06 Oct 2023
World Cup 2023 : ప్రపంచకప్ లో పాకిస్థాన్ బోణి.. నెదర్లాండ్స్ ను చిత్తుగా ఓడించిన పాక్
ప్రపంచ కప్ మ్యాచుల్లో పాకిస్థాన్ బోణి కొట్టింది.ఈ మేరకు నెదర్లాండ్స్ జట్టుపై భారీ విజయం సాధించింది.
Asian Games 2023 : 22వ గోల్డ్ మెడల్ను సాధించిన భారత్.. మెన్స్ హాకీలో స్వర్ణం
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేటను కొనసాగిస్తోంది.
ePluto 7G Max: సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి ఈప్లూటో 7జీ మ్యాక్స్ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 201 కి.మీ
విద్యుత్ వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ మాక్స్ స్కూటీని లాంచ్ చేసింది. అద్భుత ఫీచర్స్తో ఈ వెహికల్ వినియోగదారులను ఆకర్షిస్తోంది.
Canada Pm : జస్టిన్ ట్రూడోను సామాన్యుడి నిలదీత.. నవ్వుకుంటూ వెళ్లిపోయిన ప్రధాని
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కెనడియన్ సిటిజన్ ఝలక్ ఇచ్చాడు. ఈ మేరకు ప్రధాన మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
Telangana Inter : జూనియర్ కళాశాలలకూ దసరా హాలీడేస్.. సెలవులు ఎప్పట్నుంచో తెలుసా
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా కీర్తిపొందిన బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది.
Asian Games 2023 : పాకిస్థాన్ చిత్తు చేసిన భారత్.. ఫైనల్లో ఇరాన్తో ఢీ
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత కబడ్డీ జట్టు సంచలనం సృష్టించింది.
Chicken Song : చికెన్ పాట విన్నారా.. కోడికూర చిట్టిగారే రెస్టారెంట్ వేదికగా పాట రిలీజ్
టాలీవుడ్ పరిశ్రమలో సగిలేటి కథ చిత్రం నుంచి అదిరిపోయే అప్ డేట్ అందింది. ఈ మేరకు చికెన్ సాంగ్ విడుదలైంది. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'సగిలేటి కథ.
ICC World Cup: రేపు అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక.. గెలుపు కోసం ఇరు జట్లు ఆరాటం
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా రేపు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
మరో వివాదంలో చిక్కుకున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అణు జలాంతర్గామి రహస్యాలను ఆస్ట్రేలియా వ్యాపారవేత్తకు లీక్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఆరోపణల బారిన పడ్డారు. ఈ మేరకు అగ్రరాజ్యం అణు జలాంతర్గామికి సంబంధించిన వివరాలను ఆస్ట్రేలియన్ బిలియనీర్ ఆంథోనీ ప్రాట్తో పంచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి
ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఇరాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గీస్ మహమ్మది ఎంపికయ్యారు.
Rekha Nayak BRS : గులాబీ పార్టీకి ఎమ్మెల్యే రేఖానాయక్ గుడ్ బై
తెలంగాణలో రాజకీయ ముసలం జోరు అందుకుంటోంది.మరో 2 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నందున పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.
పాకిస్థాన్: అణు కమిషన్ కార్యాలయం దగ్గర పేలుడు లాంటి శబ్దం
ప్రభుత్వ అణు ఇంధన విభాగం ఉన్న పాకిస్థాన్లోని డేరా ఘాజీ ఖాన్లో శుక్రవారం పేలుడు లాంటి శబ్దం వినిపించింది.
రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు..మరో రూ.12 వేల కోట్లు రావాలని స్పష్టం
రూ.2000 నోట్లపై ఆర్ బి ఐ కీలక వ్యాఖ్యలు చేసింది. మరో రూ.12వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు రావాల్సి ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
PAK vs NED: మాకు సపోర్టు చేయండి.. తెలుగులో మాట్లాడిన డచ్ ప్లేయర్
వన్డే ప్రపంచ కప్లో భాగంగా ఇవాళ హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.
MAD Review : సరికొత్త యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్' సినిమా ఎలా ఉందో తెలుసా
యువ నటులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన 'మ్యాడ్' ఎలా ఉందో తెలుసా
సెమీస్లో పాక్పై విజయం.. ఫైనల్లో భారత్తో తలపడనున్న అప్ఘాన్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్లో ఆప్గనిస్థాన్ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది.
India Canada Row: భారత్ కోరడంతో దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించిన కెనడా
కెనడా దౌత్య సిబ్బందిని తగ్గించాలని భారతదేశం కోరడంతో కెనడా ప్రభుత్వం భారతదేశంలోని చాలా మంది దౌత్యవేత్తలను ఖాళీ చేయించింది.
బిహార్ కులగణనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వ విధానపర నిర్ణయాలను అడ్డుకోలేమని తీర్పు
బిహార్ కులగణనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని వెల్లడించింది.
ప్రిగోజిన్ శరీరంలో గ్రనేడ్ శకలాలు.. కీలక విషయాలను వెల్లడించిన పుతిన్
విమాన ప్రమాదంలో రష్యాకు చెందిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ మరణించిన విషయం తెలిసిందే. అతని మరణం దర్యాప్తుపై తొలిసారిగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మాట్లాడారు.
IND vs PAK: భారత్-పాక్ హై ఓల్టేట్ మ్యాచుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ప్రారంభమైంది. ఇక భారత్-పాక్ మ్యాచు కోసం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్కు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.
చైనాపై అమెరికా రక్షణశాఖ సంచలన వ్యాఖ్యలు..భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. యూఎస్ రక్షణ రంగానికి చైనా సవాలుగా నిలుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
న్యూస్ క్లిక్ ఎడిటర్, హెచ్ఆర్ హెడ్ అరెస్ట్..పిటిషన్ను విచారించనున్న ఢిల్లీ హైకోర్టు
ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద నమోదైన కేసులో న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తి అరెస్ట్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై శుక్రవారం విచారణకు దిల్లీ హైకోర్టు అంగీకరించింది.
అతిపెద్ద 5G నెట్వర్క్ కలిగిన టాప్-3 దేశాల సరసన భారత్.. నోకియా సీఈఓ కీలక ప్రశంసలు
భారతదేశంలోని ఎలక్ట్రానికి సిటీ, ఐటీ మహానగరం బెంగుళూరులో నోకియా తన 6G రీసెర్చ్ ల్యాబ్ను ప్రారంభించింది.
Rachin Ravindra: ఇంగ్లండ్కు ముచ్చెమటలు పట్టించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర?
ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి వరల్డ్ కప్ మ్యాచులో ఒక్క ఇన్నింగ్స్తోనే క్రికెట్ ప్రపంచాన్ని న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర తన వైపునకు తిప్పుకున్నాడు.
ఎన్నికలకు ముందు ఉచితాలు: మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు సుప్రీంకోర్టు నోటీసు
పన్ను చెల్లింపుదారుల ఖర్చుతో రాజకీయ పార్టీలు నగదు, ఇతర ఉచిత వస్తువులను పంపిణీ చేయకుండా నిరోధించడానికి సమగ్ర మార్గదర్శకాలను కోరుతూ సామాజిక కార్యకర్త భట్టులాల్ జైన్ దాఖలు చేసిన దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యప్రదేశ్,రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది.
5 రాష్ట్రాలకు ఎన్నికలు తేదీ ఖరారు చేసిన ఎన్నికల సంఘం
రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్గఢ్,తెలంగాణ,మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8, 10 మధ్య అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం (EC) విశ్వసనీయ వర్గాలకి వెల్లడించాయి.
ISRO: భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం
అత్యంత క్లిష్టమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని సవాల్గా తీసుకొని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు.
సిక్కింలో వరద బీభత్సం.. 19కి చేరిన మరణాలు, 103 గల్లంతు
ఈశాన్య భారతదేశంలోని సిక్కిం రాష్ట్ర భారీ వరదలతో అతలాకుతలమైంది. ఆకస్మికంగా సంభవించిన వరదలతో ఇప్పటికే 19 మంది మరణించారు.
హ్యాపీ వరల్డ్ స్మైల్ డే 2023: నవ్వుతూ జీవించాలి బ్రదరూ.. నేడే స్మెల్ డే
స్నేహితుడి కోసం ఫ్రెండ్ షిప్ డే.. గురువు కోసం టీచర్స్ డే.. అమ్మ కోసం మదర్స్ డే ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా రోజులే ఉన్నాయి. అయితే మనం నవ్వడానికి ఓ రోజు కూడా ఉంది.
బీజేపీ, కాంగ్రెస్ పోస్టర్ వార్.. రాహుల్ ను రావణ్ అనడంపై మండిపడ్డ జైరాం రమేశ్
ట్విట్టర్ X వేదికగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్ జరుగుతోంది. ఈ మేరకు రాహుల్ కొత్త యుగం రావణుడంటూ అధికార పార్టీ వివాదాస్పద ట్వీట్ చేసింది.
Lexus: లెక్సస్ RC Fలో ప్రత్యేక ఎడిషన్లు.. ఫీచర్స్ సూపర్బ్!
లెక్సస్ లగ్జరీ కారులో ప్రత్యేక ఎడిషన్లు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ప్రీమియం, లగ్జరీ ఎంపీవీ విభాగంలోకి కొత్త లెక్సన్ LM రూపంలో సరికొత్త పోటీదారు త్వరలో రానుంది.
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. నాలుగోసారి వడ్డీ రేట్లు యథాతథం
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్ బి ఐ) కీలక వడ్డీ రేట్లపై విధానపరమైన నిర్ణయం తీసుకుంది.
వరల్డ్ కప్ ముందు భారత జట్టుకు షాక్.. స్టార్ క్రికెటర్కు డెంగ్యూ
వరల్డ్ కప్ మ్యాచులు ప్రారంభమవుతున్న సమయంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది.
పశ్చిమ బెంగాల్: తీస్తా వరద నీటిలో ప్రవహిస్తున్న మోర్టార్ షెల్ పేలి..ఇద్దరు మృతి
పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో తీస్తా నది వరద నీటిలో ప్రవహిస్తున్న మోర్టార్ షెల్ పేలడంతో ఇద్దరు మరణించగా,మరో నలుగురు గాయపడ్డారు.
Allu Arjun : అల్లు అర్జున్ 'మైనపు విగ్రహం' తయారీ విధానం ఇదే
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మేరకు ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది.
Asian Games : బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విజయం.. ఆసియా గేమ్స్ ఫైనల్లోకి భారత్
ఆసియా గేమ్స్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది.
లిక్కర్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ సన్నిహితులకు విచారణ సంస్థ ఈడీ సమన్లు జారీ
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత,రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు సమన్లు జారీ చేసింది.
నేటి నుంచి సర్కార్ బడి విద్యార్థులకు ఉచిత అల్పాహారం.. మెనూ వివరాలు ఇవే
తెలంగాణలోని బడి పిల్లలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది.
అక్టోబర్ 6న Garena Free Fire Max కోడ్లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది.
ముంబై:ఏడు అంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం..6 మంది మృతి
ముంబైలోని గోరేగావ్లోని ఓ భవనంలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించగా,మరో 40 మంది గాయపడ్డారు.
05 Oct 2023
ఇంగ్లండ్పై న్యూజిలాండ్ ఘన విజయం
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా మొదటి మ్యాచులో ఇంగ్లండ్పై న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఆప్ నేత సంజయ్ సింగ్కు ఐదు రోజుల ఈడీ రిమాండ్
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు అక్టోబర్ 10 వరకు రిమాండ్కు పంపింది.
చంద్రబాబుకు మరో షాక్.. ఈనెల 19 వరకూ జైల్లో ఉండాల్సిందే!
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి మరో బిగ్ షాక్ తగిలింది.
NTR31: ప్రశాంత్ నీల్,ఎన్టీఆర్ చిత్రంపై మేకర్స్ ప్రకటన
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై జూనియర్ ఎన్టీఆర్, KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో అధికారికంగా ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే.
2024 మజ్డా MX-5 Miata: రూపం మార్చుకుని స్టయిల్ గా మారిన కారు ఫీఛర్లు
మజ్డా కంపెనీ MX-5 Miata కొత్త వెర్షన్ ని తీసుకొస్తోంది. ఈ కారు ప్రత్యేకతలు చాలా ఉన్నాయి.
Asian Games 2023 : ఆర్చరీలో పురుషుల జట్టుకు గోల్డ్.. స్క్వాష్లో సౌరభ్కు రజతం
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత ప్లేయర్లు ఇవాళ మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు.
హ్యూండాయ్ కార్లలో ADAS టెక్నాలజీ: 2025కల్లా అన్ని కార్లలోకి రానున్న టెక్నాలజీ
హ్యూండాయ్ కంపెనీ భద్రత విషయంలో మరో ముందడుగు వేస్తోంది. తన ప్రతీ కారులోనూ ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) అనే టెక్నాలజీతో వస్తోంది.
IND vs AUS : భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు.. భారత్తో తలపడేందుకు సిద్ధం: ఆసీస్ కెప్టెన్
వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి.
నోబెల్ సాహిత్య బహుమతిని దక్కించుకున్న నార్వే రచయిత జాన్ ఫోజే
నోబెల్ బహుమతుల ప్రకటనలు సోమవారం నుండి జరుగుతున్న సంగతి తెలిసిందే.
కొంత కాలానికి భారత్తో సంబంధాలు బలహీన పడొచ్చు: అమెరికా రాయబారి
భారత్, కెనడా మధ్య వివాదంపై కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ పరిమాణాలు ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తాయో తెలియడం లేదు.
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణ వాయిదావేసిన సుప్రీంకోర్టు
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా పాత్రపై సాక్ష్యాధారాల గురించి దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలను సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది.
భగవంత్ కేసరి ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం భగవంత్ కేసరి.
ONDC : గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించనున్న ఓఎన్డీసీ
వివిధ రకాల భాగస్వాములకు డిజిటల్ ప్లాట్ ఫామ్లలో సమానమైన అవకాశాలను అందించడం ద్వారా టెక్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ని రూపొందించారు.
గూగుల్ నుండి లాంచ్ అయిన పిక్సెల్ వాచ్ సిరీస్ 2 గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ బుధవారం లాంచ్ చేసారు.
తెలంగాణలో బండి సంజయ్కు మళ్లీ కీలక బాధ్యతలు.. ఎన్నికల కోసం సంస్థాగత కమిటీల ఏర్పాటు
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దూకుడును పెంచింది. ఎన్నికల సన్నద్ధత, సమన్వయం కోసం బీజేపీ కమిటీలను ఏర్పాటు చేసింది.
Vishal : సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ ఆరోపణలు.. విచారణ మొదలు పెట్టనున్న సీబీఐ
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కొద్ది రోజుల క్రితం సెన్సార్ బోర్డు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ ఓజీ నుండి అర్జున్ దాస్ లుక్ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా మీద అంచనాలు హై లెవెల్ లో ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.
బీజేపీతో జనసేన తెగదెంపులు చేసుకున్నట్లేనా..? పవన్ కళ్యాణ్ చెప్పింది అదేనా..?
ఏపీలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది.
ఇండస్ట్రీలో 50ఏళ్ళు పూర్తి చేసుకున్న రచయిత సత్యానంద్: అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్
స్టోరీ రైటర్, మాటలు రచయిత, స్క్రిప్ట్ డాక్టర్ ఇలా సినిమా ఇండస్ట్రీలో అనేక రంగాల్లో తన కలం పదును చూపెట్టిన ప్రఖ్యాత రచయిత సత్యానంద్, సినిమాల్లో 50ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.
News Click: కశ్మీర్, అరుణాచల్లు భారతదేశంలో భాగం కావని న్యూస్క్లిక్ ప్రమోట్ చేసింది : పోలీసులు
'న్యూస్ క్లిక్' కార్యాలయంలో, ఆ సంస్థ ప్రాతికేయుల నివాసాల్లో దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం మంగళవారం పెద్ద ఎత్తున్న సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
మరో రెండు హానికారక సిరప్స్ ని గుర్తించిన భారత ఔషధ నియంత్రణ సంస్థ
భారత ఔషధ నియంత్రణ సంస్థ మరో రెండు సిరప్ లను హానికారకమైనవిగా తేల్చింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు
అటవీ శాఖను మినహాయించి,ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ నిర్ణయించింది.
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్కు మరో గోల్డ్.. స్క్వాష్లో హరీందర్, దీపిక జోడికి పతకం
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత్కు మరో గోల్డ్ లభించింది.
ఇజు దీవులలో 6.6 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీచేసిన జపాన్
ఇజు చైన్లోని వెలుపలి ద్వీపాల్లో 6.6తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత జపాన్ వాతావరణ సంస్థ గురువారం సునామీ హెచ్చరికను జారీ చేసింది.
సైంధవ్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్: సంక్రాంతికి రంగంలో దిగుతున్న వెంకటేష్ కొత్త సినిమా
వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా వస్తున్న చిత్రం సైంధవ్. హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను.. సైంధవ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ODI WC 2023 : వన్డే వరల్డ్ కప్ సంగ్రామంలో బద్దలయే రికార్డులివే!
వన్డే వరల్డ్ కప్ 2023 మహా సంగ్రామం నేటి నుంచి మొదలు కానుంది. ఈ మెగా టోర్నీలో టైటిల్ను కైవసం చేసుకోవాలని ఇప్పటికే ఆయా జట్లు ప్రణాళికలు సిద్ధం చేశాయి.
Travel: ముంబై నగరంలో ఖచ్చితంగా సందర్శించాల్సిన పర్యాటక ప్రాంతాలు
ముంబై.. దీన్ని కలల నగరం అంటారు. ఎందుకంటే తాము కోరుకున్న కలలని ముంబై నగరంలో నెరవేర్చుకోవచ్చనే నమ్మకంతో. అప్పట్లో చాలామంది బ్రతకడానికి ముంబై వెళ్లేవారు.
Asian Games : కాంపౌండ్ ఆర్చరీలో భారత్కు గోల్డ్ మెడల్
చైనాలోకి హాంగౌజ్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత ప్లేయర్లు పతకాల జోరును కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్ లో ఐటీ సోదాలు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సహా చిట్ ఫండ్ కంపెనీలలో సోదాలు
హైదరాబాదులో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
మద్యం పాలసీ కేసులో ఆప్ పార్టీ పేరు
దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చబోతున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు సుప్రీంకోర్టుకు తెలియజేయనుంది.
Shikhar Dhawan: భార్య నుంచి వేధింపులు వాస్తవమే.. శిఖర్ ధావన్కు విడాకులు మంజూరు చేసిన కోర్టు
టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ దంపతులుకు దిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో వారి 11 ఏళ్ల వివాహం బంధం రద్దైంది.
వందే భారత్: రైలు రంగు ఆరెంజ్ కలర్ లో ఎందుకుందో వెల్లడి చేసిన రైల్వే మంత్రి
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24వ తేదీన 9వందే భారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.
కాలి గాయాలతో ఇబ్బందిపడుతున్న పూజా హెగ్డే: ఆందోళనలో అభిమానులు
కొన్ని రోజుల వరకు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన పూజా హెగ్డే, ప్రస్తుతం విజయాలు లేక ఇబ్బంది పడుతోంది.
Sanjay Singh arrest: నరేంద్ర మోదీకి భయం పట్టుకుంది : కేజ్రీవాల్
ఆప్ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ అరెస్టు చేసింది.
దిల్లీలో 25 ఏళ్ల యువకుడు దారుణ హత్య
ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 25 ఏళ్ల వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కత్తితో పొడిచి,స్లాబ్తో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రతీ ఏడాది ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అక్టోబర్ 5వ తేదీన జరుపుతారు.
న్యూస్ క్లిక్ దాడులపై ప్రధాన న్యాయమూర్తికి మీడియా సంస్థల లేఖ
ఇటీవల జర్నలిస్టుల ఇళ్లపై పోలీసులు దాడులు చేసి వారి నుంచి పత్రాలు, హార్డ్డిస్క్లు, ఫోన్లు, ల్యాప్టాప్లు వంటివి స్వాధీనం చేసుకున్న విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డివై చంద్రచూడ్ జోక్యం చేసుకోవాలని ప్రముఖ జర్నలిస్టు సంఘాలు కోరాయి.
అక్టోబర్ 5న Garena Free Fire Max కోడ్లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్ డౌన్లోడ్లు చేరుకుంది.
ఓటీటీలోకి వచ్చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాను మహేష్ బాబు పి తెరకెక్కించారు.
సివిక్ బాడీ రిక్రూట్మెంట్ స్కామ్లో బెంగాల్ ఆహార మంత్రిపై ఈడీ దాడులు
మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో రిక్రూట్మెంట్ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి రతిన్ ఘోష్ నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం దాడులు చేసింది.
సిక్కిం ఆకస్మిక వరదలు:14 మంది మృతి,102మంది గల్లంతు; చిక్కుకుపోయిన 3,000 మంది పర్యాటకులు4
ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై క్లౌడ్ బరస్ట్ తో తీస్తా నది పరీవాహక ప్రాంతంలో వరదలు సంభవించడంతో బుధవారం కనీసం 14 మంది మరణించగా 22 మంది సైనిక సిబ్బందితో సహా 80 మంది అదృశ్యమయ్యారు.