07 Feb 2023
శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనాలు: ఎముకలను కాల్చి, గ్రైండ్ చేసిన ఆఫ్తాబ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించిన మరికొన్ని సంచలన విషయాలు బయటికి వచ్చాయి. దిల్లీ పోలీసులు దాఖలు చేసిన 6,629 పేజీల ఛార్జ్షీట్లో ఆ విషయాలు ఉన్నాయి.
అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు
అశోక్ లేలాండ్ తో కలిసి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (H2-ICE)తో నడిచే భారతదేశపు మొట్టమొదటి హెవీ డ్యూటీ ట్రక్కును ఆవిష్కరించాయి. బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్లో ప్రధాని నరేంద్ర మోదీ దీనిని జెండా ఊపి ప్రారంభించారు. 2022 ఆగస్టు నుంచి ఇది టెస్టింగ్లో ఉంది. దానితో, అశోక్ లేలాండ్ 'ఆత్మనిర్భర్ భారత్' ప్రచారంలో భాగం కావాలనుకుంటుంది.
జర్నలిస్టు రాణా అయ్యూబ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత
జర్నలిస్టు రాణా అయ్యూబ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
ట్రావెల్: జపాన్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని పనులు తెలుసుకోండి
ప్రతీ దేశంలో ఆచారాలు, వ్యవహారాలు వేరు వేరుగా ఉంటాయి. మీరు ఈ దేశంలో సరైనదే అనుకున్న పని వేరే దేశంలో కాకపోవచ్చు. పర్యటన కోసం జపాన్ దేశానికి వెళ్ళాలనుకుంటే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో చూద్దాం.
ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్!
ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని ఇటీవల నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా చిన్న మెయిన్-బెల్ట్ గ్రహశకలాన్ని గుర్తించిన నాసా
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST)ని ఉపయోగించి, యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం మార్స్, బృహస్పతి మధ్య ప్రధాన బెల్ట్లో ఒక గ్రహశకలాన్ని గుర్తించింది. 300 నుండి 650 అడుగుల పొడవున్న ఈ గ్రహశకలం, అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా కనుగొన్న అతి చిన్న వస్తువు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల రేసులో గిల్, సిరాజ్
అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను గుర్తించి.. గౌరవించడం కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి 2021లో 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును ప్రవేశపెట్టిన విషం తెలిసిందే. 2023 జనవరికి సంబంధించి నామినీల వివరాలను ఐసీసీ తాజాగా ప్రకటించింది.
సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సంధర్భంగా భద్రతా ఫీచర్లను ప్రారంభించిన Tinder
సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం (SID) గుర్తుగా, ప్రముఖ ఆన్లైన్ డేటింగ్ ప్లాట్ఫారమ్ Tinder వినియోగదారులు సులభంగా నియంత్రించడానికి అనేక భద్రతా ఫీచర్లను విడుదల చేస్తోంది. వినియోగదారులకు అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్లలో 'Incognito Mode', 'Block Profile' వంటి భద్రతా ఫీచర్లను అప్డేట్ చేసింది.
సూపర్ రికార్డుకు చేరువలో హర్మన్ ప్రీత్ కౌర్
భారత మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో గొప్ప రికార్డుకు చేరువలో ఉంది. ఫిబ్రవరి 10న ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఆ ఫీట్ను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. కేవలం 60 పరుగులు సాధిస్తే ఆ మైలురాయిని అందుకొనే అవకాశం ప్రస్తుతం ఉంది.
2023 కేతు సంవత్సరం ఎలా అయ్యింది? కేతు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గ్రహాల్లో రాహువు, కేతువుల గురించి సాధారణంగా అందరికీ తెలుస్తుంటుంది. రాహువు కారణంగా జీవితంలో గందరగోళం ఏర్పడుతుందని జ్యోతిష్యం ప్రకారం చెబుతారు.
అసెస్మెంట్ పరీక్షలో ఫెయిలైన 600 ఫ్రెషర్స్ ను తొలగించిన ఇన్ఫోసిస్ సంస్థ
ఇంటర్నల్ ఫ్రెషర్స్ అసెస్మెంట్ (FA) పరీక్షలో ఫెయిలైన కారణంగా ఇన్ఫోసిస్ 600 మంది ఫ్రెషర్లను తొలగించింది. గత నెలలో, దేశంలోని మరో ప్రముఖ ఐటీ సంస్థ విప్రో కూడా ఇలానే 450 మంది ఫ్రెషర్లను తొలగించింది.
అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మంగళవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్సభలో ఆయన అదానీ అంశాన్ని లేవనెత్తారు. గౌతమ్ అదానీ ప్రయోజనాలను కోసం మోదీ ప్రభుత్వం వ్యాపార నియమాలను మార్చిందని ఆరోపించారు. ఈ సందర్భంగా విమనంలో అదానీతో కలిసి ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని రాహుల్ ప్రదర్శించారు.
భారతీయ మార్కెట్ కోసం కొత్త మోడళ్లను రూపొందిస్తున్న Renault, Nissan
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Renault, జపాన్ తయారీ సంస్థ Nissan భారతీయ మార్కెట్ కోసం మూడు మోడళ్లపై పని చేస్తున్నాయి. ఇందులో 3 rd gen Renault Duster, Renault Triber ఆధారంగా ఒక నిస్సాన్ MPV, ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వాహనం ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ ప్లాన్ను విజయవంతం చేసేందుకు రెండు కంపెనీలు దాదాపు రూ. 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి.
అక్షర పటేల్ ఔట్.. కుల్దీప్ ఇన్..?
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. మరో మూడ్రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కు తెరవేవనుంది. గురువారం నుంచి నాగపూర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో టీమిండియా పట్టు సాధించాల్సి ఉంది.
టికెట్ లేకుండా సినిమా చూడొచ్చంటున్న రైటర్ పద్మభూషణ్ టీమ్
సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ, పోయిన శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందన వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతుంది రైటర్ పద్మభూషణ్.
టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు
టర్కీలో మరో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది.
తేనేతుట్టెను చూస్తే అనిజీగా అనిపించిందా? ట్రైపోఫోబియా కావచ్చు
ఒకేచోట చిన్నచిన్న రంధ్రాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటివల్ల కొంతమందికి ఇబ్బంది కలుగుతుంటుంది. ఒక్కసారిగా వాళ్ళ మనసులో అదోరకమైన జుగుప్స కలుగుతుంది. దాన్ని ట్రైపోఫోబియా అంటారు.
ఫిబ్రవరి 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ సురక్షిత దినోత్సవం రోజున వాట్సాప్ ఉపయోగించడానికి ఉత్తమ చిట్కాలు
ఫిబ్రవరి 7న సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవంగా ప్రకటించారు. InSafe సంస్థ, ప్రతి సంవత్సరం సేఫ్ ఇంటర్నెట్ డే ను సెలెబ్రేట్ చేస్తుంది. సైబర్ బెదిరింపు, సోషల్ నెట్వర్కింగ్, డిజిటల్ గుర్తింపు వంటి ఆన్లైన్ సమస్యలతో పాటు మరెన్నో ప్రస్తుత ఆందోళనలపై అవగాహన పెంచడం దీని లక్ష్యం.
అరుదైన రికార్డు చేరువలో కింగ్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య కొద్దిరోజుల్లో బోర్కర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో అందరి దృష్టి కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్ పైనే ఉంది. ఈ సిరీస్లో పలు రికార్డులు బద్దలు కావడానికి టెస్టు సిరీస్ వేదిక కానుంది. విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా ప్రస్తుతం ఓ ప్రత్యేకమైన మైలురాయికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
కిమ్కు ఏమైంది? 40రోజులుగా కనపడని ఉత్తర కొరియా అధ్యక్షుడు!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్పై మళ్లీ ఉహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన దాదాపు 40రోజులుగా బహిరంగంగా కనిపంచకపోవడంతో అనేక అనుమానాలు రేకేత్తుతున్నాయి.
కొనదేలిన ముక్కు కోసం లక్షలు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా ట్రై చేయండి
ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు గానీ సూదిలాంటి కొనదేలిన ముక్కున్న వారు తమ అందంతో అందరినీ ఆకర్షిస్తారు. అందుకే సెలెబ్రిటీలు కొనదేలిన ముక్కు కోసం సర్జరీలకు లక్షలు ఖర్చు చేస్తారు.
ఆరోన్ ఫించ్ క్రికెట్లో సాధించిన రికార్డులపై ఓ కన్నేయండి..!
టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. 12 ఏళ్ల సుదీర్ఘమైన తన క్రికెట్ కెరీర్కు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్మెన్ ఆరోన్ఫించ్ ఫుల్స్టాప్ పెట్టాడు.గత సెప్టెంబర్లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2021లో తొలి T20 ప్రపంచకప్ టైటిల్ను ఆస్ట్రేలియాకు ఫించ్ అందించాడు. టీ20ల్లో రెండుసార్లు 150-ప్లస్ స్కోర్ సాధించిన ఏకైక కెప్టెన్గా చరిత్రకెక్కాడు.
జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల: సత్తాచాటిన అబ్బాయిలు, 20మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్స్ మొదటి విడత ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ( ఎన్టీఏ) ప్రకటించింది. ఈ ఫలితాల్లో అబ్బాయిలు సత్తాచాటారు. 20మంది అబ్బాయిలు 100 పర్సంటేజ్ సాధించారు. ఈ సెషన్లో మహిళా అభ్యర్థులెవరూ 100 పర్సంటేజ్ సాధించలేకపోవడం గమనార్హం.
పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలపై రవిచంద్రన్ అశ్విన్ సీరియస్
ఆసియాకప్ 2023 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ను నిర్వహిస్తే.. పాక్లో ఆడేదిలేదని టీమిండియా ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఆడాలని భావిస్తే మాత్రం వేదికను మార్చాలని సూచించింది. పాకిస్తాన్లో టీమిండియా ఆసియాకప్ ఆడకపోతే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్లో పాక్ ఆడదిలేదని ఆ జట్టు క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సౌథీ వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి.
మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు
మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రముఖ మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
థియేటర్స్ లో ఇచ్చిపడేసేందుకు కాస్త లేట్ అవుతుందంటున్న విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులకు అలరించడానికి ఎప్పుడూ ముందుంటాడు. అదేం విచిత్రమో గానీ విశ్వక్ సేన్ విభిన్నంగా కనిపించిన చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయవంతం అవ్వలేదు.
భారతదేశంలో Audi Q3 స్పోర్ట్బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం
జర్మన్ వాహన తయారీ సంస్థ Audi త్వరలో భారతదేశంలో తన Q3 స్పోర్ట్బ్యాక్ ను విడుదల చేయనుంది. రూ.2 లక్షలు టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్లో ఇది బి ఎం డబ్ల్యూ X1, వోల్వో XC40, మెర్సిడెజ్-బెంజ్ GLA తో పోటీ పడుతుంది.
ప్రయాణికులకు శుభవార్త: ఇక నుంచి రైళ్లలో వాట్సాప్లోనే భోజనం ఆర్డర్
వినియోగదారుల సౌకర్యార్థం రైళ్లలో ఇటీవల అనేక మార్పులు తీసుకొచ్చింది భారతీయ రైల్వే. తాజాగా రైళ్లలో ప్రయాణికులు భోజన్ ఆర్డర్ చేసుకున్న పద్ధతిని మరింత సులభతరం చేసింది. వాట్సాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే సేవలను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
క్రికెట్ లీగ్స్పై సౌరబ్ గంగూలీ అసక్తికర వ్యాఖ్యలు
క్రికెట్ లీగ్స్ ఆడటానికి క్రికెటర్లు ఇష్టపడుతుంటారు. ఇండియన్ ఐపీఎల్ లీగ్, బిగ్ బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్స్ వేలంలో ప్రస్తుతం పోటీ కనిపిస్తోంది. ఏదో ఒక లీగ్లో ఆడాలని ప్రస్తుత క్రికెటర్లు ఆరాటపడుతున్నారు. అందుకే ఈ లీగ్స్కు ప్రస్తుతం చాలా డిమాండ్ ఏర్పడింది.
భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో
IIT మద్రాస్, ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC) ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ (IHSP) కోసం వ్యోమగామి శిక్షణా మాడ్యూల్పై పని చేయడానికి సహకరించనున్నాయి. ప్రోగ్రామ్ను రూపొందించడానికి ఆగ్మెంటెడ్, వర్చువల్, మిక్స్డ్ రియాలిటీ టెక్నాలజీలను ఉపయోగించబోతుంది.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఆ సినిమా, వెండితెర మీద ప్రభావం చూపించలేకపోయింది.
టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్
వరుస భూకంపాలతో అల్లాడుతున్న టర్కీకి ఆపన్న హస్తం అందించడం కోసం ప్రత్యేక విమానాన్ని భారత్ పంపింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్తో పాటు నైపుణ్యం కలిగిన డాగ్ స్క్వాడ్లు, వైద్య సామగ్రి, అధునాతన డ్రిల్లింగ్ పరికరాలు, ఇతర కీలకమైన సాధనాలతో ఈ విమానం బయలుదేరింది.
ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్లో జియో 5G సేవలు ప్రారంభించాయి
భారతీ ఎయిర్టెల్ తన 5G సేవలను మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, గ్వాలియర్, భోపాల్ నగరాల్లో విడుదల చేసింది. రిలయన్స్ జియో తన 5G నెట్వర్క్ను హరిద్వార్లో ప్రారంభించింది..
క్రికెట్కు గుడ్బై చెప్పిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించారు. 2020లో ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచ కప్ను అందించడంలో ఫించ్ కీలక పాత్ర పోషించి ఆ జట్టుకు ట్రోఫీని అందించాడు.
'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా
అమెరికా మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగనతలంలో ఎగురుతున్న చైనా 'గూఢచారి' బెలూన్ను శనివారం అగ్రరాజ్య బలగాలు కూల్చేశాయి. అయితే ఆ బెలూన్ శిథిలాలను తిరిగి చైనాకు అప్పగించేది లేదని తాజాగా అమెరికా ప్రకటించింది.
ప్రభాస్ సలార్ నుండి సాలిడ్ అప్డేట్
ప్రభాస్ - ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సలార్ పై అభిమానుల్లో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. కేజీఎఫ్ తో రికార్డులు తిరగరాసిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ ని ఎలా చూపిస్తాడోనన్న ఆతృత అందరిలోనూ ఉంది.
AI రంగంలో Bard AI అనే మరో అద్భుతాన్ని ఆవిష్కరించనున్న గూగుల్
గూగుల్ ఒక ప్రయోగాత్మక Bard AI సేవను ప్రారంభించనుంది. ఇప్పటికే గూగుల్ కు గట్టి పోటీనిచ్చే మైక్రోసాఫ్ట్ సంస్థ పెట్టుబడి పెట్టిన Open AI చాట్బాట్ ChatGPT సంచలనం సృష్టించింది.
టీ20 ఉమెన్స్ ప్రపంచ కప్లో ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు
ఇటీవల ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్లో ఇండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో ఈనెల 10న ప్రారంభ కానుంది.
గజ్జి, దురదను పోగొట్టే ఇంటి చిట్కాలు ఇప్పుడే తెలుసుకోండి
సార్కోప్టేస్ స్కేబీ పురుగుల కారణంగా గజ్జి, దురద అంటుకుంటాయి. ఇది అంటువ్యాధి. గజ్జి లక్షణాలు ఎక్కువగా చేతివేళ్లమీద, మణికట్టు భాగంలో కనిపిస్తాయి.
టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం
టర్కీ, సిరియాలో భూకంపం ప్రళయం సృష్టించింది. శక్తిమంతమైన భూకంపాల ధాటికి 4300మందికిపైగా మృతి చెందినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
మార్చి 4న మహిళల ఐపీఎల్ ప్రీమియర్ లీగ్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ వచ్చే నెల ప్రారంభం కానుంది. మార్చి 4 నుంచి 26వ తేదీ వరకూ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడీయం, డివై పాటిల్ స్టేడియాలు ఈ లీగ్ కు అతిథ్యమివ్వనున్నాయి. చివరి మ్యాచ్ మార్చి 26న చివరి మ్యాచ్ జరగనుంది. ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 13న ముంబైలో జరగనుంది.
కాంతార 2 సినిమాపై క్లారిటీ: ఈసారి వెనక్కి వెళ్ళనున్న సినిమా
కేజేఎఫ్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపిన కన్నడ చిత్రం కాంతార. నిజానికి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించలేదు, కానీ సినిమా సక్సెస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో డబ్ చేసారు.
06 Feb 2023
ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) హెలికాప్టర్ ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం. ఇది లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది.
భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్
సామ్ సంగ్ Galaxy S23 ప్రభావంతో గూగుల్ Pixel 7 Pro భారతదేశంలో అత్యధిక తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ పై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ డీల్ను కూడా అందిస్తోంది.
సెంచరీతో కదం తొక్కిన చందర్ పాల్
వెస్టిండీస్ బ్యాటర్ టాగెనరైన్ చందర్పాల్ సెంచరీతో కదం తొక్కాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండు మ్యాచ్ ల సిరిస్ లో భాగంగా వెస్టిండీస్ యువ ఆటగాడు చందర్పాల్ తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ బ్రాత్వైట్, చందర్ పాల్ సెంచరీలతో రాణించారు. బ్రాత్వైట్ టెస్టులో తన 12వ సెంచరీని నమోదు చేశారు.
'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్
ఎవరైనా దూరప్రయాణాలకు వెళ్లేటప్పడు గమ్య స్థానాలకు త్వరగా చేరుకోవాలంటే విమానాలను ఎంచుకొంటారు. అయితే ఇప్పుడు విమానాల కంటే వేగంగా రోడ్డు మార్గం ద్వారానే వెళ్లొచ్చని చెబుతున్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం ఆజ్తక్ నిర్వహించిన కాన్క్లేవ్ లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్
NISAR (నాసా-ఇస్రో సింథటిక్ ఎపెర్చర్ రాడార్) మిషన్, రాడార్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా భూమిని వీక్షించి అవసరమైన వివరాలను అందిస్తుంది. SUV-పరిమాణ ఉపగ్రహం పర్యావరణ వ్యవస్థ అవాంతరాలు,భూకంపాలు వంటి సహజ ప్రమాదాలతో సహా భూపటలం అంటే భూమి అత్యంత ఉపరితల పొర గురించి మనకు మరింత అవగాహనను కూడా పెంచుతుంది.
అశ్విన్కు వార్నర్ చెక్ పెట్టేనా..?
టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టీమిండియా పోటి పడనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్పిన్ మంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్తో తలపడనున్నాడు.
రుణాలని ముందుగా చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ గ్రూప్
హిండెన్బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువలో సగానికి పైగా నష్టపోయింది. ఆ నష్ట నివారణ చర్యల దిశగా అదానీ గ్రూప్ పనిచేస్తుంది. మల్టీ-ప్రోంగ్ విధానం ద్వారా పెట్టుబడిదారుల ఆందోళనలకు జవాబు ఇవ్వాలని ఆలోచిస్తుంది.
జీర్ణ సమస్యలు, కండరాలు పట్టేయడం, తిమ్మిర్లను దూరం చేసే ఆహారాలు
మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరిగితే మనం యాక్టివ్ గా అన్ని పనులు చేసుకోగలుగుతాం. లేదంటే జీర్ణ సమస్యలు, కండరాలు పట్టేయడం, తిమ్మిరులు వంటి ఇబ్బందులు వస్తాయి.
అదానీ గ్రూప్పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ
అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోసం, స్టాక్ మానిప్యులేషన్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్పై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు.
సంచలన రికార్డుకు చేరువలో స్టీవెన్ స్మిత్
ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్కు సిద్ధమవుతున్నారు. స్మిత్ టీమిండియాతోనే మ్యాచ్ అంటేనే చెలరేగిపోతాడు.
మారుతీ సుజుకి Fronx v/s కియా Sonet ఏది కొనడం మంచిది
మారుతి సుజుకి Fronx SUVని గత నెలలో భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో ప్రదర్శించింది. ఇందులో ఫీచర్-లోడెడ్ క్యాబిన్ తో పాటు రెండు పెట్రోల్ ఇంజన్ల ఆప్షన్ ఉంది భారతీయ మార్కెట్ లో ఈ SUV కియా Sonetతో పోటీపడుతోంది.
ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల అంశంపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కేసు విచారణను ఈనెల 23వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మూడు రాజధానుల అంశాన్నిఅత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో 23న విచారిస్తామని జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మానసం వెల్లడించింది.
కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కోసం మెగా హీరో
ఈ మధ్య వరుస పరాజయాలు మూటగట్టుకున్న కిరణ్ అబ్బవరం, తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సెంచరీతో గర్జించిన వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్వైట్
జింబాబ్వేతో జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్ వైట్ శతకంతో అదరగొట్టాడు. తన కెరీర్లో 12వ టెస్టు సెంచరీ చేసి సత్తా చాటాడు. బ్రాత్వైట్తో పాటు టాగెనరైన్ చందర్పాల్ తన తొలి టెస్టు శతకాన్నిసాధించాడు. వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య తొలి టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది.
ట్విట్టర్ లో గోల్డ్ చెక్ మార్క్ వెరిఫికేషన్ కోసం వ్యాపారుల నుండి నెలకు $1,000 వసూలు
గతంలో బ్లూ ఫర్ బిజినెస్ అని పిలిచే "వెరిఫైడ్ ఫర్ ఆర్గనైజేషన్స్" ప్లాన్ను త్వరలో విడుదల చేయనున్నట్లు గత నెలలో ట్విట్టర్ తెలిపింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ బ్రాండ్ల ఖాతాల పేరు పక్కన గోల్డ్ చెక్ గుర్తు కోసం నెలకు $1,000 వసూలు చేయాలని ఆలోచిస్తుంది. వ్యాపారులకు ట్విట్టర్ కొత్త చెల్లింపు ప్రణాళిక వివరాలను సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా వివరించారు.
అన్ స్టాపబుల్: హర్ట్ అయిన నర్సులు, సారీతో సర్దిచెప్పేసిన బాలకృష్ణ
అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్న బాలయ్య టాక్ షో, ఈసారి బాలకృష్ణను వివాదంలో పడేసింది. ఈ మధ్య రిలీజైన ఎపిసోడ్ లో, బాలకృష్ణ మాటలు నర్సులను హర్ట్ చేసాయి.
బీజేపీ మండలాధ్యక్షుడిని హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడిని అతని కుటుంబసభ్యుల ఎదుటే మావోయిస్టులు హతమార్చారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏసీ మిలన్ పై ఇంటర్ అద్భుత విజయం
శాన్ సిరోలో ఆదివారం జరిగిన తాజా సిరీస్ A మ్యాచ్లో AC మిలన్పై ఇంటర్ 1-0తో విజయం సాధించింది. స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ మొదటి అర్ధ భాగంలో అద్భుత ప్రదర్శన చేయడంతో ఇంటర్ విజయానికి పునాది పడింది.
కత్తులతో మార్కెట్లో వ్యక్తి వీరంగం, షూట్ చేసిన పోలీసులు
కర్నాటకలోని కలబురగిలో ఒక వ్యక్తి కత్తులతో వీరంగం సృష్టించారు. మార్కెట్ ప్రాంతంలో సాధారణ ప్రజలపై దాడి చేస్తానని బెదిరిస్తున్న అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు.
హీరో Xoom vs హోండా Dio ఏది కొనుక్కోవడం మంచిది
హీరో MotoCorp భారతదేశంలో సరికొత్త Xoom మోడల్ను ప్రారంభించింది. స్పోర్టీ స్కూటర్ భారతదేశంలో 110సీసీ విభాగంలో హోండా Dioతో పోటీపడుతుంది. హీరో Xoom సెగ్మెంట్-ఫస్ట్ 'కార్నర్ బెండింగ్ లైట్స్'తో వస్తే, హోండా Dio 109.5cc ఇంజిన్ పై నడుస్తుంది.
గ్రామీ అవార్డ్స్ 2023: రెడ్ కార్పెట్ పై ఫ్యాషన్ లుక్ తో అందరినీ ఆకర్షించిన సింగర్స్
65వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఉదయం లాస్ ఏంజిల్స్ లోని క్రిప్టో.కామ్ ఎరీనాలో అట్టహాసంగా జరిగింది. ఈ వేదికపై చాలామంది సంగీత కళాకారులు విభిన్నమైన ఫ్యాషన్ దుస్తులతో తళుక్కుమన్నారు. వాళ్ళు ఎవరో చూద్దాం.
సెవిల్లాపై 3-0 తేడాతో బార్సిలోనా విజయం
లాలిగా 2022-23లో లీగ్ లీడర్లు ఐదవ వరుస గేమ్లో విజయం సాధించగా.. బార్సిలోనా 3-0తో సెవిల్లాను ఓడించింది. జోర్డి ఆల్బా 58వ నిమిషంలో బార్సిలోనాను అగ్రస్థానంలో నిలిపాడు.
సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు; ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు.
రవీంద్ర జడేజా ఈజ్ బ్యాక్, టీమిండియా-ఆస్ట్రేలియా జట్టులో ఎంట్రీ
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా 6నెలలు జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 9నుంచి ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో రవీంద్ర జడేజా ఆడనున్నాడు.
మీ పార్ట్ నర్ గురించి పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తున్నాయా? మీకు ఓసీడీ ఉందేమో చెక్ చేసుకోండి
రిలేషన్ షిప్ ఓసీడీతో బాధపడే వారిలో తమ భాగస్వామి గురించి పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. తమ భాగస్వామి తమకు కరెక్ట్ కాదేమో అని, ఇంకా మంచి పార్ట్ నర్ వచ్చేదేమోనని అనుకుంటూ ఉంటారు.
తెలంగాణ బడ్జెట్ 2023లో హైలెట్స్: శాఖల వారీగా కేటాయింపులు ఇవే
తెలంగాణ బడ్జెట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 2022-23లో సాధించిన ప్రగతిని, వచ్చే ఏడాది చేయనున్న అభివృద్ధి, కేటాయింపులను అసెంబ్లీలో ప్రకటించారు. హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్లో హైలెట్స్ను ఓసారి చూద్దాం.
వోల్ఫ్స్బర్గ్ను -2తో ఓడించింన ఎఫ్సి బేయర్న్
బుండెస్లిగా 2022-23 మ్యాచ్లో ఎఫ్సి బేయర్న్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 4-2తో వోల్ఫ్స్బర్గ్ను ఓడించి సత్తా చాటింది. దీంతో 2022-23 బుండెస్లిగాలో బేయర్న్ 11వ విజయాన్ని సాధించింది. కింగ్స్లీ కోమన్ 14 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు గోల్ కొట్టి రికార్డును క్రియేట్ చేశారు.
గీత గోవిందం కాంబోతో బిజీ అవుతున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ మధ్య గౌతమ్ తిన్ననూరికి ఓకే చెప్పిన విజయ్, తాజాగా మరో సినిమాను ప్రకటించాడు.
ఫిబ్రవరి 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఇది గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
సిబ్బంది, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4% పెంచనున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం తన కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (డిఎ)ని ప్రస్తుతం ఉన్న 38 శాతం నుండి 42 శాతానికి నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది.
ఆసియా కప్ 2023 నిర్వహణపై స్పష్టత రానట్లేనా..?
ఆసియాకప్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఆసియాకప్ నిర్వహణ విషయంలో పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఎందుకంటే ఆసియా కప్ మీటింగ్లో 'ప్రభుత్వ క్లియరెన్స్' చర్చలను పాకిస్తాన్ బోర్డు తిరస్కరించింది
వాలెంటైన్స్ డే: మీ ప్రియమైన వాళ్ళతో డేటింగ్ వెళ్ళాలనుకుంటే ఇలా ట్రై చేయండి
వాలెంటైన్స్ డే ఎంతో దూరంలో లేదు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమించిన వారికి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చేందుకు అందరూ రెడీ అవుతున్నారు. మీరు కూడా ఆ లిస్ట్ లో ఉంటే డేటింగ్ ఐడియాస్ గురించి తెలుసుకోండి.
బంగ్లాదేశ్లో 12హిందూ దేవాలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం
ప్రపంచ దేశాల్లో ఇటీవల హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.
పెట్: మీ పెంపుడు పిల్లికి మరో పిల్లితో దోస్తీ చేయించాలనుకుంటే చేయాల్సిన పనులు
మీకు పిల్లిని పెంచే అలవాటుంటే దానికి తోడుగా మరోపిల్లిని డైరెక్టుగా తీసుకురాకూడదని మీరు గుర్తుంచుకోవాలి. పిల్లులకు ఒక గుణం ఉంటుంది. మీరు చూపించే ప్రేమ, ఆకర్షణ వేరే పిల్లితో పంచుకుంటే అవి తట్టుకోలేవు. వాటిల్లో అవతలి పిల్లిపై కోపం పెరుగుతుంది.
తొలిటెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరిగే మొదటి, రెండు టెస్టు మ్యాచ్లకు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ నాగ్ పూర్ టెస్టుకు దూరమయ్యాడు. తాను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లోని మొదటి టెస్టుకు దూరమవుతున్నట్లు హేజిల్ వుడ్ స్వయంగా ప్రకటించారు.
ఆండ్రాయిడ్ chromeలో సెర్చ్ హిస్టరీని త్వరగా తొలగించే ఫీచర్ ను ప్రవేశపెట్టనున్న గూగుల్
ఆండ్రాయిడ్ chromeలో 'quick delete' ఫీచర్ను ప్రారంభించే పనిలో గూగుల్ ఉంది. వెబ్ బ్రౌజింగ్ యాప్లో చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ 2021లో ఐఫోన్ అప్డేట్ లో విడుదల చేసారు. ఈ సంవత్సరం, గూగుల్ ఈ ఫీచర్ ను బ్రౌజర్ ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం విడుదల చేయబోతుంది.
గ్రామీ అవార్డ్స్: బెంగళూరుకు చెందిన రిక్కీ కేజ్ ఖాతాలో మూడవ గ్రామీ అవార్డ్
సంగీత పురస్కారాల్లో విశిష్టమైనదిగా చెప్పుకునే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు జరిగింది. ప్రపంచ నలుమూలల నుండి ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సంగీత కళాకారులు చేరుకున్న వేళ, నామినేషన్ దక్కించుకున్న వారిలో నుండి అవార్డు దక్కించుకున్న వారిని అనౌన్స్ చేసారు.
మాంచెస్టర్ సిటీని 1-0తో ఓడించిన టోటెన్హామ్
ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో ఆదివారం మంచెస్టర్ సిటీ, టోటెన్ హామ్ తలపడ్డాయి. ఈ కీలక పోరులో మంచెస్టర్ సిటీని టోటెన్ హామ్ 1-0తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో హ్యారికేన్ అరుదైన ఘనతను సాధించాడు.
టెస్ట్ రన్ లో ఉన్న Citroen C3- MPV కార్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం
Citroen సంస్థ యూరోపియన్ ప్రాంతంలో C3-ఆధారిత మూడు-వరుసల MPV కార్ టెస్ట్ రన్ చేస్తుంది. ఈ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ 2023లో భారతీయ మార్కెట్ లో మూడు వరుసల MPV మోడల్ను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
టర్కీలో 7.8 తీవ్రతతో భారీ భూకంకం, భవనాలు నేలకూలి 90 మంది మృతి
టర్కీ, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు చెప్పారు. శక్తిమంతమైన ప్రకంపనాలకు గాజియాంటెప్ ప్రావిన్స్లోని అనేక భవనాలు నెలమట్టం కాగా, 53మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్: రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న బాలకృష్ణ
బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఉన్న అన్ స్టాపబుల్ టాక్ షోలోకి అతిధిగా పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదివరకు మొదటి భాగం ఎపిసోడ్ కూడా రిలీజ్ అయ్యింది.
ప్రీమియర్ లీగ్లో హ్యారికేన్ అద్భుత రికార్డు
ప్రీమియర్ లీగ్లో హ్యారికేన్ సంచలన రికార్డును నమోదు చేశారు. 200వ ప్రీమియర్ లీగ్ గోల్ ను సాధించి అద్భుత రికార్డును తన పేరిట రాసుకున్నారు. ఈ ఫీట్ సాధించిన మూడో ఆటగాడిగా చరిత్రకెక్కారు.
తెలంగాణ బడ్జెట్: ఎన్నికల ఏడాదిలో ఎలా ఉండబోతోంది?
తెలంగాణ బడ్జెట్ను సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. కేసీఆర్ రెండో దఫా ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.