LOADING...

26 Sep 2023


హిందీ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు బీజేపీ 

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

26/11 ఉగ్రదాడులకు రెండురోజుల ముందు ముంబైలో బస చేసిన తహవుర్ రాణా 

26/11 ముంబై ఉగ్రదాడులకు సంబంధించి ముంబై పోలీసులు కీలక అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేశారు.

అందమైన బీచ్‌లు అంటే మీకు ఇష్టమా.. ప్రపంచంలోని ఆహ్లాదకరమైన బీచ్‌లు ఇవే

సముద్రం వద్ద ఉండే బీచ్‌లు అంతే ఎవరికైనా ఇష్టమే. ఏకాంతంగా, స్నేహితులు, కుటుంబంతో కలిసి బీచ్‌లో గడపేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు.

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న Vivo V29 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

కొత్త టెక్నాలజీ అందిస్తూ, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను అందించడంలో వీవో ఎప్పుడు ముందుంటుంది.

'యానిమల్' సినిమా విలన్ లుక్ రిలీజ్.. పోస్టర్ చూపించి భయం పుట్టిస్తున్న బాబీ డియోల్

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి డైరెక్టర్ కాంబోలో 'యానిమల్'తెరకెక్కుతోంది.

చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విషయం: కేటీఆర్ 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

World Cup 2023 : ప్రతి మ్యాచులోనూ సూర్య ఆడాలి.. అతని కంటే బెస్ట్ ఫినిషర్ ఏ జట్టులోనూ లేడు: భజ్జీ

వన్డే వరల్డ్ కప్ 2023 కు సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో టీమిండియా తుది జట్టుపై చర్చ మొదలైంది. తాజాగా ఈ అంశంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.

మ్యాడ్ సినిమా నుంచి విడుదలైన మెలోడి పాట.. నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే అంటూ సాగిన సాంగ్

'మ్యాడ్' సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్ రిలీజ్ అయ్యింది. నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే అంటూ ఈ బ్యూటిఫుల్ మెలోడి పాట సాగుతోంది.

అఖిల్ కోసం రంగంలోకి దిగిన దర్శకధీరుడు రాజమౌళి.. హిట్ సినిమా కోసం అభిమానుల నిరీక్షణ 

అక్కినేని అఖిల్ కొత్త సినిమాపై ఆసక్తికర విషయం తెలిసింది. యూవీ చిత్ర నిర్మాణంలో అనిల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.

Gautam Gambhir : కపిల్ దేవ్ కిడ్నాప్.. క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్

టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ కిడ్నాప్ కు గురయ్యారు. ఈ విషయాన్ని నిన్న గౌతమ్ గంభీర్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

కేంద్రం వద్ద 70కొలీజియం సిఫార్సులు పెండింగ్.. సుప్రీంకోర్టు అసహనం 

కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

నేరుగా ఆహాలోకి విడుదల కానున్న హెబ్బాప‌టేల్‌ కొత్త సినిమా.. రిలీజ్ ఎప్పుడో తెలుసా

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బాపటేల్ ప్రధాన పాత్రగా తెరకెక్కిన తాజా సినిమా నేరుగా ఓటీటీలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Asian Games 2023 : చరిత్ర సృష్టించిన భారత్.. ఆసియా క్రీడల్లో మరో గోల్డ్ మెడల్

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత ఈక్విస్ట్రియన్ జట్టు చరిత్రను సృష్టించింది. ఆసియా క్రీడల్లో 41 ఏళ్ల తర్వాత తొలిసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 రద్దుపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌ విచారణ బుధవారానికి వాయిదా పడింది.

Bajaj Pulsar N150 : బజాజ్ నుంచి పల్సర్ ఎస్ 150 లాంచ్.. ధర ఎంతంటే?

దేశీయ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త బైకును ఇండియాలో లాంచ్ చేసింది.

దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట 

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

TOLLYWOOD ANIMAL : 'యానిమల్' తెలుగు హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ తాజా చిత్రం 'యానిమల్' తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.

దిల్లీలో బెంగాల్ వ్యాపారి కిడ్నాప్.. ముగ్గురు అరెస్ట్

33ఏళ్ల వ్యాపారవేత్తను అపహరించి, అతని నుంచి సుమారు రూ. 3 లక్షలు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

ఆస్ట్రేలియాతో మూడో వన్డే కోసం టీమిండియా సై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు

వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది.

క్రిస్‌మస్‌ బరిలో సలార్.. ఈసారి షారుఖ్‌ ఖాన్‌తో పోటీ పడనున్న బాహుబలి 

ప్రభాస్ తాజా చిత్రం సలార్‌‌పై భారీ అంచనాలున్నాయి. ఈ మేరకు సినిమా రిలీజ్‌ డేట్‌లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి.

ఆర్మేనియా గ్యాస్ స్టేషన్‌లో పేలుడు.. 20 మంది మృతి

గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడులో 20 మంది మరణించారని, దాదాపు 300 మంది గాయపడ్డారని నగోర్నో-కరాబాఖ్‌లోని వేర్పాటువాద అధికారులు మంగళవారం తెలిపారు.

వుషు ఆటగాళ్లకు వీసాలు నిరాకరణ.. చైనా తీరుపై మండిపడ్డ భారత ఒలింపిక్ సంఘం

చైనాలోని హాంగ్‌జౌలో జరుగనున్న 19వ ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు చైనా అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఆశీర్వాదం తీసుకున్న లారెన్స్‌.. సెప్టెంబర్ 28న చంద్రముఖి-2 రిలీజ్

భారత చలనచిత్ర సూపర్ స్టార్‌, హీరో రజనీకాంత్‌ను ప్రముఖ దర్శకుడు, డాన్సర్ రాఘవ లారెన్స్‌ కలిశారు.

ఆన్లైన్ గేమింగ్‌ కంపెనీలకు  DGGI పన్ను పోటు.. ఒక్క డ్రీమ్‌ 11 సంస్థకు Rs.25 వేల కోట్ల టాక్స్ నోటీసు

గేమింగ్‌ కంపెనీలకు కేంద్ర ఏజెన్సీ షాక్ ఇచ్చింది. జీఎస్టీ బకాయిలకు సంబంధించి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటిలిజెన్స్‌ (DGG INTELLIGENCE) పన్ను నోటీసులు పంపింది.

Asian Games : సెయిలింగ్‌లో సంచలన రికార్డు.. భారత్‌కు మరో మెడల్

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. సెయిలింగ్ ILCA-4 ఈవెంట్‌లో భారతీయ సెయిలర్ నేహా థాకూర్ సిల్వర్ మెడల్ సాధించింది.

సీసీటీవీ కెమెరాలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య.. వాషింగ్టన్‌ పోస్టు వెల్లడి

జూన్‌లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలోని గురుద్వారా వెలుపల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్పులు, హత్యకు దారితీసిన క్షణాలు CCTV కెమెరా లో రికార్డు అయ్యాయి.

అమరావతి రింగ్‌ రోడ్డు కేసులో 'ఏ14'గా నారా లోకేశ్

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఏ14గా ఏపీ సీఐడీ పేర్కొంది. సీఐడీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో ఏసీబీ ఈ విషయాన్ని చెప్పింది.

ప్రముఖ నటి వహీదా రెహ్మాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 

ప్రముఖ నటి వహీదా రెహ్మాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నారు.

ODI World Cup 2023: ఉత్కంఠ వీడింది.. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసాలొచ్చేశాయి!

2023 ప్రపంచకప్‌నకు భారత్‌కు రావడానికి పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాల సమస్య ఎదురైంది. ఎట్టకేలకు వారికి వీసాలు రావడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది.

మాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక 

భారత్‌తో సంబంధాలపై శ్రీలంక కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ భద్రతాపరమైన అంశాలు తమకు చాలా ముఖ్యమని, అందుకే చైనా షిప్‌కు ఇంకా అనుమతి ఇవ్వలేదని శ్రీలంక స్పష్టం చేసింది.

వర్షాకాలంలో చర్మ సంరక్షణకు చిట్కాలు.. మీ చర్మం పదిలం 

వర్షాకాలంలో సాధారణంగా చర్మం కొంత అసౌకర్యానికి గురవుతుంది. ప్రత్యేకించి చర్మం పొడిబారడం వంటిది ఇబ్బంది పెడుతుంటుంది.

Asia Games 2023 : క్రికెట్‌లో మేం స్వర్ణం సాధించా.. ఇక మీరు కూడా గెలవాలి : జెమీయా రోడ్రిగ్స్

ఆసియా గేమ్స్ లో భారత మహిళా క్రికెటర్లు స్వర్ణం పతకం గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.

ఆరోగ్య విషయంలో రాజీలేకుండా పండుగలను ఎలా ఆస్వాదించాలో తెలుసా 

పండుగ సీజన్‌లో ఎటువంటి చీకు చింతా లేకుండా నచ్చిన ఆహారాలను ఆరగించాలని ఉందా. అయితే ఇందుకోసం అనుసరించాల్సిన డైట్ చిట్కాలను తెలుసుకోవాల్సిందే మరి.

Nitin Gadkari : వాహానాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించాలన్న నితిన్ గడ్కరీ!

కాలుష్యాన్ని తగ్గించడానికి, కొత్త వాటిని కొనుగోలు చేయడానికి, పాత వాహనాలను దశలవారీగా తొలగించడానికి వాహనాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కార్ల తయారీదారులను కోరారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై రేపు విచారించనున్న సుప్రీంకోర్టు 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

'మంగళవారం' సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా.. 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజపుత్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం 'మంగళవారం'. ఈ చిత్రం రిలీజ్ డే''ట్ ను నిర్మాణ బృందం ప్రకటించింది.

India-Canada Row: 'భారత్‌లో అప్రమత్తంగా ఉండండి'.. తమ దేశ పౌరులకు కెనడా సూచన 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో భారత్‌లో ఉంటున్న కెనడీయన్లకు ఆ దేశం కీలక సూచనలు చేసింది.

వన్డే ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీళ్లే

వన్డే వరల్డ్ కప్ 2023 మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. వన్డే ప్రపంచ కప్ ప్రారంభానికి కొద్ది రోజులే సమయం ఉంది.

ప్లాట్లు కొనుగోలు చేసిన కేసులో మన్‌ప్రీత్ బాదల్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ 

బటిండాలో ఆస్తి కొనుగోలులో అవకతవకలకు సంబంధించి పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌పై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో మంగళవారం లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) నోటీసు జారీ చేసింది.

నిజ్జర్ హత్య విచారణకు సహకరించాలని భారత్‌ను కోరిన అమెరికా

భారతదేశం-కెనడా దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య, సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తులో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని "బహిరంగంగా, ప్రైవేట్‌గా" కోరినట్లు యునైటెడ్ స్టేట్స్ తెలిపింది.

వన్డే ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత ఆటగాళ్లు వీళ్లే

చివరిసారిగా 2011లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలిచింది.అప్పటి నుంచి మరో ప్రపంచ కప్ గెలవలేకపోయింది.

శ్రీలీలకు బదులుగా రష్మిక.. ముచ్చటగా మూడోసారి కనునవిందు చేయనున్న యువ జంట  

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ 12వ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కాగ్ అభ్యంతరం 

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్ ) ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది.

ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం 2023 : ప్రాముఖ్యత, థీమ్ ఎంటో తెలుసుకోండి

ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 26న నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ (IFEH) 2011లో ఈ దినోత్సవాన్ని గుర్తించింది.

మణిపూర్‌లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్ 

మణిపూర్‌లో అల్లర్ల నేపథ్యంలో జులైలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన విషయం తెలిసిందే.

ఆసియా క్రీడల్లో విజృంభిస్తున్న భారత అథ్లెట్లు.. రెండో రోజు 2 స్వర్ణాలు, ఆరు మెడల్స్

ఆసియా గేమ్స్ లో రెండు రోజు భారత అథ్లెట్లు చక్కగా రాణిస్తున్నారు. తొలి రోజు ఐదు పతకాలతో సత్తా చాటిన అథ్లెట్లు, రెండో రోజు రెండు స్వర్ణాలు, ఆరు మెడల్స్ సాధించారు.

'ఒకరు దోపిడీదారు.. మరొకరు దొంగ'.. అన్నాడీఎంకే, బీజేపీపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నాడీఎంకే, బీజేపీపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఇద్దరూ దొంగలే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సెప్టెంబర్ 26న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

మరో యాడ్ షూట్ లో మహేష్ బాబు.. అదిరిన కొత్త లుక్ 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే కొత్త లుక్కుతో అబ్బురపరుస్తున్నారు.ఈ మేరకు ఓ సరికొత్త యాడ్ షూట్ లో ఆయన పాల్గొన్నారు.

కెనడా:నిరసనలకు ఖలిస్థానీ గ్రూప్ పిలుపు..కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద  హై సెక్యూరిటీ

కెనడాలోని ఒట్టావా, టొరంటో, వాంకోవర్‌లలో సిఖ్స్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో కెనడాలోని ప్రధాన నగరాల్లో భారత దౌత్య కార్యాలయాల వెలుపల నిరసనలకు తీవ్రవాద సంస్థ పిలుపునిచ్చింది.

25 Sep 2023


బలూచిస్థాన్ కార్యకర్త 'కరీమా బలోచ్' మరణంపై ట్రూడో మౌనం ఎందుకు? 

ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అంశాన్ని కెనడా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్‌పై నేరుగా ఆరోపణలు చేస్తోంది.

తమిళనాడు: బీజేపీతో పొత్తునుతెంచుకున్నఏఐఏడీఎంకే ; 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఫ్రంట్‌ 

తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత సోమవారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)తో అన్నాడీఎంకే బంధాన్ని తెంచుకుంది.

Asian Games: భారత్ స్వర్ణం గెలవడంలో టిటాస్ సాధు కీలక పాత్ర .. ఆమె ఎవరు..?

ఆసియా గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో గెలుపొంది, పసిడి సొంతం చేసుకుంది.

భారత్‌లో గణనీయంగా పెరిగిన ఉద్యోగం చేసే మహిళలు.. కారణం భర్తలే అట

భర్తల జీతాలు భారతదేశంలో మహిళల ఉపాధిని గణనీయంగా పెంచుతున్నాయని ఓ అధ్యయనం తేల్చింది.

Amazon AI : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్‌లో రూ.33 వేల కోట్ల పెట్టుబడులు

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్‌లో అమెజాన్, ఆంత్రోపిక్ కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు కృత్రిమ మేధపై మెగా పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది.

శ్రీలంకకు బిగ్ షాక్.. వన్డే ప్రపంచ కప్‌కు స్టార్ ఆల్ రౌండర్ దూరం

భారత్ వేదికగా మరో రెండు వారాల్లో వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు వన్డే ప్రపంచ కప్ కోసం జట్లలను ప్రకటించాయి.

కన్నప్ప: 600మంది యూనిట్ తో న్యూజిలాండ్ బయలు దేరిన మంచు విష్ణు 

తెలుగు సినిమా హీరోలందరూ పాన్ ఇండియా హీరోలుగా మారుతున్నారు. తాము చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.

మహిళా బిల్లుకు మద్ధతుగా ఏపీ అసెంబ్లీ తీర్మానం.. ఒకే రోజు 10 బిల్లుల‌కు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు కీలకమైన బిల్లులను సభ ఆమోదించింది.

బీఆర్ఎస్ కి ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాజీనామా 

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

28న గణేష్ నిమజ్జనం స్పెషల్.. అర్ధరాత్రి వరకు హైదరాబాద్ MMTS సర్వీసులు

హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా రైల్వే గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే నగరంలో అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ లో పూజలు అందుకుంటున్నారు.

Caribbean Premier League : సీపీఎల్ విజేతగా గయానా వారియర్స్

కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 ఛాంపియన్స్ గా గయానా అమెజాన్ వారియర్స్ అవతరించింది.

అఫీషియల్; దిల్ రాజు బ్యానర్ నుండి కొత్త సినిమా ప్రకటన, హీరో ఎవరంటే? 

దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో కొత్త సినిమా రాబోతుంది.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. 

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుకి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది.

అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడద వారాహి విజయ యాత్రకు రంగం సిద్ధమైంది.

3rd ODI:ఇలాగైతే ఆస్ట్రేలియాకు వైట్‌వాష్ తప్పదు.. భారత జట్టులోకి సీనియర్ ప్లేయర్ల ఎంట్రీ! 

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు వన్డేలకు భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు.

మూడు నెలల్లో 90వేల మంది భారతీయ స్టూడెంట్స్‌కు వీసాలు జారీ చేసిన అమెరికా 

భారతదేశంలోని అమెరికా ఎంబసీ మన దేశ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసింది.

ఆపిల్: ఐఫోన్ 15ప్రో మోడల్స్ లో అదొక్కటే సమస్య, బ్యాక్ కేస్ కొనాల్సిందే అంటున్న యూజర్లు 

ఆపిల్ నుండి లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్ ఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా బాగా డిమాండ్ ఏర్పడింది.

బీహార్‌లో ఘోరం.. వడ్డీ కోసం మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించిన దుండగులు

బీహార్‌లో ఘోర అమానుష ఘటన చోటు చేసుకుంది. పాట్నా జిల్లా మొశింపుర్ గ్రామంలో ఖుర్సుపూర్ ఠాణా పరిధిలో ఓ మహిళకు మూత్రం తాగించారు.

Kerala: నిషేధిత PFI సభ్యులతో సంబంధం ఉన్న నాలుగు ప్రదేశాలలో ED దాడులు 

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులకు సంబంధించి కేరళలోని వాయనాడ్, కోజికోడ్, కొచ్చిలోని 12 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

రవిచంద్రన్ అశ్విన్ ఓ లెజెండ్.. పొగడ్తలతో ముంచెత్తిన చాహల్!

భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లేకుండానే ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలుపొందింది.

రూ. 2,000 నోట్ల మార్పిడికి మిగిలి ఉంది ఇంకో 5రోజులు మాత్రమే 

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రూ. 2,000 నోటును ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

మోదీ సభ ముందు రాజస్థాన్ బీజేపీలో ముసలం..వసుంధర రాజే, గజేంద్ర ఐక్యత నిలిచేనా

రాజస్థాన్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ మేరకు బీజేపీలో ముసలం తయారవుతోంది.

Qualcomm: స్నాప్ డ్రాగన్ 8 Gen 3 లో రెండు వేరియంట్లను లాంచ్ చేయబోతున్న క్వాల్ కామ్ 

హవాయ్ లో అక్టోబర్ 24వ తేదీన జరగనున్న స్నాప్ డ్రాగన్ సమ్మిట్ కి క్వాల్ కామ్ సిద్ధమవుతోంది.

Asian Games 2023: టెన్నిస్‌లో భారత్ కు షాక్.. రెండో రౌండ్‌లో రోహన్న బోపన్న-యూకీ బాంబ్రీ జోడి ఓటమి

ఆసియా గేమ్స్‌లో భారత టెన్నిస్‌కు భారీ షాక్ తగిలింది. భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న- యూకీ బాంబ్రీ జోడీ ఆసియా గేమ్స్ నుంచి నిష్క్రమించారు.

2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6శాతం.. ఎస్&పీ అంచనా 

ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఎస్&పీ(S&P) తాజాగా విడుదల చేసిన నివేదికలో భారత ఆర్థిక వృద్ధి రేటుపై కీలక అంశాలను పొందుపర్చింది.

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్  ఝలక్.. ఎమ్మెల్సీల నియామకాన్ని తిరస్కరించిన తమిళిసై 

తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు)గా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు.

టాలీవుడ్ లో శ్రీలీల జపం: ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం? 

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్.

Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

ఆసియా గేమ్స్ లో భారత మహిళా జట్టు సత్తా చాటింది. ఫైనల్‌లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో గెలిచి స్వర్ణం సాధించింది.

Uttar Pradesh: ముస్లిం విద్యార్థిని చెప్పుతో టీచర్ కొట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఓ పాఠశాల టీచర్ ముస్లిం స్టూడెంట్‌ను సహవిద్యార్థులతో చెప్పుతో కొట్టించిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

పీఓపీ వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు.. అలాంటి చోట్ల చేయొద్దని ఆదేశం

వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

కేరళలో భారత ఆర్మీ జవాన్‌పై దాడి..పెయింట్ తో  వీపుపై PFI అని రాతలు 

కేరళలోని కొల్లాం జిల్లాలో భారత ఆర్మీ సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతని వీపుపై 'PFI' అని పెయింట్‌తో రాశారు.

సమంత యూరప్ పర్యటన: మోండ్సీ సరస్సు వద్ద కూర్చుని ఎమోషనల్ అయిన ఖుషి భామ 

ఖుషి హీరోయిన్ సమంత, ప్రస్తుతం యూరప్ లో ఉంది. అమెరికాలో మయోసైటిస్ గురించి చికిత్స తీసుకుంటూ ప్రపంచాన్ని చుట్టేస్తోంది.

భారత రక్షణ సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ సైబర్ దాడులు.. అలర్ట్ చేసిన కేంద్రం 

పాకిస్థాన్ సైబర్ అటాక్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సెక్యూరిటీ అడ్వైజరీని విడుదల చేసింది.

Harley Davidson X210 : అతి చౌక ధరతో హార్లీ డేవిడ్‌సన్ బైక్ వచ్చేస్తోంది..!

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హార్లీ డేవిడ్‌సన్ ఇండియన్ మార్కెట్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే హీరో మోటోకార్ప్‌తో కలిసి ఎక్స్ 440 రోడ్ స్టర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది.

అల్లు అర్జున్ ఖాతాలో మరో బ్రాండ్: ఈ కామర్స్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఐకాన్ స్టార్ 

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ పాపులర్ అయిపోయారు.

ఉదయనిధి స్టాలిన్‌పై 'కించపరిచే వ్యాఖ్యలు' చేసినందుకు హిందూ సంస్థ నేత అరెస్ట్

డిఎంకె మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తమిళనాడులోని అరణిలో హిందూ మున్నాని నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

రేపు బెంగళూరు బంద్: ఏవి తెరిచి ఉంటాయి? ఏవి క్లోజ్ చేస్తారో తెలుసుకుందాం

తమిళనాడుకు కావేరీ నీటిని కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

భోపాల్ జన్ ఆశీర్వాద్ సభలో మోదీ కామెంట్స్.. దేశం కంటే, ప్రజల కంటే మించిందేదీ లేదు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరస రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ను మరోసారి సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

శుభ్‌మాన్ గిల్, శార్దుల్ ఠాకూర్‌కు విశ్రాంతి.. సూర్య ఫినిషర్‌గా రావాలన్న గంభీర్

ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేకు శుభ్‌మన్ గిల్, శార్దుల్ ఠాకూర్‌కు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది.

మంగళవారం సినిమా: పాన్ ఇండియా రేంజ్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ 

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న చిత్రం మంగళవారం.

మరో వివాదంలో ట్రూడో.. పార్లమెంట్ సాక్షిగా నాజీలపై ప్రేమ కురిపించిన కెనడా ప్రధాని

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు హిట్లర్‌తో కలిసి పోరాడిన నాజీ డివిజన్‌ సైనికుడ్ని పార్లమెంట్‌ వేదికగా గౌరవించడం కలకలం రేపింది.

అయోధ్యలోని శ్రీరాముడి ఆలయం వద్ద రూ. 100 కోట్లతో 'లోటస్ ఫౌంటెన్' ఏర్పాటు 

ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Asian Games: రోయింగ్‌లో భారత్‌కు మరో పతకం.. పురుషుల ఫోర్ ఈవెంట్లో కాంస్యం 

ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్స్ అద్భుతంగా రాణిస్తున్నారు.

పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా వివాహం: లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగిన వేడుక, ఫోటోలు వైరల్ 

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహం రాజస్థాన్ ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టీఎస్‌పిఎస్‌సీ అప్పీల్

జూన్ 11న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

4WD Vs AWD.. ఆఫ్-రోడింగ్ కోసం ఏదీ ఉత్తమం!

ఎస్‌యూవీలో ఫోర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ప్రధానమైనవి. ఆటోమోటివ్ పరిశ్రమలో ఈ రెండు దాంట్లో ఏది ఎంచుకోవాలో ఇప్పటికి చర్చనీయాంశంగా మారింది.

వైమానిక దళంలోకి C-295 ఎయిర్‌క్రాఫ్ట్.. IAFలోకి చేర్చిన రాజ్‌నాథ్ సింగ్ 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం C-295 రవాణా విమానాన్ని భారత వైమానిక దళంలోకి అధికారికంగా చేర్చారు.

అంతరిక్ష పరిశోధనల్లో నాసా అద్భుత విజయం: ఆస్టరాయిడ్ శాంపిల్ ని కలెక్ట్ చేసిన స్పేస్ ఏజెన్సీ 

ఈ విశాల విశ్వం గురించి తెలుసుకోవాలని మానవుడు ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

తెలంగాణ బడిపిల్లలకు సీఎం అల్పాహారం కానుక.. అక్టోబర్ 24 నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్

తెలంగాణలోని బడి పిల్లలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది.

ICC: ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లే వీరే!

వన్డే ప్రపంచ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మెటా నుండి ఏఐ చాట్ బాట్స్ వచ్చేస్తున్నాయి.. యంగ్ యూజర్లను టార్గెట్ చేస్తున్న కంపెనీ 

ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా పెరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఏఐ లో చాట్ జీపీటి తెచ్చిన విప్లవం అంతా ఇంతా కాదు.

మైనంపల్లికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్.. ఎల్లుండి హస్తం గూటికి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాజకీయాల్లో మల్కాజిగిరి బీఆర్ఎస్s ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వేడి పుట్టించారు.

పేదరికం ఉచ్చులో పాకిస్థాన్.. 40 శాతం మందికి కనీస సౌకర్యాల్లేవ్

దాయాది దేశం పాకిస్థాన్ కరువు కోరల్లో చిక్కుకుంది. ఈ మేరకు పాక్ పేదరికం బారిన పడిందని ప్రపంచ బ్యాంక్ నివేదిక తాజాగా విడుదలైంది.

భారత్‌తో దౌత్య సంబంధాలు మాకు చాలా కీలకం: కెనడా రక్షణ మంత్రి 

ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయండి.. రాహుల్ గాంధీకి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సవాల్

హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాలు విసిరారు.

ఓటీటీ: ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల లిస్టు 

ప్రతీవారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచడానికి స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ సిద్ధంగా ఉంటాయి.

IND Vs AUS: 3వేల సిక్సర్లతో టీమిండియా సరికొత్త రికార్డు!

ఆస్ట్రేలియా జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు ఫోర్లు, సిక్సులతో ఆకాశమే హద్దుగా చెలరేగారు.

Uttarakhand Earthquake: ఉత్తరకాశీలో భూకంపం.. 3.0 తీవ్రత నమోదు

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌ఎస్‌సీ) తెలిపింది.

లక్నోలోని బీజేపీ ఎమ్మెల్యే నివాసంలో 24 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య  

లక్నోలో ఆదివారం అర్థరాత్రి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ఎమ్మెల్యే యోగేష్ శుక్లా అధికారిక నివాసంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

మధ్యప్రదేశ్‌: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 39మంది బీజేపీ నాయకులకు గాయాలు

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా జరిగిన ప్రమాదంలో బీజేపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టంది. ఈ ఘటనలో 39మంది బీజేపీ నేతలు గాయపడ్డారు.

రామ్ చరణ్ కు గాయాలు: వాయిదా పడ్డ గేమ్ ఛేంజర్ షూటింగ్ 

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు.

IND Vs AUS: విరాట్ కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు : శ్రేయస్ అయ్యర్

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది.

హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు..  15 ఏళ్ల యువకుడి అరెస్ట్

హిందూ దేవుళ్లు, దేవతల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 15 ఏళ్ల విద్యార్థిని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌, బరేలి పోలీసులు తెలిపారు.

World Pharmacists Day 2023: ఔషధ నిపుణుల దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

ప్రతీ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఔషధ నిపుణులు దినోత్సవాన్ని జరుపుకుంటారు.

రెండు ఉగ్రదాడులను చేధించిన జమ్ముకశ్మీర్ పోలీసులు.. ఐదుగురు లష్కర్ టెర్రరిస్టుల అరెస్ట్ 

జమ్ముకశ్మీర్‌లో కుల్గాం పోలీసులు రెండు టెర్రర్ మాడ్యూళ్లను చేధించారు. ఈ సందర్భంగా ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

సెప్టెంబర్ 25న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

తెలంగాణ : నేటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

రాగల రెండు రోజులు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకటించింది.

Asian Games 2023:10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి స్వర్ణం 

ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు చెందిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది.