LOADING...

04 Oct 2023


Bhagavanth Kesari : భగవత్ కేసరి నుండి 'ఉయ్యాల ఉయ్యాల' సాంగ్ రిలీజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'భగవత్ కేసరి' సినిమా సెకండ్ సాంగ్ సింగిల్ రిలీజ్ అయింది. 'ఉయ్యాల ఉయ్యాల' అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

శుక్రుడి రహస్యం తెలిసిపోయింది.. పార్కర్ సోలార్ అద్భుతమైన ఆవిష్కరణలు

సౌర వ్యవస్థలోని గ్రహాల్లో ఒకటైన శుక్రుడి గురించి పార్కర్ సోలార్ అద్భుతమైన రహస్యాలను పరిశీలించింది.

ICC World Cup 2023 : ప్రపంచ కప్‌లో లెఫ్టార్మ్ పేసర్లు సాధించిన అద్భుతమైన రికార్డులివే

వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీకి సమయం అసన్నమైంది. భారత్ వేదికగా మరికొన్ని గంటల్లో ఈ టోర్నీ ఆరంభం కానుంది.

Devara: జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పండగే.. రెండు భాగాలుగా రానున్న 'దేవర' మూవీ 

జూనియర్ ఎన్టీఆర్- డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'దేవర'.

భారత్ లాగే ఎమర్జెన్సీ మొబైల్ అలెర్ట్ సిస్టమ్ ను పరీక్షించిన అమెరికా

అగ్రరాజ్యం అమెరికా అత్యవసర సెల్ ఫోన్ సిగ్నలింగ్ అలెర్ట్ సిస్టమ్ ను బుధవారం పరీక్షించింది.

13 ఏళ్ల వయస్సులో నిషేధం.. అయినా పతకాలు సాధిస్తూ ఆదర్శంగా నిలిచిన హర్మిలస్

భారత అథ్లెట్ హర్మిలస్ బైన్స్ ను చూడగానే మోడల్ గా కనిపిస్తుంది. ఉంగరాల జట్టుతో ఈ అమ్మాయి వస్తుంటే అందరి చూపులు ఆమె మీద ఉంటాయి.

అల్లు అర్వింద్ రామాయణం : రాముడిగా రణ్‌బీర్‌ కపూర్.. సీతగా సాయిపల్లవి ఖరారు

రామాయణం సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ మూవీలో తారాగణానికి సంబంధించిన విషయం ఆకట్టుకుంటోంది.

Mansion 24 OTT Series : భయపెడుతున్న మ్యాన్షన్ 24 ట్రైలర్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా  

'మ్యాన్షన్ 24' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‍ స్ట్రీమింగ్ కూడా ఎప్పుడు జరగనుందో ప్రకటించేశారు.

Rohit Sharma: 26 లేదా 27 ఏళ్ల వయస్సులో కెప్టెన్ అయి ఉంటే బాగుండేంది.. కెప్టెన్సీపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత జట్టును ముందుండి నడిపించి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించారు.

నవంబర్ 1 నాటికి దేశం విడిచి వెళ్లిపోవాలని 17లక్షల మందికి పాకిస్థాన్ డెడ్‌లైన్ 

పాకిస్థాన్‌లోకి అనుమతి లేకుండా వచ్చినపై ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాను 5శాతానికి పెంచుకున్న ఐహెచ్‌సీ 

అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC) బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో తన వాటాను 5శాతానికి పైగా పెంచుకుంది.

సిలిండర్‌పై సబ్సిడీ రూ.300కి పెంపు.. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు కేంద్రం ఆమోదం 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తాన్ని ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 200 నుంచి రూ. 300కి పెంచడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.

Ranbir Kapoor : బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఈడీ సమన్లు.. ఈనెల 6న హాజరుకావాలని ఆదేశం

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ చిక్కుల్లో పడ్డారు. ఈ మేరకు ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది.

Asian Games : ఫైనల్లో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ టీమ్ 

చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా గేమ్స్ లో భారత పురుషుల హాకీ జట్టు విజయపరంపరం కొనసాగుతోంది.

ఐఏఎఫ్‌ బలం రెట్టింపు.. తొలి LCA తేజస్ ట్రైనర్ విమానాన్ని అందజేసిన HAL 

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బలం ఇప్పుడు రెట్టింపు కానుంది.

Thalivar 170 : రజనీకాంత్ సినిమా షూటింగ్ స్టార్ట్.. ఇందులో ఇంకెవరు నటిస్తున్నారో తెలుసా 

సూపర్ స్టార్ ర‌జినీకాంత్ 170వ సినిమాని టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో తెరకెక్కిస్తున్నారు.

Meta Layoffs : మెటాలో మరోసారి లేఆఫ్స్ కలకలం

ఫేస్‌ బుక్ మాతృసంస్థ మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రతీరోజూ ఉదయాన్నే కప్పు కాఫీ.. ఫీలింగ్స్ కే కాదు ఆరోగ్యానికీ టానిక్

కాఫీ అంటే కేవలం ఓ ఎనర్జీ డ్రింక్ మాత్రమే కాదు ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక మూడ్, ఒక ఫీలింగ్. మరోవైపు గతంలో భోగాలకు, స్టేటస్ గా భావించే కాఫీ నీరు, ఇప్పుడు మంచి ఆరోగ్యానికి శక్తివంతమైన అమృతంలా రూపాంతరం చెందింది.

UGC: నకిలీ యూనివర్సిటీల జాబితాను విడుదల చేసిన యూజీసీ.. ఏపీలో ఎన్ని ఉన్నాయంటే?

ఉన్నత విద్యా ప్రమాణాలను పర్యవేక్షించే రెగ్యులేటరీ అథారిటీ అయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC).. దేశంలోని నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను బుధవారం విడుదల చేసింది.

ODI WC 2023: వరల్డ్ కప్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌ ఎంపికే అతిపెద్ద సవాల్ : రవిశాస్త్రి

భారత గడ్డపై జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి ఒక్క రోజు మాత్రమే ఉంది. మరికొద్ది గంటల్లో ఈ మెగా టోర్నీ సంగ్రామం మొదలు కానుంది.

ఈడీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని సూచన 

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. కేసులను దర్యాప్తు చేసే సమయంలో ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని చెప్పింది.

స్కంద నుంచి మరో అప్ డేట్.. గందరబాయి వీడియో పాట విడుదల

స్కంద సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈసారి మాస్ సాంగ్ గందరబాయి వీడియో సాంగ్ ను విడుదల చేసింది.

Central Tribal University: ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం 

తెలంగాణలోని ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

సముద్రపు ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55మంది మృతి 

చైనాకు చెందిన అణు జలాంతర్గామి ఎల్లో సముద్రంలో ఉచ్చులో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 55 మంది చైనా నావికులు చనిపోయినట్లు యూకే ఇంటెలిజెన్స్ నివేదిక చెబుతోంది.

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో స్టార్ బ్యాటర్ల మధ్య గట్టి పోటీ.. ఎవరు టైటిల్‌ని నెగ్గుతారో!

ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి సమయం అసన్నమైంది. ఈ టోర్నీలో సెంచరీల మోత మోగించడానికి స్టార్ బ్యాటర్లు సిద్ధమయ్యారు.

Chandrayaan-3 : ఇస్రో మరో అద్భుతం.. విక్రమ్ ల్యాండర్ కదలిక

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 భారీ విజయం సాధించడంతో భారత ఖగోళ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు.

Vande Bharat: వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ల రిచ్ లుక్ అదిరిపోయిందిగా.. 

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ రైళ్లను ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ODI World Cup 2023 : ఒకే ఎడిషన్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ ఫైవ్ ప్లేయర్లు వీరే!

వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ మరో 24 గంటల్లో భారత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది.

పాలల్లో నెయ్యి.. ఈ కాంబో తాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు 

వేడి వేడి పాలల్లో నెయ్యిని కలిపి తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణలు అంటున్నారు. ఫలితంగా శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయంటున్నారు.

NewsClick case: న్యూస్‌క్లిక్ ఎడిటర్, హెచ్‌ఆర్‌కు 7 రోజుల పోలీసు రిమాండ్ 

న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎడిటర్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్ఆర్ హెడ్‌ను చైనీస్ ఫండింగ్‌కు సంబంధించిన కేసులో మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Asian Games 2023: చరిత్ర సృష్టించిన తేజస్విన్ శంకర్.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో రజతం

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు పతకాల వేటను కొనసాగిస్తున్నారు.

Ram Charan Mumbai : సిద్ధి వినాయకుడి సన్నిధిలో రామ్ చరణ్‌.. లంబోదరుడికి ప్రత్యేక పూజలు

టాలీవుడ్‌ మెగా హీరో రామ్‌చరణ్‌ ముంబై పర్యటనలో ఉన్నారు. బుధవారం ఉదయం ప్రసిద్ధి చెందిన సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.

మహారాష్ట్ర: ఆస్పత్రి డీన్ ఫిర్యాదుపై సేన ఎంపీపై కేసు

ఆసుపత్రిలో48 గంటల్లో 31 మంది రోగులు మరణించిన వివాదం నేపథ్యంలో నాందేడ్ ఆసుపత్రి డీన్‌ను టాయిలెట్ శుభ్రం చేయించినందుకు శివసేన ఎంపీ హేమంత్ పాటిల్‌పై కేసు నమోదైంది.

అమెరికా పార్లమెంట్ స్పీకర్‌ తొలగింపు.. 234ఏళ్ల యూఎస్ కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారి 

అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) మంగళవారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హౌస్ స్పీకర్‌ను పదవి నుంచి తొలగించింది.

త్వరలో మార్కెట్లోకి రానున్న సుజుకీ eWX.. ధర ఎంతంటే?

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ తరుణంలో ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి.

SALAR : ఆకట్టుకుంటున్న సలార్ టీజర్.. ట్రైలర్ విడుదల డేట్ కూడా ఫిక్స్

సలార్ సినిమా నుంచి మరో అదిరిపోయే వార్త అందింది. పాన్ ఇండియా స్టార్, బాహుబలి ప్రభాస్ హీరోగా, స్టార్ హిరోయిన్ శృతి హాసన్ జోడిగా తెరకెక్కుతోన్న సలార్ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.

LAHDC Election: లద్ధాఖ్‌లో కొనసాగుతున్నపోలింగ్.. జమ్ముకశ్మీర్ విడిపోయన తర్వాత ఇవే తొలి ఎన్నికలు 

లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్‌డీసీ)- కార్గిల్‌ ఎన్నికల్లో భాగంగా బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత లద్ధాఖ్‌లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.

Sanju Samson: టీమిండియాతో నేను అంటూ సంజు శాంసన్ పోస్టు.. అన్యాయం అంటున్న ఫ్యాన్స్!

టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం సిద్ధమవుతున్నారు.

Producer Anji Reddy : ఆస్తుల కోసం టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్య

తెలుగు సినీపరిశ్రమలో ఘోరం చోటు చేసుకుంది. ఈ మేరకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురవడం ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది.

ఉద్యోగాల కుంభకోణంలో లాలూ యాదవ్, భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వికి బెయిల్

ఉద్యోగాల కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు ప్రస్తుత బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

World Animal Welfare Day 2023: ఈ భూమండలం మనుషులదే కాదు జంతువులదీనూ

భూమి మీద మనుషులతో పాటు మరెన్నో జంతుజాలం జీవిస్తున్నాయి. మనుషుల కంటే ముందు నుంచే భూమ్మీద జంతువుల మనుగడ ఉంది.

దౌత్య విభేదాల పరిష్కారానికి భారత్‌తో ప్రైవేట్‌గా చర్చించాలనుకుంటున్నాం: కెనడా 

41మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.

Asian Games 2023 : శబాష్ జ్యోతి, ఓజాస్.. ఆర్చరీలో భారత్‌కు గోల్డ్ మెడల్

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత అథ్లెట్లు తమ సత్తా చాటుతున్నారు.

హ్యాపీ బర్త్ డే సంఘవి.. తెలుగులో ఆఖరి చిత్రం ఏంటో తెలుసా

తెలుగు సినీ పరిశ్రమలో 90 దశకాల్లో అగ్రహీరోలందరితోనూ నటించి మెప్పించిన సంఘవి ఇవాళ 46వ పడిలోకి అడుగుపెట్టింది.

అక్టోబర్ 4న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

సిక్కింలో వరదల కారణంగా రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు 

సిక్కింలోని లాచెన్ వ్యాలీలోని తీస్తా నదిలో వరద ఉధృతి కారణంగా బుధవారం ఉదయం కనీసం 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు.

మద్యం పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దిల్లీ ఇంట్లో సోదాలు  

మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం బుధవారం సోదాలు నిర్వహించింది.

03 Oct 2023


Talangana Assembly Polls : బీఎస్పీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఆర్‌ఎస్పీ పోటీ అక్కడి నుంచే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.

కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ 

నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం: జ్యుడీషియల్ సర్వీసుల్లో 10శాతం EWS రిజర్వేషన్

బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నితీష్ కుమార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి గుడ్ న్యూస్ చెప్పింది.

వసూళ్లలో దూసుకుపోతున్న రామ్ పోతినేని 'స్కంద': 50కోట్ల క్లబ్‌లో చేరిన మూవీ! 

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన చిత్రం స్కంద.

పశ్చిమోత్థాసనం రోజూ ఎందుకు చేయాలి? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి? 

యోగాసనాలు చేసే అలవాటు మీకుంటే పశ్చిమోత్థాసనం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. శరీరాన్ని పూర్తిగా వంచే ఈ ఆసనం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆసనం ఎలా చేయాలో ముందుగా తెలుసుకుందాం.

IND Vs NED : వర్షార్పణం.. భారత్, నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ రద్దు

వన్డే వరల్డ్ కప్ 2023 లో భారత జట్టును వరుణుడు వదలడం లేదు.

సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

సిద్ధిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల నేటికి ఫలించింది. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

Thalaivar 170: రజనీకాంత్ కొత్త సినిమాలో రానా దగ్గుబాటి, పుష్ప విలన్

జైలర్ సినిమా భారీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రజనీకాంత్, ప్రస్తుతం తలైవర్ 170 సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

Delhi : ఆ ఉగ్రవాదులంతా ఉన్నత విద్యావంతులే.. బైక్ దొంగల వెనుక భారీ ఉగ్ర నెట్‌వర్క్ 

దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఐసీస్ ఉగ్రవాదులని సోమవారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐసీసీ ఉగ్రవాదులందరూ ఉన్నత విద్యావంతులని దర్యాప్తులో తేలింది.

Nobel Prize 2023: భౌతికశాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి 

ప్రతి ఏడాది ప్రపంచంలోని ప్రధాన రంగాల్లో అత్యుత్తమ సేవలు కనబరిచినందుకుగాను నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ అందజేస్తున్న సంగతి తెలిసిందే.

MS Dhoni New Look : కొత్త హెయిర్ స్టైల్‌లో ధోని లుక్ అదిరిపోయిందిగా!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యుత్తమ కెప్టెన్‌గా పేరు సంపాదించి క్రికెట్‌లో ఏ కెప్టెన్‌కు సాధ్యంకానీ మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించాడు.

'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్ రిలీజ్: మాస్ అంశాలతో ఆసక్తి కలిగిస్తున్న ట్రైలర్ 

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.

Ujjain Case: ఉజ్జయినిలో బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇంటిపైకి బుల్డోజర్ 

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

మెటా కొత్త ప్లాన్: ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌లో యాడ్స్ ఉండవు 

యూరప్‌కి చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో యూజర్ల కోసం మెటా సరికొత్త ప్లాన్‌తో వస్తుంది.

Earthquake: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు 

దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవంచింది. మంగళవారం మధ్యాహ్నం 10సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు మంగళవారం మధ్యంతర ఉపశమనం కల్పించలేదు.

Angallu Case : టీడీపీ నేతలకు ఊరట.. అంగళ్లు కేసులో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పుంగనూరు, అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కుదురైంది.

హాయ్ నాన్న మూవీ: సెకండ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్ 

నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న.

Kia Carens X-Line : కియా కేరన్స్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

భారత కారు మార్కెట్లో దక్షిణ కొరియా కంపెనీ కియా మోటర్స్ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.

పోటీదారులను ఎదగనీయకుండా చేస్తున్న గూగుల్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ 

సెర్చ్ ఇంజన్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు చాలామంది వినియోగదారులు గూగుల్‌ని ఉపయోగిస్తున్నారు.

KTR: 'మోదీజీ ఈ మూడు హామీలను మరిచారా?'.. ప్రధాని పర్యటనపై కేటీఆర్ కౌంటర్

ప్రధాని నరేంద్ర మోదీ నిజమాబాద్‌లో ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి కొన్ని ప్రశ్నలను సంధించారు.

'40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోండి'.. కెనడాకు భారత్ అల్టిమేటం 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా పరిణామం ఆ దూరాన్ని మరింత పెంచేలా కనపడుతోంది.

మ్యాడ్ ట్రైలర్: నవ్వుల పువ్వులు పూయిస్తున్న కాలేజ్ డ్రామా 

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం మ్యాడ్.

News Click: చైనా నిధుల వివాదం.. 'న్యూస్ క్లిక్' ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు

దిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు చేపట్టడం కలకలం రేపింది.

కోలీవుడ్ లో విషాదం: శివపుత్రుడు నిర్మాత వీఏ దురై కన్నుమూత 

కోలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత వీఏ దురై 59ఏళ్ళ వయసులో చెన్నైలోని వలసరవాక్ లోని తన నివాసంలో కన్నుమూసారు.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రజతం

చైనాలో జరుగుతున్న19వ ఆసియా గేమ్స్ లో భారత పతకాల వేటలో తన జోరును కొనసాగిస్తోంది.

ప్రభుత్వాసుపత్రిలో దారుణం: అప్పుడే పుట్టిన శిశువులు సహా 31మంది మృతి 

మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది.

Asian Games 2023: నేపాల్‌పై విజయం.. సెమీస్‌కు చేరిన భారత జట్టు

ఆసియా గేమ్స్ లో భాగంగా నేపాల్‌తో జరిగిన టీ20 మ్యాచులో భారత పురుషుల జట్టు విజయం సాధించింది.

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం పర్యటన

తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధతను అంచనా వేసేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం మంగళవారం నుంచి మూడురోజలు రాష్ట్రంలో పర్యటించనుంది.

మీ ఇంటికి వీగన్ అతిథులు వచ్చారా? వారికి ఎలాంటి ఆహారాలు అందించాలో తెలుసుకోండి 

వీగనిజం ఇప్పుడు పాపులర్ ట్రెండ్ గా మారిపోయింది. వీగన్స్ వేగంగా పెరిగిపోతున్నారు.

అక్టోబర్ 3న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

బిహార్: నితీష్ ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష సమావేశం.. కుల గణన ఫలితాలపై చర్చ 

కుల గణన సర్వే ఫలితాలను ప్రకటించిన బిహార్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది.

Malaria Vaccine: మలేరియా వ్యాక్సిన్‌‌కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం

మలేరియా వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోద ముద్ర వేసింది. భారత్‌కు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాయంతో ఆక్స్ ఫర్డ్ వర్సటీ ఈ టీకాను రూపొందించింది.

Natural star Nani: 800సినిమా ఆఫర్ ను వద్దనుకున్న నాని: కారణం వెల్లడి చేసిన నిర్మాత 

శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ నేపథ్యంలో '800' పేరుతో సినిమా రూపొందిన సంగతి అందరికీ తెలిసిందే.

నేడు నిజామాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన 

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్‌కు వస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో ఆయన తెలంగాణలో రెండోసారి పర్యటిస్తున్నారు.