09 Feb 2023
గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్పై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. బుధవారం లోక్సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన మోదీ, గురువారం రాజ్యసభలో కూడా మాటల తూటాలను పేల్చారు.
ఆర్ఆర్ఆర్: 10వేల మందితో ఫైట్ చేసినా చిన్న గాయం కూడా కాలేదంటున్న రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ మేనియా ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించట్లేదు. సినిమా విడుదలై 11నెలలవుతున్నా ఆర్ఆర్ఆర్ గురించి ఏదో ఒక డిస్కషన్ రోజూ వస్తూనే ఉంది.
మొదటి టెస్టులో ఆస్ట్రేలియాకు చుక్కులు చూపించిన ఇండియా బౌలర్లు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ వేదికగా జరుగుతోన్న మొదట టెస్టులో మొదటి రోజు ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాను 177 పరుగులకే టీమిండియా బౌలర్లు ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి ఆసీసీ బ్యాటర్ల నడ్డి విరిచాడు.
ChatGPT కు మరో ప్రత్యర్ధిని తయారుచేస్తున్నఅలీబాబా సంస్థ
చైనీస్ ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా AI రంగంలోకి ప్రవేశించబోతుంది. ChatGPT లాంటి టూల్ను డెవలప్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్కు తీవ్ర అస్వస్థత-ఆస్పత్రిలో చేరిక
జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులను అయన్ను వెంటనే రాంచీలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.
తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు
హిమాచల్ ప్రదేశ్లోని అదానీ విల్మార్ పై రాష్ట్ర ఎక్సైజ్ పన్నుల శాఖ దాడులు నిర్వహించినట్లు అదానీ విల్మార్ గురువారం ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ ఉల్లంఘనల కారణంగానే ఈ దాడి జరిగిందని మీడియా నివేదించగా, ఎలాంటి అవకతవకలు జరగలేదని కంపెనీ పేర్కొంది.
భోళాశంకర్: నిర్మాత ఇచ్చిన అప్డేట్ తో ఆనందంలో మెగా ఫ్యాన్స్
వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భోళాశంకర్ మూవీ షూటింగ్ ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర్, ట్విట్టర్ వేదికగా ఒక అప్డేట్ ఇచ్చారు.
జడేజా దెబ్బకు ఆస్ట్రేలియాకు మైండ్ బ్లాంక్
గతేడాది గాయానికి గురై కొన్ని నెలల పాటు క్రికెట్కు దూరమైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మొదటి టెస్టులో విజృభించాడు. నాగ్పూర్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా ఆసీస్ వెన్ను విరిచాడు. జడేజా ఐదు కీలక వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్పై అన్ని ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.
సుప్రీంకోర్టుకు అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారం, రేపు విచారణ
షార్ట్ షెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్పై 'కుట్ర'కు పాల్పడిందంటూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పీఐఎల్)పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ పీఐఎల్లు దాఖలు చేశారు.
భారతదేశంలో విడుదల కానున్న ఎప్రిలియా RS 440, టైఫూన్ 125, వెస్పా టూరింగ్ ఎడిషన్స్
ఇటాలియన్ ఆటోమోటివ్ సంస్థ పియాజియో ఈ సంవత్సరం భారతదేశంలో వెస్పా, అప్రిలియా సబ్-బ్రాండ్ల క్రింద కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
ఫైనల్కు దూసుకెళ్లిన రియల్ మాడ్రిడ్
ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ కు రియల్ మాడ్రిడ్ దూసుకెళ్లాడు. ఈజిప్టుకు చెందిన ఆల్ అహ్లీని 4-1తో ఓడించి రియల్ మాడ్రిడ్ సత్తా చాటాడు. అనంతరం సౌదీ అరేబియా జట్టుకు చెందిన అల్ హిలాల్తో తలపడనున్నారు. రియల్ తరఫున వినిసియస్, ఫెడెరికో వాల్వెర్డే, రోడ్రిగో, సెర్గియో అర్రిబాస్ గోల్స్ చేశారు. అంతకుముందు, అల్ హిలాల్ బ్రెజిల్ దిగ్గజం ఫ్లెమెంగోపై 3-2 తేడాతో అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఆర్ట్ ఫెస్టివల్ కి ఎప్పుడైనా వెళ్లారా? ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఈ ఫెస్టివల్స్ చూడండి
ఇండియాలో ఆర్ట్ ఫిస్టివల్స్ తరచుగా జరుగుతుంటాయి. పెయింటిగ్, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, శిల్పాలు చెక్కడం ఇలా ప్రతీ ఆర్ట్ కి సంబంధించిన ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ప్రస్తుతం, ఈ ఫిబ్రవరి నెలలో మొదలు కానున్న ఆర్ట్ ఫెస్టివల్స్ ఏంటో తెలుసుకుందాం.
కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను దేశం సీరియస్గా తీసుకుంటోందని, ఈ క్రమలో కొంతమంది ఎంపీల ప్రవర్తన ప్రజలను నిరాశకు గురి చేసిందని ప్రధాని మోదీ అన్నారు.
భారతదేశంలో OXO మోడల్ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP
స్వదేశీ స్టార్ట్-అప్ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో OXO మోడల్ను ప్రారంభించింది, దీని ప్రారంభ ధర రూ. 1.4 లక్షలు (ఎక్స్-షోరూమ్). మోటార్సైకిల్ బేస్, ప్రో మోడల్స్ లో అందుబాటులో ఉంటుంది. తయారీ సంస్థ ఈ బైక్ను ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ ఈ-మోటార్ షోలో ప్రదర్శించింది. ప్రో ప్యాకేజీ కింద మొత్తం-ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఐదు రంగులలో ఆర్డర్ చేసుకోవచ్చు.
టెస్టులో చరిత్రను తిరగరాసిన రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా వెటనర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టులో చరిత్రను సృష్టించాడు. టెస్టు క్రికెట్లో 450 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. నాగపూర్ వేదికగా జరుగుతున్న మొదటి మ్యాచ్ లో అలెక్స్ క్యారీని అశ్విన్ ఔట్ చేసి ఈ ఘనతను సాధించాడు. అనిల్ కుంబ్లే తర్వాత ఈ మైలురాయిని అందుకున్న రెండో ఇండియన్ బౌలర్గా నిలిచాడు.
పావోలా హార్డ్ తో ప్రేమలో పడిన బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఒరాకిల్ మాజీ సిఈఓ మార్క్ హార్డ్ మాజీ భార్య పౌలా హర్డ్తో ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కనిపించారు.
ఫిబ్రవరి 14న 'లవర్స్ డే' కాదు, 'కౌ హగ్ డే'ను జరుపుకోండి: కేంద్రం
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కాకుండా 'కౌ హగ్ డే'ను జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఆవును కౌగిలించుకోవడం వల్ల వ్యక్తిగత, సామూహిక ఆనందం పెరుగుతుందని చెప్పింది. ఆవు ప్రేమికుల విజ్ఞప్తి మేరకు కేంద్ర జంతు సంక్షేమ విభాగం ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఫిబ్రవరి 10: హాన్సికా పెళ్ళి డాక్యుమెంటరీతో సహా ఓటీటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు
ఈ శుక్రవారం (ఫిబ్రవరి 10వ తేదీన) ఓటీటిలో వస్తున్న కంటెంట్ చాలా పెద్దగా ఉంది. సినిమాలు, టాక్ షోస్, సిరీస్.. ఇలా అన్నీ రిలీజ్ అవుతున్నాయి.
మొదటి టెస్టులో రాణించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ లబుషాగ్నే
నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు జరిగింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టపటపా వికెట్లను కోల్పోయింది.
హైబ్రిడ్ పవర్ట్రెయిన్ ఆప్షన్స్ తో రానున్న 2024 టయోటా గ్రాండ్ హైలాండర్
జపాన్ తయారీ సంస్థ టయోటా గ్లోబల్ మార్కెట్ లో గ్రాండ్ హైలాండర్ 2024 వెర్షన్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 11న జరగబోయే 2023 చికాగో ఆటో షోలో దీనిని ప్రదర్శిస్తారు.
వాలెంటైన్స్ డే: మీ ప్రియమైన వారి కోసం స్ట్రాబెర్రీ చాక్లెట్స్ ఇంట్లోనే తయారు చేయండి
స్ట్రాబెర్రీ, చాక్లెట్ ని కలిపి తింటే ఆ రుచే వేరు. ప్రేమికుల రోజున స్ట్రాబెర్రీ నిండిన చాక్లెట్లని ఇంట్లోనే తయారు చేసుకోండి.
దోహా, దుబాయి లీగ్ నుండి తప్పుకున్న ఒన్స్ జబీర్
ట్యునీషియా టెన్నిస్ స్టార్ ఒన్స్ జబీర్ తన ఇన్స్టాగ్రామ్ ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈనెల చివరిలో డబ్య్లూటీఎ టోర్నమెంట్ లు, ఖతార్ ఓపెన్, దుబాయి టెన్నిస్ ఛాంపియన్ షిప్ నుండి తప్పుకుంటున్న బుధవారం పేర్కొంది. ఈ ఏడాది చివర్లో చిన్న సర్జరీ చేయించుకుంటానని, అందువల్ల ఈ సిరీస్ దూరమవుతున్నట్లు తెలియజేసింది.
రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: అమెరికా
రష్యా నుంచి ముడి చమురును భారత్ కొనుగోలు చేయడం వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత్పై ఆంక్షలు విధించే ఉద్దేశం తమకు లేదని అమెరికాకు చెందిన ఐరోపా, యురేషియా వ్యవహారాల సహాయ కార్యదర్శి కరెన్ డాన్ఫ్రైడ్ తెలిపారు.
SSLV రెండో ప్రయోగానికి ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తం పెట్టిన ఇస్రో
ఇస్రో ఫిబ్రవరి 10వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం 9:18 గంటలకు కొత్త స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) రాకెట్ను రెండవ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. SSLV-D2 (Demonstration 2) పేరుతో ఈ మిషన్ మూడు ఉపగ్రహాలతో రాకెట్ లిఫ్ట్ఆఫ్ను కక్ష్యలో 450 కిలోమీటర్ల ఎత్తులో వెళ్తుంది. ఆగస్టు 7, 2022న ప్రయోగించిన SSLV-D1 మిషన్ SSLV రాకెట్ని రెండవ దశలో వేరుచేసే సమయంలో విఫలమైంది.
ట్విట్టర్ బ్లూ టిక్ కోసం నెలకు రూ.650 చెల్లించాల్సిందే
ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ భారతదేశంలో ప్రారంభమైంది. ఇది ట్వీట్లను సవరించగల సామర్థ్యం, వెబ్ ద్వారా HD రిజల్యూషన్లో వీడియోలను పోస్ట్ చేయడం, కొత్త ఫీచర్లకు ముందస్తు యాక్సెస్ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
చైనాలో మరో కరోనా వేవ్, కొత్త వేరియంట్ల పుట్టుకపై శాస్త్రవేత్తలు ఏం అన్నారంటే?
చైనాలో ఇటీవల కొత్త వేరియంట్ల కారణంగా కరోనా కేసులు ఏ స్థాయిలో పెరిగాయో అందరకీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఏమైనా కొత్త వేరియంట్లు పుట్టకొచ్చాయా? అనే అంశంపై ఒక పరిశోధన జరిగింది. 'ది లాన్సెట్'లో ఆ పరిశోధన ప్రచురితమైంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఫాస్ట్ బౌలర్ షమీ సంచలన రికార్డు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ సంచనల రికార్డును సృష్టించాడు. షమీ అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లను పడగొట్టి చరిత్రకెక్కాడు. ఈ మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా షమీ నిలిచాడు.
ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్థానిక, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, తెలంగాణలోని ఒక నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి.
నిద్రకు సంబంధించిన రుగ్మతల వల్ల కలిగే నోటికి సంబంధించిన ఇబ్బందులు
సరైన నిద్ర వల్ల మన శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఒకవేళ నిద్ర సరిగ్గా లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. ప్రస్తుతం నిద్రకు సంబంధించిన రుగ్మతల వల్ల కలిగే నోటి అనారోగ్యాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
డ్రాగా ముగిసిన ముంచెస్టర్ యునైటెడ్, లీడ్స్ యునైటెడ్ మ్యాచ్
ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగిన కీలకమైన ప్రీమియర్ లీగ్ 2022-23 ఎన్కౌంటర్లో మేనేజర్లెస్ లీడ్స్ యునైటెడ్తో జరిగిన మ్యాచ్లో మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ను డ్రాగా ముగించింది.
ఫిబ్రవరి 9న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
7,000 మంది ఉద్యోగుల తొలగించనున్న డిస్నీ
డిస్నీ సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి 7,000 మందిని తొలగించాలని నిర్ణయించుకుంది. ఇటీవలే తమ త్రైమాసిక ఆదాయాన్ని ప్రకటించిన వెంటనే ఈ నిర్ణయం ప్రకటించింది.
కేరళ ఫిలిమ్ ఛాంబర్: ఇక నుండి 42రోజుల తర్వాతే ఓటీటీలో సినిమా విడుదల
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాక జనాలు థియేటర్ కి రావడం చాలా వరకు తగ్గించారు. ఏదైనా పెద్ద సినిమా ఉంటే తప్ప థియేటర్ వైపు చూడటం లేదు. ఇళ్ళలోంచి కదలకుండా చేతికి దొరికిన సాధనంతో సినిమాలు చూసేస్తున్నారు.
అదానీ గ్రూప్ పతనం ప్రభావం దేశీయ రుణదాతలపై లేదంటున్న ఆర్ బి ఐ
స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు హిండెన్బర్గ్ రీసెర్చ్ ఒక నివేదికను ప్రచురించినప్పటి నుండి అదానీ గ్రూప్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సంస్థ ఆకాశాన్నంటుతున్న అప్పులను కూడా నివేదిక ఎత్తి చూపింది. ఇప్పుడు, రెగ్యులేటర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు దేశీయ బ్యాంకులకు మద్దతుగా నిలిచాయి.
టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్
నాగ్ పూర్ వేదికగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు టీమిండియా తుది జట్టులో ఆంధ్రా కుర్రాడు కేఎస్.భరత్ చోటు దక్కించుకున్నాడు. భరత్కు టీమిండియా క్రికెటర్ల సమక్షంలో టెస్ట్ క్యాప్ను సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా అందజేశారు.
మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు..
ఆంధ్రప్రదేశ్లో హృదయ విదారక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అంబులెన్స్కు డబ్బులు లేక భార్య మృతదేహాన్ని భూజలపై మోసుకుంటూ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నఇంటికి బయలుదేరాడో ఓ భర్త.
కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ఆస్కార్ కాదు భాస్కర్ కూడా రాదు - ప్రకాష్ రాజ్
నటుడు ప్రకాష్ రాజు, కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. కేరళలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లెటర్స్ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్, అటు పఠాన్ సినిమాను బాయ్ కాట్ చేయాలన్న గ్యాంగ్ ని, ఇటు కశ్మీర్ ఫైల్స్ దర్శకుడిని తీవ్రంగా విమర్శించారు.
భారతదేశంలో కొత్త ఫీచర్లతో విడుదల కాబోతున్న సుజుకి Gixxer సిరీస్
జపనీస్ తయారీ సంస్థ సుజుకి భారతదేశంలో తన Gixxer, Gixxer SF, Gixxer 250, Gixxer SF 250 బైకుల 2023 వెర్షన్లను విడుదల చేసింది. ఇవి బ్లూటూత్- డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్తో సహా కొత్త రంగు ఆప్షన్స్ తో పాటు మరిన్ని ఫీచర్స్ తో అందుబాటులో ఉన్నాయి. సింగిల్-సిలిండర్ 155cc, 249cc ఇంజిన్లతో నడుస్తాయి. .
టెస్టుల్లో అరంగేట్రం చేసిన టీ20 నెం1.ప్లేయర్
భారత్ టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు నెరవేరింది. అంతర్జాతీయ టీ20, వన్డేలో అదరగొట్టిన సూర్య.. ప్రస్తుతం టీమిండియా తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేశారు.
అంచనాలను అందుకోలేకపోయిన గూగుల్ 'లైవ్ ఫ్రమ్ ప్యారిస్' AI ఈవెంట్
ChatGPTతో ఉన్న కొత్త Bing గురించి మైక్రోసాఫ్ట్ చేసిన ప్రకటన గురించి ఇంకా అందరు చర్చిస్తుండగానే గూగుల్ తన AI-సెంట్రిక్ "లైవ్ ఫ్రమ్ ప్యారిస్" ఈవెంట్ ను పారిస్లో ఏర్పాటు చేసింది. ఇందులో Bard-గూగుల్ గురించి ప్రివ్యూతో పాటు గూగుల్ లెన్స్ గురించి కొన్ని అప్డేట్లు ఉన్నాయి.
భోళాశంకర్ సెట్లో రామ్ చరణ్ దర్శనం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం ప్రపంచ స్టార్ గా మారిపోయారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ జనాలు ఫిదా ఐపోయారు. అదీగాక ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం, ఇప్పుడు అదే పాట ఆస్కార్ నామినేషన్లో ఉండడంతో ఆర్ఆర్ఆర్ లోని నటించిన అందరికీ హాలీవుడ్ లెవెల్లో మంచి గుర్తింపు దక్కింది.
ఆంధ్రప్రదేశ్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు- సాప్ ఎండీ ప్రభాకర్రెడ్డిపై బదిలీ వేటు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని బదిలీ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్, భరత్
స్వదేశంలో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకోవాలంటే భారత్కి కనీసం మూడు విజయాలు కావాలి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
బంధం: వేధించే బంధాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే చేయాల్సిన పనులు
మీ స్నేహితులు గానీ, మీ జీవిత భాగస్వామి గానీ మిమ్మల్ని పదే పదే అసహ్యించుకుంటున్నారా? ఎదుటివారి ముందు మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్నారా? వాళ్ళతో మీరున్నప్పుడు మీకు అనీజీగా అనిపిస్తుందా? వీటన్నింటికి మీ సమాధానాలు అవును అయితే మీ బంధం విషపూరితమైనదని చెప్పుకోవచ్చు.
మార్టా కోస్ట్యుక్ను చిత్తు చేసిన బెలిండా బెన్సిక్
అబుదాబి ఓపెన్ 2023లో బెలిండా బెన్సిక్ విజయపరంపర కొనసాగుతోంది. బుధవారం మార్టా కోస్ట్యుక్ను వరుస సెట్లతో ఓడించి క్వార్టర్స్ కు చేరుకుంది. మార్టా కోస్ట్యుక్పై (6-4, 7-5)తో బెలిండా బెన్సిక్ విజయం సాధించింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెన్సిక్ రెండో సెట్లో 5-3తో మొదట వెనుకబడింది. అయితే 1.35 నిమిషాల తర్వాత 57వ ర్యాంక్ కోస్ట్యుక్పై వరుస సెట్లలో చిత్తు చేసింది.
టర్కీ, సిరియాలో మరణ మృదంగం: 15,000 దాటిన భూకంప మరణాలు
టర్కీ, సిరియాలో భూకంపం మరణ మృదంగాన్ని మోగిస్తోంది. గత 24గంటల్లో శిథిలాల కింద చిక్కుకున్న 7వేలకుపైగా మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. దీంతో రెండు దేశాల్లో మృతుల సంఖ్య 15,383కు చేరుకున్నట్లు టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
సార్ ట్రైలర్: మర్యాద సంపాదించాలంటే చదువు కావాలంటున్న ధనుష్
తమిళంలో స్టార్ హీరో అయిన ధనుష్ కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ధనుష్ చేసే సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుందని అందరూ నమ్ముతుంటారు. మధ్యతరగతి జీవితాలకు దగ్గరగా సినిమాలు తీసే ధనుష్, ప్రస్తుతం సార్ అంటూ తెలుగు సినిమాతో వస్తున్నాడు.
వెస్టిండీస్కి ధీటుగా బదులిచ్చిన జింబాబ్వే, డ్రాగా ముగిసిన మొదటి టెస్టు
జింబాబ్వే-వెస్టిండీస్ మధ్య బులవాయో వేదికగా మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది. మ్యాచ్ చివరి రోజు వెస్టిండీస్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ లో 54 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులను చేసింది.
బిడ్డకు జన్మనిచ్చిన జహాద్, దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులైన టాన్స్జెండర్ జంట
దేశంలోనే తొలిసారిగా కేరళకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ జంట తల్లి దండ్రులయ్యారు. జహాద్ బుధవారం కేరళలోని కోజికోడ్ ప్రభుత్వాస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే పుట్టిన బిడ్డ ఆడ, మగ అనేది జియా పావల్, జహాద్ జంట వెల్లడించలేదు.
08 Feb 2023
కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు.
'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన
లక్నో పేరు మార్పుపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ కీలక ప్రకటన చేశారు. భదోహిలో జిల్లాలో వివిధ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూర్యావలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.
త్వరలో ఉత్పత్తిలోకి ప్రవేశించనున్న 2023 హ్యుందాయ్ VERNA
కొత్త తరం హ్యుందాయ్ VERNA ఈ మార్చిలో భారతదేశంలో ఉత్పత్తికి వెళ్లనుంది. ఏటా 70,000 యూనిట్లను తయారు చేయాలని హ్యుందాయ్ సంస్థ ఆలోచిస్తుంది. వీటిలో ఎక్కువ భాగం ఎగుమతి అవుతాయి. పెట్రోల్-ఇంజిన్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
'నాలుకను అదుపులో ఉంచుకోవాలి', తృణమూల్ ఎంపీకి హేమ మాలిని వార్నింగ్
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపి మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ హేమ మాలిని బుధవారం మండిపడ్డారు. అక్షేపణీయమైన పదాన్ని లోక్సభలో మహువా ఉపయోగించారని, నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడలని సూచించారు.
#NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 2022 నుండి రెపో రేటును ఆరవసారి పెంచింది. సామాన్యుడికి ఈ రెపో రేటుతో సంబంధం ఏంటి?
గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్: నిరాశలో చిరంజీవి అభిమానులు
గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా బాక్సాఫీసు దగ్గర రీ రిలీజ్ ల పర్వం నడుస్తోంది. మహేష్ బాబు పోకిరి నుండి మొదలైన ఈ మేనియా, జల్సా, ఖుషి, ఒక్కడు, నారప్ప సినిమాల వరకూ సాగింది.
టీ20 నెం.1 ప్లేయర్కి టెస్టులోకి చోటు దక్కేనా..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో ఆస్ట్రేలియాను ఓడిస్తేనే భారత్ ఐసీసీ డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఈ సిరీస్లోని మొదటి టెస్టు నాగ్పూర్ లోని VCA స్టేడియంలో ప్రారంభం కానుంది.ఇండియా స్వదేశంలో 2017లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి టెస్టు ఆడే ప్లేయర్స్ ఎంపికలో టీమిండియా ఆచూతూచి వ్యవరిస్తోంది.
మార్కెట్లో అతి తక్కువ ధరకు Moto E13 ఫోన్ విడుదల చేసిన మోటోరోలా
మోటోరోలా Moto E13 ఫోన్ ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లేతో పాటు 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్తో పనిచేస్తుంది. Moto E13 సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం వెనుకవైపు 13MP ప్రైమరీ కెమెరా సెన్సార్, ముందు భాగంలో 5MP లెన్స్ తో వస్తుంది.
ఇషాన్ కిషన్ వర్సెస్ కెఎస్ భరత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ నాగ్పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం భారత శిబిరం భీకరంగా సిద్ధమవుతోంది.
ఎన్టీఆర్ 30: ఈసారి విలన్ ఎవరో అప్డేట్ వచ్చేసింది
ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు కానీ ఆ సినిమా గురించిన చర్చ రోజూ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా కాబట్టి ఆ మాత్రం ఆసక్తి ఉండడం సహజమే.
రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఆమె అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు.
ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా లెబ్రాన్ జేమ్స్
NBAలో లెబ్రాన్ జేమ్స్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. కరీమ్ అబ్దుల్-జబ్బాను అధిగమించి ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా లెబ్రాన్ జేమ్స్ సరికొత్త రికార్డును సృష్టించాడు. బుధవారం ఓక్లహోమా సిటీ థండర్తో జరిగిన లాస్ ఏంజెల్స్ లేకర్స్ గేమ్లో కరీమ్ అబ్దుల్-జబ్బార్ రికార్డును బద్దలు కొట్టి సత్తా చాటాడు.
ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా
స్వదేశీ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఈ ఫిబ్రవరిలో భారతదేశంలో ఎంపిక చేసిన మోడళ్లపై తగ్గింపుతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. తగ్గింపు ఉన్న కార్లలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 ఉన్నాయి. రూ.70,000 వరకు ఆఫర్లతో ఇవి అందుబాటులో ఉన్నాయి.
వాస్తు: ఇంట్లో పెంచకూడని మొక్కల గురించి తెలుసుకోండి.
ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల ఇంటికి కొత్త అందం వస్తుంది. కొన్ని మొక్కలను ఇంటిని అలంకరించడానికి పెంచితే, మరికొన్ని మొక్కలను వాటివల్ల ఆరోగ్యానికి కలిగే లాభాల కోసం పెంచుతారు.
వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డికి గుండెపోటు!
వైసీపీ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు తొలుత నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలోని అత్యవసర వార్డుకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు.
హైబ్రిడ్ ఇంజిన్ అప్డేటెడ్ టెక్నాలజీతో అందుబాటులో వచ్చిన 2024 బి ఎం డబ్ల్యూ X5, X6
జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ తన X5, X6 SUVల 2024 వెర్షన్లను వెల్లడించింది. ఈ ఏప్రిల్లో ఉత్పత్తికి వెళ్లనున్నాయి. కార్లు డ్రైవర్ కు సహాయపడే అనేక ఫీచర్లతో , విశాలమైన క్యాబిన్లతో వస్తుంది. వివిధ హైబ్రిడ్ ఇంజిన్ల ఆప్షన్ తో అందుబాటులో ఉంటుంది. కేవలం 4.2 సెకన్లలో 0-96కిమీ/గం వేగంతో వెళ్లగలదు.
అఫ్ఘానిస్థాన్, పాలస్తీనా కంటే అధ్వానంగా కశ్మీర్: ముఫ్తీ
జమ్ముకశ్మీర్లో ఇళ్లను కూల్చడాన్ని నిరసిస్తూ పీడీపీ అగ్రనేత మెహబూబా ముఫ్తీ దిల్లీలో ఆందోళన చేప్టటారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ, లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనపై ఆమె విరుచుపడ్డారు. పేదలు, అట్టడుగువర్గాల ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు జమ్ముకశ్మీర్ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
ఫ్లెమెంగోను ఓడించిన సౌదీ అరేబియా జట్టు
మొరాకోలోని టాంజియర్లో జరుగుతున్న ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో సౌదీ అరేబియా క్లబ్ అద్భుతాన్ని సృష్టించింది. అల్ హిలాల్ బ్రెజిల్ దిగ్గజం ఫ్లెమెంగోపై 3-2 తేడాతో విజయం సాధించింది. కబ్ల్ వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా సౌదీ అరేబియా క్లబ్ చరిత్రలో నిలిచింది.
వాలెంటైన్స్ డే రోజున మ్యాచింగ్ డ్రెస్సెస్ తో ఇలా అదరగొట్టండి
ప్రేమికుల రోజున మీ ప్రేమజంటతో పార్టీలకు, విహారానికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? ఐతే మ్యాచింగ్ డ్రెస్ ట్రై చేయండి. మీ జీవితంలో మరువలేని వాలెంటైన్స్ డే మీ జ్ఞాపకంగా ఉండిపోతుంది.
FA కప్ 2022-23లో షెఫీల్డ్ యునైటెడ్ విజయం
FA కప్ 2022-23 రీప్లేలో రెక్స్హామ్ ఓటమి పాలైంది. షెఫీల్డ్ యునైటెడ్ రెక్సహామ్ పై 3-1తేడాతో విజయాన్ని నమోదు చేసింది. యునైటెడ్ టోటెన్హామ్ హాట్స్పుర్తో 5వ రౌండ్ క్లాష్ను ఏర్పాటు చేయడానికి రెండు ఆలస్య గోల్లను సాధించడం గమనార్హం.
ట్రావెల్: జపాన్ లో చాప్ స్టిక్స్ వాడేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
జపాన్ దేశస్తులకు క్రమశిక్షణ చాలా ఎక్కువ. అందుకే వారి జీవితకాలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ క్రమశిక్షణ వారి తినే విధానాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. జపాన్ లో చాప్ స్టిక్స్ తో భోజనం తినేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఫిబ్రవరి 8న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్లోని ఐటెమ్లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ
దిల్లీ మద్యం కేసులో శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ మల్హోత్రాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది.
ChatGPT జత చేసిన Bingను అందరికి అందుబాటులో తెచ్చిన మైక్రోసాఫ్ట్
వాషింగ్టన్లోని రెడ్మండ్లోని ప్రధాన కార్యాలయంలో మైక్రోసాఫ్ట్ జర్నలిస్టులు, క్రియేటర్ల సమక్షంలో కొత్త Bing గురించి ప్రకటించింది.
భయపడేది లేదు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై టీమిండియా కాన్ఫిడెన్స్
ప్రపంచ క్రికెట్లో రెండు అత్యుత్తమ జట్లు టెస్టులో తలపడితే అభిమానులకు అంతకుమంచి కిక్ ఏముంటుంది. ఉత్కంఠభరిత సమరాలకు వేదికగా నిలిచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
ఓటిటి: జనవరిలో థియేటర్లలో రిలీజైన చిత్రాలు ఈ వారం ఓటీటిలోకి
ఈ వారం ఓటిటిలో తెలుగు సినిమాలు రెండు తెలుగు సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లలో రిలీజై ఎక్కువ రోజులు కాకముందే ఓటిటి ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి.
సెలెర్నిటానాపై 3-0తో జువెంటస్ సంచలన విజయం
సీరీ A 2022-23 సీజన్లో 21వ మ్యాచ్డేలో భాగంగా జువెంటస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. సలెర్నిటానాపై 3-0తో విజయఢంకా మోగించింది. మధ్యలో ఫిలిప్ కోస్టిక్ ఒకరిని జోడించగా.. దుసాన్ వ్లహోవిచ్ బ్రేస్ గోల్ చేశాడు. ప్రస్తుతం సీరీ A 2022-23 స్టాండింగ్స్లో 10వ స్థానానికి జువెంటస్ చేరుకుంది.
'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా
ఇటీవల అమెరికా గుర్తించిన చైనా గూఢచారి బెలూన్లపై 'వాషింగ్టన్ పోస్ట్' సంచలన విషయాలను బయపెట్టటింది. భారత్, జపాన్తో సహా పలు దేశాలే లక్ష్యంగా గూఢచారి బెలూన్ల ద్వారా చైనా రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పేర్కొంది.
ఇంటెల్ సిఈఓ బాటలో జూమ్ సిఈఓ, తన వేతనంలో 98% కోత విధింపు
జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ మంగళవారం తన 15% అంటే దాదాపు 1,300 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. జూమ్ సిఈఓ ఎరిక్ యువాన్ తొలగింపులకు దారితీసిన పరిస్థితులకు తాను బాధ్యత వహిస్తానని, రాబోయే ఆర్థిక సంవత్సరానికి తన జీతం 98% తగ్గించడంతో పాటు కార్పొరేట్ బోనస్ను వదులుకుంటున్నానని చెప్పారు.
పాకిస్తాన్ క్రికెట్లో ఫిక్సింగ్ కలకలం, 2 ఏళ్లపాటు ఆటగాడిపై నిషేధం
మ్యాచ్ ఫిక్సింగ్ లో పాక్ ఆటగాళ్లు మరోసారి బయటపడ్డారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫిక్సింగ్ లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం మరో పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు ఈ మహమ్మరికి బలి అయ్యారు.
ఫోన్ ట్యాపింగ్: కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ
ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. వైసీసీ తీరుగుబాటు నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఈ అంశంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు.
క్రితిసనన్ తో ఎంగేజ్ మెంట్ వార్తలపై స్పందించిన ప్రభాస్ టీమ్
ప్రభాస్ -క్రితిసనన్ ఎంగేజ్మెంట్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసాయి. సడెన్ గా ఎంగేజ్మెంట్ గురించి వార్త రావడంతో నమ్మాలా వద్దా అనే డైలమాలో పడిపోయారు.
మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి
మహీంద్రా సంస్థ ఇటీవల భారతదేశంలో Thar RWDని విడుదల చేసింది. SUV పెట్రోల్, డీజిల్ ఆప్షన్స్ లో మూడు విభిన్న వేరియంట్లలో రాబోతుంది. Thar RWD డీజిల్ బుక్ చేస్తే మాత్రం డెలివరీకి సమయం పడుతుంది.
క్రికెట్కు గుడ్ బై చెప్పిన కమ్రాన్ అక్మల్
పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అన్ని రకాల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలే జాతీయ సెలక్షన్ కమిటీగా ఎంపికైన అక్మల్.. ప్రస్తుతం తన కొత్త పాత్రపై దృష్టి సారించాడు.
ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన రాహుల్పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ
ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు దూబే లేఖ రాశారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యాక్షన ప్లాన్ ఇదే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ నాగ్పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం భారత శిబిరం భీకరంగా సిద్ధమవుతోంది.
ఊపిరితిత్తులను ఇబ్బందికి గురి చేసే నిమోనియా లక్షణాలు, రావడానికి కారణాలు తెలుసుకోండి
ఊపిరితిత్తులు ఉబ్బిపోయి తీవ్రమైన దగ్గు, కఫం వస్తుంటే అది నిమోనియా లక్షణం కావచ్చు. దీనికి కారణం బాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ అయ్యుండవచ్చు. నిమోనియా తీవ్రత అది ఎలా వచ్చిందన్న దానిమీద ఆధారపడి ఉంటుంది.
రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.
భారతదేశంలో మోటోరోలాతో 5G భాగస్వామ్యాన్ని ప్రకటించిన వోడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియా (Vi) భారతదేశంలోని OEM స్మార్ట్ఫోన్ సిరీస్ 5G సాంకేతికతను తీసుకురావడానికి మోటోరోలా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వోడాఫోన్ ఐడియా ఇంకా తన 5G నెట్వర్క్ ప్లాన్లను ప్రకటించలేదు. అయితే మోటోరోలా నుండి తాజా 5G ఫోన్లు వోడాఫోన్ ఐడియా 5G స్పెక్ట్రమ్ తో పరీక్షించారు.
రాయ్పూర్, దుర్గ్-భిలాయ్లో 5G సేవలను ప్రారంభించిన ఎయిర్ టెల్
భారతీ ఎయిర్టెల్ తన 5G సేవలను ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, దుర్గ్-భిలాయ్. నగరాల్లో ప్రారంభించింది.
నాగపూర్లో టెస్టు సమరానికి సిద్ధమైన భారత్-ఆస్ట్రేలియా
గత రెండు దశాబ్దాల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎన్నో అద్భుతమైన, చిరస్మరణీయ టెస్టు మ్యాచ్లు జరిగాయి. ఎన్నో రికార్డులు, ఘనతలు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్రపంచ క్రికెట్లో అన్నింటికంటే అత్యత్తుమ టెస్టు పోరుగా మార్చేశాయి. ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్పై రెండు జట్లు సమరం మొదలైంది.
భూకంప బీభత్సం: టర్కీ, సిరియాలో 8వేలకు చేరిన మరణాలు
వరుస భూకంపాల ధాటికి టర్కీ, సిరియాలో మరణాలు క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి 8,000 మందికిపైగా మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ బర్ఫీ రీమేక్ అంటున్న మిల్కీ బ్యూటీ
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, ఈ మధ్య గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సత్యదేవ్ హీరోగా కనిపించిన ఈ సినిమా, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్ను అరెస్టు చేసిన సీబీఐ
దిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది.
వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ టాక్: ఫోన్ నంబర్ నైబర్ అంటూ సరికొత్త కాన్సెప్ట్
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్ లాంచ్ అయ్యింది. 2:25నిమిషాల ట్రైలర్ లో కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అంశాలన్నీ కనిపించాయి.
తగ్గేదేలే అంటున్న ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాగ్పూర్ వేదికగా మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాన్ ఆఫ్ స్పిన్నర్ టాడ్ మార్ఫీ తన బౌలింగ్లో ప్రత్యర్థుల బ్యాటర్లకు ఇబ్బంది పెట్టే సత్తా ఉంది.