LOADING...

28 Apr 2025


RR vs GT: వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ.. గుజరాత్‌పై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Vaibhav Suryavanshi:వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్.. కేవలం 35 బంతుల్లోనే శతకం

ఐపీఎల్ లో రాజస్థాన్‌కి చెందిన 14 ఏళ్ల ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ సంచలనం రికార్డును సృష్టించాడు.

Power outage: స్పెయిన్, పోర్చుగల్‌లో భారీగా పవర్ కట్.. రైలు సేవలకు బ్రేక్

స్పెయిన్, పోర్చుగల్‌లో ప్రస్తుతం భారీ పవర్ కట్‌కు గురయ్యాయి.

Russia: పుతిన్ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌తో 3 రోజుల కాల్పుల విరమణ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. పార్లమెంట్‌ ప్రాగణంలో అత్యవసర భేటీ!

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో దేశం మొత్తం షాక్‌కు లోనైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్‌ సిద్ధమవుతోంది.

Single Trailer : ఫుల్ ఫన్‌తో శ్రీవిష్ణు 'సింగిల్' ట్రైలర్ రిలీజ్!

టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం 'సింగిల్'. కార్తీక్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Hyundai i10: విక్రయాల్లో కొత్త రికార్డు నెలకొల్పిన హ్యుందాయ్‌ ఐ10

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హ్యుందాయ్‌కు చెందిన హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (HMIL) ఓ ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.

Stock market: వెయ్యి పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌.. రిలయన్స్‌ షేరు 5శాతం పెరుగుదల

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక ఉద్రిక్తతల మధ్య కూడా విదేశీ మదుపర్ల కొనుగోళ్లతో, మెరుగైన త్రైమాసిక ఫలితాలతో మార్కెట్లు మంచి రికవరీ కనబర్చాయి.

Muttiah: సరదాగా, ఎమోషనల్‌గా 'ముత్తయ్య'.. ట్రైలర్ లాంచ్ చేసిన రాజమౌళి.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

తెలుగు సినిమా 'ముత్తయ్య' నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. థియేటర్లలో విడుదల కాకుండా డైరెక్ట్ స్ట్రీమింగ్‌కు రావడం విశేషం.

Andhra Pradesh: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఆ నెల నుంచి కందిపప్పు, రాగులు పంపిణీ

ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 2025 నుండి, రేషన్ షాపుల్లో ఉచిత బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, రాగులు సబ్సిడీ ధరలో అందించనున్నారు.

Gold prices: పదేళ్లలో బంగారం ధరలు 200శాతం పెరిగాయి.. ఈ అక్షయ తృతీయకి పెట్టుబడి పెట్టడం సరైనదేనా?

బంగారం కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా చాలా ముఖ్యమైనవి.

Omar Abdullah: పహల్గామ్‌ ఘటనపై అసెంబ్లీ వేదికగా ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేసింది.

Tata Nexon Diesel: రూ. లక్ష డౌన్ పేమెంట్ కడితే చాలు.. ఈ కారు మీ సొంతం!

మీరు కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే రూ. లక్ష డౌన్ పేమెంట్ చెల్లించి టాటా నెక్సాన్ డీజిల్ కారును ఇంటికి తీసుకురావచ్చు.

NTR: జూనియర్ ఎన్టీఆర్ వదిలిన సూపర్ హిట్ సినిమాలు ఇవే.. ఆ చిత్రాల రేంజ్ వేరే లెవల్!

జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ మూవీతో తన అద్భుతమైన యాక్టింగ్ ను ప్రపంచానికి చాటి చెప్పారు.

May Day: కార్మికుల పోరాటం విజయవంతం.. 8 గంటల పనివేళలకు నాంది పలికిన ఆ ఘటన ఇదే!

మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకోవడం అనవాయితీ. అయితే అమెరికాలో ఆ రోజును 'లాయల్టీ డే'గా పరిగణిస్తారు. చాలా దేశాల్లో మే డే ఒక సెలవు దినంగా జరుపుకుంటారు.

Modi-Rajnath Singh: పహల్గాం దాడి.. భద్రతా అంశాలపై ప్రధానితో రాజ్‌నాథ్‌ కీలక సమావేశం 

పహల్గాం దాడి కారణంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Samantha Birthday: సమంత నటనతో మెప్పించిన ఆరు చిత్రాలివే.. వీటిని ఈ ఓటీటీలలో చూడండి! 

స్టార్ హీరోయిన్ సమంత 38వ పుట్టిన రోజును (ఏప్రిల్ 28) జరుపుకుంటున్నారు.

Rishabh Pant: రిషబ్ పంత్ ఫామ్‌పై జహీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 10 మ్యాచుల్లో కేవలం 110 పరుగులు మాత్రమే సాధించారు.

Canada: భారత్‌తో సత్సంబంధాలపై మార్క్ కార్నీ కీలక వ్యాఖ్యలు

కెనడా ఎన్నికలకు ముందు మార్క్ కార్నీ భారత్‌తో సంబంధాలు మెరుగుపరచడానికి చేసిన ప్రకటనలు విశేషంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

GVMC: విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక

విశాఖపట్టణం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.

Hyderabad Metro : మెట్రో ప్రయాణికుల భద్రత కోసం 'TUTEM' యాప్ సిద్ధం

హైదరాబాద్ మెట్రో రైలు మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా, మహిళల కోసం ప్రత్యేకంగా 'TUTEM' పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేబోతోంది.

mangoes: తెలంగాణ మామిడికి అంతర్జాతీయ గుర్తింపు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మామిడిపండ్లను శుద్ధి చేసి, రైతుల ద్వారానే 'తెలంగాణ బ్రాండ్' పేరుతో విదేశాలకు ఎగుమతి చేయాలని ఉద్దేశిస్తోంది.

Visakha Metro: ఊపందుకున్న విశాఖ మెట్రో పనులు

తాజాగా విశాఖ మెట్రో ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ విశాఖ మెట్రో కోసం జనరల్‌ కన్సల్టెన్సీ నియామకానికి బిడ్లను ఆహ్వానించింది.

Pahalgam terror attack: పహల్గాం దాడి ఎఫెక్టు.. పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది.

Kollywood : 1000 కోట్లు కలెక్షన్లు.. ఈ ఘనతను సాధించిన హీరో ఎవరు?

సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా కోలీవుడ్ ఉన్న మాట వాస్తవమే. ఇతర చిత్ర పరిశ్రమలు అభివృద్ధి చెందకముందే దక్షిణాది పరిశ్రమ రూల్ చేసింది.

Shahid Afridi: పహల్గామ్ ఉగ్రదాడిపై అఫ్రిది కీలక వ్యాఖ్యలు.. మండిపడుతున్న భారతీయులు

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి లో 28 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.

Yadadri Power Plant: యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది.

Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. నిఫ్టీ 24,100 వద్ద ట్రేడవుతున్న సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ప్రారంభంలో లాభాల్లో కొనసాగాయి.

PM Modi: 'రక్తం మరుగుతోంది'.. ఉగ్రవాదులకు శిక్ష తప్పదు : నరేంద్ర మోదీ

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.

US: పహల్గాం దాడి.. భారత్-పాక్‌లకు శాంతి సందేశం పంపిన అమెరికా

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి.

India-Pakistan: మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్‌.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది.

Telangana: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల్లో 41 లక్షల మంది అనర్హులే

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం తుది జాబితాలను సిద్ధం చేసింది.

Andhra Pradesh: పాత లేఅవుట్లకు అనుమతుల పునరుద్ధరణ.. 85 వేల కుటుంబాలకు ఊరట

ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వల్ల 85 వేల కుటుంబాలకు ఊరట లభించనుంది. అప్పు చేసి ఇంటి స్థలాలను (లేఅవుట్లలో ప్లాట్లు) కొనుగోలు చేసిన వారు ఇన్నాళ్లూ అనుమతులు రాక, రుణాలు దొరకక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇప్పుడు వారి సమస్యలు పరిష్కారం కానున్నాయి.

27 Apr 2025


DC vs RCB: సత్తా చాటిన కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లీ.. ఢిల్లీపై ఆర్సీబీ గెలుపు

అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

MI vs LSG: ముంబై చేతిలో లక్నో చిత్తు.. 54 పరుగుల తేడాతో విజయం

ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

LSG vs MI: విజృంభించిన రికిల్టన్, సూర్యకుమార్.. లక్నో ముందు భారీ టార్గెట్

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్‌ పూర్తి చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

INDw Vs SLw: మహిళల వన్డే సిరీస్‌లో శ్రీలంకపై భారత్‌ భారీ విజయం

మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకపై టీమిండియా సులభంగా విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక వికెట్‌ నష్టపోయి, 29.4 ఓవర్లలో ఛేదించింది.

DGP Jitender: హైదరాబాద్‌లో పాకిస్తానీయులకు 'లీవ్ ఇండియా' పేరుతో నోటీసులు జారీ!

పహల్గామా ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ పై దౌత్య దాడికి దిగింది. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న పాకిస్తానీయులను స్వదేశానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది.

Nani: బాలీవుడ్‌ తిరిగి పుంజుకుంటుంది.. హీరో నాని కీలక వ్యాఖ్యలు!

నాని హీరోగా శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హిట్‌ 3' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ ప్రస్తుత పరిస్థితి గురించి ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Congress leader: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత దారుణ హత్య

గుంతకల్లు పట్టణ శివారులో ఎమ్మెలార్పీఎస్ రాయల సీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది.

Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్ర దాడి.. ఉగ్రవాదుల ప్రణాళికపై కీలక సమాచారం వెలుగులోకి!

పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది టూరిస్టుల ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Mahesh Babu: 'ఈడీ' విచారణ రాలేను.. సమయం కోరిన మహేశ్‌బాబు

సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో హీరో మహేష్ బాబు విచారణకు రాలేరు. ఆయనకు షూటింగ్ వల్ల 28 ఏప్రిల్ రోజున విచారణకు హాజరు కాలేకపోతున్నానని, కొత్త తారీఖు కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశారు.

MI vs LSG: వాంఖడే వేదికగా ముంబై-లక్నో మధ్య హైవోల్టేజ్ మ్యాచ్.. టాస్ ఎవరు గెలిచారంటే?

ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా డబుల్ హెడ్డర్ మ్యాచులు జరుగుతున్నాయి.

Towhid Hridoy: బంగ్లాదేశ్ ఆటగాడిపై నిషేధం.. కారణం ఇదే!

బంగ్లాదేశ్ క్రికెటర్ తౌహిద్ హృదోయ్‌పై నిషేధం విధించారు. ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025 సీజన్‌లో అంపైర్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు, అతడికి నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్ వచ్చింది.

MG cars: ఎంజీ మోటార్ నుండి రెండు కొత్త కార్లు.. ఓ మోడల్ పూర్తిగా ఎలక్ట్రిక్

మీరు త్వరలో కొత్త ప్రీమియం కారును కొనుగోలు చేయాలని భావిస్తే, మీకు శుభవార్త. ఎంజీ మోటార్ ఈ ఏడాది అనేక కొత్త ప్రీమియం మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

Maharashtra: భారత్‌లో 107 మంది పాకిస్థాన్ పౌరులు మిస్సింగ్.. భద్రతా సంస్థలు అలర్ట్

జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. పాకిస్థాన్ జాతీయుల వీసాలను రద్దు చేసి, వారిని దేశం విడిచిపోవాలని ఆదేశించింది.

SubhamTrailer : సమంత నిర్మాతగా తొలి సినిమా 'శుభం' ట్రైలర్ విడుదల!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు నటనతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టింది.

Iran Port Fire: ఇరాన్‌లోని ఓడరేవులో పేలుడు.. 25 మంది మృతి.. 750మందికి గాయాలు

ఇరాన్‌లోని ఓ ఓడరేవులో చోటుచేసుకున్న పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 25 మంది మరణించారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Headache in summer: వేసవిలో తలనొప్పి.. ఇలా చేస్తే చిటికెలో తగ్గిపోతుంది!

వేసవి కాలంలో తలనొప్పి వస్తే, ఇంట్లోనే సహజ చిట్కాలను అనుసరించవచ్చు. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో నువ్వుల నూనె చాలా ఉపయోగపడుతుంది.

Ather Energy IPO: ఏథర్​ ఎనర్జీ ఐపీఓ.. రేపటి నుంచి సబ్​స్క్రిప్షన్​ ప్రారంభం!

ఏథర్​ ఎనర్జీ ఐపీఓపై తాజా అప్డేట్ బయటకొచ్చింది. ! ఈ ఐపీఓ సోమవారం, ఏప్రిల్ 28న ఓపెన్​ అవ్వనుంది.

Rohit Sharma: చరిత్ర సృష్టించేందుకు 'రోహిత్ శర్మ' సిద్ధం.. తొలి బ్యాటర్‌గా నిలిచే ఛాన్స్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించడానికి దగ్గరగా ఉన్నాడు.

PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు న్యాయం చేస్తాం : నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ 'మనసులో మాట' పేరుతో ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో 121వ ఎపిసోడ్‌లో పహల్గాం ఉగ్రదాడిని (Pahalgam attack) తీవ్రంగా ఖండించారు.

Drugs case: డ్రగ్స్‌ కేసులో మలయాళం దర్శకుల అరెస్టు

మలయాళ చిత్రపరిశ్రమలో మాదకద్రవ్యాల వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు షైన్‌ టామ్‌ చాకో అరెస్టు అయిన విషయం తెలిసిందే.

Pahalgam terror attack: పహల్గాం ఉగ్రదాడి.. కేసు NIA కి అప్పగింపు

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఆధ్వర్యంలో భారత భద్రతా బలగాలు, జమ్మూ-కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

WhatsApp: వాట్సాప్ గ్రూప్ చాట్‌లో ఎవరెవరు ఆన్‌లైన్ ఉన్నారో తెలుసుకోవడం సులభం!

ఇప్పుడు గ్రూప్ చాట్‌లో ఆన్‌లైన్‌లో ఉన్న సభ్యులను తెలుసుకోవడం చాలా సులభమైంది. తరచుగా గ్రూప్ మెసేజీలు విసిగిస్తుంటాయి.

Indian Navy: అరేబియా సముద్రంలో శక్తివంతమైన యాంటీ షిప్‌ మిసైల్స్‌ ప్రయోగం

భారత నౌకాదళం ఎటువంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణిని పరీక్షించినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించింది.

Pakistan: పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభం.. కాసుల్లేని ఆ దేశం యుద్ధానికి సిద్ధమా?

పాకిస్థాన్‌ ఆర్థిక స్థితి గడిచిన కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంది. 1960, 1970లలో పాక్‌ దక్షిణాసియాలో ధనిక దేశంగా పరిగణించబడింది,

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను మరింతగా పెంచాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేస్తూ, వారిని నిలువరించేందుకు ప్రయత్నాలు చేపడుతున్నాయి.

SRH Playoffs: 'ఆర్సీబీలా మేమూ ప్లేఆఫ్స్‌కు చేరతాం'.. నితీశ్ రెడ్డి ధీమా!

ఈ సీజన్‌ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ వరుసగా పరాజయాలను చవిచూసి, ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించాయి.

Hanif Abbasi: 130 అణుబాంబులతో భారత్‌పై దాడి చేస్తాం.. పాకిస్థాన్ రైల్వే మంత్రి హెచ్చరిక!

పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం పాకిస్థాన్‌లో తీవ్ర కలతను కలిగించింది.

Vijay Sethupathi: విజయ్ సేతుపతి సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా? 

ఒకప్పుడు పూరి జగన్నాథ్ మూవీ అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. 'డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్'గా పేరు తెచ్చుకున్న పూరి, గతంలో వచ్చిన 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' ప్లాప్‌ల వల్ల కొంత నిరాశ చెందాడు.

BSF Jawan: పాక్ చెరలో భారత్ జవాన్.. 85 గంటల గడిచినా విడుదల లేదు!

భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాను పూర్ణం సాహూ ఇటీవల పొరపాటుతో సరిహద్దు దాటడంతో పాక్‌ సైన్యం పట్టుకున్న సంగతి తెలిసిందే.

Karreguttalu: కర్రెగుట్టలో భయానక వాతావరణం.. కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న అడవులు!

దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో 'బ్లాక్ హిల్స్'గా పేరొందిన కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ఐదో రోజు సుదీర్ఘ కూంబింగ్‌ నిర్వహించాయి.

Line of Control: ఎల్‌ఓసి వద్ద పాక్‌ మళ్లీ కాల్పులు.. పెరుగుతున్న ఉద్రికత్తలు

భారత్‌-పాక్‌ మధ్య పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.