Amitshah: రేపు ఏపీలో అమిత్ షా టూర్.. చంద్రబాబు ఇంట్లో విందుకు హాజరు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.
Laila Teaser: 'మనకు తెల్లగా చేసుడే కాదు. తోలు తీసుడు కూడా వచ్చు'.. విశ్వక్ సేన్ లైలా టీజర్ వచ్చేసింది..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ యమా వేగంతో ముందుకు దూసుకెళ్తున్నారు. వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
Parliament Budget Session: ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతాయి.
Zomato: జొమాటోలో 'వెజ్ మోడ్ ఫీ'పై నెటిజెన్ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన సీఈఓ
వెజిటేరియన్ ఆహార డెలివరీలకు ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో వెనక్కి తగ్గింది.
Vizag Steel: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ.. కేంద్రం అధికారిక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. . సెన్సెక్స్ 423 పాయింట్లు, నిఫ్టీ 108 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడు రోజుల పాటు లాభాలను పొందిన సూచీలు, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
Hyderabad: అఫ్జల్గంజ్లో కాల్పుల కలకలం.. అమిత్ కుమార్ గ్యాంగ్ కోసం పోలీసుల ముమ్మర వేట
కలకలం రేపిన హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
Bharat Mobility Global Expo 2025: తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసిన మారుతీ
మారుతీ సుజుకీ ఇండియా ఈతే, తమ తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఆవిష్కరించింది.
Delhi BJP Manifesto: గర్భిణీలకు రూ.21వేలు.. 'సంకల్ప పత్రా' పార్ట్-1 పేరుతో దిల్లీ బీజేపీ మేనిఫెస్టో విడుదల
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది.
Ayushman Bharat: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. సుప్రీంలో ఆప్ సర్కార్కు ఊరట
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Budget 2025 : బడ్జెట్లో వేతన జీవులకు ఊరట లభించనుందా?
బడ్జెట్ సమీపిస్తున్న కొద్దీ సామాన్యుల్లో, ముఖ్యంగా వేతన జీవుల్లో, అంచనాలు పెరుగుతున్నాయి.
AP Cabinet: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Karun Nair: రికార్డులతో హోరెత్తిస్తోన్న కరుణ్ నాయర్.. జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడా?
ఎనిమిదేళ్ల క్రితం భారత క్రికెట్లో అతడి ఇన్నింగ్స్ ఒక సంచలనం! కారణం, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేయగలిగింది అతడే.
Odisha: సిమెంట్ ప్లాంట్లో భారీ పేలుడు.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు
ఒడిశా రాష్ట్రం, సుందర్ఘర్ జిల్లా రాజ్గంగ్పూర్లోని సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది.
PM Modi: ఆటో పరిశ్రమ అభివృద్ధిలో దేశం కీలక పాత్ర.. భారత్ మొబిలిటీ ఎక్స్ పో లో ప్రధాని
దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణ కోసం ప్రభుత్వం పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీతెలిపారు.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్ల జైలుశిక్ష
అల్ ఖాదిర్ ట్రస్ట్ భూమి అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ , అతని భార్య బుష్రా బీబీ దోషులుగా తేలారు.
Rahul Gandhi :ఢిల్లీ ఎయిమ్స్లో రోగులను కలిసిన రాహుల్ గాంధీ.. ఆప్ ప్రభుత్వం పై విమర్శలు
దేశంలోని సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్కు వస్తున్నారు.
Shah Rukh Khan: సైఫ్ అలీఖాన్పై దాడి చేసిన నిందితుడు.. షారుక్ బంగ్లాలో రెక్కీ నిర్వహించాడా..?
సైఫ్ అలీఖాన్ దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడిని కత్తితో పొడిచిన మిస్టరీ దుండగుడు ఈ వారం ప్రారంభంలో షారుక్ ఖాన్ ఇంటిని కూడా దోచుకున్నాడని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు .
Sunita Williams: 225 రోజుల పాటు కక్ష్యలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. 6 గంటల సుదీర్ఘ అంతరిక్ష నడక పూర్తి
భారత సంతతి వ్యోమగామి, ఐఎస్ఎస్ స్టేషన్ కమాండర్ సునీతా విలియమ్స్ దినచర్య గురువారం కాస్త భిన్నంగా సాగింది.
China Population: 2024లో వరుసగా మూడో ఏడాది భారీగా తగ్గిన చైనా జనాభా
గత కొన్నేళ్లుగా చైనా జనాభా తగ్గుదల సమస్యతో పోరాడుతోంది. జననాల రేటు తగ్గుముఖం పట్టడంతో ఆ దేశ ప్రభుత్వం గణనీయమైన ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Naga Chaitanya: నోరూరించే చేపల పులుసు వండిన నటుడు నాగచైతన్య.. వీడియో వైరల్
అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం "తండేల్". ఈ చిత్రం, చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కితోంది.
Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలు కలుగుతాయా..?
పింక్ రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే డ్రాగన్ ఫ్రూట్ పండ్లు చాలా అందంగా ఉంటాయి.
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ పై దాడి.. నిందితుడి అరెస్ట్
సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
WPL 2025: మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ 2025 కౌంట్డౌన్.. WPL 2025 షెడ్యూల్ విడుదల
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) 2025 కొత్త సీజన్ కోసం కౌంట్డౌన్ ప్రారంభమైంది.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 19 మంది మావోయిస్టుల మృతి!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది మావోయిస్టులు మరణించారు.
Apple: ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ కొత్త యాప్.. హోమ్ డెలివరీతో పాటు పలు సర్వీసులు
ఆపిల్ సంస్థ భారత్లో తన సేవలను విస్తరిస్తూ వినియోగదారులకు మరింత చేరువ అవుతోంది.
Space-X: స్పేస్-X ఏడవ స్టార్షిప్ పరీక్ష విఫలం.. పేలిపోయిన రాకెట్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
World bank: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటుకు సంబంధించి ప్రపంచ బ్యాంకు తన అంచనాను వెల్లడించింది.
Hari Hara Veera Mallu: 'హరి హర వీరమల్లు' తొలిపాట విడుదల.. పాటతో అదరగొట్టిన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న "హరిహర వీరమల్లు" అనే సినిమా ప్రస్తుతం అభిమానుల్లో విశేషమైన అంచనాలను కలిగిస్తోంది.
H-1B Visas: హెచ్-1బీ కోసం కంపెనీలు చెల్లించాల్సిన రుసుములను రెట్టింపు చేయాలి: బెర్నీ శాండర్స్
అమెరికాలో మంచి వేతనాలు పొందుతున్న ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో తక్కువ వేతనాలతో విదేశీ కార్మికులను నియమించుకునే అవకాశం ఉన్నది అన్న ఆరోపణలు యూఎస్ సెనెటర్ బెర్నీ శాండర్స్ చేశారు.
SSMB29: హైదరాబాద్కు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. SSMB29 కోసమేనా!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ #SSMB29.
AI: సైబర్ మాయగాళ్ల వల..థాయ్లాండ్ దేశ ప్రధానే లక్ష్యంగా ఏఐ ఫోన్ కాల్
కృత్రిమ మేథస్సు (Artificial Intelligence) రోజురోజు అభివృద్ధి చెందుతూ అనేక రంగాలలో వినియోగించబడుతోంది.
Stock Market: నేడు నష్టాల్లోప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 23,250 దిగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Daaku Maharaaj: బాలయ్య ఫ్యాన్స్ పై పోలీసులు కేసు నమోదు.. కారణం ఏంటంటే..?
నందమూరి బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'డాకు మహారాజ్'.
Sai Varshith Kandula:వైట్హౌస్పై దాడికి యత్నం.. కందుల సాయివర్షిత్కు 8 ఏళ్ల జైలు
2023లో అమెరికాలోని వైట్హౌస్ వద్ద భారత సంతతి యువకుడు కందుల సాయి వర్షిత్ ట్రక్కుతో దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
BCCI: టీమిండియా జట్టులో ప్రక్షాళనకు బీసీసీఐ శ్రీకారం.. పది పాయింట్లతో పాలసీ
గత నాలుగైదు నెలలుగా భారత జట్టు టెస్ట్ మ్యాచ్లలో అత్యంత చెత్త ప్రదర్శన, ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ బెర్తును సాధించడంలో విఫలమవడం, డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు, సీనియర్ ప్లేయర్ల పేలవ ఆటతీరు వంటి సమస్యల నేపథ్యంలో బీసీసీఐ జట్టులో మార్పులు చేయాలని నిర్ణయించింది.
Kotipalli-Narsapur Railway Line: మళ్లీ పట్టాలు ఎక్కిన రైల్వే లైన్ పనులు.. కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం..
అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం లభించింది.
TVS iQube EV Scooter:టీవీఎస్ ఐక్యూబ్ ఇ-స్కూటర్ పై భారీ డిస్కౌంట్..వివిధ ఆఫర్స్ కింద ఏకంగా ఇరవై వేల వరకు డిస్కౌంట్
ఇటీవలి కాలంలో పెట్రోల్తో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు.
Boat Sink: స్పెయిన్కు వెళ్లే మార్గంలో పడవ ప్రమాదం.. 44మంది పాకిస్థానీలు సహా 50 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్ వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 44 మంది పాకిస్తానీ వలసదారులు సహా 50 మందికి పైగా మరణించారు.
Andhra Pradesh: ఏటా రూ.3,000 కోట్ల వడ్డీ భారం తగ్గేలా! రుణాల రీఫైనాన్సింగ్కు ప్రభుత్వం కసరత్తు
భారీ రుణభారంతో ప్రతియేటా అసలు, వడ్డీ చెల్లింపుల కోసం పెద్దమొత్తం ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజా పరిస్ధితుల్లో రుణాల రీఫైనాన్సింగ్కు ప్రయత్నిస్తోంది.
Suchir Balaji death:నా కుమారుడిని మృతికి 'ఓపెన్ఏఐ' కారణం.. పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు
చాట్జీపీటీ మాతృ సంస్థ అయిన 'ఓపెన్ఏఐ'లో నాలుగేళ్లుగా పరిశోధకుడిగా పనిచేసిన భారత సంతతికి చెందిన సుచిర్ బాలాజీ (వయసు 26) అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం అందరికీ తెలిసిన విషయం.
Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు రూ.11,500 కోట్లు! భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం
విశాఖపట్టణం ఉక్కు కర్మాగారానికి ఆర్థికంగా అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Sitanshu Kotak: టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్గా సితాన్షు కోటక్
టీమిండియా బ్యాటింగ్ కోచ్గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం,భారత్-ఏ జట్టు హెడ్ కోచ్ సితాన్షు కోటక్ను నియమించనున్నట్లు సమాచారం.
Saif Alikhan: సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసిన నిందితుడి చిత్రాన్ని విడుదల చేసిన ముంబై పోలీసులు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై తెల్లవారుజామున 3 గంటల సమయంలో దారుణమైన దాడి జరిగింది. బాంద్రాలోని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో ఆరుసార్లు దాడి చేయడంతో మెడ, వెన్నుపాముపై తీవ్ర గాయాలయ్యాయి.
Justin Trudeau: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన జస్టిన్ ట్రూడో
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సొంత దేశం, సొంత పార్టీ, ప్రపంచ దేశాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Infosys Q3 Results: మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఇన్ఫోసిస్.. నికర లాభంలో 11.46 శాతం వృద్ధి
ఇన్ఫోసిస్ (Infosys) ప్రముఖ ఐటీ సంస్థ తన డిసెంబర్ 2023 ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
Godra Case: ఫిబ్రవరి 13న గోద్రా కేసు విచారణ.. సుప్రీంకోర్టు నిర్ణయం
2002లో గోద్రా రైలు ఘటనపై విచారణను ఫిబ్రవరి 13న చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
Republic Day: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో
భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
KRMB: కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్
కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంతో బిగ్ రిలీఫ్ లభించింది.
Mysterious deaths: రాజౌరీ జిల్లాలో అనుమానాస్పద రీతిలో మరణాలు.. విచారణకు సిట్ ఏర్పాటు
జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామం అంతుచిక్కని మరణాల కారణంగా భయభ్రాంతులకు గురవుతోంది.
Gopan Swamy 'Samadhi': కేరళ సమాధి కేసులో ఆసక్తికర మలుపు.. ప్రాథమిక విచారణలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవు
కేరళలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నెయ్యట్టింకర సమాధి కేసు ఆసక్తికర మలుపు తీసుకుంది.
Andhrapradesh: ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఛాన్స్..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా తగ్గుదల సమస్యను అధిగమించేందుకు కొత్త ప్రణాళికలు ప్రవేశపెట్టారు.
Stock Market: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 318 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి.
Kevin Pietersen: భారత జట్టులో మార్పులకు బీసీసీఐ శ్రీకారం.. గంభీర్ బృందంలోకి కెవిన్ పీటర్సన్
భారత క్రికెట్ జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్ను నియమించే ప్రయత్నాలను బీసీసీఐ ప్రారంభించిందని క్రికెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Saif Ali Khan: సైఫ్ ఇంటిని పరిశీలించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్.. ఇంతకీ ఎవరీ దయానాయక్..
సినీ నటుడు సైఫ్ అలీఖాన్ దాడిలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
8th Pay Commission: గుడ్న్యూస్- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనదారులకు నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్తను అందించింది.
Tg Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ అత్మీయ భరోసా పేరుతో తెలంగాణ సర్కార్ సరికొత్త స్కీమ్.. అర్హుల ఎంపిక ఎలా అంటే..?
తెలంగాణ ప్రభుత్వం భూమిలేని నిరుపేద కూలీల కోసం 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకాన్ని ప్రకటించింది.
Budget 2025 : బడ్జెట్ 2025 మహిళా పన్ను చెల్లింపుదారులు ఏమి ఆశించవచ్చు
2025-26 బడ్జెట్ సమీపిస్తున్న వేళ, పరిశ్రమల ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు ఎంతో ఆశలు నెలకొన్నాయి.
Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 సందర్భంగా గూగుల్ ప్రత్యేక గులాబీల వర్షం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది.
Bidar: బీదర్లో దోపిడీ దొంగల బీభత్సం.. ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులు.. రూ.93 లక్షల నగదు పెట్టెతో నిందితులు పరార్
బీదర్లో పట్టపగలే దోపిడీ జరిగింది. శివాజీ చౌక్ వద్ద ఉన్న ఓ ఏటీఎం సెంటర్లో డబ్బులు పెట్టడానికి వచ్చిన వాహన సిబ్బందిపై కాల్పులు జరిగాయి.
Hero Splendor EV : హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్.. 2027 కల్లా మార్కెట్లోకి తీసుకొచ్చేలా ప్లానింగ్
దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీలలో ఒకటైన హీరో మోటోకార్ప్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో తన దృష్టిని సారించింది.
Saif stabbing incident: సైఫ్పై దాడి ఇంటి దొంగల పనే.. పోలీసుల అనుమానం..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ఓ గుర్తుతెలియని దుండగుడు ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసి గాయపరచడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Delhi Elections: దిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ గ్యారంటీలను విడుదల చేసిన రేవంత్
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
Badam Benefits: రోజు బాదం పప్పు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే ..!
బాదం పప్పులు ఒక ఆరోగ్యకరమైన, పోషకంగా నిండిన గింజలు. ఆధునిక సమయాల్లో, బాదం పప్పుల వినియోగం పెరిగిపోయింది.
RC 16: RC 16లో అదరగొట్టిన జగ్గుభాయ్ న్యూలుక్.. వీడియో వైరల్
గేమ్ ఛేంజర్ సంక్రాంతి రోజు విడుదలై, విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
Manchu Manoj: చంద్రగిరి పోలీస్స్టేషన్కు నటుడు మంచు మనోజ్
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్(Manchu Manoj)చంద్రగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లి డీఎస్పీని కలిశారు.
Kho Kho World Cup 2025: క్వార్టర్స్ చేరిన ఇండియా మెన్, విమెన్స్ భారత జట్లు!
2025 ఖో ఖో ప్రపంచకప్లో భారత్ విజయం కొనసాగుతోంది. వరుస విజయాలతో, పురుషుల, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాయి.
AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు మంత్రివర్గం సమావేశం జరగనుంది.
Hyderabad Literary Festival: హైదరాబాద్ వేదికగా సాహితీ పండగ.. 24 నుంచి 26 వరకు నిర్వహణ
హైదరాబాద్లో జరిగే సాహితీ పండగ (లిటరరీ ఫెస్టివల్ -హెచ్ఎల్ఎఫ్) 24 నుండి 26 వరకు హైటెక్ సిటీ లోని సత్వ నాలెడ్జ్ సిటీ, టీ హబ్లలో నిర్వహించనున్నారు.
Nagarjuna Sagar: వేగంగా తగ్గుతున్న నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం.. శ్రీశైలం నుంచి కేవలం 3,058 క్యూసెక్కులు
నాగార్జునసాగర్ జలాశయంలోని నీటిమట్టం తీవ్రంగా తగ్గుతోంది. బుధవారం ఉదయం నుండి సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి కేవలం 3,058 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తోంది.
Andhra news: ఏపీకి రూ.10 వేల కోట్లతో అతిపెద్ద సౌర ప్రాజెక్టు!.. ప్లాంట్ పెట్టడానికి రిలయన్స్ ఎన్యూ సన్టెక్ సంసిద్ధత
ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది.
Indian 3: మరో ఆరు నెలల్లో ఇండియన్ 3.. బిగ్ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఇండియన్ 2'. ఈ సినిమాకు కొనసాగింపుగా 'ఇండియన్ 3' రూపొందనుంది.
BCCI: ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ కఠిన చర్యలు.. టీమిండియాలో మళ్లీ యో యో టెస్టు..!
భారత జట్టులో క్రికెటర్ల ఫిట్నెస్ను నిర్ధారించడానికి ఒకప్పుడు యో యో టెస్టు (Yo Yo Test) పద్ధతిని అనుసరించారు.
USA: ఇజ్రాయెల్-హమాస్ల మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందం.. క్రెడిట్ కోసం బైడెన్-ట్రంప్ పోటీ
గాజాలో శాంతి ఒప్పందం కుదిరిన వెంటనే, మరోచోట వివాదం చెలరేగింది.
Obama: బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా విడాకులు తీసుకోనున్నారా..?
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా అన్యోన్యమైన దంపతులుగా ప్రజాదరణ పొందారు.
Samsung Galaxy S25: జనవరి 22న శాంసంగ్ గాలక్సీ ఆన్ ప్యాకెడ్ ఈవెంట్ 2025.. గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్
శాంసంగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ 2025 తేదీలను సంస్థ అధికారికంగా ప్రకటించింది.
Indian Coast Guard : లక్షద్వీప్ సమీపంలో చిక్కుకుపోయిన పడవ.. 54 మంది ప్రయాణికులను రక్షించిన కోస్ట్ గార్డ్
లక్షద్వీప్ సముద్ర ప్రాంతంలో చిక్కుకున్న 54 మంది ప్రయాణికులను ఇండియన్ కోస్ట్ గార్డ్ విజయవంతంగా రక్షించింది.
Whatsapp: సరికొత్త క్రేజీ ఫీచర్లను తీసుక రాబోతున్న వాట్సాప్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తోంది.
Arvind Kejriwal: సొంత కారు లేదు,ఇల్లు లేదు .. ఆస్తుల వివరాలు ప్రకటించిన కేజ్రీవాల్
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ISRO: ఇస్రో ప్రవేశపెట్టిన రెండు ఉపగ్రహాల 'డాకింగ్' సక్సెస్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన సంవత్సర ఆరంభంలోనే మరో వినూత్నమైన చరిత్రను లిఖించింది.
Stock Market : అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి.
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు దక్షిణాఫ్రికాకు పెద్ద దెబ్బ.. గాయపడిన ఎన్రిక్ నోర్కియా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ ప్రతిష్టాత్మక ODI టోర్నమెంట్కు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
Housing Board: హౌసింగ్ బోర్డు స్థలాల బహిరంగ వేలం ద్వారా విక్రయం.. మూడు డివిజన్ల పరిధిలోని 73 ప్లాట్లు
గ్రేటర్ పరిధిలో కొన్నేళ్లుగా అక్కడక్కడా మిగిలిపోయిన హౌసింగ్ బోర్డు స్థలాలను తాజాగా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని అధికారులు నిర్ణయించారు.
Kerala: ఆ జీవ సమాధిని తవ్వండి.. కేరళ హైకోర్టు ఆదేశం
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఒక వ్యక్తి జీవ సమాధి వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
Deutsche Bank: వడ్డీరేట్ల కోతల్ని ఆలస్యం చేసినకొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం: డ్యూషే బ్యాంక్
వచ్చే నెలలో జరిగే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ ) రెపోరేటును కనీసం 25బేసిస్ పాయింట్ల వరకు తగ్గించాల్సిన అవసరం ఉందని డ్యూషేబ్యాంక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Bangladesh: రాజ్యాంగం నుండి 'లౌకికవాదం', 'సోషలిజం'లను తొలగించాలని ప్రతిపాదించిన బంగ్లాదేశ్ కమిషన్
బంగ్లాదేశ్ రాజ్యాంగ సంస్కరణ కమిషన్ పలు సూత్రాలను మార్చడానికి ఒక ప్రతిపాదనను అందించింది.
Andhrapradesh: ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కేంద్రాలు సిద్ధం! ఈ నెల 19న ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్షా
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎన్ఐడీఎం), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ప్రాంగణాలు విపత్తులను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై గుర్తుతెలియని వ్యక్తి దాడి
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడి, కత్తితో దాడి చేశాడు.
Joe Biden: జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు.. అతి సంపన్నుల చేతుల్లోనే అధికార కేంద్రీకరణ
జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Formula E Race Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరుకానున్న కేటీఆర్
ఫార్ములా-ఈ రేస్ కేసులో, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కావాల్సి ఉంది.