' 

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడటంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Rahul Gandhi:రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. తప్పుబట్టిన కేంద్రమంత్రులు 

ప్రతిపక్షం బీజేపీతో మాత్రమే కాదు, దేశంతోనూ పోరాడుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పలువురు కేంద్రమంత్రులు తీవ్రంగా తప్పుబట్టారు.

Daaku Maharaaj : డాకు మహారాజ్ 3 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే? 

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందించిన "డాకు మహారాజ్" సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు గుడ్‌న్యూస్.. అరెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

IND w Vs IRE w: భారత మహిళా జట్టు మరో అద్భుతమైన రికార్డు.. వన్డే చరిత్రలో రికార్డు స్కోరు

భారత్,ఐర్లాండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ రికార్డులకు వేదికగా మారింది.

SpaceX: చంద్రునిపైకి 2 ప్రైవేట్ లూనార్ ల్యాండర్‌లను ప్రయోగించిన స్పేస్-X 

అంతరిక్ష ప్రయోగాలకు చిన్న విరామం వచ్చింది. కానీ 2025 ప్రారంభంలోనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన స్పేస్‌-X (SpaceX) కొత్త మిషన్‌ను ప్రారంభించింది.

Meta: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. భారతదేశానికి క్షమాపణలు చెప్పిన మెటా 

ఇటీవలలో, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈవో మార్క్ జూకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీయగా, పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.

Novak Djokovic: నొవాక్‌ జకోవిచ్ అరుదైన ఘనత.. ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా

సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.

PM Modi: నేవీలోకి 3 అధునాతన యుద్ధనౌకలు.. రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామిని ప్రారంభించిన ప్రధాని మోడీ..

భారత నౌకాదళానికి మరో మూడు అస్త్రాలు చేరాయి. ఐఎన్‌ఎస్‌ సూరత్‌, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ అనే ఆధునిక యుద్ధ నౌకలు నౌకాదళంలో చేర్చబడ్డాయి.

Minister Uttam: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811 టిఎంసిల నీటి కేటాయింపులు.. ఆ వాదనను ఇప్పుడు మేము ఏకీభవించం: మంత్రి ఉత్తమ్ 

కృష్ణ ట్రిబ్యునల్ సంబంధిత వాదనలు గురువారం నుంచి రెండు రోజుల పాటు సుప్రీంకోర్టులో జరిగే అవకాశముంది.

CM Chandrababu: తెలుగు ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Andhrapradesh: అమరావతి రైతులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త

సంక్రాంతి పండుగ సందర్భంగా అమరావతి కౌలు రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు.

Andhrapradesh: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన.. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Dense Fog: ఉత్తర భారతదేశంలో పెరిగిన చలి తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం 

ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.

Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్'లో భారీగా పెరిగిన టెంట్ అద్దె.. ఎంతంటే..? 

మకర సంక్రాంతి సందర్భంగా గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో దాదాపు 1.75 కోట్ల మంది భక్తులు 'అమృత్ స్నాన్' చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Tax saving options: పన్ను ఆదా చేసుకోవడానికి చూస్తున్నారా? అయితే ఈ పాపులర్‌ పథకాలను పరిశీలించండి 

పరిమితిని మించిపోయిన ఆదాయం కలిగి ఉంటే,సంబంధిత శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Oscars 2025: ఆస్కార్‌ వేడుక క్యాన్సిల్‌ కానున్నట్లు వార్తలు.. స్పందించిన ఫిల్మ్ అకాడమీ!

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ నగరాన్ని క్రమంగా కార్చిచ్చు చుట్టుముట్టిన విషయం తెలిసిందే.

Maharastra: మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన.. పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దు 

మహారాష్ట్రలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించడానికి సర్కార్ కొత్త ప్రతిపాదనను ప్రవేశపెట్టింది.

Nagarjuna: అన్నపూర్ణ స్టూడియో నిర్మించి 50 ఏళ్లు.. నాగార్జున స్పెషల్‌ వీడియో

అన్నపూర్ణ స్టూడియోస్‌ 50 ఏళ్ల పూర్తి అయ్యిన సందర్భంగా అక్కినేని నాగార్జున ఒక ప్రత్యేక వీడియోని విడుదల చేశారు.

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు రోహిత్ శర్మ పాకిస్థాన్‌ వెళ్తాడా? లేదా?

ఫిబ్రవరి 19 నుండి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. ఈ ఐసీసీ టోర్నీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

Vitamin C: విటమిన్ సి లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే..?

విటమిన్ C మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మనకు సులభంగా అందుబాటులో ఉంటుంది.

Congress: నేడే ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం.. భవనానికి 'ఇందిరాగాంధీ భవన్' గా పేరు 

కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ఈ రోజు (బుధవారం) ప్రారంభించనుంది.

Sankranthiki Vasthunam: అదరగొడుతోన్న 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓవర్సీస్‌లో ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతంటే!

"సంక్రాంతికి వస్తున్నాం" అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అగ్ర కథానాయకుడు వెంకటేష్ పెద్ద పండగకు కావాల్సినంత వినోదాన్ని అందించారు.

Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @23,200

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రెండో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి.

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ షాక్.. విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చిన కేంద్రం హోంశాఖ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది.

Elon Musk: 'ఎక్స్‌' అధినేత ఎలాన్‌ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ దావా

సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ 'ట్విట్టర్'ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ ఆ తర్వాత ట్విటర్‌ పేరును 'ఎక్స్‌'గా మార్చారు.

Kallakkadal:కేరళ,తమిళనాడు తీర ప్రాంతాల్లో 'కళ్లక్కడల్' ముప్పు..  కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరిక జారీ 

కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్చరికల ప్రకారం, కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలను "కల్లక్కడల్‌" ముప్పు ఉక్కిరిబిక్కిరి చేయనుందని తెలియజేశారు.

Mohanlal Badoli: హిమాచల్‌లోని కసౌలీలో గ్యాంగ్‌రేప్‌.. హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్‌ బడోలిపై రేప్‌ కేసు నమోదు

హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్‌ బడోలిపై (Mohanlal Badoli) ఒక యువతి లైంగిక దాడి కేసు నమోదుచేసింది.

Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌ 

తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించారు.

KTR: నేడు కేటీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ 

మాజీ మంత్రి, భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది.

BCCI Pay Cuts: ఆటగాళ్ల పేమెంట్‌లో కోత.. టీమిండియా ఫలితాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా (Team India) విఫల ప్రదర్శన నేపథ్యంలో బీసీసీఐ (BCCI) సమీక్ష చేపట్టి, ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్టు

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించి పెను చిక్కులను తెచ్చుకున్నారు.

Kate Middleton: క్యాన్సర్‌ నుంచి బయటపడ్డట్లు.. ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ కీలక ప్రకటన

బ్రిటన్ యువరాజు విలియమ్ సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ కీలక ప్రకటన చేశారు.

Meta Layoffs:మెటా ఈసీవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కీలక నిర్ణయం.. భారీగా ఉద్యోగ కోతలు

మెటా (META) సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ నేతృత్వంలోని ఈ టెక్ దిగ్గజ సంస్థ ఉద్యోగాలపై పెద్ద ఎత్తున కోతలు విధించేందుకు సిద్ధమైంది.

14 Jan 2025

Los angeles Wildfires: లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు.. హాలీవుడ్ నటి సజీవదహనం

అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో కొద్ది రోజులుగా కార్చిచ్చు భారీగా చెలరేగిపోయింది.

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేతలపై కాల్పులు.. ఇద్దరి పరిస్థితి విషమం

సంక్రాంతి పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈసారి మాల్డాలో టీఎంసీ నేత, పార్టీ కార్యకర్తపై కాల్పులు జరిగాయి.

Kerala: కేరళలో దళిత క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు.. 44 మంది అరెస్టులు

కేరళలో ఓ దళిత అథ్లెట్‌పై దాదాపు 60 మంది లైంగిక హింసకు పాల్పడ్డ ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ICC: రెండోసారి 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్న జస్ప్రిత్ బుమ్రా

డిసెంబర్ 2024లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతగా భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా ఎంపికయ్యాడు. అతను పురుషుల విభాగంలో ఈ అవార్డును గెలుచుకున్నాడు.

Saudi Arabia Work Visa: సౌదీ వర్క్‌ వీసా నిబంధనలు మరింత కఠినతరం.. ముందస్తు వెరిఫికేషన్ తప్పనిసరి

సౌదీ అరేబియాలో ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే భారతీయులకు నూతన నిబంధనల ప్రకారం మరో సమస్య ఎదురైంది.

Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దులో ల్యాండ్ మైన్ పేలుడు.. ఆరుగురు జవాన్లకు గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా భవానీ సెక్టార్ వద్ద మంగళవారం జరిగిన ల్యాండ్ మైన్ పేలుడు ఘటనలో ఆరుగురు భారత జవాన్లు గాయపడ్డారు.

Hyderabad : నార్సింగి గుట్టపై జంట హత్యలు.. దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు

నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది.

Bengaluru: మెట్రోలో కాంక్రీట్ లోపాలను గుర్తించేందుకు ఏఐ డ్రోన్ల వినియోగం

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంక్రీట్ నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ఏఐ ఆధారిత డ్రోన్లను ఉపయోగించేందుకు నిర్ణయం తీసుకుంది.

Warren Buffett: వారెన్‌ బఫెట్‌ను వారసుడిగా ప్రకటించిన హువర్డ్‌ బఫెట్‌

ప్రపంచంలో ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తన బెర్క్‌షైర్ హత్‌వే కంపెనీకి తన వారసుడిగా తన రెండో కుమారుడు హువర్డ్ బఫెట్‌ను ఎంపిక చేశారు.

Nitish Kumar Reddy : తిరుమలలో నితీష్ కుమార్.. మోకాళ్లతో మెట్లెక్కి స్వామి దర్శనం

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.

Sankranthiki Vasthunnam Review: 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ.. వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించాడా?

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేష్‌లో ఇప్పటికే వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు విజయవంతమయ్యాయి. తాజాగా వీరద్దరి కలయికలో 'సంక్రాంతికి వస్తున్నాం' అనే మూవీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది.

HCL Tech: హెచ్‌సీఎల్ టెక్‌ షేర్లు 10శాతం పతనం.. రూ. 46,987 కోట్లు ఆవిరైన మార్కెట్ విలువ

ప్ర‌ముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ఈ రోజు ట్రేడింగ్ సెషన్‌లో భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.

Oscar Nominations: లాస్ ఏంజెలెస్‌ కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు వాయిదా

లాస్‌ ఏంజెలెస్‌లో వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను తీవ్రంగా ప్రభావితం చేయడంతో ఆస్కార్‌ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది.

Hari Hara Veera Mallu :'హరిహర వీరమల్లు' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో.. పవన్ కళ్యాణ్ వాయిస్ హైలైట్

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి.

Supreme Court: కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురాలోని శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది.

Israel-Hamas: గాజా-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. యుద్ధం ముగిసే సూచనలు!

గాజా-ఇజ్రాయెల్‌ మధ్య సాగుతున్న యుద్ధం చివరికి ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుఎస్‌,ఖతార్‌ మధ్యవర్తిత్వంతో రూపొందించిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి రావచ్చు.

Rohit - Gambhir: రోహిత్ - గంభీర్ మధ్య వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా 

ఆస్ట్రేలియా పర్యటన సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్‌ గంభీర్‌ల మధ్య వివాదం గురించి వచ్చిన వార్తలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఖండించారు.

LOS ANGELES: లాస్ ఏంజెలెస్‌ కార్చిచ్చు.. మరోవైపు ఎమ్మీ అవార్డు చోరీ

లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు కారణంగా తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. తద్వారా దొంగలు, మోసగాళ్లు ఆ స్థలం వనరుగా మార్చుకున్నారని అధికారులు తెలిపారు.

Raja Saab Poster: సంక్రాంతి సందర్భంగా 'రాజాసాబ్' స్పెషల్ పోస్టర్ రిలీజ్.. స్టైలిష్ లుక్‌లో ప్రభాస్

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'రాజాసాబ్'పై భారీ అంచనాలు ఉన్నాయి.

Yashasvi Jaiswal: టీమిండియా కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్? గౌతమ్ గంభీర్ కీలక సూచన!

టీమిండియా టెస్టు కెప్టెన్‌ విషయంలో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మ, ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు.

India Vs Pakistan: 'ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' డాక్యుమెంటరీ ఎక్కడ చూడాలంటే? 

భారత్‌-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ క్రీడాభిమానులకు ఎప్పుడూ ఉత్కంఠను రేపిస్తుంది.

Naval Ships:భారత నేవీకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు.. జాతికి అంకిత చేయనున్న మోదీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు భారతదేశం కోసం అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గామి, ఐఎన్‌ఎస్‌ సూరత్‌, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌లను జాతికి అంకితం చేయనున్నారు.

Stock Market: మదుపర్ల కొనుగోళ్ల జోరు.. లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.

South Africa Gold Mine: భూగర్భ గనిలో చిక్కుకుని 100 మంది మైనర్లు మృతి

దక్షిణాఫ్రికాలో భారీ విషాదం చోటు చేసుకుంది. ఒక భూగర్భ బంగారు గనిలో చిక్కుకుని సుమారు 100 మంది అక్రమ మైనింగ్ కార్మికులు మృతి చెందినట్లు సమాచారం.

National Turmeric Board : నేడు జాతీయ పసుపు బోర్డు ఆవిష్కరణ.. నిజామాబాద్‌ నుంచి ప్రారంభం

ఇవాళ జాతీయ పసుపు బోర్డు మొదలుకానుంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డు‌ను వర్చువల్‌ రూపంలో ప్రారంభించనున్నారు.

Manchu Vishnu: 120 మందిని దత్తత తీసుకొని మానవత్వం చాటుకున్న మంచు విష్ణు

తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నట్లు నటుడు మంచు విష్ణు ప్రకటించారు.

TikTok: అమెరికాలో టిక్‌టాక్ నిషేధం?.. ఎలాన్ చేతికి అప్పగించేందుకు చైనా వ్యూహం! 

ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ అమెరికాలో నిషేధానికి గురయ్యే ప్రమాదం ఎదుర్కొంటోంది.

Cyber Crime: జాగ్రత్త.. పర్యాటకశాఖ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లు!

సూర్యలంక బీచ్ రిసార్ట్‌కు పర్యాటకుల నుండి ఉన్న భారీ డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని, కొందరు నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా పర్యాటకులను మోసగిస్తున్న ఘటనలు వెలుగులోకొస్తున్నాయి.

Sankranti: సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిమ్మకాయ రూ.40వేలు

సంక్రాంతి పండుగను వివిధ ప్రాంతాల్లో విభిన్న ఆచారాలు, సంప్రదాయాలతో జరుపుకుంటారు.