LOADING...

18 Jan 2025


Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేతతో సహా 17 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పోటీపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Aero India Show: బెంగళూరులో ఏరో ఇండియా షో.. మాంసం విక్రయాలపై నిషేధం

బెంగళూరులో నిర్వహించనున్న 'ఏరో ఇండియా షో' నేపథ్యంలో బృహత్ బెంగళూరు మహానగర పాలిక కీలక నిర్ణయం తీసుకుంది.

Arvind Kejriwal: కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి.. ఆప్ బీజేపీపై ఆరోపణలు

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి.

Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

AlluArjun : అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్.. భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం!

పుష్ప 2 సినిమా ఒక నెల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

Rajamahendravaram: 64 ఏళ్ల మూర్తి, 68 ఏళ్ల రాములమ్మ పెళ్లి.. వృద్ధాశ్రమంలో అరుదైన ప్రేమకథ

రాజమహేంద్రవరంలో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో 64 ఏళ్ల మడగల మూర్తి, 68 ఏళ్ల గజ్జల రాములమ్మ మధ్య అరుదైన వివాహం జరిగింది.

Saif Ali Khan: సైఫ్‌పై దాడి కేసులో నిందితుడి కొత్త వీడియో.. ముంబై పోలీసుల గాలింపు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడి కోసం ముంబై పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన అనంతరం, పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పడి ముంబై మొత్తం వివిధ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు.

Kolkata Doctor Case: నన్ను ఇరికిస్తున్నారు.. కోర్టులో నిందితుడి అవేదన

కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య ఘటనలో కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది.

Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్

ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది.

#NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది?

రాజకీయ లాభాల కోసం ఎన్నికల ముందు ఉచిత పథకాలను ప్రకటించడం భారతదేశంలో సాధారణమైపోయింది.

Kolkata Rape Case: ఆర్జీకర్‌ హత్యాచార కేసు.. సంజయ్‌ రాయ్‌ దోషిగా నిర్ధారణ

గతేడాది ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీకర్‌ ఆస్పత్రి సెమినార్‌ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రేపింది.

TVS Jupiter 125 CNG: సీఎన్‌జీ స్కూటర్‌ విభాగంలో టీవీఎస్‌ ముందంజ.. జూపిటర్‌ 125 ఆవిష్కరణ

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది.

AAP: అద్దె ఇళ్లలో నివసించే పౌరులకు ఉచిత విద్యుత్‌, నీరు.. కేజ్రీవాల్ కీలక హామీ

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ వరుస సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా మరో హామీ ఇచ్చారు.

Israel: ఇజ్రాయెల్‌-హమాస్‌ ఒప్పందం.. 737 మంది పాలస్తీనియన్లు రేపు విడుదల 

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యమవడంతో బందీల విడుదల కోసం మార్గం సుగమమైంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది.

Madhavi Latha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఫిర్యాదు

టాలీవుడ్ సినీ నటి మాధవీలత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. 'మా' (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్)కు, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌కి ఆమె ఈ ఫిర్యాదు చేశారు.

Railway Budget 2025: ఫిబ్రవరి 1న బడ్జెట్.. ఈసారి రైల్వే బడ్జెట్‌పై భారీ అంచనాలు

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశం మొత్తం ఈ బడ్జెట్‌పై ఈసారి ప్రత్యేక దృష్టి నెలకొంది.

Virat - KL Rahul: గాయం కారణంగా రంజీ మ్యాచ్‌ల నుంచి విరాట్, కేఎల్ రాహుల్ దూరం

జనవరి 23 నుంచి రంజీ ట్రోఫీ గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.

Sheikh Hasina: 20 నిమిషాల్లో ప్రాణాలు కాపాడుకున్నా : షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన ఓ ఆడియో ఇటీవల విడుదలైంది. 2024 ఆగస్టులో ఆమె ప్రాణభయంతో దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.

Polavaram Project: పోలవరం డయాఫ్రం వాల్.. కొత్త నిర్మాణ పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ పనులను సంబంధిత కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. 1.396 కిలోమీటర్ల పొడవైన ఈ డయాఫ్రం వాల్ కోసం ప్రణాళికలు రూపొందించారు.

Upcoming IPOs: జనవరి 4వ వారంలో ఐపీఓల హవా.. 4 సబ్‌స్క్రిప్షన్లు, 7 లిస్టింగ్‌లు

జనవరి నాలుగో వారంలో ఐపీఓల దూకుడు కొనసాగనుంది.

Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, మహిళలు బంగారు ఆభరణాలు ధరించాల్సిందే.

Barack Obama : విడాకుల పుకార్లకు పులిస్టాప్ పెట్టిన బరాక్ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా చాలా మందికి ఆదర్శ జంటగా ఉంటారు. వారి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు అందరి చూపు వారికి మరింత గౌరవం చూపిస్తుంది.

Tollywood: సినిమాల్లో అవకాశం పేరుతో మహిళపై లైంగిక దాడి.. అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు

సినిమాల్లో ఛాన్స్‌ పేరుతో మహిళపై లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాదులో వెలుగుచూసింది.

ICC U-19 Womens World Cup: నేటి నుంచి మలేసియా వేదికగా అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌

మహిళల క్రికెట్‌ జట్టులో మరో ప్రధాన టోర్నమెంట్‌ ఆరంభం కానుంది.

USA- Canada: అమెరికన్లపై ట్రంప్‌ సుంకాల ప్రభావం.. కెనడా మంత్రి హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు పెంచుతానని చేసిన బెదిరింపులకు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కఠినంగా స్పందించింది.

ISRO: ఇస్రో మరో ఘనత.. వికాస్‌ ఇంజిన్‌ రీస్టార్ట్‌ పరీక్ష విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక మైలురాయిని చేరుకుంది. మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో వికాస్‌ లిక్విడ్‌ ఇంజిన్‌ పునఃపరీక్ష విజయవంతమైందని ఇస్రో శనివారం వెల్లడించింది.

Saif Ali Khan: 'నా ప్రవర్తనపై సిగ్గుగా ఉంది'.. సైఫ్ అలీఖాన్‌కు ఊర్వశీ రౌతేలా క్షమాపణలు 

బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

New Ration cards: జనవరి 26న రేషన్ పండగ.. 6.68 లక్షల కుటుంబాలకు లబ్ధి

పేదల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.

Olympics: 1904 ఒలింపిక్స్‌ బంగారు పతకానికి వేలంలో రికార్డు ధర.. ఎంతంటే?

అమెరికాలో సెయింట్‌ లూయి నగరంలో 1904లో జరిగిన తొలి ఒలింపిక్స్‌ క్రీడల బంగారు పతకం తాజా వేలంలో రూ.4.72 కోట్లు (5,45,371 డాలర్లు) రికార్డు ధరను నమోదు చేసుకుంది.

Champions Trophy: ఇవాళే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. సీనియర్ల భవిష్యత్తుపై క్లారిటీ రానుందా? 

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో జరుగుతున్న వివాదాలు, బీసీసీఐ తీసుకున్న కఠినమైన నిర్ణయాలు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

17 Jan 2025


Amitshah: రేపు ఏపీలో అమిత్ షా టూర్.. చంద్రబాబు ఇంట్లో విందుకు హాజరు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

Laila Teaser: 'మనకు తెల్లగా చేసుడే కాదు. తోలు తీసుడు కూడా వచ్చు'.. విశ్వక్ సేన్ లైలా టీజ‌ర్ వ‌చ్చేసింది..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ యమా వేగంతో ముందుకు దూసుకెళ్తున్నారు. వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Parliament Budget Session: ఈ నెల 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు..!

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతాయి.

Zomato: జొమాటోలో 'వెజ్ మోడ్ ఫీ'పై నెటిజెన్ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన సీఈఓ

వెజిటేరియన్‌ ఆహార డెలివరీలకు ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో వెనక్కి తగ్గింది.

Vizag Steel: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ.. కేంద్రం అధికారిక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. . సెన్సెక్స్‌ 423 పాయింట్లు, నిఫ్టీ 108 పాయింట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడు రోజుల పాటు లాభాలను పొందిన సూచీలు, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.

Hyderabad: అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కలకలం.. అమిత్‌ కుమార్‌ గ్యాంగ్‌ కోసం పోలీసుల ముమ్మర వేట 

కలకలం రేపిన హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Bharat Mobility Global Expo 2025: తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసిన మారుతీ

మారుతీ సుజుకీ ఇండియా ఈతే, తమ తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఆవిష్కరించింది.

Delhi BJP Manifesto: గర్భిణీలకు రూ.21వేలు.. 'సంకల్ప పత్రా' పార్ట్‌-1 పేరుతో దిల్లీ బీజేపీ మేనిఫెస్టో విడుదల

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది.

Ayushman Bharat: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. సుప్రీంలో ఆప్‌ సర్కార్‌కు ఊరట

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Budget 2025 : బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభించనుందా?

బడ్జెట్ సమీపిస్తున్న కొద్దీ సామాన్యుల్లో, ముఖ్యంగా వేతన జీవుల్లో, అంచనాలు పెరుగుతున్నాయి.

AP Cabinet: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Karun Nair: రికార్డులతో హోరెత్తిస్తోన్న కరుణ్ నాయర్‌.. జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడా?

ఎనిమిదేళ్ల క్రితం భారత క్రికెట్లో అతడి ఇన్నింగ్స్ ఒక సంచలనం! కారణం, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేయగలిగింది అతడే.

Odisha: సిమెంట్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు

ఒడిశా రాష్ట్రం, సుందర్‌ఘర్ జిల్లా రాజ్‌గంగ్‌పూర్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది.

PM Modi: ఆటో పరిశ్రమ అభివృద్ధిలో దేశం కీలక పాత్ర.. భారత్‌ మొబిలిటీ ఎక్స్‌ పో లో ప్రధాని 

దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణ కోసం ప్రభుత్వం పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీతెలిపారు.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష‌

అల్ ఖాదిర్ ట్రస్ట్ భూమి అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ , అతని భార్య బుష్రా బీబీ దోషులుగా తేలారు.

Rahul Gandhi :ఢిల్లీ ఎయిమ్స్‌లో రోగులను కలిసిన రాహుల్ గాంధీ.. ఆప్ ప్రభుత్వం పై విమర్శలు

దేశంలోని సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వస్తున్నారు.

Shah Rukh Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు.. షారుక్ బంగ్లాలో రెక్కీ నిర్వహించాడా..?

సైఫ్‌ అలీఖాన్‌ దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడిని కత్తితో పొడిచిన మిస్టరీ దుండగుడు ఈ వారం ప్రారంభంలో షారుక్ ఖాన్ ఇంటిని కూడా దోచుకున్నాడని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు .

Sunita Williams: 225 రోజుల పాటు కక్ష్యలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. 6 గంటల సుదీర్ఘ అంతరిక్ష నడక పూర్తి 

భారత సంతతి వ్యోమగామి, ఐఎస్‌ఎస్‌ స్టేషన్‌ కమాండర్‌ సునీతా విలియమ్స్‌ దినచర్య గురువారం కాస్త భిన్నంగా సాగింది.

China Population: 2024లో వరుసగా మూడో ఏడాది భారీగా తగ్గిన చైనా జనాభా

గత కొన్నేళ్లుగా చైనా జనాభా తగ్గుదల సమస్యతో పోరాడుతోంది. జననాల రేటు తగ్గుముఖం పట్టడంతో ఆ దేశ ప్రభుత్వం గణనీయమైన ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Naga Chaitanya: నోరూరించే చేప‌ల పులుసు వండిన నటుడు నాగచైతన్య.. వీడియో వైర‌ల్ 

అక్కినేని నాగ చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం "తండేల్". ఈ చిత్రం, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కితోంది.

Dragon Fruit: డ్రాగ‌న్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలు క‌లుగుతాయా..? 

పింక్ రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించే డ్రాగన్ ఫ్రూట్ పండ్లు చాలా అందంగా ఉంటాయి.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ పై దాడి.. నిందితుడి అరెస్ట్

సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

WPL 2025: మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ 2025 కౌంట్‌డౌన్.. WPL 2025 షెడ్యూల్‌ విడుదల

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) 2025 కొత్త సీజన్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 19 మంది మావోయిస్టుల మృతి!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది మావోయిస్టులు మరణించారు.

Apple: ప్రముఖ టెక్‌ సంస్థ ఆపిల్ కొత్త యాప్.. హోమ్‌ డెలివరీతో పాటు పలు సర్వీసులు

ఆపిల్ సంస్థ భారత్‌లో తన సేవలను విస్తరిస్తూ వినియోగదారులకు మరింత చేరువ అవుతోంది.

Space-X: స్పేస్-X ఏడవ స్టార్‌షిప్ పరీక్ష విఫలం.. పేలిపోయిన రాకెట్‌

ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

World bank: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా 

వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటుకు సంబంధించి ప్రపంచ బ్యాంకు తన అంచనాను వెల్లడించింది.

Hari Hara Veera Mallu: 'హరి హర వీరమల్లు' తొలిపాట విడుదల.. పాటతో అదరగొట్టిన పవన్‌ కళ్యాణ్ 

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నటిస్తున్న "హరిహర వీరమల్లు" అనే సినిమా ప్రస్తుతం అభిమానుల్లో విశేషమైన అంచనాలను కలిగిస్తోంది.

H-1B Visas: హెచ్‌-1బీ కోసం కంపెనీలు చెల్లించాల్సిన రుసుములను రెట్టింపు చేయాలి: బెర్నీ శాండర్స్

అమెరికాలో మంచి వేతనాలు పొందుతున్న ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో తక్కువ వేతనాలతో విదేశీ కార్మికులను నియమించుకునే అవకాశం ఉన్నది అన్న ఆరోపణలు యూఎస్ సెనెటర్ బెర్నీ శాండర్స్ చేశారు.

SSMB29: హైదరాబాద్‌కు బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా.. SSMB29 కోసమేనా!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ #SSMB29.

AI: సైబర్‌ మాయగాళ్ల వల..థాయ్‌లాండ్ దేశ ప్రధానే లక్ష్యంగా ఏఐ ఫోన్‌ కాల్‌

కృత్రిమ మేథస్సు (Artificial Intelligence) రోజురోజు అభివృద్ధి చెందుతూ అనేక రంగాలలో వినియోగించబడుతోంది.

Stock Market: నేడు నష్టాల్లోప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. 23,250 దిగువన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Daaku Maharaaj: బాలయ్య ఫ్యాన్స్ పై పోలీసులు కేసు నమోదు.. కారణం ఏంటంటే..?

నందమూరి బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'డాకు మహారాజ్'.

Sai Varshith Kandula:వైట్‌హౌస్‌పై దాడికి యత్నం.. కందుల సాయివర్షిత్‌కు 8 ఏళ్ల జైలు 

2023లో అమెరికాలోని వైట్‌హౌస్ వద్ద భారత సంతతి యువకుడు కందుల సాయి వర్షిత్‌ ట్రక్కుతో దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

BCCI: టీమిండియా జట్టులో ప్రక్షాళనకు బీసీసీఐ శ్రీకారం.. పది పాయింట్లతో పాలసీ

గత నాలుగైదు నెలలుగా భారత జట్టు టెస్ట్ మ్యాచ్‌లలో అత్యంత చెత్త ప్రదర్శన, ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తును సాధించడంలో విఫలమవడం, డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు, సీనియర్ ప్లేయర్ల పేలవ ఆటతీరు వంటి సమస్యల నేపథ్యంలో బీసీసీఐ జట్టులో మార్పులు చేయాలని నిర్ణయించింది.

Kotipalli-Narsapur Railway Line: మళ్లీ పట్టాలు ఎక్కిన రైల్వే లైన్ పనులు.. కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం..

అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం లభించింది.

TVS iQube EV Scooter:టీవీఎస్ ఐక్యూబ్ ఇ-స్కూటర్‌ పై భారీ డిస్కౌంట్..వివిధ ఆఫర్స్ కింద ఏకంగా ఇరవై వేల వరకు డిస్కౌంట్

ఇటీవలి కాలంలో పెట్రోల్‌తో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు.

Boat Sink: స్పెయిన్‌కు వెళ్లే మార్గంలో పడవ ప్రమాదం.. 44మంది పాకిస్థానీలు సహా 50 మంది మృతి 

పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్ వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 44 మంది పాకిస్తానీ వలసదారులు సహా 50 మందికి పైగా మరణించారు.

Andhra Pradesh: ఏటా రూ.3,000 కోట్ల వడ్డీ భారం తగ్గేలా! రుణాల రీఫైనాన్సింగ్‌కు ప్రభుత్వం కసరత్తు 

భారీ రుణభారంతో ప్రతియేటా అసలు, వడ్డీ చెల్లింపుల కోసం పెద్దమొత్తం ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజా పరిస్ధితుల్లో రుణాల రీఫైనాన్సింగ్‌కు ప్రయత్నిస్తోంది.

Suchir Balaji death:నా కుమారుడిని మృతికి 'ఓపెన్‌ఏఐ' కారణం.. పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు

చాట్‌జీపీటీ మాతృ సంస్థ అయిన 'ఓపెన్‌ఏఐ'లో నాలుగేళ్లుగా పరిశోధకుడిగా పనిచేసిన భారత సంతతికి చెందిన సుచిర్‌ బాలాజీ (వయసు 26) అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం అందరికీ తెలిసిన విషయం.

Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు రూ.11,500 కోట్లు! భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం

విశాఖపట్టణం ఉక్కు కర్మాగారానికి ఆర్థికంగా అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.