23 Feb 2025
IND vs PAK: శతకొట్టిన విరాట్ కోహ్లీ.. పాక్పై టీమిండియా ఘన విజయం
దుబాయ్ వేదికగా ఇవాళ టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.
Chiranjeevi: దుబాయ్ స్టేడియంలో చిరంజీవి.. హై వోల్టేజ్ మ్యాచ్ను ఆస్వాదిస్తున్న మెగాస్టార్
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది.
IND vs PAK: విజృంభించిన బౌలర్లు.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం
దుబాయ్ వేదికగా ఇవాళ టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
AICC Meeting: కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ కోసం ఏఐసీసీ కీలక భేటీ
కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు గుజరాత్లోని అహ్మదాబాద్ వేదిక కానుంది.
PM Modi: కుంభమేళాపై విపక్షాల విద్వేషపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ కౌంటర్
మహాకుంభమేళాను ఎగతాళి చేసిన ప్రతిపక్ష నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sudeep : హీరోయిన్గా వెండితెర ఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో కూతురు!
శాండిల్వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన ఎంతో దగ్గరైన నటుడు.
Telangana: తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రభుత్వం మద్యం బ్రాండ్లకు సంబంధించిన కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.
Vishvambhara : మెగాఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'బోళా శంకర్' సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని, ఈసారి పెద్ద హిట్తో తిరిగి రావాలని సంకల్పించారు.
Pakistan - Bangladesh: 53 ఏళ్ల తర్వాత పాక్-బంగ్లా మధ్య ప్రత్యక్ష వాణిజ్యం ప్రారంభం
షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత, బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో యూనస్ నేతృత్వంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
Atishi: దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ ఏకగ్రీవంగా ఎన్నిక.. తొలిసారి ఓ మహిళ బాధ్యతలు స్వీకరణ
దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి ఆతిశీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
YS Jagan: రేపటి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
Mohammed Shami: భారత జట్టుకు బ్యాడ్న్యూస్.. మైదానాన్ని వీడిన స్టార్ బౌలర్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ మైదానాన్ని వీడారు.
IND vs PAK: భారత్ గెలవాలి.. కుంభమేళాలలో ప్రత్యేక పూజలు
దుబాయ్ వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టీమిండియా విజయం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
Aadit Palicha: క్విక్ కామర్స్లో కొత్త రికార్డు.. రోజుకు లక్ష ఆర్డర్ల మార్క్ను క్రాస్ చేసిన జెప్టో కేఫ్
ప్రఖ్యాత క్విక్ కామర్స్ సంస్థ జెప్టో రోజువారీ ఆర్డర్ల సంఖ్యలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ప్రత్యేకంగా కేఫ్ ఆఫరింగ్స్ కోసం ప్రవేశపెట్టిన 'జెప్టో కేఫ్' సేవలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.
IND vs PAK: పాకిస్థాన్తో హైఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిపోయిన టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ దుబాయ్ వేదికగా పాకిస్థాన్, భారత జట్లు తలపడనున్నాయి.
MAD Square : 'మ్యాడ్ స్క్వేర్' టీజర్ వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఖరారు!
వినోదాత్మక చిత్రం 'మ్యాడ్' 2023లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.
Meloni: లిబరల్స్ కుట్రలు నడవవు.. ఇటలీ ప్రధాని మెలోనీ ఘాటు వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిబరల్స్ కపటత్వంతో వ్యవహరిస్తున్నారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్ర విమర్శలు చేశారు.
Mazaka: రీతూ వర్మ, సందీప్ కిషన్ జోడి.. 'మజాకా' ట్రైలర్ అదిరిపోయిందిగా!
నటుడు సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'మజాకా'.
PM Modi: ఏఐతో భారత్ పురోగతి: మన్కీ బాత్లో ప్రధాని మోదీ
దేశంలో కృత్రిమ మేధ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సాంకేతికతను మరింత వినియోగించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
Ritu Verma: కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్స్ చేస్తా: రీతూ వర్మ
'మజాకా'తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నటి రీతూ వర్మ సిద్ధమవుతున్నారు.
Yadagirigutta : యాదగిరిగుట్టలో స్వర్ణ శోభ.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విమాన గోపుర ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురం ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
SLBC Tunnel: టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కోసం కొనసాగుస్తున్న గాలింపు.. కుటుంబ సభ్యుల్లో పెరుగుతున్న ఆందోళన
శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదం ఉత్కంఠను పెంచుతోంది.
Naga Chaitanya: హైదరాబాద్ చైల్డ్ కేర్ సెంటర్లో చై-శోభిత సందడి!
నాగ చైతన్య, శోభిత తమ సహృదయాన్ని చాటుకున్నారు. ఈ జంట వివాహం అనంతరం కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఎవరి వ్యాఖ్యలకూ స్పందించకుండా తమ జీవితాన్ని తమదైనంగా కొనసాగిస్తున్నారు.
Nishant Kumar: పాలిటిక్స్లోకి నిషాంత్ కుమార్..? తేజస్వి యాదవ్ ఏమన్నారంటే!
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ రాజకీయాల్లోకి రావాలని భావిస్తే, అది సంతోషకరమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.
Trump: భారత ఎన్నికలపై అమెరికా నిధుల ప్రభావం? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
భారత రాజకీయాల్లో అమెరికా జోక్యం వివాదాస్పదంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
UGC NET Results out: యూజీసీ-నెట్ ఫలితాలు విడుదల - అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య ఎంతో తెలుసా?
యూజీసీ-నెట్ డిసెంబర్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి.
Ajith Kumar: హీరో అజిత్కు పెను ప్రమాదం.. రేసింగ్ ట్రాక్పై పల్టీలు కొట్టిన కారు!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్కు పెను ప్రమాదం తప్పింది. స్పెయిన్లో రేసింగ్ సందర్భంగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి ట్రాక్పై పల్టీలు కొట్టింది.
Gold Rate: బంగారం రేటు పైపైకి.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఇలా!
అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు రికార్డు స్థాయిలను అందుకుంటుండగా, మరికొన్ని రోజుల్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.90,000 మార్కును దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IND vs PAK:నేడు భారత్, పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. ఎవరు పైచేయి సాధిస్తారో?
అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. పాకిస్థాన్పై కొన్ని సంవత్సరాలుగా భారత్ విజయ పరంపర కొనసాగుతూనే ఉంది.
Toyota: జపాన్లో టయోటా 'టెస్ట్ సిటీ'.. భవిష్యత్తు టెక్నాలజీకి నూతన వేదిక
ఆటో మొబైల్ దిగ్గజం టయోటా జపాన్లో అద్భుతంగా ఒక 'టెస్ట్ సిటీ' నిర్మిస్తోంది.
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. ముమ్మరంగా సహాయక చర్యలు
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి.
Amaravati: ఓఆర్ఆర్ భూసేకరణలో వేగం.. అమరావతి ప్రగతి దిశగా కీలక అడుగు
రాజధాని అమరావతికి ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టుగా నిలిచే ఓఆర్ఆర్ (అమరావతి ఔటర్ రింగ్రోడ్) నిర్మాణం పురోగమిస్తోంది.
22 Feb 2025
Aus vs Eng : ఇంగ్లిష్ వీరోచిత పోరాటం.. ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ
చాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి.
Ys Jagan: అసెంబ్లీకి వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!
ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
Hamas: హమాస్ కీలక ప్రకటన.. గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు సిద్ధం!
ఇజ్రాయెల్ శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తే, మిగిలిన బందీలను ఒకేసారి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ పలుమార్లు ప్రకటించింది.
SLBC: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీల ఆచూకీ ఇంకా తెలియలేదు!
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 8 గంటలైనా, ఇప్పటికీ 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు.
Champions Trophy: పాకిస్థాన్లో ఊహించని ఘటన.. స్టేడియంలో మారుమోగిన 'జనగణమన'!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.
Shivraj Singh Chauhan: ఎయిర్ ఇండియాలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. విరిగిన సీట్లో గంటన్నర పాటు ప్రయాణం!
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ చేదు అనుభవాన్ని మిగిల్చింది.
FPI outflow: భారత స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్పీఐ ఎగ్జిట్.. రూ.1 లక్ష కోట్లకుపైగా విక్రయాల వెనుక కారణమేంటి?
దిల్లీ స్టాక్ మార్కెట్ కొన్ని వారాలుగా వరుస నష్టాలను ఎదుర్కొంటోంది. లాభాల్లోకి వచ్చిన కొన్ని సందర్భాలు ఉన్నా, మెజారిటీ సెషన్లలో నష్టాల ప్రభావం కొనసాగుతోంది.
Tesla: భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ.. కొనుగోలుదారులకు పన్నుల భారం?
టెస్లా చివరకు భారత మార్కెట్లో ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీ ఏప్రిల్ నుంచి భారత్లో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించనుంది.
Israel-Hamas: హమాస్ నుండి మరో ఆరుగురు బందీల విడుదలకు గ్రీన్ సిగ్నల్!
గాజాలో శాంతిస్థాపన కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
Amaravati: అమరావతి మళ్లీ ఊపందుకోనుందా? నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. మార్చి 15 నుంచి ఈ పనులను అధికారికంగా ప్రారంభించనున్నారు.
Venkatesh: టెలివిజన్ స్క్రీన్పై నవ్వులు పంచనున్న 'సంక్రాంతికి వస్తున్నాం'
సంక్రాంతి పండుగ కానుకగా ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన ఇండస్ట్రీ హిట్ 'సంక్రాంతికి వస్తున్నాం'.
Tesla: ఎలాన్ మస్క్తో చంద్రబాబు బంధం.. ఏపీకి టెస్లా ప్లాంట్ రాబోతోందా?
టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ భారత భూభాగంలో తన ఉనికిని విస్తరించేందుకు వేగంగా ముందుకు సాగుతోంది.
IND vs PAK: పాక్పై 60 బంతుల్లోనే సెంచరీ సత్తా ఆ ప్లేయర్కి ఉంది: యువరాజ్ సింగ్
కొద్దిసేపు ఓపిక పట్టగలిగితే, పాకిస్థాన్పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 60 బంతుల్లోనే సెంచరీ బాదేస్తాడని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
SLBC: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం.. పైకప్పు కూలి గాయపడిన కార్మికులు
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఎడమవైపు సొరంగ మార్గంలోని 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్షపై కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 23న నిర్వహించనున్న గ్రూప్-2 మెయిన్ పరీక్షపై ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) స్పష్టతనిచ్చింది.
Brazil Nuts : థైరాయిడ్తో బాధపడుతున్నారా? రోగనిరోధక శక్తిని పెంచే నట్స్ ఇవే!
నట్స్ అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు. అయితే, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇచ్చే వారు తమ డైట్లో బ్రెజిల్ నట్స్ను తప్పనిసరిగా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
PM Modi: మారిషస్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోదీ
వచ్చే నెలలో జరగనున్న మారిషస్ 57వ స్వాతంత్య్ర దినోత్సవానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరవుతారని మారిషస్ ప్రధాని నవీన్ రామ్గూలమ్ అధికారికంగా ప్రకటించారు.
Special buses: మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు గుడ్న్యూస్.. 4 రోజుల పాటు ప్రత్యేక బస్సులు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, శైవక్షేత్రాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
OpenAI: కృత్రిమ మేధలో కొత్త యుగం.. ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ సేవలు ప్రారంభం!
ఓపెన్ఏఐ ప్రపంచానికి చాట్జీపీటీని పరిచయం చేసి, ఏఐ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.
ICC: భారత్ vs పాక్ మ్యాచ్కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు!
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్కు ముందు ఓ వివాదం చెలరేగింది.
New China Virus: కరోనా తరహా కొత్త వైరస్!.. చైనాలో HKU5-CoV-2 గుర్తింపు
కరోనా మహమ్మారి మానవాళిపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Odela 2: మహా కుంభమేళాలో 'ఓదెల 2' టీజర్ రిలీజ్.. అంచనాలను పెంచేసిన మూవీ టీం
కరోనా కాలంలో విడుదలై మంచి స్పందన అందుకున్న 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు సీక్వెల్గా 'ఓదెల 2' రూపొందుతోంది.
Train Derailment in Odisha: ఒడిశాలో పట్టాలు తప్పిన రైలు.. దెబ్బతిన్న మూడు బోగీలు
ఇటీవల కాలంలో తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.
Indian fisherman: పాకిస్థాన్ జైలు నుంచి 22 మంది భారత జాలర్ల విడుదల
పాకిస్థాన్ జైలు నుంచి 22 మంది భారత మత్స్యకారులు విడుదలయ్యారు. శిక్షాకాలం పూర్తి కావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి శుక్రవారం వారిని విడుదల చేశారు.
Power consumption: భారీగా విద్యుత్తు కొనుగోలు.. 65 రోజుల్లో రూ.40 కోట్ల వ్యయం
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు రోజువారీ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. శుక్రవారం మరోసారి అత్యధిక డిమాండ్ నమోదైంది.
zero for zero: అమెరికా ప్రతీకార సుంకాలకు చెక్!.. భారత్ 'సున్నా వ్యూహం'
అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను అమలు చేయనున్న నేపథ్యంలో భారత్ దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు 'సున్నాకు సున్నా' టారిఫ్ వ్యూహాన్ని అనుసరించాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) సూచించింది.
Kash Patel: ఎఫ్బీఐ డైరెక్టర్గా కాష్ పటేల్ నియామకం.. భగవద్గీత సాక్షిగా ప్రమాణం!
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరెక్టర్గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు.
chilli farmers: మిర్చి రైతులకు ఊరట.. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం సానుకూల స్పందన
ఆంధ్రప్రదేశ్లో మిర్చి ధరలు క్షీణించి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
RCB vs MI: ఆఖరి వరకూ ఆర్సీబీ పోరాడినా.. చివరికి ముంబైదే విజయం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల పరంపరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో బ్రేక్ పడింది.