LOADING...

26 Apr 2025


PBKS vs KKR: ఆటకు వర్షం అడ్డంకి.. పంజాబ్, కోల్‌కతా మ్యాచ్ రద్దు!

పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

Jhelum River: ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్‌కు షాకిచ్చిన భారత్

భారత్ పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ వద్ద జీలం నదిపై ఉన్న డ్యాం గేట్లను ఒక్కసారిగా ఎత్తేసింది.

Seema Haider: 'నేను భారత్‌కు కోడలిని'.. పీఎం మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్‌ విజ్ఞప్తి!

భారత్‌లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు సీమా హైదర్ విజ్ఞప్తి చేశారు.

Rahul Gandi: రాజకీయాల్లో కొత్త ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. రాహుల్‌ గాంధీ

గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.

Iran Explosion: బందర్ అబ్బాస్ నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 280 మందికిపైగా గాయాలు

ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో వెంటనే మంటలు చెలరేగాయని స్థానిక మీడియా సమాచారం.

Hit 3 : హిట్ 3 కోసం ఏపీలో టికెట్ ధరల పెంపు..!

హిట్‌ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న మూడో చిత్రం హిట్ 3. ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్ చిత్రాలు ప్రేక్షకుల మనసులు దోచుకున్నాయి.

MIB: కేంద్రం మీడియాకు హెచ్చరిక.. రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తావించవద్దు

భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంతో మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన మీడియా కవరేజ్‌పై భారత ప్రభుత్వ శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Ranga Reddy: ప్రియుడు కోసం భర్త ప్రాణాలు తీసిన భార్య

రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఘోర ఘటన చోటు చేసుకుంది.

Pahalgam Terror Attack: 'ఆపరేషన్ క్లీన్-అప్' మొదలు.. 14 మంది ఉగ్రవాదుల లిస్ట్ విడుదల

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర దుఃఖం, కోపం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిఘా సంస్థలు 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేశాయి.

Telangana: తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి రంగంలో పెద్ద ఊరట లభించింది. సీతారాం సాగర్ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బ్యారేజీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

Windows 11: విండోస్ 11లో కొత్త ఫీచర్.. వాయిస్ టైపింగ్‌లో అసభ్య పదాల ఫిల్టర్‌ను ఆఫ్ చేసే అవకాశం

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ 11కు మరో కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. వాయిస్ టైపింగ్‌లో అసభ్య పదాలను ఫిల్టర్ చేసే ఆప్షన్‌ను ఇప్పుడు యూజర్లు స్వతంత్రంగా ఆఫ్ చేయడానికి అవకాశం లభించనుంది.

Sajjala Sridhar Reddy: మద్యం కుంభకోణం.. సజ్జల శ్రీధర్‌రెడ్డికి మే 6 వరకు రిమాండ్

మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏసీబీ కోర్టు ఆయనకు మే 6 వరకు రిమాండ్‌ విధించింది.

Rahul Gandhi: సావర్కర్‌పై వ్యాఖ్యలు.. రాహుల్‌ గాంధీకి పుణె కోర్టు సమన్లు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) పుణే కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది.

Tahawwur Rana: ఎన్‌ఐఏ విచారణకు సహకరించని రాణా.. ముంబయి దాడులపై అస్పష్ట సమాధానాలు

26/11 ముంబయి ఉగ్రదాడికి సంబంధించి నిందితుడిగా గుర్తింపు పొందిన తహవ్వుర్‌ హుస్సేన్ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కస్టడీలో ఉన్నాడు.

Shehbaz Sharif: మేము రాజీపడం.. ఉగ్రవాది తర్వాత భారత్‌కు పాక్ ప్రధాని హెచ్చరిక!

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.

Cyber Attack: పాక్‌ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి.

Sri vishnu : శ్రీ విష్ణు 'సింగిల్' విడుదలకు ముహూర్తం ఖరారు!

టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరోలలో శ్రీ విష్ణు ఒకరు.

Encounter: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి 

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలలో శనివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం.

World Bank: పని చేసే జనాభా కంటే వేగంగా ఉద్యోగాల వృద్ధి.. ప్రపంచ బ్యాంకు నివేదిక

భారత ఉపాధి రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది.

North Korea: ఉత్తరకొరియాలో కొత్త విధ్వంసక నౌక ప్రారంభం.. కిమ్‌ జోంగ్ ఉన్‌ కీలక ప్రకటన

ఉత్తర కొరియా అధిపతి కిమ్ జోంగ్ ఉన్‌ (Kim Jong Un) అత్యాధునిక విధ్వంసక నౌకను ప్రారంభించారు.

Mileage Issue: మైలేజీ విషయంలో మోసం.. ఎలక్ట్రిక్‌ కార్‌ సంస్థలకు భారీ జరిమానా

మైలేజీ విషయంలో తప్పుదారి పట్టించిన నియాన్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలపై హైదరాబాద్‌ కమిషన్-2 వినియోగదారుల న్యాయమండలి తీవ్ర స్థాయిలో స్పందించింది.

Sourav Ganguly: పాకిస్థాన్‌తో క్రికెట్‌ సంబంధాలు అంతమవ్వాలి.. గంగూలీ

2008 ముంబయి దాడుల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

AP ACB: రూ.5 కోట్లు ఇవ్వకపోతే మూసేస్తా.. విడదల రజని బెదిరింపులు!

'నా నియోజకవర్గంలో మీ క్రషర్‌ నడవాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మూసేస్తా, మిమ్మల్ని చంపించేస్తా' అంటూ ఆ సమయంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నాయకురాలు విడదల రజని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌ క్రషర్‌ యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.

Harshal Patel: ధోనీకి ఆ బాల్ వేయకూడదని ముందే అనుకున్నా : హర్షల్ పటేల్

ఎంఎస్ ధోని చివరి ఓవర్లలో ఎంతటి ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత సీజన్లతో పాటు ఈ సీజన్‌లో కూడా ఆయన సిక్స్‌లు ప్రత్యక్షంగా చూసినవాళ్లే.

RIL Q4 Results: రూ.10 లక్షల కోట్ల మైలురాయిని దాటిన రిలయన్స్‌.. దేశంలో తొలి కంపెనీగా చరిత్ర

అంతర్జాతీయంగా 2024-25లో వ్యాపార వాతావరణం సవాళ్లతో కూడుకున్నప్పటికీ, రిలయెన్స్ ఇండస్ట్రీస్‌ అన్నివిభాగాల్లో స్థిరమైన ప్రదర్శననే కనబరిచింది.

AP Liquor Scam: మద్యం కుంభకోణంలో ఎస్‌పీవై యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్టు

వైసీపీ హాయంలో చోటు చేసుకున్న వేలకోట్ల మద్యం కుంభకోణంలో ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని (ఏ6) సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.

US: ట్రంప్‌ సర్కార్‌ నుండి విదేశీ విద్యార్థులకు ఊరట 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో విదేశీ విద్యార్థుల పట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకున్నారు.

Pak-India: ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్ ఆర్మీ 

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం కాశ్మీర్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

Pahalgam Terror Attack: పహల్గాం దాడి తర్వాత కౌంటర్‌ చర్యలు.. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత 

పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం జమ్ముకశ్మీర్‌ భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

Allu Arjun: విజయ్‌ దేవరకొండ నుంచి బన్నీకి గిఫ్ట్‌.. 'స్వీట్‌ బ్రదర్‌' అంటూ స్పందించిన అల్లు అర్జున్‌

పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ కలిగిన స్టార్ హీరోలు అల్లు అర్జున్ (Allu Arjun), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ల మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి అభిమానులకు కనిపించింది.

Trump: పహల్గాం దాడి అమానుషం.. కశ్మీర్‌ విషయంలో భారత్‌-పాక్‌లకే బాధ్యత : ట్రంప్

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా ఖండించారు.

Chandrababu: విద్య-వైద్యం-ఉపాధికి అక్షయపాత్ర అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూదిల్లీలోని లోక కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధానమంత్రి నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

25 Apr 2025


CSK Vs SRH: చెన్నై ఓటమి.. సన్‌రైజర్స్‌కు మూడో విజయం 

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Maruti Suzuki: మదుపర్లకు అత్యధిక డివిడెండ్‌ ప్రకటించిన మారుతీ సుజుకీ ఇండియా

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ, మదుపర్లకు చరిత్రలోనే అత్యధిక డివిడెండ్‌ను ప్రకటించింది.

#NewsBytesExplainer: భారతదేశం vs పాకిస్తాన్ సైనిక బలం: సైన్యం, నౌకాదళం, వైమానిక దళం వివరణాత్మక విశ్లేషణ

డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ఎదురుగా తొడగొట్టిందట. గట్టిగా యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేందుకు మిలిటరీ వాహనాలు డీజిల్ పొయ్యలేరు కానీ.. ఫైటర్ జెట్ల ట్రయల్ రన్ తీయాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టడమే, కానీ అది చేతకాదు.

Pahalgam Terror Attack: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. మన దేశంలో ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.. వాటి వివరాలివే

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

CSK vs SRH: చెపాక్‌లో చెన్నైదే పైచేయి.. సన్‌రైజర్స్‌కు గట్టి పరీక్షే: సంజయ్ బంగర్‌

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న రెండు జట్లు ఇవాళ చెపాక్ స్టేడియంలో పరస్పరం తలపడనున్నాయి.

Kaliyugam 2064: భవిష్యత్తులో నీళ్లు, ఆహరం దొరక్కపోతే.. 'కలియుగమ్ 2064' ట్రైలర్ విడుదల 

శ్రద్ధా శ్రీనాథ్,కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్,అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం 'కలియుగమ్ 2064' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Matter AERA: మ్యాటర్​ ఏరా ఎలక్ట్రిక్​ బైక్​ సింగిల్​ ఛార్జ్​తో 125 కి.మీ రేంజ్

అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈవీ స్టార్టప్ సంస్థ మ్యాటర్, తన 'ఏరా' ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.

Stock Market: భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న దేశీయ మార్కెట్లు 

దేశీయ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి.

Pahalgam terror attack: పహల్గామ్ దాడిని సమర్థిస్తూ కర్ణాటక వ్యక్తి పోస్ట్.. కేసు నమోదు, నిందితుడి కోసం గాలింపు..

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది నిరాపరాధి పర్యాటకులు తమ ప్రాణాలు కోల్పోయారు.

iPhones: ఇక 2026 చివరి నాటికి భారతదేశంలోనే ఐఫోన్‌ల తయారీ..  

అమెరికా-చైనా దేశాల మధ్య పరస్పర సుంకాల విధానాలు తీవ్ర రూపం దాల్చడంతో వాణిజ్య యుద్ధానికి దారి తెరిచాయి.

H-1B visa: హెచ్‌-1బీ వీసా మోసం కేసులో భారత సంతతి వ్యక్తికి 14 నెలల జైలు శిక్ష

అమెరికాలో హెచ్‌-1బీ వీసా మోసం కేసులో భారత మూలాలు కలిగిన వ్యక్తి కిశోర్‌కు న్యాయస్థానం 14 నెలల జైలు శిక్ష విధించింది.

Pakistan: భారీ దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది..భారతీయులు మూల్యం చెల్లించుకుంటారని ..పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక

పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ అంతర్గతంగా ఆందోళనకు లోనై, భారత్ నుండి వచ్చే ప్రతీకార చర్యలను ఎదుర్కొనడానికి సిద్ధమవుతోంది.

Pak airspace shutdown: పాక్‌ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో.. భారత విమాన ప్రయాణికులకు ఏమవుతుంది?

భారత దేశానికి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియా (టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలో) కీలక ప్రకటన చేసింది.

Pakistan: ఉగ్రవాదానికి మద్దతు విషయంలో నోరు జారిన పాక్‌ మంత్రి .. అమెరికా కోసమే  పెంచి పోషించామంటూ వ్యాఖ్యలు

తమ దేశంలో ఉగ్రవాదం లేదంటూ బలంగా అంటున్న పాకిస్థాన్‌కు (Pakistan) ఊహించని దెబ్బ తగిలింది.

MAD Square: ఓటీటీలోకి వ‌చ్చేసిన 'మ్యాడ్‌ స్క్వేర్‌'.. 

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మించిన తాజా చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'.

Amit Shah: పాకిస్థాన్ పౌరులను తక్షణమే వెనక్కి పంపించండి.. సీఎంలకు అమిత్‌ షా దిశానిర్దేశం

పాకిస్థాన్‌కు చెందిన పౌరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు ముందడుగు వేసింది.

Vinay Narwal: భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ భార్యపై నీచ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో తన భర్తను కోల్పోయి తీవ్రశోకంలో మునిగిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్ష్‌పై ఓనీచుడు అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఆగ్రహానికి గురయ్యాడు.

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్‌ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో తొలి బ్యాటర్‌గా రికార్డు

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక ప్రత్యేకమైన రికార్డును నెలకొల్పాడు.

ISRO: ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరి రంగన్‌ కన్నుమూత

ఇస్రో మాజీ అధిపతి డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. ఆయన బెంగళూరులో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Supreme Court: 'మీ అమ్మమ్మ కూడా... సావర్కర్‌ను ప్రశంసించింది': రాహుల్‌కు సుప్రీం మందలింపు

సీనియర్ కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Pahalgam Terror Attack: బైసరన్‌ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రదాడి.. హఫీజ్‌ సయీద్‌ హస్తం ఉన్నట్లు నివేదిక వర్గాలు నిర్ధారణ!

జమ్ముకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశాన్నిదిగ్భ్రాంతికి గురిచేసింది.

Flight: ఎయిర్ ట్రావెల్లో ఇబ్బంది ఎదురైతే - ప్రయాణికుడిగా మీ హక్కులు ఏంటో తెలుసుకోండి

వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు ఆలస్యం కావడం లేదా పూర్తిగా రద్దు కావడం ఇప్పుడు ఎంతో సాధారణంగా మారింది.

Ajith Kumar,Shalini: హీరో-హీరోయిన్ 25 ఏళ్ల ప్రయాణం - ఇన్‌స్టా వీడియోకు వైరల్ రెస్పాన్స్

సెలబ్రిటీలు తమ వివాహ వార్షికోత్సవాలను ఎంతో ఉత్సాహంగా, హృదయపూర్వకంగా జరుపుకుంటారు.

Neeraj Chopra: 'నాకు దేశమే ముందు'.. పాకిస్తానీ అర్షద్ నదీమ్ పిలుపుకు స్పందించిన నీరజ్ చోప్రా 

భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా పాకిస్థాన్ జావెలిన్ త్రో అథ్లెట్ అర్షద్ నదీమ్‌ను భారత్‌కు ఆహ్వానించడం పట్ల విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Medha Patkar: పరువు నష్టం కేసులో 'నర్మదా బచావో ఆందోళన్‌' ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ అరెస్ట్ 

ఓ పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త, 'నర్మదా బచావో ఆందోళన్' ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ను (Medha Patkar) దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Bandipora: బందిపొరాలో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ హతం 

జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్‌గామ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడి దేశాన్ని షాక్‌కు గురిచేసింది.

Stock Market: రూ.7.5లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్‌ మార్కెట్లు.. 

దేశీయ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లోకి పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ,దేశీయంగా బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు సూచీలను కుదిపేశాయి.

Labour Day 2025 : ఈ మే డే సందర్భంగా.. శ్రమను ఆదరించి, ప్రతిభను వెలిగిద్దాం!

ప్రతీ సంవత్సరం మే 1వ తేదీన మనం "మేడే" లేదా "అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం" (Labour Day 2025) జరుపుకుంటామని అందరికీ తెలిసిన విషయమే.

IND vs PAK: గ్లోబల్ ఈవెంట్లలో ఇండియా-పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో తలపడవా?

ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

USA-China: అమెరికా విధించిన సుంకాలపై వాణిజ్య చర్చలు లేవ్‌.. ట్రంప్‌ మాటలు ఉత్తివే: చైనా

అమెరికా 145 శాతం టారిఫ్‌లు చైనా ఉత్పత్తులపై విధించడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది.

USA:'దానిపై వ్యాఖ్యలు చేయను..'పాక్ జర్నలిస్టుకు ఝలక్ ఇచ్చిన టామ్మీ బ్రూస్‌

భారత్‌పై విమర్శలు రాబట్టే క్రమంలో అమెరికా విదేశాంగ శాఖను ప్రశ్నించిన పాకిస్థాన్ జర్నలిస్టుకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

Netflix: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సేవలకు అంతరాయం.. లాగిన్‌లో సమస్యలు 

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ ఫ్లిక్స్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

Samantha: 'రాహుల్‌ రవీంద్రన్‌తో ఆ అనుబంధం వేరు'.. కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత

ఒకే ఒక్క అంశం ఆధారంగా కెరీర్ నిర్ణయించడం సాధ్యపడదని సమంత అన్నారు.

Asif Sheikh: పహల్గాం దాడి.. లష్కరే ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లు పేల్చివేత

పహల్గాం ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న ఆసిఫ్ ఫౌజీ అనే ఉగ్రవాది తన ఇంటికి భద్రతా బలగాలు రావచ్చని ముందుగానే ఊహించి..వారికి ట్రాప్‌ పెట్టాడు.

Heat Waves: దేశంలో వడగాలుల పంజా.. IMD హెచ్చరికలు, తెలంగాణలో 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు ధాటిగా వీయనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.

Nehal Wadhera: విరాట్ కోహ్లీకి నా పేరు తెలిసి షాక్ అయ్యాను: ఆర్‌సిబి స్టార్‌తో చాట్‌లో నెహాల్ వధేరా

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన పేరు గుర్తుంచుకుని పలకరించడంతో షాక్‌కు గురయ్యానని పంజాబ్‌ కింగ్స్‌ యువ బ్యాటర్‌ నేహాల్‌ వధేరా చెప్పాడు.

Hyderabad: హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం గెలుపు 

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది.

Pak Deputy PM: 'పహల్గాం దాడికి పాల్పడినఉగ్రవాదులను 'స్వాతంత్ర్య సమరయోధులు'.. పాక్‌ ఉపప్రధాని అనుచిత వ్యాఖ్యలు..

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Hamas: పహల్గామ్‌లో హమాస్ అక్టోబర్ 7 నాటి ప్లానే అమలు.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ వెల్లడి

భారతదేశంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేపట్టిన దాడితో పోల్చుతూ,ఇజ్రాయెల్‌కు చెందిన భారత్‌లోని రాయబారి రెవెన్ అజర్ స్పందించారు.

Bapatla: డయాబెటిక్‌ స్మార్ట్‌ రైస్‌ కుక్కర్‌.. బాపట్ల పోస్ట్‌ హార్వెస్ట్‌ సెంటర్‌లో కొత్త ఆవిష్కరణలు

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో బాపట్లలోని కోత అనంతర పరిజ్ఞాన కేంద్రం మూడు వినూత్న ఆవిష్కరణలను రూపొందించింది.

Hina Khan: భారతదేశంలోని హిందువులందరికీ క్షమాపణలు: నటి హీనాఖాన్‌ పోస్ట్‌ వైరల్‌

ఈ నెల 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన భీకర ఉగ్రదాడిపై ప్రముఖ నటి హీనా ఖాన్‌ స్పందిస్తూ, తన గుండెని కలచివేసిందని పేర్కొన్నారు.

AP Liquor Scam: మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనే.. రాజ్‌ అనుచరుడు చాణక్య రిమాండ్‌ రిపోర్టులో సంచలనం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి తుది లబ్ధిదారుడు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పరిశోధనలో వెల్లడైంది.

India-Pakistan: నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగిన పాకిస్థాన్‌ సైన్యం.. దీటుగా బదులిస్తున్న భారత్‌ 

భారత్‌-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు మిన్నంటాయి.పాకిస్తాన్‌ ఆర్మీ కవ్వింపులకు దిగుతూ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి దుశ్చర్యకు పాల్పడుతోంది.