LOADING...

30 Apr 2025


Indian Airspace: భారత  గగనతలంపై పాక్ విమానాల రాకపోకలపై నిషేధం  

పహల్గాం ఉగ్రదాడి ఘటనను దృష్టిలో పెట్టుకుని భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

CSK vs PBKS : చైన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం

ఐపీఎల్ 2025లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

Mahesh Babu: రాజమౌళి బోన్‌లో మహేష్ చిక్కలేదా..? మళ్లీ ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీ టైమ్‌కి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు.

Sarathi Portal: సారధి పోర్టల్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్...

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత వాహన సమాచారం వేదిక అయిన "వాహన్ సారధి" పోర్టల్‌లోకి తెలంగాణ రాష్ట్రం ఇవాళ (ఏప్రిల్ 30) అధికారికంగా చేరింది.

Gmail: జీమెయిల్'కు వచ్చే అనవసర మెయిల్స్‌పై అదుపు! కొత్త ఫీచర్ తో ఇన్‌బాక్స్ క్లీన్‌గా ఉంచండి.. 

ప్రతి రోజూ Gmailకి అనేక రకాల మెయిల్స్ వస్తూ ఉంటాయి.ఇవి ఇన్‌బాక్స్‌ను నింపుతూ, ముఖ్యమైన మెయిల్స్ మిస్ కావడానికి కారణమవుతాయి.

Kuldeep Yadav: ఓన్లీ ప్యార్.. చెంపదెబ్బ వివాదానికి ముగింపు!

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌), ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) తలపడగా, 14 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది.

Indo-Pakistan War: ఇండియా- పాకిస్థాన్ యుద్ధ చరిత్ర.. తప్పక తెలుసుకోవాల్సిందే !!

భారతదేశం,పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా లేకుండా ఎప్పుడూ ఉద్రిక్తతలతోనే ఉంటున్నాయి.

Caste survey: కేంద్రం కీలక నిర్ణయం..తదుపరి జనాభా లెక్కల్లో కుల గణన 

కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.రాబోయే జనాభా లెక్కలలో కులగణనను చేర్చాలని ప్రకటించింది.

May New Rules: మే 1 నుంచి కొత్త నిబంధనలు.. ఏటీఎం నుంచి గ్యాస్ సిలిండర్ వరకు భారమే భారం!

మే 1, 2025 నుంచి వినియోగదారుల దైనందిన లావాదేవీలపై గణనీయమైన మార్పులు అమల్లోకి రానున్నాయి.

Telangana: ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశ౦.. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Manchu Mohan Babu: మోహన్‌బాబుకు సుప్రీంకోర్టు షాక్‌.. విచారణకు హజరు కావాల్సిందే!

సినీనటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Bandi Sanjay: గ్రూప్‌-1 పై నివేదిక ఇవ్వండి.. టీజీపీఎస్సీకి బండి సంజయ్‌ లేఖ

కేంద్రమంత్రి బండి సంజయ్‌ గ్రూప్‌-1 వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వ నియామక మండలి (టీజీపీఎస్సీ)ను నిశితంగా సమాధానం ఇవ్వాలని కోరారు.

Stock Market: స్వల్పంగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి.

PM Modi: రష్యా వేడుకలకు హాజరుకాని మోదీ.. భారత కూటమి వైఖరికి సంకేతమా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనను రద్దు చేసినట్టు వెల్లడైంది.

Bangladesh: ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ కి బెయిల్..!

ఇస్కాన్‌కు చెందిన బ్రహ్మచారి చిన్మయ్ కృష్ణదాస్‌కు బుధవారం బంగ్లాదేశ్ కోర్టు జామీనును మంజూరు చేసింది.

Haryana:'అదనపు నీరు పాక్‌కు వెళ్లకుండా మాకివ్వండి': పంజాబ్‌ను అభ్యర్దించిన హర్యానా 

భాక్రా రిజర్వాయర్‌లో పంజాబ్ వద్ద అదనంగా మిగిలిన తాగునీటిని తమకు కేటాయించాల్సిందిగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది.

Cancellation of visa: ఇక్కడే ఓటేశాను.. నన్నెందుకు పంపిస్తున్నారు..? వీసా రద్దుతో పాక్‌ యువకుడి వేదన! 

పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌ పాక్‌ పౌరుల వీసాల్ని రద్దు చేయడంతో, ఓ పాకిస్తానీ యువకుడు భారత్‌ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది.

Ajith Kumar: అజిత్ కాలికి స్వల్పగాయం..ఆస్పత్రిలో చేరిక 

ప్రముఖ కోలీవుడ్ నటుడు అజిత్ ప్రస్తుతం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

IPL 2025: ప్లేఆఫ్స్ రేసు.. ఎవరు ముందో, వెనుకో తెలుసా?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR), దిల్లీ క్యాపిటల్స్‌పై 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Motorola Edge 60 Pro: మోటోరోలా ఎడ్జ్‌ 60 ప్రో లాంచ్‌.. 6000mAh బ్యాటరీ, ఏఐ కెమెరాతో సూపర్బ్!

మోటోరోలా భారతీయ మార్కెట్‌లో వరుసగా తన స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెడుతోంది.

NSAB: జాతీయ భద్రతా సలహా బోర్డులో మార్పులు.. చైర్మన్‌గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి 

పాకిస్థాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా మండలిలో పలు మార్పులను ప్రవేశపెట్టింది.

Telangana SSC Results: పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ రాష్ట్ర పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 గంటలకు రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.

World's military: నాలుగు దశాబ్దాలలో పెరిగిన ప్రపంచ సైనిక వ్యయం.. 

ప్రపంచదేశాల సైనిక వ్యయం గత కొద్ది కాలంగా గణనీయంగా పెరిగింది.

British MP: POK ని వెనక్కి తీసుకోవడం ఒక్కటే పరిష్కారం .. భారత్‌కు బ్రిటిష్‌ ఎంపీ సూచన

దేశవ్యాప్తంగా పహల్గాం ఉగ్రదాడిని ప్రజలు గట్టిగా ఖండిస్తున్న విషయం తెలిసిందే.

Samantha : నిర్మాతగా సమంతకు బడా నిర్మాణ సంస్థలు సపోర్ట్.. 'శుభం'పై భారీ అంచనాలు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు, గౌరవం ఉంది. గతంలో ఆమె అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేయడంతో, వారందరితో సమంతకు మంచి సంబంధాలేర్పడ్డాయి.

CSK vs PBKS : చెన్నై వర్సెస్ పంజాబ్.. ఇవాళ 5 రికార్డులు బద్దలయ్యే అవకాశం!

2025 ఐపీఎల్ సీజన్‌లో బుధవారం (ఏప్రిల్ 30) చెపాక్ మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

Delhi:'రూ. 2,000 కోట్ల స్కాం': ఆప్‌కి చెందిన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లపై కొత్త కేసు 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ల మెడకు మరో అవినీతి కేసు చుట్టుకుంది.

Sunny Thomas: లెజెండ‌రీ షూటింగ్ కోచ్ స‌న్నీ థామ‌స్ ఇకలేరు

ప్రఖ్యాత షూటింగ్ కోచ్, మాజీ జాతీయ చాంపియన్ స‌న్నీ థామ‌స్ (83) కన్నుమూశారు.

Team India: స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా టీమిండియా వుమెన్స్‌ జట్టుకు ICC జరిమానా..

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌ తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత మహిళల క్రికెట్ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది.

KKR : భోజన వివాదం.. కేకేఆర్ కోచ్ పండిట్‌పై స్టార్ ప్లేయర్ అసంతృప్తి!

2025 ఐపీఎల్ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్ ఈ సీజన్‌లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.

Pahalgam Terror Attack: పహల్గాం దాడి ఘటన వీడియోలను విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం 

పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని తీవ్రంగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Rohit Sharma: క్రికెట్‌లో రికార్డుల బాహుబలి.. నేడు రోహిత్ శర్మ బర్తడే!

ఈ రోజు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు. హిట్‌మ్యాన్ రోహిత్ 37వ వసంతం పూర్తి చేసుకుని 38వ ఏట అడుగుపెడుతున్నాడు.

 Char dham yatra:చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. గంగోత్రి, యమునోత్రి పోర్టల్స్ ఓపెన్ 

ఉత్తరాఖండ్‌లో బుధవారం అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని పవిత్ర చార్‌ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది.

ICSE Results : 2025 ICSE, ISC ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్‌లో చెక్ చేసుకునే విధానం ఇదే!

2025 సంవత్సరానికి సంబంధించిన ఐసీఎస్‌ఈ (ICSE) 10వ తరగతి, ఐఎస్‌సీ (ISC) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.

Pawan Kalyan: 'మార్క్ కోలుకున్నా.. మానసికంగా భయపడుతున్నాడు': పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల ఓ తీవ్రమైన ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

Anjikya Rahane: ఢిల్లీపై విజయం సాధించిన కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆ జట్టు కెప్టెన్‌కు గాయం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన కీలక పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్ విజయదుందుబి మోగించింది.

Tata Altroz facelift: టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడంటే.. 

టాటా ఆల్ట్రోజ్‌ మార్కెట్లోకి వచ్చి అయిదేళ్లు తరువాత, ఇప్పుడు ఈ హ్యాచ్‌బ్యాక్‌ మిడ్-లైఫ్‌ అప్‌డేట్‌ పొందబోతోంది.

Pahalgam attack: పహల్గాం దాడి వెనక కశ్మీర్‌ నుంచి పాకిస్థాన్‌కు పారిపోయిన లష్కరే ఉగ్రవాది ఫరూఖ్‌ నెట్‌వర్క్‌..!

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి, కశ్మీర్‌ నుంచి పారిపోయి ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఓ ఉగ్రవాది నెట్‌వర్క్‌ ఈ దాడికి సాయపడినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) స్పష్టంచేసింది.

Azharuddin: అజారుద్దీన్ పేరును తొలగించొద్దు.. హెచ్‌సీఏకి హైకోర్టు క్లారిటీ!

తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ వివాదం కొత్త మలుపు తిరిగింది.

Meta AI app:చాట్‌జీపీటీకి పోటీగా.. కొత్త ఏఐ యాప్‌ను లాంచ్‌ చేసిన మెటా 

రోజురోజుకూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం వేగంగా పెరుగుతోంది.

Yadadri: యాదాద్రిలో భారీ పేలుడు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య!

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో గల ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీలో జరిగిన భారీ పేలుడు మరొకసారి విషాదం మిగిల్చింది.

US-China: 'మేం ఎప్పటికీ మోకరిల్లం'.. అమెరికా టారిఫ్‌లను ఉద్దేశిస్తూ వీడియో విడుదల చేసిన చైనా 

ప్రపంచంలో అగ్రశక్తులుగా గుర్తింపొందిన అమెరికా, చైనాల మధ్య పరస్పర సుంకాల విధానాల నేపథ్యంలో తీవ్ర వాణిజ్య యుద్ధం చెలరేగింది.

Telangana: రఘునాథపాలెం చరిత్రలో సరికొత్త శకం.. 100 రోజుల్లోనే 'ఎత్తిపోతల' ఫలాలు

కృష్ణమ్మ పారుతున్నా.. చుక్క నీరందక ఎండిపోయిన నేలలవి.సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో, ఇక్కడి రైతులు వర్షాలపై, బోర్లు, బావులపైనే ఆధారపడేవారు.

Venky-nani : వెంకటేష్-నాని కలయికలో భారీ సినిమా.. త్రివిక్రమ్ ప్లాన్ ఇదేనా?

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఘన విజయం సాధించిన తర్వాత విక్టరీ వెంకటేష్ కొంత విరామం తీసుకున్నారు.

Telangana: 11.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ.. రైతులకు రూ.817 కోట్లు చెల్లింపు

రాష్ట్రంలో యాసంగి సీజన్‌ వరి కోతలు వేగంగా సాగుతున్న నేపథ్యంలో,కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం చేరుతోంది.

World Dance Day: జార్జెస్ నోవెర్ జయంతినే వరల్డ్ డ్యాన్స్ డేగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

ప్రతేడాది ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

PM Modi: నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ భేటీ.. అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా పరంగా వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Rinku Singh: రింకూ సింగ్‌కు కుల్దీప్ చెంపదెబ్బ.. నెట్టింట్లో వీడియో వైరల్!

ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్-2025 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.

Gold Rates: అక్షయ తృతీయ వేళ స్వల్పంగా తగ్గుముఖం పట్టిన పసిడి.. 

అక్షయ తృతీయ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది.

Sunil Narine : చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. టీ20లో అరుదైన రికార్డు

కోల్‌కతా నైట్‌ రైడర్స్ (KKR) స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ టీ20 క్రికెట్‌లో ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఒకే జట్టు తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డులెక్కాడు.

India-USA: 'వాణిజ్య చర్చలు బాగా జరుగుతున్నాయి': భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందం త్వరలో కుదిరే అవకాశం: డోనాల్డ్ ట్రంప్ 

భారత్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తంచేశారు.

Raid 2: 'రైడ్‌ 2'లో తమన్నా స్పెషల్‌ సాంగ్‌ కథలో భాగమే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

తమన్నా 'స్త్రీ 2' చిత్రంలోని 'ఆజ్ కీ రాత్' పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత, ఇప్పుడు అదే ఉత్సాహంతో 'రైడ్ 2' సినిమాలో ఒక ప్రత్యేక గీతంతో అలరించనుంది.

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో అక్షయ తృతీయ సందడి.. 42 అడుగుల ధ్వజస్తంభ ప్రతిష్టాపన

అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని అయోధ్య రామమందిరంలో 42 అడుగుల పొడవైన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు.

Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌ను స్థిరంగా ప్రారంభించాయి.

Chandrababu: సింహాచలం ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు 

సింహాచలం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

US: అమెరికాలో భారత టెకీ దారుణం.. భార్య, కుమారుడిని చంపి.. తాను ఆత్మహత్య 

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ టెక్నాలజీ వ్యాపారవేత్త దారుణ చర్యకు పాల్పడ్డాడు.

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం.. మిథున్‌రెడ్డి కీలక పాత్ర! 

2019-2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం చోటుచేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Railway: సికింద్రాబాద్‌- కాజీపేట రైల్వే మార్గంలో రద్దీ సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు

తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన సికింద్రాబాద్‌-కాజీపేట రైల్వే మార్గంపై ఎదురవుతున్న రద్దీ సమస్యను తీర్చేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి.

Thug Life: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' నుంచి తొలి తెలుగు సింగిల్ 'జింగుచా' వచ్చేసింది!

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'థగ్ లైఫ్' ప్రియులలో భారీ అంచనాలు సృష్టిస్తోంది.

Modi Tour In Andhra Pradesh: అమరావతిలో మోదీ పర్యటన.. విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 2, 2025న అమరావతికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

India-Pakistan: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్‌ ఆర్మీ కాల్పులు.. సమర్థంగా ఎదుర్కొంటున్న భారత్‌ 

గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

Nehru Zoo: నెహ్రూ జూపార్కులో అందుబాటులోకి రానున్న టైగర్‌ గ్లాస్‌ ఎన్‌క్లోజర్‌

హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో టైగర్ గ్లాస్ ఎన్‌క్లోజర్‌ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Imran Khan: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన 'తీవ్రంగా కలిచివేసింది': ఇమ్రాన్ ఖాన్

పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడిపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Kolkata: కోల్‌కతా హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం 14 మంది మృతి.. పలువురికి గాయాలు

కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సెంట్రల్ కోల్‌కతాలోని ఓ హోటల్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.

India-Pakistan:మరో 24-36 గంటల్లో భారత్‌ సైనిక చర్యకు ప్రణాళిక.. పాక్‌ మంత్రి కీలక వ్యాఖ్యలు 

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

TG SSC Result: నేడే తెలంగాణ టెన్త్‌ ఫలితాలు.. మధ్యాహ్నం విడుదల చేయనున్న సీఎం 

తెలంగాణ పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితాలు బుధవారం నాడు ప్రకటించనున్నారు.

Simhachalam: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో పెనువిషాధం.. గోడకూలి 8 మంది భక్తులు మృతి

విశాఖ జిల్లా సింహాచలంలో జరుగుతున్న చందనోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

29 Apr 2025


DC vs KKR: ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.

PM Modi: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ .. సీడీఎస్‌, రక్షణమంత్రి, ఎన్‌ఎస్‌ఏల సమావేశంలో ప్రధాని మోదీ

భారత సాయుధ దళాల సామర్థ్యంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

PM Modi: సీడీఎస్‌, రక్షణమంత్రి, ఎన్‌ఎస్‌ఏలతో ప్రధాని మోదీ కీలక సమావేశం 

పహల్గాం దాడి తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలోను కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Sanju Samson: సంజు శాంసన్‌కు గాయం.. రాజస్థాన్ రాయల్స్‌తో సంబంధాలు కట్ అయ్యాయా? 

సంజు శాంసన్, ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు భారత జట్టులో స్థిరమైన స్థానం సంపాదించలేకపోయారు. . భారత జట్టులో అతడికి సరిపడా అవకాశాలు లభించలేదనే చర్చలు తరచూ వినిపిస్తుంటాయి.

ECB: ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఆల్‌రౌండ‌ర్ నాట్ సీవ‌ర్ బ్రంట్.. త్వ‌ర‌లోనే సార‌థిగా బాధ్య‌త‌లు

ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ ఎంపికయ్యింది.

Canada:కెనడా ఎన్నికల్లో లిబరల్స్ విజయం - భారత్‌, కెనడా మధ్య విభేదాలు తొలగనున్నాయా!

కెనడా సాధారణ ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంలో భాగంగా మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి సన్నద్ధమవుతున్నారు.

TG High Court: భూదాన్ భూముల వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి

భూదాన్ భూముల అంశంపై పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశించింది.

#NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్ రాజధాని పై కొనసాగుతున్న వివాదం: మారుతున్న రాజకీయ నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత దశాబ్దకాలంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

Kishkindhapuri : 'కిష్కింధపురి' ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హారర్ థ్రిల్లర్!

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం 'కిష్కింధపురి'.

Mango leaves: మామిడి ఆకులతో చర్మం మెరుగుపరుచుకోవడానికి ఈ సులభమైన చిట్కాలను పాటించండి

మామిడి పండు రుచి గురించి అందరికి తెలిసినప్పటికీ, దాని ఆకులు చర్మం మీద చేసే మేలు చాలామందికి తెలియకపోవచ్చు.

Naga Chaitanya-Sobhita: తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య, శోభిత?

టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Direct to Mobile Phones: ఇంటర్నెట్‌ లేకుండా మొబైల్‌లో టీవీ.. డీ2ఎం టెక్నాలజీతో కొత్త ఫోన్లు!

మొబైల్‌లో టీవీ చూడాలంటే సాధారణంగా మొబైల్‌ డేటా లేదా వైఫై కనెక్షన్ అవసరం. కానీ ఇప్పుడు ఈ అవసరం లేకుండా కూడా మొబైల్‌ టీవీ ప్రసారాలు చూడగలిగే కొత్త టెక్నాలజీ రానుంది.

Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 70 పాయింట్లు, నిఫ్టీ 7 పాయింట్ల లాభం 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. ఉదయం మార్కెట్ లాభాలతో ప్రారంభమైనా, రోజంతా చిన్న పరిధిలోనే హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.

Pahalgam: కొన్నాళ్లు ముందు బేతాబ్‌ వ్యాలీలో ఉగ్రవాదుల సంచారంపై అనుమానాలు..?

పహల్గాం సమీపంలోని బైసరన్‌ లోయలో జరిగిన ఉగ్రదాడిపై ప్రస్తుతం కీలక ఆధారాలు వెలుగు చూస్తున్నాయి.

Fire Accident: చైనాలో విషాద ఘటన.. రెస్టారంట్‌లో భారీగా మంటలు.. 22 మంది మృతి 

చైనాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లియోనింగ్ ప్రావిన్స్‌లోని లియోయాంగ్ నగరంలో మంగళవారం ఒక రెస్టారెంట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం 22 మంది ప్రాణాలను బలిగొంది.

Pahalgam Terror Attack: ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు.. ఎంట్రీ, ఎగ్జిట్‌ రూట్స్‌ను బ్లాక్‌

పెహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణను వేగవంతం చేసింది.

Miss World Pageant: మిస్‌ వరల్డ్‌ పోటీలకు ముస్తాబవుతున్న హైదరాబాద్  

మే 7 నుంచి 31 వరకు హైటెక్స్‌ వేదికగా జరగబోయే "మిస్ వరల్డ్ 2025" పోటీలను పురస్కరించుకొని, నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) భారీ సన్నాహాలు చేపట్టింది.

Revanth Reddy: మిస్ వరల్డ్‌ ఏర్పాట్లపై సీఎం సమీక్ష..అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా అదేశాలు

మిస్‌వరల్డ్‌ - 2025 పోటీల ఏర్పాట్లను సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షించారు.

X Handle: భారత్‌లో పాక్‌ రక్షణ మంత్రికి షాక్‌.. ఖవాజా అసిఫ్ 'ఎక్స్‌' ఖాతా బ్లాక్‌

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ అసిఫ్ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో భారత ప్రభుత్వం ఆయన ఎక్స్‌ (మాజీ ట్విటర్) ఖాతాను బ్లాక్‌ చేసింది.

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా?

2025 ఏప్రిల్ 30 బుధవారం దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ పర్వదినం జరుపుకుంటారు.

#NewsBytesExplainer: భారత సైన్యం సైనిక పత్రాలు లీక్ అంటూ పాకిస్థాన్ ఫేక్ పోస్టులు.. నిజమేంటంటే.. 

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తిరిగి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Trump tariffs: ట్రంప్​ టారిఫ్​ల ప్రభావం.. భారత్‌లో ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల్లో రికార్డ్ వృద్ధి!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ విధిస్తున్న అస్తిర టారిఫ్​ల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది.

Hyderabad-Vijayawada: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఒక్కో కిలోమీటరుకు రూ.20 కోట్లు!

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి విస్తరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వేగంగా ముందుకు సాగుతోంది.

Infosys: మైసూరు క్యాంపస్‌లో మరో 195 మంది ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్ 

దేశీయంగా రెండో అతిపెద్ద ఐటీ సంస్థగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్ మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది.

Pahalgam Terror Attack: రేపు దేశ భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్ష కీలక సమావేశం 

పహల్గాం ఉగ్రదాడి పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.

Bajaj Chetak 3503: ఓలా, టీవీఎస్‌కు గట్టి పోటీగా బజాజ్‌ చేతక్‌ 3503.. ధర, ఫీచర్లు ఇవే!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల శ్రేణిలో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. చేతక్‌ 35 సిరీస్‌లో 3503 పేరుతో ఈ కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.

ChatGPT: చాట్‌జీపీటీలో కొత్తగా షాపింగ్ ఫీచర్..

ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ అయిన ఓపెన్‌ఏఐ తన చాట్‌బాట్ చాట్‌జీపీటీలో కొత్తగా "షాపింగ్" ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

NTR Neel Movie: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీకి విడుదల తేదీ లాక్.. ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ!

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది.

Supreme Court: జాతీయ భద్రత కోసం పెగాసస్ వాడితే తప్పేమీ లేదు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

2021లో పెగాసస్ స్పైవేర్ వివాదంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

Ola Electric: అక్షయ తృతీయ సందర్భంగా ఓలా ప్రత్యేక సేల్‌.. జెన్‌2, 3 మోడళ్లపై ₹40 వేల వరకు రాయితీ!

అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపులతో కూడిన సేల్‌ను ప్రకటించింది.

Paka Venkata Satyanarayana: ఏపీ రాజ్యసభ ఎన్డీయే అభ్యర్థిగా పాక వెంకటసత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ ఖాళీ స్థానానికి అభ్యర్థి పేరు తేలింది. ఎన్డీయే తరఫున ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ(BJP) నేత పాక వెంకటసత్యనారాయణను బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.

India-Pakistan: ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలం మూసివేత..? 

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) ఘటన తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.

Tenure: ఈఎంఐ తగ్గాలంటే.. పర్సనల్ లోన్ కి ఎంత 'టెన్యూర్' ఉండాలో తెలుసా?

డబ్బు అవసరాలను తీర్చుకోవడానికి ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న వేగవంతమైన మార్గాల్లో పర్సనల్ లోన్ ఒకటి. బ్యాంకులు ఇప్పుడు చాలా తక్కువ సమయంలోనే పర్సనల్ లోన్ మంజూరు చేస్తున్నాయి.

Best Mileage Cars: రోజువారీ ప్రయాణానికి బెస్ట్‌ ఛాయిస్‌.. ఈ CNG కార్లు బైక్‌ కంటే చౌకగా!

మీరు రోజూ ఆఫీసుకు, వ్యాపార పనులకోసం ప్రయాణించే కారు కొనాలనుకుంటే, మొదట చూసుకోవాల్సిన అంశం మైలేజ్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Pahalgam Terror attack: భారత వైమానిక దాడుల భయం.. సియాల్‌కోట్‌ ప్రాంతానికి  రాడార్‌ వ్యవస్థలను తరలిస్తున్న పాక్‌!

ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటోంది.

Rajasthan Royals : గెలుపు జోష్ మీద రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆ స్టార్ ఆటగాడు దూరం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది.

Donald Trump: ఆటో మొబైల్‌ పరిశ్రమపై సుంకాల ప్రభావాన్ని డొనాల్డ్ ట్రంప్ తగ్గించే అవకాశం..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆటో మొబైల్ పరిశ్రమపై తన వైఖరిని కొంత మెత్తబడిన రీతిలో మార్చేందుకు సిద్ధమయ్యారని, ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారని అక్కడి మీడియా సంస్థలు నివేదించాయి.

Shikhar Dhawan: 'కార్గిల్‌ను మర్చిపోయారా అఫ్రిదీ?'.. శిఖర్ ధావన్ స్ట్రాంగ్ వార్నింగ్!

పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

WhatsApp: మరో కొత్త ఫీచర్‌తో ముందుకురానున్న వాట్సప్‌.. యాప్‌తో పని లేకుండా నేరుగా కాల్స్‌ మాట్లాడే సదుపాయం 

కస్టమర్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందించడంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ (WhatsApp) ఎప్పుడూ ముందుంటూ ముందంజలో ఉంది.

RBI: రూ.100, 200 నోట్లపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. సెప్టెంబరు వరకూ డెడ్‌లైన్!

దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ), రూ.100, రూ.200 నోట్ల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసింది.

Rahul Gandhi: పహల్గామ్‌పై కాంగ్రెస్ కొత్త డిమాండ్?.. పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు కోరుతూ ప్రధానికి రాహుల్‌ లేఖ

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Canada: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ విజయం.. మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మార్క్‌ కార్నీ 

కెనడా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఈ పార్టీకి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 Amaravati: అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

SIPRI: ప్రపంచ సైనిక వ్యయంలో ఐదవ స్థానంలో భారతదేశం.. పాకిస్తాన్ ఎన్నో స్థానంలో ఉందంటే: SIPRI

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

Mobile Fast Charging: ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్‌ బ్యాటరీకి ప్రమాదమా..? ఈ విషయాలు తెలుసుకోండి!

ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది.

 Canada: కెనడా బీచ్ సమీపంలో ఆప్ నాయకుడి కుమార్తె అనుమానాస్పద మృతి

కెనడాలో ఒక భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

OTT: ఈ వారం ఓటీటీలో 23 సినిమాలు.. చూడదగ్గవి కేవలం 8 మాత్రమే!

ఈ వారం ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో మొత్తం 23 సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్‌గా రిలీజ్ అవుతున్నాయి.

Hyderabad: లంచం తీసుకొని చెత్త డబ్బాలో దాచిన ఎస్సై.. ఏసీబీకి అడ్డంగా దొరికాడు!

శామీర్‌పేట ఎస్సై ఎం. పరశురాం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేతికి చిక్కాడు.

Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాది.. మాజీ స్పెషల్ ఫోర్స్ కమాండో 

పహల్గాం దాడిలో పాలుపంచుకున్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరిగా గుర్తించిన హషిమ్ మూసా, పాకిస్థాన్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండోగా పనిచేశాడని దర్యాప్తు బృందాలు తేల్చాయి.

Gold Rate: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన ధరలు

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,419గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,549గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 1,14,200గా ఉంది.

Pahalgam Attack: కాశ్మీర్‌లోని 87 పర్యాటక ప్రదేశాలలో 48 టూరిస్టు ప్రాంతాల మూసివేత.. కేంద్రం కీలక నిర్ణయం

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

28 Degrees Celsius: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త చిత్రం.. స్ట్రీమింగ్ మొదలైంది

పొలిమేర' సిరీస్‌ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ ఈసారి మరో థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Stock Market : లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి.

USA: సముద్రంలో పడిన యుద్ధవిమానం.. ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌పై లాగుతుండగా ప్రమాదం..! 

అమెరికాకు చెందిన యుద్ధ విమానం ఒకటి పొరపాటున ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై నుంచి సముద్రంలోకి పడిపోయింది.

Vaibhav Suryavanshi: తొలి సెంచరీతో కల నెరవేరిందన్న వైభవ్.. మ్యాచ్ తర్వాత ఆసక్తికర కామెంట్స్ 

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.

Pakistani Nationals: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత.. పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు..

కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం తారాస్థాయికి చేరింది.

Duniya Vijay: బాలకృష్ణ సినిమాలో విలన్ గుర్తింపు పొందిన నటుడికి పూరీ జగన్నాథ్ ఛాన్స్

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతిని హీరోగా, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రాబోయే సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్‌కు కీలక పాత్రలో అవకాశం దక్కింది.

AP DSC: ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. నిబంధనల్లో సడలింపులు

ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇటీవల విడుదలైన డిఎస్సీ నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారిన పలు నిబంధనలను సవరించే నిర్ణయం తీసుకుంది.

Pahalgam Attack video: పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్త వీడియో.. తెలీకుండానే రికార్డ్‌ చేసిన టూరిస్ట్‌! 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కొత్త వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

PSR Anjaneyulu: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్‌కు మరో ఎదురుదెబ్బ.. మరో కేసు నమోదు

సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది.

Canada: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో.. విజయం దిశగా దూసుకెళుతున్న మార్క్‌ కార్నీ నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ 

కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రధానమంత్రి మార్క్ కార్నీ (Mark Carney) మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.

India-Pakistan:'పాక్‌ ఓ మోసపూరిత దేశం..'పహల్గామ్ దాడిపై ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ను ఎండగట్టిన భారత్

సీమాంతర ఉగ్రవాదానికి బాసటగా నిలుస్తూ, భారత్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌ను న్యూదిల్లీ ఓ అంతర్జాతీయ వేదికపై కఠినంగా విమర్శించింది.

Indiramma House: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను అమలు చేస్తున్నది.

CM Chandrababu: క్వాంటమ్‌ వ్యాలీకి చిరునామాగా అమరావతి.. విట్‌లో నూతన భవనాలకు ప్రారంభోత్సవం

ప్రభుత్వం తరఫున యువతకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.