LOADING...

11 Feb 2023


ఫార్ములా E రేసులకు ప్రసార హక్కులు చేజిక్కించికున్న టాటా కమ్యూనికేషన్స్

రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా, టాటా కమ్యూనికేషన్స్ ABB FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం అధికారిక ప్రసార పంపిణీ హక్కులు చేజిక్కించుకున్నట్టు ప్రకటించింది.

నందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్

నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో నందమూరి రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

తయారీ లోపాలతో అమెరికాలో 34వేల జనరిక్ ఔషధాల బాటిళ్లను వెనక్కి రప్పించిన సన్ ఫార్మా

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ US-ఆధారిత విభాగం ఆంజినా, అధిక రక్తపోటు కొన్ని రకాల గుండె చికిత్సలకు ఉపయోగించే Diltiazem హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను వెనక్కి రప్పిస్తుంది.

వాలెంటైన్స్ వీక్ లో వచ్చే హగ్ డే విశేషాలు, కొటేషన్లు

ఫిబ్రవరి నెలలో వచ్చే వాలెంటైన్స్ డే(ఫిబ్రవరి14) కోసం ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. అయితే మీకీ విషయం తెలుసా? వాలెంటైన్స్ డేకి వారం రోజుల ముందు నుండి వాలెంటైన్స్ వీక్ మొదలవుతుంది.

ఆస్ట్రేలియాకు వణుకు పుట్టించి, రికార్డులను సృష్టించిన అశ్విన్

నాగ్‌పూర్ మొదటి టెస్టులో అశ్విన్ బౌలింగ్ చేస్తుంటే ఆస్ట్రేలియా బ్యాటర్లు వణికిపోయారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో రోజు కూడా ఆట ముగియకముందే ఆస్ట్రేలియా 132 పరుగులు తేడాతో ఓడిపోయింది.

'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం

త్రిపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ప్రధాని మోదీ కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రెండు పార్టీలు రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టినట్లు ఆరోపించారు.

కేఎల్ రాహుల్ ఇంకా నువ్వు మారవా, నీకంటే గిల్ బెటర్

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి తన ఆటతీరుతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కు రాహుల్ దూరమయ్యాడు. అయితే మళ్లీ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు జట్టులోకి వచ్చాడు.

మార్కెట్లో విడుదలైన లావా Blaze 5G కొత్త వేరియంట్‌

స్వదేశీ బ్రాండ్ లావా భారతదేశంలో తన Blaze 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM వేరియంట్‌ను విడుదల చేసింది. గతేడాది 4GB RAMతో మార్కెట్లోకి వచ్చింది.

ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్: అదుర్స్ మళ్లీ వచ్చేస్తుంది?

టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. అభిమానుల కోరిక మేరకు పాత సినిమాలను మళ్ళీ మళ్ళీ థియేటర్లలో వేస్తున్నారు. రీ రిలీజ్ లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన కుడా వస్తోంది.

తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి

సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మహబూబాబాద్ సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని, రాళ్లదాడి కారణంగా ఒక కిటికీ పగిలిపోయిందని వార్తా సంస్థ పీటీడీ నివేదించింది.

ముదురుతున్న కశ్మీర్ ఫైల్స్ వివాదం: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై మండిపడ్డ వివేక్ అగ్నిహోత్రి

ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు, నటుడు ప్రకాష్ రాజ్ కు మధ్య వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. అప్పుడెప్పుడో సినిమా విడుదలైనప్పుడు మొదలైన వివాదం సంవత్సరం అవుతున్నా కూడా ఇంకా తగ్గడం లేదు.

ఎయిర్‌బస్, బోయింగ్‌ల సంస్థల నుంచి 500 జెట్‌లను ఆర్డర్‌ చేసిన ఎయిర్‌ ఇండియా

ఎయిరిండియా $100 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన 500 కొత్త విమానాల కోసం ఒక భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక ఎయిర్‌లైన్ నుండి ఒకేసారి వచ్చిన అతిపెద్ద ఆర్డర్‌ అని, పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో జాక్ పాట్ కొట్టేదెవరో..?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13న ముంబైలో జరగనుంది. ఒక జట్టులో కనీసం 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వీరి నుంచి ఫ్రాంచైజీలు తమ జట్లను ఎంపిక చేసుకుంటాయి. అయితే ఈ వేలంలో అత్యధిక ధరను పొందే అవకాశం క్రికెటర్లు ఎవరో ఇప్పడు మనం తెలుసుకుందాం.

దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా?

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భద్రత కోసం ఒక దశాబ్దం పాటు సేవలందించిన స్నిఫర్ లాబ్రడార్ కుక్కను ఈ వారం వేలం వేశారు.

శేఖర్ మాస్టర్ చూపు సినిమా దర్శకత్వం వైపు ?

కొరియోగ్రాఫర్లు సినిమా దర్శకులుగా మారడం చాలాసార్లు జరుగుతుంటుంది. ప్రభుదేవా, అమ్మ రాజశేఖర్, సన్నీ మొదలగు కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారారు.

ఆసియా మార్కెట్ కోసం మెర్సిడెస్-మేబ్యాక్ S 580e విలాసవంతమైన కారు

మెర్సిడెస్-మేబ్యాక్ ఆసియా, యూరోపియన్ మార్కెట్‌ల కోసం S 580e ప్లగ్-ఇన్ హైబ్రిడ్ లిమోసిన్‌ను విడుదల చేసింది. అల్ట్రా-విలాసవంతమైన కారు జర్మన్ తయారీ సంస్థ మేబ్యాక్ నుండి మొదటి ఎలక్ట్రిఫైడ్ వాహనం.

సౌతాఫ్రికాపై శ్రీలంక సంచలన విజయం

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికాపై శ్రీలంక సంచలన విజయం నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 129 పరుగులను చేసింది.

'దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది' జమియత్ చీఫ్ సంచలన కామెంట్స్

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ముస్లింలు వ్యతిరేకం కాదని, అయితే వారి మధ్య సైద్ధాంతిక విభేదాలు కొనసాగుతున్నాయని జమియత్ ఉలామా-ఇ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదానీ శనివారం అన్నారు. ప్రస్తుత హిందూత్వ రూపం భారతదేశ స్ఫూర్తికి విరుద్ధమని మదానీ పేర్కొన్నారు.

ఆహా: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో కనబడని ఇద్దరు జడ్జిలు

తెలుగులో బాగా పేరుతెచ్చుకున్న ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో, తెలుగు ఇండియన్ ఐడల్ పేరుతో పాటల పోటీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తున్న ఈ కార్యక్రమం రెండవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్

దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వైరం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి ఆప్ నియమించిన ఇద్దరు ప్రభుత్వ నామినీలను ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌ల) బోర్డుల నుంచి గవర్నర్ తొలగించారు.

విజృంభించిన స్పిన్నర్లు, మొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం

తొలిటెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. స్పిన్ ఆడటంతో మరోసారి తమ బలహీనతను ఆస్ట్రేలియా బ్యాటర్లు బయటపెట్టుకున్నారు. దీంతో కంగారులు మూడో రోజుకే చాప చుట్టేశారు. భారత స్పిన్నర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

ఫైల్ షేరింగ్ లిమిట్ పెంచడంతో పాటు కొత్త రికార్డింగ్ మోడ్ ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్

వాట్సాప్ ఐఫోన్ కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అందుబాటులోకి వచ్చిన ఫీచర్స్ లో వీడియోలను హ్యాండ్స్-ఫ్రీగా రికార్డ్ చేయడానికి కెమెరా మోడ్‌ తో పాటు, ఒకేసారి 100 వరకు మీడియా ఫైల్స్ ను షేర్ చేయచ్చు.

యాక్సిడెంట్ తర్వాత తొలి అడుగు వేసిన రిషబ్ పంత్

టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్రాణప్రాయం నుంచి తప్పించుకున్న పంత్ కర్ర సాయంతో అడుగు వేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే.

ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 20లక్షల జరిమానా విధించిన డీజీసీఏ

మరో ఎయిర్‌లైన్స్‌‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కొరడా ఝులిపించింది. పౌర విమానయాన అవసరాలను ఉల్లంఘించినందుకు ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ.20 లక్షల జరిమానా విధించింది.

ఉద్యోగ తొలగింపులు మొదలుపెట్టిన మైక్రోసాఫ్ట్ HoloLens, Surface, Xboxలో ఉద్యోగ కోతలు

మైక్రోసాఫ్ట్ గత నెలలో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దానిలో భాగంగా, ఇప్పుడు HoloLens మిక్స్డ్ రియాలిటీ హార్డ్‌వేర్, Surface డివైజ్‌ తో పాటు Xbox గేమింగ్ డివిజన్‌ యూనిట్లలో ఉద్యోగాలను తగ్గించింది.

ఐదు రాష్ట్రాలను కలిపే దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే; రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిని కలుపుతూ, ఐదు రాష్ట్రాల గుండా వెళ్లే ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను కేంద్రం చేపడుతోంది. 1,386 కిలోమీటర్లు దూరంతో దాదాపు రూ.4లక్షల వ్యయంతో నిర్మిస్తున్న దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే మొదటి ఫేజ్‌ను ఆదివారం ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు.

స్టీవెన్ స్పీల్ బర్గ్ నుండి డేనియల్ క్వాన్ వరకూ ఆర్ఆర్ఆర్ ను ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్స్

ఉత్తమ పాట విభాగంలో ఆస్కార్ నామినేషన్లో నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి హాలీవుడ్ దర్శకులు ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా స్టీవెల్ స్పీల్ బర్గ్, ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడారు.

విరాట్ కోహ్లీని దాటేసిన మహ్మద్ షమీ

టెస్టు క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లీ కన్నా అత్యధిక సిక్స్ లు బాదిన బ్యాటర్ మహ్మద్ షమీ నిలిచాడు. టెస్టులో విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ టెస్టులో 24 సిక్సర్లు కొట్టగా.. మహ్మద్ షమీ 25 సిక్స్ లు కొట్టాడు. నాగ్ పూర్ జరిగిన మొదటి టెస్టులో మహ్మద్ షమీ మూడు సిక్సర్లు కొట్టి ఈ ఘనతను సాధించాడు.

తెలుగు బాక్సాఫీసు దగ్గర ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్

వేసవి వచ్చిందంటే థియేటర్లలో సినిమాల జాతర జరుగుతుంది. ఈసారి కూడా వేసవిలో థియేటర్లలోకి వచ్చే సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఏప్రిల్ 14వ తేదీ మీద పడింది.

రాణించిన అక్షర్, టీమిండియా 400 పరుగులకు ఆలౌట్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 400 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది.

తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎన్నికల కోడ్ కారణం

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. దీంతో ఫిబ్రవరి 17న జరగాల్సిన తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం వాయిదా పడింది.

హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా

స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా హైదరాబాద్ E-Prixలో XUV400 వన్-ఆఫ్ ఫార్ములా E ఎడిషన్‌ను ప్రదర్శించింది. మహీంద్రా ఫార్ములా ఈ-టీమ్ తో మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (మేడ్) ద్వారా ప్రత్యేక లివరీని రూపొందించారు.

ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు ఎవరు ముందుకొచ్చిన స్వాగతిస్తామని అమెరికా పేర్కొంది. అయితే భారత ప్రధాని మోదీకి మాత్రం యుద్ధాన్ని ఆపే శక్తి ఉందని వైట్ హౌస్ చెప్పింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ ఒప్పించగలరని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం పాటను పాడనున్న మలికా అద్వానీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 13వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. మార్చి 4వ తేదీ నుంచి ముంబయిలో ఐదు జట్లతో తొలి సీజన్ ప్రారంభం కానుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని ఇండియా కన్సల్టెంట్స్ సంస్థలో భాగస్వామి అయినా మలికా అద్వానీ వేలాన్ని పర్యవేక్షించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ట్రావెల్: శ్రీలంకలోని అతిపురాతన పట్టణం అనురాధపురంలో గల చూడదగ్గ ప్రదేశాలు

శ్రీలంకలోని అతి పురాతన పట్టణమైన అనురాధపుర గురించి మీరు వినే ఉంటారు. ప్రపంచ వారసత్వ సంపదగా ఈ పట్టణాన్ని యునెస్కో గుర్తించింది. ఇక్కడ చూడవలసిన పురావస్తు ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

ఫిబ్రవరి 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

టర్కీలో 8ఏళ్ల బాలికను కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 24వేలు దాటిన మృతులు

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్టీఆర్‌ఎఫ్) శుక్రవారం టర్కీ ఆర్మీ సమన్వయంతో మరొక బాలికను కాపాడింది. శిథిలాల కింద చిక్కుకున్న 8ఏళ్ల బాలికను సిబ్బంది రక్షించారు.

భారతదేశంలో పూర్తిగా సిబ్బందిని తొలగించి కార్యాలయాన్ని మూసేసిన టిక్ టాక్

2020లో భారతదేశంలో నిషేదించిన షార్ట్ వీడియో ప్లాట్ఫాం టిక్‌టాక్ దేశంలోని తన కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకుంది. సంస్థలో మిగిలిన 40 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసింది.

ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానమే..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా-ఇండియా మధ్య మొదటి టెస్టు వైభవంగా ప్రారంభమైంది. అయితే మూడో టెస్టు ధర్మశాలలో జరగాల్సి ఉండగా.. దీనిపై క్లారిటీ రావడం లేదు.

గోళ్ళు కొరికే అలవాటు మానలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి

చిన్నప్పుడు మొదలైన గోళ్ళు కొరికే అలవాటు పెద్దయ్యాక కూడా కొనసాగుతూనే ఉంటుంది. గోళ్ళు కొరకడం వల్ల పంటి చిగుళ్ళు దెబ్బతింటాయి. కొన్ని కొన్ని సార్లు పంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు గోరు దగ్గర చర్మం దెబ్బతింటుంది.

'స్పై బెలూన్' ఎపిసోడ్: ఆరు చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన అమెరికా

చైనా 'గూఢచారి' బెలూన్ వ్యవహారాన్ని అమెరికా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగనతలంలో ఎగురుతున్న చైనా 'స్పై బెలూన్‌'‌ను కూల్చేసిన అగ్రరాజ్యం, తాజాగా ఆ దేశ కంపెనీలకు షాకిచ్చింది.

భూ వివాదంలో చిక్కుకున్న రానా, క్రిమినల్ కేసు నమోదు

హీరో దగ్గుబాటి రానా, దగ్గుబాటి సురేష్ పై ప్రమోదు కుమార్ అనే బిజినెస్ మెన్ కేసు నమోదు చేసారు.

సెమీఫైనల్లో వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా ఓటమి

క్వార్టర్ ఫైనల్లో జరిగిన పోరులో ప్రస్తుత వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా 2023 అబుదాబి ఓపెన్ సెమీ ఫైనల్‌లో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 లో ఫైనల్‌కు చేరిన రెబాకినా మూడు సెట్లలో ఓడిపోయి నిరాశ పరిచింది.

భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్

చెన్నైకి చెందిన TVS మోటార్ కంపెనీ తన స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ అపాచీ RTR 310ని మార్చి 2023లో భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.దీని డిజైన్ 2014 ఆటో ఎక్స్‌పోలో డ్రేకెన్ బ్రాండ్ ప్రదర్శించిన కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తుంది. దీని ధర 2.65 లక్షలు ఉండే అవకాశముంది.

సరికొత్త లుక్ లో అదిరిపోతున్న ప్రభాస్

కొంతకాలం క్రితం ప్రభాస్ లుక్స్ పై చాలా విమర్శలు వచ్చాయి. బాహుబలి తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్ చిత్రాల్లో ప్రభాస్ లుక్ బాలేదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.

లక్నో ఫ్రాంచైజీకి యుపీ వారియర్జ్‌గా నామకరణం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో ఫ్రాంచైజీకి యూపి వారియర్జ్‌గా నామకరణం చేశారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో ఫ్రాంచైజీ యజమానులైన కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 757 కోట్లను పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న జోన్ లూయిస్‌ ఈ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించారు.

ఫిబ్రవరి 14న Realme 10 Pro కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ విడుదల

Realme భారతదేశంలో కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి కోకా-కోలాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మౌత్‌ఫుల్ పేరుతో, Realme 10 Pro 5G కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ దీని ధర రూ. 20,999. Realme ఈ ఎడిషన్ లో కేవలం 1,000 ఫోన్లను మాత్రమే అమ్ముతుంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, Realme కోకా కోలా రెండింటికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది కానీ ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో మాత్రమే విడుదలైంది.

దిల్లీ లిక్కర్ కేసు: వైసీపీ ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి అరెస్ట్

దిల్లీ మద్యం కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచడంతో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

10 Feb 2023


H-1Bపై అమెరికా కొత్త నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లాభం

H-1B వీసాపై అమెరికా కొత్త ప్లాన్ అమలు చేస్తుంది దీనితో H-1B, L1 వీసాలపై వేలాది మంది విదేశీ సాంకేతిక ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలో వేలాది మంది భారతీయ టెక్కీలకు ప్రయోజనం చేకూరుతుంది. పైలట్ ప్రాతిపదికన "దేశీయ వీసా రీవాలిడేషన్" కేటగిరీలు పెట్టి తర్వాత కొన్ని సంవత్సరాలలో దానిని పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది.

కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా

యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 14ని సంప్రదాయబద్ధంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే తేదీని కౌ హగ్ డేగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.

టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ

టర్కీలో వరుసగా సంభవించిన భూకంపాల తర్వాత మూడు రోజులపాటు శిథిలాల కింద కూరుకుపోయిన 6 ఏళ్ల బాలికను స్నిఫర్ డాగ్స్ రక్షించాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్‌లో భాగమైన రోమియో, జూలీ, శిథిలాల కింద 6 ఏళ్ల నస్రీన్ ఆచూకీని గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయి.

మొదటి టెస్టులో అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్లు

బోర్కర్ గవాస్కర్ తొలి టెస్టులో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఆసీస్ పై భారత్ అధిక్యంగా దిశగా ముందుకెళ్తోంది. ఇప్పటికే 144 పరుగుల అధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ శతకంతో పాటు, ఆలౌరౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడడం వల్లే టీమిండియా సత్తా చాటింది.

బెదురులంక 2012 టీజర్: గ్రామంలో యుగాంతం వింతలు

ఆర్ ఎక్స్ 100 తర్వాత హీరో కార్తికేయకు సరైన హిట్ పడలేదు. విలన్ వేషాలు వేసినా కూడా పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే తాజాగా బెదురులంక 2012 సినిమాతో హీరోగా వస్తున్నాడు.

టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు

ఏలూరు జిల్లా పోలవరంలో వైసీపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్ వే, కాపర్ డ్యాం, స్పిల్ ఛానల్, పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను తనిఖీ చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు తలెత్తాయని అంబటి రాంబాబు ఆరోపించారు.

ఇద్దరు మహిళల ఊపిరి నిలబెట్టిన రెస్క్యూ టీం

జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలోని గురెజ్ సరిహద్దు ప్రాంతంలో హిమపాతం కారణంగా ఇద్దరు మహిళలు ప్రమాదంలో పడ్డారు.

37 టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయని విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును అధిగమించే క్రికెటర్ విరాట్ కోహ్లీనే అని క్రికెట్ దిగ్గజాలు చెబుతుంటారు. అయితే టెస్టులో మాత్రం విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. గత 37 టెస్టు ఇన్నింగ్స్ లో ఒక సెంచరీ కూడా చేయకపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

సూర్యుని నుండి భారీ ముక్క విరగడంతో ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు

సూర్యుడు ఎప్పుడూ ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక అద్భుతమే. ఇప్పుడు, అయితే ఒక కొత్త పరిణామం శాస్త్రవేత్తలను కలవరపెట్టింది. సూర్యుని నుండి భారీ ముక్క దాని ఉపరితలం నుండి విడిపోయింది . శాస్త్రవేత్తలు ఇది ఎలా జరిగిందో విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నారు.

ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలకు యాక్సెస్, రెండేళ్ల తరువాత పునరుద్ధరణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ ఎత్తివేశాయి. 2021లో యూఎస్ క్యాపిటల్‌పై జరిగిన దాడి తర్వాత ఆయన్ను బ్యాన్ చేశారు. అయితే రెండేండ్ల తరువాత ఆయన అకౌంట్లకు యాక్సిస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల మాతృసంస్థ మెటా ప్రకటించింది.

పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు

సిరియాలో సోమవారం సంభవించిన భూకంపం తర్వాత జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో ఒక ఇంటి శిథిలాల కింద దొరికిన అప్పుడే పుట్టిన పసికందుకు పేరుతో పాటు ఒక ఇల్లు దొరికింది..

సమంత శాకుంతలం సినిమాకు కొత్త రిలీజ్ డేట్

మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతం కావ్యాన్ని వెండితెరకు శాకుంతలం పేరుతో తీసుకొస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. హిందూ పురాణాల్లోని శకుంతల దుష్యంతుల మధ్య ప్రేమకథను శాకుంతలం సినిమాలో చూపించనున్నాడు.

1,000 మంది ఉద్యోగులను తొలగించనున్న యాహూ

యాహూ తన మొత్తం సిబ్బందిలో 20% కంటే ఎక్కువ మందిని తొలగించాలని ఆలోచిస్తున్నట్లు గురువారం ప్రకటించింది, దాదాపు 50% యాడ్ టెక్ ఉద్యోగులపై ఈ ప్రభావం ఉంటుంది రికార్డు స్థాయిలో అధిక ద్రవ్యోల్బణంతో పాటు మాంద్యం భయంతో కంపెనీలు టెక్ రంగంలో విస్తృతంగా ఉద్యోగ కోతలను ప్రకటిస్తున్నాయి.

భారత్ క్రికెట్ చరిత్రలో రోహిత్‌శర్మ అరుదైన రికార్డ‌ు

భారత్ క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్‌కూ సాధ్యం కానీ రికార్డును టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ సాధించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటో సెంచరీ చేయడంతో ఈ ఘనతను రోహిత్ సాధించాడు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లోనూ సెంచరీలు సాధించిన కెప్టెన్ గా చరిత్రకెక్కాడు. టెస్టులో మొత్తం 9 సెంచరీలు సాధించిన ఆటగాడి నిలిచాడు.

ముంబై బుల్లెట్ రైలుకు మొట్టమొదటి అండర్ సీ టన్నెల్ 3-అంతస్తుల స్టేషన్‌

బుల్లెట్ రైలు పని మహారాష్ట్రలో వేగాన్ని పుంజుకుంది, దీనిని బాంబే హైకోర్టు "జాతీయ ప్రాముఖ్యత మరియు ప్రజా ప్రయోజనానికి సంబంధించిన" ప్రాజెక్ట్ అని పేర్కొంది.

మీరు సింగిల్ గా ఉన్నారా? మీ స్నేహితులతో వాలెంటైన్స్ డేని ఇలా సెలెబ్రేట్ చేసుకోండి

వాలెంటైన్స్ డే రోజున సింగిల్స్ గురించి రకరకాల మీమ్స్ వస్తుంటాయి. ఐతే మీరు కోరుకున్న లవ్ మీకింకా దొరక్కపోతే వాలెంటైన్స్ డే సెలెబ్రేట్ చేసుకోకూడదని రూలేమీ లేదు.

బీబీసీ బ్యాన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

భారత్‌లో బీబీసీ ఛానల్ ప్రసారం కాకుండా బ్యాన్ చేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. హిందూసేన ఈ పిటిషన్ వేయగా.. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

మళ్ళీ నష్టాల బాట పట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్

ఇండెక్స్ ప్రొవైడర్ MSCI (మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్) కొన్ని అదానీ గ్రూప్ స్టాక్‌ల ఫ్రీ-ఫ్లోట్ స్టేటస్‌ను సమీక్షిస్తామని చెప్పిన తర్వాత అదానీ విల్మార్ మినహా గ్రూప్‌లోని అన్ని లిస్టెడ్ కంపెనీలు గురువారం నష్టాల్లో ముగిశాయి.

కాంతార: వరాహరూపం పాటను తీసేయాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు

కన్నడ మూవీ కాంతార సినిమాలోని వరాహరూపం పాటపై కేరళ హైకోర్టు విధించిన కండీషన్ నుండి ఉపశమనం కలిగింది సుప్రీం కోర్ట్. దీంతో చిత్ర నిర్మాతలకు కాంతార సినిమాలో వరాహ రూపం పాటను తీసేయాల్సిన అవసరం లేకుండా పోయింది.

సూపర్ సెంచరీతో అదరగొట్టిన మార్కరమ్, ఫైనల్‌కు చేరిన సన్ రైజర్స్

సౌతాఫ్రికా టీ20 లీగ్-2023 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ను 14 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓడించింది.

యాంగ్జాయిటీ డిజార్డర్ గురించి జనం నమ్మే అపోహాలు

యాంగ్జాయిటీ (ఆందోళన) అనేది సాధారణమైనదని కొందరు అంటుంటారు. అందుకే దాని గురించి జనంలో చాలా అపోహాలున్నాయి. ఈరోజు వాటిని బద్దలు కొడదాం.

తెలంగాణాలో రూ.21,400 కోట్ల పెట్టుబడులు : కేటీఆర్

డబ్ల్యూఈఎఫ్ లో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎఫ్‌ఎంసిజి సహా వివిధ రంగాల్లో తెలంగాణ దాదాపు రూ.21,400 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు గురువారం స్ఫష్టం చేశారు.

2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియమితులైన వారం తర్వాత, కేంద్రం ఈరోజు మరో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను అత్యున్నత న్యాయస్థానానికి పెంచింది, ఇప్పుడు పూర్తి స్థాయి 34 మంది న్యాయమూర్తుల సంఖ్యకు చేరుకుంది.

టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు

సోమవారం భారీ భూకంపం కారణంగా సిరియా, టర్కీలో 21,000 మందికి పైగా మరణించారు. విరామం లేకుండా 24 గంటలూ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి కానీ మంచు, వర్షం కారణంగా వారి పనికి ఆటంకం కలుగుతుంది.

ఆ రెండు సినిమాల విడుదల వాయిదా వెనుక దిల్ రాజు?

రెండు మూడు రోజులుగా దిల్ రాజు వర్సెస్ అల్లు అరవింద్ అంటూ అనేక వార్తలు వచ్చాయి. విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్, దిల్ రాజు ల సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి ఇలా వార్తలు వస్తున్నాయి.

జమ్మూకాశ్మీర్‌లో తొలిసారిగా బయటపడిన లిథియం నిల్వలు

దేశంలో తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌లో లిథియం నిల్వలు లభించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.

రాత్రుళ్ళు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? చూపు కోల్పోయిన హైదరాబాద్ అమ్మాయి కథ తెలుసుకోండి

జాబ్ లేదా టైమ్ పాస్ కోసమో స్మార్ట్ ఫోన్ వాడకం మరీ పెరిగిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే జేబు దగ్గర గుండె లేదేమో అన్నట్లుగా ఫీలయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు.

టీమిండియాకి పెద్ద షాక్.. జస్ప్రిత్ బుమ్రా టెస్టులకు దూరం

టీమ్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచ కప్ ఉన్నందున బోర్డర్ గవాస్కర్ ట్రోఫికి దూరమైనట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న షారుక్ ఖాన్ డీడీఎల్జే

భారతీయ సినిమా చరిత్రలో మరపురాని చిత్రంగా నిలిచిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే మూవీ, దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు మళ్ళీ సిద్ధం అవుతోంది.

పాకిస్తాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐఎంఎఫ్

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ మరోసారి షాకిచ్చింది. ఇప్పటికే మిత్రదేశాలు అప్పు ఇవ్వలేమని చెప్పడంతో చివరి అవకాశంగా ఐఎంఎఫ్‌తో పది రోజుల నుంచి పాక్ చర్చలు జరుపుతోంది. తాజాగా ఐఎంఎఫ్‌తో పాక్ చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది.

3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్

ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో దాని అత్యంత సరసమైన ఆఫర్ S1 ఎయిర్ కోసం మూడు కొత్త ట్రిమ్ స్థాయిలను ప్రవేశపెట్టింది. స్కూటర్ బేస్ వేరియంట్ ఇప్పుడు చిన్న 2kWh బ్యాటరీ ప్యాక్‌తో , మిడ్-లెవల్ మోడల్ 3kWh బ్యాటరీ ప్యాక్‌ తో, రేంజ్-టాపింగ్ వెర్షన్ 4kWh బ్యాటరీ ప్యాక్‌ తో వస్తుంది.

ఓ మై డార్లింగ్ మూవీ కోసం బుట్టబొమ్మ లిప్ కిస్

ఇటీవల తెలుగులో వచ్చిన బుట్టబొమ్మ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మళయాలంలో హిట్ అయిన కప్పెలా సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా.

వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన తృణమాల్ మహిళా ఎంపీ

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్ లో అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంపై వివాదం రేగింది. అసభ్య పదజాలం వాడారని ఆరోపిస్తూ ఆమెను బీజేపీ టార్గెట్ చేసింది.

ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్-ఫోకస్డ్ టిప్పింగ్ ఫీచర్ యాక్సెస్‌ను విస్తరిస్తున్న మెటా

గత నవంబర్‌లో, క్రియేటర్‌లు డబ్బు సంపాదించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 'గిఫ్ట్‌లను' మెటా పరిచయం చేసింది. ఇప్పుడు మరింత మంది క్రియేటర్‌లకు ఈ ఫీచర్ యాక్సెస్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

బాలీవుడ్: షారుక్ ఖాన్ బ్లూ వాచ్ ఖరీదుతో రెండు చిన్న సినిమాల నిర్మాణం

పఠాన్ యాక్టర్ షారుక్ ఖాన్, పఠాన్ సినిమా విజయంతో సంతోషంగా ఉన్నారు. చాలారోజుల తర్వాత అటు బాలీవుడ్ లోనూ, ఇటు షారుక్ ఖాన్ కెరీర్లోనూ మంచి విజయం వచ్చింది.

క్వార్టర్స్‌కు చేరుకున్న వింబుల్డన్ ఛాంపియన్ రిబాకినా

ప్రస్తుత వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా మరోసారి చెలరేగింది. 2023 అబుదాబి ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకొని సత్తా చాటింది. రౌండ్ ఆఫ్-16 క్లాష్‌లో కరోలియా ప్లిస్కోవాపై విజయం సాధించింది.

కొత్త రాకెట్ SSLV-D2 ను ప్రయోగించనున్నఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి మొదటి లాంచ్ ప్యాడ్ నుండి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV-D2) ను ప్రయోగించనుంది.