LOADING...

02 Oct 2023


Asian Games-2023 : సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లిన భారత్ పురుషుల హాకీ జట్టు

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు విజయాలతో దూసుకెళ్తుతోంది.

Ruturaj Gaikwad : కెప్టెన్సీలో ధోనీ స్టైల్ వేరే నా స్టైల్ వేరే : రుతురాజ్ గైక్వాడ్ 

ఆసియా గేమ్స్ లో తన పోరును ఆరంభించేందుకు టీమిండియా సిద్ధమైంది. మంగళవారం నేపాల్‌తో టీమిండియా తలపడనుంది.

రవితేజ టైగర్ నాగేశ్వరరావు టైలర్ విడుదలకు వేదిక ఫిక్స్ 

మాస్ మహారాజా రవితేజ, ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

TVS Motor : అమ్మకాలలో కొత్త రికార్డును సృష్టించిన టీవీఎస్ మోటార్స్

దేశీయ టూ వీలర్, త్రీ వీలర్ తయారీ ఇండస్ట్రీలో టీవీఎస్ మోటార్స్ కీలక పాత్ర పోషిస్తోంది.

పంజాబ్‌: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు 

డ్రగ్స్ కేసులో పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్ట్ విషయంలో సీఎం భగవంత్ మాన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.

డార్క్ చాక్లెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి 

డార్క్ చాక్లెట్ అనేది కోకో చెట్టు నుండి తయారవుతుంది. చాక్లెట్ లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అతిగా తినడం అనర్థమే కానీ, అవసరమైనంత తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మహిళా కానిస్టేబుల్‌‌ను హత్య చేసిన దిల్లీ పోలీస్ అరెస్ట్.. రెండేళ్ల తర్వాత గుట్టు రట్టు

దిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో మహిళా కానిస్టేబుల్‌ను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో దాచిపెట్టిన కేసు దర్యాప్తు పోలీసులు పురోగతి సాధించారు.

Nandini Agasara : సొంత టీమ్‌ మేటే ట్రాన్స్ జెండర్ అనడం బాధాకరం.. AFI కి ఫిర్యాదు చేస్తానన్న నందిని

భారత్ అథ్లెట్ స్వప్న బర్మన్ తోటి క్రీడాకారిణి, తెలంగాణ అమ్మాయిపై నందిని అగసారాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ దేవరపై రత్నవేలు క్రేజీ అప్డేట్: అభిమానులకు పూనకాలే 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

 Nobel Prize 2023: మెడిసిన్‌లో కాటలిన్, వీస్‌మాన్‌కు నోబెల్.. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో కీలక పాత్ర 

మెడిసిన్‌లో 2023 ఏడాదికి గానూ కాటలిన్ కారికో, డ్రూ వెయిస్‌మన్‌లకు నోబెల్ బహుమతి వరించింది.

Asian Games - 2023 : ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట జోరు.. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో కాంస్యం

చైనాలో జరుగుతున్న 19వ ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేటలో తన జోరును కొనసాగిస్తోంది. గతంలో కంటే ఈసారీ భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు.

బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్: టైటిల్ రోల్ లో రాకేష్ వర్రె 

జగిత్యాల కు చెందిన బీజేపీ తొలి తరం నాయకుడు జితేందర్ రెడ్డి జీవితం బయోపిక్ గా రాబోతున్న సంగతి తెలిసిందే.

2023లో తూర్పు ఆసియా వృద్ధి అంచనాలను తగ్గించిన ప్రపంచ బ్యాంకు 

తూర్పు ఆసియా, పసిఫిక్‌లోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ తాజాగా సవరించింది.

Afghanisthan Team : అఫ్గాన్ పసికూన కాదు.. లైట్ తీసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం

మరో రెండ్రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగనుంది.

తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు 

ఈ ఏడాది చివర్‌లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు.

మార్టిన్ లూథర్ కింగ్ టీజర్: నవ్వులు పూయిస్తున్న సంపూర్ణేష్ బాబు 

సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. నరేష్, వెంకటేష్ మహా కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇప్పుడే రిలీజైంది.

ఇలియానా ఇంట్రెస్టింగ్ పోస్ట్: అప్పుడే రెండు నెలలు ఐపోయిందంటూ కామెంట్స్ 

ఇలియానా.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు.

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుకు 25ఏళ్ళు: ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్ 

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు పేరుతో సేవాకార్యక్రమాలను చిరంజీవి మొదలుపెట్టారు.

బిహార్ కుల గణన ఫలితాలు విడుదల.. ఓబీసీల జనాభా 63%.. రాష్ట్రంలో యాదవులే టాప్ 

కుల ఆధారిత సర్వే ఫలితాలను విడుదల చేసిన మొదటి రాష్ట్రంగా బిహార్ అవతరించింది.

వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మ నెలకొల్పబోతున్న రికార్డులు 

వన్డే వరల్డ్ కప్ 2023 దగ్గరపడుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు, ప్రపంచ కప్ గెలిచే అవకాశం ఉందని అందరూ నమ్ముతున్నారు.

జగన్ మాదిరిగా మేం ఆలోచించం : మౌన దీక్షలో పవన్ కల్యాణ్ 

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌన దీక్ష చేపట్టారు.

Asian Games 2023: వెల్‌డన్.. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన భారత ఆర్చరీ జట్లు

చైనా వేదికగా హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత పురుషుల, మహిళల ఆర్చరీ జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించాయి.

సింగర్ చిన్మయి శ్రీపాదకు వల్గర్ గా మెసేజ్ చేసిన నెటిజన్, ఫైర్ అయిన చిన్మయి 

గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న చిన్మయి శ్రీపాద, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మహిళా సమస్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది.

మధ్యప్రదేశ్‌: 35ఏళ్ల మహిళ కిడ్నాప్.. ఆపై సామూహిక అత్యాచారం 

మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లాలో 35ఏళ్ల మహిళను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

ODI World Cup 2023 : క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. 9 భాషల్లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రసారం

క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త అందింది. భారత్ వేదికగా అక్టోబర్ 5నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది.

'చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూసినా కేసులు పెడతారమో'.. పోలీసులపై లోకేశ్ సెటైర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు 'మోత మోగిద్దాం' కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

 కేరళ: కారు నదిలో పడి ఇద్దరు వైద్యులు మృతి  

కేరళలోని కొచ్చిలో ఆదివారం పెరియార్ నదిలో కారు పడిపోవడంతో ఇద్దరు వైద్యులు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

ఈవారం సినిమా: అక్టోబర్ మొదటి వారంలో థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే 

ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు బాక్సాఫీసు వద్ద కళకళ లాడుతుంటాయి. ఈసారి కూడా మంచి మంచి సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.

వచ్చే పదేళ్ల వరకు మీ సామాజిక వర్గం ఓట్లు బీజేపీకి అవసరం లేదు: అసోం సీఎం కీలక వ్యాఖ్యలు

అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తరుచూ తన ప్రకటనతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Virat Kohli: తిరువనంతపురానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. విరాట్ కోహ్లీ ఎక్కడ?

ఈనెల 3న నెదర్లాండ్స్‌తో జరిగే వార్మప్ మ్యాచు కోసం టీమిండియా ఇప్పటికే కేరళలోని తిరువనంతపురంకు చేరుకుంది.

World Cup 2023 : సచిన్ రికార్డుకి అడుగు దూరంలో రోహిత్ శర్మ

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5 నుంచి మొదలయ్యే ఈ టోర్నీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Ash Gourd juice: ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు 

రోజూ ఉదయాన్నే ఆరోగ్యానికి హాని చేసే కెఫైన్ సంబంధిత పానీయాలు తాగుతున్నారా? లేదా ఆరోగ్యానికి మేలు చేసే ఇతర పానీయాలు తాగుతున్నారా?

మరో వివాదంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. మహిళా రిపోర్టర్‌ పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు 

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా రిపోర్టర్‌ పట్ల ఆయన వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటలీ వీధుల్లో సమంత, యూరప్ లో చక్కర్లు కొడుతున్న హీరోయిన్ 

హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రపంచ పర్యటనలో ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సమంత పర్యటిస్తున్న ప్రాంతాలు చూస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది.

Asian games: ఆసియా క్రీడల్లో సత్తా చాటిన చాయ్‌వాలా కూతురు.. హెప్లాటిస్‌లో నందినికి కాంస్యం

చాయ్‌వాలా కూతురు అగసర నందిని ఆసియా గేమ్స్ లో సత్తా చాటింది. ఏడు పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి కంస్యాన్ని ముద్దాడింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు 

మావోయిస్టుల సానుభూతిపరులే లక్ష్యంగా సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 60కి పైగా ప్రదేశాలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది.

జైశంకర్ ఆధ్వర్యంలో అమెరికా-భారత్ బంధం మరింత బలపడింది: విదేశాంగ మంత్రిపై యూఎస్ ప్రశంసలు 

భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌పై అమెరికా ప్రశంసలు కురిపించింది.

యెజ్డీ రోడ్‌స్టర్ వర్సెస్ హోండా హెచ్‌నెస్ CB350.. ఏ బైక్ బెస్ట్ అంటే? 

ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ భారత్ లోకి యెజ్డీ రోడ్ స్టర్ మోటర్ సైకిళ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసింందే. ఇది శక్తివంతమైన ఇంజిన్స్‌తో, స్టైలిష్ లుక్‌తో ఈ బైక్ పాపులర్ అయింది.

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి: చరిత్ర, కొటేషన్లు, నినాదాలు, తెలుసుకోవాల్సిన విషయాలు 

లాల్ బహదూర్ శాస్త్రి 1904సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని ముఘలసరై ప్రాంతంలో జన్మించారు.

మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్టు 

జూలైలో మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులను హత్య చేసిన కేసులో నలుగురు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.

Team India: టీమిండియా 'మెగా సెంచరీ'పై కన్నేసిన ఆస్ట్రేలియా

వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి ఇంకా మూడ్రోజులే సమయం ఉంది.

 ఢిల్లీలో 'మోస్ట్ వాంటెడ్' ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అనుమానితుడిని అరెస్టు 

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాది, మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులను దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం అరెస్టు చేసింది.

అంతర్జాతీయ అహింసా దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు 

అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని ప్రతీ ఏడాది అక్టోబర్ 2వ తేదీన జరుపుకుంటారు.

మహాత్మా గాంధీ జయంతి: రాజ్‌ఘాట్‌ వద్ద ప్రధాని మోదీ సహా ప్రముఖుల నివాళులు 

మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ జాతిపితకు నివాళులర్పించారు.

అక్టోబర్ 2న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

01 Oct 2023


Asian Games 2023: స్టీపుల్‌చేజ్‌, షాట్‌పుట్‌‌లో భారత్‌కు బంగారు పతకాలు 

ఆసియా క్రీడలు 2023లో భారత్‌ను మరో రెండు స్వర్ణ పతకాలు వరించాయి. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌, షాట్‌పుట్‌ విభాగాల్లో పతకాలు వచ్చాయి.

ప్రపంచకప్‌-2023లో కోహ్లీ కోసం ఎదురుచూస్తున్న 5 రికార్డులు ఇవే

ప్రపంచకప్‌-2023లో భాగంగా టీమిండియా అక్టోబర్ 8న తన తొలి పోరాటం ఆస్ట్రేలియాతో ఆరంభించనుంది. అయితే ఈ ప్రపంచకప్‌లో భారత పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ కోసం 5 రికార్డులు ఎదురు చూస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దం

DUSERA : దేవి నవరాత్రుల షెడ్యూల్.. అక్టోబర్‌‌లో వచ్చే పండుగల లిస్ట్ ఇదే

అక్టోబర్ నెల వచ్చిందంటే చాలు అందరి కళ్లు దసరా మీదే. ఈ మేరకు దేవి శరన్నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు.

తెలంగాణకు 9ఏళ్లలో రూ.లక్ష కోట్ల నిధులిచ్చాం.. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలి: ప్రధాని మోదీ

మహబూబ్‍‌నగర్‌లో ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు.

TELANGANA : అంగన్‌వాడీలకు శుభవార్త.. పీఆర్సీని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం

తెలంగాణలో పాలన స్పీడ్ అందుకుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రభుత్వం తరఫున ఇంకా ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయో చూసుకుని మరీ ప్రభుత్వం దూసుకెళ్తోంది.

Chatrapati Shivaji: లండన్ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం.. 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి..

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఉపయోగించిన 'పులి పంజా' ఆయుధం తిరిగి భారతదేశం రానుంది. ఈ ఏడాదితో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తి అవుతోంది.

PM Modi: 'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ 

మహాత్మగాంధీ జయంతి అక్టోబరు 2ను పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

Indigo Flight: విమానంలో వింత ప్రవర్తన.. టాయిలెట్‌లోకి వెళ్లి సిబ్బందిని హడలెత్తించిన ప్యాసింజర్

హైదరాబాద్ నుంచి పట్నా బయల్దేరిన విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు సిబ్బందికి ఝలక్ ఇచ్చాడు. ఈ మేరకు బాత్రుంలోకి వెళ్లిన మొహ్మమద్‌ కమర్‌ రియాజ్‌ చాలా సేపు అందులోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే వింత ప్రవర్తనతో సిబ్బందిని బెంబెలెత్తించాడు.

మహబూబ్‌నగర్ సభలో మోదీ వరాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన 

మహబూబ్ నగర్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేసారు.

EV CAR : బెంగళూరులో ఈవీ కారు దగ్ధం..ఆందోళనలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాదరులు

కర్ణాటకలో ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపైనే అగ్నికి ఆహుతైంది. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని జేపీ నగర్‌ దాల్మియా సర్కిల్‌లో ఈ ప్రమాదం జరిగింది.

26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు కరాచీలో కాల్చివేత 

పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మోస్ట్ వాంటెడ్ నాయకుల్లో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ను కరాచీలో హతమయ్యాడు.

Telangana : బీఆర్ఎస్కు షాక్.. హస్తం గూటికి చేరనున్న ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి

తెలంగాణలో మరో గులాబీ పార్టీకి మరో షాక్ తలిగింది. ఈ మేరకు అధికార పార్టీ బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేశారు.

ఫుట్‌పాత్‌పై దంపతులను కారు ఢీకొట్టిన ప్రముఖ నటుడు.. మహిళ మృతి 

కన్నడ స్టార్ యాక్టర్ నాగభూషణం శనివారం బెంగళూరులో ఫుట్‌పాత్‌పై వెళ్తున్న దంపతులను తన కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహిళ చనిపోగా, ఆమె భర్త ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతన్నాడు.

భారత్‌ అమెరికా సంబంధాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇరు దేశాల మైత్రికి హద్దుల్లేవని ప్రకటన

భారత్‌ - అమెరికా బంధంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మైత్రికి హద్దుల్లేవన్నారు.

US SENATE : ఆఖరి నిమిషంలో అమెరికాకు తప్పిన షట్‌డౌన్‌ ముప్పు

అగ్రరాజ్యం అమెరికాకు త్రుటిలో షట్‌డౌన్‌ ముప్పు తప్పింది. ఆఖరి నిమిషంలో స్పీకర్‌ కెవిన్‌ మెక్‌ కార్తీ ప్రత్యేక చొరవతో రిపబ్లికన్లతో జరిపిన చర్చలు ఫలితాన్నిచ్చాయి. ఈ మేరకు వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం లభించడం విశేషం.

తెలంగాణ: ప్రధాని మోదీ పర్యటన వేళ.. బీజేపీ- బీఆర్ఎస్ పోస్టర్ వార్ 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల మధ్య పోస్టర్ల వార్ నెలకొంది.

SOUTH TOP HEROINE: దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లు వీరే..టాప్ రెమ్యునరేషన్‌ ఎవరికో తెలుసా?

దక్షిణ భారత సినీ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ మాలీవుడ్ అని అందరికీ తెలిసిందే. ఆయా చిత్ర పరిశ్రమల నుంచి ఎందరో హీరోయిన్లుగా బాలీవుడ్ మార్కెట్‌తో పోటీ పడుతున్నారు.

అక్టోబర్ 1న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

అక్టోబర్ 1వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Asian Games 2023: షూటింగ్‌లో భారత్ కు మరో గోల్డ్ మెడల్

ఆసియా క్రీడలు 2023లో భాగంగా ఆదివారం భారత్ మరో బంగారు పతకం సాధించింది.

మసీదులో ఆత్మాహుతి పేలుళ్ల వెనుక భారత్ ప్రమేయం: పాకిస్థాన్ వింత ఆరోపణలు 

పాకిస్థాన్ మసీదులో జరిగిన జంట ఆత్మాహుతి పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 65కి చేరుకుంది.

భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అఫ్ఘానిస్థాన్‌ ప్రకటన.. కారణం ఇదే..

అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్‌ 1) నుంచి మూసివేస్తున్నట్లు ఆ దేశ సర్కార్ ప్రకటించింది.

వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు 

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సిలిండర్‌పై రూ.209 పెంచాయి.