LOADING...

18 Feb 2023


నందమూరి తారకరత్న మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం

సినీనటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ వార్తతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దఃఖసాగరంలో మునిగిపోయింది. తారకరత్న మృతి పట్ల సినీ ప్రముఖుల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సినీనటుడు తారకరత్న కన్నుమూత- విషాదంలో నందమూరి కుటుంబం

సినీనటుడు నందమూరి తారకరత్న శనివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొన్నిరోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శివైక్యం చెందారు.

కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస

సమకాలీన రాజకీయ నాయకులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టాక్ షోకి హాజరైన రాజకీయాలు, సినిమా, స్టూడెంట్ లైఫ్ లాంటి పలు విషయాలపై చంద్రబాబు మాట్లాడారు.

పోలీస్ హెడ్ ఆఫీస్‌పై ఉగ్రదాడి; 9మంది మృతి

పాకిస్థాన్‌లో పోలీస్ కార్యాలయంపై మరోసారి ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) శుక్రవారం రాత్రి దాడి చేసింది. దీని ఫలితంగా ఒక పౌరుడు, ఆర్మీ రేంజర్, ఇద్దరు పోలీసు అధికారులు సహా నలుగురు మరణించారు.

అర్ధశతకంతో టీమిండియాను అదుకున్న అక్షర్ పటేల్

ఢిల్లీలో అస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్ రౌండర్ అర్ధశతకంతో రాణించాడు. విరాట్‌కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ మొదటి నుండి దూకుడుగా ఆడాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీల వర్షం కురిపించాడు.

ఎయిర్ ఇండియాను మించిపోయిన ఇండిగో ఎయిర్‌లైన్స్, ఏకంగా 500 విమానాలకు ఆర్డర్

ఎయిర్ ఇండియా 470 విమానాలకు అర్డర్ ఇస్తేనే ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయాయి. ఇప్పుడు దానికి మించిన విమానాల ఆర్డర్‌ను ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో ఇవ్వడంతో ప్రపంచమంతా భారత్‌లో ఏం జరుగుతుందని గమనిస్తున్నారు.

ప్రేక్షకుల మనసు దోచని 'శ్రీదేవి శోభన్ బాబు'

యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ సంక్రాంతికి విడుదలైన కళ్యాణం కమనీయం సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం శివరాత్రి కానుకగా సంతోష్ శోభన్ బాబు నటించిన 'శ్రీదేవి శోభన్ బాబు' చిత్రం విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల మనసు దోచుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం.

హెలికాప్టర్ కంటే వేగంగా ఎగిరే ఎలక్ట్రిక్ టాక్సీ వచ్చేసింది..!

మనం ఇప్పటివరకు చాలా టాక్సీలను చూసి ఉంటాం. కానీ ఇది సరికొత్త ఎలక్ట్రిక్ టాక్సీ. ఇది వరకు ఎన్నడూ లేనట్లుగా ఆకాశంలో ఎగిరే టాక్సీ, త్వరలో ఆకాశంలో వెళుతూ గమ్యానికి చేరుకునేలా ఓ టాక్సీ అందుబాటులో రానుంది. త్వరలో బెంగళూరు జరిగే ఏరో ఇండియా ఈ ప్రదర్శనకు వేదిక కానుంది.

ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా?

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 సీట్లను కైసవం చేసుకోవాలని సీఎం జగన్ భావిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రోడ్డెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో పార్టీని మరోసారి విజయతీరాలకు చేర్చేందుకు సీఎం జగన్ ఇప్పటి నుంచి వ్యూహ రచన చేస్తున్నారు.

IND vs AUS, 2nd Test: విరాట్‌ కోహ్లి ఔట్‌పై రాజుకున్న వివాదం

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ ఔట్‌పై ప్రస్తుతం వివాదం రాజుకుంది. ఢిల్లీ టెస్టులో విరాట్ కోహ్లీ వివాదాస్పదరీతిలో ఔటయ్యాడు. బంతికి బ్యాట్‌కి తాకి అనంతరం ఫ్యాడ్‌కి తాకినట్లు రిప్లైలో కనిపిస్తున్నా కోహ్లీ ఔట్ అంటూ ప్రకటించారు. దీనిపై థర్డ్ ఆంపైర్ కూడా స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోవడం గమనార్హం.

మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై పెట్టుబడిదారుల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మండిపడ్డారు.

యూజర్లుకు ఝలక్ ఇచ్చిన ట్విట్టర్

ట్విట్టర్ మరోసారి యూజర్లకు ఝలక్ ఇచ్చింది. ఎస్ఎమ్ఎస్ ఆధారిత టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్(2ఎఫ్ఏ) భద్రతా సదుపాయాన్ని ఇకపై ట్విట్టర్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లే ఇస్తామంటూ శుక్రవారం వెల్లడించింది. త్వరలో ఈ విధానం అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూజర్లకు మరోమారు షాక్ తగిలినట్లు అయింది.

దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ

దిల్లీ మద్యం కేసులో డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆదివారం తమ ప్రధాన కార్యాలయానికి రావాలని సీబీఐ సమన్లు జారీ చేసినట్లు సిసోడియా శనివారం ట్వీట్ చేశారు.

ఓటీటీలోకి త్వరలో శ్రీదేవి శోభన్ బాబు సినిమా

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, ఆమె భర్త విష్ణు ప్రసాద్ తక్కువ బడ్జెట్ తో శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాను నిర్మించారు. ఈరోజు ఈ సినిమా వెండితెరపైకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది.

బిహార్, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం

బిహార్, ఒడిశాలోని బెగుసరాయ్, కిషన్‌గంజ్, పూర్నియా, గోపాల్‌గంజ్, సోనేపూర్, భవానీపట్నా, పరదీప్‌తో సహా మరిన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ తన 5జీ సేవలను ప్రారంభించింది. అర్హత కలిగిన ఎయిర్‌టెల్ వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా 5జీ సేవలను పొందవచ్చు. కంపెనీ తన 5జీ డేటా ప్లాన్‌ను ఇంకా వెల్లడించలేదు.

టెస్టులో కొత్త రికార్డు సృష్టించిన బెన్ స్టోక్స్

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్టులో సరికొత్త రికార్డును సృష్టించాడు. న్యూజిలాండ్ జరుగుతున్న ఓపెనింగ్ టెస్టులో బెన్ స్టోక్స్ ఈ మైలురాయిని సాధించాడు. మాజీ న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ రికార్డును బెన్ స్టోక్స్ అధిగమించాడు. టెస్టులో అత్యధిక సిక్సర్లు (107) సాధించిన బ్రెండన్ మెకల్లమ్ రికార్డను చెరిపేశాడు. ప్రస్తుతం బెన్ స్టోక్స్ 109 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన

ఇక నుంచి ఏ రాష్ట్రం విషయంలో కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో చాలా ఏళ్లుగా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలకు ఇది ఎదురు దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

WPL 2023: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధన.. ప్రకటించిన ఆర్సీబీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంపికైంది. ఈ విషయాన్ని బెంగళూర్ టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఉమెన్స్ లీగ్ వేలంలో మంధాన అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచింది. వేలంలో రూ.3.కోట్ల 40 లక్షలకు బెంగళూర్ స్మృతి మంధాన కొనుగోలు చేసింది.

దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు

12 చిరుతలతో దక్షిణాఫ్రికా నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం శనివారం ఉదయం మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకుంది.

దిల్లీ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్: 2020లో సాహిల్, నిక్కీకి పెళ్లి; మ్యారేజ్ సర్టిఫికెట్ లభ్యం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిక్కీ యాదవ్ హత్య కేసులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలైన నిక్కీకి, నిందితుడు సాహిల్‌కు 2020లో పెళ్లి జరిగింది. వివాహానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోయిడాలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.

ఆస్ట్రేలియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు వార్నర్ దూరం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా రెండు టెస్టు నుండి తప్పుకున్నాడు.

ఐపీఎల్లో ధోని కన్నా రోహిత్‌శర్మనే బెస్ట్ కెప్టెన్ : వీరేంద్ర సెహ్వాగ్

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్‌కు ట్రోఫీలందించిన రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని చెప్పడం కొంచెం కష్టమైన ప్రశ్న, కెప్టెన్ భారత జట్టుకు ధోని ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. ముంబైకి రోహిత్ ఒంటోచెత్తో ట్రోఫీలందించిన ఘనత ఉంది. కాబట్టి ఇద్దరిలో ఎవరో గొప్పొ తేల్చడం కష్టమే.

అమెరికా: మిస్సిస్సిప్పిలో తుపాకీ గర్జన; ఆరుగురు మృతి

అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంటీలో శుక్రవారం వరుస కాల్పుల నేపథ్యంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులన్ని అర్కబుట్ల కమ్యూనిటీలోనే జరిగినట్లు వెల్లడించారు.

రామ్‌ చరణ్‌పై జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు.. గర్వపడ్డ చిరంజీవి

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ మరోసారి ఆర్ఆర్ఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా పీరియాడికల్ మూవీలో రామ్ చరణ్ పాత్ర అమోఘమంటూ కితాబు ఇచ్చారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

భూకంపం: 11రోజులుగా శిథిలాల కింద సజీవంగా ముగ్గురు; టర్కీ, సిరియాలో 45,000 దాటిన మరణాలు

టర్కీ, సిరియాలో 11రోజలు కింద సంభవించిన భారీ భుకంపాల ధాటికి ఇప్పటి వరకు 45,000 మందికి పైగా మరణించారు. 40కిపైగా వచ్చిన ప్రకంపనల వల్ల వేలాది భవనాలను నేలమట్టం అయ్యాయి. దాదాపు 2,64,000 అపార్ట్‌మెంట్లు పోయాయి. గడ్డకట్టే చలిలోనూ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

మహశివరాత్రి పండుగ ప్రాముఖ్యత

శివరాత్రి రోజు శివున్ని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శివరాత్రి, హిందూ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా శివరాత్రి రోజున ఉపవాసం, ప్రార్థనలు చేసి, ప్రసాదాలను పంపిణీ చేస్తారు.

ఫిబ్రవరి 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

17 Feb 2023


వినరో భాగ్యము విష్ణుకథ వర్సెస్ శ్రీదేవి శోభన్ బాబు: చిన్న హీరోలు, పెద్ద నిర్మాతలు, కానీ తేడా అదే

మహాశివరాత్రి సందర్భంగా తెలుగు బాక్సాఫీసు వద్ద సినిమాల సందడి ఎక్కువగానే ఉంది. ఈరోజు ధనుష్ నటించిన సార్ మూవీ రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

భారతీయ మార్కెట్లోకి తిరిగి రానున్న బజాజ్ పల్సర్ 220 F ప్రారంభమైన బుకింగ్స్

స్వదేశీ బైక్‌తయారీ సంస్థ బజాజ్ త్వరలో భారతదేశంలో లెజెండరీ పల్సర్ 220F మోడల్‌ బైక్ ను తిరిగి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది. అప్డేట్ అయిన ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల వద్దకు రావడం ప్రారంభించింది. డెలివరీలు ఒకటి లేదా రెండు వారాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. చైన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఐపీఎల్ సమరం ప్రారంభం కానుంది. మార్చి 31న సీజన్ మొదలు కానుంది. చివరి మ్యాచ్ మే 28న జరగనుంది. 12 స్టేడియాల్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమైన భారత్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ మహిళలు అదరగొడుతున్నారు. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ ను, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సత్తా చాటింది. ప్రస్తుతం రేపు ఇంగ్లండ్ జరుగనున్న టీ20 పోరుకు సిద్ధమైంది.

అమెరికా ప్రెసిడెంట్ బిడ్‌ కు సిద్దపడుతున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక ప్రత్యేకత సంతరించుకోనున్నాయి. ప్రెసిడెంట్ రేసులో భారత సంతతికి చెందిన కొందరు కూడా పాల్గొనే అవకాశం ఉంది. వారిలో మిలియనీర్ వివేక్ రామస్వామి ఒకరు.

ఫ్యాషన్: పెళ్ళిళ్ళ సీజన్ లో ఇలాంటి స్టైలిష్ బ్లౌజెస్ ని మీ బీరువాలో ఉంచుకోండి

పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. ఇప్పటి నుండి మొదలు పెడితే వేసవి పూర్తయ్యే వరకూ అన్నీ మంచి రోజులే కాబట్టి పెళ్ళిళ్ళు, శుభకార్యక్రమాలు జరుపుకోవడం ఎక్కువగా ఉంటుంది.

IND vs AUS: అశ్విన్, జడేజా సూపర్.. ఆస్ట్రేలియా ఆలౌట్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడీయం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 78.4 ఓవర్లలలో 263 పరుగులు చేసింది.

ఆపిల్ ఏడాది చివరిలో విడుదల చేయనున్న ఐఫోన్ 15 Pro ఫోటో లీకైంది

ఆపిల్ ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయనుంది, ఇక లీకైన ఫోటోలో ఐఫోన్ 15 Pro ఫోన్ లో సన్నని బెజెల్స్, కెపాసిటివ్ బటన్లు, కొంచెం మందంగా ఉండే కెమెరా లేఅవుట్, టైప్-సి పోర్ట్ ఉంటాయి.

అదానీ గ్రూప్ వ్యవహారంపై కేంద్రానికి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

అదానీ గ్రూప్ హిండెస్ బర్గ్ నివేదిక వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. నివేదికను పరిశీలించేందుకు కమిటీలో కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో సూచించే నిపుణుల పేర్లను చేర్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజెఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

తంగలాన్: భవిష్యత్తులోకి ప్రయాణం అంటూ కన్ఫ్యూజన్ లో పడేసిన విక్రమ్

తమిళ దర్శకుడు పా రంజిత్, వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తాడని అందరికీ తెలిసిందే. సమాజాన్ని అద్దంపట్టి చూపే సినిమాలను తెరకెక్కించడంలో పా రంజిత్ ముందుంటారు.

రెండో టెస్టులో రికార్డులను సాధించిన భారత స్పిన్నర్లు

ఢిల్లీ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్లు జడేజా, రవిచంద్రన్ అశ్విన్ పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా కూడా ఓ అరుదైన ఘనతను సాధించాడు.

ఇన్ కార్ ట్రైలర్: థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రితికా సింగ్ పాన్ ఇండియా మూవీ

గురు సినిమాలో బాక్సర్ పాత్రలో మెప్పించిన రితికా సింగ్, తెలుగు ప్రేక్షకులను పలకరించక చాలా రోజులైపోయింది. అప్పుడప్పుడు వచ్చిన అనువాద చిత్రాలు రితికా సింగ్ ని గుర్తుంచుకునేలా చేయలేకపోయాయి.

ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ

ఫెరారీ తన మొట్టమొదటి SUV, Purosangueను గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది. ఇప్పుడు. US మార్కెట్లో ఈ SUV ధరను ప్రకటించింది. స్పోర్టీ ఆఫ్-రోడర్ శక్తివంతమైన 6.5-లీటర్, V12 ఇంజన్‌తో నడుస్తుంది.

భారతదేశంలో 2 ట్విట్టర్ కార్యాలయాలను మూసేసిన తర్వాత, ముగ్గురు ఉద్యోగులు మిగిలారు

ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ఉద్యోగులను తొలగించడం, కార్యాలయ వస్తువులను విక్రయించడం, కార్యాలయాల మూసివేత వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ట్విట్టర్ శుక్రవారం ఉదయం భారతదేశంలోని దాని మూడు కార్యాలయాలలో రెండింటిని మూసివేసింది, ఆ కార్యాలయాల్లోని ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని కోరింది.

బిలియనీర్ జార్జి సోరోస్‌పై మండిపడ్డ స్మృతి ఇరానీ

అదానీ అంశంపై అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేపుతున్నారు. తాజాగా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ జార్టి సోరోస్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.కొన్ని విదేశీ శక్తులు ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

బెల్లంకొండ గణేష్ రెండవ మూవీ నేను స్టూడెంట్ సార్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే

స్వాతిముత్యం సినిమాతో పరిచయమైన బెల్లంకొండ గణేష్, తన రెండవ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు. నేను స్టూడెంట్ సార్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

యూట్యూబ్ కొత్త భారతీయ-అమెరికన్ సిఈఓ నీల్ మోహన్ గురించి తెలుసుకుందాం

యూట్యూబ్ కొత్త సిఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్న నీల్ మోహన్ అంతకుముందు ఆ సంస్థలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్నారు. మోహన్ 1996లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు, అక్కడ అతను అర్జయ్ మిల్లర్ స్కాలర్ (GPA పరంగా టాప్ 10 శాతం విద్యార్థులు). తరువాత 2005లో స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి MBA పట్టా పొందారు.

ఎయిర్ న్యూజిలాండ్ ప్లేన్: 16గంటలు గాల్లోనే ప్రయాణం చేసి వెనక్కి వచ్చేసిన ఫ్లైట్

ఎయిర్ న్యూజిలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన ఫ్లైట్ NZ2, న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నుండి అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ కి బయలు దేరింది.

చైనాకు సారీ చెప్పను.. అమెరికా అధ్యక్షుడు

ఇటీవల అమెరికా గగనతలంపై ప్రయాణించిన ఓ చైనా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బెలూన్ ఘటన అమెరికా, చైనా సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది.

Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా

ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ పదవి నుంచి వైదొలిగాడు. తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జైషాకు పంపించాడు. దీనికి జైషా ఆమోదం తెలిపారు. ఇటీవల ప్రముఖ ఛానల్ స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

ముగ్గురు ఆఫ్ స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఢిల్లీలో మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు స్వల్ప మార్పులతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా మ్యాట్ రెన్ షా స్థానంలో ట్రావిస్ హెడ్ ను జట్టులోకి తీసుకుంది. బోలాండ్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ మ్యాథ్యూ కున్మెన్ కు ప్లేస్ దక్కింది. టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్‌కి తుది జట్టులో అవకాశం కల్పించారు.

సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్

బజాజ్ చేతక్, ఒకప్పుడు ప్రతి మధ్య తరగతి ఇంట్లో ఉండేది. అయితే కైనెటిక్ జూమ్‌లు, హోండా యాక్టివా వంటి బ్రాండ్ల రాకతో అమ్మకాలలో వెనకపడింది. 2006లో చివరిగా చేతక్ విడుదలైంది. మళ్ళీ 16 సంవత్సరాల తరవాత ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో మార్కెట్లోకి రాబోతుంది.

కేసీయార్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి బెలూన్లు పేలి కాలేరు వెంకటేష్ కు గాయాలు

అంబర్ పేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం కేసీయార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఆ వేడుకలో బెలూన్లు పేలి అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు తీవ్ర గాయాలయ్యాయి.

హ్యాపీ బర్త్ డే కేసీఆర్: జాతీయ రాజకీయాలే టార్గెట్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు, ఈరోజు 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా చరిత్రలో స్థానం సంపాదించుకున్న కేసీఆర్ కు అన్ని వర్గాల ప్రజల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

హర్యానాలోని భివానీ జిల్లాలో దారుణం.. ఇద్దరు సజీవదహనం

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తుల్ని కారుతో సహా సజీవదాహనం చేసిన ఘటన భివానీ జిల్లాలో జరిగింది. మృతులు రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35)గా గుర్తించామని లోహారు (భివానీ) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగత్ సింగ్ తెలిపారు.

మహాశివరాత్రి పండగ రోజు ఉపవాసం ఉన్నవారు తినగలిగే ఆహారాలు

ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండగను జరుపుకుంటున్నారు. ఈ రోజున శివభక్తులు ఉపవాసం ఉండి ఆ దేవడేవుడికి ప్రార్థనలు చేస్తారు.

బీబీసీ కార్యాలయాల్లో ముగిసిన ఐటీ సోదాలు

బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని కార్యాలయాల్లో దాదాపు 60 గంటల పాటు ఐటీ సోదాలు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. సంస్థ ఆర్థిక లావాదేవీలపై పలువురు ఉద్యోగులను ప్రశ్నించారు.

సంక్రాంతి సినిమాలతో పాటు ఓటీటీలోకి వస్తున్న మరికొన్ని సినిమాలు

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు సందడి చేశాయి. అటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, ఇటు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపాయి.

బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ డ్రా

క్యాంప్ నౌలో జరిగిన UEFA యూరోపా లీగ్ 2022-23 నాకౌట్ రౌండ్ ఫ్లేఆప్‌ల మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మొదటి ఫస్ట్‌-లెగ్ టైంలో బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్ తలపడ్డాయి. అయితే మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది.

యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్

ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ లో తొమ్మిదేళ్ల అధికారం తర్వాత తానూ వైదొలుగుతున్నట్లు యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుసాన్ వోజికి ప్రకటించారు. ఒక బ్లాగ్ పోస్ట్‌లో, కుటుంబం, ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించాలనుకుంటున్నట్లు తెలిపారు.

COVID-19 ఇన్ఫెక్షన్ మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది

JAMA నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ఒక అధ్యయనం COVID-19 బారిన పడిన వారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శరీరం గ్లూకోజ్‌ను ప్రాసెస్ చేసే విధానాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపింది.

జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో తెల్లవారుజామున భూకంపం

జమ్మూకాశ్మీర్‌లోని కత్రాలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కత్రాకు తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 3.6గా నమోదైందని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఉదయం 5.01 గంటలకు 10 కి.మీ లోతులో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది.

సార్ మూవీ ట్విట్టర్ రివ్యూ: యెస్ సార్ అనేస్తున్నారు

హీరో ధనుష్, సార్ సినిమాతో తెలుగులోకి వచ్చేసాడు. సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలతో పలకరించాడు. ఈ ప్రీమియర్ షోస్ కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద హైడ్రామా

లాహోర్‌లోని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద హై డ్రామా జరిగింది. అతన్ని అరెస్టు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారంటూ వందలాది మంది పిటిఐ కార్యకర్తలు ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఎన్టీఆర్ 30: ద్విపాత్రాభినయంలో ఎన్టీఆర్, విలన్ గాసైఫ్ ఆలీఖాన్?

ఎన్టీఆర్ 30 సినిమా గురించి అధికారిక అప్డేట్లు ఇప్పటివరకు రాలేదు కానీ అనధికారికంగా అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి.

ఫిబ్రవరి 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.